Skip to main content

Full text of "Mahabharat"

See other formats


మైమిశారణ్యంలో బుషిగణా లుండేవి, 
అ బుషులకు కులపతి కశౌానకమహాముని, 
ఆయన ఒకప్పుడు పన్నెండేళ్ళ పాటు 
జరిగే స్మృతయాగం చేశాడు, ఆనేకమంది 
. మహాబుషులు కలిసి ఆ యాగం చేస్తూం 
డగా అక్కడికి రోమహర్షుడి కొడుకు ఉగ 
[శవసు డనే సూశుడు వచ్చాడు. నూతుడికి 
తెలియని పురాణగాథలు లే 

సూతుణ్ధి చూడగానే మునులందరూ 


అతని చుట్టూ మూగి, “నువు ఎక్కడి నుంచి 


. వస్తున్నావు? నువ రావటం మా కెంతో 
సంతోషమయింది, నీ నుంచి మేము ఎన్నో 
పుణఖ్య కథలు వినవచ్చు,” అన్నారు. 
సూతుడు వారితో, ''మహర్దులారా, పరీ 
కితుడి కొడుకు జనమేజయుడు సర్బ 


యాగం చేశాడు. ఆ సమయంలో వైశంపా 
యనుడు జనమేజయుడికి భారతకథలను 
చెప్పాడు. ఆ కథలను రాసినవాడు వైశంపా 
యనుడి గురువైన వేదవ్యానుడే. నేనా కథ 
లన్నీ విని, అనేక తీర్థాలు 'సీవించి, కొరవ 
సాళడవులు యుద్ధం చేసిన శమంతకపంచక 
"మనే పుణ్యకేతానికి వెళ్ళి. అటు నుంచి 
ఇలా వచ్చాను,” అన్నాడు 

అంకేముందీ? వ్యాసుడు రచించిన 
భారతకథలను తమకు చెప్పమని సూతుజ్ఞి 
శాస కాది మహామునులు కోరారు. 

సూతుడు వారితో ఇలా చెప్పాడు: 
భారతరచన ఎలా జరిగిందనుకున్నారు ? 
కృష్ణద్వైపాయను డనే పేరుగల వ్యానుడు 
వేదాలను నాలుగుగా విభజించిన అనంతర 


“హిమాలయాల మీద తపన్సు చేశాడు, ధృత 
రాష్టుడితర౦ వారంతా చనిపోయాక భారతం 
ఆలోచించాడు, అది లోకానికంతకూ పఠ 
నీయంగా ఉండేటట్టు చేసే మార్త మేమిటా 


అని ఆలోచిన్తూండగా ఆయనను చూడ 
టానికి [బహ్మ వచ్చాడు, వ్యాసుడు (బ్రహ్మకు 
(ప్రణామం చేసి, కూర్చోబెట్టి, '' దేవా, నేను 
వేదవేదాంగాల సారమంతా ఇమిడ్చి, భారత 
మనే ఇతిహాసాన్ని రచించాను. (ప్రజలు 
దాన్ని చదివి ఆనందించేటట్టుగా లిఖించే 
వాడెవడూ కనబడడు” అన్నాడు, 
“నాయనా, విమఘ్నశ్వరుణ్థ _పార్థించి, 
అతని ద్వారా నీ భారత ఇఅతిహాసాన్సి 


వ వ న ప న వ 


'“చందమాను 
వ్‌0 


కయ ర ర శ 
రాయించు;” అని (బహ్మ వ్యాసుడికి 
సలహా ఇచ్చాడు. 


వ్యాసుడు థ్యానించగా వి బ్నుశ్వరుడు 
వచ్చాడు, వ్యాసుడు కోరిన [పకారం, 
ఆయన చబుతూ ఉంటే విళట్నుశ్వరుడు 
మహాభారతాన్ని లిఖించాడు. దాన్ని లేప 
లోకంలో నారదుడూ, పితులోకంలో 
దేవలు డనే అసితుడూ, గంధ ర్వాది లోకా 
లలో శుకుడూ (పచారం చేశారు. జనమే 
జయుడు సర్బయాగం చేసినప్పుడు వైశం 
పాయనుడు దానినే పఠించి, భూలోకంలో 
(ప్రచారంలోకి తెచ్చాడు, 

శౌనకాది మునులు ఈ విషయాలు విని 
సంతోషించి, '' కౌరవపాండవులు యుద్ధం 
చేసిన శమంతకపంచకం అనె కేతానికి 
ఆ పేరు వలా వచ్చింది?” అని నూతుణ్ణి 
అడిగారు, 

నూతుడు వారికి అలా చెప్పాడు: 

(తేతా ద్వాపరయుగ నసంధిలో రాజులు 
మదించి, అధర్మమార్గాన సంచరిస్తూ ఉంకే 
పరశురాముడు వారిని ఇరవైఒక్క. సారి 
వెతికి వెతికి చంపి, వారి రక్తంతో అయిదు 
మడుగులు కల్చించి, ఆ మడుగులలో 
పితృదేవతలకు తర్చణా లిచ్చాడు. పితృ 
దేవతలు, ఆ మడుగులైదూ పుణ్యతీర్థ 


శతం టలు 
మయేటట్టు పరశురాముడికి వరమిచ్చారు, 
అ (పదేశంలోనే అతి భూరమైన భారత 
యుద్దం జరిగింది. ఆ కారణంగా శమంతక 
పంచకక్షే[తానికి కురుక్షేేత నే పేరు 
వచ్చింది. 

పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు 
ఆ కురుక్ష[తంలో, తన తమ్ములైన శుత 


సేన, ఉగసేను భీమసేనుల సహాయంతో 


దీర్తమైన స్మృతయాగం చేశాడు. ఆసమ 
యంలో, సరను అనే చేవతాశునకం౦ 


కొడుకు సారమేయం అనేది యజ్ఞవాటికలో 
తిరుగుతూం కు, జనమేజయుడి తమ్ములు 
ఆ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తన తల్లి 
అయిన సరమతో చెప్పింది. “సాధు 
వులూ, పేదలూ అయిన వారికి కీడుచేస్తే 
కట్టికుడపకపోదు,” అని సరమ తిట్టింది. 

సరమ తిట్టు శాపమై తగులుతుందేమో 
నని భయపడి జనమేజయుడు హస్తినా 
పురానికి తిరిగి వచ్చి, శాంతికర్మలు చేయిం 
చటానికి పుఠోహితు డెవజైనా దొరుకుతాడా 
అని చూడసాగాడు, ఒకసారి అతను 
అరణ్యంలో వేటాడబోగా, అక్కడ (శ్రుత 
(శవుడి ఆశమం కనబడింది, శుత్యశవుడికి 
సోమ్యశవు డనే కొడుకున్నట్టు తెలిస, జనమే 
పయుడు, “మీ కుమారుళి నాకు పురోహి 


నును నును 


చందమాూను 
వ్‌] 


తుడుగా ఇవ్వగలరా ?” 


అని శుత(శవుళి 


అడిగాడు, 
“నా కొడుకుకు ఒక నియమమున్నది, 
(బాహ్మణుడైనవాడు ఎది అడిగినా 


నా కొడుకు ఇచ్చేస్తాడు. అతని ఈ నియ 
నూనికి భంగం రాకుండా నువు చూసే 
అతను నీకు పురోహితుడుగా 
ఉంటాడు,” అన్నాడు [శుత్మశవుడు, జనమే 
జయుడు అందుకు సమ్మతించి, సోమ్మశ 
వుణ్ణి హ స్తినాపురానికి తీసుకుపోయి, ఆతని 
సహాయంతో అనేక యజ్ఞాలు చేశాడు, 
ఇలా ఉండగా ఒకనాడు జనమేజయుడి 
వద్దకు ఉదంకు డనే మహర్తి వచ్చి, "రాజా, 


పక్షంలో, 


టట శ 


టు (ే ఆ. 
ర్‌. అకా 


చెయ్యువలిసిన పని ఉపేక్షించి, 
కట్టుకు కూర్చున్నావేమిటి?” అన్నాడు, 
“స్వామి, క్షత్రియ ధర్మాలన్నీ తప్ప 
కుండా ఆచరిస్తున్నానే? ఏమిటి నేను 
చెయ్యక మానినది?* అని జనమేజయుడు . 
ఉదంకుళణ్ణి అడిగాడు. 
“ సర్బయాగం చెయ్యి! ఆ దుర్మార్గుడు 


చెతులు 


తక్షకుల్థి బూడిద చెయ్యి. మీ తండి 
అయిన పరీక్షిత్తును కాటు వేసి చంపింది 
ఆ తక్షకుడుకాడూ? మీ తండి పపాణాలను 
రక్షించటానికి వచ్చే కాశ్యపుడికి అంతులేని 
ధనాన్ని లంచం పెట్టి, తిప్పి పం పేసినద్‌ 
వాడేగా ?” అన్నాడు ఉదంకుడు, 


పలాల చందమాను ౩౭౫ 
వ్‌2 


. లో 
ఇ కా . మ్‌ యె 


నిజానికి ఉదంకుడికి రూడా తక్షకుడి 
పెన పగ ఉన్నది. దానికి కారణం అదిః 

ఈ ఉదంకుడు వేదు డనే బుషి దగ్గిర 
చదువుకుని గృహస్థ్య్మాశమంలో (ప్రవేశించ 
టోతూ, తన గురువును గురువక్షిణు ఏమి 
ఇవ్వ మంటారని అడిగాడు, “నా భార్య 
ఏమి కోరుతుందో అడిగి చూడు” అన్నాడు 
వేదుడు. ఉదంకుడు గురుపత్నిని ఏమి 
కావాలని అడిగాడు. 

''“ఇవాళకు నాలుగో రోజున నేను 
పుఖ్యుక్కవతం చేసుకుంటాను. అప్పుడు 
కుండలాలు పెట్టుకోవాలని ఉన్నది. నేను 
కోరే కుండలాలు పౌష్యు డనే రాజు ఖార్య 
వద్ద ఊన్నాయి, చాతనయితే వాటిని తెచ్చి 
ఇయ్యి,” "అన్నది గురుపత్ని, 

ఉదంకుడు పాొష్యరాజు భార్య వద్దకు 
పోయి సంగతి చెప్పాడు, ఆమె తన కుండ 


లాలు అవ్వటానికి ఒప్పుకున్నది, కాని వాటిని 


తస్మ్కరించటానికి తక్షకుడు ఎల్లప్పుడూ 
ఎదురు చూస్తున్నాడని హెచ్చరించింది. 
ఆమె అన్నప్ప్తే జరిగింది. ఉదంకుడు 
ఆ కుండలాలు తీసుకుని అరణ్య మార్గాన 
పోతూ, ఒక చోట మడుగు చూసి, కుండలా 
అను ఒక చోట పెట్టి, ఆచమించటానికి 


మడుగు దగ్గిరికి పోయేసరికి, అప్పటిదాకా 


జ్‌... య్‌ క్‌. న్‌ కల క శే ఖై - వ టా ప జా క 


నో ఇక్‌ క్‌ 


టాటా టాం భధ టి సాగ 


ఉఊదంకుళ్లు దూరదూరంగా వెన్నాడుతూ 
వచ్చిన తక్షకుడు ఆ కుండలాలను హరించి 
పారిపోసాగాడు. నగ్శమానవ రూపంలో 
ఉన్న తక్షకుళ్ణి ఉదంకుడు తరిమి పట్టు 
కున్నాడు. వెంటనే తక్షకుడు పాముగా 
మారి ఒక బిలంలో దూరాడు. 

ఉదంకుడు ఆ బిలాన్ని ఒక క్మరతో 
తవ్వి పెద్దదిచేస్తూ ఆఅ మౌ] రాన పాతాళానికి 
చరుకున్నాడు. అక్కడ ఉన్న నాగులను 
ఉదంకుడు ఎంత సోతం చేసినా లాభం 
లేకపోయింది. చివరకు అతనికి ఒక గృ్నురం 
మీద కూర్చుని ఉన్న ఒక మని షి కనిపిం 
చాడు. ఆ గృురం అగ్బి, దాని మీద ఉన్న 
వాడు ఇందుడు. ఆ సంగతి ఉదంకుడికి 
తెలియదు. అయినా, ఆ మనిషి తనను, 
ఆ నీకేం కావాలి? అని అడిగితే ఉదం 
కుడు నాగలోకాన్ని తనకు అధీనం చెయ్య 
మన్నాడు. వెంటనే ఆ గ్నురం నుంచి 
భయంకరమైన 
నాగలోకమంతా బూడిద అయి 
పోతుందని భయపడి, తక్షకుడు కుండలా 
లను తెచ్చి ఉదంకుడికిచ్చాడు. అతను 
వాటిని సకాలంలో గురుపత్నికి అందజెశాడు, 

ఉదంకుడి ద్వారా తన తండడిని చంపి 
నది తక్షకుడని తెలియగానే జనమేజయుడు 


అగ్ని జ్వాలలు వెలు 


ఒక్‌ గాన ఇబ అ 


లఅహాలవాం 
జె 


కే 


ఉంటు, చందమా ను 


తన మంత్రులను, ''అలా జరగటానికి 
కారణమేమిటి ఇ అని అడిగాడు. వాళ్ళు 
పరిక్షిత్తు మరణవృత్తాంతం ఇలా చెప్పారు: 

ఖారత యుద్దంలో చనిపోయిన అఖి 
మన్యుడికి ఉత్తరకూ -పుట్టిన పరీక్షిత్తు 
కృపాచార్యుడి వద్ద విలువిద్య నెర్చి, పాండ 
పుల అనంతరం రాజ్యపాలన 
ఆయనకు వేట అంకు చాలా 
ఒకనాడాయన వేట తమకంలో 
అరణ్యంలో తన చేత దెబ్బతిని పారిపోయ 
జంతువును తరుముకుంటూ, శమీకు డనే 
మహాముని తపస్సు చేసుకుంటున్న చోటికి 
వచ్చి, '“' బాణంతగిలిన మృగం అటుగా 


చేస్తూ 


వచా ఎడు, 


అఇఅష౦, 
క్నై 


ఇవా శా శవా శా శానా. సాఫ్‌ గాకా. చను. 
హు 


నాల 


౬ 
తజ సై 
ను 


శే 


ట్‌ న లహారారనారహలూాదవారారాదాయైాలనలి 


పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఎటుగా 
పోయింది?” అని అడిగాడు, 

మౌనంగా తపన్సు చేనుకునే శమీకుడు 
సమాథానం చెప్పలేదు, పరీక్షత్తుకు కోపం 
వచ్చింది. అతను ఒక చచ్చిన పామును 
బాణం ములికితో ఎత్తి శమీకుడి మెడలో 


వేసి వెళ్ళిపోయాడు. శమీకుడి కొడుకైన = 


శృంగికి ఒక మితుడి ద్వారా పరీక్షిత్తు చేసిన 
పని గురించి తెలిసింది. ముక్కోోపి అయిన 
శృంగి, “అవాళకు వడోరోజున పరీక్షిత్తు 
తక్షకుడి విషంతో చచ్చిపోవుగాక!” అని 
శాపం ఇచ్చాడు. 

తన కొడుకు పరీక్షత్తులాటి మంచి 
రాజుకు ఇంత దారుణమైన శాపం ఇచ్చా 
డని తెలిసి శమీకుడు చాలా నొచ్చుకుని, 
గౌరముఖు డనే తన శిష్యుఖి పిలిచి, ''నువు 
పరీక్షత్తు వద్దకు వెళ్ళి, శాపం సంగతిచెప్పి, 
తక్షకుడి వల్ల అపాయం రాకుండా జ్యాగత్త 
పడమని చెప్పు” అన్నాడు, గౌరముఖుడు 
పరిక్షీత్తు వద్దకు వెళ్ళి, గురువుగారు చెప్ప 
మన్నట్టే చెప్పాడు. 

పరీక్షిత్తు తాను చేసిన పనికి నొచ్చుకుని, 
శృంగి ఇచ్చిన శాపానికి భయపడి, శాపం 
తగలకుండా ఎవైనా ఉపాయం చూడమని 
మంతులను కోరాడు, వాళ్ళు ఒక ఒంటి 


స్తంభం మేడ కట్టించారు, ఆందులోక్సి 
బయటి గాలి కూడా పోవటానికి లేదు. మేడ 


నిండా విషాలకు విరుగుడుగా పనిచేసే బొష 
ధాలను ఉంచారు. విషవైద్యులనూ, మంత 
సిద్దులనూ పిలిపించారు. రాజుతో సహా 
మంతులందరూ ఆ మేడలోనే చేరారు. 
ఆరు రోజులు ఏ (పమాదమూ లేకుండా 
గడిచాయి. ఏడో రోజున కాశ్యపు డనే 
(బాహ్మణుడు, పరిక్షిత్తుకు కలిగిన శాపం 
గురించి విని, తక్షకుడు కరిచిన పక్షంలో 
రాజు [పాణాలను కాపాడటానికి బయలు 
దేరి వస్తున్నాడు, తక్షకుడు కూడా రాజును 
కరవటానికి మార్గమేదా అని ఆలోచిస్తూ, 


చందమా వు అకటా 
5్‌5్‌ 


ల మేతి 


వి అనె మారా న్‌ నా! వ్‌ 
క ః + 


ప 3 


(బాహ్మణ వేషంలో వస్తూ కాశ్యపుఖ్ల్ణు కలును 
కుని, అతను వెళ్ళే పని తెలునుకున్నాడు. 

కాశ్యపుడు తక్షకుడితో, '' నాకు పాముల 
విషానికి విరుగుడు తెలుసును. నామం[త 
శ క్రితోో పాములచేత చచ్చినవారిని బతికించ 
గలను, రాజును తక్షకుడు కరిచే పక్షంలో 
ఆయనను బతికించితే, నాకు బోలెడంత 
ధనమూ, కీ ర్తి కూడా లభిస్తుంది,” అన్నాడు, 

“* అయ్యా, నేనే తక్షకుణ్ణి, నా విషంతో 
చచ్చినవారు బూడిద అయిపోతారు. 
నీ మం[తాలతో తిరిగి బతకరు. నువు తిరిగి 
వెళ్ళు,” అన్నాడు తక్షకుడు. 

కాశ్యపుడు ఒప్పుకో లేదు. తక్షకుడు 
సమీపంలో ఉన్న మృరిచెట్టును కాటువేసి, 
“తన విషాగ్నితో దాన్ని బూడిద చేసేశాడు, 
వెంటనే కాశ్యపుడు తన మంతంతో దాన్ని 
ఎప్పటిలాగా చేశాడు. 

“నా విషానికి విరుగుడు వెయ్యగల 
వేమోగాని, శాపానికి విరుగుడు వెయ్య 


లంట టంట 


జలా ఎాలాాతాలాలూ 


గలవా? రాజు అచ్చే ధనం కంటె చాలా 
హెచ్చు ధన మిస్తాను. వెళ్ళిపో” అని 
తక్షకుడు కాశ్యపుల్లి లోభ పెట్టి, డబ్బిచ్చి 
పంబశాడు, 

తరవాత తక్షకుడు కొందరు నాగులను 
మునికుమారుల రూపంలో పరీక్షిత్తు వద్దకు 
పంపాడు. వాళ్ళు ఫలాలూ, పుష్పాలతో 
పరీక్షిత్తు వద్దకు వెళ్ళారు. వాళ్ళిచ్చిన 
ఫలాలలో ఒకదాన్ని పరీక్షిత్తు పగల దీశాడు. 
అందులో ఒక చిన్న పురుగు కనబడింది. 

పరీక్షత్తు తన చుట్టూ ఉన్నవారితో, 


“ఇాపకాలం ముగుస్తున్నది. సనసూర్యాస్త 
మయం కావస్తున్నది. నన్ను .కళరిస్తై 


ఈ పురుగు కరవాలిగాని, సర్ప భయం 
లేదు,” అన్నాడు, అంతలోనే ఆ పురుగు 
తక్షకుడై పరీక్షిత్తును. కరిచాడు. అందరూ 
చెల్లా చెదరుగా పారిపోయారు. తక్షకుడి 
కాటుకు పరీక్షత్తు తగలబడి పోవటమేగాక, 
ఒంటి స్తంభం మేడ నిలువునా మండింది! 


వ్‌ 


జీ 
| (1% సత రీ త గి! ల్‌ (16౮2౮ ) గ్‌! [1ల[1 | 969 12206. గోీంి సీకే. 4854 


చ౦ద్రమామ్‌ 


ఏప్రిల్‌ 1969 


తన తండి ఆయిన పరీక్షిత్తు ఎలా మర 
ణించిందీ జనమేజయుడు ఇప్పుడే 
తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని 
మంతులు రాజుగా అభిషేకించి, యుక్త 
వయను వచ్చాక అతనికి కాశీరాజు కూతు 
రైన వప్పష్టను తెచ్చి పెళ్ళి చేశారు, 


'“' పరీక్షిత్తు మహారాజు పాము కరిచి 
మరిణించాడు గనక, ఈ ఉదంకమహా 
ముని హెచ్చరించినట్టుగా . సర్పయాగం 
చెయ్యటం ఉచితంగానే ఉంటుంది, ” అని 
మంతులు జన మేజయుడితో అన్నారు, 

జనమేజయుడు సర్పయాగం చెయ్య 
టానిక్కీ అందులో తక్షకుడు మొదలైన 
“సర్పాలను యాగాగ్నీకి ఆహుతి చేసి బూడిద 
చెయ్యటానికీ తిర్మానించుకువి, రాజపురో 


హితులనూ, బుత్విక్కులనూ ప్‌లిచి, సర్చ 
యాగం చేసే విధానమేమిటని అడిగాడు. 
సర్పయాగమన్నది జనమేజయు డొక్కడి 
కోసమే వర్చడిందని, దాన్ని మరెవ్వరూ 
చెయ్యరనీ బుత్విక్కులు చెప్పారు. 
యాగసంభారాలన్నీ సెకరించబడ్డాయి. 
యజ్ఞశాలలు ని ర్మించారు. ఒక వంక 
యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంక్షే, 
లోహితాకుడు అనే సూతుడు, భవిష్యత్తు 
తెలిసినవాడు కావటంచేత, ''ఈ యాగం 
పూర్తి కాకుండా ఒక [(జాహ్మణుడు అడ్డు 
పడతాడు,” అని చెప్పాడు. 
జనమేజయుడు అతని హెచ్చరికను 
పాటించక పోగా యాగం జరిగేటం౦త 
కాలమూ లో హితాకుణ్ణి యజ్ఞశాలలోకి రానివ్వ 


2 యయాతి కథ 


వద్దని ఉత్తరువు చేస్తి వపుష్తమహాదేవితో 
నహా తాను యజ్ఞదీక్ష తీనుకుని, యజ్ఞ 


శాలా పవేశం చేశాడు. సర్పయాగానికి 
చండభార్గవు డనేవాడు హోత, పింగళుడు 
అధ్వర్యుడు, కౌత్చుడు ఉద్రాత. యాగం 
ఆరంభమయింది. ఎక్కడెక్కడి సర్పాలూ 
అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వాటి 
సంఖ; వేలకూ, లక్షలకూ పాకింది. 

తక్షకుడు బెదిరిపోయి ఇం(దుఖ్ధి శరణము 
జొచ్చాడు. “ఈ సర్పయాగంలో కొన్ని 
మేటి సర్పాలకు భయం ఉండదని _(బహ్మ 
ముందే చెప్పాడు. భయపడకు. నా వద్దనే 
ఉండు, ” అన్నాడు ఇం(దుడు. 


సర్చ వినాశనం చూసి వానుకి చాలా 
దిగులు పడ్డాడు. అతను తన చెల్లెలైన జర 
త్కారువు వద్దకు వెళ్ళి "ఇలా జరగ 
కుండా ఉండాలనె కదా నిన్ను జరత్కారు 
డనే మునికిచ్చి పెళ్ళి చేశాం! నీ కొడు 
కైన అగకుణి పంపి ఈ యాగం అపు 
చేయించు,” అన్నాడు. 

తల్లి చెప్పిన మిదట అస్తీకుడు సర్బ్చ 
యాగం జరిగే చోటికి వెళ్ళి, స్వస్తివాచకం 
చెప్పి, రాజునూ, బుత్విక్కులనూ, అగ్నినీ 
సోోతం చెశాడు. జనమేజయుడు ఆ సీకుణ్ణు 
చూసి ముచ్చటపడి, '"' చూస్తే క్మురవాడు, 
ఎంత జ్ఞానం కనబరిచాడు! ఇతను కోరిన 
వరం ఇవ్వదలిచాను, * అని సదన్యు 
అతో అన్నాడు, 

వెంటనే అస్తకుడు సర్పయాగం నిలప 
మని కోరాడు. జనమేజయుడు యాగం 
ఆపటం తప్ప ఇంకమి కోరినా ఇసాన న్నాడు, 
కాని అస్తకుడు అందుకు ఒప్పలేదు. మిగి 
లిన వాళ్ళు కూడా జన మేజయుణ్ణు ఇచ్చిన 
మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం 
నిలిచిపోయింది. 

అప్పుడు జనమేజయుడు అందరికీ దకిఖు 
సత్కారాలు జరిపి, వేదవ్యానుడు శిష్య 
సహితంగా రాగా, తన పూర్వీకులైన పాండ 


టట, చందమావు జా 
50 


వుల వృత్తాంతాలన్నింటినీ వైశంపాయనుడి 
నోట విన్నాడు. 

ఖారతవంకానికి మూల పురుమడు 
వైవస్వతమనువు, ఆయన అదితికి మన 
మడు, వైవస్వతుడి కూతురైన ఇఅళకు 
పురూరవుడు పుట్టాడు. పురూరవుడికీ, 
ఊర్వశికీ కలిగిన ఆరుగురు కొడుకులలో 
ఆయువు అనే వాడికి నహుషుడు మొద 
లుగా నలుగురు కొడుకులు పుట్టారు. నూరు 
యజ్ఞాలు చేసి ఇం(దత్వం కూడా కొంత 
కాలిం అనుభవించిన నహుమడు ఆరుగురు 
కొడుకులను కన్నాడు, వారిలో యయాతి 
రెండవవాడు. పెద్దవాడైన యతి తపన్సుకు 
పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. 

యయాతి రాజ్యపాలన చేసే కాలంలో 
శుకుడు దానవులకు తుడుగా ఉండే 
వాడు, దేవదానవ యుద్దాలలో చనిపోయిన 
దానవులను ఆయన మృతసంజీవని అనే 
మం[ళతంతో బతికించేవాడు. దేవతల గురు 
వైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందు 
చేత దేపతలు బృహస్పతి కొడుకైన కచు 
డనే వాణ్ణ, మృతసంజీవనీ మంతం 
నేర్చుకు రమ్మని శుక్రుడి వద్దకు పంపారు, 

కచుడు వచ్చి శుక్రుడికి శుశూష చేస్తూ, 
శు[కుడి కుమార్తె అయిన దేవయాని! 


క్‌. శ 
క్‌ అత 
జూలీ 


పురోహి 


చంద 


వ్‌ 


సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు. 
కచుడు బృహస్పతి కొడుకని దానవులకు 
తెలియ వచ్చింది. ఆతను అఆరణ్యంలో 
గురువుగారి గోపులను కాసేటపుడు దాన 


ముక్కలు చేసి, 


వులు ఆతన్ని. చంపి, 
తోడేళ్ళకు వేశారు. ఈ సంగతి తెలియగానే 
శుకుడు తన మృతనంజీపనితో కచుణ్ణి 
మళ్ళీ ఐబతికించాడు. ఇంకోసారి కచుడు 
దేవయాని కోసం ఫవూలు తేవటానికి పోతే, 
దానవులు అతన్ని మళ్ళీ చంపి, నము 
[(దంలో కలిపేశారు. కచుడి కోసం దేవ 
యాని విడవ సాగింది. శుకుడు ఆతన్ని 
మళ్ళీ బతికించాడు, 


మౌహము చే 
/ 


దానవులు మూడోసారి కచుణ్ణి చంపి 
నప్పు డతన్ని బూడిద చేసి, ఆ బూడిదను 
కల్లులో కలిపి, శృుకుడికి తాగటానికి 
అచ్చారు. ఈసారి శ్నుకుడు బతికించి 
నప్పుడు కచుడు శ్ముకుడి పొట్టలో ఉన్నాడు. 
శుకుడు విధిలేక అతనికి మృత సంజీవనీ 
మంతం చెవి |. తన పొట్ట చీల్చుకుని 
బయటికి రమ్మనీ, ఆ తరవాత ఆ మం్యతంతో 
తనను తిరిగి బతికించమనీ అన్నాడు. 
కచుడు అలాగే చేశాడు, 


కచుడు వచ్చిన పని అయిపోయింది, 
ఆతను సమయం చూసుకుని, ఎెళ్ళి వస్తా 
నన్నాడు గురువుతో, అప్పుడు దేవయాని, 


' నీ మీది మోహంతో నిన్ను ఎన్నోసార్లు బతి 
కించుకున్నాను. నన్ను పెళ్లాడు,” అన్నది, 
“ అమ్మమ్మా, నువు గురుపుతివి. 
నా చెల్లెలులాటి దానివి,” అన్నాడు కచుడు. 
“" అలా అయితే నీకు మృతసంజీవని 
ఫలించకుండుగాక [*”” అని దేవయాని 
కచుడికి శాపం పెట్టింది. 

“ విన్ను (బాహ్మణు డెవడూ పెళ్ళాడ 
కుండుగాక,' అని ఎదురుశాపం పెట్టి 
కచుడు తిరిగి వెళ్ళిపోయాడు, 

దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ట 
అసి కూశురున్నుది. ఒకనా డామె దేవ 
యానినీ, అనేకమంది చెలిక తెాలనూ వెంట 


టెట్టుకుని వనవిహారానికి బయలుదేరింది. 
ఒక చోట వాళ్ళ కొక సరస్సు కనబడింది. 
యువతు లందరూ తమ బట్టలు విప్పేసి, 
ఒడ్డున పెట్టి, సరన్బులో కొంతసేపు జలకా 
లాడారు. ఆ సమయంలో గాలికొట్టి వాళ్ళ 
చీరలు లుంగచుట్టుకు పోయాయి. జల 
(కీడలు ముగించి యువతులు ఒడ్డుకు వచ్చి 
చీరలు కట్టుకోవటంలో, తొందరలో శర్మిష్ట 
దేవయాని చీరె కస్టేసుకున్నది. దేవయానికి 
శర్మిష్ట చీర మిగిలింది. 

దెవయాని ఆ స్ట్రీస్సి 
రాకాసీ, నేను (బాహ్మణ స్త్రీని. నీ చీర 
నేను కట్టను. నాకు ఆచారం వున్నది. నా 
చీర నువ్వెందుకు కట్టుకున్నావు? * అని 
నిలదీసి అడిగింది. 

“పోవే బిచ్చగత్తే! నీతం(డి నా తండ్రి 
ఇచ్చినది స్వీకరించి, మమ్మల్ని ఆృశయించి 
బళుకుతున్నాడు. నా చీర కట్టడానికి నికు 
ఆక్షేపణ పచ్చిందా ? ”* అని శర్మిష్ట అన్నది, 
అంతటితో ఊరుకోక శర్మిష్ట కోపావేశంలో 
దేవయానిని ఆ పక్కనే వున్న బావిలోకి 
తోసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది. 

కొంచెం సేపటికి యయాతి అటుగా 
వచ్చాడు. ఆయన వేటాడుతూ, 
పోయి, దప్పికతో బావి సమీపంచి లోపలికి 


అహంకారంతో, 


ఆలిని 


తొంగి చూశాడు. దేవయాని కనిపించింది, 


" ఎవరు నువు? బావిలోకెలా వచ్చావు?” 
అని యయాతి అడిగాడు. 

“ నేను దానవగురువైన శుక్రాచార్యుల 
కుమా రెను, నా పేరు దేవయాని. కారణాం 
తరం చేత నేను బావిలో వడ్డాను. నన్ను 
బయటికి తియ్యి,” ఆంటూ దేవయాని తన 
చేతిని పెకి చాచింది. యయాతి తన కుడి 
చేత్తో ఆమె కుడిచెయ్యి అందుకుని, ఆమెను 
పెకి లాగి, తన దారిన తాను వెళ్ళాడు, 

ఈలోపల ఘూర్షిక అన దాసీది దేవ 
యానిని వెతుక్కుంటూ అటు వచ్చింది, 
దేవయాని దానితో, "ఒసే, నేనికవృష 


చంద నూ ను పాచి 
వ్‌ 


పర్వుడి నగరులో అడుగు పెట్టను. శర్మిష్ట 
నాకు చేసిన అపచారం గురించి నా తండికి 
చెప్పు, పో” అన్నది, 

కబురందగానే శు[కుడు దేపయాని 
పద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, ''శర్మిష్టకు 


నువ్వేం అపకార౦ చేశావు, తల్లీ?” 
అని అడిగాడు. 
దేవయాని త౦(డితో జరిగినదంతా 


చెప్పి, శర్మిష్ట ఆయనను అన్న మాటలు 
కూడా చెప్పింది, అంతా విని శుకుడు, 
'“' అమ్మా, నువుతప్ప నా కెవరున్నారు? 
నువు రాకపొతే వృషపర్వుడి నగరానికి 
నేనూ వెళ్ళను” అన్నాడు, 


ణే 


చంద 


ఫ్‌ 


అంతలో సంగతంతా తెలునుకుని వృష 
పర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి, 
“మీ రిదరూ ఈ వనంలో ఉన్నారేమిటి? 
నగరానికి పోదాం పదండి” అన్నాడు. 

"మీ పరస నా కేమీ బాగాలేదు, మీ 
వాళ్ళు నా శిష్యుడైన కచుళ్లి మాటిమాటికి 
చంపారు. ఇప్పుడేమో నీ కూతురు నా 
కూతురి నూతిలోకి తోసి, చంపాలని 
చూసింది. నాకు మి సేవ వద్దు,” అన్నాడు 
శుకుడు కోపంగా, 

వృషపర్వుడు కాళ్ళా వళ్ళా పడ్డాడు. 
దేవయానిని ఒప్పించమనీ, ఆమె అష్టమే 
తన ఇష్టమనీ శుకుడు చెప్పాడు, శర్మిష్టా, 
ఆమె దాసీజనమూ తనకు దాసీలుగా ఉండే 
టట్టయితే తాను నగరుకు వస్తానన్నది 
దేవయాని, వృషవపగ్వుడు సరేనన్నాడు. 
దేవయానికి దొసిగా వచ్చింది; 
దేవయాని అన నూటిపోటి మాటలన్నీ 
సహించింది. ఎందుకంటే శుకాచార్యులు 
మూలంగా దానవలోకం ఎంతో మేలు 
పాందింది. 

ఒకనాడు దేవయాని శర్మిష్టనూ, మిగి 
1న దాసీలనూ వెంటబెట్టుకుని, పూర్వం 
వెళ్ళిన చోటికే వెళ్ళింది. మళ్ళీ యయాతి 
వేటాడుతూ అటుగా వచ్చాడు; శర్మిష్టనూ, 


శర్మిష్ట 


మా ను 
డే 


దేవయానినీ చూసి, ''మీ రెవరు*ో అని 
అడిగాడు, 

దేవయూని అతని పేరూ, 
తలునుకుని “* ఇంతకు పూర్వం 
చెయ్యి ఇచ్చి నూతిలో నుంచి నువే 
పెకి లాగావు? ఆ రోజు మనకు 
(గ్రహణం జరిగింది. అది మొదలు 


నా భర్తగా భావిస్తున్నాను,” అన్నది, 


కులమూ 
నాకు 
కాదా 
పాణి 
నిన్న 
(బాహ్మణుడి. కూతుర్ని తాను ఎలా 
పెళ్ళాడటనూ అని యయాతి జంకాడు, 
కాని శుకుడు వారిద్దరి పెళ్ళిని ఆమోదీం 
“చాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్ళి అయింది, 
శుుకుడూ, దానవ[ప్రముఖులూ యయాతికి 
ఘనంగా కట్టాలు ఇచ్చారు, చేవయాని 
శర్మిస్టనూ, మరి రెండువేలమంది దాసీ 
లనూ వంటబెట్టుకుని కాపరానికి వచ్చింది. 
శర్మిష్టా, దాసీలూ ఉండటానికి అనోకవనానికి 
సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి 
ఏర్పాటు చేశాడు. 

దేవయాని యయాతికి యదుడూ, తుర్వ 
సుడూ అనే కొడుకులను కన్నది. 

కొంత కాలం గడిచాక శర్మిష్ట తన ఫ్ధతి 
తలుచుకుని విచారించింది. ఇంత కాలమైనా 
తనకు పెళ్ళి లేదు. దేవయాని అప్పుడే 
పిల్లలతల్లి కూడా అయింది, "' దేపయాని 


వరించినట్టుగానే నేను కూడా యయాతిని 


ఎందుకు 
అనుకున్నది. 
ఒకనాడు యయాతి అశోకవనం కేసి 
రాగా శర్మిష్ట ఆయనను కలునుకుని, 
" రాజా నా యజమానురాలికి భర్తవైన 
నువు నాకూ భర్తవే. నన్ను భార్యగా పర్శిగ 
హించు. ఇందులో అధర్మం లేదు,” అన్నది, 
శ్ముకు డేమంటాడో నని యయాతి భయ 
పడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాక 
రించలేక, ఆమెతో రహస్యంగా కాపరం 
చేస్తూ, ఆమె ద్వారా (దుహ్యుడు, అనుడు, 
పూరుడు అనే కొడుకులను కన్నాడు, 


పరించరాదు ?”” అని ఆమె 


ళం చందమామ. 
ర్‌క్‌ 


శర్మిష్ట పిల్లలతల్లి అయిన మాట దేవ 
యానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్టను 
చూడబోయి, "' నీవు ఉత్తమశీలవని, నీతి 
పరురాలివనీ, గొప్ప వంశంలో పుట్టినదాన 
వనీ అంటున్నారే, పెళ్ళి కశాకుండానేనీకీ 
పిల్లలు ఎలా కలిగారు? ” అని అడిగింది, 

శర్మిష్ట సిగ్గుతో తల వంచుకుని, "నేను 
బుతుస్తానం చేసిన తరుణంలో ఒక 
మహాముని వచ్చి నాకు పుతదానం 
చేశాడు,” అన్నది. 

“ఆఏవనామునిళ వం: సరుశి వం 
కులం ౪*” అని దేవయాని మళ్ళీ అడిగింది. 

" ఆ మహానుభావుడి దివ్యతేజస్సు 
చూన్తూ నాకు ఆ వివరాలు అడగ బుద్ధి 
కాలేదు,” అన్నది శర్మిష్ట, 

వేవయాని తృ ప్తిపడింది, 

మరొకసారి యయాతీ, దేవయాని కలిసి 
శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు. 
అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది. 


శర్మిష్ట బిడ్డ్దలలో యయాతి పోలికలున్నాయి. 
"మీ తండి ఎవరు? నిజం చెప్పండి,” 
అని ఆమె ఆ పిల్లల నడిగితే వాళ్ళుయయా 
తిని చూపారు, 

వెంటనే దేవయాని శర్మిష్ట పైన విరు 
చుకు పడుతూ, "ఓసి రాశాసీ, నాకే 
(దోహం తల పెట్టావా?” అన్నది. 

శర్మిష్ట తొణకకుండా, “నేను అధర్మం 
చెయ్యలేదు. ఈ రాజును నువు వరించి 
నక్తు. నేను వరించాను. నువు నా కన్నా 
పెద్దదానవు, _బాహ్మణ స్రీవి. అందుకని 
నిన్ను గౌరవిస్తాను. కాని ఈయన రాజర్తి, 
అందుకే, ఒక బుషికి పిల్లలను కన్నానని 
నీతో చెప్పాను, ” అన్నది. 

దేవయాని యయాతితో, ''నాకు [దోహం 
చేశావు. నేను నీ వద్ద ఉండను,” అని, 
తిన్నగా తన తండి వద్దకు వెళ్ళి, జరిగిన 
దంతా చెప్పింది, శుకుడు యయాతిని, 
ముసలివాడవు కమ్మని శపించాడు. 


కా 


న్చుకుడు తనను ముసలివాడు కమ్మని 
శపించగానే యయాతి శుకుడి కాళ్ళావేళ్ళా 


మె 


పడి, ''నన్వు శపించటం నాయ్యం కాదు 


శర్మిష్ట ప్కుతభఖిక్ష వేడింది. ఆమె కోరిక 
తీర్చకపోతే నాకు (భూణహత్య చేసిన 
పాపం చుట్టుకుంటుంది. అందుకని ఆమె 
కోర్మె తిర్చాను. అంతేగాని దేవయూనికి 


నాన. 


అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు, 
జట్‌ ళా జీ క్ల చాను య 
సస్తు మన్నించండి, అన్నాడు. 

“నా శాపం వరం కావటం ఎన్నటికీ 

ల్‌ఇ 

జరగదు. అయిళలే నువ్వింకా కొంతకాలం 

యౌవనం అనుభవపించగోరి నట్టయితె, 

నీ ముసలితనం ఎవరైనా యువకుడి కచ్చి, 

వాడి యౌవనం నువు పుచ్చుకుఎటందుకు 


కల్ల 


అవకాశ ఇసాను, అన్నాడు శుకుడు. 


జీ ఎమాజన నమమను మాసాన సంఖ నమమను వసనే 


ఇవ్వమని పరాయివాళాను ఆడిగేకన) తస 
జ] ఈ 

కొడుకులనే అడిగ, అందుకు సముతించే 
క్‌ శ్రే 

వాడికే తన ఆనంతరం రాజ్యాభిషేకం 

జరిగెటటు చస బాగుంటుఎదని యయాతి 

ఆఅలోచించాడు. ఆందుకు శుకుడు మ్మ 

తించాడు. 
చీ, క టా. న న ఇక్‌ ఒకో క్క 
యయాతికి వెంటన ముసలితనం ముళ్ల 


తత వణికింది. కళ్ళు టీ 
జట్లు నెరిసింది. ముఖమంకా 


పడింది. 


శ్‌ 


శ ఒక క్‌ ॥ టో జా 
క కుల (1 పత్తు 


ఇట్‌ జీ జా. 
ఆ మ 


కున్నది. ఆ స్టితలొ ఆయన 

కొడుకైన యదువును పిలిచి, అతనికి ఈన 

శాపం గురించి చెప్పి, "'' నాయన్నా కొంత 
= శక్‌ 


లా ల వల అట్‌ ఆట్‌ ట్‌ ఇ జు టీ బ్‌ క్యా 
కాలం నా ముసలితనం నువు పుచ్చుకుని, 


3. శకుంతల కథ 
ఖ్‌ ౯ నలపాలి.” పక్తతలాలాఅలు ఎ -అా-ణకకలలలలలాలలునాక్తా........-ుకునములనడాల్తాాపాాంంంలలాలాలాకాలా కా లోకా లాం. 
క్‌ 


బ్‌ వలు ల ల ుశ్రావ్ను 
ళ్‌ ఇ. కలే అజో వనం ఆ 


కినావా? ఆ తరవాత 
నీ యౌవనం నీకిచ్చి నాముసలితనం నేను 
తీసుకుంటాను,” అన్నాడు. 

యదువు ఈ విర్పాటుకు ఎంత 
స్మూతమూ ఒప్పుకో లేదు. యయాతి 
మండిపడి, యదువపుకూ, అతని సంతతి 
అయిన యాదవులకూ రాజ్యార్లత లేకుండా 
చేశాడు. యదువు ఒకడేగాదు,ు యయాతి 
కొడుకులు మిగిలిన వాళ్ళుకూడా తండి 
ముసలితనాన్ని స్వీకరించటానికి ఒప్పుకో 
లేదు, శర్మిష్ట కొడుకులలో చిన్నవాడైన 
పూరు డొక్కడే తర్మడి చేసే ఏర్పాటుకు 
సమ్మతించాడు. శు[కుడి దయవల్ల 


యయాతి తఈన ముసలితానాన్ని పూరుడి 
కిచ్చి, పూరుడి యౌవనాన్ని తాను పాంది, 
విశ్వాచి అనే అప్పరసను వెంట బెట్టుకుని 
అందమైన స్థలాలలో విహర౦రించుతూ, 
యథెచ్చగా సుఖించాడు. ఇలా కొంతకాలం 
జరిగాక ఆయన పూరుడికి తన యౌవ 
నాన్ని ఇచ్చి, ముసలివాడై, వూరుడికి రాజ్యా 
భి షెకం చేశాడు. 

పూరుడికి పౌప్టి, కౌసల్యా అని ఇద్దరు 
భార్యలు. ఇద్దరికీ ప్యుతులు జన్మించారు, 
కౌసల్యకు పుట్టిన కొడుకుల సంతతిలో, 
జన వేయు డనేవాడి పరంపరలో వదహారో 
తర) వాడుగా దుష్యంతు డనేవాడు 
పుట్లాడు. దుష్యంతుడికీ, విశ్వామిత్రుడి 
కుమార్తె అయిన శకుంతలకూ భరతు డనే 
అతి చక్కని కొడుకు కలిగాడు. 

విశ్వామ్మతుడికి కుమార్తె ఎలా కలిగిం 
దం కే--- 

ఒకప్పుడు విశ్వామితుడు అతి తీక్ష్యమైన 
తపస్సు చేశాడు. అ తపస్సు. చూసి 
ఇం్యదుడు భయపడి, మేనక అనే అప్పరను 
పిలిచి “'విశ్వామి(తుడు ఘోరమైన 
తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పఫూర్తి 
అయితే దేవతలకు అపాయం కలుగు 
తుందని నాకు భయంగా ఉన్నది. అందు 


చందమావు. 
50 


చేత నువు వెళ్ళి, ని చాతుర్యమంతా 
వినియోగించి విశ్వామితుడి తపన్స్పు భంగం 
చెయ్యి," అన్నాడు, 

విశ్వామ్మితుడు సామాన్యుడు కాడు. 
ఆయన రాజవంశంలో పుట్టి తన తపశ్శక్తి 
చేత [బాహ్మణుడయాడు, మహా ముక్కోోపి, 
వక్‌ఘ్టుడంతటివాడికే ప్వుతశోకం కలి 
గెంచాడు. కాపంచెత చండాలుడైపోయిన 
(తిశంకు చేత ఆయన యజ్ఞం చేయిస్తై, 
ఆయనకు భయవడి ఇఅం(దుడే 
హవిర్భాగం పుచ్చుకున్నాడు, ఆ _తిశంకున్ణో 
విశ్వామితుడు తన శక్తి2త స్వర్గానికి 
పంపి, దేవతలు తోసెయ్యగా కిందప 
పోతున్న ,_తిశంకుడికి అంతరిక్షంలో ఒక 
స్వర్గం నృష్టించి అందులో అతన్ని 
నిలిపాడు. ఇదంతా తెలిసి కూడా మేనక 
విశ్వామ్మితుడి తపస్సు భంగం చెయ్యటానికి 
బయలుదేరి విశ్వామ్మితుడున్న 
వచ్చింది, 

మేనక విశ్వామి(తతుడికి కనబడి నమ 
స్కారం చేసి, ఆ ఇశమంలో విహరించ 
సాగింది. గాలి6 చెదిరిపోయే చీరను సరి 
చేనుకుంటూ తిరుగుతున్న మేనకను 
చూడగా చూడగా, దాని అందానికి విశ్వా 
మ్మితుడి మనన్సు చెదిరిపోయింది. ఆయ 


వెళ్ళి 


=టీ 
ఆ(శమాౌనికి 


న 
పే 0 ఉ 


త్‌ 
ఆలీ 


జే 


నలో కలిగిన వికారాన్ని గమనించి మేన 
తాను వచ్చిన పని నెరజరుతున్నదనుకుని, 
ఆయనకు వశురాలియింది. వారి దాంపత్య 
ఫలితంగా మేనకకు ఒక అందమయిన కూతురు 
పసిగుడ్డును మాలినినదీ 
తీరాన నిర్సనారణ్యం మధ్య ఉంచి, తన 
మానాన తాను దేవలోకానికి మేనక తిరిగి 


పుట్టింది. ఆ 


వెళ్ళిపోయింది. 
న 1 ఆల కానా ల ఇక్‌ 
ఆ [పాంతంలో ఆ పసిబిడ్డను శకుంతపక్షులు 
తమ రెక్కలతో కప్పి కాపాడాయి, 
మధ్యాన్నం వేళ కత్వామహాముని స్నానం 
చెయంటొనికి వచ్చి, శకుంతపక్షుల లెక) ల 
ల్‌ కు ల్‌ 


అబా. 


నూ 
| 


శాల డా 


నీడన నురకితంగా ఉన్న ట్‌ బిడ్డను చూసిం 

చుటుపక) అ ఆ బడ తాలూరు మనుషు 
జై అబ్‌ ఓకీ 

లెవ౦రూ లేకపోవటం చేత, అ ఓడ్డను దగిర 
గణా. జై, 

లోసి ఉను తనీ ఆ[శమానికి వీనుకుపోయి, 

శరుంతల ఆనే పేరు పెట్ల, తన కూతురి 


లాగ పంచ నారంభించాడు. శకుంతల 


అనుట చరం న ల్‌ 
థదూడా నానాటికి పెరుగుతూ, కణ;మహా 
వూ. 

ఇట్‌ బ్‌ గ్‌ నా - 2 జ. జ్‌ ఇ దాచ వు! 
మునినే తన తండిగా ఖావి౦ంళు ఆ యిల 
అగ జజ స వాజ్‌ బటి బట్‌ క 
వనులనీ) ఖా లంతో వస్తున్నది 

క అశ బునాకో 


ఒకనాడు దుష్యంతుడు మాలినీనదీ 


తీరానికి సపరివారంగా చెటకు వచ్చి, అక్కడ 


కణంచుహముసి ఆ(శమాన్సి చూశాడు, 


న్‌ా 


కొనల కాక నాద ూారోాద వాడ ల ్టానాధన నక వాద నానా 
తలంటు నంటాట 


తోచింది. మునికుమారులు వేదవఠనం౦ 

చశేనునా)ారు. కొందరు అగ్నిలో హవిస్సులు 
జే నీ 

వేలు? ఎన్సారు. ఒకచోట అధ్వ్యయనమూ, 
[న ౬ 

చర్చా జరుగుతున్నది, పామగానం విని 


ఇజ్‌ జ్‌ 


చెప్పి, తాను ఒక్కడే అ్మ్యశమం 
కణ్యిడి కుటరానికి వచ్చాడు. కుటరంలొ 
క యమ్విడు లేడు. లోపల ఎవరని దుష 


స్‌డు గట్టిగా పిలిచేసరికి, 


వచ్చింది. ఆమె దుష్యంతుఖ్ణు చూస్తూ 
రాజని |గహించి, అతనికి అర్వ్వపాదా; 
న్‌ టీ 


లిచ్చి, అతిథి సత్కారాలు చేసి “' మీకేం 
కావాలి ఇ అని అడిగింది. 

ఎంతో అందంగానూ, నుకుమారంగానూ 
ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు 
ఆమె అతిథమర్యాదకు 
పడుతూ, “' అమ్మాయీ, 
ణ్యాలలో వేటాడ వచ్చి, 
దర్శనం చెసుకుని 


కుటిరంలో లేరా? ఎటు వెళ్ళారు?” 


పోదా మనుకున్నాను. 
అని అడిగాడు. 

"ఆయన నాతండి. ఫలాలూ, నసమి 
ధలూ తీనుకు రావటానికి వెళ్ళారు. ఒక్క 


న! 


క్త య! రే ్‌ జంత జ 
వబ్తెసార్హు” అన్నది శకుంతల, 


శకుంతల మాట్లాడే సొంపు చూస్తున్న 
కొ దుష్యుంతుడికి ఆమె మిద మోహం 
జాస్తి కాసాగింది ఆమె కన్న అని ఆలు 
స్తూనే ఉన్నది. అతను శ ఏంతలతో, 


'' కణ్వ్వమహాముని [బ్రహ్మచర్య 
నీకు 
తండి ఎలా అయారు ? ఆసలు నువ్వెపరి 
ఓడ్డవు? ఈ ఆశ్రమంలోకి ఎలా (| 
నిన్ను చూసిన మా(తం చేతన నామనను 
ని కేసి ఆకర్షించబడుతున్నుది. నిజం సంగతి 


పూనినవాడని విన్నాను. 


కుక్‌ మాజా. గ్య ల్‌ో 
అవీ 


చెప్పు,” అన్నాడు. 
తన 


ఆఅదివర [న కవు 
అనీ 


జన్మవృత్తాంతాన్ని శకుంతల 
న చెట 


బు కంట్‌ స్‌ ఇ, శ్‌ 
| లా 


మస మరొక మునికి 


11! 


చెప్పుతుండగా వ్‌స్‌ 
దుష్యం తుడికి చె 
ఆయితే, నువు రాజకన ఫ్టక వె నన్న 


ఉన్నది కావటంచేత, 
'ప్పేసింది. 


మాట, అంత చక్కని వానివ్తి అంత 
నుగుణవతివ్సి అలా నార£ ర బట్టలు కట్టి, ఆడవి 

పళ్టు తింటూ ళా ప. కుటీరంలో నివ 
సించటం నా కేమీ నచ్చలేదు, నాకు భార్యవై 
నా రాజభవనంలో నమస్త నుఖాలూ ఆను 
భ్రవించు. నా రాజూ9నవికి నువే రాణివిగా 


ఉండు,*” ఆన్నాడు దుష ప్రంతుడు, 


“ అడవికి వెళ్ళిన మౌ నాన్నగారు రాగానే 


ఆయన అనుమతి పాంది, మిరు 


అక ఆక? 
న. 
ఎడండి,” ఆగి సకుంతల అన్నది. 


తనకు ఖార 

ఉన్నట్లు దుష్యంళుడికి స్పష్టమయింది, 
క్‌! కై 

అతను శకుంతలతో, "' + నొ చా 


నీ కోసం పరితపినునుది 


అము”. 


అజ్యాల్సు జ్య గ 
క్ష[తియులకు కజాకంది గాంధర్వ వివా 


హానికి మంత తంతాలు ఆవసరం లేదు, 


వధథనశావరుల ఇషం తప్పు నై వాళ్ళ అను 
ట్‌ మా 
కా క్‌ జీ ॥ [ [లో ఇగ 
మతికతో అవసరం లేదు. అది రహస్య 


తనకు ఆతనివల్ల కోడురు స పుస్త లో 
ఆఅ కొడుకును దుష్యంతుడు యువరాజును 


వాడా 
గ జ లో 


షరతు మీద శకుంతల అతనితో 

హానికి ఒ 
వారిద్దరూ అప్పుడే భార్యాభర్త లయారు, 
దుష్యంతుడు శకుంతలకు విడ్కోలు చెప్పి 
వెళ్ళిపోతూ, “ నేను మా నగరానికి వెళ్ళి, 
నిన్ను తీనుకు రావటానికి మనుషమలను 


గాంధర్వ వివా 


పంపుతాను” అని శకుంతలకు నచ్చ 
చెప్తాడు. ఈ సంగతి కబమహామునికి 
క హోం * భజ 'ఆీ | |! 5లఫ్ట్రైముబో భ్‌ 


తెలి] ల ఆయన కోపించి ఏం 

దుష్యంతుడికి మనసులో 
ఉన్నది. శకుంతటకు 

భయమే ఉఊగ్బాది. 
తరవాత కణ్రమహాముని 


చేస్తాడో నని 
భయంగానే 
కూడా అలాటి 


కందమూల 


ఫలాలు తెచ్చి పడేసి, కాళ్ళూ, చేతులూ 


చందమాను 


వ్‌జే 


కడుక్కుని వచ్చి కూద్చున్నాడు. శకుంతల 
సిగ్గు పడుతూ, భయపడుతూ వచ్చి దగ్గిర 
నిలబడింది. ఆయన దివ్వుడద్తుషితో జరిగినది 
ఆ శ టు 
(గహంచి, “* అమ్మా, నువు తగిన భర్తనే 
పెళ్ళాడావు, ఈ గాంధర్వ 
ఫలితంగా నీకు మహా చకవర్తి కాదగిస 
కొడుకు పుడతాడు. నికమన్నా కోరిక ఉంకు 


చెప్పు” అన్నాడు, 


వివాహం 


“* నాకు పుటటోయే కొడుకు వీరాయు 
౭ జ 

రైశ్వర్య బలాలు కలవాడేగాక వంశకర్తగా 

కూడా ఉండాలని కోరిక” అన్నది 


వాలు 
తో 


శకుంతల, అలాగె అవుతుందన్నాడు 
కణ్వుడు, శరుంతల మనస్సు ఊరట 
చెందింది, 


కాలకమాన శకుంతల ఒక కొడుకును 
కనుది. కణ్వమహాముని ఆ కుురవాడికి 
శాస్త్ర కంగానూ, క్ష(తియోచితంగానూ జాత 
కర్మ మొదలైనవి చేశాడు. ఆ క్మురవాడు 
శుక్షపక్ష చందుడిలాగా పెరుగుతూ, ఆరేళ్ళు 
వచ్చెసరికే సింహాలనూ, పులులన్తూ, వినుగు 
లనూ ఎక్కి తిరగటమూ, వాటిని ఆశ్రమంలో 
ఉండే చెట్లకు కప్టైయ్యుటమూ మొదలైన 
పనులు చేసి, ఆశమంలో ఉండే మును 
లను హడలగొట్టసాగాడు. వాణ్ణి ఆ[శమంలో 
అందరూ సర్వదమను డని పెలిచేవారు. 


క్‌ 


వ్‌ ఈ 


ద్‌ 
వ్‌ 


ఒకనాడు కణ్వమహాముని శకుంతలతో, 


“' అమ్మా, ని కొడుకు అప్పుడె యువరాజు 
కాదగినట్టుగా ఉన్నాడు. వాడు వాడి తండి 
దగ్గిర ఉండటం మంచిది, 
ఖభర్త ఉండగా ఎంత కాలమని పుట్టింట 
ఉంటావు? నిన్ను ని భర్త వద్దకు పంపు 
తాను” అన్నాడు. 


నువ్వయినా, 


క య్యిడి శిష్యులు కొందరు శకుంతలనూ 
ఆమె కొడుకునూ వెంట బెట్టుకుని 
దుష్యంళతుడి నగరానికి వెళ్ళ, ఆమె వర్త 
అనుమతిపాంది అృశమానికి తిరిగి వెళ్ళారు. 

ద్వారపాలకుడు శకుంతలనూ, ఆమె 


కొడుకునూ దుష్యంతుడి వద్దకు వెళ్ళ 
వఠకా దు 


వ్‌ 


శకుంతలను చరొాణ 
గుర్తుపట్టినటుు _ కనిపించ 


నిచ్చాడు. కాని 
దుష్యంతుడు 

లేదు. శకుంతలకు గుండెలో గుబులు 
పుట్టుకొచ్చింది. ఆయె అతనిత, '' రాజా, 
నువ్వాకసారి వేటాడుతూ. కణ్వా(శ్రమానికి 
వచ్చిన మాట మరిచావా? వీడు నీ కొడుకు, 
విణ్ఞ యువరాజు చేస్తానని మాట ఇచ్చావు, 
నన్ను వశపరచుకొవటానికి ఇచ్చిన మాటను 


మరవదు,” అన)ది, 

గ్‌ా చట 
దుష్యంతుడు అంతా ఎరిగి ఉండి 
కూడ్యా ఎరగనఘటు నటినూ “ోదుశన్వారు 
కు వ్‌ ఈ, 


కాయ్‌ వభ 


రాలా అసలు |; ంవ్వెవరు? నిన్ను ననెరగను. 
అసందర్చాలు మాట్లాడక, వచ్చిన వారే 
వెళ్ళు,” అన్నాడు. 

శరుంతలకు దుఃఖఖంతోబాటు కోపం 
కూడా వచ్చింది, 
* రాజా నీకేమీ తెలియదంటావా? ఇతరు 


లఅెరగరుగవా అని 


జా, యము ౯ ఇం కా 
ఆయె )ష౧౦తుడిత్‌, 
త్రి 


అబద్ద మాడతావా ? 
న్‌ అంత రాత్మ 


అక క్‌ 


కప్పిపుచ్చటం౦ తం 


పాతకం. ఎ సద్బుద్దితో ఆనాడు నన్ను 
ఇవాళ నన్ను వలుకో. వశువకా?[దులు 


కూడా తమ సంతానాన్ని 
వీడు నీ కొడుకు. కన కొడుకును 
కాదనక్కు"” అన్నది. 

అప్పటికీ దుష్య౦తుడి వఖరిలో 
మార్చులేదు, 

అఆ సమయంలో ఆకాశం నుండి అశరీర 
వాణీ ఇలా అన్నది: '' రాజా, ఈ పిల్లవాడు 
నీకు శకుంతల యందు పుట్టిన వాడు. 
ఈ కొడుకును (పేమతో భరించు, వా 
భరతుడని. పేరు పొందుతాడు.” 

దుష్యంతుడి భయం తీరిపోయింది, 
శదుంతల తన భార్యేనని, ఆమె కుమా 
రుడు తన కుమారుడేననీ లోకానికి వెల్లడ 
యించి. అందుచేత ఆతను థఛైర్యంగా వారిని 
చేరదీశాడు. 


దుుష్యంతుడి అనంతరం భరతుడు రాజై, 


కణమహామునిని పురోహితుడుగా. పెట్టు 
కుని మహా వైభవంగా రాజ్యపాలన చేశాడు, 
భరతుడి మునిమనమడు హస్తి అనేవాడు. 
ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది. 
ఆ హస్తికి అయిదోతరం వాడు కురువు; 
అతని పేరనే కురుక్షేతం _పసిద్ధ్దమయింది. 
కురుడికి వీడోతరం వాడు (పతిప్పడు, ఇతని 
భార్య శిబి కూతురైన నునంద. వి రిద్దరిక్‌ 
వేవాపీ, శంతనుడూ, బాహ్హికుడూ 
ముగ్గురు కొడుకులు కలిగారు, వారిలో పెట్ట 
వాడైన దేవాపి తవన్సు చేసుకుంటానని వెళ్ళి 
షోవటం చేత శంతనుడు రాజయాడు, 
ఒకనాడు శంతనుడు అరణ్యంలో 
వేటాడి గంగాతీరాన. విశ్రాంతి తీనుకుం 


వాన్స్‌ 
హ్‌ 9 


టూండగా అక్కడ అతని కొక చక్కని స్త్రీ 


కనిపించింది, ఆమె రూపలావణ్యాలు 


చూస్తే శంతనుడికి దేవకాంత అనిపించింది. 
ఆమె కూడా శంతనుణి చూసి ఆకర్షించ 
బడిన దానిలాగా అతన్ని రెప్ప వేయకుండా 
చూడసాగింది, ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి 
మోహం ఏర్చడ్డట్టు (గ్రహించి శంతనుడు 
అమెను పలకరించి. “నుందరి, నువ్వె 
వరు? ఒంటరిగా ఈ గంగాతిరాన ఎందుకు 
తిరుగుతున్నావు?” అని అడిగాడు, 
“నీకు నన్ను పెళ్ళాడాలని మనసయి 
నట్టయితే నా కేమి అభ్యంతరం లేదు, కాని 
ఒక్క నియమం ఉన్నది: నెను చేసే పను 
లకు అభ్యంతరం చెప్పినా, నన్ను నిందిం 
చినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను,” 


కనవా 


య పాడై. వా స జన న్‌ు 


, ఆందుకు స మ్మ తించి 
శంతను డామెను భార్యగా పరి[గహించాడు. 
వారి దాంపత్యంలో అమెకు 


త్‌ 


అన్నది ఆస్ర్ర 


మగపిల్లలు కలుగుతూ వచ్చారు. పుట్టిన 
పిల్లలను పుట్టినన్టు ఆమె గంగలో పడేస్తూ 
వచ్చింది, అది శంతనుడికి చాలా బాధ 
కలిగించింది. కాని తాను. ఇందుకు అభ్యం 
తరం చెబితే ఆమె తనను విడిచి పోతుందని 
భయపడి, ఏడుగురు కొడుకులను గంగ 
పాలు కానిచ్చాడు. 

శాని ఆమె ఎనిమిదవసారి మళ్ళీ కొడు 
కును కన్నప్పుడు, ఆ బిడ్డను చావనివ్వటం 
ఇష్టం లేక ఆమెను తూలనాడుళూ, “పుట్టిన 


షం రతాటంట 


'' కొడుకు లందరినీ గంగలో వేశావు గదా, 


'ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా 


చంపుకుంటుందా? ఇకనైనా ఈ పుట్టిన 


వాణ్ణ బతికి ఉండనీ, ఇంతకూ నువ్వెవరు? 


' బిడ్డలందరినీ ఎందు 8లా చంపుతున్నావు?” 
అని అడిగాడు శంతనుడు, 


“ నీరు కొడుడు కావాలని ఉంకేు వీళ్ల 


చంపకుండా ని కిస్తాను. నొకు అడ్డు 


చెప్పావు గనక నె నిక నిన్ను విడిచి వెళ్ళి 


పోతాను. స.నెవరిననసీ, చా పిల్లలను 


. ఎందుకు చంపాననీ అడిగావు, చెబుతాను 


విను. నెను గంగను, వసిష్టుడు అష్టవనువు 


అను మనుషులుగా పుట్టమని శపంచగా, 


,వారు నన్నూ, నిన్నూ తల్రదండులుగా 


కోరుకున్సారు. వోర్‌ కోనమే నేను స్త్రీరూపం 


. ధరించి ఇన్నాళ్ళూ నీకు భార్యగా ఉన్నాను. 


నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే 
వారి లోకానికి పంపగలందులకు, పుట్టగానే 
చంపేస్తూ వచ్చాను, నీకు కొడుకు లేకుండా 
పోతాడేమో నని వీణ్ణి బతకనిస్తున్నాను,” 
అన్నది గంగ, 

అయితే గంగ ఆ కొడుకును శంతనుడి 
కివ్వక, వాడీతో సహా అంతర్జాస మయింది. 
భార్యాపుతు లిద్దరినీ పోగొట్టుకున్న విచా 
రంతో శంతనుడు హసినాపురానికి తిరిగి 


ఆజ 


అటా చందమావు జహాతి 
వ్‌0 


తీ న అకా తా ాడానను 2 ఇ 
/ (" 
గ. 

ఓ! 


శాలమూ నేను వీళ్ణు 


దిక్కుగా వెళ్ళి, 


న 
పచ్చాడు. కొంత కాలం గడిచింది. ఒకనాడు 
అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి, 
చాలా సన్ననిపాయగా 
ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఒక 
యువకుడు బాణాలు వేసి గంగా (పవాహా 


గంగా (పవాహం 


నికి ఆనకట్ట కడుతూండటం శంతనుడి 


కంటపడింది. 

అప్పుడు గంగ తన పూర్వ రూపంలో 
శంతనుడి ముందు కనబడి, ఆ కురవాళ్లి 
చూపి, '' వీడు నీ ఎనిమిదో కొడుకు, ఇంత 
పెంచి పెద్దచేశాను. 
వీడు వసిష్టుడి వద్ద వేదవేదాంగాలు నేర్చు 
కున్నాడు, పరశరాముడి వద్ద ధనుర్విద్య 
నేర్చుకున్నాడు. వీడి పేరు దేవవతుడు. 
ఇక నువు వీణ్ణి తీసుకుపో,” అన్నది. 

శంతనుడు దేవ్యవతుణ్ణి తన వెంట 
హస్తినాపురానికి తీసుకుపోయి, యువ 
రాజును చేసి చాలా సంతోషించాడు. 

నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక 
నాడు శంతనుడు యమునాతీరానికి విహ 
రించబోయాడు, అక్కడ అతనికి అపూర్వ 
మైన సువానన తగిలింది. ఆ వాసన వచ్చిన 
ఒక అపురూప సుందరి 
శరీరం నుంచి ఆ సుగంధం వస్తున్నట్టు 
తెలుసుకుని, శంతను డామెను పలకరించి, 


ట్ట నువ్వెవరు? ఎవరి కూతురువు ఏ* ఆని 
అడిగాడు. 


నేను దాశరాజు కూతుర్ని, నాపేరు. 


మత్స్యగంధి. నన్ను యోజనగంధి అని 


కూడా పిలుస్తారు. నా తంగడి ఆజ్ఞాపించగా .. 
నే నిక్కడ తెప్ప నడుపుతూ, మనుషులను 


నది దాటిస్తాను” అన్న దామె, 


వెంటనే శంతనుడు చాశరా జున్న 
చోటికి వెళ్ళి, శక కూతుర్ని న్తా కిచ్చి పెల్లి / 


చెయ్యి, * అని అడిగాడు, 


న వంటి అల్లుడు దొరికితే అంత కన్న న్‌ 


11 
|| 


4 
| 
[ 
1 
( 
+ 
1 


నా కేం కావాలి? అయితే, నా కూతురుకి 


పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయే 


టట్టుంకే నా కూతురి నిచ్చి నికు చేస్తాను,” 
అన్నాడు దాశరాజు. 

దేవ్యవతుడు అదివర ౩ యువరాజై 
ఉండగా ముందు పుట్టబోయువాడు తన 


_ అసంతరం రాజు కావటం పొసగదు, అందు 


_ చేత శంతనుడు దాశరాజు చెప్పినదానికి. 
ఒప్పుకోక ఇంటికి తిరిగి వచ్చి, 
గంధిని పెళ్ళాడలిక పోయినందుకు పుషప్టైడు 


మత్స్య 


విచారంలో మునిగిపోయాడు. 
దేవ్యవతుడు తండి. విచారం గమనించి 
_శారణ మడిగాడు, శంతనుడు దాశరాజు 


_ కూతురు మాట చెప్పాడు. వెంటనే దేవ 
'వ్రతుడు పెద్ద పరివారాన్ని. వెంటబెట్టుకుని 


మాలి చందనూ ము జాం 
52 


వెళ్ళి “నాత 


దానికి దాశరాజు, "బాబూ, . ఈ పిల్ల 
ఉపరిచరవసువు కూతురు. ఈ పెల్లను 


ఆయన నా కిస్తూ, దినిని తగిన వరుడి కిచ్చి 


మ్‌రా 
ఓ జో 


చెయ్యునమున్నాడు, సత్యవతి. 
అసితుడైన దేవలుడు పెళ్ళాడతా నన్నపష్పుడు 
కూడా నేను ఒప్పుకోలేదు. నీ తండి చెను 
కుర్దిటొనం'కే తప్పక ఇస్తాను. కాని నాకు 
ఒక కే భయం. నువు చూడబోతే మహా 
యోధుడివి, వీర్యాగేనరుడివి. నత్యవతికి 
పుట్టబోయె వాడు ని ముందు [పాణాలతో 
నిలవటం కల్ల, ఆ భయంతోనే వెనకాడు 
తున్నాను, అన్నాడు. స 
అప్పుడు చేవ్మవతుడు దాశరాజుతో, 


'' అలా అయితే నా (ప్రతిజ్ఞ విను. నాకు 


నా తండి రాజ్యం అక్కరైదు. సత్యవతికి 
పుట్టటోయే వాడే అందరితోబాటు నాకూ 
రాజుగా ఉంటాడు. అందరి ఎదటా నెనీ 
శవథం చేస్తున్నాను,” అన్వాడు. 

దాశరాజు దేవ[వతుడితోో '' ఇలాటి 
(ప్రతిజ్ఞ అందరూ చెయ్యగలరా? నువు 
రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకో 
వద్దా?” అన్నాడు, 


కాల్మకమాన విచి (తవీరు బ్రడికి వివాహ: 


యోగ్యమైన వయసు వచ్చింది. అదే సమ 
యంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ, 
అంబిక, అంబాలికలకు స్వయంవరం జరుపు 
తున్నానని చాటింపు వేశాడు. ఈ సంగతి 
తెలిసి భిష్ముడు సత్యవతితో చెప్పి, రథం 
మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాడు. 
స్వయంవరానికి అనేకమంది వచ్చి స్వయం 
వర మందిరంలో చేరారు. భీష్ముడు కూడా 
అక్కడికి చేరాడు. కాశీరాజు కుమా ర్రెలకు 
. వచ్చిన వారి వివరాలు చెబుతున్నాడు, 
భీష్ముడు, నేనీ కన్యలను నా తమ్ముడి 
కిచ్చి చెయ్యటానికి తీసుకుపోతున్నాను,” 


అని [పకటించి, అంబనూ, అంబికనూ, 
అంబాలికనూ తన రథంలోకి ఎక్కించు 
కుని, అక్కడ చేరిన రాజులతో, "ఈ కన్య 
లను విడిపించటానికి శ క్తిగలవారు నాతో 
యుద్దం చేసి నన్ను జయించండి,” అని 
సవాలు చేశాడు, 

అందరూ యుద్ధసన్నద్ధులై ఒక్కసారిగా 
అతని పైకి వచ్చారు. భీష్ముడు అంత 
మంది నుంచీ తనను రక్షించుకోవటమే 
గాక, కొందరిని చంపి, కొందరిని గాయ 
పరిచి భిభత్సం కలిగించి, కానిరాజుకూచు 
భృతో సహా హస్తినాపురానికి బయలు 
దేరాడు. అందరూ ఓడిపోయాక సాళ్వుడు 
అతస్న్మ ఎదిరించి, 
చుకు పోయాడు. 

హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్య 
వతితో సంప్రతించి, కాశీరాజు కుమా ర్తెలను 
ముగ్గురిని విచ్శితవీర్యుడి కిచ్చి పెళ్ళి చేయ 
నిశ్చయించాడు, 

అప్పుడు వారిలో పెద్దదైన అంబ, ఈం నను 
అదివరకే సాళ్వుణ్ణు 'వరించాను.. అతను 
కూడా నాపై _(పేమగా ఉన్నాడు. స్వయం. 
వరం స్మకమంగా జరిగినట్టయితే నేనతన్ని 
వరించి ఉండే దాన్ని. నన్ను "'అసహాయు 
రాలిని చేసి తీసుకు వచ్చావు. ఇప్పటికైనా 


(పాణాలతో తప్పిం 


పాం చందమావు హహా 
వశీ 


( త లో వా్‌.., 
ప ఇ] నా / 


బో 


్‌ 
నక 
7 శ్‌ 
ల 
నో 
వావ 


కప ము 


ల? 


గం! [1 ఖ్‌ ఫీ “ఇష 


సతాం? 


నా కోరిక చెల్లించటం నీకు ధర్మం,” అని 
ఖీష్ముడితో అన్నది. 
ఖీష్ముడు వ మం(తులతోనూ, పురోహితుల 


“తోనూ, బంధువర్గంతోనూ అలోచించి వారు 


అనుమతించగా అంబను సాళ్వుడి వద్దకు 
పంపేసి, అంబికనూ, అంబాలికనూ విచ్శిత 
వీర్యుడి కిచ్చి పెళ్ళి చేశాడు. 

అంబికనూ, అంబాలికనూ పెళ్ళి చేసు 
కున్నాక విచ్శితవీర్యుడు బొత్తిగా స్రీలోలు 
డైపోయి, రాజ్యకార్యాలను విడిచిపుచ్చి, 
తన భార్యలతోనే కాలం గడపసాగాడు, 
అతనికి కాల్మ్కకమాన క్షయవ్యాధి సంపా 
ప్రమై, దానితోనే అతను మరణంచాడు. 
భీష్ముడు మఠొకసారి తన తమ్ముడికి 
ఉత్తర్మకియలు చేసి, పృుతశోకంతో విల 

చే సత్యవతిని ఓదార్చాడు, 

కొంతకాలమయాక సత్యవతి భీష్ముడితో, 
“నాయనా, మీ తండి వంశాన్ని నిలబెట్ట 
టానిక్స ఆయనకు పిండాలు వెయ్యటా నికీ 


క్ష వ్‌ర్ట్‌ం 
శ్‌ 


ాతాయాయమారాయా 


తే కీ 


క ల సమీ వా నౌ న స 
శల టే శక నే టు (కు. లీ కతా ట్రీ టే జ టో షు శ్‌ 


నువు ఒక్కడివె మిగిలావు, 
ఆంబికా అంబాలికల యందు నువు సంతా 
నంకను, ఆది సమ్మతం కాకపోతే తగిన 
కన్యను పెళ్ళాడి వంశంనిలబెట్టు,'” అన్నది, 
భీష్ముడిందుకు సమ్మతించలేదు, ల 
చేసిన (పతిజ తప్పును. ఇం[దపదవి ఇస్తా 
మన్నా నా నిర్ణయం మారదు. నువు ఆప 
ద్దర్మమని చెప్పుది అక్షరాలా అధర్మం. 


అక మ 
ఆపద్దర్మంగా, 


ఇంకొక ఆపద్దర్మం ఉన్నది. దాన్నయినా 


పెద్దలనూ, ఆప్తులనూ, మం[తులనూ విచా 
రించి మరీ అమలుచెయ్యాలి, ఆ ఆపద్ధర్మ 


మేమిటంటే, వంశం న్నిలబెట్టటానికి న్‌ 
కోడఖ్యు ఉత్తమ (బాహ్మణులద్వారా 


సంతానం పొందవచ్చు, పూర్వం పరశు 
రాముడు (పపంచంలోని క్షతియులఅందరిని 


చంపినప్పుడు, చనిపోయినవారి ఖా ర్యలు 


(బాహ్మణో త్తముల ద్వారా సంతానం పాంది 
క్షృతియవంశాలు నిలబెట్టారు. మనంకూడా 
అలాగే చేయవచ్చు,” అన్నాడతను. 


(జ 


| టై. 
క ననన. వణ తిని 


వన నన దన 


అప్పుడు సత్యవతి సిగ్గుపడుతూ తాను 
పడవ నడిపే రోజులలో పరాశరమహర్డికి 
కృష్ణద్వైపాయనుణఖ్థి కన్న వృత్తాంతం 
చెప్పి, '' అతను నా కొడుకు, గొప్ప తపస్సు 
చేసినవాడు. వేదాలను విభజించినవాడు. 
అతని ద్వారా భరతవంశాన్ని నిల 
బెట్టుదాం,” అన్నది. 

అందుకు భిష్ముడు సమ్మతించాడు. 
సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయను 
డనే వ్యాసుడు వచ్చి; '' అమ్మా, నన్నెం 
దుకు తలుచుకున్నావు?” అని అడిగాడు. 
సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. 
వ్యాసుడు సమ్మతించాడు, 

తరవాత సత్యవతి అంబికను ఆ రాతి 
అలంకరించుకుని పడుగశోమనీ, ఆమె వద్దకు 


శ. న తా లా 


బుజాల -బ్రననస్తైతినాం అననా.“ నుం అననన? అలాల హ...శపము...ల కవిత 


ర్‌, దుర్యోధనాదుల జననం౦ 


అ తనాహనానావాంలా నాాొ”నా వావకాలతా న 
య ర ల ల యయా రజ 


ఎజ్జూల 
న శి ఆ: 
లో ః | ఇ శై 
తల్‌. ళ్‌ న 
జ్‌ | 
లో ్‌ ప్‌ లా 


ఆమె '' బావ” వస్తాడనీ, అతనికి సంతానం 
కని వంశం నిలబెట్టమనీ చెప్పింది. 
“బావి అంకే భఖీష్ముడే కాబోలునని 
అంబిక అనుకున్హుది. కాని ఆ ర్మాతి ఆమె 
గదిలోకి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడి 
గడ్డమూ, నల్లని ఆకారమూ, ఎ(రని కళ్ళూ 
చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా 
మూనుకున్నది. అమె వ్యానుఖణ్ధి అంతకు 
పూర్వం చూసి ఉండలేదు, అమె కళ్ళు 
మూనుకున్న దోషం చేత అమెకు పుట్టిన 
ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయాడు. 

ఇది చూసి సత్యవతి హతాశురాలై 
మళ్ళా వ్యాసుఖణి తలచుకున్నది. ఈ సారి 
ఆమె అంబాలికతో, ''ఈ ర్యాతి నీ వద్దకు 
ఒక ముని వస్తాడు. అతని ద్వారా ఒక 


పమ-యు....=-ేసనలన్తుక్తు..వుమాఎకం...కి..=లువ్తపనిననదాాదతమొంతదిన్తాతవతయామడయాతడక. అ ఇకకన క్‌ 


అనమాట 


శ 


ఉత్తముడైన కొడుకును కని వంశం నిల 
బెట్టు, * అన్నుది, 

ఆఅ రాతి అంబాలిక వ్యానుడి అవతారం 
చూసి, కళ్ళు మూనుకోలేదు గాని, వెలవెల 


పోయింది. దాని ఫలితంగా తెల్లని శరీ 
రంతో పాండుడు పుట్టాడు. 

సత్యవతికి తృప్తి కలగలేదు. ఆమె 
మరొకసారి అంబికను హెచ్చరిస్తూ, '' ఈసా 
రయినా మునికి తగిన కొడుకును కను 
అన్నది. కాని వ్యానుణ్ణి తలుచు కుంకే 


. కంపరం పుట్టుకొచ్చి, ఆమె ఆరాత్రి తన 


దాసీని తన పడక గదిలో ఉంచింది. ఆ దాసీ 
దానికి వ్యాసుడి వల్ల విదురుడు పుట్టాడు, 


శహాచటలాాాం చందమామ 
50 


(చవ 


ఆనా వాన కజాంజా. వనాలు అంతో మనో మాకూ జా! 


ఈ విధంగా పుట్టిన ధృత రాష్ట్రుడూ, 
పాండుడూ, విదురుడూ పెరిగి పెద్దవారవు 
తూం'కే భీష్ముడు రాజ్యభారం వహించి, 
దేశం నుఖిక్షంగానూ,. (ప్రజలు నుఖ 
శాంతులు కలిగి ఉండేటట్టూ రాజ్యపాలన 
చేశాడు, భీష్ముడు వారికి క్ష్మతియోచిత 
విద్యలూ, వేదవేదాంగాలూ, నీతిశాస్త్రాలూ, 
నేర్పించాడు, 

వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, 
పాండుడు ధనుర్విద్యలో (ప్రవీణుడు, 


విదురుడు ధర్మపరుడు, 


కాల్మకమాన భీష్ముడు ఆ ముగ్గురి 
లోనూ ఒకరికి రాజ్యాభిషేకం చెయ్యవలసి 
వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, విదు 
రుడు దాసి పుతుడు. అందుచేత వారిద్ద 
రికీ కాక పాండుడికి అిన్సుడు. రాజ్యాఖి 
'పషేకం చేశాడు. 

కు[రవాళ్ళకు వివాహయోగ్యమైన 
వయను వచ్చింది. వాళ్ళకు తగిన కన్యలు 
ఎక్కడ ఉన్నారా అని భీష్ముడు ఆలోచిం 
చాడు. గాంధార రాజైన నుబలుడికి 


గాంధారి అనే కూతురున్నది. ఆమె తనకు 


నూరుగురు కొడుకులు కలి గేటట్టుగా శివుడి 
వల్ల వరం పొందినట్టు తెలిసింది. భీష్ముడు 
కొందరు (బాహ్మణులను నుబలుడి దగ్గిరికి 


అంటట టు టటుటాటాటాటాట 


లో 


నానా కనన నా వక్తా వ్‌ శ వూ ॥ క మేం! 
వ ఆ వ ఇ క యా ఏళ ఇ కా అ ' 
స ణ్‌! న. ల లో న! ప (1 | (. ల్‌. గ! క్షే వా 
ను ఫి. జో ల ఇ న. భో శీత నో క్‌ గ్‌ = 
జు ఖా య] తే ౪ సన. జే. | ల ళ్‌ గ ళ్‌ ఇ ఒకో / 1 
జనన ఆయము ౫ ఇన్‌. ఆకే జా క్‌ మ సా లకే ! 


పంపి, గాంభధారిని ధృతరాష్ట్రుడి కచ్చి 
వివాహం చెయ్యమని అడిగించాడు. ధృత 
రాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని 
వంశం గొప్ప దనుకుని నుబలుడు ఒప్పు 
కున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డి 
వాడని తెలియగానే గాంధారి తనక భు 
గంతలు కస్టేనుకుని, తాను కూడా గుడ్డి 
దిగా ఉండిపోవ నిశ్చృయించింది, ఆమె 
అన్న శకుని ఆమెను హస్తినాపురానికి 
తీసుకువచ్చి పెళ్ళి జరిపించాడు. తర 
వాత శకుని భీష్ము డిచ్చిన సక్కారాలన్నీ 
పొంది, గాంధారిని హస్తినాపురంలో వదిలి, 
తాను స్వదేశానికి తి౨గిపోయాడు, 

ఇక పాండురాజుకు వివాహం కావలసి 
ఉన్నది, భీష్ముడికి కుంతి అనే యాదవ 
కన్యను గురించి తెలియ వచ్చింది, 

యాదవ [పముఖులలో ఒకజైన శూరు 
డనేవాడు వనుదేవుడి తండి. ఆయనకు 
పృ అనే కూతురున్నది, శూరుడి మేనత్త 
కొడుకు కుంతిభోజు దనేవాడికి పిల్లలు లేక 
పోగా అతను ఈ పృథను తన కూతురుగా 
పెంచుకున్నాడు. కుంతిభోజుడి ఇంటికి 
వచ్చేపోయేవారి కందరికీ పృథ అతిథి 
సత్కారాలు చేస్తూ ఉండేది, అలాగే ఒక 
సారి దూర్వానుడు వచ్చి, ఆమె చేసిన 


నోటా 


పాయం చందమా మ పాామాచాాంాా 
వ్‌ 


నాం ఖో 


వై ళో 

గ క వా | 

క = నో క 11; 

ఆళ్ళ. 
అజో వ్‌ జో బ్‌ జ 


టి 
ణ్‌ 


ననా. త 
హె ప ం 11 / యనే ఖ్‌ 


సత్మారాలకు నంతోషించి, ఆమెకు 
ఒక మం[(త0 చెప్పి, - '' అమ్మాయీ, 
ఈ మం(తాన్ని పునశ్చరణ చేసి జపించా 
నంటే నువు ఏ దేవుఖ్ధి కోరితే ఆ దేవుడు 
నచ్చి నీకు ఒక గొప్ప కొడుకును [ప్రసా 
దిస్తాడు;'” అని చెప్పాడు, 

ముని నూట నిజమో కాదో చూతామని 
అ కుంతి ఒకనాడు నూర్యుణ్ణి మననులో 
పెట్టుకుని మం్యతం జపించింది, వెంటనే 
నూర్యుడు ఆమె ఎదట _వత్యక్ష్రమయాడు, 
ఆమె కొడుకును ' కోరలేదు, అయినా 
సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు, 
సకాలంలో ఆమెకు కవీచకుండలాలు గల 


ఖ్‌, మ క 
సు! | శే ౯ గ. లల్లో 
| స లే | జ అయే 
క | /1 నే (4 క ౯ క. 
న! గల్‌ శ్‌, నా “మూ *! జీ కా క్‌, మి న. 
1 సనమ నా టీ. 
| ట్ట సా 4|| జే 
| 5 ర స. ॥ ( 


,. బే . గ 

| జ | న వ స్ట / 

(| వ ఆ [| ( స 

11 | ఇ క లో మ లా ్ట న్న స! ల్‌ 
శ ఫే గ్‌ - ల గ్‌. " 1 | 
ఇ టం సు 1 న 
వా... కా ్మ 
లీ (1 హ్‌ జా ఖో నో బీ | సు 


కొడుకు పుట్టాడు. వం చెయ్యాలో తెలి 
యక వాళ్ల ఒక పెట్టెలో వెట్టి, ఆ పెట్టను 
ఒక తెప్పకు కట్టి నదీ _పవాహంలో వది 
లింది. ఆది ఒక నూతుడికి దొరికింది. 


నూతుడు ఆ పెట్టలో చిన్న నూర్యుడిలాటి 
పిల్లవాడుండటం గమనించి, ఆ పెల్లవాళ్ణో 
తన భార్య అయిన రాధ అనే ఆమె 
కిచ్చాడు. ఆమె ఆ కురవాళ్ణు పెంచింది, 
అతనే కర్ణుడు, 


అది జరిగాక కుంతిఖభోజుడు తన కుమా 


ర్రెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు, 
దానికి పాండుడు కూడా వెళ్ళాడు. కురు 
నంశంలో పుట్టి, ఎంతో అందంగానూ, 


సరల టంట టు టంుటాుటుటుటుకుట 


వై భవోపేకుడుగానూ కనిపించిన పాండుడి 
మెడలో కుంతి వరమాల వేసింది. కుంతి 
భోజుడా యిద్దరికీ ఘనంగా పెళ్ళిచేసి, 
అంతులేని కానుకలతో హ స్తినాపురానికి 
పంపాడు. కుంతి కోసం ఒక (ప్రత్యేకమైన 
అంతఃవురం విర్పాటయింది. అందులో 
కుంతీ పాొండులు సమ స్త సుఖ్గాలూ అనుభ 
వించసాగారు. 

పాండుడికి మరొక భార్యను కూడా 
పెళ్ళిచేయాలని భీష్ముడు నిశ్చయించాడు. 
మ(దరాజైన శల్యుడికి ఒక చెల్లెలున్నది, 
భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజ 
ధానికి బయలుటేరి వెళ్ళాడు. 

శల్యుడు భీష్ముడికి ఎదురువచ్చి, 
స్వాగతం తెలిపి తీసుకుపోయి, ఆయన 
వచ్చిన పని అడిగాడు, 

“నీ చెల్లెలు మాదిని మా పాండురాజు 
కిచ్చి పెళ్ళిచెయ్యి”” అన్నాడు భీష్ముడు. 

'" అంతకంటకు నాకైనా కావలిసినదేము 
నది? అయితే కన్యాశుల్కం పుచ్చుకోవటం 
నమూ వంశాచారం. కన్యాశుల్కం ఇచ్చి 
మా చెల్లెలిని తీసుకుపోయి మీ అంట 
వివాహం చేనుకోండి,” అన్నాడు శల్యుడు. 

వంశాచారాలను పాటించక తప్పదు 
గనక భీష్ముడు మ[దరాజుకు బంగారమూ, 


పాం చందనమూవము తతత 
52 


ణా 


టై 


వై 
ఇ ఇ 


రాం 
క 
స్‌, 


॥ (౯ వో బాం 
జీ కు నో 
( / శా గ ఇ ః 
గ్‌ గం ట్ర గ 
నము. నా త 
క అమొయోలనమున జ శి 
క న న కా. గ్‌ 


1. 


రత్నాభరణాలూ, వస్త్ర్రవాహనాలూ పుష్క 
లంగా ఇచ్చి, మాదదిని హస్తినాపురానికి 
తెచ్చి, ఒక శుభముహూర్తాన పాండురాజు 
కిచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన 
ఇద్దరు భార్యలతోనూ సుఖంగా కాలం 
గడపసాగాడు, 

భార్యలతో ఒకనెల పాటు నుఖంగా 
గడిపిన తరవాత పాండురాజుకు దిగ్వి 
జయం చెయ్యాలన్న కోరిక కలిగింది. అతను 
చతురంగ బలాలను సమకూర్చుకుని, 
ప్రయాణఖేరి మోగించి, భీష్ముడు మొద 
లైన వారికీ, [బాహ్మణులకూ మొక్కి మొద 
టగా దశార్త దేశాలను జయించాడు, తర 


మతం టంటంటంటుటుటలుటుటుటుటాట 


వాత మగథధదేశం మీద దండెత్తి మగధ. 


రాజును చంపాడు. మగధ, కాశీ పుండ 
మొదలైన దేశాలు జయించి, అంతులేని 
కానుకలనూ, కషప్పాలనూ పుచ్చుకుని 
పాండురాజు హస్తినాపురానికి తిరిగి 
వచ్చాడు. భీష్ముడు మొదలైన పెడ్డ్దలు 
పాండుడికి ఎదురువచ్చి గొప్పగా సన్మా 
నించారు. పాండురాజు తాను వివిధ 
దేశాలలో కొల్లగొట్టిన సంపదను ఖీష్ముడికీ, 
సత్యవతికీ, వదురుడికీ, తమ తల్లులకూ 
పంచాడు, అందరూ సంతోషించారు, ఆ 
ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వ 
మేధాలు చేశాడు. 

తరవాత పాండురాజు తన యిద్దరు 
భార్యలనూ వెంట బెట్టుకుని విహారం 
చెయ్యటానికి హిమవత్పాాంతం౦ంలోని అర 
ఇభ్యాలకు వెళ్ళాడు, ఆక్కడ అతను చాలా 
కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన 
వస్తువులను ధృతరాష్ట్రుడు 
వచ్చాడు. 

అక్కడ హస్తినాపురంలో భీష్ముడు 
విదురుడికి దేవకు ఉనే రాజుయొక్క 
కుమార్తె నిచ్చి పెళ్ళి చేశాడు. 

ఒకనాడు ధృతరాష్టుడి ఇంటికి వ్యాసుడు 
చాలా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయ 


పంపుతూ 


అంటట చం ట్‌ నూ వు పహాహాహాహాహాహానటాటుటి 


/ 
॥ 
/ 


ట్లు 


శారా టల మలం తపా టమల రతం క క కొన్నా జ కాం. 
ఇష్థిలి మ్‌ ఊఉ ను ్ట జీ గళ. శా క. గ్‌ క్‌ / బ్‌ | ల! 

న ప నే. భి చం ల శం జా రాం ఆం ల రా కచ 

కున పు సా టా క రా! క యట అన. ఆట. చుట టా 2 లో! 


నకు సకలోపచారాలు చేసి సంతోష పెట్టింది. 
వ్యాను డామెను వర మేదన్నా కోరుకో 
మన్నాడు. గాంధారి తన భర్తకు తీసిపోని 
కొడుకులను నూరుమందిని కోరింది. 

తరవాత కొంత కాలానికి గాంధారి గర్భ 
వతి అయింది. అమె రెండేళ్ళపాటు 
గర్భాన్ని మోసింది. ఈ లోపుగానే కుంతికి 
యుధిష్టిరుడు పుట్టినట్టు వార్త వచ్చింది. 
వ్యాసుడు వరమిచ్చినా కూడా తన కింకా 
[(పపసవం కాలేదని బాధపడి, గాంథారి తన 
భర్తతోనైనా సం(వతించకుండా, తన 
గర్భాన్ని గట్టిగా కొట్టుకున్నది. అందువల్ల 
అమెకు గర్భ _సావమయింది. రెండేళ్ళు 
కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండా 
లను అమె పారేద్దామనుకున్నది. ధృత 
రాష్ట్రుళ్ణి చూడవచ్చిన వ్యానుడి కీ సంగతి 
తెలిసింది. 

““విమిటి నువు చేస్తున్న పని?” అని 
ఆయన గాంధారి నడిగాడు. 

గాంధారి వీడున్తూ, ''మీరు నాకు 
నూరుగురు కొడుకులు కలిగేటట్టు వర 
మిచ్చారు. నేను రెండేళ్ళు గర్భవతిగా 
ఉండి కూడా పిల్లలను కనలేదు, అంతలో 
పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని 
కొడుకు పుట్టినట్లు తెలిసింది. ఆ విచారంతో 


య ంయనుససా త చక. న ౬న... యాత లా తి. భహోనసటుాాఎే ఓ మునే 


నా పొట్టను నేనే కొట్టుకుని గర్భస్రావం 
చేసుకున్నాను. మీ వరం మాట వీమో 
గాని ఈ గర్భం అలా ముక్కలు చెక్కల 
యింది,” అన్నది, 

“నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు,” 
అంటూ వ్యాసుడు, గాంధారి. గర్భం నుంచి 
పడిన మాంస ఖండాలను నూరింటినీ 
చక్కగా చన్నీట కడిగించి, ఒక్కక్క 
ఖండాన్నీ ఒక్కొక్క నేతికుండలో పెట్టించ 
సాగాడు. అప్పుడు" గాంధారి ఆయనతో, 
“ఈ నూరు ఖండాలూ నూరుగురు పిల్ల 
లవుతారు కాబోలు. వారితోబాటు ఒక అడ 
పిల్ల కూడా కలిగేటట్టు అను[గ్రహించండి. 


దౌహ్మితుల వల్ల కూడా పుణఖ్యలో కాలు కలుగు 
తాయి” అన్నది. 

ఆమె కోరిక సిద్ధించాలని వ్యానుడు దీవిం 
చాడు.. [సావమైన గర్భాన్ని నూట ఒక్క 
ముక్క చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు 
వెళ్ళిపోయాడు, 

తరవాత ఒక్క సంవత్సరం గడిచే 
సరికి ఒక కుండ నుంచి మొదటి పిల్ల 
వాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక 
దుశ్శకునాలు కనబడ్డాయి. వాటిని చూసి 
_ ధృతరాష్ట్రుడు భయపడి, భీష్ముణ్ణీ, విదు 
రుణ్లీ, మంతులనూ, పురోహితులనూ పిలి 
పించి, '' ఇదివరకే మావంశంలో యుధి 
ష్టైరుడు పుట్టాడుగదా, ఇప్పుడు పుట్టినవాడికి 
రాజ్యార్లత ఉంటుందా? కొంచెం అలో 
చించి చెప్పండి,” అని అడిగాడు. 


దానికి వాళ్ళు, “నుహారాజా, వీడు 


పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. 
వీడు వంశనాశకుడు. 


వీణి వదిలెయి?. 
ణు రి 


నూరుమంది కొడుకులలో ఒకడు లేకపోతే 
నేం?” అని అన్నారు. విదురుడు కూడా 
అ నూకే చెప్పాడు. కాని పుతపేమ 
కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలు విని 
పించుకోలేదు. 

అ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు 
పుట్టాడు. తరవాత (కమంగా దుశ్శాసనుడూ, 
దుస్సహుడూ మొదలుగాగల కొడుకులూ, 
దుశ్శల అనే కూతురూ పుట్టారు. 

గాంథారి గర్భవతిగా ఉన్న కాలంలో 
ఆమెను బదులుగా తనకు పరిచర్యలు 
చెయ్యటానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య 
స్త్రీని చేరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన 
యేడే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుక్సు 
డనేవాఖణ్ణి కన్నది. 

ధృతరాష్ట్రుడు తన కొడుకుల కందరికీ 
రాజోచిత విద్యలు నేర్పించి, వారి కందరికీ 
తగిన కన్యలను తెచ్చి వైభవంగా పెళ్లిళ్లు 
కూడా చేశాడు, 


జ్‌ సా లు + క్‌ త మ [- జె అతా సోగ 
(| 4 టు! న ౯” న్‌ న | 
న్‌ క వే ఇల్‌ ప్‌ క. / 
క ర / ఇ . స్‌ | ఇ న. 


ఆంత నిశిత లత. ౧౮8౯౮) 92కి. గం సెల్‌ 485: 


తన భార్యలైన కుంతిన్‌, మాదినీ వెంట 
బెట్టుకుని అరణ్యాలలో విహరిస్తూ, మృగా 


లను వేటాడటంలో పొద్దు పుచ్చుతున్న_ 
_ పాండురాజు ఒకనాడు కలిసి ఊన్న లేళ్ళ 


మిధునాన్ని కొట్టాడు. అవి నిజానికి లేళ్ళు 
కావు; కిందము డనే మునీ, ఆయన భార్యా 
లేళ్ళరూపం ధరించి కామనుఖం అనుఖ 
విస్తున్నారు. చచ్చిపోతూ ఆ ముని, "' నీవు 
నె భార్యలతో కూడినప్పుడు నీకు కూడా 
మరణం సంభవించును గాకు” అని 
శపించాడు. 

ఆ మునిదంపతులను చంపిన౦దుకు 
పాండురాజు చాలా విచారించాడు. అప్పటి 
కింకా అతనికి సంతానం లేదు.” అక ముందు 
మునిశాపం వల్ల సంతానం కలిగే అపకాశం 


మ. 


కూడా లేకుండా పోయింది. ఆయన తన 
భార్యలతో, తాను సన్యాసం పుచ్చుకుని 
అరణ్యవాసం చేస్తానని, వాళ్ళు హస్తినా 
పురానికి తిరిగి వళ్ళి, భీష్మ భృతరాష్ట్ర 
విదురులకూ, మిగిలిన వారికీ ఈ విషయం 
చెప్పవలిసిందనీ అన్నాడు. 

“నీ భార్యలమైన మేము ఎక్కడికి 
పోతాం? ఎక్కడ ఉంటాం? అందరమూ 
కలిసే తవపన్సు చేసి, ఆయువు తీరినాక 
పుణఖ్యలోకాలకు పోదాం, ” అన్నారు కుంతీ 
మాదదిలు. అందుకు పాండురాజు ఒప్పని 
పక్షంలో అప్పటికప్పుడే దేహత్యాగం చెయ్య 
టానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. 

వాళ్ళ మాట కావనలేక పాండురాజు, 
వా రిద్దరిని తన వెంటనే ఉండనిచ్చి వాన 


క. పాంచదవ జననం 


(పు ఎ చెయ 


( 
వ 


నిశ్చయించాడు, ముగ్గురూ 
ఆభరణూ 
లనూ విసర్జించి నారబట్టలు కట్టుకున్నారు. 
తమ వెంట ఉన్న పరిచారకులను హస్తినా 


అజ్‌ 


విలువగల తమ వస్తాలనూ, 


పురానికి పంపెశారు, వాళ్ళు దేశాటన చేస్తూ 
నాగశతపర్వతమూ, చైైతరథమూ, కాల 
కూటమూ, హిమవంతమూ, గంథమాద 
నమూ, ఇందద్యుమ్న్మహదమూ, హంస 
కూటమూ తిరిగి, అక్కడక్కడా కొద్ది కొద్ది 
రోజులుండి, శతశ్ళంగపర్వతం చేరారు. 
అనేకమంది మునులున్నారు,. 
పాండురాజు వారితో కలిసి తాను కూడా 
తపస్సు చేయసాగాడు, 


అక్కడ 


కొక అనుమానం కలి 
గింది. పతులు లేనివాడికి, ఎంత తపస్సు 
చేసినా, పుణ్యలోకాలు లభించవు. తనకు 
సంతాన్నపాప్తి లేదు. తనతో సమానులు 
గాని, తన కన్న ఉత్తములు గాని అయిన 
హెళ్ళకు తన భార్యలు కొడుకులను కం కే, 
వాళ్ళు తనకు క్షేతజులైన కొడుకులు 
అవుతారు. తాను కూడా కే[తజుడెే గద, 


ఆయితే ఆతని 


ఖా యే ట్‌ భి జు త జ జ 
ఈ విధంగా అనుకుని పాండుళాజు తన 


ల... 


జ 


ఆభి,పాయాన్ని కుంతికి చెప్పాడు. ఇతరుల 
వల్ల కొడుకును కనటొనికి ఆమె మొదట 
సమ్మతించలేదు. కాని పాండురాజు ఆమెను 
చివరకు ఒవ్చించాడు. 

కుంతి తన భరతో, “' నాకు చిన్న 
తనంలో దుర్వాసమహాముని ఒక మంతం 
ఉపదేశించాడు. దాన్ని జపించినట్టయితే 
నేను తలచిన వి దేవత అయినా సరే వచ్చి 
నాకు పృుత(పాప్త్‌ కలిగించగలడు, నేను 
ఏ దేవతను స్మరించను? ” అన్నది, 

'“' మరీ మంచిది, కౌరవవంశాొనికి రాజు 
కాబోయేవాడు గొప్ప ధర్మజ్ఞుడై ఉండటం 
అపసరం,. ఆందుచేత నువు ధర్మదేవతను 
స్మరించు,” అన్నాడు పాండురాజు, 

ఆమె అలాగే చేసి యముఖ్ధి _పత్యక్షం 
చేసుకుని, అతని అను(గహం వల్ల గర్భవతి 


౯ చందమా ము-2హాాహాాాయాాడాడో 
50 


అయింది. గాంధారి అప్పటికే ఒక సంప 
తృరం నుంచీ గర్భవ వతిగా ఉంటున్నది. 
కాని గాంథారి ఇంకా గర్భిణిగా ఉండగా నే 
కుంతికి కొడుకు కలిగాడు. 
ఉంటున్న మునులు ఆ పిల్లవాడికి యుధి 
షైరు డని నామకరణం చేశారు. 
రవాత కుంతి, బలశాలి అయిన 
కొడుకు కావాలని భర్త కోరిన మీదట, 
వాయుదేవుడికి భీముణ్ణి కన్నది. భీముడు 
పుట్టుతూనె ఒక వింత జరిగింది, కుంతి 
బిడ్డను తన ఒడిలొ పెట్టుకుని కూర్చుని 
వుండగా ఆ (వాంతాలకు ఒక పెద్దపులి 
వచ్చింది, దాన్ని చూసి కుంతి భయపడి, 


ఆ(శమ ౦లో 


న ఒడిలో బిడ్డ ఉన్న సంగతి కూడా 
మరిచిపోయి, చివాలున లేచింది. బిడ్డ ఒక 


రాతి మీద పడ్డాడు. వెంటనే ఆ రాయి 


నాలుగుగా పగిలింది. అది చూసి అక్కడి 
“%0౦తా దిగ్భ్రమ చెందారు. అది జరి 


న 
కొడుకుని కూడా కనాలనిపించింది. ఆయన 


కోరికపై ఇం(దుడి ద్వారా కుంతి అరునుణి 
క్వ వ్‌ 


కన్నది. హస్తినాపురంలో గాంధారి నూరు 
గురు కొడురులను కం లే ర్యా శత్రశ్ళంగంలో 
కుంతి ముగ్గురు 


కొడుదులను కస ది, 


పాండునాజుకు కుంతి చేత ఇంకా 
కులను కనిపించాలని ఉన్నది. కాని అమె 
అందు కెంతమాాతమూ ఒప్పుకోలేదు. 


కొడు 


అయితే మాది ఆయనతో, "కుంతి 
మంత (ప్రభావంతో కొడుకులను కన్హుది 
కద్కా కుంతితో సమానురాలనైన నేను 
సంతానం లేకుండా ఎందుకుండాలి? కుంతి 
నాకా మంతం ఉపదేశించినట్టయితే నేను 
కూడా పుతవతి నౌతాను గదా,” అన్నది, 

ఆమె కోరికను పాండురాజు కుంతికి 
తెలిపాడు. కుంతి మ్మాదికి మంతం ఉప 
దేశించింది. మాది అశ్వనీదేవతల నారా 
ధించి, వారి ద్వారా నకుల సహదేవు లనే 


జిం చందమావను 
వ్‌2 


కవల పిల్లలను కన్నది. మాది మంత 


(పభావంతో ఇంకా పిల్లలను గ్రనేదే, కాని 
ఆమె ఒకేసారి ఇద్దరు దేవతలను ఆహ్వా 
నించిందని అలిగి, కుంతి ఆ మంతాన్ని 
మాదదికి మరి ఉపదేశించ నన్నది. 

ఒక్కొక్క యేడాది తేడాగా పుట్టిన 
బిడ్డల ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ 
పాండురాజు కొంతకాలం గడిపాడు. ఆశమ 
వాసులందరూ ఆ పిల్లల పెంపకంలో (శట్ట 
చూపారు. వనుదేవుడు తన ప్పురోహిళుడైన 
కశ్యపు డనే (బాహ్మణుడి ద్వారా తన 
మేనల్లుళ్ళకు బంగారు నగలూ, పట్టు 
బట్టలూ, ఆటబొమ్మలూ, ఇతర పస్తువులూ 
పంపాడు. పాండురాజు. తన పిల్లలకు 
చౌలమూ,  ఉపనయనమూ మొదలైనవి 
చేయించి, అక్కడి రుషుల చేత వేదా 
ధ్యయనం చేయించాడు. 

ఇలా కొంతకాలం జరిగినాక ఒక వసంత 
కాలంలో, కుంతి (బాహ్మణ సమారాధనలో 


ముణిగి ఉన్న సమయంలో పాండురాజు, 


ఒంటరిగా ఉన్న మౌా[దిని చూసి కామ 
మోహికుడై, ఆమెను కలిసి, కిందముడి 
శాపం తగిలి చనిపోయాడు, 

చచ్చిపోయిన తన భర్తను కౌగలించు 
కుని మాది ఏడుస్తూండటం విని కుంతీ, 


కచ ప 0 9. 2 


య టప త త 


వంటాంటాాటా 


పాండవులూ, షక ఉండే 
మునులూ వచ్చి, జరిగినదాణకి ఆశ్చర్య 
పోయారు. మాది కుంతిని దగ్గిరికి పిలిచి, 
పౌండునాజు మరణానికి కారణం చెప్పింది. 

“" అయ్యో, మాదీ! రాజుకు ముని 
శాపం ఉందని తెలిసి, నే నెంతో జూ(గత్త 
పడుతూ వచ్చాను గదా, ఇలా ఎందుకు 
జరగ నిచ్చాపు? ఇప్పుడు చేసేదేముంది? 
పెద్ద భార్యను గనక నేను సహగమనం 
చేస్తాను. నువు పిల్లలను దగ్గి పెట్టుకుని 
పెంచు,” అన్నది కుంతి. 

మాది ఏడుస్తూ, "' నేను ఎంత పయ 
త్పించి కూడా భర్తను నిరోధించలేక 
పోయాను. భర్త (పాణాలు కాపాడుకో 
లేని దాన్ని, ఈ పిల్లలను నేనేం కాపాడ 
గలను? ఈ లోకంలో భర్తను నుఖపెట్ట 
లేక పోయినందుకు, మరో లోకంలో నైనా 
సుఖ పెట్ట గలనేమో, భర్త వెంట నేనే 
పోతాను," అని కుంతి వద్ద సెలవు పుచ్చు 
కుఫి. భర్త చితి మిద తాను కూడా కాలి 
పోయింది. 

తరవాత శతశృంగంలో ఉండే మునులు 
కుంతినీ, పాండవులనూ వెంటబెట్టుకుని, 
మా[దీ పాండురాజుల అస్టికలను తీసుకుని 
హస్తినాపురం చేరి, జరిగినదంతా ఖిష్ముడు, 


క 


ధృత రాష్టుడు మొదలైన కౌరవముఖ్యు 
అందరికీ చెప్పారు, 

పాండురాజు పోయాడని విని ఖిష్ముడూ, 
ధృతరాష్టుడూ చాలా దుఃఖించారు. ధృత 
రాష్ట్రుడు విదురుడితో, చనిపోయినవారికి 
యథావిధిగా పరలోక [క్రియలు జరిపించ 


మని చెప్పాడు. మాదీ పాండురాజుల 
అస్టికలను పల్లకిలో ఉంచి, ఛృతచామర 
లాంఛనాలతో ఊరేగించి, గంగలో కలిపారు. 
సగరంలో నుంచి అస-ఖ్యాకులు వాటివెంట 
గంగాతీరం చేరారు. పన్నెండు రోజులపాటు 
అపర[క్రియలు జ%గిన మీదట అందరూ 
నగరానికి తిరిగి వచ్చారు. 


ఇల్‌ చందృమ్రామ కాలం 


సత్యవతి వ్యానుడి సలహా ననుసరించి, 
తన కోడళ్ళయిన అంబికా, ఆంబాలికలను 
వెంటబెట్టుకుని, తపన్సు చెయ్యటానికి 
అరణ్యాలను బయలుదేరి పోయింది, 
అక్కడే తపన్స్ఫు చేసుకుంటూ ఆ ముగ్గురూ 
_ జీవితాలు ముగించారు, 


_ అది మొదలు పాండవులూ, కొరవులూ 
ధృతరాష్ట్రుడి వద్దనే పెరిగారు. అందరూ 
. కలిసి ఆడుకునేవారుు ఒకరితో ఒకరు 
పందాలు పడేవారు. అన్ని ఆటలలోనూ 
భీముడిదే పై చెయ్యిగా ఉండేది. అతను 
తన బలం చూపటానికి ఒక్కసారిగా పది 
మందిని ఎత్తుకుని పరుగులు తీసేవాడు; 


భా టాథల! 


1*1ంట చందమావము 
వ్‌త్మీ 


ఎంతో 
కోపం వస్తే అవతలివాళ్ళ జుట్టు పట్టుకుని, 
పదిలేవాడు కాడు; ఈతలు కొస్టేటప్పుడు 
పది పస్నాండు మందిని ఒకేసారి నీటిలో 


' అదిమి పెట్తువాడు; పిల్లలు పళ్ళ కోసం 


చెట్లక్కితే మాను పట్టి ఊపి, వేళ్ళతో 
సహా చెట్టును కూలదోయ జూసేవాడు; 
కింద పడిపోతామని చెట్టు మీది పిల్లలు 
హడిలి చచ్చేవాళ్ళు. భిముడి కిలా చెయ్య 


టంలో దుర్చుద్ధి ఏమీ లేకపోయినా, ' అతని 
_ చెలగాటం మిగిలిన వాళ్ళకు పపాణసంక 
టంగా ఉండేది. భీముడి అపారబలం చూస్తే 


దుర్యోధనుడికి మహా ఈర్ష్యగా ఉండేది. 
ఆ భీముడు ఒక్కడూ చస్తే, మిగిలిన 
వాళ్ళంతా తాను చెప్పినట్టు వింటారన్న 
దురాలోచన అతనికి కలిగింది. అందుకు 
తగిన అవకాశమే త్వరగా చిక్కలేదు. 
గంగాతీరాన (పమాణకోటిస్టల మనే 
చోటున్నది. అక్కడ జల్టకీడలు జరప 
టానికి అనుకూలంగా నాలుగువైపులా 
మెట్లుగల ,కీడా సరస్ఫులూ, ఉద్యాన. 
వనాలూ, ఎత్తయిన మేడలూ మొదలైనవి 
దుర్యోధనుడు కట్టించుకుని ఉన్నాడు, 
ఒక రోజు రాజకుమారు లందరూ అక్కడికి 
వెళ్ళి విహరించటానికి నిర్ణయం జరిగింది. 
రకరకాల భక్ష్యాలూ, భోజ్యాలూ, పానీ 


గ. 
ట్ర: 4౯ రే, స 
య్‌ నుం మ 


మ టు హూ గ 


యాలూ మొదలైనవి తయారయాయి, 
వాటిని సేవకులు (పమాఖణకోటిస్థలానికి 
తీసుకుపోయారు. 
. రశరాజకుమారులతో కలిసి పాండవులు 
కూడా విహారానికి వెళ్ళారు, తెచ్చిన ఆహార 
పదార్థాలను అందరితోబాటు పాండవులు 
కూడా తిన్నారు. అయితే దుర్యోధనుడు 
ఖీముడి పక్కన చేరి, ఎంతో _పేమగా 
కబుర్హు చెబుతూ అతని చేత విషం కలిపిన 
భక్ష్యాలు. తినిపించాడు, భఖిముడికి 
ఏ మ్మాతమూ అనుమానం కలగలేదు, 
అతను మిగిలిన వాళ్ళతోబాటు జల్న్మకీడ 
లాడి, విషం పనిచెయ్య నారంభించేసరికి 
వికారం పుట్టి, గంగాతీరాన చల్లగాలి కొట్టు 
చోట పడుకుని, స్పృహ తప్పిపోయాడు, 
తన ఎతు పారినందుకు సంతోషి-చి 
దుర్యోధనుడు, భిముడి కాళ్ళూ, చేతులూ 
గట్టిగా తీగెలతో బంధించి గంగలోని 


లోతైన మడుగులో అతన్ని పారేశాడు. 


కాలాన ము వ యూ 


ఇవేవీ భీముడికి తెలియదు, అతను తిన్నగా 
పాతాళలో కానికి దిగిపోయాడు. 

ఆక్కడ అతన్ని విషపుపాములు కాటు 
వేశాయి. వాటి విషంతో దుర్యోధనుడు 
పెట్టిన విషం విరిగిపోయి, భీముడికి 
స్పృహ వచ్చింది. తన చేతులూ, కాళ్ళూ 
కట్టివేసి ఉన్నట్టు తెలుసుకుని అతను 
గట్టిగా ఒళ్ళు విరుచుకుని, బంఛాలన్నిటినీ 
తెంపేసి, తనను కరిచే పాములను పట్టు 
కుని చంప నారంభించాడు. 

ఈ సంగతి వానుకికి తెలిసింది. వానుకి 


వచ్చి, ఖీముళి చూసి అతను తన బంధు 
వేనని [గహించాడు. ఎందుకంకే, కుంతి 


తండి అయిన శూరుడు వాసుకి చెల్లెలి 
కొడుకు. అందుచేత వాసుకి భీముణ్ణి తీసుకు 
పోయి, వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వగలి 
రసాన్ని తాగించాడు. భీముడు ఆ రసాన్ని 
ఎనిమిది కుండలు తాగి, నుఖంగా నిద 
పోయాడు, 


శ 


=. 
జ్‌ ర అలా ాఆంాల్‌ ఈ 


ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం 
అంతటా వెతికాడు. భీముడి జాడ లేదు, 


దుర్యోధనుణ్ణి అడిగితే, అప్పుడే నగ 
రానికి వెళ్ళిపోయాడు,” అన్నాడు. ధర్మ 
రాజు . వెంటనే నగరానికి తిరిగి వెళ్ళి, 
కుంతిని కలుసుకుని, ఖీముడు వచ్చాడా 
అని అడిగికే ఆమె రాలేదన్నది, 

" వాడు ఒకచోట పడుకుని న్మిదపోవటం 
చూశాను, మళ్లీ చూస్తే అక్కడ లేడు. 
అంతటా వెతికాను. ఎక్కడా కనబడడు. 
నా ప్రయాస అంతా వృధా. ఎమై 
పోయాడో ?” అన్నాడు ధర్మరాజు, 

కుంతికి దుఃఖం వచ్చింది. '"'నువూ, 
నీతమ్ములూ నాలుగు దిక్కులా వాడికోసం 
వెతకండి, నాయనా," అని ఆమె ధర్మ 


రాజును పంపేసి, విదురుఖణ్ణి పిలిపించి, 
'' మిగిలినవాళ్ళతో 
వెళ్ళిన భీముడు తిరిగి రాలేదు. ధర్మరాజు 
ఎంత వెతికినా వాడు కనిపించలేదుట, 
దుర్యోధనుడికి వాడంకేే అమిత ఈర్ష్య; 
వాడి [పాణాలు తీశాడో వీమోనని భయంగా 
ఉన్నది,” అన్నది, 

* నాతో అంక అన్నావు, ఈ మాట 
మరెక్కడా అనకు, దుర్యోధనుడు పరమ 
దుర్మార్గుడు. ఈ మాట వింకే వాడు 
నీ మిగిలిన కొడుకులను బతకనివ్వడు. 
అది చూసుకో. అయినా భీముడి [పాణాల 
కేమీ భయం ఉండదులే, నీ కొడుకు 
లందరూ దీర్దాయువులు,”” అని. విదురుడు 
కుంతిని ఊరడించి వెళ్ళిపోయాడు. 


(1 (దోణుడి కథ 


(పమాణకోటిస్థలానికి 


అక్కడ నాగలోకంలో భీముడు ఎనిమిది 
రోజులు నిద్రపోయి, మేలుకున్నాడు. 
అప్పుడు నాగులు అతనితో, ' నువు తాగిన 
దివ్యరసం ఇప్పుడు జీర్ణ్వమయింది. నీ కిక 
వెయ్యి వినుగుల బలం ఉన్నది. గంగలో 
స్నానం చేసి, నీ తల్లిని, తోబుట్టువులనూ 
చేరుకో,” అన్నారు. 

వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం 
చేయించి, కట్టుకోవటానికి పట్టుబట్ట లిచ్చి, 
అనేక ఓషదులు చేర్చి 
పరమాన్నం పెట్టి, అనేక నగలతో అలంక 
రించారు. తరవాత ఒక నాగుడు భిముఖ్ణి 


(పమాణకోటిస్థలంలో ఒక వనానికి 


తయారుచేసిన 


మోసుకు వచ్చాడు, ఖీముడు తనను సాగ 
నంప వచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చు 
కుని, హస్తినాపురం చేరి, తల్లికీ, అన్నకూ 
నమస్కరించి, తమ్ముళ్ళను కౌగలించు 


కున్నాడు. అతని రాకతో అందరి విచా 


భీముడు తల్లితో తనను దుర్యోధనుడు 
చంపాలని విషాహారం పెట్టటమూ, కాళ్ళు 


చేతులు కట్టి నదిలోకి తొయ్యటమూ, నాగ 


లోకంలో తన అనుభవాలూ చెప్పాడు. 


అది మొదలు పాండవులు ఒకరి నొకరు 
వెయ్యి కళ్ళతో కాపాడుకుంటూ వచ్చారు. 
దుర్యోధనుడు పాండవులకు .దోహం చెయ్య 
టానికి చేసిన ఆలోచనలను విదురుడు 
భగ్నం చేస్తూ వచ్చాడు. 

కౌరవ పాండవ కుమారులు కృపా 
చార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్టు 
భీష్ముడు ఏర్పాటు చేశాడు. కురవాళ్ళు 
కొంత కాలం కృపాచార్యుల వద్ద శిక్షణ 


పొందిన పిమ్మట భీష్ముడు వారికి గురువుగా 
(దోణాచార్యుణ్ణి ఏర్పాటు చేశాడు, 


ఈ (దోణుడు భరద్వాజు డనే బుషికి 
కొడుకు. అతను పెరిగి పెద్దవొడై వేద 
వేదాంగాలను పూర్తిగా చదివి, అస్త్ర విద్యలు 
క వ. డనే వాడివద్ద 


ఆ ౯౬౯౮ భాభా షాాాిాాంాాాంంాధ రాసారని! 


లలన. 


శిష్యుడుగా బేరి, ఆగ్నేయాది అస్రాలను 
సంపాదించాడు. అగ్ని వేశుడి వద్దనే మరొక 


శిష్యుడు కూడా ఉండేవాడు, అతను వృష, 
తుడి కొడుకు, (దుపదు డనేవాడు, ఇద్దరూ. 


ఒక గురువు దగ్గిర శిష్యులు కావటంచేత 
అద్దరికీ స్నేహం కుదిరింది. 

కొంత కాలానికి పాంచాల రాజైన వృష 
తుడు చనిపోగా (దుపదుడు పాంచాల 


దేశానికి రాజ్యాభిషేకం చేనుకునా డుం 
(దోణుడి తండి. అయిన భర ద్వాజుడు 
కూడా పోయాడు. తరవాత (దోణుడు 


కృపాచార్యుడి చెల్లైలయిన కృపి అనే 
ఆమెను పెళ్ళాడాడు, వారిద్దరికీ అశ్వత్దావ 
అనె కొడుకు కలిగాడు. 

(దోణుడు సంసారం ఈదే (పయత్షంలో 
సంపాదన మార్గం చూసుకోవలిసి వచ్చింది. 
పరశురాముడు బాహ్మణులకు అడిగి 
నంతగా దానాలు చేస్తున్నాడని విని _దోణుడు 
అక్కడకు వెళ్ళాడు. పరశురాముడు 
(దోణుడితో, '' నాయనా, నా కున్నదంతా 
(బాహ్మణులకు ఇచ్చేశాను. భూమి అంతా 
కశ్యపుడి కిచ్చాను. ఇక నా వద్ద అస్త్రాలు 


తప్ప మరేమీ లేవు” అన్నాడు. 
"ఆ అస్తాలనే న నాకు దయచేయించ ఎడి,” 
అన్నాడు [దోణుడు. 


“' పరశురాముడు (దోణుడికి తన వద్ద 
ఉన్న అసాలన్నీ ఇచ్చేస్తూ, వాటిని ఎలా' 


(పయోగించాలో, ఎలా ఉపసంహరించాలో 
శాస్త్రోక్తంగా చెప్పాడు. 

తరవాత (దోణుడు, తన పూర్వ స్నెహితు 
డైన (దుపదుడు తనకు సహాయపడతాడనే 
ఉద్దేశంతో, అతని వద్దకు వెళ్ళాడు. 
రాజయాక [దుపదుడికి కళ్ళు నెత్తి 
కొచ్చాయి. అతను [దోణుఖ్ణి చూసి, “నువ్వె 
వరో నే నెరగను, వెళ్ళు, వెళ్ళు,” అన్నాడు. 

అవమానం పొందిన (దోణుడు హస్ప్తినా 
పురానికి తిరిగి వచ్చి తన బావమరిది 
చాటున సఖేక్త “ఉంటూ 


వచ్చాడు, 


ర్ట. కారక న్‌ ౬ 


ల న 


కాలాన 


అలలను 


అలా ఉండగా ఒకనాడు కొరవకుమారులు 
నగరం వెలపల బంతి ఆడుతూండగా బంతి 
ఒక బావిలో పడింది. దానిని పైకి తీయటం 
వారికి సాధ్యం కాలేదు. ఆ సమయంలో 
(దోణుడు వాహ్యాళికి అటుగా వచ్చాడు, 
కు్మురవాళ్ళు అతని చుట్టూ మూగి, ఎలాగైన 
బావిలో నుంచి బంతిని పెకి తీసి పెట్టమని 
బతిమాలారు, 

“అబ్బాయిలూ, మీ రందరూ భరత 
వపంశాంకురాలు అ ౦దులోనూ కృపా 
చార్యుడి శిష్యులు; బావిలో నుంచి బంతిని 
తీయలేకపోతున్నారా? ఈ నా ఉంగరాన్ని 
బావిలో వేసి, దాన్నీ, మీ బంతినీ కూడా 


౯ చందమామ ౩౫ 
ఏ2 


నఖ లులులా 


తీసాను, చూనుకోండి, ” అంటూ (దోణుడు 


_ తన ఉంగరాన్ని బావిలో వేశాడు. 


ధర్మరాజు (దోణుడితో, ''ముసలి 
(బాహ్మడా, ఈ పని చేశావంకే కృపా 
చార్యులుగారు నీకు యావజ్జీవం భోజనం 
ఏర్పాటు చేసాడు, ” అన్నాడు, 

“చూస్తూ ఉండండి” అంటూ [దోణుడు ' 
ధనుర్ప్బాణాలు తీనుకుని, ఒక బాణాన్ని 
బంతిలో అరుక్కు నేటట్టు కొట్టాడు; తర 
వాత వరసగా బాణానికి బాణం తగులు 
కునేటట్టు చేసి, ఆ బాణాల తాడుతో బంతిని 
పెకి తీశాడు, పిల్లలందరూ ఆశ్చర్యపోయి, , 
“' ఉంగరాన్ని కూడా తియ్యి,” అన్నారు, 

(దోణుడొక బాణాన్ని మంతతించి కొట్టి 
ఊఉంగరానికి తగులుకునేటట్టు చేశాడు. 
తరవాత, బంతిని లాగినకే ఉంగరాన్ని 
కూడా పెకి లాగాడు, 

పిల్లలందరూ ఈ అద్భుతం చూసి 
దిగ్భ్రమ చెంది, ఒక్కసారిగా ఆయనకు 
నమస్కారాలు చేసి, '' స్వామీ, అటువంటి 
శక్తి మే మెక్కడా చూడలేదు. మి రెవరు? 
మా వల్ల మీకేం ఉపకారం కావాలి?” అని 
అడిగారు, 

మీరు పిల్లలు, నా గొడవ మి కెందుకు? 
ఈ సంగతి మీ తాతగారైన భీష్ముడికి 


క 
| క 
| 


“సల్లే 


గ్‌ / | గం! 
ల స్ట = 
స! టు 


క ళళనాచనైవ” చా 


| స! 
ళ్‌ 
జ. /| 
| | 
| 
ట్ర 
మే ( 
న్‌ 
నునే 
న్యా... 
లో ్వి 
1 జ్‌ [ల జ! 
న్నా 
| 
శ్ర 


చెప్పండి. నా సంగతి ఆయనే విచా 
రిస్తాడు,” అన్నాడు [(దోణుడు. 

పిల్లల ద్వారా భీష్ముడు సంగత౦తా 
తెలుసుకుని, (దోణుఖ్ధి సాదరంగా నగరానికి 
ఆహ్వానించి, '“' మీరు హస్తినాపురానికి రావ 
టానికి కారణమెమిటి?” అని అడిగాడు. 

(దోణుడు తన పుట్టువూర్వో త్తరాలు 
చెప్పి, '“మాతం(డి నన్ను కృపాచార్యుడి 
చెల్లెలిని పెళ్ళాడమని ఆదేశించి చని 
పోయాడు. నే నలాగే చేసి అశ్వత్థామను 
కన్నాను. తన తోటి వాళ్ళు ఆవుపాలు 
తాగుతుంకు నా కొడుకు తనకు కూడా 


ఆవుపాలు కావాలని వడ్పాడు. ఆవును 


ఆనా = 


న్‌ 


లాలి చందమా ము ఇనా 
వ్‌జీ 


సంపాదించటం నాకు సాధ్యం కాక, నీటిలో 
పిండి కలిపి, అవే ఆవుపాలని అసె, 
నా కొడుకు సంతోషంతో తాగుతూ వచ్చాడు, 
మా ఆశమంలో వాళ్ళు నా బీద స్టితిని 
చూసి నిందించారు, నాకు నా నసహషాఠి 
అయిన [దుపదుడు గుర్తు వచ్చాడు. చిన్న 
తనంలో అతను తనకు రాజ్యం వస్తే దాన్ని 
నా కిసాననేవాడు. అతని సహాయం ఆశించి 
పాంచాలదేశం వెళ్ళి, అతనికి మాపాత 
స్నేహం గుర్తు చేశాను. రాజ్యమదాంధుడై 
అతను, రాజైన తనకూ, పెద (బాహ్మడి 
నైన నాకూ స్ప్నేహమేమిటన్నాడు; నన్ను 
ఎరగనే ఎరగనన్నాడు; కావలిస్తే ఒక పూట 
భోజనం పెడతానన్నాడు. నాకు మండి 
పోయింది. భార్యనూ, కొడుకునూ వెంట 
బెట్టుకుని ఈ కురుదేశం వచ్చాను. మీరు 
పిలవనంపగా వచ్చాను, విమిటి తమ 
ఆజ్ఞ? ” అన్నాడు, టి 
"మీరు కురుదేశం రావటం మా పిల్లల 
సుకృతం. 
అమకర్చుతాను, మిమ్మలత్స రాజుగా భావించి, 
మీ ఆజ్ఞలు శిరసావహిస్తాము,”' అని 
భీష్ముడు కొద్ది రోజుల అనంతరం ఒక 
నాడు కౌరవ, పాండవ కుమారులందరినీ 
(దోణుడికి శిష్యులుగా సమర్పించాడు. 


మీకు కావలిసిన సుఖాలన్నీ, 


(దోణుడు కురవాళ్ళనందరినీ చేర్చి, 
“మీకు నేను విలువిద్య చెప్పటం పూర్తి 
అయినాక నా పని ఒకటి చేసి పెట్టవలిసి 
ఉంటుంది, ' అన్నాడు, 

ఎవరూ మాట్లాడలెదు. అర్జునుడు 
మాతం, “గురుదేవా, మీలెం చెప్పినా 
చేస్తాను,” అన్నాడు. 

(దోణుడికి ఆనందమయింది. 
ఆయన అర్జునుణ్ణి కౌగలించుకుని, చాలా 
సార్లు ముద్దాడాడు. 

(దోణుడి దగ్గిర ధృతరాష్టుడి కొడు 
కులూ, పాండురాజు కొడుకులూ మాతమే 
హస్తినాపురానికి వచ్చి ఉన్న యాదవ 


చఛ్రాలొ 


గాక, 


మ్‌ సీ వ గ్‌ 


కుమారులు కూడా శి 
విద్య నేర్చుకున్నారు. 

నూతుడి ఇంట .పెరిగిన కర్టుడు కూడా 
(దొణశిష్యుడయాడు. 

అప్పటి నుంచి కూడా కర్షుడికి దుర్యో 
ధను డంకేు అభిమానం; అవకాశం దొరికి 
నప్పుడల్లా పాండవులను హేళన చేసేవాడు, 
అవమానించేవాడు. 

[(దోణుడు చెప్పిన విధంగా అస్త్ర్మపయో 
గాలను సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు 
ఒక్క అర్జునుడే. అందుచేత (దోణుడు, 
అర్జునుడు తనంతవాడు కాగలడని అను 
కుంటూ +ఉండేవాడు. 


ష్యులుగా చేరి విలు 


20! న షే 


1. || న. 


/|11! 


త 
చాక్‌ 


ని 


ల్‌ తా 
ల! 
[| క్‌? గ 2 ః 
18 శీ ॥ | (0 ( 
.! గె ణ్‌ 1 (౮ 
నా. నం | గ 1 ॥ 
ఇ టి (| లు గి 
వ 
| . 
వా | ( 
జే "౫ | 
జా! 
శ 
క్యా | 
| | 
న్‌ | 
[. | | 
| | 
/ ళ్‌ 
ర | ! 
గ 
సీ కీ 1 క 
శ్‌ | క్‌ 
[| కీ 
| 
] 
| ఇ 
| 


నాట టంట ఉాంగాంటంాంంంంుటాంాట! 


(దోణుడు ఒకపని చేసే శిష్యు 
లందరికీ చెంబులిచ్చి నీరు హ్యాట్‌. 
తన కొడుకైన అశ్వత్థామకు పెద్ద మూతిగల 
చెంబు ఇచ్చి, మిగిలినవారికి చిన్న మూతి 
గల చెంబు. లిచ్చేవాడు; ముందు వచ్చిన 
వారికి అనేక అస్తరహస్యాలు చెబుతూండే 


వాడు. పెద్ర మూతిగల చెంబు తీసుకున్న న్‌ 


అశ్వత్రామ తన చెంబును శ్మీఘంగా నించు 
కుని ముందు. వచ్చేవాడు. అర్జునుడు, 
తన చెంబుమూతి చిన్నదైనా, వారుణాస్త్ర 
(ప్రభావంతో దాన్ని శ్నీఘంగా నించుకుని, 
అశ్వత్టామతోపా టు తిరిగి వచ్చి, అశ్వత్తామ 
నేర్చుకున్న రహస్యవిద్యల న్నీ తాను 
కూడా నేర్చుకునేవాడు. ఈ కారణంగా 
అశ్వత్థామకు అర్జునుడం కే చాలా అనూయ 
ఉండేది. 

(దొణుడి ఇంట ఒక ర్నాతి శిష్యులంతా 


భోజనం చేస్తూండగా గాలికొట్టి దీపం ఆరి 


పోయింది. అందువల్ల భోజనంచెయ్యటాని 


కా తానా మ! తా ఇకా వ మిన 
లూ ఎ 

[స ఫాటి చు సవర ారా నాడూ లూ 

మే. 1. 1 


కేమీ ఇబ్బంది కలగకపోవటం (గహించి 
అర్జునుడు, ' ' అభ్యాసం వల్లగదా చీకటిలో 
క్‌ అన్నం తినగలుగుతున్నాను. చీక 
టిలోనే విలువిద్య ఎందుకు అభ్యసించ 
గూడదు ?” అనుకుని, మన. నారం 
కంచాడు. 

ఒకరాతి (దోణుడికి ధనుష్టంకారం విని 
న్మిదాభంగమయింది. ఆయన లేచి వచ్చి, 
అర్జునుడు చీకట్లో విలువిద్యాభఖ్యాసం చేస్తూ 
ఉండటం గమనించి, కౌగలించుకుని, 
"నాయనా, నీతో సమానమైన విలుకాడు 
మరొకడు లేడనిపించేలాగా నిన్ను తయారు 
చేస్తాను” అన్నాడు, అన్న్నవిధ౦గానే 
ఆయన అర్జునుడికి దొమ్మియుద్ధం ఎలా 
చేయాలో, రథాలమధ్యా, వనుగులమథ్యా 
నేలపై నిలబడి ఎలా యుద్దంచెయ్యాలో, 
గదలూ మొదలైనవాటితో యుద్ధం ఎలా 
చెయ్యాలో, వాటిలోని రహస్యాలన్నిటితో 
సహా నేర్పాడు. 


హస్తినాపురానికి సమీపంలో ఉండే అర 
దధ్యాలలో హిరణ్యధన్వుడు అనే యెరుకల 
రాజు ఒక డుండేవాడు. ఏకలవ్యుడు అతని 
కుమారుడు. [దోణుడనే ఆయన వద్ద, 
దేశంలోని రాజకుమారులందరూ విలువిద్య 


నేర్చుతున్నారనీ, ఎక్కడెక్కడి నుంచో 
రాజకుమారులు వచ్చి (దోణుడికి శిమ్యులై 
సమస్త అస్తశస్త్ర విద్యలూ అభ్యసిస్తున్నట్టూ 
ఏకలవ్యుడు విన్నాడు. అతను (దోణుడి 
వద్దకు వచ్చి, తనను కూడా ఒక శిష్యు 
డుగా చేర్చుకోమన్నాడు. ఆ కురవాడు 


'ఎరుకలవాడని తెలిసి, (దోణుడు అతన్ని 


నిష్యుడుగా చేర్చుకొన నిరాకరించాడు, 
ఏకలవ్యుడు ఎంతో వినయంతో (_దోణు 
డికి మొక్కి సెలవు పుచ్చుకుని, తన 


అరణ్యానికి తిరిగివెళ్ళి, ఒకచోట (ద్రోణుడి 
బొమ్మ ఒకటి చేసిపెట్టి, బాణాలు (పయో 
గించటం అభ్యాసం చేయసాగాడు. 
ఈ అభ్యాసం ఫలితంగా ఏకలవ్యుడు 
విలువిద్యలో [దోణుడి శిష్యులందరినీ 
మించి పోయాడు. 

ఒకనాడు (దోణుడి శిష్యులు వేటాడ 
టానికి ఏకలవ్వుడుండే వనానిక వచ్చారు, 
వేటకుక్యలలో ఒకటి మిగిలిన కుక్కల 
నుంచి వేరై, జింకతోలు కట్టుకుని, మట్టి 
కొట్టుకుని, జుట్టంతా జడలు కట్టుకుపోయి 
ఉన్న వికలవ్యుణ్ణి చూసి మొరిగింది. ఏక 
లవుడు కుక్క చేసిన ధ్వనినిబట్టి ఒకే 
సారి వడు బాణాలు వేసెసరికి, ఆ ఏడూ 
కుక్క ముఖంలో గుచ్చుకున్నాయి. అలా 


8, వికలవ్వ్యుడు 


| 
వే 


నీ త భా ల కట ప గి 


ల! (లర క గ 1 కా 
మం: శల ట్‌ కంత 


తశ. 


లు 3 నటుడే ఖే ళీ క న్‌ 
ప టు ప్‌ 


కా 


హం! 
ఉత ౩ ఖా 


న్‌ ఆ ఇన శ 3 న్న 


॥ ర్న అపకనసి స 
(గ నా. 


పేక 10, స్తే 


గుచ్చు 
మరింత గట్టిగా మొరుగుతా, 
రుల వద్దకు తిరిగి వచ్చేసింది, 

వాళ్ళు కుక్క ముఖంలో నాటిన 
బాణాలు చూసి, వాటిని వసినవాడు చాలా 


కున్న బాణాలతోనే ఆ కుక్క 
రాజకుమా 


గొప్ప విలుకాడై ఉండాలని (గహించి 
అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారు, 
చిపరకు వాళ్ళకు ఏకలవ్యుడు కనబడ్డాడు 
గాని వాళ్ళు అతన్ని గుర్తించక, ఎవరు 
నువు? మీ తండి ఎవరు? నికు గురు 
వెవరు ?” అని అడిగారు. 

ఏకలవ్యుడు వారితో, '" నేను ఎరుకల 
రాజు కొడుకును. నా పేరు వకలవ్వుడు, 


నం శ ర ఉంట 


వం న కట స ట్‌ కా! 


నేను [_దోణాచార్యులవారిని నా గురువుగా 
భావించి విలువిద్యాభ్యాసం చేస్తున్నాను,” 
అని చెప్పాడు, 

రాజకుమారులు హస్తినాపురానికి తిరిగి 
వచ్చి, వకలవ్వుడి నంగతి (దోణుడికి 
చెప్పారు, ఏకలవ్యుడు తన కన్న విలు 
విద్యలో గొప్పవాడై ఉంటాడని అర్జునుడికి 
బెంగపట్టుకున్ను ఎది, 

'నా కన్న - గొప్ప విలుకాడు లోకంలో 
మరొకడు ఉండటానికి వీలులేకుండా నాకు 
శిక్షణ ఇస్తామన్నారు. కాని ఈ ఏకలవ్యు 
డికి నా కన్న హెచ్చు విలువిద్య నేర్చినట్ల్టు 
న్సారే ౪” అన్నాడు. 


అర్జునుడీ మాట అన్నమీదట (దోణుడు 
మిగిలిన శిష్యుల కెవ రికీ తెలియకుండా 


అర్జునుణ్ణి మాతం వెంటబెట్టుకుని, అర 
ణ్యంలో వకలవ్యుడుండే చోటికి వ ల్భాడు. 
విలువిద్యా వ్యాసంలో ముణిగి ఉన్న 

ఏకలవ్యుడు _దోణాచార్యుడికి ఎదురుపచ్చి 

నమస్కరించి, కూర్చోబెట్టి అతిథి మర్యా 


దలు చేసి, ఎదురుగా నిలబడి, "నేను 
తమ శిష్యుల్లో క్ట అన్నాడు. 
“నువు నా శిష్యుడవే అయితే గురు 


దక్షిణ ఏవ మిచ్చుకుంటావు*ళి అని 
(దోణుడు ఏకలవ్యుణ్ణి అడిగాడు, 


5 చం డ్‌ నరో ను ఈంటాటటుటుటుాటుటుటుట 


మ ఎ ఇతొస్టుం . ఇకా ఫొ 


టంట టాటాల 
“' గురుదక్షిణగా అవ్వరానిదంటూ 
వీముంటు౦ది? నా ఈ శరీరమంతా 
తమదే,” అన్నాడు ఏకలవ్యుడు. 
"ఆలా అయితే నీ కుడి బొటనవేలు 
కోసి అయ్యి,” అన్నాడు (దోణుడు. 
అ ఏకలవ్యుడు వ మాతమూ సంకోచించక 
తన కుడి బొటనవేలు నరికి (దోణుడి 
కిచ్చాడు, అటు తరవాత ఆతను విల్లును 
ఎడమచేత పట్టుకుని, కుడిచేతి మిగిలిన 
వేళ్ళతో బాణాలు సంధించటం అభ్యాసం 
చేశాడు. కాని అతను విలువిద్యలో మొదట 
ఉండిన (పావిణ్యాన్హు పోగొట్టుకున్నాడు. 
ఈ విధంగా అర్జునుడి భయాన్ని తీర్చి, 
(దోణుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ 
అతనితో సహా హస్తినాపురానికి తిరిగి 
వచ్చాడు. 
(దోణుడి దగ్గిర అన్ని విద్యలూ నేర్చు 
కున్నప్పటికి కూడా పాండవులు వేరువేరు 


విద్యలలో (పవిణులయారు, ధర్మరాజు 
రధికుడుగా గొప్ప ,_పావిజణ్యం సంపాదిం 
చాడు, గదాయుద్ధంలో భీముడూ, దుర్యో 
థధనుడూ బాగా రాణించారు. అర్జునుడు 
విలువిద్యలో సాటిలే నివాడయాడు; 
ఈ విద్యలో అతని బుద్ది బలమూ, శర 
శస్త్రాస్త్రపయోగ 


సంధానంలో వేగమూ, 


నైపుఖ్యమూ మరెవరికి రాలేదు. అశ్వ 
జ్ఞామకు తెలిసిన యుద్దరహస్యాలు మరెవ 
రికీ తెలియవు. నకులసహదేవులు కత్తి 
యుద్ధంలో హెచ్చుగా రాణించారు, 

భీముడి గదాయుద్ధ కౌశలమూ, అర్జు 
నుడి విలువిద్యాతిశయమూ చూసి దుర్యో 
ధనుడు మొదలైనవాళ్ళు చాలా బాధపడు 
తుండేవారు. 

ఒకనాడు (దోణుడు తన శిష్యులలో 
ఎవరి కెంత గురి ఉన్నదీ తెలునుకో గోరి, 
ఒక బొమ్మగద్దను చేయించి, దానిని కన 
పడీ కనపడకుండా ఒక చెట్టు మీద 
పెట్టించి, శిష్యులందరినీ చెట్టు వద్దకు 


జీ వే ల్‌ కా తూ 
వ డల ప య వ = 


1] క గ శ్‌ స్ట ఖ్‌ హ్‌! (క్ష కః శ్‌ | | 
. 4 న! (| ల! శ్‌ | హ్‌ జ! .! 
కక 1 7 క గ, జన! | శ | 
| మ. / స! 


[0 


₹ 
శ్‌ 


కైక * 


|. చ క 


చా 
వు. 


॥ 
[1 
్య 


తీసుకుపోయి, ''ఈ చెట్టు మీద ఉన్న 
పక్షి ఆకుల నందుగాా జాగ త్తగా చూస్తే 
కనబడుతుంది. మీరందరూ విళ్ళకు 
బాణాలు సంధించి, నేను చెప్పగానే దాని 
తఠి తెగేటట్టు కొట్టాలి,” అన్నాడు. 

ఈ పంక్షలో మొట్టమొదటి వంతు 
ధర్మ రాజుది, 

"' బాగా చూడు. పక్షి కనిపిస్తున్నదా ?” 
అని [దోణుడు అడిగాడు. 

“' కనిపిస్తున్నది,” అన్నాడు ధర్మరాజు. 

“ పక్షితోబాటు నికు నెనూ, మిగిలిన 


వాళ్ళూ రూడా కనిపిస్తున్నామా ఫా అని 
(దోణుడు మళ్ళి అడిగాడు. 


వసం థం ాలతలుటంటుటంతలుటు టకంల 


'“మీ రందరూ కనిపిస్తున్నారు,” అన్నాడు 
ధర్మరాజు. 

“నీ దృష్టి. గురి పైన లేదు. నువు 
ఆ పక్షి తల తెగ వెయ్యలేవ్హో అన్నాడు 
(దోణుడు, ఆయన మిగిలినవారిని ఒక్కొక్క 
రిని ఇదేవిధంగా (_పశ్చ్నించాడు. అందరూ 
ధర్మరాజులాగే జవాబు చెప్పారు. 

చివరకు అర్జునుడు వచ్చి పక్షి కేసి 
చూశాడు, మిగిలినవాళ్ళంతా కనిపిస్తు 
న్నారా అని (దోణు డడిగితే, తనకు పక్షి 
తప్ప ఇంకేమీ కనబడటం లేదన్నాడు. 

“* బాణం వదులు,” అన్నాడు (దోణుడు, 

మరుక్షణం బొమ్మపక్షి తల తెగి కింద 
పడింది. [దోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుని, 
(దుపదుణై యుద్దంలో గెలవగలవాడు అర్జు 
నుడజేనని తన మనసులో అనుకున్నాడు, 

ఒకనాడు (దోణుడు తన శిష్యులనంద 
రిని వెంటపెట్టుకుని యమునకు స్నానానికి 
వెళ్ళాడు. (దోణుడు నదిలో స్నానం చేస్తూ 
ఉండగా ఒక మొనలి ఆయన తొడను 
పట్టుకున్నది. మొసలిని బాణాలతో కొట్ట 
మని ఆయన తన శిష్యులకు కేక పెట్టాడు, 
అందరూ బాణాలు వేశారు గాని ఒక్కరి 


బాణమూ మొసలికి గురిగా తగలలేదు. 


దట టాటాల 
భయపడ్డారు. ఒక్క అర్జునుడు మాతం 
అయిదు బాణాలు, గురువుగారి తొడకు 
తగలకుండా మొసలికే తగిలేటట్టు వేసి, 
మొసలిని చం పెశాడు. 

(దోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ, 
“ అర్జునా, నీ నేర్చు చాలా గొప్పది. నీకు 


(బహ్మశిరోనామకాస్త్రం 
ఉపదేశిస్తాను. దానివి. మానవాతీళుడిపై 
ఉపయోగించవలిసిందే గాని సామాన్యు 
నిపె (ప్రయోగిస్తే లోకాలు దగ్గమైపో 
తాయి, ” అన్నాడు, 

అర్జునుడు అప్పటికప్పుడే స్నానం చేసి, 
శుచి అయి, ఆ (బహ్మశిరోనామకాస్తాన్సి 
(దోణుడి నుంచి ఉపదేశం పొందాడు, 

ఒకనాడు (దోణుడు ధృతరాష్ట్రుడి సభకు 
వెళ్ళాడు. అక్కడ వ్యానుడూ, భీష్ముడూ, 
విదురుడూ, కృపుడూ, బాపహ్హైకుడూ, సోమ 
దత్తుడూ మొదలైన పెద్దలందరూ ఉన్నారు. 


మం[తసహితంగా 


(దోణుడు ధృతరాష్తుడితో, “మహా 
రాజా కుమారులందరూ ఇంతకాలంగా 


నా వద్ద విలువిద్య నేర్చుకున్నారు. వారి 
(పావీణ్యం పరీక్షించండి,” అన్నాడు, 
ధృతరాష్ట్రుడు (దోణుడితో, '“''మీరు 
నూకు మహోపకారం చేశారు. పిల్లవాళ్ళ 
విద్యాపదర్శనం ఎక్కడ జరి గేదీ, ఎప్పుడు 


జరిగేదీ మీరే నిక్ణయించండి. మిగిలిన 
ఏర్పాట్లు నేను చేయిస్తాను,” అన్నాడు, 

ఆ ఏర్పాట్లు చేసే పని విదురుడికి 
అప్పగించారు. అవి (బహ్మాండంగా జరి 
గాయి. అస్త విద్యాపదర్శనకు తగిన విశాల 
మైన (పదేశాన్ని శృుభంచేసి రాళ్ళూ, 
పాదలూ తీసిపారేసి చదునుచేసి, (పేక్ష 
కులు కూర్చు నేటందుకు చుట్టూ ఇల్లులాగా 
కట్టి, ఉత్తరపు దిక్కున (పవేశద్వారం 
ఏర్పాటుచేశారు, 

ఒక మంచి రోజున (పదర్శనకు 
ఏర్పాటు జరిగింది. (పదర్శన చూడటానికి 
పెద్దలందరూ బయలుదేరి నచ్చారు, 


గాంధారీ కుంతీ మొదలైన అంతఃపుర స్త్రీలు 
పల్లకీలలోనూ, డోలీలలోనూ వచ్చారు. 
అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చు 
న్నాక (దోణుడు అశ్వత్థామను వెంటబెట్టు 
కుని వచ్చి, రంగస్థలం మధ్య నిలబడ్డాడు. 
అయన శిష్యులందరూ కవచాలూ, 
విల్లులూ, బాణతూణీరాలూ ధరించి, 
చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకుని 
రంగం మీదికి వచ్చారు. అందరిలోకీ పెద్ద 
వాడైన ధర్మరాజు ముందూ, మిగిలినవారు 
అతని వెనకా రంగ్మపవేశం చేశారు. 
అందరూ రథాల మీదా, ఏనుగుల 


మీదా, గ్నురాల మీదా రంగస్థలంలో అనేక 


ర్శించారు ; విలువిద్యలో తమ సామర్ధ్యాలు 
చూపారు, బాణాలు తమ కెక్కడ తగులు 
తాయోనని (_పేక్షకులు భయపడ్డారు. రంగ 
స్థలంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్ర 


డికి విదురుడూ, గాంధారికి కుంతీ వివ 
రిస్తూ వచ్చారు. 

కొంత సేపయాక ఖీమదుర్యోధనులు 
గదలతో రంగంలోకి దిగి యుద్దం ఆరం 
ఖించారు. అది (దర్శన కొరకు విర్పాటు 
చేసిన యుద్ధమే అయినా _ _పెక్షకులు 
కొందరు భీముళ్లీ, కొందరు దుర్యోధనుళ్లీ 
రెచ్చగొట్టటం (పారంభించే సరికి దోణుడు 
గదా యుద్దం నిలుపు చేయించమని అశ్వ 
జ్ఞామను హెచ్చరించాడు, 

చివరకు అర్జునుడు రంగస్థలం మిదికి 
వచ్చాడు. అతన్ని చూడగానే _పేక్షకులు 
హర్షధ్వానాలు చెశారు. ధృతరాష్ట్రుడు 
విదురుఖ్ధి, "అ కలకలం ఎమిటి?” అని 
అడిగితే విదురుడు చెప్పాడు, 

అర్జునుడి (పదర్శన6 ఊహించరానంత 
అద్భ్బుతమనిపించింది. అతను దివ్యాస్తా 
లను [పయోగించి గాలీ, నిప్పూ, మేఘాలూ 
మొదలైనవి నృష్టించాడు. ఒక అస్త్రంతో 
అంతర్జానమయాడు. అతని లక్ష్యసిద్ధి 


కలవాలా. 


హరన నత తనం తవ) క్స్‌ 


జనా 
ళ్ళ 


న 1 వె టల ॥ 1 
మ... 


కో 
క్‌ 
/ 


న. 


హ్‌ 


జ ా ॥ 
క తే కతు? 


అమోఘం. గుం[డగా తిరిగే పందిబొమ్మ 
ముఖాన ఒకేసారి అయిదు బాణాలు 
కొట్టాడు. ఒక్క అవుకొమ్ములో ఇరవై 
ఒక్క బాణాలు గురి తప్పకుండా గుచ్చు 
కునేటట్టు వేశాడు. 

కరవాళ్ళందరూ తమతమ విద్యలు 
[(వదర్శించి, రంగస్థలం నుంచి నిష్క్ర 
మించిన తరవాత అక్కడికి, సహజ కవచ 
కుండలాలతో బాల నూర్వుడిలాగా వెలిగి 
పోతూ, కర్టుడు థనుర్చాణాలు ధరించి 
వచ్చాడు, అతను _దోణాచార్వుడికీ, కృషా 
చార్యుడికీ -నమస్కరించి, గంభిరమైన 
స్వరంతో, “సృర్సీ అర్జునా! ధనుర్విద్యలో 
నువే మొనగాడవనుకోకు. నువు (_పదర్శిం 
చిన విద్యలన్నిటిని నేను కూడా (పదర్శి 
సాను, అన్నాడు. 

ఈ మాటతో అర్జునుడికి కోపమూ, అవ 
మానమూ కలిగాయి; (పేక్షకులలో ఆసక్తీ 
కలిగింది, నిజంగానే కర్టుడు అర్జునుడు 


(ప్రదర్శించిన విద్యలన్నీ తానూ (_పదర్శిం 
చాడు. వెంటనే దుర్యోధనుడూ, అతని 
తమ్ములూ వచ్చి కర్ణుళ్టి కౌగలించుకుని, 


అభినందించి, 
మాకు ఆపుడివిగానూ, మాలో ఒకడివిగానూ 
ఉండు. మా శత్రువులను నాశనం చేసి, 
మాకు మేలుచెయ్యి,” అన్నారు. 

కర్ణుడు అందుకు సమ్మతించి, తనను 
అర్జునుడితో ద్వంద్వయుద్ధం చెయ్యనివ్వ 
మని _దోణాచార్యుణ్ణు అడిగాడు. అర్జునుడు 
అందుకు సిద్ధ్రమయాడు. తన కొడుకులు 
యుద్దానికి తలపడటం చూసి కుంతి మూర్చ 
పోయింది, చెలిక త్తెలు ఆమెను సేదదీర్చారు. 

అప్పుడు కృపుడు కర్ణుడితో, “నాయనా, 
నీ కులమేది? తల్పిదం,డడు లెవరు? నువు 
నుక్షతియుడివైలే తప్ప అర్జునుడు నీతో 
ద్వంద్వయుద్ధం చేయగూడదు,'” అన్నాడు, 

కర్ణుడు తనను పెంచినవారి పేర్లు చెప్ప 
టానికి సిగ్గుపడిపోయాడు, 


"ఈనాటి నుంచీ నువు, 


య! 


క్‌ రతం నిననననట (౧౦|ల్క్‌ం) ౦0౮౧౦౦88 196 "౨ మంత, 0. స్‌ 4854 


ఓ ల్రుర్దునుడితో ద్వంధ్వయుద్ధం చెయ్యా 
లంకే నువు కూడా రాజువై ఉండాలి, 
అని కృషపాచార్యులు అనటమూ కర్షుడు 
తన తల్లిదం్యడుల పెర్లు చెప్పటానికి బిడియ 
పడటమూ గమనించి దుర్యోధనుడు కృపా 
చార్యులుతో ఇలా అన్నాడు; 

'' సుక్షుతియ వంశంలో పుట్టినవారినీ, 
మహా శూరులన్తూ పెద్ద సేనలు గలవారిని 
రాజు లనవచ్చునవి శాస్త్రాలు చెబు 
తున్నాయి. అయినా కర్టుడు అర్జునుడితో 
ద్వంద్వయుద్ధం చెయ్యటానికి అతడు 
రాజు కాదన్నదే అభ్యంతర మైతే అతన్ని 
ఈ క్షణాన్నే అంగరాజ్యానికి రాజుగా 
అభి షెకిస్తాను.”” 


పై 
బల మం ళం వధ ల్‌ 
ల్‌ మ న త టీ టన ప సు 
గ్‌ | క 
గ” 1 ల క “స 


ర్త అంగ రాజ్యాభిషేకం 


న! 


ఎమ. కై టై 
॥ 
మామా కావ వా న కక హా ఒక" జ 
* జనా క ర నేత థ్‌ ్ట వ థ్‌ లీ "| తల! న 
న! ల; వ శా. + జ జ! [క క! క్‌! క్‌ లో 
స 
శో 


దుర్యోధనుడు ఆజ్ఞాపించగా మంత 
వేత్తలైన పురొహితులు వచ్చారు. బంగారు 
సింహాసనం వచ్చింది. బంగారు కలశాలతో 
నీరు వచ్చింది. పుష్పాక్ష్తతలు వచ్చాయి. 
దుర్యోధనుడు కర్షుణ్ఞు సింహాసనంలో కూర్చో 
బెట్ట, రాజుగా అఫ్‌ బకించాడు. 

ఈ కర్మకాండ ముగియగానే కర్పుడు 
దుర్యోధనుడితో, ''మహారాజా, నేను ని 
నుండి రాజ్యదానం పొందినందుకు _పత్యుప 
కారం ఎమి చెయ్యను ?” అన్నాడు. 

'' నీ వంటి పర్మాకమశాలి మతి నాకు 
కావాలి,” అన్నాడు దుర్యోధనుడు. 

ఇదంతా చూస్తున్న కర్టుడి పెంపుడు 
తండి నూతుడు తాను తోలే రథం మీది 


తక జో మ జ్‌ 


మ. జీ ౯ , 
"ఉళ్లు పట బ్‌ గ్ర సజు పటం టల వాళుక 
క ఖీ గ ము! ఖ్‌ స న్నా వం. 


నుంచి దిగివచ్చి, అంగరాజైన క ర్ణుల్జో అక 
నందించాడు. కరుడు సూతుడికి ప్వుత 
భావంతో నమస్కరించాడు. సూతుడు 
కర్ణులు లేవనెత్తి కౌగలించుకున్నాడు. 
అద్ర్దరూ ఆనందబాష్పాలు రాల్పారు. 

కర్ణుడు సూతుడి కొడుకన్నది బయట 
పడిపోయింది. భీముడు కర్టుడితో, “నూత 
పుతా రథాలు తోలుకోక అర్జునుడితో 
ద్వంద్వయుద్దం చేస్తానంటావే? ఇదేమైనా 
బాగుందా? నికీ అంగరాజ్య సింహాసనం 
మటుకు దేనికి?” అన్నాడు. 

కర్ణుడికి మండిపోయింది. కాని ఏమీ 
అనలేక, కోపంగా బుసలు కొడుతూ 


ఆకాశంలో సూర్యుడి కేసి చూస్తూ ఉండి 
పోయాడు. తమ్ములమధ్య కూర్చుని ఉన్న 
దుర్యోధనుడు భీముడితో, “భీమసేనా, నీ 
మాటలు ఉచితంగా లేవు. రాజైనవాడు 
బలంగల (పతివాడితోనూ యుక్టం చెయ్య 
అర్జునుడైనా 
అంతే. శూరుల పుటకా, ఏరుల పుటకా 
ఎవరూ చెప్పలేరు, దివ్యలక్షణాలూ, సహజ 
కవచకుండలాలూగల ఈ కర్టుడు సాధారణ 
జన్ముడు కాడు. అతను ఒక్క అంగ 
రాజ్యాన్సే కాదు, భూమినంతా వలదగి 
నంతటి పరాక్రమవంతుడు, నే నితనికి 
చేసిన అంగరాజ్యాభిషెకం ఎవరికైనా 
సమ్మతం కాకపోతే వాళ్ళు నాతో ద్వంద్వ 
యుద్దం చేసి జయాపజయాలు తేల్చుకో 
వచ్చు,” అన్నాడు, 

ఈ మాటకు (పేక్షకులందరూ హాహాకా 
రాలు చేశారు, 

ఇంతకూ ఏ ద్వంద్వయుద్ధంగాని జరిగే 
లోపలనే నూర్యు డ స్తమించాడు, కొందరు 
అర్జునుణ్ణు, కొందరు కర్ణుణ్డు, కొందరు 
దుర్యోధనుఖ్ఞీ మెచ్చుకుంటూ అందరూ 
తమతమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. దుర్యో 
ధనుడికి మాతం ఆ రోజు పర్వదినం. ఈ 
నాటిదాకా అతనికి అర్జునుడు పక్కలో 


టానికి సిద్ధంగా ఉండాలి, 


కాద్యాడ్ధారా న 


నని రన వచ్చాడు. ఈ రోజు 
నుంచీ దుర్యోధనుడికి అర్జునుడి భయం 
పోయింది. అతను గుండె మీద చెయ్యి 
వేనుకుని నిశ్చింతగా ని(దపోయాడు, 

కొంతకాలం గడిచింది. ఒకనాటి 
ఉదయం న్య తన శిష్యులందరిని 
పిలిపించి, '' నాకు గురుదక్షిణ ఇవ్వండి,” 
అని అడిగాడు, నానన ఆయనకు నమ 
స్కారాలు చేసి, '' ఏమిటి తమ ఉత్తరువు?” 
అని అడిగారు. 

“ ఐశ్వర్య మదంతో లన. 
అవివేకి _దుపదుడు, అతన్ని పట్టి తీనుకు 
రండి” అన్నాడు (దోణుడు. 


జీ | ల్‌ో గీ ఓ! గ జు 
క! జ లీ 
జ్‌ ౯న నో సు |. జ 
క్‌ జు 


ష్‌ ్టై | క నా. || | / | | | 11 1! (1 
న్‌ | ,! (తా! క ఇ కా ఇకా య. కి | నాన. 111! | 1. 
బ్రతక [షానా క టల. 


క రట 


| గీ ఖ్‌! |, 
ఇక. | జ్‌ | 1,1 ల 
పతాక జషీ కష కన కస! జట న గ టష కరక! న. యగ ల్‌ ఉనన శ ఆంతకలాల ఆప 


గురువుగారి ఆజ్ఞ నిర్వ ర్తించటానికి 
కుమారులందరూ సిద్ధపడి, రథాలు సిద్ధం 
చేశారు; కవచాలు ధరించారు; ఖళణ్ఞాలనూ, 
విల్లంబులనూ తీసుకున్నారు ; (దుపదుడి 
పెకి యుద్ధానికి పోవటానికి సన్నాహాలు 
పూర్తిచేసి, అందరూ [ద్రోణుడి వెంట 


బయలుదేరారు, 


పాంచాలపురం కనుచూపు మేరలో 
ఉన్నదనగా అర్జునుడు (దోణుడితో, 
“వీరిలో ఒక్కరుకూడా (ద్రువదుణ్ణి తీనుకు 
రాలేరు.. వీరు విఫలులై తిరిగి వచ్చేదాకా 
మా పాండవులం ఇక్కడే ఉండి, అ తర 


వాత (దుపదుళి పటితెసాం,”” అన్నాడు, 


జే / 


దుర్యోధనుడి ముఠా కరుణ్జ వెంటబెట్టు 
కుని రాచనగరు (ప్రవేశించి, _దుపదుఖ్ణి 
పట్టుకుంటామని వీశాలాపాలాడుకుంటూ 
రాజమారన్దాన వస్తున్న సంగతి [దుపదుడికి 
తెలిసింది. ఆయన వెంటనే తన సెనలనూ, 
తమ్ములనూ వెంటబెట్టుకుని వాళ్ళతో 
యుద్దానికి వచ్చాడు. కౌరవులూ, కర్టుడూ 
కొంత సేపు దర్చంగానే పోటాడారు గాని, 
[దుపదుడి ధథాటికీ,  (దుపదుడి సేనల 


విజృంభణకూ తట్టుకోలేక, చావు తప్పి, 


కన్ను లొట్టపోయిన విధంగా అయి, యుద్ధ 
రంగం వదిలి పాండవులున్న చోటికి 
పొరిపోయి వచ్చారు. 


కమేమ క ల సిర్‌ 51 
| 


అప్పు డర్జునుడు (దోణుడికి [పణామం 
చేస్తి, ధర్మరాజు అనుమతి పొంది, భీముణ్ణి 
తన సేనకు నాయకుడుగానూ నకుల సహ 
దేవులను తన రథానికి చ్యకరక్షకులు 
గానూ పెట్టుకుని, దుపదుణ్ణి పట్టి తెస్తానని . 
బయలుదేరాడు, 

భీమార్జునులు (దుపదుడి సేనమీద పడి 
అల్లకల్లోలం చేసేశారు. అర్జునుడు భయం 
కరంగా యుద్దం చేస్తూ తన రథాన్ని (దుప 
దుడి రథం ఉన్నవేపు పోనిచ్చాడు. (దుప 
దుడు రోషంతో అర్జునుడి మీద దారుణమైన 
దాడి చేశాడు. ఒక దశలో [దుపదుడు 
కనబడక ఆయన సైన్యం హాహాకారాలు 
చేసింది. అర్జునుడు (దుపదుడి రథాన్ని, 
అశ్వాలనూ ధ్వంసం చేసి, కత్తి దూసి 
(దుపదుడి రథం కాడిపైకి దూకి _దుపదుఖ్ణి 
పట్టుకున్నాడు. 

ఈ లోపల భీమ నకుల సహదేవులు పారి 
పోయె. (దుపదుడి సేనలను ఊచకోత 
కొయ్యటం అతని కంట పడింది. అర్జునుడు 
గట్టిగా కేక వేసి “ (దుపదుడు చిక్కాడు. 
మనం వచ్చిన పనిపూ ర్తి అయింది. ఈయన 
మనకు బంధువు. అనవసరంగా (దుపదుడి 
సేనను హతమార్చకండి” అని వారిని 
హెచ్చరించాడు. 


వ 
న్యా 
మ్‌ యజ 


నా ఇ 


తరవాత అర్జునుడు .[దుపదుఖి కట్టి 
తీసుకువచ్చి (దోణుడికి గురుదక్షిణగా సమ 
ర్పించాడు. [దోణుడు (దుపదుఖణ్ణి చూసి, 
'“పాంచాలరాజా, ఇపుడు నీ కాంపిల్య 
నగరం మాకు చిక్కింది. ఇప్పటికైనా 
నన్ను ని బాల్య స్నెహితుడిగా గుర్తిసావా? 
భయపడకు, నెను పరమ 
శాంతమూ ర్తిని. మన బాల్యస్పేహాన్ని నేను 
మరవలేదు. నీ స్నేహం కోసమే నిన్ను 
తెప్పించాను. నాకు రాజ్యాలు ఏలేవాళ్ళ 


(బాహ్మఖణ్ఞి. 


స్నేహమం కే చాలా ఇష్టం. కాని. ఇప్పుడు 
నీకు రాజ్యం నేదు సే స్పేహం కోసమై 
అర్హ రాజ్యం ఇసాను తీసుకో. గంగకు దక్ష 


| కా న, టి న్న ్ట్‌ క జీ " ట్య క్‌. 


ణంగా ఉండేదంతా న్‌ రాజ్యం. ఉత్తవంగా 


ఉండేది నా రాజ్యం. ఇద్రరమూ హాయిగా 


రాజ్యాలు కుడు. లో అన్నాడు, 

(దుపదుడు (దోణుడితో శాశ్వత మైతికి 
ఒప్పుకున్నాడు, (దోణు డాయన కట్లు 
విప్పించి, . వెళ్ళిపోనిచ్చాడు. 

ఆదిమొదలు (దుపదుడు దక్షిణ పాంచా 
లానికి మాతమే రాజుగా ఉంటూ వచ్చాడు, 
మాకందీ, కాంపిల్య 
రాజధానులు. సైనిక బలంతో (దోణుఖ్లి 
సాధించటం తనకు అసాధ్యమని [దుపదుడు 
అదీగాక ఆయనకు సంతాన 
కాంక్ష తీవలేదు. ఈ రెండు కారణాలచేతా 


నగరాలు ఆయన 


(గ్రహించాడు, 


ల న! ॥ 
నన క 


ఆయన దేశనంచారం చేన్తూ, గొప్ప తపన్సు 

చేసిన మునులను ఆ్మశయించ సాగాడు. 
అహిచ్చ(తం రాజధానిగా చేనుకుని 

ఉత్తర పాంచాలాన్ని [దోణుడు పాలించాడు. 


ఒక సంవత్సరం గడిచింది. ధృత 


రాష్టుడు ధర్మరాజును యువరాజుగా అఖి 
పషెకించ నిశ్చయించాడు. ధర్మరాజు 
ధెర్యమూ, ఉఓర్చు గలవాడు; వక 
స్వభావుడు కాడు; భృత్యులను ఆదరిస్తాడు,. 

యువరాజుగా ధర్మరాజు రాజ్యపాలనలో 
సమర్హుడవివించుకున్నాడు. అతను పాండు 
రాజు కన్న కూడా మేటి అని అందరూ 
మెచ్చుకున్నారు. 


వలం వటుని వట 
లో మత = 


కీ అ = కై + మ్‌ 
౯ ఆా చణ వనక పాడా ాంకేే 


థీముడు బలరాముడికి శిష్యుడై గదా 
యుద్ధంలోనూ, ఖడ్గయుద్దంలోనూ నైపుణ్యం 
సంపాదించాడు. 

అర్జునుడు విల్లును దృఢంగా పట్టుకుని, 
ఆ చేతికి ఎంత దెబ్బ తగిలినా సరే విల్లు 
వదలకుండా ఉండటం అభ్యాసం చేశాడు. 
(దోణుడికి నచ్చిన అంశాలలో ఒకటి 
విమంకేే అర్జునుడు ఆతి చేగంగానూ, 
లాఘవంగ్లానూ జాళాలు  వయగలడు,; 
అన్నిరకాల ఆయుధ  [(పయోగాలలోనూ 
మంచి చాతుర్యం గలవాడు, 

“ ఎంతటివాళ్ళు నీతో యుద్ధానికి వచ్చినా 
సరే వారిపట్ల గౌరవంకొద్దీ మానవద్దు; 
యుద్ధం విధిగా చెయ్యి,” అని (దోణుడు 
అర్జునుడికి సలహా ఇచ్చాడు. 

అర్జునుడు (దోణుడి అభిమానానికి 
పాృాతుడై, కౌరవ రాజ్యానికి శ్మృతువులుగా 
ఉండి తన తండికి కూడా లొంగని సౌవీర 
రాజు విమలు డ నేవాణ్ణీ, దతామి(తు డనే 
వాళ్ల్ణీ, అతడి తమ్ముల్టీ చంపాడు. తాను 
ఒక్కడే. రథంమీద బయలుదేరి వెళ్ళి, 
తూర్పు దేశపు రాజులను పదివేల మందిని 
ఒక్కసారే జయించాడు; ఇంకా అనేక 
మంది పరిసర రాజులను కౌరవరాజ్యానికి 


ప స లో క గ ల య వ్య గ న్‌ు 5 సె జ వన నలు. ॥ | నా ఒ సేసిపీనా జ్‌. 
బాపుక న రా! క! స. న మయా. అక పనాానా నేప “యన నితులీతవాలు 1వమ.. తకు అతత వాహనము పేలే తపా 


ఆంళులేని ధన 
రానులను సంపాదించి, వాటిని హస్తినా 
పురానికి చేర్చాడు, 

నకుల సహదేవులు కూడా కౌరవ 
రాజ్యానికి శ్యతువులైన రాజులను అనేక 
మందిని జయించి, అంతులేని ధనాన్ని 
తచ్చి బొక్కసం నింపారు, 

పాండవుల ఖ్యాతి ఈ రూపంగా నాలుగు 
దిక్కులా వ్యాపించటం చూసి ధృతరాష్ట్రుడు 
సహించలేక పోయాడు. వారిని అలాగే పెకి 
రానివృటమా, లేక న్మిగహించటమా అన్నది 
తేల్చుకోలేక, కణికు డనే ముసలి _బాహ్మణ 


మంతిని సలహా అడిగాడు, శ(తువైన 


వాళ్లు ఏ మాయోపాయంచేత నిర్మూలించినా 
తప్పు లేదన్నాడు కణికుడు. 

ధృత రాష్టుడిలాగే దుర్యోధనుడు కూడా 
కర్ణ శకుని దుశ్ళాసనులతో ఆలోచించి 
పాండవులను నిర్మూలించాలన్న నిశ్చయానికి 
వచ్చి, తండితో చెబితే, తండి అలాగే 
చెయ్యమన్నాడు. పాండవులను వారణావత 
పురానికి (కాశీకి) పంపి, అక్కడ లక గ్రఅంట 
దహించటాసికి పథకం తయారయింది, 

ధృతరాష్ట్రుడి ఆజ్ఞను అనుసరించి 
ఆయన మంతులు ఒకరొకరే పాండవుల 
వద్దకు వచ్చి వారణావతపురం ఎఎత 
అందంగా ఉంటుందో వర్షించసాగారు ; 


ఆ న;1రాన్ని ఒక్కసారి చూడమని (పోత్ప 
హించారు. 

తరవాత ధృతరాష్టుడే పాండవులను 
“నాయనలారా, వారణావత 
పురం చూడటానికి. వెయ్యి కళ్ళు చాఖవని 
అందరూ అంటున్నారు. త్వరలో అక్కడ 
శివుడికి ఉత్సవం కూడా జరగబోతున్నుది. 
కావాలంక, మీరు మీ అమ్మను వెంట 
బెట్టుకుని అక్కడికి వెళ్ళి, కొంతకాలం 
అక్కడ సరచాగా గడిపి, ఆ తరవాత 
హస్తినాపురానికి తిరిగి రండి” అని 
అన్నాడు. ఇది దేశ బహిష్కరణ అని 
ధర్మరాజు (గహించి, ధృతరాష్టుడి మాట 
లడు పెద్దగా ఆనందం (పదర్శించ లేదు. 

ఈలోగా దుర్యోధనుడు పురోచను డనే 
శిల్పిని ఏకాంతంగా తీనుకుపోయి అతనితో 
ఇలా అన్నాడు: 

''“మాతండి పాండవులను వారణావత 
పురానికి పంబస్తున్నాడు. నువు ముందు 


గానే రథం మిద పం వెళ్ళ, లక్క 
మొదలుగాగల వస్తువులతో, తగల బెడితే 


దివిటీలాగా మండే అంటిని అందంగా 
తయారు చెయ్యి. ఆందులో సామ(గి అంతా 
ఏర్పాటు చేసి చూసిన వాళ్ళు ఎంతో 
బాగున్నదనేటట్టుగా చూడు. పాండవులా 
యింట ఏ అనుమానమూ లేకుండా కొన్నా 
భృన్న తరవాత, అర్హర్మాతివేళ వారు 
న్మిదలో ఉన్న సమయంలో ఇంటికి నిష్పు 
పెట్టి వచ్చెయ్యి. వాళ్ళందులొ కాలి చచ్చి 
పోతే నేను నిశ్చింతగా ఉంటాను, నేను 
తరవాత రాజునై నీకు ఎఎత ఉపకారం 
చేస్తానో చూనుకో.” 

ఇందుకు పురోచనుడు సమ్మతించాడు. 
అతనికోసం వేగవంతమెన గురాలను, 
పూన్చిన రథం సిద్ధం చేయించి, దానిమీద 


అతన్ని వారణావతపురానికి పంపేశాడు, 


పురోచనుడు అక్కడికి చేరుతూనే శద్ధగా 
తన పనిలో నిమగుడయాడు. 


సొండవులు తమ తల్లితో సహా వారణా 
వతానికి పోవటానికి సిద్దమయారు., వారి 
కోసం గృురాలు పూన్చిన రథాలు సిద్దంగా 
ఉన్నాయి. వాళ్ళు భీష్ముడికీ, ధృతరాషఘ్టు 
డిక్సీ విదురుడికీ, _దోణకృపులకూ, బాహ్లిక 
సోమదత్తుల వంటి ఇతర పెద్దలకూ నమ 
స్కారాలు చేసి, వారి ఆశీర్వాదాలు పొంది, 
దీనవదనాలతో బయలుదేరారు, 

అప్పుడు కొందరు సాహసికులెన [బాహ్మ 
ములు పాండపుల వెంబడి పోతూ, రాజ 
భయం ఏ మాతమూ లేక, "' అయ్యో, ఈ 
గుడ్డిరాజు ఎంత పాపాత్ముడు! పాండవులు 
పాపం, ఎవరికేమి అపకారం చేశారు? వాళ్ల 
తండి పాలించిన రాజ్యం వాళ్ళది కాదా? 
ఇలా వెళ్ళిపోవటానికి ధర్మరాజు మాతం 


క్‌ క్యా ఇ ఫై గాకా / - ల్‌ 


| జే 
కీ: 


వ 
మాడా 11. జ అ . హై 
జ! నో క్ష 
/ | 3 ల కీ ష్‌! ష్‌ 
(పంచా. నో 


ఎలా ఒప్పుకున్నాడు? ఈ పాపిప్టి 
రాజ్యంలో మనం ఎందుకుండాలి? ధర్మ 
రాజు ఎక్కడికి పోతే మనమూ అక్కుడిక 
పోదాం,”"” అని గట్టిగా మాట్లాడుకున్నారు. 
ఈ మాటలు విని ధర్మరాజు వాళ్ళతో, 
““ అయ్యా, ధృతరాష్టుడు మాకు పెద్ద 
దిక్కు. ఆయన ఎక్కడికి పామ్మంే 
మేము అక్కడికి పోతాము. మీరు మా 
మేలు కోరేవారు గనక మాకు ఎదురుగా 
వచ్చి దీవించి, మీ మీ ఇళ్ళకు తిరిగి 
వెళ్ళండి,” అని చెప్పి, వారిని పంపేశాడు, 
సాగనంపటానికి వచ్చినవాళ్ళు కూడా 
వెనక్కు తగ్గినాక, విదురుడు ధర్మరాజు 
వెంట కొంతదూరం వెళ్ళి, వారి కోనం 
లక్క అల్లు నిర్మాణమై సిద్ధంగా ఉన్నదని 


10. అక్కఇం టి దహనం 


శ్మతువుల మనిషి ఒకడు ఆయింట వారి 
వెంట ఉంటాడనీ, వారిని ఆ లక్క ఇంటితో 
పాటు కాల్చేసే (ప్రయత్నం జరుగుతుందనీ 
ఏమరుపాటు వమా[తమూ లేక వారు ఆ 
ఇంటి నుంచి “బయటపడి [పాణాలు 
దక్కించుకో వాలని, తన మనిషి ఒకడు 
లక్క ఇంటి నుంచి అరణ్యంలోకి సొరంగం 
తవ్వి ఉంచుతాడనీ, పాండవులు (పాణాలు 
దక్కించుకుని ఆరణ్య౦ చేరుకున్నాక 
నక్ష్మతాలను బట్టి దిక్కు తెలునుకుంటూ 
ఎకైనా వెళ్ళిపోవాలని, లక్కఇంట (ప్రవే 
నించటం మాతం మాన 
చెప్పి, తాను కూడా వెనక్కు మ లళ్భాడు, 


వద్దనీ రహస్యంగా 


స టా గా న ంధ హ్యాను క 


సలా కల యలు 


తరవాత కుంతీదేవి ధర్మరాజుతో, 
విదురుడు నీతో విదో రహ 
స్యంగా చెప్పాడు, దాన్ని ఒాము కూడా 
వినవచ్చునా?” అన్నది. న ర్మరాజు 
తల్లికీ తమ్ములకూ, ''అగ్శివగ భయా 
కలిగితే నేర్పుగా తప్పంచుకోఎ...., నే. 
జీవిస్తూ, రాజ్యం సాధించుకోమన్‌ీ ఏ 
రుడు హెచ్చరించాడు. నేను సరేనన్నా 

అని చెవి ప్పొాడు, 


నాయనా, 


ఫాల్గుణ శుద్ద అష్టమి రోహిణీ నక్షతం 
నాడు పాండవులు వారణావతం చేరారు, 
ముందుగానే తెలిసి వంది 
మాగధులూ, [(బాహ్మణులూ మేళతాళా 
లతో ఎదురు వచ్చారు. వారికోసం ఊరంతా 
తోరణాలతోనూ, ముగ్గులతోనూ, పుష్ప 
మాలలతోనూ అలంకరించారు. పాండవులు 
పుర(పవేశం చేసి, అక్కడి _బాహ్మణ; 
వైశ్య, శూూద గృహాలకు వెళ్ళి, అందరికీ 
బహుమతు లిచ్చారు, 

తరవాత పురోచనుడు వారిని వారికోసం 


వారి రాక 


_వర్పాటు చేసిన ఇంటికి తీసుకుపోయి, 


అక్కడ వారికి భోజనంకూడా తానే విర్పాటు 


చేశాడు. అక్కడ వారు పదిరోజులున్న 
అనంతరం పురోచనుడు ధర్మరాజుతో, 


“అయ్యా, మీ కోసం కొత్తగా కట్టించిన 


వా. 


న న. 
హూ ఇంట్లో మీరు [పవేశించండి” అని ఆ 
ఇంటి గొప్పతనమంతా వివరించి చెప్పాడు. 
ఆ ఇంటి రహస్యం అదివరకే తెలుసుకుని 
ఉన్న ధర్మరాజు పురోచనుడితో ఆ ఇంటి 
అందచందాలు మెచ్చుకుంటున్నట్టుగా 
మాట్లాడి, తల్లితోనూ, తమ్ములతోనూ ఆ 
ఇంట [పవెశించాడు. 

తరవాత ధర్మరాజు ఖీముడితో రహ 
స్యంగా విదురుడు చెప్పినదంతా చెప్పి, 
“ భీమసేనా, ఈ ఇంటి సువాసన చూడు, 
అంటిస్తే ఇది క్షణంలో అంటుకుంటుంది. 
మనని ఈ అంట దహనం చెయ్యటానికి 
ఏర్పాటయినవాడే ఈ పురోచనుడు. అందు 
చెత మనం జాగ త్తగా ఉండాలి,” అన్నాడు. 

ఆ మాట విని భీముడు, '' అయిటే, 
మనం ఈ ఇంట్లో ఉండనే వద్దు. మొదట 
ఉన్న బసకే పోదాం అన్నాడు. 

“అది పెద్ద పొరపాటు. మనం ఈ 
ఇంట్లో కాలిపోయే అవకాశం లేకపోతే 
ఈ పురోచనుడు మనని మరొక విధంగా 
చంపే [పయత్సం. చేస్తాడు మనం ఈ 
ఇంటితో పాటు కాలిపోయామనే [భమ 
కలిగించి తప్పించుకు పారిపోవటం ఒకకే 
ఉపాయం. పారిపోవటానికి గాను మనకు 
అరణ్యమార్థాలు బాగా తెలియటం అవ 


శా త్‌ క కః వి న్‌ గ్‌ 
నే భన నకం లు స  సహాసచసేలే 
శ ఖే జ శీ అ లకే జా జ ఆ | ఖ్‌ వైన , ణా 
జ | 
ఖీ ్క 


సరం. వేట నెపంతో రోజూ అరణ్య మార్గా 


లన్నీ అన్వేషింతాం,” అన్నాడు ధర్మరాజు. 
ఆ [పకారమే పాండవులు పగలంతా 
వేటాడుతూ అరణ్యంలో తిరిగి రాతి 


తెల్లవార్లూ జాగర్తమీద ఉంటూ వచ్చారు, 


ఈ లోపుగా హస్తినాపురంలో విదురుడు 
సొరంగాలు తవ్వటంలో నిపుణుడైన వాళ్ణి 
ఒకల్టై పిలిపించి, వాడికి చెప్పవలసినదంతా 
చెప్పి, వాడు తన మనిషి అని తెలియ 
గలందులకు కొన్ని సంకేతాలు చెప్పి వారణా 
వతంలో ఉన్న పాండవుల వద్దకు పంపాడు. 

వాడు పాండవులను చేరుకుని, “దుష్ట 


చతుష్టయం నియోగించి పంపిన ఈ దుర్మా 


క్‌ 
్వాని ఎ 


మమమ? 


ఖే 1 


ఖ్‌ తా 
న. [11 చ! 


ఖై ల్‌ 


| కాల్ల ర్ట 
లు | ణ్‌ త. 
| లా .. మ్‌ ణా క న్‌, గ 
ని ౫ ్రుపతు వ 


రుడు పురోచనుడు వచ్చే కృష్ణ్టచతుక్ర్షశి 
రాతి ఈ లక్క ఇ౦టికి నివుపెట్ట 
బోతున్నాడు, ఆ రాతి మీరు తప్పించుకు 
పోపటానికి ఈ అంటి మధ్యనుంచి ఊరి 
బయటి వనంలోకి సొరంగం తవ్వమన, 
దాని ద్వారా బయటపడి మీరు ఎకైైనా 
వెళ్ళి పోవలసిందని విదురుడు హెచ్చ 
రించాడు. నేన్ను సొరంగం తవ్వటానికే 
వచ్చాను,” అన్నాడు, 

ఆ మనిషి అంటి మధ్యనుంచి ఒక 
విలం తవ్వి, దాని ద్వారాన్ని ఎంతో నేర్పుగా 
కప్పి పెట్టి పాండవులకు చూపాడు. పాండ 
పులు తామున్న ఇంటిని గురించిగాని, దానిని 


ంటుంటంటాటాట వ 


తగల బెట్టటానికి నియోగించబడిన పురో 
చనుళ్లి గురించిగాని తమకు ఏ మాతమూ 
అనుమానం లేన స్టే (పవర్తించి, వురో 
చనుడికి నమ్మకం కలిగించారు. 
కృష్ణ్టచతుర్హశి వచ్చింది. ఆ రోజు కుంతీ 
దేవి పురంలోని _బాహ్మణులకూ, (బాహ్మణ 
స్రిలకూ అన్నసంతర్చణ చేసింది. పురో 
చనుడు ఒక ఆటవిక స్త్రీనీ, అమె పిల్లలనూ 
౦డవులకు సేవ చెయ్యటానికి నియో 
గించాడు. ఆ ఆటవిక కుటుంబం వాళ్ళు 
వన్యఫలాలు తెచ్చేవాళ్ళు, (పతి పనిలోనూ 
కుంతీదేవికి సాయపడేవాళ్ళు. ఆ రోజు 
ఉత్సవం గనక ఆ స్త్రీతోబాటు, ఆమె కొడు 
కులు అయిదుగురూ జాస్తిగా కల్లు తాగి, 
ఆ రాతికి ఆ ఇంటనే పడుకున్నారు. 
అర్జరా(తివేళ భీముడు వెళ్ళి, పురో 
చనుడు పడుకునే గది వాకిలికి నిప్పు 
అంటించి, తల్లిని, అస్నలనూ సొర౦గం 
గుండా పంపేసి, అంటి నాలుగు మూలలా 
నిష్పు పెట్టి, తాను కూడా బిలం [(పవేశించి, 
సారంగం తవ్వినవాడికి తమ క్షేమం తెలి 
పాడు. అందరూ సొరంగ మార్దాన 
అరణ్యం చేరారు. 
వారు అరణ్య మార్ధాన పోయెటప్పుడు 
కుంతి నడవలేకపోయింది. ఆమెను భీముడు 


కమర ంతపా తము వారవారవాల; 
అంటు టాం టట 


తన భుజాలమీది కెత్తుకున్నాడు, అతను 


మిగిలి నవాళ్ళను కూడా పట్టుకుని నడిపించ 
వలిసి వచ్చింది. ఈ విధంగా వాళ్ళు కటిక 
చీకటిలో పడి అరణ్య మార్గాన వెళ్ళి గంగా 
నదిని చేరుకున్నారు. 


అక్కడ వారిని గంగ దాటించటానికి 


ఒక పడవ సిద్దంగా ఉన్నది. ఆ పడవను 
విదురుడే విర్చాటుచేశాడు. పడవవాడు 
చెప్పిన మాటలనుబట్టి వాడు విదురుడి 
మనిషేనని రూఢి. ఆయాక పాండవులు 


తల్లితో సహా వాడి పడవ ఎక్కి గంగ 
చాటారు. వడవవాడు పాండవులు చెప్పిన 


సంకేతపు మాటలు [(గహించి, వాటిని 
విదురుడికి చేర్చటానికి హస్తినాపురానికి 
పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు, 
అంకా రాతి కొంత మిగిలి ఉస్పుది, 
పాండవులు నక్షతాలనుబట్టి దిక్కులు 
తెలుసుకుని, దక్షిణంగా నడవ నారం 
ఖించారు,. కొంతదూరం వెళ్ళాక ఖీముడు 
తప్ప మిగిలినవాళ్ళు ఒక్క అడుగైనా 
నడవలేకపోయారు. తంల నిద లేదు, 
దారీ తెన్నూలేని అరణ్య మార్ధాన నడక ! 
అందరూ చతికిలబడటం చూసి భీముడు 
అందరినీ ఒక గసారే ఎత్తుకుని కొంతదూరం 
నడిచి, ఒక చోట దించి, కూర్చున్నాడు. 


అంటుకు 


కొంచెం సేపయాక కుంతి భీముడితో, 
'' నాయనా, (పాణం పోయే 
టట్టున్నది,”” అన్నది. ఖీముడు మళ్ళీ 
అందరినీ ఎత్తుకుని పోయి ఒక మరిచెట్లు 
కింద దించి, ''మీరందరూ ఇక్కడే 
పడుకుని ఉండండి. నేను వెళ్లి మీ అందరికీ 
నీరు తెస్తాను” అని బయలుదేరాడు, 
కొంతదూరం పోగా అతనికి నీటిపక్తుల కల 
కలం వినిపించింది. ఆ దిక్కుగా పోగా 
ఒక కొలను కనిపించింది. భీము డందులో 
స్నానం చేసి, తల్లికీ మిగిలినవారికీ కావలి 
సిన నీరు తీనుకుని తిరిగి వచ్చేసరికి, అందరూ 
గాఢనిిదలో ఉండటం కనిపించింది. 


దాహంతో 


క్‌ు 


ఇ జాత్యావాా న +, 


'"' ఇంత ఆపదలో కూడా వీళ్ళు ఇంత 
నిద పోతున్నారంటే ఎంతగా అలసి 
పోయారోగదా!” అనుకుని భీముడు, 
వాళ్ళను లేపటానికి మససొప్పక, వారు 
ఎప్పుడు లెస్తారా నీరిద్రామని వేచి 
కూర్చున్నాడు, 

అక్కడ వారణావతంలో పాండవు 
ఇల్లు కాలిన. సంగతి ఊరు 
ఊరంతా తెలిసింది. జనం పోగయారు, 
ఇంకా మంటలు అంతో అంతో మండుతూనే 
ఉన్నాయి. సొరంగం తవ్వినవాడు అఆ మంట 
లను ఆర్పేవాడిలాగా బూడిదను అటూ 


లుండిన 


ఇటూ తోస్తూ బిలద్వారాన్ని అతి నేర్పుగా 


న వాల్‌ సాటి లన 


న 


కప్పేశాడు. పురోచనుడి శవమూ, ఆటవిక 
స్తీ శవమూ, ఆమె అయిదుగురు కొడుకుల 
శవాలూ కాలి గుర్తించ రాకుండా ఉన్నాయి. 
కుంతితో సహా పాండవులూ, వారివెంట 
ఉన్న పురోచనుడూ అ ఇంట కాలి పోయా 
రని జనం అనుకున్నారు. 

ఈ వార్త హస్తినాపురం చేరింది. కుంతీ 
పాండవులు ఇంటితో సహా కాలి పోయారని 
వినగానే ధృతరాష్ట్రుడు గుండె లవిసి మూర్చ 
పోయాడు... విదురుడు కూడా నలుగురితో 
బాటు తాను కూడా దొంగ కన్నిరు కార్చాడు, 

అక్కడ పాండవులు అలిసి న్నిద 
పోతున్న వనంలో హిడింబు డనే రాక్షను 
డుండేవాడు. వాడిది నల్లగా, అతి బలిష్టంగా 
ఉండే దేహం, పనుపుపచ్చ కళ్ళు, భయం 
కరమైన అకారం, వేల్లాడే పెద్ద కడుపు, 
మొనతేలిన ఎ్మరని మీసాలు. వాడు నర 
భక్షకుడు. ఆకలి వహించుకుపోతూ 
హిడింబుడు ఆహారం కోసం అరణ్యమంతా 
తిరుగుతూ, ఒక మద్దిచెప్టెక్కాడు, దాని 
మీద కూర్చుని వాడు జుట్టు విదిలించు 
కుంటూ, బు్యుర గోక్కుంటూ, పెద్ద పెట్టున 
అవలిస్తూ, చుట్టూ చూస్తుండగా వాడికి 
దూరాన మరరిచెట్టు కింద పడుకుని కొందరు 
మనుషులు కనిపించారు. 


శరారయలానటళి చందమా మ కాయా 
5డీ 


క్‌ న న టల నా నా అభా త. ల స న న తా లా 
సంలు భి నర మం ను. 


క 
|| 


్‌ ము "స్వా జ. “క్యా క్యడా .మ్వ్యాత్రనిాఅతోాాండా. 
నా 


నుక. 1 న. 
42/1 ల! 1. || | || (1. | మ [2 [1 
1 న్‌ 


|| న [1 1 [న పైప 


న. 1 స్ష కట్ల! 
మ ళ్‌ || 


న్న్న స్జ, ॥॥| న్‌ గ 
. . న ట్‌ 


ఇ శు వాము న క వాజాటె 2 బవ! 


కట వ చాలా తళ ల ఇట్ట! నా యెలా. ఘా న్‌ కనా శా. వ్‌ నా 
జట శ వ త్‌ శ ౩ గ్ల ఫశ సిత సన సళ ' శ్ర హై. జ ట్‌ 
ణా ల. నాక ల జ్‌ ల్‌ ్లో జ్‌ గ ఖ్‌ | క్‌ శాలి శ్‌ క్క జ జ నా జా 
చ్‌ = చరం లలల లం! 


హిడింబుడు తన చెల్లెలైన హిడింబను 
పిలిచి, "'బెల్లీ, చాలా కాలానికి మనిషి 
మాంసం టొెరికింది. నువు వెల్లి, ఆమరరి 
చెట్టు కింద ఎంత మంది ఉంకే అంత 
మందినీ చంపి తీసుకురా. మనం కడుపు 
నిండా తిని నృత్యం చేద్దాం,” అన్నాడు. 

హిడింబ అలాగే నని బయలుదేరి, 
పాండవులున్న చోటికి వచ్చి, న్నిదపోతున్న 
_కుంతినీ, ధర్మరాజునూ, అర్జున నకుల 
సహదేవులనూ, వారికి కాపలా కాస్తున్న 
భీముఖ్జ చూసింది. హిడింబి కంటికి 
ఖీముడు ఎంతో నాజూకుగానూ, నవమన్మ 
ధుడుగానూ కనిపించాడు, ఆమెకు అతనిపై 
మోహం పుట్టుకొచ్చింది. ఆ మోహావేశంలో 
ఆమెకు అన్న చాలా దూరంగా ఉన్నట్టు 
తోచాడు, అ మనుషులను చంపేకన్న 
బతికి ఉండని స్త తాను ఆ నవమన్మధుడితో 
ఎంతోకాలం సుఖంగా ఉండవచ్చు నను 
కున్నది. హిడింబ, 


డా దవాదారాలొాదాదరొాలాలవాలాాలోోోం 
జా కా గ త ౪. క గ్‌ ల్‌ న్‌ క మ 1 న్‌ 
జ స శ ల శ 3 శో ల సడే డే వత్‌ చత ఖ 


కాలే వు. శమయ * గ క! జ్‌ న ఆక్‌ ఎత్తు. 
క్‌ మానే క నానా లు ణో న డా న్‌ నాయకా జ వ్‌ “న్య 


గ ననా ననా నిం. 
మ. మా ల్‌ న్‌ న ఖ్‌ 
ష్‌ వలపు. జ న. కో క్‌ న కన నం. 

యీ యడ యు యప తయ యట 


త ్యముట త ట్య తట తరి 
మ 


ఆమె అందమైన రూపం ధరించి చక్కని 
బట్టలు కట్టుకుని సిగ్గుతో కూడిన. చిరు 
నవ్వులను భీముడి మీద (ప్రసరింపబేస్తూ, 
దగ్గిరికి వచ్చి, '' మహానుభావా, నువ్వెవరు? 
మీదేదేశం? ఈ న్నిదపోయేవారెవరు? ఎంతో 
సుకుమారి లాగా ఉన్న ఈ ముసలావిడ 
ఎవరు? ఈ అరణ్యంలో నా అన్న హిడింబు 
డుంటాడని, అతను మహాబలుడైన రాక్షనసు 
డనీ, అమిత [కూరుడనీ తెలీదా? వీళ్ళు 
నిశ్చింతగా ఎలా న్నిదపోతున్నారు? మిమ్మ 
ల్పందరిని చంపి ఆహరంగా తెమ్మని మా 
అన్ను నన్ను పంపాడు. కాని ని అందం 
చూస్తుంటే నాలో మోహం పుట్టుకొచ్చి, 
మిమ్మల్ని చంప బుద్ధి కావటంలేదు. నా 
కోరిక తీర్చావంే, మీకు మా అన్న భయం 
లేకుండా మిమల్సి కామగమనం ద్వారా 
నురక్షత [పాంతానికి చేర్చుతాను. అక్కడ 
మన మిద్దరమూ _ సుఖంగా ఉండగలం, 
నా మాట కాదనకు,” అన్నది. 


కనను" 


తమకు ఆశయం ఇచ్చిన (బాహ్మణుడి 
కుటుంబ౦వారు ఎందు కేడుస్తున్నారో 
తెలుసుకుందామని కుంతీదేవి వచ్చినాక 
(బాహ్మణుడు దుఃఖంతో ఇలా పెద్దగా 
విలపించసాగాడు : 

“ ఈ [(పపంచంలో పెళ్ళాం, బిడ్డలతో 
సుఖంగా జీవించే మార్గం లేదుగద! ఈ 
దిక్కుమాలిన ఊరు వదిలిపోదామని నా 
భార్యతో ఎన్నడో అనా)ను. తాను అక్కడే 
పుట్టాననీ, అక్కడే 'పెరిగాననీ, తన కన్న 
వారికి దూరంగా పోలేనని అన్నది. వాళ్ళా, 
ఏ నాడో చనిపోయారు... ఈ ఊళ్ళొనా, 
బంధువన్న వాళ్ళు ఒక్కరూ లేరు, అయినా 
ఈ వూరు వదిలిపెట్టాము కాము ! అప్పుడే 
నామాట విన్నట్టయితే ఇప్పుడీ ఆపద వచ్చి 


(. స ాలగనకనొం, 


పడేది కాదు. ఇప్పుడు మనం వీం చేసే 
టట్టు? ఆ రాక్షసుడి వాత ఎవరిని 
వెయ్యను ? అంతకాలమూ నాకు అను 
కూలవతివిగా ఉండి, నా వల్ల సంతానం 


కన్న నిన్ను రాక్షసుడి ' పాటన పెట్లనా? 
శ క క్ష! 


లేక వంశాంకురంగా పుట్టి పెరుగుతున్న 
మన కొడుకును పంపనా? కన్యాదానం 
చెయ్యవలిసిన కూతురిని పంపనా? అందు 
చేత రాక్షసుడికి ఆహారంగా నేనే పోతాను. 
అంతకన్న మార్గం లేదు.” 

(బబాహ్మణుడి భార్య ఇందుకు ఒప్పుకో 
లేదు. తన భర చనిపోతే తనకూ, పిల్ల 
అకూ రక్షణ ఉండదనీ, . తాము లోకులకు 
లోకువై పోతామనీ, పిల్లల భవిష్యత్తు తీర్చి 


దిదే శ క్రిసామర్హ్యాలు తనకు లేవనీ, అందు 


12. బకానురవ 


చేత తానే రాక్షసుడికి ఆహారమవుతాననీ 
ఆమె అన్నది. ఆమె ఒక ఆశ కూడా కన 
బరిచింది. అదేమిటంకేు, తాను ఆహారంగా 
వెళ్ళితే, స్త్రీహత్యకు జంకి రాక్షనుడు 
తనను విడిచిపుచ్చ వచ్చునని ! 

ఈ మాట విని [(బాహ్మణుడు తన 
భార్యను కౌగలించుకున్నాడు. ఇద్దరూ పెద్ద 
పెట్టున విడవ నారంభించారు, 

వాళ్ళను చూసి కూతురు, "'మీ రిద్దరూ 
ఎందుకు వృథాగా ఏడుస్తారు? రాక్షసుడికి 
_ నన్ను ఆహారంగా పంపెయ్యండి. నే నెలాగూ 
ఎప్పటికైనా మీకు దూరంగా వెళ్లిదాన్నే 
గద! అందుచేత నన్ను పంపేస్తే మీకు 


బాలూ చందమామను 
వ్‌0 


శంటుటుటాటాటుటుటుటుటుట 
కలిగే నష్టమేమీ లేదు. పైపెచ్చు మీకు 
(ప్రమాదం తప్పిపోతుంది*” అన్నది, 
అప్పుడు అయిదేళ్ళ వయసుగల కుర 
వాడు చిన్నపుల్ల తీసుకుని, అటూ అటూ 
ఉత్సాహంగా తిరుగుతూ, వచ్చీరాని మాట 
అతో, ''ఆ రాక్షసుఖ్ణు నేను చంపేస్తానుగా! 
ఏడవకండి,” అన్నాడు. వాడి మాటలకు 


_ పెద్దవాళ్ళు అంత దుఃఖంలోనూ నవ్వారు. 


అదంతా వింటున్న కుంతి వారికి మరింత 
దగ్గిరగా వచ్చి (బాహ్మణుడితో, నః అయ్యా, 
మీ కిప్పుడు వచ్చిన ఆపద ఏమిటి? నాకు 
వివరంగా చెప్పినట్టయితే చెయ్యదగిన 
సహాయం చేస్తాను,” అన్నది. 

దానికి _బాహ్మణుడు కుంతితో, “అమ్మా, 
మీ మంచితనం కొద్దీ మీరలా అన్నారు గాని, 
మాకు వచ్చిన విపత్తు మానవమాతులు 
తీర్చేది కాదు. ఈ నగరానికి సమీపంలో 
బకు డనే నరభక్షకు డొక డున్నాడు. వాడు 
నరమాంసం తింటూ మదించి 
ఉన్నాడు. ఈ ఊరికి వాడు రక్షకుడుగా 
ఉంటున్నందుకు గాను, ఊరివాళ్ళు రోజు 
కొక ఇంటి వంతున ఆ రాక్షసుడికి ఇరవై 
బారువల అన్నమూ, రెండు ఎనుబోతులూ, 
ఒక మనిషినీ పంపాలి. ఎవరన్నా అలా 
చెయ్యని రోజున ఆ -రాక్షనుడు ఊరి మీద 


రోజూ 


శల తటకంటంట టంట 


టు లును నం నున్‌ 


పడి (పజను చెండుకు తింటాడు. ఈ దేశపు 
రాజు వ్మేతకీయగ్భహ మనేచోట ఉంటు 
న్నాడు. ఈ రాక్షసుడి బెడద నుంచి (పజలను 
కాపాడే [పయత్త్సమేదీ ఆయన చేయడు, 
ఆయన అసమక్టుడు, అసమర్థుడి పాలనలో 
ఉన్న మాకు రోజూ ఈ ఆపద ఉంటూనే 
ఉన్నది. ఇవాళ మా ఇంటి వంతు వచ్చింది. 
మాకే రాజ్మాశయం ఉండి, ధనవంతులమై 
ఉంకే ఎవడినన్నా మనిషిని కొని, వాణ్ణి 
రాక్షనుడికి ఆహారంగా పంపి ఉందుము, 
అందుచేత మనమూ కుటుంబానికి ఈ ఆపద 
తప్పదు. ఒకరిని విడిచి ఒకరం బతక 
లేము. నలుగురమూ ఒక్కసారే వెళ్లి 
ఆ రాక్షసుడికి ఆహారమవుతాం” అన్నాడు, 

కుంతి ఈ కథ అంతా విని, * అయ్యా, 
మేరు నిశ్చింతగా ఉండండి. ఇవాళ ఆ 
రాక్షసుడికి ఆహారంగా నా కొడుకును పంప్ప 
తాను. వాణ్ణి రాక్షసుడు చంపలేడు. వాడే 
ఆ రాక్షసుళ్ణి చంపెస్తాడు. వాడు చాలా 
బలవంతుడు. అదీగాక వాడి దగ్గిర మంత 
శక్తులున్నాయి, అందుకే పంపిస్తున్నాను 
గాని నిజంగా నా కొడుకును రాక్షనుడు 
తినాలని ఎంతమా[తమూ కాదు, ఎ తల్లి 
అయినా, నూరుగురు కొడుకు లున్నప్పటికీ, 
తన కొడుకును మృత్యుదెవతకు చేజేతులా 


చన చల్లన 
1 


అందుచేత మీరు ఈ 
సంగతి 


బలిచేస్తుందా ? 
ఏర్పాటుకు ఒప్పుకోండి. ఈ 
మా్మాతం ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకండి, 
వాడి గురువుగారికి తెలిసి, ఆయన వీలు 
లేదన్నాడంకేే, నాకొడుకు రాక్షసుణ్ణి చంపే 
అవకాశం కూడా పోతుంది,” అన్నది, 
కుంతి మాటలలో (బాహ్మణుడికి గురి 


కుదిరింది. ఆయనకు ఆపద తప్పిందన్న 
అనందమూ, కుంతి తనకు మహోపకారం 
చేసినందుకు కృతజ్ఞతా కూడా కలిగాయి, 
కుంతి భీముడితో సంగతంతా చెప్పింది, 
థీముడు తల్లి చేసిన ఏర్పాటుకు సమ్మ 
తించాడు. 


టిటో 


నలుగురు షపాండ 


ఇంతలో మిగిలిన 
వులూ భిక్ష తీసుకుని ఇంటికి తిరిగివచ్చారు, 
కఫీముడు మహా ఆనందంలో ఉండటం గమ 
నించి ధర్మరాజు కుంతిని రహస్యంగా, 
భీముడి ఆనందానికి కారణమేమిటని అడి 
గాడు, కుంతి అతనితో సంగతంతా చెప్పి, 


“ అన్నాళ్ళకు మనం. ఇల్లుగల [_బాహ్మణ 


కుటుంబానికి [ప్రత్యుపకారం చేసే అవకాశం 
దొరికింది” అన్నది. 

ఈ మాట విని ధర్మరాజు చాలా బాధ 
పడ్డాడు; తమ తల్లి తొందరపడిందను 
కున్నాడు, పాండవుల ఆశలన్సీ భవిష్యత్తు 
అంతా ఖీముడి భుజబలం మీదే ఆధారపడి 


ర న స ల ల్‌ క్‌ 


మత్‌ చనా చమన్‌. పన్‌. మన్‌. ముస. కత 


చందమావు 
వ్‌ 


ఇానా. శొనా ఇాఖా తథా 


టంట తంతంకలాట శి శంకంతంటాత 


ఉన్న సంగతి అతనికి తెలుసు. 
కౌరవులను జయించి తమ రాజ్యం తాము 
తీసుకోదలిస్తే. భీముడు లేకుండా ఎలా 
సాధ్యం? దుర్యోధనుడు కుృుటతో తమ 
నందరినీ అక్కయింట కాల్చి చంపటానికి 
యత్సించినప్పుడు అందరినీ ఆపద నుంచి 
తప్పించటం ఒక్క భీముడి వల్ల గనక 
అయింది గాని మరొకరి వల్ల సాధ్యమా? 

ధర్మరాజు ఈ ధరణిలో మాట్టాడుతూ 
ఉంమే కుంతీదేవి వ్యతిలేకించింది. అర్హు 
అను రక్షించటం ఉత్తమ క్షతియధర్మం. 
ఈ (బాహ్మణ కుటుంబానికి (పత్యుపకారం 
చెయ్యకపోతే అది మహాపాతకం,. భీముడికి 
వచ్చిన భయమేమీ లేదు. అతను ఎలాటి 
రాక్షసుడినైనా చంపగలడు. తాను చేసిన 
ఆలోచన ఇహానికీ, పరానికీ కూడా పనికి 
వచ్చేదని ఆమె అన్నది. ధర్మరాజు తల్లి 
అభిపాయంతో చివరకు ఏకీభవించక 
తప్పలేదు, 

ఆ రాతి గడిచి తెల్లవారగానే క్‌ ముడు 
ఇల్టుగల (బాహ్మణుడితో, “' అయ్యా, తెల్ల 
వార్లూ నాకు ని్నిిదలెదు. అకలి దహిస్తున్నుది. 
నాకు మంచి ఆహారం కడుపునిండా పెట్టించా 
రంకు రాక్షసుడితో ఉత్సాహంగా పోరాడ 


తాను,” అన్నాడు. _బాహ్మఖణుడు అతనికి 


ంటాటుటుటుటుటుటుటుటుట 


గ్‌ బ్నో వ ల గ్‌ / కం న | క్ష ట్‌ క య క్ష 
తిన్నంతగా భక [భోజూాంలూ పానియాలూ, 
కీ య! 
్తై లా అ జల నట్‌ వు. అాజ్యణజ్ల (మట్ట 2 
మ జ. “వళ కలు లంద అ దుం 
ది క్‌ 
శ 4 ఇట్‌ 


మక బ్య మట్‌ ఇ ఇ స్‌ మ్‌ క అబ్బ బ్య క క్ష 

దున్నలను కట్ట, బంట నిండా అన్నపు 
ట్య వ్వ ఇం స శా ఇట్‌ ఫ్‌ ట్‌ ల్‌ ట్ర | క! క 

రాసులు పోసుకుని, సగరానిరకి దమ్‌ ణంగా 


క 3 న మ 7 ా. జ వ ఇ వో స్‌ గ 
వెళ్ళి, కంచి “క 5 త ల్‌. ల) (విడ్త్‌ వ య పంక అ వ్ర 


ఇ జఖ ఇట చ నే నే వా గా కా ఖీ 
యమునానది చటం (లో కశ అ లో [జో జప క కం 
ఓక్‌ 


జీ ణి లీ ఇటీ ఖా స్‌ అలట్లో ఖీ ( యం! ఇాన్లా్సా. స 
ట్ర్‌గీది అలం! ౧౮ క కంల [మ 2. 5 ఎస ఈ ఓల 
[| ఫీ భా లై 
లో ష్‌ జే బాట్‌ ష్‌ త్యా ప్‌ లా 
న చ కై హయ ఈ వ. ఇక్‌ రదేలుం ల ప ఆ ల్‌. 
(కక్‌ 
న షాక్‌ క లీ ఒక్నత్‌ కానా ౯ తింటూ 
'౦డిల క్‌ ౧ హ్‌ ఈ ఆ ఆపనీలు 
న్‌ వం! 


పడి పరిగెతుకుంటూ వచ్చి, తనకోసం 


అవాణే' త్‌ 
క్ష జ్యో త శ్‌ తా ఒర్‌ ఇ క్యా 
ఏికచ్యకపురం వాళు) లుం ౦ ౧ ఆడా) 4) 
ళు జా 
శ కల సం న్న ఇ తల ఇట్‌ త్‌ సక అజాక్ష ష్య కూ ఖా 
ఫీముడు. పెద్‌ పెద ముదలు చెసి గ 
౬! ౬2 


లు ముడు బకుడి కేసి చూసి ఒక నవు? 


నవ్వి తిరిగి యథాాపకారం తన తిండి 
నిమగ్నుడయాడు. బకుడు పెద పెడబొబ్బ 
స! గవ్‌కా 


= అట టీ బని అ అ న 
లుకు భీముణ్ణి చం పవాడథలే కె జ నా ల ఈ 
కై ౯ జాల కీల 


ఎత్తి భీముడి మీదికి వచ్చాడు. దానికి 
కూడా ఖీముడు చలించక, బండిలోని 


జ్‌ 


ల్‌ో 


గ 


లకీ ఇ | 


] 


'- కూడా ఆ మనుష్యమాతుడు చలించక 
పోవటం చూసి బకుడు భీముడి వీపును 
తన రెండు చేతులతోనూ చరిచాడు. దాన్ని 
కూడా భీముడు లక్ష్యపెట్టక, తిండి పూర్తి 
చేసి, వెళ్లి నదిలో చేతులూ, కాళ్ళూ కడు 


క్కాంటున్నాడు. బకుడు ఆ(గహావేశంతో 
ఒక చెట్టు పీకి భీముడి కేసి విసిరాడు. 
ఖీముడు కడుపునిండా నీరుతాగి బకుడితో 
యుద్దానికి సన్నద్ధుడై వచ్చాడు. బకుడు 
విసిరిన చెట్టు భీముడి చేతిలోనే ఉన్నది. 
వాడు మరో చెట్టు పీకి విసిరేసరికి భీముడు 
తన చేతిలో ఉన్న చెట్టును దానికి అడ్డం 
పెట్టి ఆపాడు. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ 


చందమావు 
వ్‌తీ 


రాచ వాహ నాచన వారక 


కాలో 


టాం 


నం. 


నా 
స్‌! 


ఎపము . ఎక్కు 


అయిపోయే దాకా అద్దరూ ఈ విధంగా 
చెట్లతో యుద్ధం చేసుకున్నారు. 

తరవాత బకాసురుడు తన చేతులతో 
భీముణ్ణి పట్టుకున్నాడు. ఇద్దరూ మల్ల 
యుద్ధం చేస్తూ ఒకరినొకరు విసిరివేశారు, 


' జరజరా ఈడ్చారు. చివరకు భీముడు 


బకాసురుళ్ణి పడదోసి, మీద ఎక్కి కూర్చుని, 
భూమికి అదిమి పట్టి, మో కాళ్ళతోనూ, 
చేతులతోనూ కుమ్ముతూ, మెడా, నడుమూ, 
వీపూ విరగ బొడిచాడు. బకానురుడు 
భయంకరంగా నెత్తురు కక్కుతూ చచ్చాడు. 

వాడు పెట్టిన చావుకేక విని వాడి 
బంధువులు వచ్చారు. భీముడు వాళ్ళను 
చూసి, '' ఇకముందు మీలో ఎవరన్నా 
తిండి కోసం మనుషులను చంపారంక్షే, 
వాళ్ళకు కూడా ఈ బకుడికి పట్టిన గతే 
పట్టుతుంది, జాగ త్త!” అని హెచ్చ 
రించాడు. వాళ్ళు వణికిపోతూ తమ తమ 
చోట్లకు వెళ్ళిపోయారు. 

భీముడు బకుడి శవాన్ని ఈడ్చుకు వచ్చి 
నగరద్వారం దగ్గిర పెట్టి, నదిలో స్నానం 
చేసి, ఇంటికి తిరిగి వెళ్ళిపోయి, జరిగిన 
సంగతి ధర్మరాజుకు తెలిపాడు. 

బరకుడి శవం ఊరివారి కంట పడింది. 
రాక్షనుడు చచ్చాడన్న వార్త ఊరంతా 


శాంటా వలలు టం టంటంాథంథలాట 


జ వే 
|. కై య. 
+ న. 1 
| ఖీ ట్‌. లీ 
| | 'జయె | క 
ల వస. ఫ్‌ 1 . సె 
| 18 కే క ౪ 


తత్తుటయే కీల తు! 


మ యా న టా 
- జో వా క క......2ను.....1కకాకుతల ంనా-అణతన తా? 


నే వ (శే శో . 
జంటకు టం న వనన డా ప్‌ జ 


. | మం. | 
లే (శష్షస్లో హం న ఫా వ్‌ న =. న్‌్‌ ఖ్‌ ల. 
ఆ! యన సన నమ క గ్త్‌ వీ సు కే జ 
క్ష వ లజ క 


ఇచి యాను 3 వగభాగసిల త నాకా 
మ న న 


పొక్కింది. వాళ్ణి చంపనదెవరో (పజలకు 
తెలియదు, కాని ఆ పుణ్యాత్ముణ్తి తెగ 
మెచ్చుకుని, తమ అష్టదేవతలకు దణ్ఞాలు 
పెట్టుకున్నారు, బకుడు చచ్చిననాడు వంతు 
(బాహ్మణుడి ఇంటిదని తెలియగానే 
అందరూ (బాహ్మణుడి పద్దకు వెళ్లి, బకుఖ్లి 
ఎవరు చంపారని అడిగారు, 

తన ఇంట తలదాచుకునేవారిని గురించి 
బయట పెట్టటానికి వీలులేని . కారణంచేత 
(బాహ్మణుడు నగర పొరులతో, "నిన్న 
మా ఇంటి వంతు వచ్చింది. నేను పుక్షైుడు 
విచారంలో ముణిగి ఉండగా ఒక యోగ 


సిద్దుడు వచ్చి, సంగతి విని రాక్షసుడికి 
ఆహారం తాను తీసుకుపోతాననీ, తనను 
రాక్షను డేమీ చేయలేడనీ అన్నాడు, మరి 
రాక్షసుడు చచ్చాడంటే ఆ మహాత్ముడే ఆ 
పుణ్యం కట్టుకుని ఉండాలి,” అన్నాడు. 

ఊరి [ప్రజలు పరమానందంతో (_బాహ్మ 
ణోత్సవం చేశారు. కుంతీ, పాండవులూ 


పటటా టంట టాటాను జంటల 


మేమి యుటా 


లీ 


కూడా ఆ వేడుక చూశారు. వాళ్ళు ఆ 
(బాహ్మణుడి అంటనే, అలాగే అజ్ఞాత 
జీవితం గడుపుతూ వచ్చారు. వారు మధు 
కరంతోనే జీవించారు, 

ఇలా ఉండగా షాండవు లుంటున్న 
(బాహ్మణ గృహానికి ఒక దేశ సంచారి 


అయిన (బాహ్మణుడు అతిథిగా వచ్చి, 
గృహస్థు అచ్చిన ఆతిథ్యం స్వీకరించి, 


తాను తిరిగిన దేశాలను గురించి, అక్కడి 
రాజులను గురించీ అనెక వార్తలు సరదాగా 
చెప్పుకు పోయాడు. అతను ఒక సంద 


రృంలో, పాంచాలదేశపు రాజైన (దుపదుణ్ణి 


గురించీ, ఆయనకు శిఖండీ, ధృష్టద్యు 
మ్నుడూ, (దౌపదీ పుట్టటం గురించీ, (ద్రౌపదీ 
స్వయంవరానికి జరిగిన ఏర్పాట్లను గురించీ 
కుప్తంగా చెప్పాడు. అప్పుడు కుంతీదేవి, 
పాండవులూ కూడా ఆ వృత్తాంతాలను 
వివరంగా వినగోరారు. అందుచేత (బాహ్మ 
మయడు ఇలా చెప్పసాగాడు క్‌ 


సంతానాపేక్షతో ముని ఆ|శమాల 
చుట్టూ. తిరిగిన (దుపదుడు ఒక కొడు 


కునూ, ఒక కూతురినీ కోరాడు. కొడు 
కెందుకం కే, (దోణుజ్ణి చంపటానికి; 


దూతురు అర్జునుడికి భార్య కాగలందులకు, 
ఈ కోరికతో ఆయన వివిధ ఇృశమాలు 
తిరుగుతూ గంగా యమునా సంగమం వద 
గల ఒక ఆ(శమాన్ని చేరాడు. అక్కడ 
యాజుడూ,  ఉపయాజుడూ అనే అద్దరు 
అన్నదమ్ములు, కాశ్యపగో[త౦ వాళ్ళు, 
రోజల్లా వేదపారాయణం చేస్తూ, నూర్యా 
రాధన జరుపుతూ ఉంటున్నారు. వారిలో 
తమ్ముడైన ఉపయాజుడే ఎక్కువ తపో 
(దుపదుడికి కని 
[దుపదుడు ఆయన 


బల సనసంపను డుగా 


పించాడు. అందుచేత 


జే / / || ,! | | [క్వ || గగ 


|| | ॥ | 


గస! 
| ./ కే 


దగ్గిర చేరి ఎంతో భక్తిశద్ధలతో సేవలు 
చేయసాగాడు. 
ఒకనాడు దుపదుడు ఏకాంతంలో ఉప 
యాజుడికి కాళ్ళు పట్టుతూ, '' మునీశ్వరా, 
(దోణుడు నాకు తీరని అవమానం చేశాడు, 
నేనుగాని, మరో రాజుగాని' ఆయనను చంపే 
శక్థిగలవాళ్ళం కాము. ఆ (దోణాచార్యుణ్ణి 
చంపగల కుమారుడు నాకు కలిగేటట్టుగా 
తమరు అను[గహిఎచే పక్షంలో తమకు 
అసంఖ్యాకంగా గోవులనూ, తాము కోరే 
ఇతర వస్తువులనూ ఇవ్వగలను,” అన్నాడు, 
దానికి ఉపయాజుడు, "నా కిలాటి కోరిక 
లేమీలేవు. అదీగాక నెను ఇటువంటి పను 
లకు సహాయంచెయ్యను,”' అని ఆ _(పసంగం 
అంతటితో కట్టి పెస్తేశాడు. 


13, (దుపదుడి నంతానం 


అయినా [దుపదుడు నిళొశచెందక ఉప 
యాజుళ్జి మరింత (శద్దగా సెవించసాగాడు. 
ఒక ఏడాది గడిచింది. ఒకనాడు ఉపయా 
జుడు [దుపదుడితో, "' రాజా, నాకు అంతు 
లేని సేవలు చేస్తున్నావు. కాని నీ కోరిక 
అనుచితమెనది, అందుచేత అది నెరవేర 
టానికి నేను సహాయపడను, అయినా ఒక 
ఉపాయం చెబుతాను. నువు నా అన్న 
అయిన యాజుళ్ణి ఆ(శయించు. అతన్ని 
మెప్పించు, అంతులేని గోవులను ఇస్తానని 
ఆశపెట్టు, ఆతను నీ కోరిక తీర్చవచ్చు. 
అతను మొదటినుంచీ కొంచెం ఆశాపరుడు. 
ఒకసారి హా రాలిన పండు 


క్‌? వజ జు ఇ న. 


నా ఇ కై ణ్‌ జ జ్‌ 
య! గ్‌ డ్‌ (| అ వ తా జ న తం వా! క్‌ జీ 
మ్‌ లా జు ఇ శ్‌ | న! క్యు ణః తాన 
ల! జ / య ఇ శ 
త్తే ళో ళీ జ్‌ తో జ్‌ 


ం. శృచీ, ఆపేలి పటన విచక్షణ 
_ లేకుండా జిహ్వకు రుచి అయినదెల్లా తినే 
..వాడు” అన్నాడు, 


ఉపయాజుడీ మాట చెప్పగానే దుప 


చుడు యాజుడి ఇశమానికి వెళ్లి ఆయనకు 
నమస్కారం చేసి, ఎనఖైవేల గోవులను 
కానుకగా సమర్పించి, 


తన కోరిక తెలు 
పుకున్నాడు. 

యాజు డిందుకు సమ్మతించాడు, 
ఆయన ఉపయాజుణ్ణి తనకు సహాయం 
ఉంచుకుని, అవసరమైన సంభారాలన్నీ 
సేకరించి, పుత్రకామేష్టి _పారంభించాడు. 
ఆయన హోమం చేసి, అనంతరం హవిన్సు 
చేతిలోకి తీనుకుని, (దుపదుడి భార్య అయిన 
కోకిలాదేవిని పిలిచి, "ఈ హవిన్సు పుచ్చుకో. 
నీ గర్భాన ఒక కొడుకూ, కూతురూ జన్మి 
సారు” అన్నాడు, 

అప్పుడు కోకిలాదేవి, "అయ్యా, అశుచిగా 
ఉన్నాను. కొంచెం ఆగండి, స్నానం చేసి 
వస్తాను,” అన్నది. 

"* నేనూ, నా తమ్ముడూ కలిసి తయారు 
చేసిన హవిస్సు ని కోరిక తీర్చక పోతుందా? 
వస్తేరా, లేకపోతే మానెయ్యి,” అంటూ 
యాజుడు కు అగ్నిలో వేశాడు. 


ణో షా 
అనాలా 


జా తె సాజ్‌ అ ఓ కో 
ఫ్‌ ణా | ఖ్‌ న్‌ ( (1 | ల జే స్‌ ఇటలి 
క టేన్‌. క్ష + 


ఆ అగ్పికుండంలో నుంచి ఒక యోధుడు 
ఒక చేత కత్తి, ఒక చేత విల్లూ ధరించి, 
నెత్తిన మణిమయమైన కిరీటంతో సహా, 
రథారూఢుడై వెలువడి, సింహనాదం చేస్తూ 
ఎటో వెళ్ళిపోయాడు, 

తరవాత ఆ ర కం నుంచే ఒక 
స్త్రి పుట్టింది. ఈ విధంగా 
[(దుపదుడు ఒక -కొడుకునూ, కూతురినీ 


తేజస్విని అయిన స్తీ 


పొందినవాడయాడు. పొాంచాలు లందరూ. 


పరమానంద భరితులయారు. 

ఇంతలో కోకిలాదేవి స్నానం చేసి వచ్చి, 
అగ్నికుండంలో పుట్టిన బిడ్డలిద్దరికి తాను 
తల్లి అయేటట్టుగా యాజుడి వద్దా, ఉప 
యాజుడి వద్దా వరం పొందింది. 

(బాహ్మణులు (దుపదుడి కొడుకుకు 
ధృష్టద్యుమ్నుడు అని, కుమార్తె నల్లనిది 
కావటంచేత కృష్ణ అనీ పేర్లు పెట్టారు. 
[దుపదుడు యాజుడికి అంతులేని గోవు 
లనూ, [బాహ్మణులకు అంతులేని ధనాన్నీ 
ఇచ్చి, కాంపిల్యనగరానికి తిరిగి వచ్చాడు. 

కొంతకాలమయాక (దుపదుడు ధృష్ట 
ద్యుమ్నుణ్ఞి (దోణుడి వద్ద అస్త్రవిద్యా 
భ్యాసం కోసం పంపాడు. విద్య నేర్చ 
నంకే తనకు అపకీర్తి వస్తుందని (దోణుడు 


(దుపదుడి కూతురు [దౌపది వివాహ 
ఆమెను అర్జునుడి 
కిచ్చి చేద్దామని మొదటి నుంచి (దుపదుడి 
ఉద్దేశం, అయికే పాండవులు లక్కఇంట 


యోగ్యురాలయింది. 


కాలిపోయారని వార్త తెలిసింది. (దుప 
దుడు హతాశుడై తన బంధుమి[_తత మంతి 
పురోహితులను సమావేశపరిచి కర్తవ్యం 
గురించి వారి సలహా అడిగాడు. 

ఇ 3డు (దుపదుడికి ఆపు డైన పురో 
హితీ డొకడు, '' మహారాజా, పాండవులకు 
ఆపాయం జరిగిందని తోచదు. అనక నకు 
నాలను బట్టి వారు సుఖంగానే ఉన్నట్టు 


అ క్యురవాడికి విలువిద్యలన్ని నేర్పాడు. కనబడుతుంది. నీ కెందుకు? నువు 
అంాలాలాంలాంాలల చందృమామ ౩23౫౫ ఫాను 


స్వయంవరం [(పకటించు, వారు తప్పక 


వస్తారు. రాజకన్యలకు స్వయంవరం పరి 
పాటే గదా!” అన్నాడు. 
మూడున్న్నరమాసాల అవతల స్వయం 
వరానికి ముహూర్తం విర్పాటయింది. ఎక్కు 
పెట్టటానికి ఒకం౦తట సాధ్యంకాని విల్లు 
ఒకటి సిద్ధం చేయబడింది. ఒకచోట; 
ఆకాశాన తిరిగే బంగారు మత్సయం(తం 


అమర బడింది. 
ఏకచ(కవు రంలో కుంతీ పాండవు 


లుంటున్న (బాహ్మణుడి ఇంటికి అతిథిగా 
వచ్చిన .[బాహ్మణుడీ వివరాలన్ని చెప్పి, 
“' ఎక్కడెక్కడి రాజులూ తహ స్వయం 


వన నొక నె నా టం శాల టోెకు రాం 
టంట 


అ చతథక్టూంను 


వరానికై కాంపిల్యనగరానికి పోతున్నారు,” 


అని ముగించాడు, 
తమ గురువైన (దోణాచార్యుణ్ణి చంపే 
వాడొకడు పుట్టాడని విని పాండవులు విచా 


' రించారు, కాని కానున్నది అయేతీరు 
తుందనుకుని సమాధానపడ్డారు. 


వారికి 
కూడా (దౌపదీ స్వయంవరానికి వెళ్ళాలని 
ఉన్నది. ఈ సంగతి (గ్రహించి కుంతీదేవి 
ధర్మరాజుతో, 


“నాయనా మనం చాలా 


_ శాలంగా ఈ వకచకపురంలో ఉంటున్నాం, 


ఇంక కొన్నాళ్ళుపోతే మన కిక్కడ ఛఖిక్ష 


' దొరకదేమో కూడానూ! మనం పాంచాల 


దేశం పోదామా ఏం? అది సుఖిక్షమైన 
దేశమట, కాంపిల్యనగరం మహా అందంగా 
ఉంటుందట, రాజైన ,దుపదుడికి_(బాహ్మణు 
లంకే ఎంతో అభిమానం అవి అందరూ 
అంటున్నారు, * అన్నది. 

ధర్మరాజు తన తమ్ములతో కూడా 
సంప్రతించి తల్లి ఆలోచనకు అందరినీ 
ఒప్పించాడు. వాళ్ళు అల్లు గల _బాహ్మణు 
డితో తాము వెళ్ళిపోతున్నట్టు చెప్పి, ఏక 
చ[కపురం నుంచి బయలుదేరారు. 

వాళ్ళు ర్మాతీ పగలూ కూడా (ప్రయాణం 
చేస్తూ ఒకనాడు, అర్హరాతివేళకు గంగానదీ 
తీరాన ఉన్న సోమ్మశవం అనె తీర్ధాన్ని 


క క 


పా 


చేరుకున్నారు. చీకటిగా ఉన్నది, అందరి 
కన్న ముందు అర్జునుడు ఒక కొరవి పట్టు 
కుని నడుస్తున్నాడు, గంగలో స్నానం 
చేయ సంకల్పించి వాళ్ళు నదిని చేర 
వస్తుండగా, ఆ సమయంలో గంగలో తన 
భార్యలతో జల్మకీడలాడుతున్న అంగార పక్డు 
డనే గంధర్వుడు మనుషుల అఆలికిడి విని, 
“' ఎవరా వచ్చేది? దూరంగా పొండి. 
ఈ చుట్టుపక్కల ఉన్న వనమంతా నాది. 
నేను అంగారపర్డ్జు డనే గంధర్వుణ్ణ. ఇది 
యక్ష రాక్షస గంధర్వులు సంచరించే వేళ, 
మనుషులు సంచరించరాదు,” అన్నాడు, 

ఆ మాట విని అర్జునుడు, “| దుర్మా 
ర్గుడా, హిమాలయ్మపాంతమూ, గంగానదీ 
ఒకరి సొత్తు ఎలా అవుతాయి? అవి అందరి 
వీనూ. గంగను చూసినప్పుడు, అర్ధరాతి 
అయేది, భోజనానంతరమయేది, విధిగా 
స్పానం చెయ్యాలి. అందుచేత మేము 
నదిలో స్పానం చెయ్యకుండా ముందుకు 
పోము,” అన్నాడు, 

అంగార పర్జుడికి కోపం వచ్చి బాణాలు 
వెయ్యసాగాడు, అర్జునుడు తన చేతిలో 
ఉన్ని కొరవితో అ బాణాలను అడ్డుతూ, 

'' ఒరే గంధర్వుడా, మమ్మల్ని నీ నీ ముష్టి 
బాణాలతో బెదిరించటానికి మే మెవరమను 


చ న నర నార న ననా 


తతా. 


అటుల చం ద మా ను తరహా ంటాళంట 


కుంటున్నావు? నీ మాయలేవీ మా ముందు 
సాగవు,” అంటూ ఆగ్నేయాస్త్రం మం(తించి 
(పయోగించాడు. దానితో గంధర్వుడి రథం 
మండి బూడిద ఆయిపోయుంది. గంధ 
ర్వుడు కింద పడి మూర్చపోయాడు. 

ఈ సమయంలో గంధర్వుడి భార్య 
కుంఖనసి ధర్మరాజును . ఆ(శయించిి, 
తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నది. 
ధర్మరాజు అర్జునుడితో, “ ఈమె మనని 
శరణుజొచ్చి పతిభిక్ష కోరుతున్నది. అందు 
చేత నువు గంధర్వుణ్జి చంపకు,” అన్నాడు, 

అన్న మాట విని అర్జునుడు గంధర్వుణ్ణి 
(పాణాలతో వదిలేశాడు. 


| రో [111% 


| [| &ీ 


| 
| 


జల 


టో 


గంధర్వుడు అర్జునుడితో, "నీతో ఓడి 
పోయాను గనక నేను అంగారపర్డు డనే 
పేరు వదిలేస్తాను. నువు తగలబెట్టిన రథా 
నికి బదులు మరొక చిితరథం సృష్టించు 
కుని, చితరథు డనే పేరు పెట్టుకుంటాను. 
మహావీరుడివైన నీకు చాక్తుషి అనే విద్యను 
ఇస్తాను. దాని సహాయంతో నీకు మూడు 
లోకాలలో ఎక్కడ విది జరిగేదీ కని 
పిస్తుంది. ఈ విద్య మా వద్ద ఉండటం 
చేతనే దేవతలు సైతం మమ్మల్ని ఏమీ 
చేయలేకుండా ఉన్నారు. చాక్షుషితో బాటు 
+ నీకు కొన్ని దివ్యాశ్వాలను కూడా ఇస్తాను. 
మీ అన్నదమ్ములు ఒక్కొక్కరికీ ఒక్కొక్క 
పంద అశ్వాలనిస్తాను,” అన్నాడు, 

దానికి అర్జునుడు, "ఎంత సన్నిహితుడి 
వద్ద నుంచి అయినా నేను ఏమీ తీను 
కోను,” అన్నాడు. 

'' అలా అయితే నాకు వఏీదన్నా ఇచ్చి, 
దాన్‌కి బదులుగా నానుంచి బహుమానం 
పుచ్చుకో,” అన్నాడు గంధర్వుడు. 

గంధర్వుడికి ఆగ్నేయాస్త్రం ఇచ్చి, అతని 
నుంచి అశ్వాలను పుచ్చుకోవటానిక అర్జు 
నుడు సమ్మతించాడు. 

గంధర్వుడు అతనితో, ''మీరు క్షి 
యులు. అందుచేత మీరు తగిన వురోహి 


తుళ్ణు విర్చాటు చేనుకుని, అతని సలహా 
(ప్రకారం నడుచుకుంకే తప్పో మీకు 
శుభాలు చేకూరవు,” అన్నాడు. 

అర్జునుడు అతనికి ఆగయా) 
సమంతకంగా ఉపదేశించి, "' పన్తుతం 
నీ గ్యురాలు నీ వద్దనే ఉండనీ. అవసరం 
వచ్చినప్పుడు తెప్పించుకుంటాను,” అని 
చెప్పి, అతని వద్ద సెలవు తీసుకున్నాడు. 
పాండవులూ, కుంతీ తమ [(పయాఖం 
కొనసాగించారు. 

పాండవులు గంగాతీరం నుంచి బయలు 
దేరి. ఉత్కోచతీర్థానికి చేరుకున్నారు. 


టంట టాుటంటుటాుటుటుటులులుటులులటుటుటి 


న పాండవులు ఆయనకు నమస్కారం 
చేసి తమకు పురోహితుడుగా ఉండమని 
_'పార్టించారు. ధౌమ్యుడు పాండవుల _పజ్ఞా, 
పర్మాకమమూ, బలమూ, ఉత్పాహమూ 
గురించి సరిగా (గహించి, తన పౌరోహిత్యానికి 
వారు అర్హులని భావించి, వారికి అతిథి 
మర్యాదలు చేసి, వారి కోరిక తీర్చటానికి 
తన సమ్మతి తెలిపాడు. ఆయన తమకు 
పురోహితుడుగా ఉండటానికి ఒప్పుకోగానే 
పాండవులు భూమ౦డలాని కంతకూ 
తామే రాజులయినంత గా అనందొత్సాహంతో 
పొంగిపోయారు, 


అదే సమయంలో కొందరు [దౌపదీ 
స్వయంవరం చూడటానికి కాంపిల్యనగ 
రానికిషోతగే ధౌమ్యు డుండజే ఆృశమానికి 
వచ్చారు. వారిని చూసి పాండవులు, తాము 
కూడా తల్లిని, ధౌమ్యుణ్ణు వెంట పెట్టుకుని 
(దౌపదీ స్వయంవరోత్సవాన్ని చూసి ఆనం 
దించాలన్న కోరిక వెలిబుచ్చారు, 


(బాహ్మణ వేషాలు ధరించి ఉన్న 
పాండవులను చూసి ఆ (బాహ్మణులు, 
'' మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి! 
పోతున్నారు?” అని అడిగారు. 

“'మేము ఏక చ్మకపురం నుంచి కాంపిల్య 
నగరానికి తకయాణమై వెళుతున్నాం,” 
అన్నాడు ధర్మరాజు, 

''“మేమూ అక్కడికే పోతున్నాం. 
అక్కడ (దుపదుడి కుమార్తెకు స్వయం 
పరం జరుగుతున్నది. అమె చాలా చక్కని 
దట. స్వయంవరానికి ఎందరో రాజుల 
పస్తున్నారట, అది చూడ వచ్చే (బాహ్మణు 
అకు ఆ మహారాజు గోదానమూ, సువర్ణ 
దానమూ, అన్నదానమూ చేస్తున్నాడు. 
పెళ్ళి వేడుక చూసి మళ్ళీ తిరిగి పస్తాం,"' 
అన్నారు (బబాహ్మణులు. 

పాండవులూ, కుంతీ కూడా వారి వెంట 
దక్షిణ పాంచాలంలోని కాంపిల్యనగరానికి 
బయలుదేరారు, 


తాతల నత (టంక్రైం ) ఉలి! 1970 కంకర. 0. లేశ. 4854 


యా పదీస్తయంవరం గురించి వివి ఆవేశ 
శాల రాజామి కాంపిళ్యా నగరాని4 
వచ్చారు. వారిక వేరు వేరు (పబేశాలలో 
ఏడుడదులు విర్పాటయాయి.. పాండవులు 
న! కుమ్మురి అంట ఐసచేస్క్‌ మాధుకరం 
తెచ్చుకుని తింటూ వచ్చారు. 

[దుపదుడు కూడా ఉస కమా గను 
అర్జునుడ కచ్చి చెయ్యాలన్న కోంళను పవ 
గ తెలుపక్క, ఎక్కు పటాని! అసాధ్య ఆ 
మెన్‌ విల్లాళటి విచ్చాటుచేసి ఆకాళంలో 


అమర్చిన మళ్చ్వయంతాన్ని ఆ నిందిదో- 


కైన వాడక తస కుమౌ ర్త నిచ్చి పెళ్లి చేసా 
నని చాటింపు వేశాడు, 

ఈ చాటింప్పు విస్‌ కక్టుడూ, ధృతరాష్ట్ర 
కొడుకులూ ఇంకా ఆశచనేశమంవ్‌ రాజులూ, 


న్వుయుంవర చేడుకలు చూసే ఉద్రేశంతో 
ఆ వేళముంద్‌ బుమలూ వచ్చి, (దుపదుడి 
స్వాగతమూ, అతిఖట్యమూ స్వీకరించారు. 
న గకానక ఈకాన్యదిక్కు గా స్వాయంచడద 
మంటపం. నిర్మించ చక్కగా జఅంండేరిం 
ఆందడూ కూర్చోవటానికి వీలుగా 
మంచెలు అమన్చారు,. అక్కడికి కతి 
యులూ (బాహ్మణులూ వచ్చి, తమకు 
ఆనువైన స్థానాలలో కూర్చున్నారు. |బాహ్మ 
బులతో కలిసి కూర్చున్న పాంచపులు 


వారం 


(దువదుత వైళ వాన్ని చూసి చంతో సంతో 


పించారు. అతిధులకు చాలారోజులిపాటు 
నృృత్యగాన వినోదాలతో శాలక్షేవం జరిగింది, 

చివరి రొజున [దౌవది మంగళస్నానం 
చేసి సక్వాభరణాలూ భరించి, మంచి 


జ 


క క 


బష్టులు కట్టుకుణ, చేత ఐంగాడుపుష్పాల 
మాం ధరించి స్వయంవర మంటపం 
మధ్యకు వచ్చింది. [దువదుడి వురోహితురైన 
సోమకుడు ఆంతకుముందే ఆగ్ని చుట్టూ 
దర్భలు పరివి, ఆగ్ని హ్మోతం చేసి చౌవదిని 
దీవించాడు. (ద్రౌపది రాగానే మంగళ 
వాద్యాలు మోగాయి; 

అప్పుడు ధృష్టద్యుమ్నుడు మండపం 
మధ్యకు పచ్చి; వావ్యాలణను అపంచి, 
చుట్టూ కూర్చుని ఉన్న రాజాలకు వింటినీ, 
అయిచు వాబూలనూ, పెన ఆముర్చిన 
మత్వయంధతాన్ని చూపి, '' ఈ ఆయిదు 
వాణాబనూ ఈ వంటికి ఎక్కుపెట్టి ఆ 


క క కన గ క క క క నక్క! 


మతృ్యయరకాన్ని కొట్టినవానిన్‌ మౌ చెల్లలు 


పెళ్ళాతుశుంది. కనుక మీలో విలువిద్యా 
పావిణఖ్యాం గలవారు వచ్చి శక్తి కొత్డీ 
(వయుత్నించండది” అన్నాడు. తరవాత 
అతను (దొపదిక్‌ వేరువేరు రాజులను చూవి, 


'_ వారిపేళ్ణు చెప్పి, పరచయం చేశాడు. వారిలో 


మర్యోథధనాదులతో కూటు శల్యుడూ, రా 
తుంచూ, శకువి, అక్యక్టా మా, అకూరుడూ 
సాంబుడూ, (వద్యు మ్ను డా కృుడూ, 
కృతవక్మా, అనిరుక్టుడూూ నుశర్యా, ఇకు 
పాలుడూ, చ్యెకాంగదుడూూ భగదత్తుడూూ 
పౌర్మడకవానుదేవుడూ మొదలైనవారు 
ఆ నేకులున్నారు. 

మన్మధుడి ఆరవేబాణం లాగా ఊన్న 
[(దొపదిని వచ్చినేవారంతా తదేక శనృష్టతో 
చూన్తూ ఉండదిపోయూరు. కృష్ణుడు (కాహ్మ 
బుం మధ్యనున్న పాండవుంను గుర్తించి 
బఅరాముడకి చెప్పాడు, 

మత్స్యయళణ్మకాన్న కస్ట వపయత్నం 
అదంకధమయింద్‌. ఒక్కొక్క రాజకుమా 
కుజే వాన్చి, వింటిని ఎక్కు పెట్టటం కూడా 
సాధ్యం కాక్క ఆపమానంతో  అవతభచికి 
వెళ్ళిపోసాగాతు.. అనేకమందికి శృంగభంగ 
వేపయాతో క్‌ముయు వచ్చ మ్‌స్షు ఎక్కు పెక్టి 
బౌవాన్ని నంధింిచసాగాడు. (దౌవదిని నిశ్చ 


అ అఖిల లల చందమా వు శాల 


పెద్ద గా 


| (౯ 
| 


యంగా అతనే గెల్బుకుంటొడని అందరూ 
అనుకున్నాడు. భ్యవాజాలు కర్డుడి స్మోతాలు, 
ఆరంభించారు. అది పిన వొవది, "' వేను 
సూతుడి కొడుకుసు వరింపను” అని 
అందళికీ వీన్‌ప్‌ించేలాగా. కేక 
పెట్టింది, కర్షుడు కోవంతో పొటు నవ్వుతూ, 
సూర్యుడి కేసి చూసి కరిగి వెళ్ళాడు. 
కర్తుడి తరవాత శిశుపాలుడూ, జరా 
సంధుచూ, 1ల్యుడూ వింటిని నంధించలేక 
విఫలుటయారు, 

అక్ష రాజు లెవీరూ మురిదుకు కాలేదో, 
1పేక్షకులలో కలకలం సాగింది. ఆ వము 
యంలో (బాహ్మయిుల మధ్యనుంచి ఆక్టు 


న్‌ ను నల ల్‌ ఇ కదా ల ణు ఇ కా 


కస నునా న త శ వత తవ న్నసాన, 
నుడు లేచి వచ్చి, వింటిని సమీపించాడు. 
ఆది చూసి (బాహ్మణయిలు ఆశ్చర్యపోయి, 
“మహా పరాకమవపంతులైన శలుగ్ధడూ, 
జరానంధుడూ, పంపాలుడూ లాటి వాళ్ళకీ 
ఆరివిగాని విల్లును ఈ (బాహ్మణ కుమా 
రుతు షట్టుకోటో తున్నాడు గదా. వడు 
నిశ్చయంగా (మాహ్మణులకు అవమానం 
తెసాడు!” ఆని తమలో తాము ఆను 
కున్నాడు. కొందరు మౌ్మతద, ''వీడికి 
ఐల, అస్త్ర విదవ్యా నైపుణ్యం ఉండే 
ఉంటుందీ, లేకపోకే ఆ వింటి జోలికి 
ఎందుకు పోతాడు?" అనుకున్నాడు, 
అర్జునుడు. వింటిని సమీపించి, సథకు 
నమస్కారం చేసి, విఎటికి నమస్కరించి, 
తన గుకుప్తుకు అత్మనమస్మ్కారం చేసి, 
కృస్తుజై శలుచుకుని, తాను రోజూ వాడే 
వింటిని నంధించివంత నునాయాసద ణా 
ఆఅ వంటికి ఆయిదు ఖాణాలరా నంధించి, 
మత్స్య్థయర్మతాన్ని కక్క దెబ్బ తో 80 
పడగొట్టాడు. ఆందరూ ఒక్క క్షణం దిగ్భ్రమ 
చెందారు. తరవాత హర్తనాదాలు మినమ్త 
ముట్టాయి, (కాహ్మాణులు సంతోషంతో 3 
బట్టలు వగరవేశారు. ఆ క్షణంలోనే ధర్మ 
రాజు నకులసహదేవ్పులను తీనుకుని తము 
ప్‌డ్‌టిక వెళ్ళిపోయాడు. [(దమువదుడు 


అజాత ఖళళి చశేందమసహూ వు ఇం ళు 
కై 


కం కంక. కంక క్‌ 


మ్మాతం సంతోషాశళ్చ ర్యాలతో దూరం ముంచి 
అర్జునుఖ్ధై చూస్తూ ఊండపోయాడు. 
స్వయంవరానికి వచ్చిన రాజులకు గౌవ్ప 
ఆఅఆవమరానేది జురిగిడుతం శోచిండది. “ఈ (దుష 
చుడు మనేని చెస్తెక్కించి, పండు కోను 
కునే లోపల కిందికి తోసేగాడు,. తన 
కూతుర్ని ఒక్క వాజకుమారుడికీ ఇవ్వళ 
(బాహ్మణుడికిస్తాడా ? (బ్రాహ్మణుల్లో ఎక్క 
ఉన్నా వ్వ్యయంవరం ఉన్నదా 1 ఈ పెళ్లి 
[బాహ్మఖుక్లై ఎలా చేసుకుంటుంది? అలాటి 
వని మరొకసారి జరగకుండా ఈ (దువ 
చుడి [ప్రాణాలు తీయాలి! ఈ పెల్లి ఎవరో 
కుకీ వాజకునూ రుత వరినుందొ వలేసరి, 
తెశవాతే దీన్ని నివ్వులోకి కొయ్యాలిస్‌ందే, 
[కాహ్మఖుడు గనక ఈ వటువ్తును పాలూ 
లకో వదిలేద్దాం” అంటూ దాజులు 
కత్తులరా, కదార్డూ చేతబట్టి, (దుపదుఖ్ణ 
చుట్టుముట్టారు... (దుపదుడు భయవడ్తి 
[(నాహ్మణు9 మధ్యకు వెళ్ళాడు, 
(చువడుఉ పై క్తి కట్టిన రాజులకు 
ఖీమార్జునులు అడ్డు తగిలాడు. రాజులు 
బాణాలు వెయ్యుటం మొదలు పెడితే ఫీము 
తొక చెట్టు పెకలించి కొచ్చి, రాజుల బాణా 
లను దానికో అడ్డుతూ అర్జునుడి వక్కన 
వ్‌లఐబర్డాడు. (బౌహ్మణులు (దుపదుట్లే 


కాపాడటానికి రాజల మద రాళ్ళు విసర 
సాగాము. అక్ట్థునుడు వారిన్‌ వారించి, 
నుత్స్వయంృతాన్ని కొళ్టన వంటితోనే రాజు 
అను ఎడుర్కొన్నాడు. శల్యుడు, కర్టుడు 
మెంభలైనవారు ఇది చూని;, తమను ఎది 
రంచినవాడు (వాహ్మణుడే అయినా చంవ 
దగిన వాడేనని నిశ్చయించారు. అర్జునుడు 
కర్ణుడుకి ఎదురై యుచ్రణ చేశాడు, ఆస్టునుడె 
[పకాహేనికి ఆశ్చర్యపడి కర్ణుడు, 
“ఓ (బాహ్యబుడా, నీ అస్త్ర కౌశలానికి 
మెచ్చాను. నాతో సమంగా పోఠరాడగలవాడు 
అర్హునుడు తవ మరెవరూ. లేరు, నువు 
నిజంగా ఎవరివో చెవ్వు” అన్నాడు. కాని 


అతా శందవమా ను యాం వా? 


అర్జునుడు తా నెపరై నదీ బయట మెట్టు 
లేదు. |బహ్మతేజన్సు జయించరాని దను 
తన్‌ కర్టైచు యుూుదచ మా వేశాడు. 

ఈ లోపల శల్యుడికీ భీముడికీ యుద్ధం 
సాగుతున్నది. చివరకు భీముడు. శకల్యుజ్ణై 
వట్టి వక్తి చంపే ఉద్దేశం లేక దూరంగా 
విసిరి వేశాడు. (బాహ్మాములందరుః గొల్లున 
వేవ్వారు. మిరీలిన రాజుకుమ్రూరులకు 
ఛై చేతులూ ఆడలేదు. 

ఆయితే ఈ మహావీరులు మామూలు 
కాహ్మణులు కారని ఆచంిదకకీ స్పష్ట 
మయించి. వాళ్ళు ఎవరో తెలునుకోవాలస్ను 
అ సక్త్షికూడా జాస్తి అయింది, క్షుడు 


' శొళ న కక క క క క క క! 
కూడా రాజబాలకో, “ఈ (బాహ్య్మణులి 
న్యాయంగా కొపదీని గెలుచుకున్నారు. 
నాజూలలో థర్మయుద్ధం చేశారు. అందుచేత 


వారిపై క్‌ య్యానికి కాలు దువ్వకండి, ” 


అన్నాదు. అతని సలహా పాటించి రాజులు 
ఎవరదారిన వారు వెళ్ళిపోయారు, 

ఈ లోవల కుమ్ముకి ఇంట బన చేసి 
ఉన్న కుంతి, తన కొడ్తుకులు చింతకూ తిరిగీ 
రాకపోయేసరికి దుర్యోధనాదుల వల్ల వాళ్లకు 
విమ్‌కీడు మూడిందో ఆని భయవపతంది. 
ఇంకలో నకులసహదేవుంలతో ధర్మరాజా 
వచ్చాడు. తరవాత కొఎతపెవటికి ఫీమార్జు 
నులు (దొపదితో నహా వచ్చా చేరారు. 
వేస్తూనే వాళ్లు, “ జమ్మా, మేము ఖిక్ష 
తెచ్చాం,” అన్నారు లోపల ఉన్న తను 
శల్లితో, కుంచివేవి, "ఆందడూ నమంగా 
వంచుకోండి, నాయనా!” అంటూ జవత 
చికి వచ్చి, దేదీన్వమానంగా వెలిగిపోతున్న 
[దౌవదిన్‌ చూసి క తరపోయింది. 

అమె ధర్మీరాజుతో, “నాయనా, నావల్ల 
పెట్ట జారపాటు అనిగిపోయింది. భీమార్జు 
నులు ఇిక్ష తెచ్చాముంకుు ఆందరూ 
నసమంగా పంచుకొోముని అనేశాను. 
నే నెన్నడూ అనత్య మాడినదాన్ని కాను. 
ఈ కన్యను మీ రందరూ అనుభవిస్తే ఆడి 


క క న నరక క్‌. 


ఆధర్మమనవ్వకుంది; అనుభవించక పోతే 
నా మాట ఆబద్రమవుతుంది.. ఆందుబేత 
ధర్మమౌార్లం ఎదో అలోచించి అకా 
చెయ్యండి, * అన్నది, 

భర్మరాజు కొంచెంసేపు అలోచించి, 
కుంచిని విచాదించ వద్దని, ఆర్జునుఉతొ, 
నువ్వీ కన్యను అల్నీసాక్షీగా 
వివాహం చేమకో,'' అన్నాడు. 

వానికి అర్జునుడు, “ అది ఎలా సాధ్య 
మప్పుతుంది? నాకు అన్నలైన నువూ, 
ఖీముడూ. వివాహం చేనుశోకుండా నే నెలా 
చేసుకుంటాను? ” అన్నాడు. 

కాని ఆ నమయంలో పాొండవ్వకైదుగురికీ 
(దౌవడి పెన మననుపోయిలిది, తల్లి అన్న 
మాటలూ, ఆక్టునుడు చెప్పిన మాటా, 
తనలో (రౌపది పైన కలుగుకున్న 
మోహమూ (_గహాంచి, వర్మనాజు, "మనే 
మంవరమూ ఈ కన్యను పెళ్ళాదదాల,"' 
అన్నాడు. 

ఇంతలో కృేస్టుడు బలరాముడితో సహా 
పాలిదవులున్న బన వెతుకు, ఉటూ 
వచ్చాడు. అతను శనక్యూ కుంతిదేవికీ 
మొక్కటద చూసి ధర్మరాజు, ॥ కృష్టా, 
మేము (బాహ్మణ వేషాలు ధరించి అజ్ఞా 
తంగా బతుకుతున్నాం కదా మమ్ముల్ని 


క కం వాలి 
కరంగా, 


వలా గుర్తు పట్టావు? 
వచ్చావు?” ఆని ఆడిగాడు, 

కృష్ణుడు నవ్వి, “రావా, అగ్నిని ఎలా 
దాహైప  అవాళో నాయంవరంలో (వదర్శిం 
చిన పరా[క్రమల పాంతపులకు తప్ప మరొక 
రికి సాధ్యమా? దర్మాన్టుడయిన దుర్యో 
థభనుడి ఈం పారకపోవపటం మంచి 
చయింది, మీరు ఎవడికీ తొలియకాకుండా 
ఉంచటమే మంచిది ఆని పాండవుల వట్ట 
సెలవు శీనుటుని, బలకాముడికో నహా 
వెళ్లిపోయాడు, 

_ఈలోవల ధృవ్రద్యుమ్ను డక వని 
చేశాడు. మత్స్య యర్శాతాన్ని కొట్టి దొవదిని 


ఇక్కడిక్‌ ఎలా 


అత అత లలత చేందనరా ము స శం నా ఈ ఈత 


క్‌ స్‌ 


గెలుచుకున్న [బాహ్మణు శెవరో తెలియదు. 
అతను ఎక్కడ విడిచి చేశాడో, (బౌపదిచి 
ఎక్కడకి తీనుకుపోకాడో తెలియదు. అందు 
చేత ధృష్టద్యుమ్నుడు మిగలిన (బాహ్మ 
ముల వెంట గోవ్యంగా బయలుదేరి, ఆర్టు 
నుడి వెంట కుమ్మరి ఇంటికి వచ్చి, ఒక 
చోట దాక్కున్నాడు. 

కృష్ణుఐలవాములు వెళ్ళిపోయాక ఫిమా 
ర్జున నకుల నహదేవులు వెళ్ళి, మాధుక్షే 
ధాన్నం తెచ్చారు, అందులో కొంత ఇలు 
లకూ, ఆఅతికులకటూ ఉంచి మిగిలినది 
కెండు భాగాలు కేసి, జక భాగం భఖీముడ్‌ిశీ, 
వంగిలినది్‌ మిగతా నలుగురికీ మెట్టుమని 
1డౌవదికి కుంతి చెప్పిరిచి, [బౌపది అలాగే 
చేసింది, 


భోజనాలు ఆయాక నహదేవ్వడు దర్భలు 
వకిచాడు. దాని మీద జింకచర్మ్యాలు పఠరిచి 
అందరూ పడుకున్నారు. పాండవ్పల కాళ్ళ 
దగ్గిర [దొపది పడుకున్నది. 


కాక క్క చ నక జ జ క క క క కాకా. 


కలనా! 


ఆప్తుడు పాండవ్చలు యుద్ద వ్యూహ 
భేవనోపాయాలను గురించీ వివిధ ఆస్తాలు 
ప్రయోగోవ సంహరాలను గురించీ మాట్లాడు 
కుంటూ కొంత వితర్కించుకున్నారు. 
చాటున ఉంఉ విన్న ధ్యప్ట్రదులి 
మమ్టుడు, వీళ్లు (బ్రాహ్మణ వేషాలు ధరించిన 
క్షృతయులేనని రూఢి చేనుకుని, ఇంటికీ 
కరిగి వెళ్ళి తం్యడితో చెప్పాడు. 

“మన కృష్ణను వెంట బెట్టుకుని వెళ్ళి 
నేది ఇద్దరేగాని, వాళ్లుందెే చోట మరో ముగు 
కున్నారు. వాళ్ళ "కల్లి ఉన్నది. వాళ్లు 
య్‌ చమ్సే క్ష్మైత్‌యు అనటానికి సనందేహచమేమీ 
లేదు. వాళ్ళు పాండవ్వలేనని నా ఆను 
మానం," అన్నాడు ధృష్టద్యుమ్నుడు 

ఈ మాట విని (దుపదుడు తన కొరిక 
తీరిందని సంతో షఎంచాడు. వాళ్ళను గురించి 
మరింత వివరంగా తెలుసుకురమ్మని 


ఆయన తన ప్పరోహితుజ్ణు పంపాడు. 


రతశక్‌చత సీ నడ! * 1 కళకుఖు శృకొన 11. 1910 


[బొహ్మణుడు పాండవు లున్న చోటికి 


పచ్చి, '' మా రాజుగారు మీ వృత్తాంతమంతా 
తెలునుకుని రమ్మని నన్ను పంపాడు, 
మా రాజుగారు పాండు మహారాజుకు 
స్నేహితుడు; తన కుమార్తెను అర్జునుడి 
కిచ్చి పెళ్ళి చెయ్యాలని కలలుగన్నాడు. 
అందుచేత మీ కులగో త నామాలు తెలిపి, 
సంతోషం కలిగించండి," అని ఆడిగాడు. 

ధర్మరాజు ల (బాహ్మణుడికీ ఆతిఫ్‌ 
సత్కారాలు జరిపి; కూర్చొబెట్టి, “'మీ రాజు 
గారిక్‌ మా కులగో[తనామా రాఅతో వం వని? 
మత్స్య్వయం[తం కొట్టినవారికి తన కుమా రె 
న్‌న్తా సాసన్నాడు, వూ వాడు అఆ పని చే 
గెలుచుకున్నాడు. యె 


( 


సి పిలను 
భా 
రాజీ కోరిక నెర చే 


రిందసి అనుకుంటున్నాను,'' అస్నాడు. 


అంతలో దుపదుడు పాండవులను 
తీసుకురమ్మని పంపిన రథాలు వచ్చాయి. 
పాండవ అందరూ వేరువేరు రథధాలలో 
ఎక్కారు, కుంతి (దౌపది ఒక రథంలో 
ఎక్కారు. రధాలు రాజనగరు చేరాయి. 
[దుపదుడు వారి కొసం రకరకాల కానుకలు 
పంపాడు, అయితే పాండవులు క్ష తియోచిత 
మైనవే (గహించి, మిగిలినవి వదిలేశారు. 
తరవాత (దుపదుడు వారిని క్రళ్శూరా 
చూసి, నిశ్చయంగా క్షతియులేనని రూఢి 
చేసుకున్నాడు. 


శాస్రోక్తంగా వివాహం చెయ్యుటం సాధ్యం 
కాదు," అన్నాడు. 

ఆప్పుడు ధర్మరాజు నిజం చెప్పేశాడు. 
(దౌపదిని గెలుచుకున్నవాడు అర్జునుడేనని 
తెలియగాని (దుపదుడి కంట ఆనంద 
బాష్పాలు రాలాయి, “మీరు లక్కయింట 
చనిపోకుండా తప్పించుకోవటం నా 
ఆదృష్టృం. మీకు మీ రాజ్యం తిరిగి సంపా 
దించి పెడతానని [ప్రతిజ్ఞ చేస్తున్నాను," 
అన్నాడాయన, 

కుంతీదేవీ, పాండవులూ, (దౌపదీ ఉండ 
నానికి మంచి భవనం ఒకటి ఏర్పాటయింది, 
ఆందులో వాళ్ళకు సుఖంగా జరుగుతున్నది, 


న్‌! జ / 
క్యా క్‌ క్షా కే క్‌ 


కొద రోజులయాక (దుపదుడు పాండ 
పులతో, మంచి శుభముహూర్తం చూసి 
[వౌపద్‌కి, అర్జునుడికీ త్వరలొ వివాహం 
ఏర్పాటు చేసానన్నాడు. 

“ఆది ఎలా పిలవుతుంది? అర్జునుడి 
కన్న పెధ్రవాళ్ళం ననూ, తీముడూ ఇంకా 
ఆఅవివాహితులం,"' ఆన్నాడు ధర్మరాజు. 

“ అలా అయితే మా కృష్ణను నీకే ఇచ్చి 
చేసాను,” అన్నాడు (దుపదుడు. 

“' మి కుమార్తె రతం లాంటిది. రత్నాన్ని 
ఇంద రూ అనుభవించవచ్చును. మా ఆమ్మ 
నోట వచ్చిన మాటను బట్టి మేము అయిదు 
గురమూ ఆమెను పెళ్ళాడతా ము," 
అన్నాడు ధర్మరాజు, 

ఈ మాటకు (దుపదుడు నివ్వెరపోయి, 
"ఒక పురుషుడు అనేకమంది భార్యలను 
పెళ్ళాడవచ్చును గాని, ఒక స్త్రీ ఆనెక 
మంది భర్తలను వివాహం చేనుకోవటం 
ఎక్కడన్నా కద్రా? దీని విషయమై రేప్ప 
సుపూ, నేనూ, కుంతీదేవీ మా ధృష్టద్యు 


మ్నుడూ కలిసి చర్చించి, బవదో ఒకటి 
నిశ్చృయించుకుందాం, అని యమువచుడ 


అప్పటికి చర్చ కట్టిపెట్టాడు. 
ఆఅ నమయానికి నల్లజింకతోలు ధరించి 
కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు. 


రాక క న కంక కంక కంక. 
ఆందరూ ఆయనకు ఎదురు వెళ్ళి, పూజించి, 
తీసుకు వచ్చి ఊచితాసనం మీద కూర్చో 
బెట్టి, తాము కూడా కూర్చున్నారు. 

ఆ సభలో దువదుడు కృష్ణద్వైపాయ 
నుడితో, మహాత్మా, అన్ని ధర్మాలూ 
తెలిసినవాడై ఉండి కూడా ఈ ధర్మరాజు, 
నా కుమార్తెను 
అయిదుగురూ "పె పెళ్ళాడాలంటున్నాడు. ముకు 
తెలియని విషయాలుండవు. వీయుగంలో 
నెనా అనేకమంది పురుషులు ఒక్కస్త్రీని 
క్భాడినది కదా ఆది ధర్మ విరుద్దం 
గ" అన్నాడు, 


తావు అన్నద ము శ్రైము 


సే. 


వెంటనే ధర్మరాజు; “'అధర్మంనా నోట 
ఎన్నడూ రాదు, మేమందరమూ ఈమెను 
పెళ్ళాడదతామన్నప్పుడు మీరు నిశ్చింతగా 
ఆ పని చెయ్యవచ్చును. మా కందరికీ 
మె పైన మనను పోయింది. అదీగాక 


ర్త 


ధృషద్యుముుడు మరొక రకం అభ్యం 
తరం లేవపీకశాడు; తమ్ముడైన అర్జునుడు 
స్వశ క్తితో గెలుచుకున్న కన్యను అన్న 


ఆఅయినే ధర్మరాజు ఎలా పెళ్ళాడతాడు? 
క అంతమందికి ఎలా భార్య ఆపుతుంది? 


మా తల్లి ఆజ్జ ఆయింది. తల్లి ఆరు పాలిం కుంతి తన మాటు అబద్దం కారాదని 
చటం కన్న ఉత్తమ. ధర్మమేమున్నది? వట్టువట్టింది. 

పూర్వాచానాల మాటకు వస్తె గౌతమ కృష్ణద్యెపాయనుడు కుంతికి ఖైర్యం 
వంశంలో వుట్రిన జటిల అనే మునికన్య చెప్పి, [దుపదుడితో, “రాజా, ధర్మరాజు 
విడుగురికి భార్య అయింది. దాకాయణ్‌ చెప్పినది అధర్మం శాదు. కుంతి కోరికా 
ఆనే మునికన్య [పచేతను లనే మునులు ఈప్పు కాదు. ఈ అయిదుగురు అన్నదమ్ము 
పదిమందికి భార అయింది. ఇవివురాణా లకూ నీ కుమార్తె నిచ్చి వివాహం 
అలో మనం విన్నవే,”” అన్నాడు. చెయ్యి,” అన్నాడు. 

కక క క కక క క కక! చందమాను రాక కక ల 3 


తరవాత ఆయన [దుపదుఖ్ధి ఏకాంతంగా 


తీసుకుపోయి, (వౌపది ఫూ ర్వ కై న్మ చై 


వృత్తాంతం ఈ విధంగా ఇ చెప్పాడు ; 
పూర్వం మౌదల్యు న మునికి ఇంద 


సెన ఆన భార్య ఉండేది. మౌద్రల్యుడికీ 
కుష్రవ్యాధి సోకటం చేత ఆమెకు భర్త 
నుంచి ఎలాటి సుఖమూ లేకుండా పోయింది. 
భర్త కోన సం కలవ రిస్తూ చనిపోయి, 
మరొక స్థలనలో హశేరానా కుమా ర్తెగా 
పుట్టింది. అ జన్మలో ఆమె ఎంతో సౌందర్య 
వతి. ఆయినా ఆమెకు భర్త దొరకలేదు. 
అందుకామె చాలా దుఃఖించి, పరమేశ్వ 
రుళ్టు గురించి తీవమైన తపన్ను చేయ 


ఇంచు 


కత క క క క క క క్యా! 


న. కీ 


నారంభించింది. కొంతకాలానికి పరమేశ ర 
రుడు అమె ఎదట (ప్రత్యక్షమై, "ఏమి కోరి 
తపస్సు చేస్తున్నావు? నీ కేమి కావాలో 
కోరుకో, '' అన్నాడు. 

అమె ఆతంగా, "పతి, పతి, పతి, పతి, 
పతి!" అని ఆయిదుమార్లు అన్నది, 

“నీకు వచ్చే జన్మలో అయిదుగురు 
మహాపురుషులు భర్తలు కాగలరు,” 
అన్నాడు మహేశ్వరుడు, 

ఈసకు ఆయిదుగురు భరఅయేట 
స్టుంకే, తాను అందరికీ సమంగా సేవలు 
చేస్తూ, అందరినీ సమంగా నుఖపెస్టేటట్టు 
అనుుగహించమని కాశీరాజు కూతురు 
మహేశ్వరుళ్లి వేడంది, 

ఆమె ఇప్పుడు [దౌపదిగా పుట్టి, పూర్వ 
జన్మలో పరమెశ్వరు డిచ్చిన వరాన్ని అను 
సరించి పాండవు అయిదుగురికి ఖార్య 
కానుస్హుది. 

ఈ సంగతి చెప్పి, కృష్ణద్వైెపాయన 
ముసి (దుపదుడికి, పూర్వకాలం అలాటి 
వివాహాలుండే వనటానికి ఒక నిదర్శనం 
చెప్పాడు. అచదేమిటంనే ; నితంతు డనే 
రాజర్తికి సాల్వయుడూ, శూర సేనుడూ, 
(శుత సెనుడూ, సారుడూ, అతిసారుడూ 
అనే అయిదుగురు కొడుకులుండేవారు, 


అభం శం ద్య మా ను హాలు 


లా 


క శ క. రా 


ఎంతో ఆన్వోన్యంగా ఉండే ఆ అమిుడదు 


గుడూ కలిసి ఉశీనర రాజకుమార్తె అయిన 
అజితను పెళ్ళాడి, అమెయందుఆఅయిదు. 


గురూ సంతానం కన్నారు. ఇది ఒకప్పుడు 
ఉండిన ఆచారమే, 

వ్యాసుడైన కృష్ణద్వైపాయనుడే ఈ వరాట 
చెప్పాక దుపదుడికి సం దేహనివృత్రి 
ఆయింది. పాండప్పులందరూ తన కుమా 
రైను పెళ్ళాడటానికి సమ్మతించాడు. 


ఆరోజే మంచిలగ్నం ఉన్నది. చందుడు 


పుష్యమి నక్ష్మతంతో కలిని ఉన్నాడు. 
అందుచేత పాండవులకు దౌపదితో ఆరోజే 
వివాహం కావటం మంచిదని కృష్ణద్వైపా 
యనుడన్నాడు. (దుపదుడు వెంటనే వివాహ 
యత్నాలు (పారంఖించాడు. కౌంపిల్య 
నగర మంతటా ఆరటిచెట్లూ, పోకగుత్తులూ 
అమర్వారు. లేత రావిఆకుల తోరణాలు 
అమర్చారు. అన్ని ఇళ్ళముందూ గంధం 
కలిపిన నీటితో అలికి, కర్పూరంతోనూ, 
ముత్యాలతోనూ ముగ్గులు పెట్టారు. నగర 
మంతా అలంకరించబడి, జనంతో 
కిటకిట లాడింది. అంతటా పృష్పమాలలు 
కనిపించాయి, నువాసననలు కొట్రాయి, 
మంగళాశీర్వచనాలు వినిపించాయి. (దుప 
దుడి భవనానికి ఈశాన్యాన పెళ్ళి 


వపళిదిరి చేశారు. దానిని చక్కగా అలంక 
రించారు. దాని స్తంభాలకు అకుపచ్చు 
పటుబటలు చుట్టారు. రంగురంగుల బటు 
ము ఓట సే! - జ 
అతో చాందినీ అమర్చి, దానికి ముత్యాల 


మూలలూ, పుష్పమాలలూ వెళ్ళాడగట్రారు, 
బంగారు తిన్నె మీద అగ్నికుండం వర్పాటు 
చేశారు. బంగారు పాతలతో పుఖ్యూనదీ 
జలాలు తెచ్చి పెక్రారు. 

అక్కడికి పాండవు అయిదుగురూ 
మంగళస్త్వానాలు చేసి, మేలి వస్త్రాలు 
ధరించి వచ్చారు. చక్కని బట్రలూ, అలం 
కరణలూ ధరించి నఖులతో సహా (దౌపది 
కూడా వచ్చింది. ధామ్యుడు పృుణ్యాహ 


భలం అలాల లలల చందమావము శాపాలు 
వ్‌ 


వివాహ విధి పూర్తికాగానే 
' అంకతఃప్పరంలోకి తిరిగి వచ్చి, ఊఉ త్తమాన 
' నంలో అంతఃపుర స్త్రీల మధ్య కూర్చుని 


[దౌపద్‌ 


ఉన్న కుంతీదేవి వధకు పోయి, సాష్టాంగ 
వందనం చేసి, చేతులు జోడించి 


నిల 


బడింది. కుంతిదేవి తన కోడలిని చూను 
కుని ఎంతో ముచ్చట పడి, ఆమెకు నీతులు 


చెప్పి, ఆశీర్వదించింది. 

పాండవులు [దౌపదిని పె ళ్ళాడినట్లు 
తెలియగానే కృష్ణుడు ఆఅ అయిదుగురికీ 
ఆంతులేని కానుకలు తీసుకువచ్చాడు. 


తరవాత పాండవులు కృష్ణుడితో సహా 
వాచన మయాక ముందుగా (దౌపదినీ, _ కాంపిల్యనగరం లోనే ఉండి సమస్త 


ధర్మరాజునూ మపెళల్ళిపిటల మ్‌ద కూర్చో 
చేయించి, కాస్రోకంగా 
వారిద్దరికీ పాణ్మ్శిగహణం చేయించాడు. 
తరవాత భీమార్టున నకుల .నహదేవులు 
అదే విధంగా (వౌపద్‌ని పెళ్ళాడారు. 
[(దుపదుడు తన అల్లు కృందరిక్తి వేరు 
వేరుగా వెలలేని ఆభరణాలూ, థధనమూ, 


పహ, పంచుద 


| నేతరాలూ, రథాలూ, గుశాలూ, వు 
గులూ, దాస్‌లూ, పాడిఆఅవులూ కానుక 
ఇచ్చాడు. పాండవులు తన అల్లుళ్ళు అయ 
ఉండగా దేవతలు కూడా తనను 


చెయ్యలే రని [దుపదుడికి తోచింది. 


ఏమీ 
న. 


ఖభోగాలూ ఆఅనుభవించసాగారు. 

(దౌప ప్రీ స్వయభవరంనాడు మత్స్య 
యం,కాన్ని కొట్టి, కర్టుడితో యుద్దం చేసిన 
వాడు అర్హునుడేననీ, శల్యుణ్ణు ఓడించిన 
వాడు భీముడనీ, పాండవులు. లక్క 
యింట కాలిపోక నజీవులుగానే ఉన్నారని, 
ఎలాగో వారు కుంతిదేవితో నహా ఆ ఆపద 
నుంచి బయట పడ్డారనీ రాజలోకానిక 
ఇపుడు తలిసి పోయింది, 

హస్తినాప్పరానికి తిరిగి వెళ్ళిపోయే 
దుర్యోధనుడికి కూడా ఈ మాట తెలిసింది. 
పాండవుల అదృష్టం చూని దుర్యోధనుడు 


జాహి చందమా ను శంభ ఖం 


బీ 


నా 
న. 
! న్‌ న్‌ 


=+ కయవి నాకనా క కిన 
న | కాకీ! 


త. కా! త న! 
టాకా కక 


ఆ మయా ధ ఇ క గ్‌ || కి; 1. (|. 
క్ష్‌ కా [కానా ఖం ము! 


క్ష 


వ. 
వీ 


హ్‌ ః్‌ ల / 


న 


లే; 


కుంగిపోయాడు. అప్పూడు దుశ్శాసనుడు 
తన ఆన్నను ననువ్‌ రచి, " (బాహ్మకా 


వెషం వెయ్యుకపోతే ఆ అర్జునుడికి దౌపది 
దక్కి ఉండునా ? వాడు అర్జానం ని తెలిస 
అంత తేలికగా వదిలిపె ప్టేవాళ్ళమా? ఇప్పు 
తనుకుని " బం లాభం 7? బాహుబలం కన్న 
దైవబలం హాచ్చు కావటం జరిగింది! " 
అన్నాడు. ఈ విధంగా వాళ్ళు జరిగిన దౌనికి 
విచారిస్తూ, లక్కయిల్లు కాల్చటా స్‌కి తాము 
నియోగించిన పురోచనుళ్లి కట్టుకుంటూ 
హస్తినాపురం చేరుకున్నారు. 

జరిగినదంతా తెలియగానే సంతోషించిన 
వాడు విదురుడు. ఆయనే ధృతరాష్ట్రుడి 
పద్ధకు వెళ్ళి (దౌపదీ స్వయంవర వార్త 
లన్నీ తెలిపాడు. ఏ కారణం. చేతనో ధృత 
రాష్ట్రుడు, [(దౌపది తన కొడుకైన దుర్యోధ 
నుజ్జు వరించిం దసుకుని, పరమానందం 
రంది, ఆ (చౌపదికి రక్నాభరణాలనూ, 


లు 
చీనాంబరాలనూ. పంపించు. వెంటనే 


ఆమెను హస్తినాప్పుకానికి రప్పించు," 
అన్నాడు విదురుడితో,. 

ధృతరాష్ట్రుడు తస మాటలను ఆపహార్టం 
చేసుకున్నట్లు విదురుడు [గహించి, “దుప 
దుడి కూతురు వపరించినది అర్జునుక్షో. 
పాండవులు ఆయిదుగురున్నూూ ఆ (దౌపదిని 
పెళ్ళాడేశారట, '' అని వివరంగా చెప్పాడు. 

అంతా పసి ధృతరాష్ట్రుడు, 
ఏమంటావు? నాకు, నిజం చెప్పాలంకు, 
దుర్యోధనుడూ వాళ్ళకన్న పాండవ్పలం కనే 
హెచ్చు పేను. వాళ్ళు ఎంత పరాక్రమ 
వంతులు ! పెద్దవాళ్ళకు ఎలా సేవలు 
చెస్తారు! యుకాయుక్రాలు వాళ్ళ కెంత 
(దుపదుడితో నంబంధం 


“ అయితే 


బాగా తెలుసు! 


చేనుకుని వాళ్ళెప్పుడు మరింత బలవంతు 
లయారు. వాళ్ళు బకెకి బాగున్నారంకునే 
నా కెంతో సంతోషమయింది 1! "* అన్నాడు. 
“రాజా, ఎల్లకాలమూ నీ టుద్ధి ఇలాగే 
ఉండుగాక !'' అన్నాడు విదురుడు, 


విదురుడు వెళ్ళిపోగానే దుర్యోధనుడు 
తన తండ పద్ధకు పచ్చి, “నాన్నా, అస్త 
మానమూ ఈ ఏవిదురుడు నీ వెంకే ఉంటూ 


ఉన్నాడు. అందుబెత నా కడుపులో ఊను 
మాట. చెప్పుకోపటానికి వీలు లేకుండా 
ఉన్నది. అతగాడు. ఎప్పుడూ నా శ తవు 
లైన పాండవ్పులను తెగపాగడతాడు. మనకు 
కావలసినది మన శతువుల పతనంగదా ? 
అందు కేదన్నా మారంచూథ్రా 9," అన్వాడు, 

అ మాటకు ధృతరాష్ట్రుడు, ష్టం ఉఊద్రైశం 
జకటీ, నాది మరొకటినా, నాయనా? 
విదురుడు పాండప్పులను మెచ్చుకుంటూం మే 
ఎదురు. చెప్పలేక ఊకొడతాను, అంతే. 
నువూ, కర్దుడూ ఏమైనా ఆలోచించి ఉంటే 


చెప్పు" అన్నాడు. 


“పాండవ్పలు. (దుపదుడికి అల్లుళ్ళు 
కావటం చెత చాలా బలవంతులయారు. 
పాండవులకు అ [దుపదుడి అండ లేకుండా 
చెయ్యాలి. నేర్చరుతైన తాం్యతికులను 
(ప్రయోగించి, పాండవులకు (దువదుడి 
తోనూ, ధృష్టద్యుమ్నుడితోనూ వదడకుండా 
చేయాలి; పాండపులను పాంచాలం నుంచి 
వెళ్ళగొట్టించాలి,”" అన్నాడు దుర్యోధనుడు, 

దుర్యోధనుడు ఇంకా పెద్ద అలోచీనే 
చేశాడు. (దౌపదికి అయిదుగురు భర్తలు 
గనక ఆమెకూ, పాండవులకూ మధ్య ట్వెషం 
పుట్రించటానికి సమర్థులైన మోనకత్తెలను 
(ప్రయోగించాలి. ఈ ఎత్తులు పారే పక్షంలో 
లకు మళ్ళీ హ స్తినాప్పురం చేరాలని 
అందుచేత కొందరు మను 


జో 
హ్‌ 
ళ్‌ 


16. పాండవులకు రాజ్యపాపి 


షులు వారి వద్దకు వెళ్ళి, హ స్తినాపురంలో 

జీవితం చాలా రోతగా ఉన్నట్టు నమ్మకం 

కలిగించాలి. 
“పాండవులలో నిజంగా పర్షాకమ 


నంతుడు గిముగరే. వౌళ్ట రహస్యంగా 
చంపెద్దాం. భీమార్జునులు ఇద్దరూ కలిస్తే 
అగ్నికి వాయువు తోజైనస్సే !. కాని భీముడు 
చచ్చాడంకే అర్జునుడు మన కర్డుడుకి 
చాలడు. ఇంతెందుకు? భీముడు లేకపొతే 
మిగిలిన పాండవులు నలుగురూ మనకు 
దానులే. ఒక ఎత్తు వెసి వాళ్లను ఇక్కడికి 
రప్పించి మన ఆధీనంలో ఉంచుకోవచ్చు,” 
అన్నాడు దుర్యోధనుడు, 


|| 
న 
| క్క మల 
యా 
ర టవల్‌ లా. 


సయం టా లాాలంటాంటాలాటాట 

అక్కడికి వచ్చి చురోోధనుడి ఆఅతోచన 
లన్నీ " విన్న కర్తుడు, “నువు చెప్పే 
ఉపాయాలేవీ జరిగేవి కావు. వీటివల్ల పాండ 
వులకు ఏమ్‌ నష్టం కాదు. మహాశూరు 
లైన అల్లుళ్ళను (దుపదుడు లంచాలకు 
అశంచి. వపదులుకుంటాడా?_ అమిత హీన 
స్థితిలో ఉన్నప్పుడే పాండవులను వరించిన 
(చౌపది, వారిష్తుడు మంచి దశలో ఉండగా 
వదిలేస్తుందా ? అదీగాక వాళ్లు ఆమెను 
ఎంతో (పేమతో చూసుకుంటున్నారు. అందు 
చేత అ యెత్తు పారదు. పోతే, ఫీ ముఖ్ణి 
రహస్యంగా చంపింకామంటున్నావు. అది 
పరకు ఇలాటి యత్నాలు ఎన్ని విఫలం 
కాలేదు? హస్తినాపురంలో జీవితం రోతగా 
ఉన్నదని నీ వేగులవాళ్ళు చెబితే నమ్మే 
టంత వె[రివాళ్ళనుకుంటున్నావా అ పాండ 
వులు? సామదానభఖేవోపాయాలతో మన 
వారిన్‌ ఏమీ చెయ్యలేం. (పస్తుతం మనం 
అవలంబించడదగినది దండోపాయం ఒక టకు. 


వాళ్ళ కన్న మనకిప్పుడు పెద్ద "సేన ఉన్నది, 


యాదవులూ, వైద్యులూ, మాగధులూ 
వారికి సాయం వచ్చేలోపుగా మనం దండెత్తి 
వెళ్ళి వారిని నాశనం చెయ్యాలి, అందులో 
అధర్మం, అన్యాయం లాంటిది ఏమీ 
లేదు,” అన్నాడు. 


అాాావాాాలా చందమామ హహా యాాాంాలా 
మూ, 


అది విని ధృతరాష్ట్రుడు, ''కర్షుడు చెప్పి 

నది ఉచితంగా స ఉన్నవి. మన ఫీమ్ముడూ, 

(దోణుడూ, విదురుడూ దీనికి ఏమంటారో 
కనుక్కుందాం," అన్నాడు. 

భీష్మ (దోణ విదురులకు కబురు 

వెళ్ళింది. వాళ్ళు- వచ్చి ధృతరాష్ట్రుడి 
__-వటాసుగతంతా విన్నారు. 

ఇ ఫ్‌మ్ముడు తనఅభి[పాయం అలా 
ఇెప్పాడు: “నా దృష్టిలో పాండవుల్హూ దుర్యో 
ధనాదులూ. నమానచమే, పితృపతామహుల 
నాటి నుంచీ వస్తున్న ఈ రాజ్యంలో పాండవు 
అకు నగం చెందాలి. వారిని పిలిపించి వారి 
అర్దరాజ్యం వారి కివ్వటం ధర్మం. అలా దక్కింది. ఇకనైనా కాస్త మంచి పేరు 
చెయ్యకపోతే మీ కందరికి అపకీర్తి చుట్టు తెచ్చుకుని సుఖంగా ఉండు.” 
కుంటుంది. రాజులకు అపకీర్తి కన్న తరవాత (దోణుడు ఇలా అన్నాడు : 
మరకాం మేలు. దుర్యోధనా, ఇప్పటికే “భీష్ముడి  అభ్మిపాయమే నాదీనూ. 
పాండవ్పల పట్ట చాలా దుర్మార్ధాలు చేశావు, పాండవులను తీసుకువచ్చి, వారికి అర్ధ 
కాని వారికి హాని చెయ్యులేక్ష పాయ్యావు, రాజ్యం ఇవ్వటం అవసరం. (దుపదుడికీ, 
లక్కయింట కాలి చచ్చినవాడు పురోచనుడు ఆయన కొడుకులకూ, కుంతీదేవికీ, పాండ 
మాత్రమే. వాడు కొంపకు నిప్పుపెట్టి, వులకూ, (దౌపదికీ వస్తాభరణాలను కాను 
అందులో కాలిపోయాడంకు ఎవరన్నా కగా పంపండి. వాటిని తీసుకుని దుశ్శాసన 
నమ్ముతారా ? కుంతీ, పాండవులూ అక్క నుడుగాని, వికర్తుడుగాని కాంపిల్యనగరానికి 

ల అంట కాలిపోయారని విన్నాక నాకు ఎవరి వెళ్లటం మంచిది. అలా వెళ్ళినవాళ్ళు 
ముఖం చూడాలన్నా అసహ్యం వేసింది. పాండవులతో ఆప్యాయంగా మాట్లాడి, 
వాళ్ళు బతికి ఉన్నారు గనక నిమానం అక్కడ వారితో కొంతకాలం గడిపి, సద్భా 


అయాం? చందమామ 3హాాాామాాలలల 

| వ్‌ 

| 

ఓ క్‌ 

వా మా. 2 వం యా అజ డా! _ అ్యావత్త్రత్తిసక ఎ 


వంతో హస్తినాపురానికి వారిని ఆహ్వానించి, 
వెంటబెట్టుకు శావాలి. ఇందుకు దుపదుళ్లో 
కూడా ఒప్పించాలి.” 

వెంటనే కర్ణుడు కలిగించుకుని ధృత 
రాష్ట్రుడితొ, '“శాజా ఈ వృద్రు లిజ్బ్దరూ 
ఎల్లప్పుడూ శతువులను మెచ్చుకుని, న్‌ 
పురోభిపృద్దికి అడ్డుతగులుతారు. వీరి 
మాటలు. వినవద్దు,'" అన్నాడు. 

ఈ మాటకు (దోణుడు ఆగహించి, 
“నీకు పాండవుల మీద పగ ఉన్నదిగదా అని 
మౌ మ్‌ద తప్పువేస్తావా ? ప్రస్తుతం కౌరవుల 
మెలు కోరేవాడివి మా కన్న నువే కాబోలు? 
ఏమైనా మా సలహా మ్ల పనులు 


జరగకపోతే కౌరవులు నిష్కారణంగా 
చెడకారు,." అన్నాడు. 

అప్పుడు విదురుడు, “ రాజా, మెము 
హితం చెప్పేవాళ్ళమే గాని నీ చేత ఏపని 
చేయించలేం. భీమ్మదోణులు హిత మే 
చెప్పారు. కాని కర్ణుడు ఆది హితం కాదం 
టున్నాడు. ఎవరేమి చెప్పినా, థఖీష్మ[దోణుల 
కన్న నీ హితం కోరెవారెవపరూ ఉండరు. 
వీరి వల్ల. నీకు కీడు కఅగట మన్నది 
ఊహించటానికైనా లేదు. వారికి పక్షపాత 
బుద్ధి లేదు. నీకు ని కొడుకుల మిద పక్ష 
పాతం, గనక ఇచ్చకా లాడేవాళ్ళుంటారు, 
వారి మాటలు విన్నావో నీ వంకానికి 
(ప్రమాదం వున్నది. దుస్పాహసం నాశన 
కాది. పాండవులను జయించడం మాటలు 
కాదు... వారికి కృష్ణుడి 'అండ ఉన్నది, 
(దుపదుడి అండ ఉన్నది. భీమార్జునులు 
అనన్య పర్మాకమం గలవారు. మంచిగా 
సాధించదగినది దండంతో సాధ్యంకాదు. 
హ స్తినాపురపొరు. అందరూ పాండవులను 
చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందు 
జేత వారిని పిలిపించి అందరికీ అనందం 
చెకూర్చుు అన్నాడు. 

ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయానికి వచ్చి, 
ల పా 2 నుపూ అసత హితం. 


ల కా 


కన క క్ట! 


శ న్‌ వ! 


టాం. 


నాకు నా కొడుకులు ఒకటీ, పాండప్పులు 


ఒకటీ కాదు. విదుకా, నువు వెంటనే వెళ్ళి, 
పాండవ్లలనూ, వారి తల్లినీ, వారి భార్య 
ఆయిన కృష్ట్రనూ అక్కుడ్‌కి పిలుచుకురా. 
అఆద్భృష్టవశాన వారు లక్కయింట కాలిపో 
కుండా. బత్తికాకూ (దుపదుడి కూతురు 


అవాణలాాాొా”" నర్‌ సి భార్య కావటం మరింత అద్భప్రం ! 


న్‌ 


అందుచేత నా దిగులంతా పోయింది," 
అన్నాడు. 
అనేక రత్నాభరణాలూ, మేలివస్తాలూ, 


ఇతర కానుకలూ తినుకుని విదురుడు 
కాంపిల్యనగరం చేరుకుని, (దుపదుళ్ణీ, 


ధృష్టద్యుమ్నుడు మొదలుగాగల వారినీ, 
కృష్ణుక్హ, పాండవులనూ కలునుకుని, 
క్షేమనమాచారాలు. అడిగి, చెప్పి, ఎవరి 
కివ్వువలసిన కానుకలు వారికి అందజేశాడు. 

తరవాత పిదురుడు సభలో దుపదుఖ్ణి 
చూసి, “మహారాజా, ధృతరాష్ట్ర ఫ్‌ష్ములు 
తమరితో బంధు త్తం క అిసినందుకు మహనా 
నందం పొంది, తనము కేమసమాచారాలు 
తెలుసుకురమ్మని నన్ను పంపారు. తమ 
స్నేహితుడైన [దోణుడు తనకు మారుగా 
నన్ను తమను ఆలింగనం చేనుకోవలసినదిగా 
చెప్పాడు. మీ కుమారై భార్య కానటం 
పాండవులకు రాజ్ట[పాప్తి కన్న కూడా 


ఎక్కువైనది. ' పాండవులు హస్తెనాపురాన్ని 
విడిచి పెట్టి చాలాకాల మయింది. కౌరవులు 
వారిని మళ్ళీ చూడాలని చాలా ఆతంగా 
ఉన్నారు. అంతఃపుర స్త్రీలు (దౌవపదిని 
చూడటానికి తహతహలాడిపోతున్నారు. తమ 
అనుమతితో పాండవులను కుంతి (దౌపదు 
లతో సహా హస్తినాపురానికి తినుకురావలసి 
నదిగా ధృతరాష్ట్రుడు సన్ను అజ్ఞాపిం 
చాడు. అందుచేత తమరు అనుమతి 
ఇవ్వండి, అన్నాడు. 

ఆ మాటలు విని ,దుపదుడు విదురుడితో, 
“ కౌరవులతో బంధుత్వం కటిసినందుకు 
నేను. ఆనందపారపశ్యం చెందుతున్నాను, 


చుంబన చందమా ము శవము 
బ్‌తే 


ధృతరాష్తు డంతటివాడు ఆజ్ఞాపించటమూ, 
న్‌ పంటి దూరాలోచనావరుడు రావటమూ. 
ఇక అభ్యంతరాలకు అవపకాశమేవ్‌? కాని, 
బలరామకృమ్ణు లేమంటారో తెలుసుకో 
వాలి; పాండవుల _శేయన్సును వారెల్ల 
పడూ కోరుతారు. పాండవులు కూడా 
మహాపాజ్ఞులు, థర్మ పరులు, శక్తిమం 
తులు---వారేమంటారో ? ” అస్వాడు. 

(దుపదుడి మాటకు థధ రృరాజా అడ్డువచ్చి, 
-“మహాశాజా. మేము మీ అధీనంలో ఉన్న 
వాళ్ళం. మీరు అలోచించి మాక ర్తవ్యం 
ఎలా నిర్టయిస్తై అలా నడుచుకుంటాం,."' 
అన్నాడు. 


అప్పుడు కృష్ణుడు సభఖవారితో,  ““ విదు 
రుడు కోరిన (పకారం అతని వెంట పాొండ 
వులను హస్తినాపురానికి పంపటమే ఉచిత 
మని నాకు తోస్తున్నది. కాని, అన్ని విధాలా 
పాండవుల మేలు కోరే (దుపదుడి అభి 
(ప్రాయ మేమిటో?” అన్నాడు... 

దానికి చావచుడు ““ పాందప్పులు ఇవాళ 
నాకు దగ్గిరవారైనారు, కాని ఈ కృష్ణుడికి 
వారు చిన్నతనం నుంచి అప్పులు, ఎంత 
భూరాన ఉండి కూడా అతను వారి మేలు 
కోరుతూ ఉంటాడు. అందుచేత ఆయన 
అభ్మిపాయమే నాదీన్తూ" అన్నాడు. 

(దుపదుడి అనుమతి లభించింది. పాండ 
వులు [దౌపదిని, కుంతిని వెంటబెట్టుకుని 
విదురుడి వెంట హస్తినాప్పురానికి బయలు 
చేరాడు. కృష్ణబలరాములు వారి. వెంట 
వచ్చారు. విదురుడు పంపిన దూత 
ముందుగా వెళ్ళి పాండవుల వాకను ధృత 
రాష్ట్ర్రండికి తెలిపాడు. ధృతరాష్ట్రుడు సంతో 
షించి, పాండవులకు ఎదురు వెళ్ళటానికి 
వికక్షుణ్ణీ, చ్మితసెనుఖీ, దోణుణ్తీ, కృపా 
చార్వుల్లో పంపాడు. 

వారి వెంట పాండవులు హస్తినాప్పరం 
(ప్రవేశించే సరికి నగరమంతా అలంకరించి 
ఉన్నది. [పజలు వారిని చూసి చాలా ఆనం 


నాజి చందమా వు పరాటా 


“వా నతన! మొ ముతో క్‌. ఏ ఐనన్‌ క ననా” బాహాజామా! 


క అనక మా 


కన 


౯ నే! "ఖీ నాగా క 


ఇళాకాకకానానాన ని లక? 


వ | || 


దించారు. పౌరుల చీవనలు అందుకుంటూ 
పాంతప్పులు రాచనగరు చేరి, ధృతరాష్ట్రుడిక్‌ న 
థీమ్ముడికీ, ఇతర మెద్దలకూ మొక్కారు. 

కొద్దిరోజులు గడిచాక ధృతరాష్ట్రుడు 
పాండవ్పలనూ, క ఎహ్లుళ్టు పిలిచి, “నాయన 
లారా, మీకూ దుర్యోధనాదులకూ వైరం 
రాకుండా కౌరవరాజ్యంలో సగం మి కిప్పూడే 
ఇచ్చేస్తున్నాను. ఈనాటి నుండీ మీరు 
కఖాండవపస్థంలో స్థిరపడి, నుఖంగా మీ 
పంతు రాజ్యం. మి లెలుకోండి,” అన్నాడు. 

ధర్మరాజు రశ యని పెద్దల కందరికీ 
నమస్కరించి, తన తమ్ములనూ, (దౌపదిని, 
బలరామకృష్ణులనూ వెంటబెట్టుకుని 
ఖాండవపస్టానికి చెరుకున్నాడు. ఆ ఖాండవ 
పస్థం అన్నది మహా భయంకర మైన 
అరణ్యం. ఆ సంగతి గుర్తించి కృష్ణుడు 
ఇంధదుళ్లై తలచుకున్నాడు. క ఎమ్మడి ఉఊదైశం 
[గ్రహించి ఇం్యదుడు విశ్వకర్మను అక్కడికి 
“పంపాడు, 


విశ్వకర్మ ఒక మంచి [ప్రదేశం నిక్ష 
ముంచి అక గణే ఒక చక్కని సగరం నిర్మిం 
చాడు. దాని చుట్టూ ఎత్తయిన పాకారాలూ, 
(ప్రాకారం. వెలుపల లోతైన ఆగడ్తా, లోపల 
తెల్లగా మెరిసే భవనాలూ, గరుడాకారం గల 
పురద్వారమూ, విశాలమైన వీధులూ, రాజా 
స్థానాలూ, దేవాలయాలూ, అక్కడక్కడా 
అందమైన ఉద్యానవనాలూ ఉన్నాయి. 
దాస్‌కి ఇం్మద(పస్థ్ర మనే పేరు వచ్చింది, 
నగరం మథ్యలో విశాలమైన స్థలంలో పాంచ 
వులు నివసించడానికి ' భవనా లున్నాయి, 
నాలుగువర్థాలవారూ, వి విధ శిల్పాలలో 
వైపుఖురం గలవారూ వచ్చి ఇద్మద పస్థంలో 
నివసించారు. 

ధర్మరాజు తన తమ్ములతోన్లూ భాఠ్య 
తోనూ అక్కుడ సుఖంగా జివిస్తూ రాజ్య 
పాలన చేశాడు. కొంతకాలం జరిగాక 


కృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని 
ద్వారకకు తిరిగి వెళ్ళాడు. 


చ్‌ 


| 


స్‌ో 
( 


న్స స కా 
క న్న ॥ క్‌ 
కే న్‌ 
| సే 
ని క 
౯ త. | 
క్ష్‌ 
క. 
వ్‌ 
ఇకో క్‌ 
ఇ 2 ్య! 
సు. 
ఛై! 
! క || 1. 


= కాన్న, 
ణు జ గ్‌ 

ఇబ్వారైక్‌ 

జా 
| | ఖ్‌ 

ప శక్‌ క ॥; 
క్‌ ౯ ల్‌ 
శీ 
. = 


బే క 
ఇని 


నా లాలా... 
తా |! 
కి ॥ 


జొల 1971 


సిశ్వకర్మ నిర్మించిన ఇం(ద(పస్ట నగరాన్ని 
రాజధానిగా. పెట్టుకుని పాండవులు తమ 
అర్హ రాజ్యాన్ని ధర్మంగా పాలించ నారం 
ఖంచారు. రాజ్యం నానాటిక్‌ ఆభివృద్ధి 
చెందుతూ పచ్చింది. 

ఈ సమయంలో ఆకస్మికంగా నారద 


ముని ధర్మరాజును చూసి పోదామని 
వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా 
ఎదురు వెళ్ళి, నారదుణ్ణై తీసుకు వచ్చి, 
సుఖాసనమూ, ఆఅర్హ్యపాద్యాలూ ఇచ్చి, 
సాహైంగ నమస్కారం చెకాడు. అంతః 
పురంలో నుంచి [దౌపది కూడా వచ్చి 
నారదుడిక్‌ నమస్కారం చేస్తూ నిలబడింది. 
నారదుడు ఆమెను ఆశీర్వదించి పంకపసి, 
భిమార్చున నకుల నహదేవులు వింటూండగా 


కాల్‌ దాన స ల ననన -- 


ధర్మరాజుతో, '' మీ అయిదుగురికీ ఒక్కతె 
భార్యగా ఉంటున్నది. అమె కారణంగా 
మీలోమీకు విరోధం కలగకుండానూ, 
మీ మధ్య సౌహార్దం పెరిగేటట్లూ ఉండాలంటే 
పెట్టుకోవాలి, 
అలాటి విషయాలలో ఎంత సన్నిహితులకు 
కూడా వైరం రావటం సహజం," అంటూ 
నుందోపనుందుల కథ చెప్పాడు. 
హిరఖ్యాకశిపుడి పంశంలో నికుంభు డనే 
వాడు పుట్టాడు. అతని కొడుకులే నుందోప 
నుందులు. వాళ్ళు ఒకరినొకరు క్షణం 
కూడా విడిచిపెట్టక, ఎప్పుడూ కలిసి 
తిరుగుతూ, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 
వాళ్ళకు మూడు లోకాలూ జయించాలన్న 
కోరిక కలిగింది. అందుకోసం తపశ్శక్తి 


క్ష స్ట అర్జునుడి తీరయ్యాతలు 


నంపాదించుకో గోరి వాళ్ళు వింధ్య 
(పాంతంలో షక నిర్ణనారణ్యం చెరి, అక్కడ 
ఘోరమైన తపస్సు [పారంభించారు. 
ఆ వేడికి వింధ్యగుహల యందు అగ్ని 
పుటి, అరణ్యమంతటా గొప్ప జ్వాలలూ, 
పాగలూ లేచాయి. 

వాళ్ళ తపన్సు చూసి దేవతలు భయ 
పడి, తపోభంగం కలిగించాలని ఆ నుందోప 
సుందుల ఎదట రత్నాలరానులూ, స్త్రీలూ 
ఉన్నట్టు. (భ్రమ కలిగించారు. దానికి 
నుందోపనుందులు చలించలేదు. తరవాత 
దేపతలు మరొక (భమ కలిగించారు. దాని 
ఫలితంగా నుందోపనుందుల ఎదట వారి 


తల్లులనూ, భార్యలనూ, కొడుకులనూ ఎవరో 
రాక్షసులు ఏడిస్తున్నట్టూ, వాళ్ళు రక్షంచ 
మని నుందోపనుందులను అడుగుతున్నట్లూ 
కనపడింది. దానికి కూడా నుందోపనుందులు 
చలించలేదు. అప్పుడు వారి ఎదట (బహ్మ 
(ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలూ, 
అస్తాలూ, సాటిలని బలపరాకమాలూ, 
మూడు లోకాలనూ జయించే శక్తీ వరాలుగా 
ఇచ్చాడు. వాళ్ళు అమరత్వం కూడా అడి 
గారు గాని (బ్రహ్మ అందుకు సమ్మతించక, 
వారికి ఇతరు లెవ్వరిచేతా చావు లేకుండా 
వరమిచ్చాడు. తాము ఒకరినొకరు చంపు 
కోవటమనేది వాళ ఇకు తట్టనేతట్రదు గనక, 


0, 


ల 


గా =” త క 
జ్‌ | ॥ జ క్ష 
క్‌ సరో? జ్జ మ 
న్య క 
క్‌ ల్‌ వై న 


(| ఖ్‌ 
! [క కల శ్ర ఇ 
౪| 11] | | భి టన కాషన్‌ 
మ. క్షి స్‌ | స్వ 
క్ష | న్ని గ! 1 ॥ | స్‌ 
క క క 


[ల 


జ క్‌ 
లక్‌ = క్ష్‌ 


న్స 
జ 
జ. 
మం! 
ర 


ఆం ..! 
ణ్‌ జనా క ఓకే ఇజ్‌! కకక. 
కం 


మ్‌ 
క్ష్‌ 


ఎ చె జ్సా ఇత్‌ " - లే జ్‌ _ క 

గ (ఖా కా క్‌ స్న్‌ే[! హం ( గ ఇ వమా మె | జ ఖగ టీ 
న క స 
మం కో. ఇ 2 ల య ల 


న! 
లీ క 
కే ల్‌! జ్‌ 

క్త 


ణా 


జా తు 


న త క 


టట టంట టంట టాటాలు 
. 

[ తమకు అమరత్వం అభించినక్లు వాళ్ళు 
క 


_ _ భాపించారు. 
. ఇలా వరం పొందిన నుందోపనుందులు 
పైన్యాలను సమకూర్చుకుని, ఇం(దలొకానికి 


్ష పోయి, దాన్ని జయించి, పాతాళానికి వెళ్ళి, 
దాన్ని కూడా జయించి, చివరకు భూలో 


కాన్ని ఖభత్సం చేయసాగారు. అప్పుడు 
(బ్రహ్మ విశ్వకర్మను పిలిచి, అతనిచేత 
తిలోత్తమ అనే త్రిలోక సౌందర్యవతిని 
సృష్టించి, నుందోపనుందు లుండే చోటికి 
పంపాడు. అమె ఒక నది ఒడ్డున పూలు 
కోనుకుంటూండగా చూసి, అమెను 
మోహించి నుందోవన్తుందు లిద్రరూ ఆమె 


....... బేతులు రెండూ పట్టుకుని, ఆమెను తమ 
భార్యను చేనుకునేటందుకు నిశ్చయించు 
కున్నారు. “మాలొ నువు ఎవరికి ఖార్య 

| వవుతావు?”" అని వాళ్ళు అడిగితే, 

మీ ఇద్దరిలో ఎక్కువ బలాఢథ్యుడికి భార్య 
నవుతాను,'" అన్నదీ తిలోత్తమ. ఎవరు 
ఎక్కువ బలంగలవారో తేల్చుకోవటానికై 
| వారిద్దరూ గదా యుద్ధం చేసి, ఒకరినొకరు 


చంపేనుకున్నారు. [అట్ట చివరి బొమ్మ] 
నారదుడు పాండవులకు ఈ నుందోప 

| నుందుల వృత్తాంతం చెప్పి, "మీలో అలాటి 

వెరం రాకుండా ఎదో ఒక నియమం పెట్టు 


వున న టు యు ను న 


సీ 
హా టి /" లా 
"మము ౨ టన. కన .. శతు? లా హూ డా అమడ....మెజీ కేన ఎనితుయ.. మూ ముప 


చందమామ 
5 


కోండి. అదంతా మీ 
న్నాను, అన్నాడు. 

అప్పుడు పాండవులు నారదుడు సాక్షగా 
ఒక నియమం ఏర్పాటు చేనుకున్నారు. 
దాని _పకారం [(దౌపది ఒక్కొక్క సంవ 
తృరం ఒక్కొక్క భర్త దగ్గిర ఉంటుంది. 
ఆమె ఎవరింట ఉంటున్నదో ఆ ఇంటికి 
మిగిలిన వారెవ్వరూ పోరాదు; ఒకవేళ ఎవ 
రైనా వెళ్ళటం జరిగితే వాళ్ళు పన్నెండు 
నెలలపాటు. (బహ్మచర్యంతో వనవాసం 
జరిపి, తీర్టయా(తలు చెయ్యాలి, 

వారు చేసుకున్న ఈ నియమానికి నార 
దుడు సంతోషించి, “ఇలాటి ఏర్పాటు 


మంచికే చెబుతు 


ల 

॥ 

| 

మ ఆ ల్‌ తై 
నేను? 11 - మాం మాటకు మునెనదననుననమమయామననే 


గ్‌ా కక్‌ స నమన నన 
సే 


ఉన్నట్టయితే మీ మథ్య ఎవరూ విభేదాలు 
పెట్టలేరు, మీరు నుఖడతారు,”" అని చెప్పి, 
ఎళ్ళిపోయాడు. 

(దౌపది నియమం (పకారం ఏడాదికి ఒక 
భర్త ఇంట ఉంటున్నది. కాలం గడిచి 


. పోతున్నది. 


ఒకనాడు ఒక (బాహ్మణుడు ధర్మరాజు 


అంట్‌ వెలపల నిలబడి ఆ[కందనం 


చెయ్యటం అర్జునుడు చూసి, “ అయ్యా, 
ఎందుకు ఏడుస్తున్నావు ?'' అని అడిగాడు. 

“నాయనా మీ వంటి ధర్మాత్ముల 
రక్షణలో ఉంటున్నా కూడా నా హోమ 
థనువులు దొంగలు తోలుకుపోయినారు. 


ఎంత 'ఘోషించినా నాఏడుప్పు వినిపించుకునే 
వారు కనపడటం లేదు. ఆవులు పోవటంతో 
నాథర శ్రేకర్మలు నిలిచిపోయాయి. దయచేసి 
వాటిని నా కప్పించు," అన్నాడు (బాహ్మ 
యుడు దినంగా. 

“నీ అవులను నీ కప్పిస్తాను, ఇక్కడే 
వుండు. దొంగలు ఎటు వెళ్లారో చూపటానికి 
నా ఎంట వపత్తువుగాని, " అంటూ అర్జునుడు 
థనుర్వాణాలు తినుకురావటానికి ధర్మరాజు 
ఇంట్లో (పవేశించాడు. 

కాని అంతలోనే అ ర్జనుడికి తమ 
నియమం గుర్తు వచ్చింది. (దౌపది ధర్మ 
రాజుకు భార్యగా ఉంటున్నది. అలాం 
టప్పుడు కాను వారి ఇంట (పవేశిసే నియమ 
భంగ మపుతుంది. నియమభంగ మపవుతుం 
దని విల్లుబాణాలు తెచ్చుకోవడంలో అలస్యం 
చేస్తే కార్యభంగం అవుతుంది. నియమ 
భంగమెతే శిక్ష ఆనుభవించవచ్చు గాని 
కార్యభంగం కానివ్వరాదనుకుని అర్జునుడు, 
ధర్మరాజూ (దౌపది ఏకాంతంగా ఉన్న 
మందిరం (ప్రవేశించి, ధర్మరాజు అనుమతితో 


ధనుర్పాణాల్ను తిసుకుని, (బాహ్మణుళ్లు 


వెంటబెట్టుకుని వెళ్ళి, దొంగలతో పోరాడి 
జయించి, వారు ఎతుకుపోయిన గోవులను 
(బాహ్మాణుడికి తిరిగి ఇప్పించాడు. 


వాకా అచటనే సా ల్‌ 


న్‌ 


అర్జునుడు ఇంటికి తిరిగి వచ్చి పెద్రల 
[పశంస అందుకుని, వారికి నమస్కారాలు 
చేసి, ధర శ్రరాజు వద్దకు వెళ్ళి, ““నియమాన్ని 
నువూ, [దౌపదీ ఉన్న 
మందిరం [ప్రవేశించాను గనక ఒక విడాది 
పాటు వనవాసమూ, తిరయా(తలూ చేస్తాను, 
అనుమతి ఇయ్యి," అన్నాడు. 

హా మాటలకు ధర్మరాజు నొచ్చుకుని, 
“అర్జునా, పెద్దవాళ్ళు భార్యలతో ఏకాం 
తంగా ఉన్న చోటికి చిన్నవాళ్ళు రావటం 
తప్పు కాదు. అంతేకాక, ఆ (బాహ్మణుడి 
ఆఅఆపసరం కొద్ద నువు రావటం జరిగింది. 
అందువల్ల మేలే జరిగింది గనక అది తప్పు 


న్‌ 


స్‌ వ న న 


ర న 


పని కాదు. నామాట అంక నీకు లక్ష్యం 
ఉన్నట్టయితే. ఈ తిర్ణయా[తత ఆలోచస 
మానుకో," అన్నాడు. 

ఆ మాూళటుకు అర్జునుడు, “ఒకరు తప్పు 
చేస్తే మనం గవాం. అలాటి మనమే తప్పు 
చేసి, ఏదో సాకు చెప్పి శిక్ష తప్పించు 
కోపటం తగని పని. నన్ను ఆపవద్దు, నేను 
తిర్ణయా[తకు బయలుదెరటానికే నిర్ణయించు 
కున్నాను,” అన్నాడు. 

ధర్మరాజు సరేననక తప్పలేదు. అర్హు 
నుడు అరణ్యవాసానికి తగిన విధంగా 
జాట్టర్హూ కట్టూ అమర్చుకుని అరణ్యానికి 
బయలుదేరాడు. అతనితోబాటు అనేకమంది 


(బాహ్మణులూ, పుణ్య కథలను చెప్పే 
పౌరాణికులూ బయలుదేరారు. వారందరి 
తోనూకలిసి అర్జునుడు అనేక తీర్థాలు సేవించి, 
కొంత కాలానికి గంగాద్వారం చేరాడు. 


స్నానాలు చేసి, అగ్నిని అర్చించి, అందులో 
ఆహుతులు వేస్తున్నారు. అది చూసి ఆర్జు 
నుడు చాలా ఆనందం పొంది, తాను కూడా 
స్నానం చేసి, దేవతర్చణాలూ, పితృతర్చ 
ణాలూ అగ్నిలో వేల్చుదామనుకుని స్తానం 
చెయ్యటానిక నదిలో దిగాడు. 

ఆ సమయంలో ఉలూపి అనే నాగకన్య 
అర్జునుడి అందం చూసి మోహించి, నీటి 


అక్కడ అనేకమంది మునులు గంగలో 


తంటాలు 


లోనే అతన్ని పట్టుకుని, నీటిలోకి లాగి నాగ 
లోకానికి తీనుకుపోయి, ఒక దివ్యమైన 
భవనం చేర్చింది. 

అర్జును డామెను చూసి, '"వమిటి 
సీ సాహసం? నువు ఎవతెవు? ఎవరి 
కూతురివి? ఇది ఏ దేశం?'' అని అడిగాడు. 

“నాధా, నేను నాగులలో ఐరావత కులా. 
నికి చెందిన కౌరవ్యుడు అనే నాగరాజు 
కుమార్తెను. నా పేరు ఉలూపి. మన్మధుడి 
లాటి నిన్ను చూసి మోహించి, మా నాగుల 
కుండే శక్తుల (పభావంతో నిన్ను ఇక్కడికి 
తెచ్చాను. నా కోరిక తీర్చి సంతానం పొంద్కు"' 
అన్నది ఉలూపి. [అట్ట మీద్‌ బొమ్మ] 

“'చూడు, ఉలూపీ, కారణాంతరంవల్ల 
నేను (బ్రహ్మచర్యం అవలంబించి, తీర్థ 
యా[తలతో కాలక్షేపం చేస్తున్నాను. నన్ను 
(వతభంగం చెయ్యమని నువు అడగటం 
అధర్మం. నీమాట ఎలా ఉన్నా నాకు 
మహా పాపం చుట్టుకుంటుంది,” అన్నాడు 
అర్జునుడు. , 

కాని “ఉలూపి ఆ మాటకు ఒప్పుకోక, 
“దౌపది “వరయంలో మీ అన్నదమ్ములు 
చేనుకున్న నియమం మాట తెలియక 
పోలేదు. అయినా నువు బ్రహ్మచర్య [వత 
మని చెప్పి లాభం లేదు. నువు నా కోరిక 


ర ల క య న క క క్‌ 


క్ష టా వ 1, | 
ర్‌ ॥ అజ | కం నర్‌. క్‌ ప్‌ 

క గ ణ్‌ = ఇకే॥ 
జీ కం గ బ్‌ నం! కై 
పతక 5 

నీ న! ట్‌ కక | 


ల 
వా 2 "కా 


శప 


ఇక న! 


క ఖ్‌. ఇ 
న డ్‌ ల. 
నా క జ 
| న దట్‌. క 


/ క్‌ జ! “ట్‌ గానా ళం ణు 
లొ నా న్‌ 
జ అవిక 


ఇ అవ్‌ 
వాన్‌ 


సా... 


ఈడేర్చకపోతే మదనతాపంతో నేను మాడి 


చచ్చిపోతాను. అ పాపం లకు చుట్టు 
కుంటుంది. [పాణం కాపాడటం కన్న గొప్ప 
పుణఖ్యుం ఉండదు. నాకు అభయం 
ఇయ్యి," ఆంటూ అర్జునుడి పాచాలు గట్టిగా 
పట్టుకున్నుది. 


అర్జునుడు పరిస్థితి బాగా ఆలోచించి, 
ఉలూపి కోరిక తిర్చ నిశ్చయించుకున్నాడు. 
అతనా ర్మాతి అమెత్‌ గడిపాడు. మర్నాడు 
ఉదయం ఉలూపి అతనికి చారి చూపుతూ 
వెంట వచ్చి, గంగాద్వారానికి చేర్చింది. 
ఆమె అర్జునుడికి ఏ జల్మప్రాణి నుంచీ 
(ప్రమాదం లేకుండా వర మిచ్చి తన నివాసా 
నికి తిరిగిపోయింది. అమె ఆర్జునుడి వల్ల 
సా అయి, కొంత కాలానికి ఇరావంతు 

కొడుకును కన్నది. 

న. పదలి అర్జునుడు ఆనేక 
అనేక నదుల స్పానాలు 
నెలలో 


అర్థాలు 
చేస్తూ, బయలుదేరిన పదమూడవ 


క శ్యా 
నువిసుూ, 
వానో 


జే 
గై 
గ్‌. 


1 న గ్‌ - క్ష్‌ “ వ 
అ న్‌ హాకా 
క అక... 7 గానక 
శ్‌ | క వన్న ” ' శకయానా కే న్డ్‌ ఏ. 
| కానాల, % కారాక స 
౯ జ స అ అత్య లం 
శ్ర కా | లె స. కై [ఖ్‌ 
లో జ్‌ బ్‌ క్ష 1 
క ఎ క డీ 
క ర్‌ కొ 


మణిపుర మనే నగరం చేరాడు. ఆ నగరానికి 


రాజు చిత్రవాహనుడు. ఆయనకు చితాం 
గద అనే కుమార్తె ఉన్నది. ఆమెను చూడ 
గానే అర్జునుడికి ఆమెపై మోహం కలిగింది. 
అతను చిత్రాంగదను తన కిచ్చి వివాహం 
చెయ్యమని అమె తండి నడిగాడు. 

దానికి చిత్రాంగదుడు, “అంత కన్న 
నాకు కావసినదేమిటి? కాని ఒక్క విషయం 
చెప్పాలి. మా వంశంలో పతి తరానికి 
ఒక్కడే కొడుకు. అయితే నాకు మాతం 
కూతురు కలిగింది. అందుచేత ఈమెకు 
కలిగే కొడుకును నేను నా కొడుకుగా పెంచు 
కుంటాను. దాని కభ్యంతరం లేకపోతే 
ఇప్పుడే నా కుమార్తెను ని కిచ్చి వివాహం 
చేస్తాను,” అన్నాడు. 

అర్జునుడు అందుకు సమ్మతించి, చిత్రాం 
గదను పెళ్ళాడి, ఆమెతో మూడు న్నిదలు 
చేసి, తన వెంట ఉన్న (_బాహ్మణబృందంతో 
దక్షిణ సము[ద తీరానికి పం 


అక జి 
క / / "| శ్‌ శ్వా 
జే | 
| న. కల 


చంద 


ఆగస్టు 1970 


దక్షిణసము[దతీరపాంతంలో సౌభ (ద 
మునే త్‌ర్టం ఉన్నది. అర్జునుడు దానిలో 
స్నానం చెయ్యటానికి ఉప(కమిస్తూండగా, 
అక గడ ఉండే (కాహ్మణులు అతన్ని 
వారించి ఈ విషయాలు తెలిపారు : 

ఈ సౌభద్రతీర్థంతో బాటు, పౌలోమ, 
కారండవ, (ప్రసన్న, భారద్వాజ తీర్ధాలు 
కూడా ఆ [ప్రాంతంలో ఉన్నాయి. నూరేళ్లుగా 
ఈ అయిదు తీర్థాలలోనూ ఎవరూ స్నానాలు 
చెయ్యటం లెదు. కావటానికి అవి పుఖ్యు 
తిర్ధాలెగాని, వాటిలో మొసళ్ళు చేరాయి. 
వాటిలోకి దిగటం చాలా [పమాదకరం. 

ఈ నంగతి విని కూడా అర్జునుడు, తాను 
మొసలికి భయపడి, స్రాభదతీర్ధంలో 
స్నానం చెయ్యకపోవటం, పౌరుషహీనమను 


కున్నాడు. ఇంతవరకూ అతను ఏ ఒక 
తీర్జాన్ని విడవ కుండా సేవిస్తూ వస్తున్నాడు. 
అందుచేత ఈ తీర్థంలో కూడా సంకోచించ 
కుండా దిగేశాడు. 

నీళ్ళ కదలిక తెలునుకుని నం. తీర్జంలో 
ఉన్న పెద్ద మొనలి గబగబా 'చచ్చి అర్జు 


- నుడీ వం పట్టుకున్నది, అర్జునుడు దానిని 


అలాగే ఒడ్డు దాకా ఈడ్చుకు, వచ్చి, నీటిలో 
నుంచి నేల మీదికి పిసిరివేశాడు. 

వెంటనే దానికి వల రూవం పోయి, 
కుదురైన అందమైన స్త్ర రూపం వచ్చింది. 
ఈ మార్పు చూసి అక్కడ ఉన్న (బాహ్మణు 
లతోపాటు అర్జునుడు కూడా దిగ ఫ్రమ చెంది, 
““క&ఓ నుందరీ, నువు, ఎవతెవు? ఏ కారణం 
చేత మొసలి రూపం ధరించి ఈ మడుగులో 


18. ద్వారకలో అర్జనుడు 


తే క జ క్‌ క! కా | యా క్‌ 
అన నో ణు అననా వ! శ్‌ అత అ ం! అ 


ఉన్నావు? తిరిగి ఎలా మొసలి రూపం 
పోయింది ?' అని అడిగాడు. 

ఆమె అర్జునుడితో, “ నెనొక అప్పరసను, 
నా పేరు పర్గ. సౌరఖేయి్యి సమీచి, పస, 
లత అనే నా నలుగురు చెలికతెలూ శాప 
కారణంగా నాలాగే మొసళ్ళుగా మారారు. 
నాకు శాపవిమోచనం కలిగించినప్తై వారికి 
కూడా కలిగించి, పుణ్యం క ట్రుకో, అన్నది. 

“మీకు ఈ భయంకర మైన శాపం 
ఎందుకు వచ్చింది? '' అని అర్జునుడు అడి 
గాడు. చెౌనికి పర్గ తమ కథ ఇలా చెప్పింది: 

“ మేము అయిదుగురమూ దిక్సాలకుల 
నగరాలు చూడటానికి బయలుదేరి, అవి 


శ్‌ 


గ 


| లప్‌ 


క న్‌్‌ = ఖై 
మం * ఇ జ్‌ జె 
న్‌ న్‌ా ఇక్‌ కీ 
1 ల్‌ == కా. 


న 
తు ౨ 8 


చూనుకుంటూ భూలోకానికి వచ్చాం. కక 
వనంలో మాకు ఒక (బబాహ్మణుడు తపన్సు 


నుకుంటూ కనిపించాడు. అతను ఎంతో 
ఆందంగా ఉన్నాడు. దారుణమైన 


తపస్సులో ఉండి, అగ్ని హో తుడిలాగా 
వెలిగిపోతున్నాడు. అతని తపన్సు పాడు 
చెయ్యాలని మాకు దుర్చుద్ది పుట్టింది. అతని 
ఎదట ఉ్నదేకం కలిగించే మాటలాడాం; 
ఆతనికి మా మీవ మోహం కలిగించటానికి 
గాను పాటలు పాడాం; రకరకాల నాట్యాలు 
మేము ఏం చేసినా అతను చలించ 
లేదు. మమ్మల్ని గడ్డిపోచల కన్న హీనంగా 
చూశాడు. అతనికి కామో[దేకం కలిగించే 


చేశాం. 


ను. 


పసులు చేశాం. అతనిక్‌ కోవం వచ్చింది. 


నే 


మమ్మల్సి మొసళ్ళు కమ్మని శపించాడు |! 
వెంటనే అతని కాళ్ళమీద పడి, 
అడవాళ్ళ ముద 
అన్యాయుమన్నాం. 


అంతగా ఆఅ్మగహించటం 
ఇలాటి శాపం అను 
భవించటం కన్న చావు మేలన్నాం. అంక, 
ఆయన మాకు నూరేళ్ళపాటు మొసలి 
జీవితం తప్పదని, ఆ తరవాత ఎవరు 
మ్మ్మల్ని వట్టుకుని ఒడ్డున పడవేసినా 
మా శాపం తీరిపోతుందని అన్నాడు. అది 


ర్ట 


మొదలు మేమిక్కడ అయిదు తిర్జాలలోనూ 
యొసళ్ళ రూపంలొ ఉన్నాం. నా వెంట 
మిగిలిన నాలుగు తిర్రాలకూ వచ్చి నా చెలి 
క త్తెల శాపం కూడా తీర్చి, ఈ తిర్ధాలన్నిటిని 
పవ్నితం చెయ్యి. 

ఆమె కోరిన (పకారంగానే అర్జునుడు 
మిగిలిన నాలుగు తర్థాలలోనూ దిగి, 
అందులో ఉన్న అప్పరసలకు శాపవిమో 
చనం కలిగించాడు. అటు తరవాత 
ఆ అయిదు తీర్థాలకూ నారీత్‌ర్రా లనే పేరు 
వచ్చింది. 

అర్జునుడు అక్కడి నుండి తిరిగి మణి 
పురానికి పచ్చి, చితాంగదతో కాపరం 
చెశాడు. కాల్మకమాన చితాంగదకు బ్మభు 
వాహను డనే కొడుకు కలిగాడు. ఆ పిల్లవాణ్ణి 


ఇ లమౌమ 
|| 


చితాంగద తండ(డిక్‌ వంశోద్దారకుడుగా 
ఇచ్చేసి, అర్జునుడు, అక్కడికి సమీపంలోనే 
ఉన్న (పభాసత్‌ర్రానిక వెళ్ళి, అందులో 
స్నానం చేసి, ఆ రాతి కొద్దిపాటి వక్షం 
పడుతూంకేు, ఒక మరిచెట్టు కింద 
పడుకున్నాడు. 

అక్కడ అర్జునుడికి గదు డనే యాదవుడు 
తటస్టపడి, కృష్ణుడి చెల్లెలైన సుభద అంద 
చంచాలను గురించి మాట్లాడాడు. నుభద 
తిలోత్తమను మించిన అందగత్తె అని అర్హు 
నుడు అదివరకే విన్నాడు. అతనికి ఇప్పుడు 
ఆ నుభదను చూడాలనీ, అమెను సాధించు 
కోవాలని ఆలోచన పుట్టింది. (ప్రభాసతిర్జానిక 


వ శా శన శానా 


టు టు టు టు 


, క్‌ 5క్ష1 


ద్వారక ఏమంత దూరం కాదు. అక్కడికి 
పోతే కృష్ణుడు కనబడతాడు. 

యాదవులకు యతు లంకు చాలా భక్తి. 
అందుచేత అర్జునుడు యతివేషం వేసుకుని 
ద్వారకకు వెళ్ళటానికి నిశ్చయించాడు. 
ఈ లోపల, అర్జునుడు తీర్ధ యా(తలు చేస్తూ 
(పభాసతీర్థం చేరినవార్త వేగులవాళ్ళ ద్వారా 
ద్వారకకు చేరింది. కృష్ణుడు అతన్ని చూడ 
టానికి (పభానతీర్థానికి వచ్చి, “' ఇదేమిటి, 
అర్జునా? ఈ మారువేషం వేశావు దేనికి? 
అని అడిగాడు. 

అర్జునుడు తన మననులో ఉన్న కోరికను 
క్‌ అప్షుడికి చెప్పుకున్నాడు. కృష్ణుడు దాన్ని 


ఆమోదించి, అర్జునుఖ్ధ రైవతక్షాది మీద 
ఉంచటానికి నిశ్చయించి తనవెంట తీనుకు 
వచ్చాడు. అక్కడ కృష్ణార్దునులు ఆ పగలూ, 
రాతి కబుర్ల తో గడిపారు, సుఖమైన భోజనం 
చేశారు నృ త్యగాన వినోదాలు అను 
భవించారు. మర్నాడు తెల్లవారగానే కృష్ణుడు 
అర్జునుడికి రైవతక్షాది మీద అన్ని సదు 
పాయాలూ విర్పాటు చేసి, ద్వారకకు 
వెళ్ళిపోయాడు. 
తరవాత కొద్ది రోజులకే యాదవులు 
రైవతక్షాది మీద ఒక గొప్ప ఉత్సవం 
జరిపారు. ఆ ఉత్సవం చూడటానికి ద్వారక 
నుంచి. వనుదేవుడూ, ఊఉ ([గసేనుడూ, 
అ(కూరుడూ, బలరాముడూూ కృష్ణుడూ, 
(ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ కుమా 
రులూ, దేవకీదేవీ, రేవతీ, రుక్మిణీ, సత్య 
ఖామా, జాంబవతీ మొదలైన అంతఃపుర 
స్త్రీలూ, నుభ(ద మొదలుగా గల కన్యలూ 
వచ్చారు. ఆ అందరి మధ్యా తిరిగే 
సుభద్రను చూసి అర్జునుడు విపరీతంగా 
మోహపరవశుడై కూడా ఏమీ చేయలేక 
మధనపడ్డాడు. ఉత్సవం ముగియగానే 
అందరూ ద్వారకకు తిరిగి వెళ్ళిపోయీరు. 
కృష్ణుడి అనుమతితో అర్జునుడు రైవత 
కాదిని విడిచిపెట్టి, ద్వారకను అని ఉన్న 


చందమామను తతా 
52 


బ్‌ 


క్‌ 


జం కీ 0 
న 


ఫ్య శ + 


ల్‌ 


[ ఇ కీ 
గ్‌ క్ష 


. 


చా 
| క్‌ ॥ 
ర్‌ ల! 


ఎన్నా న్‌ా న్య 


|! 
వా. 


క ౯ ౩అనాఅాతన, కె 


జ్‌ కనోట్ట్‌ క్‌ 


మం 


శా ణ్‌. 
హ్‌ 


ఒక ఉద్యానవనానికి చేరాడు. అక్కడికి 
వాహ్యాళికి వచ్చే బలరాముడు మొదలైన 
యాదవులు అర్హునుఖ్ణై చూసి, దొంగ యతి 
అని తెలియక, అతనికి నమస్కారాలు చేసి, 
“ తమరు వియే పుణ్యతిర్థాలు చూశారు ? 
వయ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు? ఇక్కడ 


ఎంతకాలం ఉంటారు? అని భక్తితో 
అడిగారు. అర్జునుడు వారికి తగిన జవాబు 
లిచ్చి, “' చాతుర్మాస్యం ఇక్కడనే జరుపుదా 
మనుకుంటున్నాను, ' అన్నాడు. చాతు 
ర్మాస్యం ఆంటే ఆషాఢ శుక్షపక్షం నుంచి, 
కార్తిక శుక్తపక్షం దాకా నాలుగు నెలలు 


జరిపే నిష్ట. 


కా 


నును టట 


చందమావను 
వ్‌ల్మే 


ఈ మాట విని బలరాముడు చాలా 
సంతోషించి, తన వెంట ఉన్న కృష్ణుడితో, 
““ ఈ యతికి సుభ[ద ఇంటి సమీపంలో 
ఊన్న పాదరింట్రో వసతి ఏర్పాటు చెతాం. 
ఏమంటావు? అన్నాడు. 

“ఈ యతి చూడటోతే అందగాడుగా 
ఉన్నాడు. మన సుభ దకూడా సౌందర్యవతి. 
అందుచేత చివరకు ఎలా పరిణమిస్తుందోనని 
నా భయం! ' అన్నాడు కృష్ణుడు. 

“అలా అందరినీ సంశయించటం 
తగదు. ఈ యతికి నుభ(ద మందిరమే సరి 
అయినది" అన్నాడు బలరాముడు. 

కృషుడు తన అన్న మాట తోసివెయ్యటం 
భావ్యం కాదన్న ధోరణిలో బలవంతాన 
ఒప్పుకున్నట్టు నటించి, అర్జునుణ్ణి నుభ(ద 
మందిరం ఆవరబులో చేర్చి, అతని రహ 
స్యాన్హి రుక్మిణీ, సత్యభామలకు మాత్రం 
తెలిపాడు. తరవాత నసుభ(దతో, ''అమ్మా, 
యతిని నీ తోటలో విడిదిచేయించాం౦. 
నుపూ, నీ చెలికత్తిలూ అతను చెప్పినట్టు 
వింటూ, అతనికి కావలిసిన ఉపచారాలన్ని 
చెయ్యాలి. ఆతని భోజనం, స్నానం 
విషయంలో ఎమ్మాతమూ  అజ్యాగ తగా 
ఉండకు. యతిసేవ చేసియాదవ కన్యలు 
ఎన్నో శుఖాలు పొందారు,” అన్నాడు. 


పే. 


క్‌ు 


కృష్ణుడు చెప్పినట్టుగా నే సుభద అర్హు 
నుడికి సమస్త ఉపచారాలూ లోటులేకుండా 
చేస్తూ వచ్చింది. నుభ్యద అందం చూసి 
అర్జునుడు మోహపరవశుడు కావటమేగాక, 
(దౌపది చక్కదనాన్ని కూడా. పూర్తిగా 
మరిచిపోయాడు. ఆతని తీర్థ యా[తల గడువు 
ఎప్పుడో దాటిపోయింది. కాని ఇంద 
(పస్టానికి తిరిగి పోవాలన్న ఆలోచన అతనికి 
ఏమ్మాతమూ లేదు. 

అర్జునుడి స్ట్‌ళె అలా ఉంకు, నుభద 
కూడా '. అర్జునుడి కోసమే కలవరిస్తున్నది. 
ఆమెకు అర్జును డంకు గొప్ప భావం కలి 
గించినవాడు గదుడనే యాదవుడే. అదీగాక, 
కృష్ణుడు అర్జునుఖ్ణి పదిమందిలోనూ 
మెచ్చుకోగా ఆమె విన్నది. యాదవులు తమ 
పల్లలను దీవించేటప్పుడు, “ అర్హునుడంత 
విలుకాడివి కా!" అనటం ఆమెకు తెలుసు. 
వీటన్నిటి మూలంగా నుభ్యద మనన్సులో 
అర్జునుడు బాగా స్థిరపడ్డాడు. అందుచేత, 
ఎవరైనా కురుజాంగలుదేశాల నుంచి వచ్చి 
నప్పుడు ఆమె అర్జునుడి "వార్తలు అడిగి 
తెలునుకునేది, అతని వర్షనలు ఎంతో 
(శద్దగా వినేది. 

ఒకనాడు అర్జునుడు ఒంటరిగా ఉన్న 
ప్పుడు సుభద అతని సపర్యలన్నీ ముగించి, 


“మీరు ఏ దేశాలు చూశారు? మీకు ఇంద 
(ప్రస్టం తెలుసా? మా మేనత్త కుంతీదేవి 
క్షేమంగా ఉన్నదా? ధర్మరాజు మొదలైన 
వారు కులాసాగా ఉన్నారా? పెద్ద కళ్ళూ, 
పాడుగాటి చేతులూ గల అర్జునుడు మీకు 
తెలుసా? అతను మహాశూరుడు పరాకమ 
వంతుడు" అన్నది. 
దానికి అర్జునుడు, 
కుంతీ, పాండవులూ, [దౌపదీ నుఖంగా 
ఉన్నారు. వారికి తకలియకుండా అర్జునుడు 
మాతం యతివేషం వేనుకుని, ద్వారకలో 
నుభ(ద ఎదట ఉన్నాడు! నేనే అర్జునుఖి. 
నీకు నా పెనగల (పేమ కంకు నాకు నీపైన 


4 ఇం[ద్యపస్టంలో 


ఎన్నోరెట్లు (పేమ ఉన్నది. ఒక మంచి 


రోజున నేను నిన్ను పెళ్ళాడి వైభవంగా 


ఉంటాను,” అన్నాడు. 

నుభద చాలా సిగ్గుపడిపోయి, తల ఎత్త 
లేదు. అర్జునుడు తన లతా గృహానికి 
వెళ్ళిపోయాడు. 

వారిద్రరి మనస్టితీ [(గహించి కృష్ణుడు 
అర్జునుడి సేవలకు రుక్మిణిని నియో 
గించాడు. అర్జునుజ్ఞ (పత్యక్షంగా చూసినది 
మొదలు సుభ్యద పిచ్చిఎత్తిన దానిలాగా 
అయిపోయి, ని[దాహారాలు మానేసింది. 

దేవకీదేవి. తన కూతురి అవస్థ [గహించి, 
“ ఎందుకు కుమిలి పోతావే, పిచ్చిదానా ? 
నీ విషయం మగవాళ్ళతో చెప్పి నీ కోరిక 
తీరెటట్టు చూస్తాను,” అని మాట ఇచ్చింది. 

ఆమె సుభ్యద విషయం తన భర్త 
ఆయిన వనుదేవుడికి చెప్పింది. ఆయన 
ఈ సంగతి ఊఉగసేనుడికీ, అ్మకూరుడికీ, 


మరికొందరు హితులకూ చెప్పి, కృష్ణుడి 


అనుమతితో, బలరాముడికి తెలియకుండా, 


పదిరోజుల అనంతరం నుభదారక్డునుల 
వివాహానికి ముహార్తం నిశ్చయించాడు. 
అందుకోసం అంతర్హ్వపంలో పన్నెండు 
రోజులపాటు ఉత్పవం జరపాలని చాటింపు 
వేయించాడు, . 

ఈ ఆంతర్హ్యిపం పది యోజనాల నిడివి 
గలది. ఈ ఉత్సవం కోసం ద్వారక నుంచి 
ఆబాలగోపాలమూ అఆ ద్వీపానికి వెళ్ళారు. 
తన వివాహానికి కృష్ణుడు కూడా దగ్గిర ఉండా 
లనే ఉద్రేశంతో అర్జునుడు. నుభదను పురి 
కౌల్చి కృష్ణులు ఆఅడిగించాడు; ఆమె 
కృష్ణుడితో, “అన్నా, నువు కూడా అంతర్హ్వపా 
నికి పోతే యతిమేవ సాగదు. ఆందుచేత 
నువు ఉండి పో!" అన్సుది. 

దానికి కృష్ణుడు, ““" ఈ సమయంలో 
యతిసేపకు నువు తప్ప ఇంకెవరూ పనికి 
రారు." అని తాను కూడా అంతర్జీ ఏపానికి 
వెళ్ళిపోయాడు. 


శమము 2 అంజ 


మ చే పష 


కాళ డాం సా నవతనన మానా ననన ్స్హ్‌ తనన | వ 


భి త్‌. 


శత శయన స”! 


అభాణ్లాా్యా! జ ల అలీ వ ॥ 
దొంరకలో వారందరూ అంతం 9౩ 
కక ౯ 
స మా. క జు బార్‌ జట జ సతమ జే అట టీ = ము 
ను హాాతావం చూడజట్‌ వటం విల అరునుుటు 
భె లా వై 
ఇ జ కా ఇలనాక్నా అం వా ల కా. అ ళా 
సుభ టోలు ఆ లో ఇక ఈ జా(]! ఎ క్వ చలా ఎక్‌ 


అందుకని ఆరునుడు, తనకు బువలు 


యా 
ట్‌ వాన కక్ష 


చెస్తున) సుభ్మదతి, తండిగాని, ఓ న్నగాని 


రా, యా 
క నాంచానం౦ంల చెయగా 


తై 


వా " పు న్యా అల ల్‌ బా. జ్‌ 
జరిగేదే వివాహం. కాని మనం అలా పెళ్ళాడ 


అగ్నసాక్షకంగా 


టానికి ఇప్పుడు అవకాశం లేదు. ఆయితే 


“అంప ము 


అతను అం;,దుఇథి స్మరించాడు. దాని 
ఆఅ బం 
ఫలితంగా ఆ రాతి ఇ౨౦|దుడు తన ఇఖారద 
తా న్‌ా మ... న 
అయిన: శలబటదెవిం, అరు౦ధ భ్‌ నారదుఖు, 
వసిష్టుళ్చో, నురికొందరు చేవ బుమలనూ, 
టీ క్‌ 
అపురసలనూ వెంట బెటుకుని, అర్జును 
డున్న చోటికి వచ్చాడు 
అబే సమయాని కృష్ణుడు, అం 


ని(దలో ఉండగా, అ కూరుఖి, సాత్యకిని, 
గదుణ్ళీో . వెంట బెట్టుకుని అక్కడికి 


ఇం(దుడు కృష్టుళ్ళు కుశల (ప్రశ్నలు 
చేసి, '“నా కొడుకైన అర్జునుడికి నీ చెల్లె 
లైన సుభద శచ్రైాయ 
వలసింది,'' అని లాంఛనంగా అడిగాడు. 

''అంతకన్న మాకు కావలిసిందేమిటి ?'' 


నిచ్చి వివాహం 


అన్నారు యాదవులు. కృష్ణుడు ఇం దుడికి 
తన సమ్మతి ఆలిపాడు. 

ఇం(దుడు అర్జునుడి చేత మంగళ 
స్నానం చేయించి, దిష్యమెన పూలచండల 
తోనూ, బట్లలతోనూ, ఆభరణాలతోనూ 
అలంకరించి వివాహ మంటపానికి అచ్చాడు, 

ఈలోపుగా అరుంధతీ, శచీ, దేవకి, 
రుక్మిణీ కూణా సుభదకు స్తా నం చేయించి, 


_ వెలలేని ఆభరణాలతో అలంకరించి తెచ్చి, 


అర్జునుడి పక్కన కూర్చొ బెట్టారు. దిక్సాల 
కుల సమక్షంలో, నారద వసిఖ్ఞాదులు 


సదస్యులుగా సుఖ (దార్జునుల వివాహం 
ఇాహ్రోక్త౦ంగా జరిగింది. దెవతలు తమ లోకా 


నికి ఎళ్ళిపోయారు. యాదవులు అంతర్హ్విపా 


' “నికి తిరిగి వెళ్ళిపోయటప్పుడు కృష్ణుడు 


అర్జునుడితో, “అర్జునా, నువు ఇక్కడ 
ఇరవె రెండు రోజు లుండు. తరవాత 
ఈ రధం ఎక్కి సుభ దతో సహా ఇం[ద 
(పస్టానికి తిరిగి వళ్ళి పో,'' అంటూ, సైన్య, 
సుగ్రీవ, మేఘపుష్పు, వలాహకా లనే 
నాలుగు గురాలు గల రధాన్ని చూపాడు. 

కృష్ణుడు చెప్పినట్టే అర్జునుడు ఇరవై 
రెండు రోజులూ. ద్వారకలో గడిపి, 
““'నా చాతుర్మాస్య వతం ముగిసింది. 
(బాహ్మణ సమారాధన చేసాను. ఏర్పాట్లు 
చేయించు," అని నుభదతో అన్నాడు. 

ఆ తతంగం ముగిసింది, కృష్ణుడి 
రథాన్ని ఆయుధాలతో సహా సిద్దం చేయించ 
మని అర్జునుడు సుభ దను అడిగాడు, ఆమె 
అలాగే చేసింది. అర్జునుడు నుభదనూ, 
క యు చెలిక త్తిలనూ రధంళఠతో ఎక్కించు 
కుని, అతి వేగంగా ఇం్యద(పస్థం ఎళ్ళ, 
మార్గాన బమయలుదెరాడు. 


క బలనకాముడు వారిస్స్‌ వాదించి, కృష్ణుడితో, 


ల్‌ అర్జునుడు ఎంత [(దోహం చెభాడో చూశావా? 


చావు మెలు. నువు సరేనంటే, నేను వెళ్ళి 
భూమిమీద కౌరవవంశం లేకుండా చేసి 
వసాను1!'' అని కటువుగా మాట్లాడాడు. 

ఆ మాటకు కృష్ణుడు బలరాముడితో, 
'' అర్హునుడు మన కప్పుడు చేసిన మహాపచార 
మేమిటి? మనం నుభదకు అంతకన్న 
మంచి భర్తను ఎక్కడి నుంచి తెస్తాం? 
రాక్షస వివాం ధర్మ విరుద్దం కాదుగనా | 
అలా కా కంల మిరంతా వళ్ళి అతన్ని యుద్దంలో ఓడిస్తారా? 
ఇది యాదవుల కంట పడింది. అది ఇందుడికి కూడా సాధ్యం కాదు. 


క్షీ క్‌ ॥ అం అ చ ట్‌ త టే ఖ్‌ కః ః | 
- ఇదిమిటి? ఈయన సుభదను అఆపహ యుదంచేసి అర్హుసుడి చేతిలో ఓడి ఆపక రి 
క శ్‌ వాణానే! 


రించుకు పోతున్నాడు. అడ్డపడి, సుభ్మదను తెచ్చుకోవటమో, అతనితో రాజీపడి, మంచిగా 


విడిపించండి 1!” అంటూ కొందరు యాదవ సంబం౦ంథం కలుపుకోవటమో ఆలోచించండి, 


శూరులు అర్జునుడి పైన బాణాలు వేస్తూ రెండవ పద్దతే అన్ని విధాలా మేలు,” 
వెంటబడ్డారు. అర్జునుడు వారిని. తన బాణా అని చెప్పాడు, 
లతో కొట్టి, తప్పించుకుని, రధాన్ని రెవత కృష్టుడి సలహాను యాదవు లందరూ 
నా తిం శొదని తాలం ను ఒ 
కాట ఆర అశ డు, [అట ర్‌వరి కె! మ్మ.] మెచ్చుకున్నారు. 
ఈ వా ర అంతర్‌ంవం చేరింది. ఆఅరునుడే అరునుడు సుఖ [దత్‌ నహా ఇం(దపస్టం 
అవాటే టలు ణీ య్‌ న 


నుభద్రను ఎత్తుకు. పోతున్నాడని తేలి చేరి, తల్లికీ, అన్నలకూ నమస్కరించి, 
పోయింది. అక్కడ ఉన్న యాదవ వీరులు, (దౌపది అంతఃపురానికి వెళ్ళాడు, (దౌపది 
అర్జునుడి వెనక. “ససినను. పంప్‌, అతన్ని అతన్ని చూసి, “సుభ్యదతో సరసాలాడుతూ 
ఓడించి, సుభ్యచను తీసుకువద్రామన్నారు. ద్వారకలోనే ఉండక ఇక్కడి కెందుకు 


పయి చందమామ పాం 
వ్‌2 


పటపట పటట టు 


శం టంటుటనే 


వచ్చావు? అసలే రాజులు నూతన (ప్రియులు. 
అదీగాక, ఎంత దృఢమైన బంథాలైనా పాత 


పడిపోతే తెగిపోతాయి. (ఉమలు చిరకాలం 


ఉండవు,” అని ఈర్ష్యగా మాట్లాడింది. 
అయీ ట్‌ 
అమెను అర్జునుడు తగిన విధంగా 
ఓదార్సాడు 
అర్జునుడి "సెగ [గ్రహించి సుభ్మద కుంతీ 
దేవిఠరీ, (దౌపదికి నమస్త క్రై 0 చేసింది 


ఇం[,ద(పస్థ్టంలో అందరూ నుఖంగా 


ఉండగా, కృష్ణుడు బలరాముళ్లో, 


అలయుగొో ౧ ఖఆఆ) 
| 
త భాం జ ఓ జ్‌ య క అ. గ్‌ య 
మ త న డా స ఖై 
చా ట్‌ 


జీ బ్‌ జా జీ ఇ ఈటీ 
రథాలనూ, గృ్నుకాలనూ బాడి ఆవులనూ, 
జ్‌ జ్‌ కట త్‌ బ్‌ ల న 
కనకాభరణాలనూ మఐంరకరించి, వచి? న 
చ ర 
వారందరికీ ఎదురు నానుక లిచి*?, వారిని 


తరవాత కొషుడు తపా 
ఇమ మ! 


( కాల్మకమాన నుభదకు అర్జునుడి వల్ల 
ఇ 


ఒక కొడుకు కలిగాడు. అతనికి అభివ డు 
ని కురు పెచారు అభిమన్యు తంళు 


ఆ ము 
ఖభయంలేనివాడనీ, కోపంగలవాడని అర్జలి. 

ది పాండవు లయిదుగురికి అయిదు 
గురు కొడుకులను కన్నది. _పతివింద్యుడూ, 


సుతసోముడూ, [శుతసోముడూ, శతాని 
కుడూ, [శుత సేనుడూ అని ఉపపాండవుల 
పేర్లు, వీరందరికీ అర్జునుడే ధనుర్విద్య 
నేర్పాడు. విలువిద్యలో అర్జును సంత 


జీ 


వాడనిపించుకున్న వాడు ఆఅభళిమను 


నేనే టే. నేనే. 


కృష్ణుడు ఇం[దపస్థంలో ఉండగా ఒక 
భయంకరమైన వేసవి వచ్చింది. అరణ్యాలు 
అంటుకుని, వాటి మీదుగా వేడిగాడ్పులు 
విచాయి. నదులు ఎండిపోయాయి, పడమటి 
వడగాలికి పాణికోటి తల్లడిల్లి పోయింది. 

ఆ వేసవిలో అర్జునుడు కృష్ణుడితో, 


''ఈ వెసవి దుర్భరంగా ఉన్నది, ఈ సమ 
యంలో యమునాతీరాన గల పర్వతా 
రణ్యాలలో వేటాడుతూ, ఇళ్ళు కట్టుకుని 
చల్లగా కాలక్షేపం చేస్తె ఎంతో నుఖంగా 
ఉంటుంది," అన్నాడు. 

కృష్ణుడు నిజమేనన్నాడు. క్ర ఎహ్హార్దునులూ, 
కొందరు స్నెహితులూ, పరివారమూ బయలు 


దేరి చల్లని అరణ్య (ప్రాంతంలో విడిసి, 
అక్కడ నుఖంగా సంచరించసాగారు. ఒక 
నాడు వాళ్ళు జాండవవన సమీపంలో 
చందనపుచెట్ల కొమ్మల నీడన పొదరిళ్ళ్నలో 
కూర్చుని భోజనాలు చెశారు. 
కృష్ణార్జునుల వెంట [దౌపదీ నుభ్యదలు 
కూడా ఉన్నారు, అందరూ శరీరాలకు 
చందనం పూనుకుని, పూలమాలలు ధరించి 
అందరూ కథలూ, కబుర్లూ 
చెప్పుకుంటున్నారు. 


సుఖంగా 


ఉన్నారు. 


అ సమయంలో ఒక ముసలి (బాహ్మ 
ణయిడు వారి వద్దకు వచ్చాడు. అతను చాలా 
ఎత్తున్నాడు. అతని శరీరం కాంతివంతంగా 
ఉన్నది. నారబట్రలు కట్టి, జడలు ధరించి! 
ఉన్నాడు. అతని మిసాలు గోరోజన వర్షంగా 
ఉన్నాయి. అతను వారితో, *“' అయ్యా, 
నేను భో జన(పియుస్లి. ముంచి జీర్హశ క్రి 
గలవాళ్లు. నాకు ఇష్టమైన ఆహారం మీరు 
పెట్టినట్టయిళే తింటాను. తిని తృప్తి 
చెందుతాను,'' అన్నాడు. | అట్ట మీది బొమ్మ] 

ఈ మాటకు కృష్ణార్జునులు, '“టాహ్మ 
ణుడా, నీకు ఎలాటి ఆహారం కావాలో 
కోరుకో,” అన్నారు. 

* నేను అగ్ని హో తుఖ్ధి. 
ఆహారం అవసరం లేదు, 


నాకు వేరే 
ఈ ఖాండవ 


ంటాటాంటా 


జ్‌ 


వనాన్ని భక్షించాలని నా కోరిక. ఎన్నోసార్లు 
(ప్రయత్నించాను. కాని ఇం[దుడు ధారా 
పాతంగా పరం కురిపించి నా (పప్రయత్నా 
లకు విఘ్నం కలిగిస్తూ వస్తున్నాడు. తక్ష 
కుడు మొదలైన సర్పాల సహాయంతో 
ఇం(దుడు ఈ వనాన్ని ఎల్లప్పుడూ కాపాడు 
తున్నాడు. మీవంటి మహాశూరులు సహాయ 
పడితేగాని నా (ప్రయత్త్షం ఫలించదు. 
అందుచేత మిరు సహాయపడండి," అని 
ఆ (బాహ్మణుడు అన్నాడు. 

అగ్ని హో(తుడు ఖాండవవనాన్ని దహిం 
చటానికి అన్నిసార్లు (పయత్సించాడం కే, 
వానికి కారణం ఉన్నది. 

పూర్వం శ్వేతకి అనే రాజు ఒకడుండే 
వాడు. అతను విడవకుండా యజ్ఞాలు 
చేస్తూండేవాడు. ఒకసారి అతను అతిదీర్హ 
మెన యాగం ఒకటి చేశాడు. అందులో 
శ్వేతకికి సహాయం చెసిన _బాహ్మణులకు 
పొగమూలాన కంటిజబ్బులు వచ్చాయి. 
శ్వతకి వారి స్థానంలో ఇతర (బాహ్మణు 
లను తెచ్చి యాగం పూర్తిచేశాడు. 

కాని శ్వేతకి మరొకసారి యాగం [పారం 
భించదలిస్తే ఎవరూ రామన్నారు. రాజు 
ఎంత (పాథేయపడినా వారు ఒప్పుకోక, 
“నువు చేసి యాగాలకు బుత్విక్కుగా 


పని చెయ్యటం మహాశివుడికి మాతమే 
సాధ్యమవుతుంది," అన్నారు. 

శ్వతకి కైలాసానికి వెళ్ళి శివుళ్ణి గురించి 
తపస్సు చేశాడు. శివుడు (పత్యక్షమయాడు. 

“' దేవా నాయాగానికి యాజకుడివిగా 
ఉండు,'' అని శ్వేతకి శివుఖ్ణు (పార్థించాడు. 

““యాజకులుగా ఉండే పని (బాహ్మణు 
అది. అయినా, పన్నెండేళ్ళపాటు అగ్నిని 
అర్చించావంకు ని కోరిక తీరుతుంది,” 
అంటూ శివుడు అంతర్జానమయాడు. 

వ్వేతికి శివుడు చెప్పిన (పకారం పన్నె౦ 
డేళ్ళపాటు అగ్నికి నేతులు ఆహుతి పోసి, 
తిరిగి శివుడి వద్దకు వచ్చాడు. 


ల ల టం 


శివుడు శ్వేతకతో, '“' యాజకుడు (బాహ్మ 
ణఖుడే కావాలని చెప్పాను గద. అందుచేత 
నేను పనికి రాను. . కాని నా అంశన జన్మిం 
చిన దుర్వాసుఖ్ఞు యాజకుడుగా పంపిసాను. 
యజ్ఞానికి అవసరమైన ప్రయత్నాలన్నీ 
చైనుకో,'' అన్నాడు, 

శ్వేతకి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాడు. 
శివుడు దుర్వాసుఫ్టై యజ్ఞం చేయించమని 
పంపాడు. దుర్వాసుడు యజ్ఞం జరిపించి, 
తనకు రావలిసిన ;'దక్షణ తీసుకుని 
వెళ్ళిపోయాడు. వడ, 

చివరకు జరిగినదేమంకే అగ్ని హో(తు 
డికి, నెయ్యి తెగతాగి, అజీ ర్తిరోగం పట్టు 
కున్నది, ఆతని తేజస్సు క్షీణించింది. 


అతను (బహ్మ వద్దకు వెళ్ళి, తన అజీరం 
ళ్‌ వె 


ఇరుఏం9మారం చెప? మనాడు 
క క స... తాలి అప స్త ళ్‌ న్‌ 
(బ్రహ్మ అగ్నిని చూసి నవ్వి, అంతు 
లేని నెయ్యి కాగి అజీర్తి తెచ్చుకున్నావు. 
నాక. మ 


వా ఇక్‌ ఫ్రైజ్‌ లా 


ఖూండవవనాన్ని దహించినట్టయితే ని వ్యాధి 


టం ంటంటటుంటుటుటాటుటుంటాటాాుట 


యము ముక ఉయ్‌ యుత యుతి యముహి 


నయమై, నీ తేజస్సు నీకు తిరిగివస్తుంది. 
ఖూండవవనంలో అనేక రకాల (ప్రాణులూ, 
ఓపషధులూ, వనస్పతులూ, మహావృక్షాలూ 
ఉన్నాయి. అవి ని వ్యాధి నివార ణ 
చేస్తాయ్యి అన్నాడు. 

అగ్ని (బహ్మ మాట విని ఖాండవ 
వనంలో (ప్రవేశించి, దాన్ని దహించటం 
మొదలు పెట్టాడు. శాని వెంటనే వనుగు 
తొండాలంత ధారలతో వాన వచ్చింది. 
ఆ వనంలో ఉండే వనుగులూ, పాములూ 
కూడా నోళ్ళతో 
(తుడి మీద పోశాయి. 


విఫలమయింది. 


నరు తచ్చి అగ్ని వూ 
అతని యత్సం 


అగ్ని ఖూండవవనాన్ని దహించటానికి 
ఎడుసారక్లు (పయత్సించాడు." అతని ఏడు 
(పయత్నాలూ విఫలమయాయి. అగ్ని (బ్రహ్మ 
వద్దకు తిరిగిపోయి, తాను ఖాండవవనాన్ని 
దహించలేక పోయానని, తన రోగం ఇంకా 
అలాగే ఉన్నదని తెలిపాడు. 


[9 7౮ 


ఓ 
వ్‌ 


అగ హో తుడు తనపాట్లు చెప్పగా విని 
(బ్రహ్మ ఒక క్షణం ఆలోచించి, “నర 
నారాయణులు కృష్ణార్దునులుగా భూమి 
మీద అవతరించి ఉన్నారు. వారు ఖాండవ 
వన [పాంతానికి వస్తారు. ఆ సమయం కని 
పెట్టి వారి సహాయం కోరు. వారు. నీకు 
సహాయ పడినట్టయితే, ఇందుడు కాడు 
గదా, దేవతలందరూ అడ్డుపడినా, నీపని 
సిరాటంకంగా సాగుతుంది," అని చెప్పాడు. 

అందుచేత అగ్ని ఈనాడు కృష్ణార్జునుల 
సహాయం కోరవచ్చాడు. 

అగ్ని హో తుడు తన సహాయం కోరటం 
విని అర్జునుడు, “అగ్నీ హో తుడా, ఇందదాది 
దేవతలతో యుద్ధం చెయ్యటానికి తగిన 
అస్ట్రాలన్నీ నాకు తెలును. అయితే నా కిప్పుడు 


20. ఖాండవవన దహనం 


మంచి ధనుస్వూ, మంచి గురాలను 
పూన్చిన దృఢమైన రథమూ లేవు. నాకూ, 
కృష్ణుడికీ తగిన  ఆయుథాలూ, 
ల్పిద్రరిని మోయగల రథమూ సంపాదించా 


మమ్మ 


వంకే నీ కోరికతీరుసాను,' 
అగ్నీ హో (తుడు వరుణుళ్లు తలుచు 
కున్నాడు. వరుణుడు (పత్యక్షమయాడు. 
అగ్ని, వరుణుడితో, “'నుహానుభావా, 
చందుడు ని కిచ్చిన గాండీవ మనే 
ధథనుస్సూ, అక్షయతూణీరాలూ, కపిధ్వజం 
గల రథమూ, చక్రాయుథమూ నీ వద్ద 
ఉన్నాయిగదా, వాటితో నా కిప్పుడు అవసరం 
కలిగింది, బదులియ్యి," అన్నాడు, 
వరుణుడు అగ్ని హో తుడికి అతను 
కోరినవియిచ్చి, అంతర్జానమయాడు. అగ్ని 


[ అన్నాడు. 


టంట భా లంట 


హో తుడు కృషఖ్దార్ద్డునులకు వాటిని 
ఇచ్చాడు. చ కాన్ని కృష్ణుడు తీసుకున్నాడు. 
గాండీవాన్నీ, అక్షయతూణీరాలనూ అక్టు 
నుడు తినుకున్నాడు. గాండీవం సామాన్య 
మైన విల్లు కాదు. అది లక్ష ఆయుధాలకు 
సమానం. ఆఅ రథాన్నీ, అక్షయతూణీరా 
లనూ పూర్వం విశ్వకర్మ నిర్మించాడు. 
వాటిని చంద్రుడు దేవాసుర యుద్ధాలలో 
ఉపయోగించాడు. 

కృష్ణుడు తీనుకున్న చ(క్రాయుధం 
శ తువులను చంపి తిరిగి వచ్చే శ క్రిగలది. 
వరుణుడు అంతర్జానమయే ముందు కృష్ణు 
డికి కౌమోదకి అనే గదను కూడా ఇచ్చాడు. 


మ్‌. ఎముక. అటో 


హమూ వచ్చింది. 


చందమామ 
వ్‌0 


టు రటంటాటాటి 


మె మమా యు మ్‌ 


వ 


ఆయుధాలు స్వీకరించి కృష్ణార్జునులు, 
“ఓ అగ్నిదేవుడా, ఇక నువు జాండవ 
వనాన్ని దహించటం. పార౦భించు. 
ఇం్యదుడు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయ 
లేడు," అన్నారు. 
. అగ్ని హో తుడికి ఎక్కడలేని ఉత్సా 
అతను జాండవవనం 
(పవేశించి, అందులోని మహా వృక్షాలనూ, 


_ అలతలనూ, ఓషధులనూ, వనస్పతులనూ 


దహించసాగాడు. కార్చిచ్చు వేడికి తట్టుకో 
లేక వనంలోని వివిధ [పాణులు బయటికి 
పారిపోతూ ఉంటే, కష్టార్దునులు వాటిని 
పోనివ్వక, అగ్నికి ఆహుతి అయేటట్టు 
చేశారు. ఆకాశంలోకి ఎగిరిపోవటానికి [పయ 
త్నించిన పక్షులు, వేడికి మాడి తిరిగి 
మంటలలోనే పడిపోయాయి. 

కూండవవనం అతి దారుఖంగా తగల 
బడుతూ, అకాల్వపళయం అనిపించింది. 
దాని వేడికి భయపడి దేవతలు ఇందదుడి 
దగ్గిరికి వెళ్ళి, లోకాలన్ని బూడిద అయి 
పోతున్నాయని చెప్పారు. జాండవవనం 
మీద భారీగా వర్షం కురిపించమని ఇందదుడు 
పర్ణన్యుళ్ణు ఆజ్ఞాపించాడు. 

ఎంత పెధ్ర ఎత్తున వర్షం కురిసినా, 
కురిసిన నీరు కురిసినస్టే ఆవిరి అయిపోయి, 


లలనా 


శ్యాననామ నన సాహ ంటో కాయా నామా స్టా లా ఫొ వ! 


అగ్నిని వా అది చూసి 
ఇం(దుడికి చాలా కోపం వచ్చింది. ఖాండవ 
వనం మిద ఒక్కసారి వర్షం కురవమని 
అతను మేఘాలన్నిటినీ ఆజ్ఞాపించాడు. 

అర్జునుడు ఖొాండవవనం మీదనేగాక, 
దాన్ని దాటి అన్ని పక్కలా చాలా మేర 
వానచినుకు అన్హుది పడటానికి 
లేకుండా బాణాలతో పందిరి నిర్మించాడు. 
కూాండవవనం తగలబడి పోవటానికి ఏ అంత 
రాయమూ లేకపోయింది. 

కృష్ణార్దునుల సహాయంతో ఈసారి అగ్ని 


వీలు 


హో(తుడు వనాన్ని పూర్తిగా దగ్దం చేస్తా' 


డని రూఢి కాగానే, ఆ వనానికి ఎంతో 
కాలంగా రక్షకుడుగా ఉంటూ ఉండిన 
తక్షకుడు చల్లగా వనాన్ని వదిలిపెట్టి కురు 
కేతానికి చేరుకున్నాడు. 

తక్షకుడి కొడుకు అశ్వ సేనుడు అనేవాడు 
తన తల్లి చాటున వనం విడిచి పోతూండగా 
అర్జనుడు గమనించి, అశ్వ సేనుడి తల్లి 
తలనూ, అశ్వసేనుడి తోకనూ బాణాలతో 
నరికాడు. తోక తెగినా, [పాణాలతో అశ్వ 
సేనుడు తప్పించుకున్నాడు. 

తరవాత ఇంధదుడికీ, అర్జునుడికి ఘోర 
మైన యుద్దం జరిగింది. కాని ఇం(దుడు 
స్తత జయించలేకపోయాడు. ఖాండవ 


శీ ఫీ నాశ ట్లో నై 


గ చంచ్తహ్యాను. 1 


మేన | | ణ్‌ | 


వనాన్ని ఆ(శయించుకుని ఉన్న రాక్షనులు 
కొందరు యుర్ధానికిరాగా, కృష్ణుడు వారిని 
తన చక్రంతో చంపేశాడు. మయు డనే 
రాక్షనుడు తప్పించుకు పారిపోతుంకేే 
కృష్ణుడు వాళి చంపజబోతే, మయుడు 
అర్జునుణ్ణి శరణుజొచ్చాడు. 
ఖాండవవనాన్ని అగ్ని హో్యతుడు పది 
హను రోజులపాటు దహించాడు. అందులో 
ఉన్స్ను ప్రాణికోటి కూడా వనంతోపాటు కాలి 
పోయింది. అందులో చావకుండా బతికిన 
వారు ఎవరంకేే, తక్షకుడూ; ఆతని కొడుకు 
శార్‌ జఖకులు 


వూ. న్‌ ట్‌ జ: జక పాశ వాతా ల వ్‌ ఈ టే 


ఎంచ 


ఈ శార్‌ బకులు మందపషాలు డనే ముని 
మందపాలుడు (బహ్మచర 
(వతం అవలంబించి చాలాకాలం తపస్సు 
చేసి, తన యోగశ క్రితో స్వర్గానికి వెళ్ళాడు. 
కాని అతనికి స్వర్గంలో నుఖం కలగలేదు. 
అన్ని సుఖాలూ ఇవ్వదగిన స్వర్గం తనకు 
సుఖంగా ఎందుకు లేదని మందపాలుడు 


సంతానం. 


గ్‌ 


లి 


అక్కడి దేవతలను అడిగాడు. 

దానికి దేవతలు, "నువు తపస్సు చేసి 
దేవ బుణం తీర్చావుగాని, సంతానం పొంది 
పితరుల బుణం తీర్చలేదు. అందుకే 


ఈ స్వర్గంలో నీకు నుఖం లేకుండా ఉన్నది,” 
అని జవాబు చెప్పారు, 


శటతటతటకటట 

అప్పుడు మందపాలుడు పక్షులకు త్వరగా 
సంతాన పాప్తి కలుగుతుందిగదా అని, 
శార్‌జపక్షి రూపం ధరించి, జరిత అనే 
పెంటి పక్షికి నలుగురు పిల్లలను కన్నాడు. 
తరవాత అతను తన ఆ(శమానికి తిరిగి 
పోయి, లపిత అనే భార్యతో మామూలుగా 
సంసారం చెయ్యసాగాడు. 

అలా ఉండగా ఒకనాడు మందపాలుడికి. 
ఖాండవవనాన్ని దహించటానికి పోతున్న 
అగ్ని కనిపించాడు. ఆయన తన శక్తితో 
అగ్ని ఉధ్రేశం (గ్రహించి, “అగ్ని 
హో(తుడా, ఖభాండవవనంలో నా బిడ్డ 
లున్నారు. వారిని మాతం చావనీకు,"" 
అన్నాడు, దానికి అగ్ని అంగీకరించాడు. 
ఆ కారణంగా శార్‌జకులు నలుగురూ 
[(పాణాలతో బయటపడ్డారు. 

ఏమైతేనేం, ఖాండవవనం పూర్తిగా తగల 
బడిపోయింది, అగ్నిదేవుడి అజీర్తి బాధ 
నివారణ అయింది. ఆయన, తనకు సహాయ 
పడిన కృష్ణార్దునులను దీవించి, తన దారిన 
తాను వెళ్ళిపోయాడు. 

ఇంధదుడు కూడా కృష్ణార్జునుల శక్తి 
సామర్ధ్యాలకు మెచ్చి, దేవతలతో సహా వారి 
ముందు (పత్యక్షమయాడు. వారు ఇం(దుడికి 
నమస్కారం చేశారు. ఇందదుడు వరం 


శః | (౯ హ్‌ “వో గా ఇ 


నక ల్‌ జె జ 
జౌ వాం 
త, శా న జా 
ఎత "తం న్న ట్‌ కాం 
కా, యూ, ఆ జై 
శానాాలనాా కాజ కా 
టా టా ర ల 
జ అనా 


జ్‌ ్‌ / 


కె మా న నాణాల --న్వు మకాానాన న వాన్లు తెనె సూ ల మ న యం మున లీ జ న 
| “క 


కోరుకోమంటే, అర్జునుడు ధిత్తాస్తాలు 
యివ్వమని కతు! 

= - నీకు మహేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. 
అప్పుడు. నేను నికు దివ్యాస్త్రాలిస్తాను,” 
అని ఇంద్రుడు అర్జునుడికి చెప్పి, కృష్తార్జు 
“నుల స్నేహం శాథ్ధతంగా ఉండేటట్టు 
దీవించి, వేవతలతో సహా స్వరానికి తిరిగి 
వెళ్ళిపోయాడు... 


తరవాత కృష్ణార్జునులు యమునా తీరాన 


తమ విహారస్టలానికి తిరిగి వచ్చారు. వారి 
వెంట మయుడు కూడా' వ్యాళ మయుడు 
.-అర్జునుడికి నమస్కారం మ్రేస్సె * ' మహాత్మా, 
మీ దయచేతనే నెను 'ఖాండవవనం నుంచి 


ాశలుటు తు థరతలటుట 


మ ంటలుతలతటటటత 


(ప్రాణాలతో బయటపడ్డాను. ఈ క పుడు 
గాని, అగ్ని హో(తుడు గాని నన్ను. దహించ 
టానికి వెనకాడి.? ఉండరు: . నేను మీకు 
వీ విధంగా (పత్యుపకారం చెయ్యను? నేను 
రాక్షసుల విశ్వకర్మను. అందుచేత మీరేది 
కోరితే అది నిర్మించి పోదామనుకుంటు 
న్నాను. అందుచేత మి కోరిక ఏమిటో 
తెలపండి,” అన్నాడు. 

అర్జునుడు ఏమీ కోరక, “నీ స్ప్నేహభావం 
మాకు చాలు,” అన్నాడు. కాని మయుడు 


"వదనా . నిర్మించి ఇస్తానని పట్టుబట్టాడు. 


అందుచేత అర్జునుడు కృష్ణుడి సలహా 
అడిగాడు. 

కృష్ణుడు కొంచెం ఆలోచించి మయుడితో, 
''“ధర్మరాజుకు ఒక (పశ సమైన నభ 
నిర్మించి ఇయ్యి. అది చాలా అందంగా 
ఉండాలి. దివ్య (ప్రభావం గలదిగా 
ఉండాలి," అన్నాడు. 

అందుకు మయుడు సమ్మతించాడు. 
కృష్ణార్జునులు మయుడితో సహా ఇంద(పస్థా 
నికి తిరిగి వచ్చి, ధర్మరాజుకు ఖాండవవన 
దహనం గురించి అంతా చెప్పారు. మయుళ్లు 
అర్జునుడు ఏవిధంగా అగ్ని నుంచి కాపాడి 
నదీ, అందుకు (పత్యుపకారంగా మయుడు 
ఎలా సభను నిర్మిస్తానన్నదీ కూడా భర్మ 


ఇం యయా శొమాం ఇఆెమాం అయా. ఉెఖా 


న క 


టట్టు 


న నానన నన ననన మాన్‌. వా క 


రాజు తెలునుకుని, సంతోషించి, మయుడికి 
తగిన సత్కారం చేశాడు. 

తరవాత మయుడు ఒక శుభదినాన 
మంగళస్నానం చేసి,  (బాహ్మణులకు 
సంతర ఏలు చేసి, ఎటు చూసినా పదివేల జాన 
లుండే నలుచదరపు స్థలంలో సభాభవనం 
నిర్మించటానికి ఉప్మకమించాడు. 

ఈ సమయంలోనే కృష్ణుడు ద్వారకకు 
తిరుగు [పపయాణమెనాడు. అర్జునుడు 
ఎక్కివచ్చిన రథం మీదనే అతను తిరిగి 
వెళ్ళాడు. పాండవులు అతన్ని చాలా 
దూరం సాగనంపారు. 

కొద్రికాలానికి మయుడు సభానిర్మాణం 
పూర్తిచేశాడు. అతను ఒకప్పుడు వృషపర్వు 
డనే రాక్షసరాజుకు సభను నిర్మింతామనే 
ఉద్దేశంతో బిందుసరోవరం తీరాన వివిధ 
మణిమయ పదార్ధాలు దాచి ఉంచాడు. 
అక్కడనే వృషపర్వుడు తన సాటిలేని 
గదను కూడా దాచి వుంచాడు. వరుణుడి 
శంఖం దేవదత్తం కూడా అక్కడ ఉంచిన 
సామ[గిలో ఉన్నది. మయుడు ఆ గదను 
భీముడికి, శంఖాన్ని అర్జునుడికీ తెచ్చి 
ఇచ్చాడు. 

ఇక - సభను మయుడు 
పద్ధతి అత్యద్భుత మైనది. 


తయారుచేసిన 
అందులో 


రట వ 


ముమోు మదయ లకును పుటుతపంయుఅలేకండమయే. కు 


క్క శ ళ్ళ తల. 


చందమావు 
55 


మయుడు కొన్ని సరోవరాలు క టాడు. వాటి 
గోడలకు రత్నాలూ, ఆకులకు వైడూర్యాలూ, 
మెట్లకు సృటికాలూ అమర్చాడు. బంగా 
రంతో చేసిన కమలాలూ, తాబేళ్ళూ, చేపలూ 
ఏర్పాటుచేశాడు. నీటి భాగానికీ, నేల భాగా 
నికీ తేడా కనపడకుండా చేశాడు. సభ 
అంతటా దూలాలకూ, _స్రంభాలకూ, గోడ 
లకూ, అరుగులకూ మణులు అమర్పాడు. 
ఆ సభలో అనేక రకాల ఆకర్షణలు 
న్నాయి. చూసేవారికి అనేక రకాల్మభమలు 
కలుగుతాయి. / . 
లోకో తరమైన ఈ సభను తయారుచేసి 
ఇచ్చిన మయుడికి ధర్మరాజు తగిన 


టంట టంట తంట 


సన్మానంచేసి పంపేశాడు. తరవాత ఆయన 
పదివేల మంది (బాహ్మణులకు సంతక్పణా, 
సమారాధథనా చేసి, దానా లిచ్చి, వారి ఆనీ 
ర్వాదాలు పొంది, తన తమ్ములతో సహా 
మయసభ (ప్రవేశించాడు. 

అనేక దేశాలరాజులు ధర్మరాజు గొప్ప 
తనాన్ని ఆమోదించి, అతనికి గు్యరాలూ, 
బంగారు ఆభరణాలూ, మణులూ, అంద 
గత్తెలెన స్త్రీలూ, దాసదాసీలూ మొదలైన 
కానుకలు తెచ్చి సమర్పించారు. ఇలా 
కానుకలు తెచ్చినవారిలో అంగ, వంగ, 
కళింగ, ఆంధ, పుం[డక, కిరాత, మగధ, 


మత్స్య, మాళవ, కేకయ, కరూశ, 
కాంభోజ, మద, పాండ్య మొదలైన 


దేశాల రాజులున్నారు. 

అలాగే అనేకమంది (పసిద్ధులైన 
బుషులు ధర్మరాజు సభకు వచ్చి, అనేక 
కథలు చెప్పారు. ఆ సమయంలో నార 


దుడు, పారిజాతుడు, రైవతుడు మొదలైన 


భవం టుథలతలుటంు టు టుటాటి 


ఎర్క్‌మ యము 


తన శిష్యులతో ధర్మరాజు సభకు వచ్చాడు. 
ధర్మరాజు భక్తితో నారదుడికి అర్హ్య 
పాద్యాలూ, ఆసనమూ, మధుపర్కాలూ 
ఇచ్చి సత్కరించాడు. 

నారదముని ధర్మరాజుతో రాజు చేయ 
వలసిన అనేక పనులను గురించి మాట్లాడి, 
దిక్సాలకుల సభలను వర్చించి చెప్పి, రాజు 
సనూయయాగం చేసినవారికి స్వర్గం లభి 
స్తుందనీ, హరిశ్చందుడి వంటి రాజులు 
ఆ యాగం చెయ్యటంచేతనే ఇం(దలోకంలో 
ఉన్నారని చెప్పి, ఒక హెచ్చరిక కూడా 
చేశాడు. అదేమిటంకే.. రాజసూయం నిర్వి 
ఘ్నంగా చేసినట్టయితే అపారమైన జన 
నష్టం కలిగించే యుధ్ధం వన్తుంది. 

ఈ హెచ్చరిక చేసి నారదుడు ధర్మ 
రాజుతో, '' రాజా, బాగా ఆలోచించి నీకు 
ఏది మేలని తోస్తై అది చెయ్యి,” అని, 
ధర్మరాజు వద్ద సెలవు పుచ్చుకుని ద్వార 
కకు బయలుదేరి వెళ్ళిపోయాడు, 


స కే 


వత్‌ ఏ 


సక్‌ [వశీ 


గం 


మా. 


!₹02ల. 


సిటి ౬గ4! సగ 190౮ 


౯114 సరత సిశత నీత (లం24 ) 


॥ి 
శ 


| 


కై లూ | “ఆను. జన్‌ ్సఘ్‌ క “త్న్‌. వా 
జ్‌ | న్‌ ఓ ఫ్‌ లు జీ ( క న. ె వన! ము | 


న్‌ 


గ తంత గా గోస] 
మకాం జ, స్ట... 
జీ 


ద్వారకలో కృష్ణుడు రాచకార్యా అన్నిటినీ 
వసుదేవుడికి అప్పగించి, ధర్మరాజు జేయ 
బోతున్న రాజసూయానికి ఆవసర మైన వివిధ 


తీసుకుని, రథం మీద బయలుబేరి ఇం([ద 
(పస్టానికి వచ్చాడు. 

ధర్మరాజు కృష్ణుడితో, '' రాజసూయం 
చెయ్యటానికి నీ సహాయం ఎంతైనా అవ 
సరం, అందుచేత నేని యాగాన్ని చెయ్య 
టానికి అనుమతి ఇయ్యి, లేదా నువే దీక్ష 
పూని ఈ యాగాన్ని చెయ్యి,” అన్నాడు, 

“ ధర్మరాజా, స్మ్నామాజ్యాన్ని భరించ 
టానికి నువే తగినవాడివి,. అందుచేత నువే 
యాగం చెయ్యి. నువు చెయ్యమన్న పను 
లన్నీ నేను చేస్తాను," అన్నాడు కృష్ణుడు. 


ధర్మరాజు సంతోషించి సహాదేవుఖ్ణి 
పిలిచి, యాగానికి అన్నీ సిద్దం శేయమని, 
నాలుగు వర్హాలవారిన్‌ ఆహ్వానించమని 
చెప్పాడు; నకులుళి పిలిచి, హస్తినాపురం 
నుంచి భీష్మ, ధృతరాష్ట్ర విదురులనూ, [దోఖ 
కృపాశ్వ జ్ఞామలనూ, దురో ఫ్రథనాదులనూ 
పిలుచుకు రమ్మన్నాడు. సహదేవుడు అన్ని 
విర్పాట్లూ దివ్యంగా చేశాడు. నకులుడు 
హస్తినాపురం నుంచి కౌరవ [ప్రముఖులను 
తెచ్చాడు. వారితో ధర్మరాజు తాను తల 
పెట్టిన పని గురించి చెప్పి, దాన ధర్మాలు 
చేయటానికి కృషపాచార్యుళ్లో, భోజనాల 
ఏర్పాట్లు చూడటానికి దుశ్శాసనుళ్లో 
[(బాహ్మణులను మర్యాద చెయ్యటానికి అశ్వ 
జ్ఞామనూ, రాజులను సత్కరించటానికి 


23, శిశుపాలపథధ 


జే న 
అ 


“ల రాజూ, ఇంద్రియాలను సంయమనం చేసిన 
.(ట వాడూ--ఈ ఆరుగురూ పూజార్తులని 


చెబుతారు. అలాటివారిలో గొప్పవాళ్డుగా 
చూసి నువ్విప్పుడు పూజించాలి, అన్నాడు. 
“ అలాటి వాడెవడో మీరే నిర్ణయించి 


ఆ చెప్పినట్టయికే, నేను అతనికి అర్హ్యమిస్తాను."' 


అసి ధర్మరాజు థీష్ముడితో అన్నాడు. 
భీష్ముడు ఆలోచించి, “ఈ సభలో అగ 


(పూజకు తగినవాడు కృష్ణుడు తప్ప మరెవ 


రున్నారు? అందువల్ల అతనికే మొదటి 


ఆర్హ్యం ఇయ్యి," అన్నాడు. 


ధర్మరాజు లౌక్యంగా భీష్ముడి ఆజ్ఞను 


తస టో / శిరసావహిస్తూ, సహదేవుఖి పిలిచి, మొదటి 


భ(దపరచటానికి దుర్యోధనుళ్టో, 
పనులూ స్మకమంగా సాగేటట్టు పైన కనిపెట్టి 
ఉండటానికి భీష్మ (వోణులనూ ఏర్పాటు. 
చేసి, తాను యజ్ఞైదీక్ష ధరించాడు. 

వచ్చిన వారందరూ రాజసూయ యాగం 
చూడాలనీ, మయసభ చూడాలని అభి 
లాషతో వచ్చారు. రాజులైనవాళ్ళు అంతు 
లేని కానుకలు తెచ్చారు. యాగం జరిగి 
నంతకాలమూ విరామం అన్నది లేకుండా 
సంతర్చణ సాగింది. యజ్ఞం మహా వైభవంగా 
పూర్తి అయింది. 

అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, “స్నాత 
కుడూ, బుత్విజుడూ, సద్దురుడూ, ఇష్టుడూ, 


అన్ని 


వ్‌0 


అర్హ్యాన్ని కృష్ణు డి కిఇయ్యు మని అజ్ఞా పించాడు. 
నహదేవుడు ఆ రం ఇస్తై కృష్ణుడు సంతో 
షంగా పుచ్చుకున్నాడు, 

ఇందుకు శిశుపాలుడు సమ్మతించక, 
కృష్ణుణ్ణి ఆక్షేపిస్తూ, ధర్మ రాజుతో, “ధర్మ 
రాజా ఇందరు రాజులూ, మహనీయులూ 
ఉండగా  యాదవుడైన కృష్ణుడికి ఎలొ 
మొదటి అర్హ్యం ఇచ్చావు? ఇతను వృద్దుడా? 
మీకు ఆచార్యుడా? గొప్ప బుత్విజుడా ? 
ఇతనిలో ఏమి చూసి ఇచ్చావు? నీకీ సలహా 
ఇచ్చిన భీష్ముడికి యుక్తాయుక్తాలు తెలి 
యవు. కృష్ణుడికి తొలిపూజ చేయదలచు 
కున్నప్పుడు ఈ రాజులందరినీ దేనికి ఆహ్వా 
నించావు%* అది వీరందరికీ అవమానం 


చందవనమూమ 


కాదా? నువు [పతాపవంతుడివని భయ 
పడి కాదు మేము నీకు కషప్పాలిచ్చింది ; 
ధర్మం తెలిసినవాడవనీ, సత్య(వతుడవనీ, 
స్నామాజ్యం ఏల దగినవాడవనీ ఇచ్చాం. 
ఈ ఒక్క పాడుపని చేసి నీకున్న కీర్తి 
నంతా పోగొట్టుకున్నావు, అని, కృష్ణుడితో, 
'“' ఈ పాండవులు నీ కుతంతాలకు భయ 
పడిగాని, నీ మీద అమిత (_పేమతోనో మొదటి 
అర్జ్యాన్ని ఇస్తే, నీకైనా నీ అంతరం తెలియ 
వద్దా? రాజువు కాని నీకీ గౌరవం నిష్ఫలం. 
దీనివల్ల అవమానం నీకేగాని, సభలోనివారికి 
కాదు. ధర్మరాజు ధర్మబుద్దీ, భిష్ముడి 
తెలివీ నీవివేకమూ తెలిసిన తరవాత 
ఈ సభలో ఉండరాదు," అంటూ, తన పరి 
వారాన్ని లేపుకుని పతన 


ధర్మరాజు అతని వెనక పరిగెత్తి, “ శిశు 
పాలా, ఆగు! వెళ్ళిపోకు ! సువ్విలా మాట్లా 
డటం అన్యాయం. భఖిష్ముడులాటి పృద్దుక్ణి 
అవమానించరాదు. కృష్ణుడి సంగతి నీ కన్హ 
ఆయనకు బాగా తెలుసు. నీ కన్న పెద్ద 
వాళ్ళు సభలో ఉండి కూడా ఏమీ అభ్యం 
తరం చెప్పనప్పుడు నువ్వెందుకు ఇలా 
ఆక్షేపిన్తున్నావు ?'' అని కాంతవచనాలతో 
శిశుపాలు ల్లి నమాథఖానపరిచేందుకు 
యత్నించాడు. 

అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, 
'' దుర్మార్గుడైన ఈ శిశుపాలుళ్ణు బతిమాలు 
తావేం? ఊరుకో!” అని సభవారితో, 
“ ఈ శిశుపాలుడు మూఢుడు కావటంచేత 


కృష్ణుడి సంగతి ఎరగడు. కృష్ణుడికి మేం 


| ( జ్‌] 
( = క్‌... హ్‌ 
గ్‌. ళా మ్మ్‌. ళ్‌ శ 


॥ క్‌ ప్ర 
1 ౯ జ్ర 
న. ట్‌ 
జ ఇ | 


నే మ ? ట్‌ క క క్ర సా 
స్ట! గ గ . క ఖా లే 
వట 


త | శ క గాల టల | స! ఫీ క్‌ 1. క క్‌ జు £ 
ల సటేానై జ? శీల ॥ [| వ | 1. న! ను! ర % ట్‌. 
య్‌ ( ర్ట 4 | లూ న్డ్‌ , | || క / న్‌, 11/1 క! 1 య ళ్‌ జ / స క ల శత ॥ 
క నోట శ (| సం స 
"వ | మ స. 


యిచ్చిన మొదటి అర్హ ర్ట్‌ం ఆమోపించక ఐం 
చేసాడో చేనుకోనిద్దాం,'' అన్నాడు. 

““ కృష్ణుజ్జి మేం పూజించినందుకు ఇంకా 
అభ్యంతరం ఉన్నవారెవరన్నా ఉంచే 
వారి నెత్తి మీద నాకాలు పెడతాను,''అంటూ 
సహదేవుడు తన కాలు ఎత్తి నిలబర్జాడు. 

సభలో ఎవరూ సహదేపుడికి జవాబు 
చెప్పలేదు. 

అప్పుడు శిశుపాలుడి సెనాపతి నునీధు 
డనేవాడు లేచి, ""రాజులాళా, లేవండి. 
యాదవులూ, పాండవులూ మనకు చాలా 
అవమానం చేశారు. సైన్యాలను సిద్దపరిచి 
వీరి మదం అణచుదాం,'' అని, తమ పక్షపు 
రాజులనందరినీ ఒక పక్కకు చేర్చాడు. 


ప్‌2ై 


యుద్ధసన్నాహానికి శిశుపాలుడు కూడా అను 
నముతించాడు. 

ఇదంతా చూసి ధర్మరాజు భయపడి, 
ఖీష్ముడితో, “ కాతగారూ, రాజులు యుద్దా 
నికి దిగుతున్నారు. యాగానికి విఘ్నం 
రాకుండానూ, [పజలకు హాని కలగకుండానూ 
ఉపాయం చూడాలి," అన్నాడు. 

దానికి ఖీష్ముడు, “కృష్ణుడు నియాగాన్ని 
రక్షిస్తూ ఉండగా దానికి ఎవరు విఘ్నం 
కలిగించగలరు ? శిశుపాలుడికి చేటుకాలం 
రాబస్పై ఇలాటి దుర్చు ద్ది పుట్టి ది" 
అని చెప్పాడు, 

శిశుపాలుడు కోపంతో రెచ్చిపోయి 
భీష్ముళ్లు అనరాని మాటలన్నాడు, కృష్ణుణ్ణి 
నిందించాడు. అతని మాటలు వింటూంకే 
భీముడికి వీరావేశం వచ్చింది. అతను 
రౌదాకారం దాల్చి, పళ్ళు పటపటా కొరు 
కుతూ శిశుపాలుణ్ణ చంపటానికి మీదికి 
పోతుంకేు, భీష్ముడు వారించాడు. 

తరవాత ఆయన ఖీముడికి శిశుపాలుడి 
వృత్తాంతం ఈ విధంగా 

శిశుపాలుడు మూడు కళ్ళతోనూ, నాలుగు 
చేతులతోనూ పుట్టి గాడిదలాగా  ఓం్యడ 
పెట్టాడు, అది చూసి అతని తల్లిదం[డులు 
సాత్వతి, దమమఘోషుడూ అతన్ని పారెయ్య 
దలిచారు. అప్పుడు అశరీరవాణి, “మీరు 
వీళ్ణి పారెయ్యకండి. వీడు పరాక్రమవంతు 


కల్‌ వాల నై 


చందమామ 


. లః జ్‌ అననా ఎ ను నన 


'డవుతాడు. వీడికి ఇప్పుడు చావులేదు. విజ | ||. 


చంపేవాడు మరొకచోట పుటి 
తున్నాడు,'' క్ష 

అప్పుడు సాత్వతికి ప్వుతమోహం ప్పట్టు 
కొచ్చి, వ్‌ చంపవా శెవడో చెప్పు | 
అని అశరీరవాణిని అడిగింది. 


అన్న దె, 


“ఎవరు. వీఖై ఎత్తుకున్నప్పుడు వీడ ||| 
అదనపు కన్నూ, ఆదనపు చేతులూ ||. | 


పోతాయో అతని చేతనే వీడికి చావున్నది,”' 
అన్నది అశరీరవాణి. 


అది మొదలు సాత్వతి తన విడ్డూరపు | 
కొడుకును చూడవచ్చినవారి కందరికి వాణ్ణి 
ఎత్తుకోమని ఇస్తూ వచ్చింది. ఇలా ఉండగా లా టాటా 
దానికి కృష్ణుడు నూరు తప్పులు క్షమిస్తా 


ఒకనాడు బలరామకృష్ణులు చేదిప్పరానికి 
పచ్చి, దమమఘోషుడితో కొంత సేపు మాట్లాడి, 
అంతఃపురంలో ఉన్న సాత్వతిని చూశారు. 
ఆమె కుశల పశ్నలు చేసి తన కొడుకును 
ముందు బలరాముడి చేతి కిచ్చింది; తర 
వాత బలరాముడి దగ్గిర నుంచి పిల్లవాఖ 
తీసుకుని కృష్ణుడికి ఇచ్చింది. కృష్ణుడు 
ఎత్తుకోగానే ఆ బిడ్ధకున్న మూడో కన్నూ, 
అదనంగా ఉన్న రెండు చేతులూ 
పోయాయి, 

కృష్ణుడి చేతిలో తన కొడుకు చస్తాడని 
(గ్రహించి దిగులుపడి, సాత్వతి, “ వీడు 
చేసె తప్పులను క్షమించు," అని కృష్ణుల్లి 
బుతిమూ లింది, 


చందమామ 


ముకు ముతటినన మునక. ఎమునమునానా పానము పత్తు మమతకు నెమలి ాపలు 


పెరుగు. 


శ 


శ్రీ 
జీ 


జ. 


పు. 
క్‌. శ 
క్‌ ు!. : 
జ తం. 
జ్‌ శే జ ము (211 
గ్‌ క 2 
జ్‌ జీ ల్‌ 
షి ఖే 
క 
య క ఖ్‌ స 
స ' 
మ | క్‌ 


సని మాట ఇచ్చాడు. 

భీష్ముడు చెప్పిన ఈ విషయాలన్నీ శిశు 
పాలుడు పని ఆయనను నానా మాటలూ 
అన్నాడు, తరవాత ఆతను కృష్ణుడితో, 
“నాతో యుద్దానికి రా. నిన్ను నేను చంపే 


వాకా ఈ భీష్ముడి మదం అణుగదు. నిన్ను 


చంపినాక ఈ పాండవుల సంగతి తేల్చు 
తాను, నిన్ను పూజించినందున వ్‌ళ్ళు కూడా 
చంపదగినవాళ్ళ,'' అని నోటి తీటగా 
మాట్లాడాడు, 

అంతా విని కృష్ణుడు అక్కడ చేరిన 
రాజులతో, ''అంతొ వినండి. ఈ శిశు 
పాలుడు మాకు మేనత్త కొడుకై ఉండి 


వ్‌శ్రె 


లజ న! జ వాట గా 


త ” త్‌ 
/ యా జప 
ప్‌ లల 

జ్‌ ్‌ ౫ అనతి = 


= ఫ్‌] 
వంక ౨ 
న సం |. 


వానా 


మూలంగా అన్నుటినీ సహించి ఊరు 
కున్నాను,'" అన్నాడు, 
శిశుపాలుడు వెటకారంగా నవ్వి, గో కృష్తా, 


స! / నేను వరించినదాన్ని పెళ్ళాడటమే గాక 


ఆ సంగతి ఈ సభలో చెప్ప్తుకునేటందుకు 
నీకు సిగ్గులేదా ? నీ దయవల్ల నేను బతికి 


1/4 1. ఉన్నట్టు చెబుళతునా "వు. నిన్ను చూస్తే 


కూడా అకారణ౦గా మాయాదవులక 
ఎన్నో అపకారాలు చేశాడు. మేము ,పాగ్ద్యో 
తిషపురం మీదికి దండెత్తిపోయిన సనమ 
యంలో వీడు మా ద్వారక మీదికి వచ్చి, 
మా పురానికి నిప్పుపెట్టి వెళ్ళాడు. మేము 
రైవతకపర్వతం మీద విహరిస్తుంకు వీడు 
అక్కడికి వచ్చి, మాలో కొందరిని చంవి, 
కొందరు స్త్రీలను చెరపట్టాడు. మా తండి 
పసుదేవుడు అశ్వమేధం చేసినప్పుడు 
అశ్వాన్ని అపహరించాడు. బభువాహనుడి 
భార్యను అపహరించాడు. రుక్మిణిని పెళ్ళా 
డాలనుకున్నాడుగాని వీడి ఆట సాగలేదు. 
ఇలా వాడు చేసిన దారుణాలు ఎన్నో 
ఉన్నాయి. మా మేనత్త కిచ్చిన మాట 


నాకు భయంలేదు. ఏం చెయ్యగలవో 
చెయ్యి, ' అన్నాడు. 

వెంటనే కృష్ణుడు తన సుదర్శనచ (కాన్ని 
చేతబట్టి శిశుపాలుడి పైన విసిరాడు, అది 
శిశుపాలుడి తల నరికేసింది. శిశుపాలుడు 


| కూలిపోయాడు. అతనిలో నుంచి తేజన్సు 


బయలుదేరి వచ్చి కృష్ణుడిలో ఐక్యం 
కావటం చూసి సభలోని వార౦వరూ 
ఆశ్చర్యపోయారు. 
ధర్మరాజు శిశుపాలుడి కళశబరానికి అంత్య 
(క్రియలు జరపటానికి ఉత్తరువిచ్చి, శిశు 
పాలుడి కొడుకుకు రాజ్యాభి షేకం చేశాడు. 
రాజనూయయాగం పూర్తి అయింది. 
ధర్మ రాజు అవభృథస్నానం చేసి దీక్ష చాలిం 
చాడు. రాజులందరూ ఆయనను సమీ 
పించి, స్నామాజ్యాన్ని సాధించినందుకు 
అభినందించి, తిరిగిపోతామని చెప్పారు. 
ధర్మరాజు అందరినీ తగిన విధంగా సత్మ 
రించి, వారిని హస్తినాపురం దాటినదాకా 
సాగనంపటానికి తన తమ్ములను నియోగిం 


చందమామ 


హమ మన వలన న నవా వనన మాడా లాలన 
వ్‌ క వయ మెనషక 5 తవా జ లా కా ల 


జు 
జ 


క ము. 


చాడు. తరవాత కృష్ణుడు కూడా ద్వారకకు 
తిరిగి వెళ్ళాడు. మయనభ చూడాలన్న కోరి 
క్రతో దుర్వోధనుడు మటుకు శకునితో సహ 
ఉండిపోయాడు. 

ఒకనాడు ధర్మరాజు సభకు వ్యానుడు 
వచ్చాడు. అప్పుడు ధర్మరాజు తనను వేధి 
స్తున్న అనుమానం ఆయనతో అలా 
చెప్పాడు: “ రాజనూయయాగం జరుగు 
తూండగా శిశుపాలుడి వధ జరిగింది కదా, 
బది ఉత్పాతం కాదా?" 

'' ఇది ఉత్పాతమే. దీని ఫలితం. పద 
మూడేళ్ళ తరవాత కాని తెలియదు. అప్పుడు 
క్షృతియ వినాశం జరుగుళుంది, "అన్నాడు 
వ్యానుడు. ఈ మాట విని ధర్మ రాజు కుంగి 
పోయాడు. అర్జునుడు ఆయనకు థైర్యం 
చెప్పాడు. 

మయసభను చూడటానికి ఉండిపోయిన 
దుర్యోధనుడు పరాభవం పొందాడు. అతను 
నీరు' లేనిచోట నీరున్నదనుకుని బట్టలు ఎగ 

గట్టుకున్నాడు ; నీరున్నచోటు నేల అను 
కుని తంట లోకి నడిచి బట్టలు తడుపు 


కున్నాడు. ఇది చూసి ఖీమార్జున నకుల 
సహదేవులూ, దౌపది, సెవపకులూ నవ్వారు. 
అది తెలిసి ధర్మరాజు దుర్యోధనుడి మనను 
సొవ్వకుండా ఉండటానికి మంచి బట్టలు 
కట్టబెట్టాడు. 

“కాని దుర్యోధనుడి కింకా అవమానాలు 
జరిగాయి. అతను వాకిలి ఉన్నచోటు గుర్తిం 
చక, వాకిలి లేనిచోట ఉన్నదనుకుని (ప్రవే 
శించబోయాడు. నుదురు బొప్పి కట్టింది. 
నేల సమంగా ఉన్నచోట ఎగుడుగా కని 
పించి ఎక్కబోయి, కిందపర్డాడు. చూసి 
ఆనందిస్తూవచ్చిన మయనేభ అతని మన 
నుకు కంటకంగా తయారయింది. అతను 
అసూయతో దహించుకుపోసాగాడు. 

ధర్మరాజుకు సా్యమాజ్యం అభించింది. 
అతను లోకోత్తరమెన మయసభ సంపా 
దించాడు. ఈ సంగతులు తలుచుకున్న 
కొద్ద దుర్యోధనుడి మనస్తాపం హెచ్చిపోయి 
అతన్ని దహించి వేయసాగింది. అతను ధర్మ 
రాజుతో వెళ్ళి వస్తానని చెప్పి, హస్తినా 
పస్‌క బంసులుదేరి మ. 


దుర్యోధనుడు పాండవులపై గల ఈర్ష ర్ట్‌తో 
మనోవ్యాధిపడి కృశించసాగాడు. అతని స్ధితి 
చూసి శకుని, '““దుర్యోధనా, ఏమిటిలా చిక్కి 
పోయావు? నీకు పట్టుకున్న విచార మేమిటి?” 
అని అడిగాడు... 


దానికి దుర్యోధనుడు, ““మామా, ఏం 
చెప్పమన్నావు? అర్జునుడి పరాకమం ఆధా 
రంగా చేసుకుని ధర్మరాజు భూమండల 
మంతా గెలిచి,  రాజసూయయాగం- చేసి 
సామాజ్యలక్ష్మిని వరించాడు. 
దరూ అతనికి వపశులైనారు. కృష్ణుడు శిశు 
పాలుళ్ధు నిండు సభలో వధిస్తే. ఒక్కరు 
కూడా కిక్కురుమనలేదు. రాజు లందరూ 
రత్ష్సరాసులు తెచ్చి. పాండవుల కాళ్ళ 
ముందుపోశారు. వారి వైభవం వర్ణనాతీతం. 


రాజులం 


వాళ్ళ ఐశ్వర్యం చూసి నేను పనికిమాలిన 
వాఖ్ణి అయిపోయాను. మనం మయసభ 


చూ సటప్పుడు నన్ను చూసి వాళ్ళు ఎలా. 


హేళన చేశారో నువు చూశావు గదా! నాకు 
జీవితం దుర్భరంగా ఉన్నది. నా బాధ మా 
తండడితో చెప్పు,” అన్నాడు. 

ఈ మాటలు విని శకుని దుర్యోధనుడితో, 
“నువు పాండవుల సంపద చూసి అసూయ 
పడటం దేనికి? వాళ్ళా సంపదను స్మకమం 
గానే సాధించుకున్నారు. వారికి దైవబలం 
జా స్తిగా ఉన్నది. అందుకే, వాళ్ళను నువు 


. నిర్మూలించటానికి చేసిన ప్రయత్నం 


ఒక్కటే ఫలించలేదు. [ద్రౌపది వారికి భార్య 
కావటం వాళ్ళకొక గొప్ప అదృష్టం; (దుప 
దుడు వాళ్ళకు పెద్ద అండఅయాడు. 


ఏత, మాయజూాదం 


(ద్రోణుడూ, సమస్త ఆస్ట్రాలనూ ' తెలిసిన 


, అశ్వక్థామా, కర్షుడూ, కృషపాచార్యుడూ, 
. నేనూ, అందరమూ లేమా?” "అన్నాడు. 


“ అలా అయితే మనం' సైన్యాలను తీసు 


మా కుని పోయి పాండవులతో యుద్దం చేసి, 
కై. అ మయసభను హస్తినాపురానికి తెచ్చు 
(| కుందాం,” అన్నాడు దుర్యోధనుడు. 


కృష్ణుడి సంగతి చెప్పనే అవసరం లేదు; 
అతను చిన్నతనం నుంచి వారిని కంటిని 
రెప్పలాగా కాపాడుతున్నాడు. కౌ ౦డవ 
దహనం ధర్మమా అంటూ అర్జునుడు అగ్ని 
దేవుడి సహాయంతో గాండీవమూ, అక్షయ 
తూణీరాలూ, దివ్యా స్త్రాలూ. సాధించు 
కున్నాడు; వాటితోనే రాజులందరినీ జయిం 
చాడు. జాండవదహనం మూలానే వారికి 
మయనభ కూడా లభించింది. ఇందులో 
అధర్మ మేమున్నది? అయినా, అంత 
మాత్రాన నీ కెవరూ లేనట్టు మాట్లాడతా 
వెందుకు? ఆ మాటకు వస్తే నీ కున్న 
అంగబలం, వారి కెక్కడిది? నీకు తొంభై 
తొమ్మిదిమంది తమ్ములూ, మహా విలుకాడు 


వ్‌0 


“ దుర్యోధనా, పాండవులను గెలవటం 
అంత తేలిక కాదు. యుద్ధం దేనికి? అంత 


| కన్న వారిని జయించే నులభోపాయం చెబు 


తాను విను. ధర్మరాజుకు జూదం చాలా 


1 ఇస్టం. అతన్ని జూదానికి పిలు. నేను. 


అతన్ని జూదంలో ఓడించి, అతని 
రాజ్యాన్సీ, నంపదనూ కాజేసి నీ కిస్తాను. 
ధృతరాష్ట్రుడి అనుమతి మాత్రం సంపా 
దించు '' అన్నాడు శకుని. 

శకుని దురో ్రథనుఖి వెంటబెట్టుకుని 
ధృతరాష్ట్రుడి దగ్గిరికి వెళ్ళేసరికి ధృతరా . 
ష్ట్రుడు ధర్మరాజు పూర్తి చేసిన రాజనూయం 
గురించి ఎంతో సంబర పడుతున్నాడు. 
శకుని ఆయనతో, “మన దుర్యోధనుడు 
చిక్కి నగమయాడు. అతని ముఖం కళా 
హీనమయి పోయింది," అన్నాడు. 

ఈ మాటకు ధృతరాష్ట్రుడు అదిరిపడి, 
దుర్యోధ నుళ్లు దగ్గిరికి తీసుకుని, శరీరం 
నిమిరి “ ఇలా చిక్కిపోవటానికి నీ కేమి 
కష్టం వచ్చిందిరా? “ అని అడిగాడు. 


చందమామ 


దానికి దుర్యోధనుడు, “నాకు మనో 
వ్యాధి పట్టుకున్నది. నిద రాదు. భోజనం 
రుచించదు. ఎందువల్లా సంతోషం కలగదు. 
శత్రువుల వైభవం చూసి నా కీ మనోవ్యాధి 
పట్టుకున్నది. ధర్మరాజుకు గల సంపద 
పూర్వం ఏ రాజుకూ వనాడూ లేదు. నేను 
చిక్కిపోక ఏం చేస్తాను?” అన్నాడు. 

తరవాత శకుని దుర్యోధనుడితో, “ రాజా, 
ధర్మరాజుకు జూదమంకే తగని వ్యసనం, 
కాని ఆటలో నేర్చు లేదు. నేను జూదంలో 
ఆరితేరినవాళణ్ణు. నా యుక్తితో ధర్మరాజు 
సంపద అంతా నీకు దక్కేటట్టు చెయ్య 
గలను. యుద్దానికి గాని జూచానికి గాని 
సాటిరాజు అహ్వానించినప్పుడు నిరాకరిం 
చటం క్ష[త్రియథర్మం కాదు. అందుచేత 
మనం పిలిస్తె ధర్మరాజు జూద మాడటానికి 
వస్తాడు," అన్నాడు. 

అప్పుడు దుర్యోధనుడు తండి కాళ్ళ 
మీద పడి, శకుని చెప్పినట్టు చెయ్యటానికి 
అనుమతి వేడుతూ, కన్నిరు కార్చాడు. 

ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, “పదు 
రుడి సలహా తీసుకుని అతను ఏం చెయ్య 
మంటాడో చూద్దాం,” అన్నాడు. 

“* విదురుడితో చెబితే ఈ "ఆలోచనకు 
ఎంత మాతమూ ఒప్పుకోడు. దీనికి నువు 
ఒప్పుకోకపోతే నేను బతకను. ఆ తర్వాత 
నువ్వూ, విదురుడూ ఈ రాజ్యాన్ని నెత్తిన 


చందమామ 


కట్టుకుని ఊరేగండి,” అన్నాడు దుర్యో 
ధథనుడు, చనువుతోనూ, నిరాశతోనూ. 


ధృతరాష్ట్రుడికి పు్యత్రమోహం౦ జాస్తి 
కావటం చేత దుర్యోధనుడి ఆలోచనకు 
ఎదురు చెప్పలేక పోయాడు. ఆయన శిల్పా 
చార్యులను అనేకమందిని పిలిపించి, మయ 
సభ లాటి సభను నిర్మించమని, చానికి 
వెయ్యి స్తంభాలూ, నూరు వాకిళ్ళూ, రక 
రకాల బౌమ్మలతో కూడిన మంటపమూ 
ఏర్పాటు చేయమనీ చెప్పాడు. తరవాత 
ఆయన విదురుఖ్ణు పిలిపించి, ఆయనతో తన 
దురుద్దేశం చెప్పక, ధర్మరాజును జూదానికి 
రమ్మనమని ఆహ్వానించటం గురించి 
మాతం చెప్పాడు. 


వ్‌ 


విదురుడు ధృతరాష్ట్రడితో, “ రాజా, 
ఈ ఆలోచన నాకు సమ్మతం కాదు. జూదం 
కారణంగా పిల్లల మధ్య వైరం విర్చడు 
తుంది. ఈ ఆలోచన మాను,” అన్నాడు. 
“ విదురా, 


దానికి ధృ తరాష్ట్ర డు, 
ఇందులో మంచిచెడ్డ లేమైనా ఉన్నప్పటికీ 
స్నేహపూర్వకంగా జూదం జరిగి తీరాలి. 
కుమారుల మధ్య వైరం వస్తే వారించడానికి 
నేనూ, నువూ, భీష్ముడూ, (దోణుడూ లేమా ? 
నువు రథం మీద ఇఅం[దపస్థానికి వెళ్ళి ధర్మ 
రాజును ఇక్కడికి తీసుకురా,” అన్నాడు. 

విదురుడు ఈ సంగతి భీష్ముడితో చెప్పి 
ఆయన అభిప్రాయం తెలునుకునటందుకు 
బయలుదేరాడు. అతడు వెళ ఛగొనే ధృత 


వ్‌బై 


' రాష్ట్రుడు తన కొడుకును పిలిచి, ఈ జూద 
' పయత్నం మానుకోమని చెప్పి చూశాడు. 
' శావలిస్తే నువు కూడా రాజసూయం చేసి 
సా్మామాజ్యం సంపాదించ మన్నాడు. కాని 


దుర్మోథనుడు వినిపించుకో లేదు. జూదం 
కూడా ఒక విధమైన యుద్ధమే ననీ, 
అందులో నేర్పును బట్టి జయాపజయా 
లుంటాయనీ శకుని అన్నాడు. 

ఈ లోపల ధృతరాష్ట్రుడు కోరిన (ప్రకారం 
హ స్తినాపురంలో కూడా ఒక గొప్ప సభా 
భవనం తయారయింది. ధృతరాష్ట్రుడు 
విదురుళ్ణు పిలిచి, కొత్త సభలో స్నేహ 
పూర్వకంగా జూదం ఆడటానికి ధర్మరాజును 
పిలుచుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. 

తన కిక తప్పదని (గ్రహించి విదురుడు 
రథం మీద ఇందప్రస్థానికి వెళ్ళాడు. ధర్మ 
రాజు ఆయనకు తగిన సత్కారాలు చేస్తి, 
“* విదురా, క్షేమంగా ఉన్నావా ? నీ ముఖం 
వాడిపోయి. ఉన్నదేం? ధృతరాష్ట్రుడూ, 
దుర్యోధనాదులూ నుఖంగా ఉన్నారా?” 
అని కుశల (ప్రశ్నలు చేశాడు. 

దానికి విదురుడు, “అందరూ క్షేమం 
గానే ఉన్నారు. నీ మయనసభఖభలాం౦ంటిది 
హస్తినాపురంలో కూడా కట్టారు. నువు 
నా. ఇంట వచ్చి, అఆ సభలో కొన్నాళ్ళు 
దుర్యోధనాదులతో కులాసాగా గడిప, వాళ్లతో 
స్నేహపూర్వకంగా జూద మాడాలట,. 


చందమామ 


ఈ మాట ముసలిరాజు నీతో చెప్పమన్నాడు. “(౮ . 
నీతో జూదమాడితే గాని ఆయనకూ, ఆయన ' 
కొడుకులకూ నుఖం ఉండదుట. ఆదుర్మా (టీ / 


ర్గుల కోరిక తీర్చు,” అన్నాడు. 


ఆమాట విని ధర్మరాజు, “అయ్యయ్యో, హా [్‌, రన. /' 


పెద్దలు జూదమాడతారా ? దానివల్ల తప్పక 


తగాదా వన్తుంది. నీ ఉద్ధేశం ఏమిటి? న్నా . క, 
నువ్వేం చెయ్యుమంకు అది చేస్తా క్లో హ్‌; ్లే (ల! [స జ ్ట క్ట ట్ట 


అన్నాడు. 
“జూదం కలహకారణవూని నేను ఎంత 


చెప్పినా ఆ గుడ్డిరాజు వినిపించుకోక, నిన్ను స | 
తీసుకు రమ్మని నన్ను పంపాడు. నువ్వే ౪౫% 


అలోచించి యుక్తమని తోచినట్టు చెయ్యి,” 
అన్నాడు విదురుడు ధర్మరాజుళో. 

“అక్కడ 'జూదమాడటానికి ఉబలాట 
పడుళున్నవాలెవరు ?"” 
అడిగాడు. 

“శకునీ, వివింశతీ, చ్నితసేనుడూ, సత్య 
[వతుడూ, పురుమ్మితుడూ, జయుడూ,” 
అని విదురుడు చెప్పాడు. , 

““జూదరులంతా ఒక చోట చేరారన్న 
మాట. కాని ఆపద కలిగి తీరుతుంది. 
పెద్దలు పిలిస్తై వెళ్ళకపోరాదు. జూదానికి 
పిలిస్తే పోకుండా ఉండరాదని నా నియమం. 
చాలా భయంగా ఉన్నది. ఏమయితే అవు 
తుంది, రేపు బయలుదేరుతాన్సు"" అన్నాడు 
ధర్మరాజు. 


అని ధర్మ ౬ జొ 


చందవనూమ 


(ప్రయాణ సన్నాహం జరిగింది. ధర్మ 
రాజు తన తమ్ములన్తూ [దౌపదినీ వెంట 
బెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు; పెద్ధ 
లయిన ధృతరాష్ట్ర, భీష్మ, [దోణ, కృప, 
అశ్వజ్ఞామలకు నమస్కారాలు చేశాడు. 
చిన్నవారిని పలకరించి, గాంధారితో కుశల 
(ప్రశ్నలు జరిపాడు, (దౌపది ముఖాన మహా 
రాణి కళ గమనించి, దుర్యోధనుడు మొద 
అయిన వాళ్ళ భార్యలు అసూయపరారు. 

ఆ రోజు గడిచి మర్నాడు తెల్లవారగానే 
ధర్మరాజు కాలకృత్యాలు తీర్చుకుని, 
శకునీ, దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ 
మొదలైన వాళ్లున్న జూద మాడే ఇంటికి 
వచ్చి, పెద్దలందరికీ నమస్కారాలు చేశాడు. 


ర్‌వె 


| గ5 కశ త్‌ ళకా 


॥ | 
్ష్‌ ళం 
లః ఫీ. 
క న్‌ 
థన (1 
జే ష్‌, 
ల | 
ట్‌ ా | 
క త్‌ 1 
| [౪ 
॥ న - 


రరంరాటులంం కలా ; 


నాధా! 


అప్పుడు శకుని ధర్మరాజుతో “ రాజా, 


నిన్ను చూడటానికి. కొందరు ఈ సభకు 


_ వచ్చారు. మరి కొందరు కాలక్షేపం కోసం. 


నీతో జూదమాడ వచ్చారు. అందుచేత నియ 
మాలు ఏర్పాటు చేసుకుని, ఈ పాచిక 
లతో జూదం [ప్రారంభింతాం,'' అన్నాడు. 


దానికి ధర్మరాజు, “ శకునీ, జూదంలో 


మోసం చెయ్యటం చాలా పాపం. అందులో 


క్ష(తియుడి ఘనత ఏమీ బయట పడదు... 


అందుచేత మోసంతో మమ్మల్ని జూదంలో 
గెలవటానికి ప్రయత్నించకు. మేము సంపా 
దించుకున్న ధనం" బాహ్మణ సంరక్ష 
ణార్థమూ, దుష్ట శిక్ష భూర్ధమూ వినియో 
గిస్తున్నాం,” అన్నాడు. 


వ్‌శ్మీ 


స ఈ 
య్‌. కు గ త 
(| జ్‌ క్ర జ 1 కె 
న్వ్‌ న్వా వరాహా ారాదాదారా 
క్రమ. శాంటా నె క తీ 
సు జా ల డా ఆల ఆం 
బ్యాంక. 7 స భే 
వ్‌ న... | / 
4 జ సీ అరా (గ్‌ త 
సే ( |" నే 
కా ఖ్‌ శ్‌ 
పీ... య! 
న... టీ 
1 త. 
ల | ం! 
నం స్‌. 
న | 
న. “ట్‌ 
క షస న... 
స! జల న! 
జ క భో. శ 
లె ఖై! [ 
కే సీ. 11. 
క్‌ ఖ్‌ /.| 
1. స. క్ష 
జ 
(. 
శ || క గ ( 
సున 
త గ్గ 5. 
జీ: జ్‌ ల! 
గ (1 ఫి ఖ్యి | 
టో నస ఎ మ 
(| మామ చే. = | 
నం సాజ్‌ టు! | ల 
సా ౬ జ్య 1 బ్‌ో 
జీ వ్వ నే శ / |! క 
| కే | 
న త! 
| 
| 
భ్‌ 
4, 1 
(౨ 


“ వేదాధ్యయనంలో సమర్థుడైన శోతి 
యుడ్డ్తు మరొక "(శో తియుఖ్ణు వేదాధ్యయనం 
లోనే గెలుస్తాడు. అలాగే మోసం చేసే 
జూదరిని మోసంతోనే గెలవాలి. ఇది 
సహజం. జూదమాడటం నీ కిష్టంలేని . 
పక్షంలో మానెయ్యి,” అన్నాడు శకుని. 

ధర్మరాజు పౌరుషం వచ్చి, ““జూదా 
నికి పిలవబడి వచ్చి వెనక్కు. పోవటం 
అగౌరవం. అందుచేత ఆడతాను. నా కెదు 


' శాడే, వారెవరు?” అని అడిగాడు. 


“నా పక్షాన మా మేనమామ శకుని 
ఆడతాడు. అతను ఏ పందెం కాసినా నేను 
ఇస్తాను,” అన్నాడు దుర్యోధనుడు. 

“ ఒకరి పక్షాన మరొకరు ఆడగా నే 
నెన్నడూ చూడలేదు, వినలేదు. ఇది అపూ 
ర్వంగా ఉన్నది. అయినా మీ ఇష్టప్రకారమే 
కానివ్వండి," -అన్నాడు ధర్మరాజు, 

జూదం చూడటానికి ధృతరాష్ట్రుడు తన 


వెంట రమ్మని పిలపగా కౌరవ వృద్ధులూ, 


భీష్మ (ద్రోణ కృప విదురులూ వచ్చి, నభను 
అలంకరించారు. 

మొదటి పందెంగా- ధర్మరాజు తన హారా 
నికి గల మళభిపూన ఒడ్జితే, దుర్యోధనుడు 
తన వద్ద ఉన్న మణిరానులన్ని ఒడ్డాడు. 
పందెం వెయ్యగా ధర్మరాజు ఒడ్డిన మణి 
పోయింది. అది మొదలు ధర్మ రాజు వందెం 
ఒడ్డిన (ప్రతిదీ శకుని గెలిచాడు. జూదంలో 


/ చందమామ 


! పం లో క | 
(గ సమా. సం 
క శయ నతాలు త్త 
వా! 


స. కన 


(నై సంగా 1. 
భా | 
ఉం23' 


వా మాం మ్న్‌ గల 
(మై 


మప[్‌? 
త 


త [క్‌ 
శన జ్‌ 
( 
= 
టా 
న్‌ గ వ 
ఇ టు 
జా డ్‌. 
ను కా 
న 
1 ట్‌ క అడ్‌ 
స జ! 
క్‌ 1 
] క్‌ 
వాతో 


లల 
వ 
వో 


ఖ్‌ 


గ్‌ 


1111111 


[గగ 


తానా 


ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజుకు మత్పరం 
జాస్తి తం. అతను బంగారాన్ని, 
గృురాలనూ, రధాలనూ, దాసీజనాన్నీ, 
నిధులనూ పణంగా పెట్టి అన్నిటిని పోగొట్టు 
కున్నాడు. 

ఇలా సాగుతున్న అన్యాయాన్ని సహించ 
లేక విదురుడు. ధృతరాష్ట్ర్రూడితో, “ వ్రాప్ర 
నున్నవాడికి దివ్యాషథాలు రుచించవన్నట్టు, 
మా మాటలు నీకు రుచించవు. నీ కొడుకు 
కులం చెరచటానికి పుట్టాడు. నువే ఈ 
మోసపు జూదాన్ని వర్పాటు చేసి పాండవుల 
ధనం ఆపహరిస్తున్నావు. దీని వల్ల నీకు 
చాలా హాని కలుగుతుంది. నా మాట విని, 
వారికి ఆగ్రహం కలగనియ్యకు. పాండవుల 
సొత్తు కాజేసి ఆనందించటం కాదు, రేపు 
వారి అగహానికి గురికావాలి. మీరు నిశ్చ 
యంగా నిర్మూల మవుతారు. అందుచేత 
ఈ జూదం అఆపించు,”' అన్నాడు. 

ధృతరాష్ట్రుడు ఈ మాటలు వినిపించుకో 
లేదు. కాని దుర్యోధనుడు మాతం విదు 
రుఖ్ణి నానామాటలూ అన్నాడు. 


ఈ లోపల ధర్మరాజు తన కున్తుదంతా 
ఓడాడు; (బాహ్మణ మాన్యాలు తప్ప తన 
కున్న రాజ్యాన్ని, (_బాహ్మణులు కాక తన 
మిగతా [(పజలనూ, తనకు సామంతులైన 
రాజప్పుతులనూ ఓడాడు. శకుని పాచికలను 
ధర్మరాజు ముందు వేసి, “పణంగా 
పెట్టటానికి నీ కింకేమీ లేదు!” అన్నాడు. 

ధర్మరాజు సహదేవుఖ్ధి, నకులుఖ్ణీ పణం 
పెట్టి, ఇద్దరిని పోగొట్టుకున్నాడు. “తరవాత 
అర్జునుఖ్ణీ, భీముళ్జీ కూడా ఓడి, తనను 
తానే పణంగా పెట్టుకుని ఆ పందెం కూడా 
ఓడాడు. [ అట్టమీది బొమ్మ] 

“నీ సొత్తు (దపది ఉన్నది గదా? 
ఆమెను పందెంగా పెట్టు," అన్నాడు శకుని. 
ధర్మరాజు ఆ పని కూడా చేశాడు. 

దీనితో సభలో కలకలం పుట్టింది. కౌర 
వుల కిదేం పొయ్యేకాలం అన్నారు కొందరు. 
భీష్మ ద్రోణ కరృపులు మాతం ఏమీ 
మాట్లాడలేదు. విదురుడు బుసలు కొట్టుతూ 
ఉండిపోయాడు. క [2 దుశ్శాసనుల ఆనందం 
అంతా ఇంతా కాదు. 


ను (స్తు ల 
4! స న! | 


ధర్మరాజు ద్రౌపదిని కూడా పోగొట్టు 
కున్నాడు. ఇక అతనికి పోగొట్టుకోదగినది 
ఏమీ మిగలలేదు. 


దుర్యోఫ నుడు, “'దౌపదిని పిలవండి, 
అమె చేత ఈ సభ ఊడ్ప్చించాలి,”” అని 
కేక్ష పెట్టాడు. 

విదురుడు పట్టలేక దుర్యోధనుడితో, 
“మూర్టుడా, ఒళ్ళు తెలీక నోటికి వచ్చినట్టు 
మాళ్షాడుతున్నావు. పాండవులకు కోపం 
తెప్పించటం విషసర్పాలను రెచ్చగొట్ట 
ఓటమె, (దౌవది నీశెైలా దాసి అయింది? 
ధర్మరాజు తన స్వాతంత్యం పోగొట్టు 
కున్నాక (దౌపదిని పందెం పెట్టాడు,” అని 
సభ కేసి తిరిగి "ఈ దుర్యోధనుడు 
మూఢుడు, నామాట వినడు. కౌరవులకు 


త్వరలోనే నాశనం కలగబోతున్నది,"" 
అన్నాడు, 

దుర్యోధనుడు ఈ మాట లేవీ పట్టించు 
కోక పాతికామి అనే వాళ్ళు పిలిచి, ''నువు 
వెంటనే అంతఃపురానికి పోయి. (దౌపదిని 
ఇక్కడికి తీసుకురా. ఈ పాండవులను 
చూసి నువు వఏమాతం భయపడ నక్క 
రదు, అన్నాడు. 

దుర్యోధనుడి అజ్ఞ పొంది (ప్రాతికామి 
పాండవుల బనలో (పవేశించి, “' పాంచాలీ, 
నీభర్త ధర్మరాజు జూ ద౦లో నిన్దు 
పణంగా పెట్టి దుర్యోధనుడికి ఓడిపోయాడు, 
అందుచేత ఇప్పుడు నువు దుర్యోధనుడి 
దొసీవి. నిన్ను ధృతరాష్ట్రుడి ఇంటికి రమ్మని 
ఆయన అజ్ఞ," అన్నాడు, 


25, (ద్రావదీ వస్త్రాపహరణం 


! 
క 
స్‌ 
న్‌ 
టీ 


] ౮ 


[ప్రాతికామి జూదమాడిన చోటికి తిరిగి - 


 * క... వచ్చి, [దౌపది సందేహాన్ని ధర్మరాజుతో 


“* క్ష(తియు డెవడైనా జూదంలో భార్యను 


పణంగా పెడతాడా? ధర్మరాజుకు మతి 
పోయిందా ఏమిటి? జరిగిన దేమిటో సరిగా 
చెప్పు,"' అన్నది (దౌపది. 

“ ధర్మరాజు తన కున్నదంతా జూదంలో 
పోగొట్టుకుని, పందెం కాయటానికి ఇంకేమీ 
లేకపోగా, తన తమ్ములను ఒడ్డి ఓడిపోయి, 
చివరకు తననూ, నిన్నూ కూడా పఖం పెట్టి 
ఆంతా పోగొట్టుకున్నాడు, అని చెప్పాడు 
(పాతికామి. 

“ఒరే నువు సభకు తిరిగిపోయి, ఆయన 
ముందు తనను ఓడి నన్నోడాడో, లేక 
ముందు నన్ను ఓడి తరవాత తనను ఓడాడో 
తెలునుకురా ! అన్నది [దౌపది. 


50 


చెప్పాడు. ఈ (ప్రశ్న విని ధర్మరాజుకు 


| చెప్ప లేక పోయ 


పుక్రైడు దుఃఖం ముంచుకువచ్చి, ఏమీ 
డు. 
దుర్యోధనుడు (పాతికామితో, "' ఆమెను 


ముందు సభకు వచ్చి, తన సంశయాన్ని 


తానే తీర్చుకోమని చెప్పు. వెళ్ళు,” అన్నాడు, 
(పాతికామి మళ్ళీ (ద్రౌపది వద్దకు పోయి, 


౧; కళ అమ్మా, నిన్ను స్వయంగా వచ్చి నీ అను 


మౌనం తీర్చుకోమని సభవా రంటున్నారు,' 
అని చెప్పాడు. 

“ పాతికామీ, నేను ఆ సభకు రావటం 
చాలా తప్పు. అది కొరవుల కీర్తికి పిచై 
కళంకం. నా [పశ్నకు నభలోని వారిని 
సమాథాోం చెప్పమను, అటు తరవాత 
వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను,” 
అన్నది [దౌపది. 

(పాతికామి ఆమె అన్న మాటలు నభకు 
తెలిపాడు. సభలోనివారు దుర్యోధనుడికి 
విరుద్ధంగా ఏమీ చెప్పలేక తలలు వంచి 
మౌనంగా ఉండిపోయారు. ఇది (గ్రహించి 
ధర్మరాజు (దౌపదిని పిలుచుకు రావటానికి 
[పాతికామి వెంట ఒక దూతను పంపాడు, 
ఆ దూత ధర్మరాజు పిలిస్తున్నాడని చెప్పిన 
మీదట, [దౌపది బహిష్ట అయి ఉండి కూడా 
(ప్రాతికామి వెంట సభకు వెళ్ళి, ధృతరాష్ట్ర 


చందమామ 


కి ఎదురుగా దూరంగా నిలబడింది, పాండ 
పులు ఎటు చూడటానికీ మొహాలు చెల్లక 
తలలు వంచుకుని దీనంగా, విషాదంగా 
కూర్చున్నారు. 

వారి మనస్థితి గమనించి దుర్యోధనుడు 
మరింతగా విజ్బృంఖించి, (ప్రాతి కామితో, 
“ చూస్తావేం, ఆమెను ఇక్కడికి తీసుకు 
రారా!" అన్నాడు. 

[పాతికామికి (దౌపదిని అంటుకోపటానికి 
భయం వేసింది. అతను సభలో ఉన్నవారిని 
ఉద్రేశించి, “"దౌప దితో ఏమి చెప్పము 
న్నారు? ' అని అడిగాడు. 

వాడు ఖీముళ్లు చూసి భయపదుకున్నా 
డని (గహించి దుర్యోధనుడు దుశ్శాసనుడి ? 


“ దుశ్శాసనా, కు! ఇలా ఈడ్చుకురా. 


హీనస్వరంతో, 


మనకు దాసులైన ఈ శత్రువులు ఏమీ 
చేయలేరు,” అన్నాడు, 

దుశ్శాసనుడు మానాభిమానాలు పదిలేసి, 
““దౌొపదీ, ఇలారా, నీ భర్తలు నిన్ను 
మాకు ఓడారు. సిగ్గెందుకు? మా దుర్యో 
ధనుఖ్ధి _పేమించు. కౌరపులను పరించు,"' 
అంటూ (దౌపదిని సమీపించాడు. (దౌపది 


కుని గాంధారి కేసి నతు 
దుశ్శాసనుడు ఆమెను వెంబడిం 
'' ఇంకెక్కడికి పోతావు? “" అంటూ (ద్రౌపది 
జుట్టు పట్టుకుని లాగాడు. అయిదుగురు 
మహావీరులు భర్తలె కూడా అనాధ అయి 
పోయిన [దౌపది గడగడా వణికిపోతూ , 
'“ ఓర్కీ బుద్ధిహీనుడా |! 


1. 


(| 


నా 1111 


నే నిప్పుడు బుతువులో ఉన్నాను. నన్ను 
సభ మధ్యకు తీనుకు పోరాదు," అన్నది, 
దానికి దుశ్శాసనుడు, “నువు బహిష్ట 
బట్టలు లేనిదానివైతే నేం? 
జూదంలొ నిన్ను మాకు 
ఏఎవు మా దొసివి. ఇవాళ నుంచ 
దాసీలతో బాకీ నుపూనూ! 
జుట్టుపట్టుకుని సభా 
మథ్యానికి జరజరా ఈడ్చుకు వచ్చాడు, 
(దౌపది జుట్టుముడి ఊడిపోయింది, 


చీర సగం జూరిపోయింది. సిగ్గూ, కోపమూ 


ఆంటూ. (దౌపదిని 


అమెసు దహించాయి. అమె దుక్ళాసనుడితొ , 
“దుర్మార్గుడా, తండుల లాంటి ఈ అందరి 
ముందూ నే నిలా నిలవరాదు. నన్ను అవ 


శ్‌ 


మానకరమైన స్థితిలో పెట్టకు. ఈ పాపిష్టి 
పనికి నువు అనుభవిస్తావు. ఈ నభలో 


ఆందరూ ధర్మం తెలిసినవాదే. కాన్ని, 


ఒక్కరూ నిన్ను ఇదే మనరు. భరతకులం 


పుచ్చిజోయింది. ఈ ఆఅన్యాయూన్ని ఆపటం 
భీష్మ (దోణులకూ, విదుర ధృతరాష్త్రులకూ 


' కూడా సాధ్యం శాదులొాగుంది! " అని 


పాండవుల కేసి చురచురా చూసింది, 

దుశ్శాసనుడు, “ ఓసి దాస్‌!” అన్నాడు, 
ఆ హాస్యానికి కర్ణుడూ, శకున, దుర్యోధ 
నుడూ విరగబడి నవ్వారు. మిగిలినవాళ్ళు 
లోలోపల దు;ఖపడ్తారు. 

అప్పుడు భీష్ముడు. దౌపదితో, “' అమ్మా, 
ధర్మసూక్ష్మం చెప్పటానికి లేదు. అయిదు 
గురికి భార్యవైన నిన్ను ధర్మరాజు పందెం 
పెట్టటం తప్పే. కాని ధర్మరాజు తన సర్వ 
స్వమూ పదులుకుంటాడు గాన్‌, థర్మం 
వదలడు, ఆయన జూదంలో నిన్ను ఓడి 
నీకు మోసం చేస్తాడా? '" అన్నాడు. 

ఈ మాటకు (ద్రౌపది, " ధర్మరాజు తన 
కష్టంలెని జూదంలో దిగి, మోసానికి గురి 
అయి, అంతా పోగొట్టుకుని, ఇంకేమి లేక, 
నన్ను పందెం పెట్టాడా? కొడుకులకూ, 
కోడళ్ళకూ నియమానుసారంగా భరణా 
లిచ్చే కౌరవ పెద్దలు నాకు తెలియజెప్పాలి," 
అంటూ ఏడ్చింది. దుశ్శాసనుడు అవాచ్యాలు 
పలికాడు, 


చందమామ 


ఆ మాటలు విని భీముడు ధర్మరాజుతో, 


“ జూదగాళ్ళు నీతిలేని భార్యలను సైతం 
పణం పెట్టరు. పరమపవితురాలైన 


(దౌపదిని నువు పణంగా పెట్టటం మహా ౯. 


అన్యాయం. సమస్త 
పణంగా పెట్టిన నీ చేతులు కాల్చాలి. సహ 
దేవా, నిప్పు పట్టుకురా! ' అన్నాడు. 

అది విని అర్జునుడు భీముడితో, “ ఇంత 
సేపు ఓర్చుకున్నవాడివి ఇప్పుడు అన్న 


మనన్సు నెందుకు బాధిస్తావు? ఈ జూద | 


గాళ్ళ మూలాన నీ ధర్మబుద్ధి కూడా చెడి 
పోయిందా వం? పెద్దవాళై దూషించ 
వచ్చునా? ధర్మరాజు తానై జూదం ఆడ 
లేదు ; ఇతరులు పిలిస్తై రాజధర్మం పాటించి 
ఆడాడు. ధర్మరాజు చేసిన తప్పేమీ లేదు, 
శాంతించు, అన్నాడు. 

(దౌపది అడిగినదానికి సభలో ఎవరూ 
జవాబు చెప్పకపోవటం౦ చూసి, ధృతరాష్ట్రుడి 
కొడుకులలో ఒకడైన వికర్ణుడు, “ (దౌపది 
అడిగినదానికి జవాబు చెప్పండి. కురు 
వృద్దులూ, గురువులూ మాట్లాడరేం ఫి వమక్ష 
పాతం లేకుండా, కాగద్వేషాలు లేకుండా 
థర్మం చెప్పండి," అని చాలాసార్లు గట్టిగా 
అన్నాడు. 

ఎవరూ మాట్లాడలేదు, అతను ఇంకా 
ఇలా అన్నాడు ; 


చందమామ 


ఐశ్వ ర్యా అనూ, ॥; 
మమ్మల్నీ ఓడితే. ఓడావు, పాంచాలిని 


"మీరు న్యాయం చెప్పకపోతే నేను 
చెబుతాను, వినండి. ఆఅడదీ, వేటా, జూదమూ, 
తాగుడూ---ఈ నాలుగింటికీ దాొనుడైన రాజు 
ధర్మానికి నిలబడలేడు. ధర్మరాజు జూద 
మనే వ్యసనం మూలంగా తన సమస్తాన్ని, 
తమ్ములనూ, తననూ ఓడి, చివరకు 
[దౌపదిని ఓడాడు. (దౌపది పాండవు లంద 
రిదీ కాని, ధర్మరాజు సొంత సొత్తు కాదు. 
ఈమెను ఈ సభలోకి ఇలా తీసుకురావటం 
అన్యాయం. ఇది నా ధర్మనిక్టయం,"' 
అన్నాడు, 

వికర్ణుడికి కర్టుడు అడ్డు వచ్చి, “ఈ 
సభలో పెద్ద లెవరికీ తెలీని ధర్మం, కుర 
వాడివి నీకు తెలిసిందా? ధర్మరాజు తన 


వవ 


శ్యంగా వచ్చి అక్కడ నిలబడి, (దౌపదికి 


అనేక చీరలు ఇస్తూ పోయాడు. దుళ్ళాన 


నుడు ఎన్ని చీరలు లాగేసినప్పటికీ, (దౌపది 


“ర. వంటిన చీర ఉంటూనే వచ్చింది. ఒక వంక 


దుశ్శాసనుడు ఒలిచిన చీరల గుట్ట చిన్న 


_ కొండ లాగా తయారయింది. దుశ్శాసనుడు 


| విసిగిపోయి ఊరుకున్నాడు.[అట్టమీదిబొమ్మ] 


భీముడు పట్టరాని కోపంతో, కింది పెదవి 
కొరికి, నేలను చేత్తో చరిచి, “' అందరూ 


'' వినండి! [దౌపదికి మానభంగం కలిగించటా 


నికి ప్రయ త్నించిన ఈ దుశ్శాసనుణ్ణై 


క్ట | | యుద్ధంలో చంపి, వాడి రొమ్ము చీల్చి, 


సర్వస్వాన్నీ ఓడినప్పుడే (దౌపదినీ ఓడాడు. 
అందుకే పాండవులు మాట్లాడరు. ఈ 
(దౌపదిని. ఈ సభకు తీసుకురావటం 
ఆన్యాయం అన్నావు. అయిదుగురు భర్తలు 
కలది కులట. అలాటి దాన్ని నిండుసభలో 
బట్టలు ఒలిచినా తప్పు కాదు. దుళ్ళాననా, 
వికర్ణుడు వదరటాని కేంలే? నుప్త 
పాండవుల బట్టలూ, (దౌపది బట్టలూ ఒలిచి 
పట్టుకురా, అన్నాడు. 

కర్టు డిలా అనగానే పాండవులు తమ పై 
బట్టలు తీసి దూరంగా పెట్టారు. 

దుశ్శాసనుడు (ద్రౌపది చీర విప్ప నారం 
భించాడు. అప్పుడు (దౌపది తనను రక్షించ 
మని కృష్ణుళ్ణు ప్రార్థించింది. కృష్ణుడు ఆద్భ 


వ్ర్‌లే 


వాడి రక్తం కాగుతాను! ఇదే నా ప్రతిజ్ఞ!” 
అన్నాడు, 
అంత జరిగాక విదురుడు లేచి, చేతులు 
పెకెత్తి, ''సభికులారా, (దౌపది (పళ్నకు 
సరి ఆయిన సమాధానం చెప్పకపోతే 
అధర్మం అవుతుంది. ఇంతమంది వున్నా 
వికక్షు డొక్కడే తన ఆభ్మిపాయం చెప్పాడు, 
దీనులకు ధర్మ౦ చెప్పకపోతే అసత్య 
దోషంలో సగం మిమ్ముల నందరినీ అంటు 
కుంటుంది, అన్నాడు. 
అప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. దుర్యో 
ధనుడు [దౌపదికి మైగ చేసి తన తొడ 
చూపాడు. భీము డిది చూసి మరింత మండి 
పడి, యుద్దంలో దుర్యోధనుడి తొడలు 
గదతో విరగగొడతానని ఘోర (పతిజ్ఞ చేశాడు. 


చందమామ 


అతను మండుతున్న అగ్నిజ్వాల లాగా 
కనిపించాడు. 

దుర్యోధనుడు [దౌవదితో, ' 'నావల్ల వీ 
తప్పూ లేదు, భీమార్జున నకుల సహదేవులు 
తమకు ధర్మరాజు ప్రభువు కాదని చెప్పితే 
నీకు దొస్యం ఉండదు," అన్నాడు, 

అప్పుడు అర్జునుడు, '' ధర్మరాజు మా 
కందరికీ ప్రభువన్నది నిజమే. కాని ఆయన 
తానే ఓడిపోయాక ఎవరికి పభువో కొర 
వులు చెప్పాలి, అన్నాడు. 

అఆ సమయంలో అనేక ఉత్పాతాలు కలి 
గాయి. అది చూసి భయపడి ధృతరాష్ట్రుడు, 
“జలే దుర్యోధనా ! దుర్మార్గుడా! (దౌపదిని 
సభ కెందుకు బలవంతంగా తెచ్చాపురా? 
పాండపుల మీద నీ కీపగ దేనికి? ఏమిటీ 
ఆన్యాయం ? " అని కొడుకును మందలించి, 
(దౌపదిని దగ్గిరికి పిలిచి, “అమ్మా, నా 
కోడళ్ళలో నువే ఉ త్తమురాలీవి, న్‌ కేమి 
కావాలో కోరుకో, తల్లీ! '' అన్నాడు. 

[దౌపది పాండవులకు దాన్యవిముక్రీ, వారి 
ఆయుధాలు వారికి తిరిగి ఇవ్వటమూ కోరింది. 


“ఆహా, ఈనాటికి పాండవులను ఒక 
ఆడది ఉద్దరించింది! *' అని కర్ణుడు 
వెటకారం చేశాడు. 

భీముడు రౌ్నదాకారం ధరించి, శతు 
పుల సందరినీి ఆ క్షణమే నిర్మూలిస్తా 
నన్నాడు. ఆతి కష్టం మీద అర్జునుడూ, 
ధర్మరాజూ అతనిని శాంతింపబేశారు,. తర్వాత 
ధర్మరాజు ధృతరాష్టుణ్డి, “రాజా, మా 
కేమి అజ్ఞ? '' అని అడిగాడు. 

'' నాయనా, నువూ, నీ తమ్ములూ ఇర్నద 
(పస్టానికి వెళ్ళి హాయిగా రాజ్యం వీలు 
కోండి. స్నేహపూర్వకంగా జూదం ఆడతా 
మంకే సరే నన్నాను. ఆపకపోవటం నాది 
పొారపాకే, ముసలివాళ్ళమైన నన్నూ, గాంధా 
రినీ చూసి నా కొడుకులు చేసిన దుష్కా 
ర్యాలను మరిచిపొండి. నీకూ, నీ తమ్ము 
లకూ శుభం కలుగు గాక! "' అన్నాడు 
ధృతరాష్ట్రుడు. 

పాండవులు పెద్దలందరి వద్ధా సెలవు 
తీనుకుని ద్రౌపదితో సహా ఇందప్రస్థానికి 
తిరిగి వెళ్ళిపోయారు, 


దుశ్శాసనుడు [పేరేపించగా దుర్యోధనుడు 
తఈ౦0 డి దగ్గిరికి పోయి, '' జూదంలో 
గెలిచిన దంళా పోగొట్టావు. పాండవులు 
మనసి యుద్ధంలో నిర్మూలించి తీర 
తారు. వాళ్ళకు ఆమితమైన బలసంపద 
ఉన్నది. వాళ్ళను మళ్ళీ యాదం అడటానికి 


పిలిపించు. ఈసారి వాళ్ళను జూదంలో 


ఓడించి పన్నెండేళ్ళు అరణ్యానికి పంపి, 
అరణ్యవాసం పూర్తి చేసేలోపల (పపం 
చంలోని రాజు లందరినీ మన పక్షం చేను 
కుని, యుద్దం వస్తే పాండవులను తేలికగా 
నిర్మూలిస్తాం,” ఆన్నాడు, 

ధృతరాష్ట్రుడు దీనికి ఒప్పుకున్నాడు. 
ఖీష్మ(దోణ విదురులు మొదలైనవారు అనే 
కులు వద్దన్నారు. గాంధారి గట్టిగా అడ్డు 


కౌరవకులం 
చెప్పింది. కులం 


నాశనమవుతుందని 
నాశనమెనా సరే, 
జూదాన్ని ఆపటం తన వశం కాదని ధృత 


పడింది; 


రాష్ట్రుడు భార్యతో అన్నాడు. ఇలా అంటూనే 
ఆయస పాండవులను జూదానికి ఆహ్వా 
నించడానికి పాతికామిని పంపాడు. 

మళ్ళీ జూదం ఆడటం అపాయకరమని 
తెలిస్‌ కూడా ధర్మరాజు, తన్ద తమ్ములనూ, 
పరివారాన్ని వెంటబెట్టుకుని, జూదం ఆడటా, 
ఉకి హస్తినాపురం వచ్చాడు. 

జూదం అడే ముందు శకుని ధర్మ 
రాజుతో, “' ఈసారి జూదంలో పందెం ఏమి 
టంకే, ఓడిపోయినవారు నారబట్టలు కట్టి 
పన్నెండేళ్ళు ఆరణ్యవాసం చెయ్యాలి, ఆ 
తరవాత ఒక ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. 


కర. పాండవ వనవానం 
ప్రరమ సాననాననాన మానస నవనవ చై ల 


శకుని పాచికలు వేశాడు. థర్మరాజు 


పందెం ఓడాడు, 


అజ్ఞాతవాస మప్పుడు బయటపడితే తిరిగి 
పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసి, మళ్ళీ ఒక 
విడు అజ్ఞాతవాసం చెయ్యాలి. పద వమూడేళ్ల 
ఆసంతరం ఎవరి రాజ్యాలు వారు 


ఏలుకో 
వచ్చు, నే అన్నాడు. 

శకుని తెలివిన ఈ నియమాలు విని 
సభలోని వాళ్ళు భయ,(భాంతులయారు. 
''ధృతరాష్టుడు బుద్దిలేక, కొడుకు ఆడించి 
నట్టు ఆడుతుంకే పెద్దలు నివారించరేం? 
అని కొందరు గట్టిగా అరిచారు. ధర్మరాజు 
ఆ మాటలు విని, '“రాజధర్మాన్ని పాలిస్తా 


నని కంకణం కట్టంకున్న నాటోటివాడు,. 


క్ముటదార్లు జూదానికి ఆహ్వానించినా వచ్చి 
జూదమాడి తీరాలి," అని శకునితో అన్నాడు. 


50 


| // తమ్ములూ, 


టో. తగిన పరాభవం జరిగింది. 


అతని 
(దౌపదీ నారబట్టలు ధరించి, 
జడలు దాల్చి, జింకతోల్లు తీసుకుని వన 
వాసానికి పోవటానికి సెద్దమయారు. వాళ్ళను 
చూసి దుశ్శాసనుడు, 


పందెం [ప్రకారం థర శ్రరాజూ, 


“అంత కాలానికి 


శ పాండవులకు కష్టాలు ఆరంభం కావటం 


చూసి మా జన్మ తరించింది. ఇక దుర్యో 
థధనుడి ఏలుబడికి అడ్డు ఉండదు. ఐశ్వర్య 
గర్వంతో ఈ పాండవులు మమ్మల్ని చాలా 
లోకువ చేసి చూశారు. ఇప్పుడు వారికి 
ఇక వారు 
అరణ్యమృగాల లాగా జీవిస్తారు. ఇంక 
మాతో సమాన సంపదగలవారు ఎవరూ 
ఉండరు,” అని, [దౌపదితో, “'పాంచాలీ, 
దరిదులైన ఈ పాండవులతో అడవులలో 
ఎందుకు కష్టాలు పడతావు? మా కౌరవు 
లలో నీ యిష్టం వచ్చిన వాళ్టు వరించి, 
వాసదాసీ జనాలతో సమస్త భోగాలూ అనుభ 
వించు,” అన్నాడు. 

ఫీము డీ మాటలు విని సింహం లాగా 
గర్జిస్తూ, “ఓరీ, పాప్‌, శకుని ఆడిన మాయ 
మూలాన నీ కింత కాపవరం 
పచ్చిందా ? లేకవోతే ఇలా వదరగలిగి 
ఉందువా? నిను యుద్దంలో కీలూ కీలూ 
విరిచి చంపేటప్పుడు నిన్నేమ౦టానో 


జూదం 


చందమామ్‌ 


అందరూ వింటొరులే. నిన్నె కాదు, నిన్నా(శ 
యించి. ఊన్న వారందరిని యమలోకానికి 
పంపేసాను. ఇదే నా (పతిజ్ఞ!'' అన్నాడు. 

తరవాత భిముడు దుర్యోధనుడి కేసి 
తిరిగ “టర్‌, మూర్టుడా |! అప్పుడే నీను 
యుంది? నిన్ను యుద్దంలో చంపిన నాడు 
వీని కంతకూ సమాథానం చెబుతాను," 
అన్నాడు. 

తరవాత పాండవులు జూదం ఆడిన చోటి 
నుంచి వెళ్ళి పోయేటప్పుడు భీముడు 
ఎనక్కు తిరిగి సభను చూసి, “గుర్తుంచు 
కోండి. యుద్ధంలో ఈ పాపాత్ముడైన దుర్యో 
ధనుఖణ్ణి నను భయంకరంగా చంపుతాను. 
వీడి స్నేహితుడైన కర్ణుణ్ణి అర్హునుడూ, 
ఈ శకునిని మా సహదేవుడూ చంపేస్తారు. 
ఈ దుష్టచతుష్టయానికి మా చేతిలో చావు 

రాసి పెట్రి ఉన్హుది. దాన్ని ఎవరూ తప్పించ 
లేరు," అన్నాడు. 

భీముడికి అర్జునుడు అడ్డు వచ్చి, ''వట్టి 
మాటల వల్ల లాభమేమిటి? ఇంకా పధ్నాలు 
గేళ్ళకు ,చేయదలచిన దాన్ని ఇప్పుడే 
ఎందుకు చాటటం? అద్‌ కూడా, పదమూ 
డేళ్ళూ పూర్తి అయినాక ఈ దుర్మార్గుడు 
మన రాజ్యం మన కివ్వకపోతే మాట! 
అప్పుడు అన్నంత పనీ చేద్దాం,” అన్నాడు. 

సహదేవుడు శకునితో, "ఓరీ, నీచుడా! 
పాచికలతో మోసం చేసినట్టు కాదు, యుద్ద 


ః ట్‌ జనో జ 
ఆఅాఅంభద కూ మి 


భూమిలో నీ పతాపం చూపించు. భీముడు 
అన్నట్టుగా నేను నీ పాణాలు తిసి తీరు 
తాను. ఈ లోపల నీ పనులన్నీ ముగించు 
కుని చాపటానికి సిద్దంగా ఉండు, "" 
అన్నాడు. 

నకులుడు రౌ (దంగా,  (దౌపదిని 
ఈ సభలో పరాభవించిన వారి నందరినీ 
పురుగులను చంపినట్టు చంపుతాం, ఇవి 
(ఎగల్ఫ్భాలు కావు," అన్నాడు. 

ఇలా వొాండవులు తలా ఒక శపథమూ 
చేసి, ధృతరాష్ట్ర, భీష్మ, బాహ్లిక, కృప, 
(దోణ, అశ్వత్థామ, పవ్‌దుర, సంజయాది 
పెద్దల వధ్ర సెలవు పుచ్చుకుంటూ, “ మళ్లీ 
కలునుకుందాం, "" అని చెప్పారు. 


వ్‌! 


మళ్ళీ కలుసుకుందాం," అన్నాడు; ఇంకా 
అనేక హిత వాక్యాలు చెప్పాడు. 
ధర్మరాజు విదురుడితో, “నీవు నాకు 


్ళ. తంధడీ. గురువూలాటి వాడివి. నువు చెప్పి 
1 నకు నడుచుకుంటాను,”' అన్నాడు, 


దుష్ట్రచకతుష్టయానికి భయపడి మిగిలిన 


జె 


ఎ ఏమీ అనలేదు గాని, విదురుడు 
మాతం ధర్మరాజుతో, '' మోసం చేత 
ఓీడినవాడు ఓటమికి విచారించ నవసరం 
లేదు. నీకు రత్నాల లాటి తమ్ములూ, 


ముదిముంతురాలెన (దౌపదీ, జాని. అయిన 
న్‌ మా ర్న 


ధౌమ్య్వుడూ ఉండగా ఏ లోటూ రాదు. 
ఐక మత్యం గల మీ ఆస్పృదమ్ముల మధ్య 


ఎవరూ కేదాలు కలిగించలేరు. మిమ్మల్ని 
ఎవరూ కడించనూ లేరు. మీ తల్లి పెద్దది, 
మీతోబాటు ఆరణ్యవాసం చెయ్యలేదు. 
అందుచేత అమెను నాయింట పెట్టుకుని, 
నేను చూనుకుంటాను. అందుకు నువు 
సరెనను, వెళ్ళిరా. నీకు శుభం కలుగుగాక. 


వ్‌బై 


(దౌపది అంతఃపురంలో ఉన్న కుంతికి, 
గాంధారిక, ఇతర పుణ్యస్రిలకూ నమ 
స్మ్కారం చేని, తన యూడువారిని కౌగ 
తఅించుకుని, కంట తడి పెడుతూ, "వన 
నాసానికి పోతాను, అన్నది. 

కుంతి ఆమెతో, “నీకు అన్నీ కెలునును. 
భర్తల వెంబడి భార్య లుండటం సహజ 
థర్మం. అందుచేత నువు కంట తడి పెట్టకు. 
నువు నిజంగా కోపంతో 
ఈ కౌరవులు భస్మమై ఉందురు. నేను 
నిన్ను ఒక్కటి కోరుకుంటున్నాను. మిగిలిన 
నలుగురూ ఒక ఎత్తూ, సహదేవుడు ఒక 
ఎత్తూనూ. వాడు చిన్న తనం నుంచీ నసుకు 
మారుడు, కష్టాలు ఓర్చలేడు. వాళ్ల కాస్త 
(శేద్దగా కని పెట్ట ఉండు. వెళ్ళిరా, అమ్మా. 
ధర్మం జయించి మికు శుఖాలు కలుగు 
తాయి, అన్నది. 

పూడిపోయిన జుట్టుముడితో, పెద్దపెట్టున 
ఏడుస్తూ (దౌపది అంతఃప్పరం నుంచి 
కుయలుదేరింది. కుంతి అమె వెంటనే తన 
కొడుకుల వద్దకు వచ్చింది. వాళ్ళు ముని 
వేషాలు వేసుకుని ఆరణ్యానికి బయలుదేరు 


చూసి ఉఊఉంళేు 


చందమామ 


తున్నారు. కుంతి వారిని చూసి కళ్ళవెంబడి 
అశుధారలు కార్చుతూ, '' కొడుకులారా, 
మీరు ధర్మాన్ని ఎంతో (శద్దగా ఆచరిస్తు 
మీకు వనవాసం సంపాప్త 
మయింది. బేవుడు ఆనుకూలించలేటో, లేక 
నా కడుపున పుట్టినందుకు మీ కిది క్లో! 
అరణ్యాలలో మీరు ఎలా పుంటారో! మీ 
ఈ దుస్థితి చూడకుండా దేహం చాలించిన 
మీ తండ, ఆయనతోపాశేు పోయిన మాదీ 
నేదో మహాపాపం 
చేనుకుని, మీ కష్టాలు చూడటానికి బతికి 
వున్నాను. ఇదివరకు మీతోబాటు కమైలన్నీ 
పంచుకున్నాను. ఇప్పుడు నన్ను ఒంటరిగా 
వదిలి వెళ్ళక, మీతోబాటు తీసుకుపాండి. 
అనాధ రక్షకుడైన కృష్ణుడు కూడా మనకు 
ఏమీ చేయలేకపోయాడు," అన్నది. 
తరవాత ఆమె సహదేవుడితో, '' నువు 
వనవాసం వెళ్ళకు, నాయనా, నువు నాదగ్గిర 
ఉంటే నా కొడుకు లందరూ దగ్గిర 
ఉన్హు బ్‌ ఉంటుంది," అని ఆపుకోలేకుండా 
ఎడవసాగింది. పిదురుడు అమెను ఎలాగో 
ఊరడించి, తన ఇంటికి తీనుకుపోయాడ,). 
పాండవులు తల్లికీ మొక్కి, వనవాసానికి 
బయలుదేరారు, [చౌపది, తల విరబోనుకుని 
వారి వెంట నడిచింది. ధర్మరాజు ముకానికి 
గుడ్డ కప్పుకున్నాడు, వీముడు తన భుజాలు 
విశాలంగా పెట్టుకుని నడిచాడు, అర్జునుడు 


న్నప్పటిక్‌ 


అదృష్టవంతులు. ఛే 


చంచదచవమూమ 


ఇసక చల్లుకుంటూ వెళ్ళాడు. నకులుడు 
తన శరీరం నిండా బూడిద పూసుకున్నాడు.,. 
సహదేవుడు తన ఒంటినిండా మట్టి చల్లు 


కున్నాడు, ధౌమ్యుడు వారికి ముందు 
సడుస్తూ రౌ ద, యామ్యసామగానం 
చేశాడు. [అట్ట మ్‌ద్‌ బామ్మ] 


ధృతరాష్ట్రుడు విదురుఖ్ఞ పిలిచి, “ పాండ 
పులు వనవాసానికి ఎలా వెళ్ళారు? '' అని 
అడిగితే, ఇలా వెళ్లారని విదురుడు చెప్పాడు. 

““ ఎందు కలా వెళ్లారు ? 
ధృతరాష్ట్రుడు. 

“ని కొడుకులు చేసిన అన్యాయానికి 
మండిపోతున్న ధర్మరాజు తన చూపుతో 
[ప్రజలు భస్మమై పోతారేమో నని ముఖా 


అనా డు 


వ్‌వే 


క్‌ గ 
క్ల క్‌ కో 
క! క్‌ 
శ్‌ క! 


ల్‌ = ల 
కలో! థ్‌ 


భీముడు 


నిక్సి గుడ్డ అడ్డం పెట్టుకున్నాడు. 
లోకానికి తన భుజబలం (పదర్శించాడు. 
ఇనుక చల్లినట్టుగా బాణాలు వేసి శతు 
సంహారం చేస్తానని అర్జునుడు తెలియజే 
నాడు, తన అందం చూసిన (ప్రజలు, తాను 
పడబోయె కష్టాలను గురించి మరింత విచా 
రిస్తారని నకులుడు బూడిద పూనుకున్నాడు, 
తన దుఃఖం (ప్రజలకు కనబడకుండా సహ 
దేవుడు మట్టికొట్టుకున్నాడు. [ద్రౌపది తడి 
చీర గట్టుకుని, జాహి విరజోనుకుని, మరి 
మభథ్నాలుగేళ్ళకు న కొడళ్ళు విధవలె, 
ఇలాగే ఏడుస్తారని సూచించింది. థౌామ్యుడు 
దర్భలు చేతబట్టుకుని, రాబోయ యుద్దంలో 
చచ్చేవారికి ఉత్తర్మేకయలు చేయిస్తానని 


వ్‌డీ 


చెప్పటానికి రౌ దసామం చదివాడు....రాజా, 
ని దుర్చుద్ది మూలంగా కౌరవులకు వినాశం 
రాబోతున్నది,” అన్నాడు విదురుడు. 
పాండవులు వెళ్ళిపోయాక దుర్యోధన, 
దుశ్శాసన, కర్ణ, గకుని దుష్టచతుష్టయం 
(దోణుడి వద్దకు “మహానుభావా, 
పాండవుల నుంచి గెలుచుకున్న రాజ్యాన్ని 
మిరు ఏలండి, అందుకు మీ కన్న అర్హుడు 
లేడు,'' అన్నారు. 


వెళ్ళి, 


ఆ మూట ప్‌ిని (దోణుడు వారితో, 
“ పాండవులను గెలవటం ఎవరి తరమూ 
కాదు. నా పట్ల ఎంతో అభిమానంగా ఉండే 
దుర్యోధనాదులను నేను విడపలెను. పాండ 
వులు నియమాన్ని నిర్వర్తించి, యురద్దాని! 
సిద్దపడి తప్పక వస్తారు. నా చేతిలో ఓడి 
పోయిన (దుపదుడు మహాయజ్ఞం చేసి, 
నన్హు చంపగల కొడుకునూ, అర్జునుడికి 
ఖార్య కాదగిన కూతురినీ సంపాదించాడు. 
ధృష్టద్యుమ్నుడు (దౌపది వివాహం ద్వారా 
పాండవుల మనిషి అయాడు. దీనికి తోడు 
కృష్ణుడు కూడా పాండవుల పక్షాన ఉన్నాడు. 
అర్జునుడితో సమానుకైన ఆతిరధుడు గాని, 
మహారధుడు గాని లోకంలో ఎవడూ లేడు. 
నా చాపు ధృష్టద్యుమ్నుడి చేతిలో ఉన్న 
దని అందరూ ఎరిగినదే. వపీని కంతకూ 
మీరే కారకులు కావటం జరిగింది. ఇంత 
కన్న విచార కారణం ఎముంటుంది? ఇక 


చందమామ 


టక 0 ట్‌ 1. 
స్మ లే నో వ 1! 


మా ం 


కః 


మీరు చేయగలిగిన దేమంకటే, ఇతరులకు 
మేలు చేయ దలిస్తే థర్మంగా (పవర్తిం 
చండి. లేదా, కాటిమాను నీడ లాటి 
నుఖాలు కావాలంకు, ఈ పదమూ డేళ్లూ 
నుఖాలలో ఓలలాడండి. ఆటు తరవాత 
కౌరప వినాశం తప్పదు,” అన్నాడు. 

ఈ మాటలు విస్త ధృతరాష్ట్రుడు దడు 
చుకుని విదురుడితో, ''విదురుడా, (దోణా 
చార్యుల మాట నిజం. నువు ఆర ణ్యానికి 
వెళ్ళి పాండవులను తీసుకురా, వాళ్ళు 
రామంకే, సన్మానం పొంది మళ్ళ్‌ వెళ్ళ 
ముని చెప్పు, అంటూ, మనను నిప్పులు 
తొక్కిన కోతి లాగా గిలగిల లాడుతుండగా, 
నిట్టూర్చులు పదల సాగాడు, 

అప్పుడు సంజయుడు ధృతరాషస్త్రుడితో, 
“శాజా, నీ శీ రాజ్యమంతా పాండురాజు 
గెలిచిపెట్టాడు. అతని కొడుకులను అడవు 
లకు తోలేశావు. ఇంకేమిటి నీ విచారం?" 
అన్నాడు. 

“విచారం కాకేమిటి? ఆ పాండవులు 
ఆతిరథులూ, యుద్దం తెలిసిన వాభ్యూ. 


ఆలాటి వాళ్ళతొ వైరం వచ్చినాక విచార౦ 
ఉండదా ?”' అన్నాడు ధృతరాష్ట్రుడు. 

“ఈ వైరం నువు బుద్ది పూర్వకంగా 
తెచ్చుకున్నదే గట! పెద్దవాడు ఫీష్ముడూ, 
గురువైన [దోణుడూ, న్‌ మంతి అయిన 
విదురుడూ వద్రంటుం కే విన్నావు కావు. 
నీ కొడుక్కు బుద్దీలేదు, అజ్జాలేదు; (పాతి 
కామిని పంపి, బహిష్ట అయి ఉన్న [చౌప 
దిని నిండు సభలోకి రప్పించి, బట్టలు ఊడ 
దీసి అవమానించాడు. అమె ఉనురు 
ని కులానికి చేటు, చెట్టు చెడేనాటికి కుక్మ 
మూతి పించెలు పుడతాయి. వినాశకాలం 
వచ్చేసరికి దేవతలు బుద్ది నశింప జేస్తారు, 
కాలం ఎవరిని కర తీనుకుని నెత్తి మీద 
కొట్టదు. కాలం తీరేసరికి అన్యాయం 
న్యాయంగా కనపడుతుంది," అని సంజయు 
డన్నాడు,. 

“అవును. పత మోహం చేత ఎవరు 
చెప్పినదీ వినక, నా కొడుకు చెయ్యమన్నది 
చేశాను. విం చేసేది? దేవుడే మమ్మల్ని 
కాపాడాలి! " అన్నాడు ధృతరాష్ట్రుడు. 


వ మం 
ఆక” ఖ్‌ హన 


ఇవపొండవులు జూదంలో ఓడి, వనవాసం 
చెయ్యటానికి (దౌపదితో సహా హస్తినాప్పురం 
నుంచి అరణ్యాలకు బయలుదేరారు. ఇంద 
సెనుడు మొదలైన వాళ్ళు పథ్నాలుగు 
మంది సెవకులు రథాలు వెంట బెట్టుకుని 
వారి వెనకగా వచ్చారు. 

దారిలో వారికి వర్ణమానపురం అనె ఊరు 
తగిలింది. పాండవులు ఆ ఊరికుండా వెళు 
తూండగా, హస్తినాపురం నుంచి బయలు 
బేరి వచ్చిన కొందరు పౌరులు వారిని చేరు 
కుసి, 
మీ రెక్కడికి పోతారు? మమ్మిల్ని కూడా 
మీ వెంట తీనుకుపాండి,'' అన్నారు. 

వాళ్ళతో ధర్మరాజు, “మీ సోదరుడి 
అలాటి వాళి, నా మనవి కొంచెం వినండి. 


“ధర్మ రాజా, మేం లేకుండా 


చ 


1 
| 


మాకు రాబోయే కమైాలు తలుచుకుని 
మా తాత భీష్ముడూ మాకు తండడిలాటి 
వాడైస ధృతరాష్ట్రుడూ, అంతకన్న కూడా 
మా తల్లి కుంతీ తీరని దుఃఖంలో ఉంటారు, 
మీరు వెళ్ళి వారిని ఓదార్చినట్టయిళే సాకు 
శుభం కలుగుతుంది, వాళ్ళను నేను మీకు 
అప్పగిస్తున్నాను. మీరు చాలా దూరం 
పచ్చారు. ఇక తిరిగి వెళ్ళండి, అన్నాడు. 

అంత వినయంగా అడిగిన ధర్మరాజు 
మాట తీసి వెయ్యలేక, ఆ పౌరులు పాండ 
వులను. మెచ్చుకుంటూ హస్తినాపురానికి 
తిరిగీ వెళ్ళిపోయారు. 

తరవాత పాండవులు రథాలెక్కి గంగా 
తీరం వెంబడి అర ణ్యూల కేసి పోతూ, 
నూర్యాశస్తమానమయే వేళకు ఒక పెద్ద 


27. మైలేయుడి శాపం 
త్‌ షల కా మనువు ము మననునయ్‌మావతీవు నము దుతనము..న్‌ వనన = అననన ననా 


స! 
క జ్‌ 
న. క్‌! క్త 
ల్‌ 
క 
ప్‌ శ 
ల / 


| 


చెట్లున్న చోటికి చెరుకుని, 
అ చెట్టు కింద నిలిచారు. చుట్టు పక్కల 
(గ్రామాల నుంచి అనేకమంది (బాహ్మణులు 
వారీ వద్దకు వచ్చి, అనేక పుణ్యక థలు 
చెప్పి ఆ రాతి వెళ్ళబుచ్చారు. 

తెల్లవారగానే పాండవులు గంగాస్నానం 
చేసి, అరణ్య మార్ధాన బయలుదేరబోతూ 
ఉన్న సమయంలో, భికాటన వృత్తిగా గల 
(బాహ్మణులు కొందరు, ధర్మరాజు వెంట 
అరణ్యు వాసానికి వపస్తామన్నారు. 

'“'మాకు ఉన్నదంతా పోయి, నియమా 
నికి కట్టుపడి అరణ్యవాసం చెయ్య 
బోతున్నాం. అరభణ్యూలలో మీరెలా జీవి 
సారు? నా కారణంగా మీరు బాధలు 


క్ర రాతికి 


5్‌0 


శా 2 ల. న! ఇణణు' జ నానా 
హా ఇ నాలు! 


పడితే నేను. భీరించలేను. మీరు మీమీ 


ఇళ్ళకు పొండి," అన్నాడు థర్మరాజు. 
“నిన్న నమ్ముకుని వస్తామంకు నువు 
వద్దనటం భావ్యం కాదు," ' 
(బాహ్మణులు, 
“నేను అసహాయుళ్ణు, నా తమ్ములు 
అసహాయులు. మీకోసం కందమూలాలు 
తెమ్మని నా తమ్ములను కష్ట పెట్టలేను,'" 


అన్నారు 


అన్నాడు ధర్మరాజు. 


“మా తిప్పలన్ని మేమే పడకాం, 
మామూలంగా మీరేమీ (శమపడవద్దు. మాకు 
కావలిసింది మీ సాంగత్యం మాతమే," 
అన్నారు బాహ్మణులు, 

ధర్మరాజు తమ ప్పరోహితుడైన ధౌమ్యు 
డితో, '“'మునీశ్వరా, ఈ [బాహ్మణులు 
నా వెంట అష్టకష్టాలూ పడటానికి సిద్దంగా 
ఉన్నారు. వద్దంకేు వినరు... బళ్ళను అర 
ణంలో ఎలా పోషించాలి? ఏదన్నా 
ఉపాయం ఉన్హుదా?'' అన్నాడు, 

“ధర్మరాజా, అన్నం ఆదిత్యమయం, 
నువు సూర్యుణ్ణు ఆరాధించి, సూర్యుడి 
మహిమ చేత ఈ బాహ్మణులను పోషించు," 
అని ధౌమ్యుడు ధర్మరాజుకు సూర్యస్తో తం 
ఉపదేశించాడు. 

ధర్మరాజు కొన్ని రోజులు నిష్టగా సూర్యా 
రాథధన చెయ్యగా సూర్యుడు (ప్రత్యక్షమై, 
ఒక రాగి ప్మాతను ఇచ్చి, “థర్మరాజా, 


చందమామ 


॥ 
|| 
న! కో కాన ఎకె 


ల! న్‌ా ఆజా: డా. ఓల 


| స్‌ గాషాటి 


,| ॥ లో. క్‌? బీ హా 
+ | | బ్య క్ల ల 2 క / 
|. క్ష | కై ప! క. ] 
( | అ గ్ల టి. | | క 
వ (రా ఖ్‌ జా .. న జ వ జై ర | 
ప్రే. వ త ను లు కా జ న 


ఇది. అక్షయపా[త. (దౌపది కాయలనూ, 
దుంపలనూ వండి ఇందులో ఉంచితే, వన 
వాసం పన్నెండేళ్తూ, నీకూ, నీ అతిధు 
అకూ కావలిసిన ఆహారమంతా ఇందులో 
అఖిస్తుంది,' అని జెప్పు మాయమయాడు. 

ధర్మరాజు ఆ అక్షయప్తాతను (వౌపదిక్‌ 
ఇచ్చాడు. అది మొదలు (దౌపది కాయ 
గారలు వండి ఆందులో ఉంచితే, ఆందులో 
ఆహారాలూ అంతు 
లేకుండా అభిస్తూ ఉండేవి, 

తరవాత పాండవృలు గంగా తీరాన్ని 
పడిలిపెట్ట పడమటగా అరణ్యాల వెంబడి 


నుంచి అన్నిరకాల 
॥ 


బయలుదేరి యమునా, 'చృషద్యతీ నదులు 
(“ఇ 


గడిచి, సరస్వతీనదీ తీరాన గల కామ్యక 


వ్‌2ై 


వనం |పవేశించారు. అది చాలా అందమైన 
అక్కడ అనేకమంది మునులు 
ఉంటున్నారు, 

పాండవులు ఇలా కామ్య కవన౦లో 


(ప్రదేశ ౮; 


ఉండగా, హ[ైనాపురంలో ధృతరాష్ట్రుడు 
విదురుఖు ఏలిచి, “ఏవిదురాా పాండవులు 
వనవాసం జోయిన తరవాత (పజలు మనకు 
దూర. దూరంగా ఉంటున్నారు, వాళ్ళు 
వయో 


ఏదన్నా 


రాజా, ధర్మార్థ కామాలకు థర్మం 
మూలం. నువు ధర్మం పాటించి, పాండవు 
నీ కొడుకులనూ కూడా కాపాడుకో. 
పాండపుల రాజ్యాన్ని శకుని ద్వారా దుర్యో 
థధనుడు మోసం బేసి కాబేశాడు,. పాండవులు 
౧ కొడుకులందరినీ నిర్మూలించ గల వాళ్ళు. 
ధర్మరాజుకు రాజ్యం ఇచ్చి, దుర్యోధన 
శకుని కర్షాదులు ధర్మకాజును కొలవని. 
నిండు సభలో దుశ్నాసనుడి చేత (దౌపదికీ, 
థ్‌ముడికీ క్షమాపణ చిప్పించు. ధర్మరాజు 
కదూపణ ఆమోదవిసాడు. 
అడిగావు గనక చెప్పాను,"' 
అన్నాడు. 


జట్‌ 
చ్‌ ల 


నను న సలహా 
అసి విదురుడు 


ధృతరాష్ట్రుడు, కొపం వచ్చి, “నా కన్న 
కొడుకుడు పరాయివాళ్ళ కోసం ఎట్లా వదులు 
కుంటాను? నువు ఈ మాట చెప్పదగిన 


చండమాదము 


దేనా? నేను నిన్ను ఎంత మఠ్యాదగా 
చూస్తున్నా నీ కుత్సితబుద్ది మారదు, 
నా కొడుకుల బాగు చూడలేవు, నివి అన్ని 
దుశాలోచనలు, అపి' వింశ నేను నాశన 
మవుతాను, ఎప్పుడూ పాండవులను ఆకాశాని 
కెత్తుతావు. వాళ్ళ దగ్గిరికే వళ్ళి ఉండు. 
లేదా, నీ యిష్టం వచ్చిన మరో చోటికి 
చెళ్ళు, అన్నాడు, 

వెంటనే విదురుడు రథం కెప్పించి, 
పాండవులున్న కామ్యుకవనానికి వెళ్ళాడు. 

విదురుడు వెళ్ళ సమయానికి ధర్మరాజు 
చుట్లూ (బాహ్మణులను పెట్టుకుని, కొలువు 
తీరి ఉన్నాడు. అతను విదురుల్ణి దూరానే 
చూసి, థీముడితో, “జూదంలో మనం మన 
ఆయుధాలు ఓడ లేదు గాదూ? వాటిని 
గెలుచుకునేటందుకు మళ్ళి జూదం ఆడ 
రమ్మని పిలవటానికి దుర్యోధనుడూ, శకున 
విదురుఖ్ణు పంపించారళ్లై ఉన్నది. లేకపొళే 
విదురుడు పనిపెట్టుకుని' ఇక్కడికి ఎందుకు 
వస్తున్నట్టు? విదురుడు పిలిస్త నేను 
రాకుండా ఉండనని వాళ్ళ ఊద్రైశమేమో ! 
ఏమైనా ఇక నేను జూదం ఆడలేను. అర్హు 
నుడి గాండీవమూ, నిగదా వాళ్ళు జూదంలో 
గెలుచుకున్నారంకే ఇక మనకు రాజ్యం 
ఆశ లేదు!" అన్నాడు. 

ఇంతలో విదురుడు దగ్గిరికి వచ్చాడు. 

డగజు యొదలైన వాళ్ళు లేచి ఆయనకు 


చందమామ 


ఎదురు వెళ్ళ, నమస్కారం చేసి తీనుకు 
పచ్చి కూర్చోబెట్టి, ఆయన వచ్చిన పని 


అదీగారు,. “ధృతరాష్ట్రుడు తనను హితం 
అతగటమూ, తాను చెప్పటమూ, అది 


రుచించక ధృతరాష్ట్రుడు తనను వెళ్ళగొట్ట 
టమూ విదురుడు ధర్మరాజుకు తెలిపాడు. 
అలా అయితే, తన వద్దన ఉండి, అడు 
గడుగునా తనకు ఆలోచన చెప్పమన్నాడు 
ధర్మరాజు విదురుడితో, 

విదురుడు కామ్యుకవనంలో పాండవులను 
చేరుకున్నట్లు ధృతరాష్ట్రుడికి తెలిసింది. 
విదురుడి సలహాతో పాండవులు ఎంత లాభం 
పొందుతారో అనిపించి ధృతరాష్ట్రుడికి మూర్చ 
వచ్చింది. కొంత సెపటికి ఆయన స్పృహ 


వ్‌త్రే 


| 1 | /| 11 /| ల. 
మ! 


మ (..! 

క మ! 
; | | క | 
తత! |... | 


తెచ్చుకుని, సంజయుడిత, “సంజయా, 
విదురుడు నా తమ్ముడు. నా స్నేహితుడు, 
ఎంతో బుద్దిమంతుడు. కొంచెం కఠినంగా 
మాట్లాడానని అలిగి, కామ్యుకవనానికి వెళ్ళి, 
పాండవుల దగ్గిర ఇరాడు. అతను లేకపోతే 
నా బుద్ది పని చెయ్యకుండా ఉన్నది. నువు 
వెంటనే వెళ్ళి, విదురుఖ్ణి తీసుకురా," 
అన్నాడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ. 
సంజయుడు కామ్యుకవనానికి వెళ్ళి, 
పిదురుల) తినుకు పోవటానికి వచ్చినట్టు 
ధర్మరాజుతో చెప్పి, విదురుడితో, “మహాను 
ఖావ్హా మిరు వచ్చినది మొదలు ధృత 
రాష్టుడి _పాణాలు గిలగిలా. కొట్టుకుంటు 
న్నాయి. మిమ్మల్ని తిసుకు రమ్మని నన్ను 


వ్‌శీ 


పంపాడు. బురు వచ్చి ఆయన (పాణాలు 
నిలబెట్టండి,” అన్నాడు, 

విదురుడు ధర్మరాజు అనుమతి పొంది, 
సంజయుడ్‌ వెంట హస్తినాపురానికి 
వచ్చాడు, ధృతరాష్ట్రుడు విదురుఖ్ణు కౌగ 
లించుకుని, “నువు చాలా మంచివాడివి, 
నా మాట పాటించి తిరిగి పచ్చావు. ఇన్ని 
రోజులూ వమీ తోచక కొట్టుకున్నాను. 
నా తప్పులు క్షమించు," అన్నాడు. 

దాసికి విదురుడు. "నీ అజ్ఞ అయిందని 
నెను నికు హితమైన మాటలే 
చెప్పాను. నాకు వాభ్యూ ఒక సు, వళ్ళూ 
ఒక కే. కాకపోతె, వాళ్ళు దీన స్దితిలో 
ఉన్నారు గనక వారిపై జాలి హెచ్చు, అది 
న్యాయము కూడానూ,'" అన్నాడు, 

విదురుడు మళ్ళీ తన తం(డిని చేరుకునే 
సరికి దుర్యోధనుడు ర్త శకుని దుశ్శాసను 
లను పిలిపించి, “మళ్ళీ విదురుడు వచ్చాడు. 
ఆ పాండవ పక్షపాతి తండికి ఏమి సలహా 
చెబుతాడో తెలిదు. పొండవులు తిరిగి 
వచ్చారో, నేను ఆత్మహత్య చేనుకుంటాను,” 
అన్నాడు, 

శకుని దుర్యోధనుడితో, ''మూఢుడిలాగా 
మాట్లాడకు. ని తండి రమ్మన్నా పాండవులు 
రారు. ఒకవేళ వచ్చినా, మళ్ళీ ధర్మరాజు 
చేత జూదం ఆడించి, చేబెలను చేసి 
పం పేద్దాం,'" అన్నాడు. 


వచ్చాను, 


చందమామ 


దుర్యోధనుడి కీ మాట రుచించలేదని 

(గ్రహించి కర్షుడు శకుని దుశ్ళాసనులతో 

“మనం యుద్రసన్నద్రులమై ఇప్పుడే బయలు 
ధి ఛి కా 

దేరి పోయి, అరణ్యంలో అసహాయులుగా 

ఉన్న పాండవులను చంపి వద్దాం. వాళ్ళు 


బతికి ఉన్నంతకాలమూ మనకు శతువులే. ' 


ఇప్పుడు కాకపోతే తరవాత వారిని గెలవటం 


కష్టం," అన్నాడు. 

ఈ మాటలకు అందరూ 
సైన్యంతో సహా పాండవుల మీదికి యుద్ధ్దా 
నికి వెళ్ళ నిశ్చయించారు. 

సరిగా ఈ సమయంలో వ్యాసుడు ధృత 
రాష్ట్రడి వద్దకు వచ్చి, '' దుర్యోభనాదులు 
మాయ జూదంలో పొందడవులను 
(భష్టులను చేసి, అరణ్యాలకు పంపటం 
నాకేమీ బాగా లేదు. ఇప్పుడు అరణ్యంలో 
ఉన్న ఆ పాండవుల మీదికి నీ కొడుకు 
యుద్దానికి పోబోతున్నాడు. వెళ్ళాడో, భంగ 
పడి వస్తాడు. నీ కొడుకు చేత ఈ [ప్రయత్సం 
మాన్చించు. నుపూ, ఖష్ముడూ, [(దోణుడూ, 
విదురుడూ ఈ అధర్మాన్ని జరగనిస్తున్నా 
రెందుకు?"" అన్నాడు. 

దానికి ధృతరాష్ట్రుడు, ““మహానుఖావా, 
ఈ జరిగినదంతా మా కెపరికీ ఇష్టం లేదు. 
కాని పుత్ర (పేమ చేత దుర్యోధనుడికి అడ్డు 
పడ లేకుండా ఉన్నాను. మీరే వాడికి బుద్ది 
చెప్పండి," అన్నాడు. 


రాజ్య 


చందనూమ 


సంతోషించి, 


ే ద | 
" | అలు 

బా 7 వ కానా ఖ్‌ నో | 
= కావా శః 

క్ల [౬ శః 
కీ శా “ టో 
[= ల్‌ 
కా క్ష నో లః 
య గ్‌ 


“నేను వెళ్ళాలి. ఇక్కడికి మైతేయు 
డనే ముని వస్తున్నాడు. ఆతనేనీ కొడుక్కు 
చెప్పవలసినది చెబుతాడు," అంటూ 
వ్యానుడు వెళ్ళిపోయాడు. 

వ్యాసుడు చెప్పినస్టే మైతేయమహా 
ముసి కొద్ది రోజులకు హస్తినాపురం చేరి, 
ధృతరాష్టుళ్టు చూశాడు. ధృతరాష్ట్ర డాయ 
నకు సమస్తోపచారాలూ చేసి, ''మహాత్మా, 
మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?” అని 
అడిగాడు, 

“నెను తీర్ణయా తలు చేస్తూ కామ్యక 
వనానికి వెళ్ళి, అక్కడ పాండవుల వద్ద 
కొన్ని రోజులుండి, నిన్ను చూసి పోదామని 
ఇలా వచ్చాను. పాండవులు జడలు చాల్చి, 


న్‌5్‌ 


నారబట్టలు కట్టి, ఆకులూ, 
తింటు మ అరణ్యంలో నానా కష్టాలూ 
పడుతున్నారు,” అన్నా డు మె[తేయుడు. 

వెంటనే ధృతరాష్ట్రుడు, ''“మునీశ్వరా, 
పాండవులు క్షేమంగా ఉన్నారు గద? వాళ్ళు ' 
నియమాన్ని ఉల్లంఘించే అలోచనలో లేరు 
గద?" అని ఆడిగాడు: 

“వాళ్ళు లోకాలు తల కిందైనా చేసు 
కున్న నియమాన్ని తప్పరు. అలాటి వాళ్లకు 
నీ కొడుకు (దోహం చేశాడు! పాదప 
గురించి అంతా విన్నాను, అని మైతే 
యుడు దుర్యోధనుడితో, “ఆయ్యా, నికే 
నున్నా కాస్త బుద్ది ఉంటే పాండవుల 
స్నెహం సంపాదించుకో. వాళ్ళు మహా 
శూరులు. కామ్యుకవ నంలో భీముడు కిమ్మీరు 
డనే భయంకర రాక్షసుణ్ణి చంపాడు. ఆతను 
బకుళ్ల, హిడింబుళ్లో, జరాసంధుళ్లో చంపిన 
సంగతి. మీకూ తెలుసు. [దుపదుడి లాటి 
బలవంతులు వాళ్ళకున్నారు. కృ చ డు 


వాళ్ళపక్ష౦ం. అలాటి వాళ్ళతో నీకు విరోధం 
దేనికి?'' అన్నాడు, 


అలములూ . 


దుర్యోధనుడు ఈ మాటలు విని వేళా 
కోళంగా తన చేతులతో తొడలు చరుచుకుని, 
చేతులు పైకెత్తి, కాలి-బొటన వేలితో నేల 
రాచాడు. మ చూసి మ్మొతేయుడు కోపించి, 

“ఆ తొడలు భీముడి గదతో విరుగుగాక!'"' 
అని శపించాడు. 
ధృతరాష్ట్రుడు ఆందోళనగా, ''స్వామీ, 
అలా జరగకుండా అనుగహించండి,'' 
అన్నాడు, 

''దానికి ఒకకేు మార్గం: నీ కొడుకు 
పాండవులపై పగమాని, సఖ్యంగా ఉండ 
టమె,'' అన్నాడు మై.తేయుడు, 

''మహాత్మా, కిమ్మీరు డనేవాళ్లి ఖీముడు 
చంపాడన్నారే, ఆ సంగతికాస్త చెప్పండి," 
అని ధృతరాష్ట్రుడు అడిగాడు. 

''అది నేను చెప్పను. విదురుళణ్ణు అడిగితే 
అతను చెబుతాడు. నేను వెళ్ళి వస్తాను," 
అంటూ మైతేయమహాముని వెళ్ళిపోయాడు. 

“భీముడు కిమ్మీరుఖ్ణి చంపాడుగా ! 
అని విచారిన్తూ దుర్యోధనుడు సభామందిరం 
నుంచి అవతలికి వెళ్ళిపోయాడు, 


సాజిళతతతతతల టే. జ్‌ న య్‌ నా! 
న. కవు 


వ జా - నజ టం తట్‌ 8,2 5511! ల్‌ 
శో న్‌్‌ [ఆ లా ళా ఆః | ం = శ గ గ | వై ల వా రం మ మ గో ం ళీ [గ 1, /, / ల | 
నా... 111 యో సా 
( షి న గా నా టా కా బరా ః 
క క్‌ క = కావా! రం కం టన 
గ్‌ కీ | జె ట్‌ వ క. లా క్‌ [ లా 


మైైతేయుడు వెళ్ళిపోయాక ధృతరాష్టుడు 
విదురుళ్లి కిమ్మురవధ గురించి చెప్ప 
నున్నాడు. విదురుడు ఆవృత్తాంతం౦ 
ఈ విధంగా చెప్పాడు; 

అరణ్యువాసానికి బయలుదేరిన పాండ 
వులు మూడు రోజులు (ప్రయాణం చేసి, 
అర్హరాతివేళ కిమ్మీరవనంలో నుంచి 
పోతూ ఉండగా ఒక భయంకర కాక్షనుడు 
మెరిసు గుడ్డతో, నోరు తెరుచుకుని, చెతులు 
చ్రాచ్చి వార్‌ టారికి అడ్డంగా నిలిచి కస్‌ 
పించాడు. వాడి ఎ(రని కనుగుడ్లూ, లెల్లని 
కోరపళ్ళూ, నెత్తిమీద బంగారం రంగులో 
నిక్క బొడుచుకుని ఉన్న వంటుకలూ, 
నల్లని శరీరమూ భయంకరంగా ఉన్నాయి, 
వాడి రంకెలకు ఆరణ్యుమృగాలు బెద్‌రి 


ఇకా ౩౯ 


పారిపోతున్నాయి. వాడి చేతులో మండు 
తున్న కొరవి ఉన్నది. 

పాండవులూ, వారివెంట ఉన్న (దౌపటీ, 
(బాహ్మ[ు బృంవమూ ఆ రాక్షసుళ్ణి చూశారు, 
దౌపపది వాళి చూసి భయంతో కళ్ళు 
మూసుకున్నది. పాండపులు ఆమెకు ఖైర్యం 
చెప్పసాగారు. ధౌమ్యుడు కాక్షసవినాశన 
మంతాలు చదవ నారంభించాడు. 

ధర్మరాజు అ రాక్షనుడితో, "నువు 
ఎవడవు ? ఈ వనంలో ఎందు కున్నావు? "' 
అన్నాడు, 

దానికి రాక్షనుడు, "' నెను బకానురుడి 
తమ్ముఖి. నా పెరు కిమ్మీరుడు, ఈ కామ్యి 
కవన మంతా నేను యధేచ్చగా సంచరిస్తూ 
ఉంటాను. మనుషులను చంపి తింటాను. 


2రె, రిమ్మీర వేధ 


క నము తతతతలానననన ననన” త. కూ కా అవక వ న. 


1 లం 110) 


కూట 2 
కో 


ఇ కక్‌ ప 1 గ్గ | 
వ 0న! 
ము | 


బుళ్లై చంపి, వొడి చెల్లిాలు హిడింబను 


1/ | కాటేశాడు. ఈ దుర్మార్గుడు బుద్ధితక్కువ 


తనం చేత మనుషులు (పవేశించ కూడని 
ఈ మహారణ్యుంలోకి వచ్చి, నాకు దొరికాడు. 
ఇతని నెత్తురు బకహిడింబులకు తర్పణం 


 _ చేస్తాను. మీ అందరి ఎదటనే ఈ దుర్మార్గుడి 


82 // /.. నెత్తురు కాగి మాంసం తిని మాజాతి పగ 
క్ష 1/1 / చు. తిర్చుకుంటాను,” అన్నాడు, 


క ప్‌ వ ళ్‌ ము. 
క వ్‌ ౯ స్వ స 
మ్‌ శే! గ్‌ ల! వి 


ఇ ౬ న 


అందు చేత మనుమళలెవరూ ఈ (పాంతాలకు 


రారు. మీ రిక్కడికి ఎందుకు వచ్చారు? 
వచ్చారు గనక మిమ్మల్ని అందర్నీ ఇప్పుడే 
తినేసాను,"' ఆన్నాడు. 

ధర్మరాజు వాడితో, "మేము పాండవులం. 
నా పేరు థర్మరాజు. పళ్ళు సేలుగురూ 
నా తమ్ములు. ఒక నియమానికి లోబడి 
మేము వనవాసం చెయ్యటానికి బయలు 
దేరి వస్తున్నాం," అస్పాడు. 

కిమ్మిరు డిది విని, ఎట్లాగూ ? ఇతడేనా 
భీముడు? ఈ భీముఖ్ధి చంపాలని చాలా 
కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇవాళ 
నాపంట పండింది. ఇతను మా అన్నను 
బకుల్ణు చంపాడు, నా స్ప్నెహితుడైన హిడిం 


వ్‌0 


ధర్మరాజుకు చాలా కోపం వచ్చి, “ఛి, 


నోరు మూనుకో!” అన్నాడు. భీముడు 


ఒక చెట్టు పెరికి, కిమ్మీరుడి మీద కలియ 


' బడటానికి సిద్ధ్దమయాడు., అర్జునుడు గాందీ 


వానికి తాడు తగిలించి మీటి, బాణాలు 
సవరించాడు. భీముడు అర్జునుళ్ణై వారిస్తూ, 
“నువు ఆగు. ఈ దుర్మార్థుణ్ణి ఇప్పుడే 
యమపురానికి పంపేస్తాను,'' అంటూ తన 
చేతిలో ఉన్న చెట్టు కిమ్మీరుడి మీదికి 
విసిరాడు. 

కిమ్మురుడు ఆ దెబ్బకు అలిగి, తన చేతిలో 
ఉన్న కొరవి భీముడి పైన విసిరాడు. 
ఖీముడు దాన్ని ఎడమకాలితో నలిపేశాడు. 
తరవాత ఆ ఇద్దరూ చెరొక చెట్టూ పీక 
కొట్లాడ నారంభించారు ; తరవాత రాళ్ళతో 
ఒకరి నౌకరు కొట్టుకున్నారు; చివరకు 
కలియబడ్డారు; ఒకరి నొకరు రక్కుకు 
న్నారు, చాలా దారుణంగా పోట్లాడారు. 
చివరకు రాక్షనుడి బలం తగ్గిపోవటం గమ 


చందమామ 


నించి ఖీముడు వాళ్టు చంకలో ఇరికించుకుని 
గిరగిరా తిప్పి, కింద పడేసి నడుముమీద 
కాలువేసి తొక్కి వాడి తలా, చేతులూ 
పట్టుకుని విరిచి చంపాడు. వాడు అతిదారు 
పెడుతూ చచ్చాడు. 
ఖీముడు వాడి శవాన్ని దూరంగా పారేశాడు. 
ఆ అరణ్యానికి వాడి ఏడ లేకుండా చేశాడు. 
తరవాత (ద్రౌపది, థౌమ్యుడూ ఖీ ముణ్ధి 
ఎంతగానో అభినందించారు. 

కిమ్మురవధ అలా జరిగిందని విదురుడు 
చెప్పెసరికి ధృతరాష్ట్రుడు నిట్టూర్చులు 
విడుస్తూ, తలవంచుకుని విచారంలో ముఖణభిగి 
పోయాడు. 

పాండవులు అధర్మమైన జూదంలో ఓడి 
అరణ్యాలలో ఉన్న మాట తెలిసి, యాద 


29ంగా రంకెలు 


| | క్ష్‌ న! జా. గ్‌ గజ క కం జ జ పాన ఇ కాన వ న 
క్‌ క కా గ ॥; టు. | గలా | 
॥ కీ క కీ డాం |! లో. 
| - | | ॥ ఇ ఆం | 
ణా ము | ౯ న 4 1 ల ఇ | 
| జల ఇ సా 4 వ “| హక. జ | టి! 
. ణా కా |. / గ్‌ ం! 
గ /. ళ్‌ శ్‌ సే ్య జ్ఞా జ .. క! కలీ 
| ఖ్‌ 1. ౯ || ఖే = కల క ॥ స. | | 
1. | అ తః కా! ల. | ౯ క 
| | ష్‌! క్‌ 


వులూ, పొంచాలులూ వారిని చూడవచ్చారు. 
యాదవులను వెంటబెట్టుకు వచ్చిన కృష్ణుడు 
కంట తడి పెట్టుకుని, [కోధావేశంతో, 
“" పాపాత్ములైన దుర్యోధన శకుని కర్ణుల 
ర కంతో భూమి తడవాలి. అటువంటి అధర్మ 
పరులను చంపటం ఉ త్తమ ధర్మం. వారంద 
రినీ ఒక్కపెట్టున చ౦పి, ధర్మరాజుకు 
రాజ్యాభిషేకం చేద్దాం," అన్నాడు. 

[దౌపది తన వాళ యిన ధృష్టద్యుమ్నుడు 
మొదలైన పాంచాలులను వెంట బెట్టుకుని 
కృష్ణుడి వద్దకు వచ్చి, తనకు కౌరవులు 
చేసిన పరాభవాలను చెప్పుకుని కుమిలి 
కుమిలి ఎడ్చింది. 

కృష్ణుడు అమెను ఓదార్చుతూ, '' దౌపదీ, 
నిన్ను అవమానించిన అఆ దుర్మార్గులు 


“శ్‌ | 


నశించి తీరుతారు. వారి గ భార్యలు నికన్ని 
మరింతగా దుఃఖసము[దంలో ముణఖుగు 
తారు. త్వరలోనే పాండవులు రాజాధిరాజు 
అవుతారు, నువు వారిపట్టమహిషివి అవు 
తావు,'' అన్నాడు, 

(దౌపదిని అర్జునుడూ, థృష్టద్యుమ్ముడూ 
కూడా ఓదార్చారు. 

తరవాత కృష్ణుడు ధర్మరాజుతో, ''ఆ సమ 
యంలో నేను ద్వారకలో ఊండినట్టయితే, 
పిలవని పేరంటంగా నైనా మీరాడిన జూదం 
చూడటానికి వచ్చి, సహాయపడి ఉండే వాఖ్ధి, 
అసలు నేనుంకు ఆ జూదం జరిగేది ము. 
దుర్యోధనుడు జూదం మాన నక్షపోతే అక్కడే 
వాడికి శాస్తి చేసి ఉండేవాళ్ణు. నేను ద్వార 


వ్‌ 


వనన సవన మబ నాం పనన మనన ఎట! 
వ్‌ శ తష సా లా స్‌ త్త 1 మ. ఖీ శా గ్‌ా ఇ 
గ్‌ క్‌ వ 


కకు తెరిగి రాగానే యుయుథానుడు నాకు 
మీ విషయాలన్నీ చెప్పాడు. వెంటనే 
మిమ్మల్ని చూడటానికి బయలుదేరి 
పచ్చాను, అన్నాడు, 

“ ఆరోజులలో నువు ద్వారకలో ఎందుకు 
లేవు? ఎక్కడికి వెళ్ళావు? అని అడిగాడు 
ధర్మరాజు. 

“శాజనూయయాగ  మప్పుడు శిశు 
వాలుఫ్లో నేను చంపానని నామీద ఆతని 
తమ్ముడు సాళ్వుడు పగపట్టాడు. వాడుండే 
సౌభనగరం మీదికి యుద్దానికి వెళ్ళాను,” 
అసి కృష్ణుడు ఆఅఆకథ అంతా ఈ విధంగా 
చెప్పాడు: 

కృష్ణుడు రాజసూయయాగ మప్పుడు 
శిశుపాలుఖ్లి చంపాడన్నుది సాళ్వుడికి 
తెలియగానే, అతను సౌాభ మనె విమానం 
మీద ద్వారక పైకి వచ్చి దాడి చెశాడు. 
అప్పుడు కృష్ణు డింకా ఇంద(పస్థంలోనే 
ఉన్నాడు. అందు చేత, తమ నగరాన్ని 
ముట్టడించిన సాళ్వుడితో యుద్దం చెయ్య 
టానికి ఉగ సేనుడు సన్నాహాలు చేసి, 
దుర్గరక్షణకుగాను శూరులను నియమించి, 
యుద్ధం చెయ్యటానికి గదుడూ, సాంబుడూ 
మొదలెన వారిని పంపాడు. యుద్ధం జరి 
గింది. అందులో [ప్రద్యుమ్నుడు గొప్ప 


పరాక్రమం చూపి, సాళ్ళుడి సేనలను 
చిందర వందర చేశాడు. 
చందమామ 


క్‌ ల ఆంకా న్యా - 


గ (క 
| 
క్‌ .! 


విని అతను, సాళ్వుణ్ధ చంపిగాని ద్వారకలో ఖ న. 


అడుగు పెట్టనని శపధ౦ చేసి, 


హా | ౯ స | 
టో కై 
న గ కక్‌ క్షి కీ య! [| న్‌ు నా! 
యుద సా. 
క || ॥ [1 న 
4౬! న! 


సన్నద్ధుడై పజయలుబేరాడు. ఈ సంగతి న సో 


తెలిసి సాళ్వుడు తన సౌభ విమానయీద. 
సముద తీరానికి పారిపోయాడు, కృష్ణుడు £ 


వాణ్ణి తరుముతూ వెళ్ళాడు. 


సాభ్యుడు తన విమానాన్ని సముదదానికి టా 


ఎగువగా ఆఅకాశం౦ంలో నిలిపి, 
కృష్ణుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు, 


కృష్ణుడు సాళ్ళుడిపై వేసిన బాణం 
ఒక్కటి తగల లేదు, కాని వాడువేసే . 


బాణూలు కృష్ణుడి సేనమీద వర్షంలాగా వచ్చి 
పణ్జాయి. ఇది చూసి విమానంలో ఉన్న 
సాళ్వుడి అనుచరులు చప్పట్లు కొట్టారు. 
ఆ ధ్వనిని బట్టి కృష్ణుడు బాణాలు వేసి 
కొందరిని చంపగలిగాడు. కాని విమానం 
సహాయంతో సాళ్ళుడు మాయాయుద్దం 
జయప్రదంగా సాగించాడు. కృష్ణుడి సారధి 
అయిన దారుకుడికి కూడా తమకు విజయం 
కలగదని సందేహం కలిగింది. 

చా దారుణుపరిస్టితిలో కృష్ణుడున్న చోటికి 
కృతవర్మ పంపన దూత ఒకడు వచ్చి, 
సాళభ్వుడు అదృశ్యంగా ద్వారక (ప్రవేశించి, 
కృష్ణుడి తండి ఆయిన వనుదేవుళ్ణై చంపేసి 
నటు వారతెచ్చాడు. కృష్ణు డీ వార్తను ఎలా 


చందమామ 


నవ్వుతూ 


నమ్మటమా అని ఆలోచిన్తూ ఉండగా 
వసుదేపుడి శవం అకాశం నుంచి కింద 
పడటం అతనికి కనిపించింది. వెంటనే 
కృష్ణుడు నీరసించి, రథంలో ఒక పక్కకు 
ఒరిగిపోయాడు, అతని చేతినుంచి విల్లు 
జారిపడిపోయింది. కృష్ణుడి సేనలో హాహా 
కారాలుపుట్రాయి. 

ఇదంతా సాళ్వుడిమాయ అని క ఎమహ్తుడు 
[(గహించటానికి కొంత మెప్పు పట్టింది. 
సాళ్వుడి నమూయలన్నీ అర్హం చేనుకుంటూ 
కృష్ణుడు చాలా ద్‌ర్హ మైన యుద్దం చేస్తి, 
చిట్టచివరకు తన చ్మక్రాయుధథం పయోగించి, 
సాళ్వుడి విమానాన్నీ, సాళ్వుళ్ణు, అందులో 
ఉన్న వారందరిని నాశనం చేశాడు. కృష్ణుడు 


వచే 


' దానిద్వారా ఇందుఖ్ణు మెప్పంచి ఆ అస్దా 
. అను సంపాదించుకురా. రేపు దుర్యోధనుడి 


(పక్షాన భీష్మ, [దోణ, కర్పాదులు నిలిచి 


యుద్దం చేస్తారు, హవారిని గెలవటం ఎలాగా 


1, ((' అని నేను ఆలోచినూ ఉంకేు వ్యాసమహి 


ముసి (ప్రత్యక్షమై నాకు (పతిస్మృతి ఆనే 


, , విద్య (ప్రసాదించి, దానిని నీ కివ్యమన్నాడు. 


ఈ యుద్ధంలో జయించి ద్వారకకు తిరిగి 
వచ్చేసరికి, పాండవులు అరణ్యాలకు వెళ్లిస 
వార్త తెలిసింది, వెంటనే అతను పాండవు 
లను చూడవచ్చాడు, 

పాండవులను చూడవచ్చిన యాదవులూ, 
పొంచాలులూ, కైకేయులూ తిరిగి వెళ్ళి 

షాండవులు వనవాసం చేన్తూ. రాగల 
యుధ్ధం గురించి ఆలోచనలు చేశారు. ఒక 
నాడు ధర్మరాజు అర్జునుడితో, '' ఆర్జునా, 
పూర్వం సృతానురుడి దెబ్బకు తట్టుకోలెక 
దేవతలందరూ తమతమ అగ్హాలను ఇందుడి 
వధ ఉంచారు. (పతిస్మృతి ఆనే విద్యను 


నాకు చెప్పాడు. నువు 


1. నానుంచి దాన్ని నువు తీనుకున పున 


శ్చృరణ చేసి, ఇవాళే ఉత్తరంగా బయలు 
బేరి వెళ్ళు,” అన్నాడు. 
అర్జునుడు ధర్మరాజు నుంచి (పతిస్మృతి 


| ' అహించి, అగ్నిని ఆరాధించి పదక్షణం 
... చేసి, కవచమూ, గాండీవమూ, అక్షయతూణీ 


రాలూ ధరించి, భౌమ్యుడికీ, ధర్మ రాజుకూ 
[ప్రదక్షణ నమస్కారాలు చేసి, సెలవు 
పుచ్చుకుని బయలుదేరాడు. 

(చౌపది అతన్ని సాగనంపటానికి కొంత 
దూరం వెంట వచ్చి, “నువు వెళ్ళేపని 
సఫలం అగుగాక. నువు లేనిలోటు మమ్మ 
ల్బృండరిని బాధిస్తుంది. నీ కమం కోరుతూ, 
నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటాం. 
నీ మీదే ఆథారవడి 
ఉన్నాయి. విభ్నూలు లేకుండా వెళ్ళినపని 
చేనుకురా, ' అన్నది. 


క లా | 
భో కష్టసుఖాలన్ని 


అర్జునుడు ఆఅరభ్యూల వెంబడి [ప్రయాణం 
వ్రేనూ చారిళో తగిలిన హిమాలయానస్న, 


బు న్‌ క ఖై ఇ ఇ స్‌ ౯ వ్వ. స్రీ లి 
గంధమాదన పర్వతాన్ని దాటి, ఇంద 


నంద మాము 


॥ె 
న. ఇల్టుజ్ఞ పైగ! 
న్‌. న! మె న. 
లీ జ; బ్‌ గై, జ 


గ 


క్త జ్‌ 


కీలాది చేరాడు. అతను అతివేగంగా 


ముందుకు సాగిపోతూండగా, 
అన్నమాట వినిపించింది, 

ఆ నిర్ణన [ప్రదేశంలో ఎవరు మాట్లాడారా 
అని అర్జునుడు చుట్టూ హలటతాలి. సరికి, 
కీ చెట్టు న్‌డను జక తపస్వి కనిపించాడు. 
హి పింగళవర్ణ దేహం కలిగి, బక్క 
చిక్కి కూడా (బహ్మతేజన్సుతో వెలుగు 


“ఆగు [1 


తున్నాడు, 
అర్జునుడు ఆయన వద్దకు వెళ్ళి నిల 
బడ్డాడు. 


“'“నాయనా, నువ్వెవరు? యుద్దానికి 
వెళ్ళేవాడిలాగా కవచమూ, ఆయుధాలూ 
ధరించి ఈ వనంలో ఎందుకు తిరుగు 
తున్నావు? ఇక్కడ గొప్ప గొప్ప తపస్వులు, 
ఇం[దియాలను జయించినవారు ఉంటారు. 
ఇలాటి చోట ఈ ఆయుభథాలెందుకు ? అందు 
చేత వీటిని అవతల పారెయ్యి," 
క్త తస్వి, 

అర్జునుడు అందుకు సమ్మతించ లేదు. 
తపస్వి ఎంత చెప్పి కూడా [పయోజనం 


క్‌ అన్నాడు 


లేకపోయింది. అప్పుడా తపస్వి, “నాయనా, 
నీ పట్టుదలకు సంతోషించాను. నేను 
ఇందదుల్టు. ఏం వరం కోరుతావో కోరుకో ! 
అన్నాడు. 

అర్జునుడు ఇందుడికి నమస్కారం చేసి, 
“' దేవా, నాకు దివ్యాస్త్రాలన్నీ (పసాదించు,"' 
అన్నాడు. 

దానికి ఇం్టదుడు, “ వెరివాడా, నీ కిక 
అస్రైలెందుకు ? పుణ్యలోకాలే ఇస్తాను, 
హాయిగా నుఖించు,'' అన్నాడు, 

''మా అన్నలూ, తమ్ములూ అరణ్యాలలో 
పడరానిపొట్లు పడుతూ ఉంకే, నే నొక్కళ్లో 
సుఖించనా ? నా వల్ల కాదు. నేను క్షత 
యుఖథ. చచ్చిన తరవాత కూడా, నాకీర్తి 
నిలిచి ఉండాలి. అంతేగాని నుఖంకోనం 
అపకీర్తి పాలుకాలేను,'' అన్నాడు అర్జునుడు. 

ఇం(దుడు అర్జునుడి మంచితనాన్ని 
మెచ్చుకుని, వచనా, నీ కోరిక నెరవేరా 
లంకే నీకు ముందు శివుడి దర్శనం కావాలి, 
వెళ్ళి ఆయన దర్శనం చెనుకో,'' అని చెప్పి 
ఆంతర్జానమయాడు. 


నీవ్చడి దర్శనం చేసుకోమని సలహా చెప్పి 
ఇందుడు అదృశ్యం కాగానే అర్జునుడు 
శివులు ఆరాధించ నిశ్చయించుకుని 
ముందుకు సాగాడు, ఆతనికి ఆమితమనో 
హరమైన వనం ఒకటి తగిలింది. అందు 
లోని చెట్లు చాలా ఆందంగా ఉన్నాయి. 
పూలనుంచి. నువాసనలు వస్తున్నాయి. 
శివుల్ణి గురించి తపన్వు చెయు్యుటానికి అది 
చాలా అనుకూలమెన పదేశంగా అర్జునుడికి 


అర్జునుడు పడలు ధరించి, 
కటి, నాలుగు నెలలపాటు శ్‌పులు గురించి 
ఓ "కొ 


నారిబట్టలు 


అతి దారుణమైన తపన్సు చెశాడు, అతని 
నుంచి దారుమిమెన వేడ్‌ పుటి, పసనమం౦తా 


పాగ చుట్ట వెసింది, అదీ చూసి ఆ పనంఠతో 


ఉండే బుషులు శివుడ పద్దకు వెళ్ళి, 
అర్జునుడి కోరిక తిర్చి, అతని తపస్సు 
మాస్పించమని బతిమాలుకున్నారు. శివుడు 
వారితో, అక్హునుడి కోరిక తిర్చబోతున్నానని, 
భయపడ వద్దనీ చెప్పి వంమసుకాడు. 
ముషులు వెళ్ళిపోగానే శివుడు కీరాతుడి 
వేషం తపము పార్వతీ, [ప్రమథులూ' 
అతని ఆనుచరులకు తగిన వేషాలు ధథరిం 
చారు. అందరూ క అర్జునుడు తపస్సు 
చేసుకునే వ 
అదె సమయంలో మూకుడు అన రాక్ష 
వంది రూపంలో అర్జునుడి మీదికి 


తపస్సు చానుకునే 


బజాతళాలూ తిసుకుని 


యట, ఊర్వుశిశాపం 


క్ష | ల ప 
స్‌ క్యా ఇ క్‌ ॥్‌ ్‌ 
ఇ జౌ క్‌ ల = | 
జ్హ టో వూ లా” - “ = ల ల! - ర్‌ 
శీ కా "జ్య | యః క ణా ళ్‌ 
శ ఇ జా ఇ నా న్‌ ్‌ ణ్‌ క్‌ జ | క? 
| ల క్‌ న ఇ కా | 1 . కో ా క్యు క _ 
॥ నన 22 న్యా క! 1. 0 క క్యా న 
బీ క! 1 లాన్‌ = ఇ 11 స _ జ . 
భగ క్‌ గ మే 
ఆలే హ్‌ మ ల క్‌ వి జా. హా || 11 వ్‌ గ్‌ కీ కు 
జు వా క తాతని ఇ: “ క. | న. ్క జూ 
ఇ! కై వా న క ఆన. 1 | జా క్వ ్య [| జ 


1/4 వేటగాడి ధర్మం కాదు. ఇలా చేసినందుకు 
$1 నేను నిన్ను చంపేస్తాను!” అన్నాడు. 


కిరాత వేషంలో ఉన్న శివుడు అర్జునుడి 


1౯. మాటలకు నవ్వి, “ నేను ఆడవాళ్ళను వెంట 


| | వేసుకు. తిరుగుతున్నానని ని కెందుకు 
జ విచారం? ఇది మా 


అటపికుల థర్మం, 


1), . నిరనమైన ఈ అరణ్యంలో నువ్వెందు 
(౧... కున్నావు? నువు చూడబోతే నాగరికుడవు 


లిన్‌ 


స్‌ గాభ! గానూ, నుకుమారంగానూ ఉన్నావు. ఈ 
ఈ (మ; పంది మాటంటావా? దాన్ని ముందు కొట్టిన 


మా... వాఖి నేను. నేను కొట్టిన పందినే నువ 
(| కొట్లావు. బలమున్నదిగదా అన్న పాగరుతో 


ఇంతలో, కిరాతుడి రూపంలో ఉన్న 
శివుడు అర్జునుడితో, “ఒరే, ఆ పందిని నేను 
కొడతాను, నువు కొట్టకు !'' అన్నాడు. 
అర్జునుడు ఆ మాట లక్ష్య పెట్టక, 
పందిని బాణంతో కొట్టాడు. కిరాతుడు 
కూడా దాన్ని తన బాణాలతో కొట్టాడు. 
ఇద్దరి బాణాలూ తగిలి, ఆ. రాక్షనుడు నిజ 
స్వరూపంతో బయటపడి చచ్చాడు. 
అప్పుడు అర్జునుడు కిరాతుడితో, “ఎవరు 
నువు? నిర్ణనమైన ఈ వనంలో ఆడదాన్ని 
వెంట బెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? 
నన్ను చంపటానికి వచ్చిన ఈ రాక్ష సుఖి 
నేను కొట్టుతుంకు,. నాతో సమంగా నువు 
కూడా ఎందుకు బాణాలు వేశావు? అది 


1 నన్ను తప్పు పట్టుతున్నావు. అంత బల 


పంతుడ వెతే నాతో యుద్దానికి రా!'' అంటూ 
అర్హునుళి రెచ్చగొట్టాడు. 
కో వ్‌ క్ష 
అర్జునుడు అలిగి కిరాతుడి మిద వరసగా 
బాణాలు వేశాడు. కాని కిరాతుడు వాటిని 
లక్ష్య పెట్టక, “ ఇవేం బాణాలు ? ఇంతకన్న 


మంచి బాణాలు లేవా? అంతక వ మాగా 


యుద్దం చెయ్యులేవా ?'' అన్నాడు, 
అమోఘమైన తన అసన్హైలను లక్ష్య 
పెట్టని ఈ కిరాతుడు మాయా వేషంలో 
ఉన్న మహనియు డెవడో అయి ఉంటాడని 
అర్జునుడికి అనుమాన౦ కలిగింది. 
మామూలు కిరాతుడైతే ఎప్పుడో పోయి 
ఉండేవాడు. ఏమయినా అర్జునుడు వెనకాడ 
కుండా కిరాతుడి పెన బాల పర్షం కురి 


చందవదూమ 


మాతనును ఎనుమునుతు..మదా్యీ సు బట... -తమెలు! ఉతమ. ముయేానానులి 


పించాడు. కొద్ది సేపట్లోనే అక్ర్ష్రయతూణిీ 
రాలు జాళీ అయిపోయాయి! 

అగ్నిదేవుడు _పసౌదించిన అక్షయ తూణీ 
కాలు కథొళి అయిపోవటం అర్జునుడి అను 
మానాన్ని మరింత చేసింది. అయినప్పటికీ 
అతను వెనకాడక తన గాండీవం మొనతో 
చ కిరాతుల్లు పొడిచి చంపటోయాడు. మరు 
గాండీవం 
దాన్ని కూడా అక్ష్యపెట్టక అన్టునుడు కత్తి 
దూసి దానితో కిరాతుఖై కొట్టాడు. కత్తి 
ముక్కలు ముక్కలై కింద పడింది. 

అర్హును డిప్పుడు నిరాయుధుడు. అతను 
కిరాతుడి పైన చెట్ల కొమ్మలు విసిరాడు, 
రాళ్ళు రువ్వాడు. అర్జునుడు బది (పయె 
గించినా కిరాతుడు మటుకు చలించ లేదు. 
అప్పుడు అర్జునుడు కిరాతుడిపై కలియబడి, 
పిడికిళ్ళతో కొట్టసాగాడు. కిరాతుడు కూడా 
అర్జునుల్లి ఒడికిళ్ళతో పాడిచాడు. 

కిరాతుడి పబ్బలకు అర్జునుడికి సృహ 
తప్పింది. అతను స్పృహ తెలిసి లేస్తూనే 
స్నానం చేసి, మట్టితో చేసిన శపలింగం 
మీద పూలగుత్తి ఉంచి, కొంచెం సేపు 
ధ్యానించి, లేచి కిరాతుడి కేసి చూసేసరికి, 
లింగం మీద తానుంచిన పూలగుత్తి కిరాతుడ్‌ 
నెళిన కనిపించింది. 

ఇది " చూడగానే అర్జునుడికి వెందట 
అశ్చర్యమూ, తరవాత సంతోషమూ కలి 


క్రభబుం మాయమయిపోయింది | 


చందమామ 


క్స్‌్లో ర 


గాయి. తాను ఇంతసేపూ యుద్ధం చేసిన 
కిరాతుడు శివుటేనని (గహించి, అర్జునుడు 
సాష్టాంగపడి, స్తోతం చేశాడు, 

అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చు 
కుని, “అర్జునా, నీ వంటి శూరుడు మూడు 
లోకాలలోనూ మరొకడు లేడు, నీ భక్కికి 
మెచ్చాను: తేజస్సులో నువు నా అంత 


వాడివి. నా దివ్యాస్తాన్ని ని కిస్తాను. దాన్ని 


పయోగించటానికైనా, స్వీకరించటాని కైనా 
నువు అర్హుడివి. దాని నుహిమతో నువు 
శతువులను జయిస్తావు,'' 
అర్జునుడికి దర్శన మిచ్చాడు. 

అర్జునుడు శివుడి కాళ్ళపైన పడి తన 
అభ్బానాన్ని క్షమించ మని వేడుకున్నాడు, 


ఆని చెప్పి 


5] 


ఆ మహావీరులను జయించటానికి గాను 


ము | నాకు పాశుపతాస్త్రమూ, _బహ్మశిరోనామా 


ము కా [1 కు మదా 
న ్త్ర 


చెయ్యి పట్లుకుని, “అర్జునా, పూర్వజన్మ లో 
నువు నరుడనే బుపిపవ్‌, అనేక వేలునంవ 
తరాలపాటు నువూ, నాకాయణు డనే బుషీ 


బదరికాశమంలో తపన్సు చేశారు. 
మీరిద్దరూ అనేక మంది దుష్టరాక్షనులను 
చంపి, బేవేందదుడి పదవి సిలబెట్టారు. 
అప్పుడు నీ చేత ఉండిన ధనుస్పే ఇప్పుడు 
మళ్ళీ నీ వద్ద ఉన్నది. నామాయచేతనే 
౧ గాండీవమూ, అక్షయ తూణీరాలూ 
మాయమయాయి. న్‌ కోరిక లేమిటో చెప్పు, 
తీర్చుతాను,"' అన్నాడు. 

''మహోశ్వరా, నాకు భీష్మ, (దోణ, కర్ణ, 
దుర్యోధనులతో యుద్దం కలగబోతుంది. 


వ్‌ం 


కావాలి. వాటినీ నాకు అనుగ 
హించు,'" అని అర్జునుడు అన్నాడు. 

ఫివ్టుడు అర్జునుడికి పాశుపతాస్త్రం [పయో 
గమూ, ఉపసంహారమూ ఎలా చెయ్యాలో 
మంతసహితంగా తెలిపాడు, గాండీవమూ, 
అక్షయ ళకూఖభరాలూ అతనికి తిరిగి అఖిం 
చాయి. శివుడు పార్వతితో సహా అదృశ్య 
మయాడు. 

అర్జునుడికి ఎక్కడ లేని శక్త వచ్చి 
నట్టయింది. తనకు అపూర్వమైన పత్తు 
పతాస్త్రం లభించింది, ఈశ్వర దర్శనం అఖిం 
చింది... ఈశ్వరుడి స్పర్శచే తన శరిరం 
పవి[తమయింది, 

అంతలో, లోకపాలకులైన ఇంద, యమ, 
పరుణ, కుకారులు తమ భఖార్యలతోనహా, 
అర్జునుడు ఉన్నచోటికి వచ్చి, తమ అస్త్రాలు 
అతనికిచ్చారు. ఇం[దుడు మాృాతం అర్హు 
నుళ్టు స్వర్గానికి ఆహ్వానించి, అక్కడ 
అతనికి దివ్యాస్తాలు ఇస్తానన్నాడు, 

మరి కొంత సేపటికి అర్జునుడి కోసం 
ఇం[దుడి రథం వచ్చింది. దానికి సారథి 
అయిన మాతలి, ''అర్హునా, నీ కోసం 
ఇందుడు ఈ రధం పంపాడు, ఆయన 
దేవతలతోనూ, గంధర్వులతోనూ, బుషుల 
తోనూ, అప్పరసలతోనూ కొలువు దీరి, 


చ౦చఉవమామ 


న్‌ రాకకోసం ఎదురు చూస్తున్నాడు," [1  ₹ బలే 


అన్నాడు. 


ఇందుడి రథం ఎక్టటంమాట అటుంచి, 1! ర్ట 
తాకటానికైనా, తనకు అర్హత లేదేమోనని ౯ లోనో 
అర్జునుడికీ అనిపించింది. అయినా, ॥ ॥ (| నస | / / 
ఇం దుడి అనుజ్ఞ అయింది గనుక ఎక్క ఎ. సన |. ఇ 
దలచి, ముందు మాతలిని ఎక్కమని, తర గాజ్ట 


వాత తాను రధం ఎక్కాడు. 


రథం అకాశంలోకి లేచి, సిద్ధమాన్లాన షా త. | 
పోసాగింది. దారిలో అర్జునుడికి కనిపించిన | 
విమానాలలో స్వయం(పకాశం గల రాజు న! ఢీ ర్‌ 


ర్షులూ, యుద్దాలలో చనిపోయిన శూరులూ, _ 


సిద్ధులూ, గంధర్వులూ, అప్పరోగణాలూ స న్‌ా 


కనిపిస్తే, వారు ఎవఠరెవరైనదీ మాతలి 
అతనికి వివరించి చెప్పాడు. 

కొంత సెపటికి అర్జునుడికి అమరావతీ 
నగరం ఆంత దూరాన కానవచ్చింది. దాని 
వెలుపలి ద్వారం మీద ఎత్తయిన గోపురం 
ఉన్నది. అది చూస్తేనే అర్జునుడికి పరమా 
నందమయింది. నగరంలోపల నంవన 
వనంలో అప్పురలు విహరిస్తున్నారు. 

అర్జునుడి రధం అమరావతీ నగరం 
(ప్రవేశించగానే దేవతలు ఇందదుడి అజ్జపె 
అతనికి ఎదురు వచ్చారు. గంధర్వులూ, 
సిద్దులూ, అప్ఫరలూ అతనికి మంగళోప 
చారాలు చేశారు. నారదుడు మొదలుగా 
గల చేవర్డులు అర్జునుఖ్ణు ఆశీర్వదించారు. 


చందమామ 


సభ |పవేశించాడు. 

అక్కడ దేవెందదుడు నిండు కొలువులో 
ఉన్నాడు, ఆయన చుట్టూ గంధర్వులు 
స్తోతపాళాలు చేస్తున్నారు. వేదఘోష 
వినిపిస్తున్నది ; సిద్ధ, చారణు, మరుత్తులూ, 
ప్‌ శ్వేదేవతలూ, అశ్వినులూ, ఆదిత్యులూ, 
పనువులూ, రు[దులూ, (బహ్మర్హులూ, 
రాజర్జులూ ఉన్నారు, ఇం(దుడి పెన తెల్లని 
గొదుగున్నది. అయనకు వింజామరలు 
వీస్తున్నారు. 

అర్జునుడు ఇంధదుడి వద్దకు వెళ్ళి 
[(పణామం చేశాడు. ఇఅందుడు అతన్ని కాగ 


వ్‌ 


ట్వ క ల శల. 


లించుకుంటూ లేవదీసి, తన సింహాసనం 
మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. 
ఆయన తన కొడుకైన అర్జునుడి కేసి మళ్ళీ 
మళ్ళీ చూస్తూ ఎంతో మురిసిపోయాడు. 
నారదుడు వీణవాయించాడు, తుంటురుడు 
పాడాడు; ఆఅప్పురసలు నృత్యాలు చేశారు, 

తరవాత దేవతలు ఇందదుడి అజ్ఞ పైన 
అస్టునుడిక్‌ అర్హ్యపాద్యాలు ఇచ్చి, అంట్‌ 
మైన విడిదిగృహానికి అతన్ని తీసుకు 
పోయారు. అర్జునుడు స్వర్గంలో చాలాకాలం 
ఉండి, దేపకాస్త్రాల ప్రయోగ, ఉపసంహాో 
రాలు పూర్తిగా (గ్రహించాడు. 

అఆ సమయంలో ఇందుడు అర్జునుడికి 
చితసేను డనె గంధర్వుడి చేత దేవతల 


క్క 


సంగీతమూ, నేర్పించాడు. 
అర్జునుడికి స్వర్గంలో ఉన్నా, అరఖ్యా 
వాసం ఉసి తనవాళ్ళూ, తనకు దూరమై 
పోయిన తల్లీ జ్ఞాపకంవచ్చి మనను ఎంతో 
బాధపడేది. 

అర్జునుడికి ఊర్వశి పెన మనను కలి 
గిందని ఇందుడు అపోహపడి, చిత సేనుఖ్ణ 
పిలిచి, ''అక్హునుడి కోరిక తీర్చమని ఊర్వ 
శితో నామాటగా చెప్పు," అన్నాడు. అలాగే 
చితసేినుడు ఊర్వశితో చెప్పాడు. ఊర్వన్‌క్‌ 
అదివరకే అర్జునుడిపైన మోహం కలిగి 
ఉన్నది. అందు చేత ఆమె ఇందదుడి ఆజ్ఞ 
పాలించటానికి ఒప్పుకుని, ఒక నిండువెన్నల 
రాతి అర్జునుడి విడిదికి వెళ్ళింది. 

అద్భుతంగా సింగారించుకుని, నువాస 
నలు చిమ్ముతూ రాత్రివేళ తన విడిదికి 
వచ్చిన ఊర్వశిని చూసి అర్జునుడు అద్‌రి 
పడి, అమె పాదాలకు భక్తితో మొక్కి, 
“" దేవీ, నీ రాకకు కారణమేమిటి? నా వల్ల 
ఏమి కావాలి?" అని అడిగాడు. 

ఊర్వశి తాను వచ్చినపని చెప్పింది, 

అర్జునుడు హరిహరీ అని చెవులు మూను 
కుని, “'అమ్మా, నువు నాకు కుంతీదేవి 
పంటి వాసివ్‌, శచీదచేప పంటి దానివి. 
మా మూలపురుషుడైన పురూరవుడికి 
భార్యవు. నేను నిన్ను తల్లిగానె భావిస్తు 
న్నాను,” అన్నాడు, 


నృత్యమూ 


చందమామ 


టం! 


న షు 


అ + వ [సు క్ష 


దొనిక్‌ ఊర్వశి, “ అర్జునా, ఈ దేవ 
లోకంలో మా పద్దతులు వేరు. మీ కూల 
కంలో ఉన్నట్టుగా మాకిక్కడ వావ్‌వరనలు 
లేప్ప, అందుచేత లేనిపోని అనుమానాలు 


పెట్టుకోక నాతో సుఖించు,”" అన్నది. 
“అర్జునుడు ఆమెతో, “ అమ్మా, మీరు 


దేవతలు, మీరు ఏది చేసినా తప్పు లేదన్న 
మాట నిజమే. కాని నేను మానవమా తుళ్లి. 
అందుచేత మీరు చేసేపనులు నేను చెయ్య 
లేను. నువు నాకు తల్లిలాంటి దానివి. నా మీద 
ఇతర భావాలు పెట్టుకోక, సన్ను ని కొడుకు 
లాగా చూసుకో 1! "అన్నాడు. 
ఆశాభంగం కలగట౦తీ ఊర్వుశికి 
ఆ(గహం కలిగింది. అమె అర్జునుడితో, 
“ఓయీ, నేను స్త్రీని. స్వేచృగలదాన్ని. 
నిన్ను మోహించి వస్తే, నువు నన్ను తృణీక 
రంచావు.. అందుచేత నన్ను నపుంసకుడివి 
కమ్మన్‌ శపిస్తున్నాను. పెడివె, 
పురంలో ఆడవాళ్ళ మధ్య ఆట పాటలతో 
కాలక్షేపం చేస్తూ ఉండిపోదువుగాక !' 


ఆంత! 


ఆని 


శపించి, గిరుక్కున తిరిగి, వెళ్ళిపోయింది. 


అర్జునుడు ఆ రాతి వలాగో గడిపి, 
మర్తాడు చిత్రసేనుడు రాగానే అతనితో, 
గడచిన ర్మ్నాతి ఊర్వశి తనవద్దకు రావ 
టమూ, తానామె కోరికను తొసిపుచ్చటమూ, 
అమె తనను శపించి వెళ్ళిపోవటమూ వివ 
రించి చెప్పాడు. 

ఇదంతా చితసెనుడి ద్వారా విని 
ఇం (దుడు అర్జునుడి పద్ధకు వచ్చి, 
“ అర్జునా నువు నిజంగా మో. న్మిగహం 
కలవాడివని నేను అనుకో లేదు. 
న్మిగహం గలవారు మహర్దులలో కూడా 
చఛ్రాలా అరుదుగా ఉంటోతు" ఊర్వశి శాపా 
నికి భయపడకు. మీరు ఒక ఏడాదిపాటు 
అజ్ఞాతవాసం చెయ్యవలసి ఉన్నది గవి. 
అప్పుడీ శాపాన్ని అనుభవించు. అందువల్ల 
నీకు మేలే అవుతుంది. ఆ ఏడాది కాగానే 
నీకు ఊర్వశ్‌ శాపం తిరిపోతుంది,' 


ఇంత 


అన్నాడు. 

ఈ మాటలతో తృప్త పడి అర్జునుడు 
చితసేనుడి వెంట తిరుగుతూ స్వర్గంలో 
కాలం గడివాడు. 


వ. ర! న న్‌. 


లం్యదుడి . వద్ధ అర్జునుడు ఉండే సమ 
యంలో రోమశుడనే మహర్షి మూడులో కాలూ 
తిరుగుతూ స్వర్గానికి వెళ్ళి, ఇం[దసింహా 
సనంమీద ఇం[దుడితోబాటు కూర్చుని ఉన్న 
అర్జునుణ్ణి చూసి అంతులేని ఆశ్చర్యంతో, 
““ ఇతను ఎంత తపన్సు చేస్తే ఇందదుడి 
సింహాసనం మీద కూర్చునే అర్హ త లఖించి 
ఉండాలి? “” అనుకున్నాడు. 

ఆయన ఆశ్చర్యాన్ని గమనించి ఇం[దుడు 
చిరునవ్వు నవ్వి, “ మునిశ్వరా, ఈ అర్హు 
నుడు సాధారణ మానవుడు కాడు; పూర్వ 
జన్మలో నరు డనే మహర్షి. నారాయణు డనే 
మహర్షితో కలిసి ఇతను అనేకవేల ఏళ్ళు 
బదరికావనంలో తపస్సు చేశాడు. నారా 
యణ బుషి పూర్వజన్మలో కపిలమహాో 


ముని, నరనారాయణులు ఇద్దరూ 
భూభారం తగ్గించటానికి ఇప్పుడు అర్జునుడు 
గానూ, కృష్ణుడు గానూ పుట్టి ఉన్నారు. 
పాతాళ౦ంలో ఉన్న నివాతకవచులు దేవత 
అను చాలా ఏడిస్తున్నారు. వారిని ఈ అర్జు 
నుడు నిర్మూలించాలి. అందుకే ఇతన్ని 
ఇక్కడికి రప్పించాను. నువు భూలోకానికి 
వెళ్ళి, కామ్యకవనంలో ఉన్న ధర్మరాజుతో, 
ఆరునుడు స్వర్గంలో నృత్య సంగీతాలు 

య స! 
నేర్చుకుంటూ సుఖంగా ఉన్నాడని చెప్పు,” 
అన్నాడు. 

రోమశమహాముని ఇం(దుడు చెప్పిన 
(ప్రకారం భూలోకానికి బయలుదేరాడు. 

అరుడు స్వర్గానికి వెళ్ళాడని, ది వాంసాలు 

మై (1 హ్‌ 

సంపాదించుకు న్నాడని ధృతరాష్ట్రుడికి 


30. పాండవుల తిర్ణయాత్రలు 


ఖా హల ఉహ | తతి 


= 
టై విం 
న ( త్త గ తు (ల ల క్‌ ఇ వ | ॥ . టా తాం శు 
హతా న మో ల్‌ ఇ నా ముతక... త కాటినా క ఆజ్‌ 


వ్యాసుడు తెలిపాడు. వెంటనే ధృతరాష్ట్రుడు 


సం జయుళ్ఞి పిలిచి, “విన్నావా, సంజయా? * 


అర్జునుడు స్వర్గానికి వెళ్ళి దివ్యాస్తాలు 
సంపాదించాడట |! దుర్యోధనుడి దుర్బుద్ధి 
వల్ల ఎటువంటి _ప్రమాద౦ ఏర్పడిందో 
చూడు! పాపం, (ప్రజలు ఎలాంటి ఆపదలు 
పొందుతారో ! ధర్మరాజూ, అర్జునుడూ కలిసి 


మూడు లోకాలూ జయించగలరు, నాకొడుకు 


లకు చావుమూడింది,"' అని దిగులుపథ్థాడు. 

“అందులో అబద్ధం వమిలేదు. [దౌపదిని 
సభకు ఈడ్చి తచ్చి, అన్నివిధాల అవమా 
నిస్త, మీ కొడుకుల మీవ 
పగ ఉండక ఏవం చెస్తుంది?” అన్నాడు 
సంజయుడు. 


50 


పాండవులకు = 


అర్జునుడు తిరిగి వచ్చేదాకా తిర్ధ 
యా[తలు చెయ్యమని థౌమ్యుడు ధర్మ 
రాజుకు చెప్పాడు. ధర్మరాజు తన తమ్ము 
అనూ, (దౌపదిని (బా హ్మ్‌ బృందాన్నీ 
వెంట బెట్టుకుని తిరుగుతూ తిర్ధయా[(తలు 
చేయటానికి పోదామనుకుంటూండగా వారి 
వద్ధకు రోమశుడు వచ్చి, “ ఇందుడి సభ 
అయిన సుధర్మకు వెళ్ళాను. 
మీద మీ అర్జునుడు ఇందదుడితోబాటు 
కూర్చుని ఉన్నాడు. నా కెంతో ఆశ్చర్యం 
కలిగింది. అర్జునుడు సుఖంగా ఉన్నాడని 


సింహాసనం 


, మీతో ఇందుడు చెప్పమన్నాడు. అందుకే 


వచ్చాను. అర్జునుడికి ఇందుడు ఎన్నో 
దివ్యాస్తాలు ఇచ్చాడు. ప్రస్తుతం అతను 
చితసేను డనే గంధర్వుడి వద్ద నృత్యమూ 
సంగీతమూ నేర్చుకుంటున్నాడు. ఇందదుడు 
నిన్ను తీర్చయాతలు చెయ్యమన్నాడు. నేను 
ఇదివరకు రెండుసార్హు తీర్థయా(లు 
చేశాను. మళ్ళీ మూడోమారు మీ వెంఓ 
వస్తాను,” అన్నాడు. 

ధర్మ రాజుకు చాలా ఆనంద మయింది. 
అర్జునుడు వెళ్ళిన పని సానుకూలమయింది, 
తాను చేయదలచిన తీర్థయా(తలనే చేయ 
మని ఇం[దుడు కబురువపంపాడు. ధర్మ రాజు 
తీ్ర్భయా (తలకు బయలుదేరే ముందు తన 
వెంట ఉన్న బలగంలో కొంతమందిని 


హ స్తినాపురానికీ, మరికొంతమందిని 


చందమామ 


[(దుపదుడి నగరానికీ పంపి, ఆయుధాలూ 
కవచాలూ గల ఇందసేనుడు మొదలైన 
వారిని కొద్ది మందిని మాత్రమే దగ్గిర 
ఉంచుకున్నాడు. 

పాండవులు తిరయాాతలు చేసుకుంటూ 
గో మతితీర్థమూ, కన్యాతిర్థాలూ, గోతిర్హమూ, 
బాహువానపీ తీరమూ, (తివేణీ, గయా! 
క్షేతమూ సెపవించారు; అగన్త్యుడి ఆశ 


మానికి వెళ్ళి అక్కడ అగస్త్యుడి టే 


విన్నారు. 
పూర్వం మణిమంతం అనే పట్టణంలో 
ఇల్వలుడూ, వాతాప్‌ అని ఇద్దరు అన్న 


దమ్ము లుండేవారు. వాళ్ళు (బాహ్మణులకు 


ఆతిథ్యం ఇచ్చి చంపేస్తూ ఉండేవాళ్ళు... 


వాతాపి మేకగా మారేవాడు. 
ఆ మకను వండి బాహ్మణ అతిథికి పెట్టి, 


ఇల్వలుడు 
'' వాతాపీ, రా!” అని పిలిచేవాడు. వాతాపి 
ఆ (బాహ్మణుడి పొట్టచిల్చుకుని బయటికి 
వచ్చేవాడు. (బాహ్మణ అతిథి వాడు 

ఇలా ఉండగా అగ స్వ్వమహాముని 
విదర్భరాజు కూతురైన లోపాముదను 
పెళ్ళాడి, ఆమెకోరగా థనం తీసుకు 
రావటానికి బయలుదేరాడు. అగస్త్యుడు 
ముగ్గురు రాజుల వద్ధకు వెళ్ళాడు కాని 
సు ఒక్కడికి ఖర్చుకు మించిన ఆదాయం 
లేదు. కాని, మణమంతంలో ఉండే 


వాతాప్‌ీ, ఇల్వలుడూ అనే హళ్ళవద్ర చాలా 


చందమామ 


ఉంటుందని విని, 


ధనం 
అక గాడికి వె ఖా డు, 


అగస్త్యుడు 


ఇల్వలుడు తన అలవాటు (ప్రకారం 
వాతాపిని మేకగా మార్చి, వాడి మాంసం 
అగస్తుడికి పెట్టాడు. అగస్తుు జామాంసం 
తిని తన్నాడు. ఇల్వలుడు, “వాతాపి,రా 1!” 
అని పిలిచాడు. 

“'ఇంకెక్కడి వాతాపి? వాడు అప్పుడే 
జీర్ణ మైపోయాడు,"' అన్నాడు అగస్త్యుడు. 

ఇల్వలుడు తెల్లముఖం వేసి, అగస్త్యుడికి, 
ఆయన వెంట వచ్చిన ముగ్గురు రాజులకూ 
అంతులేని ధనం ఇచ్చి పంపేశాడు. 

ఆగస్త్యుల్లి గురించి ధర్మరాజు ఇంకా 
ఎన్నో కథలు విన్నాడు. 


వ్‌! 


అప్పుడు అగస్త్యుడు లోపామ్ముదతో సహా 


_ 'వింధ్యపర్వతం వద్దకు వెళ్ళి, “ నాయనా, 


నేను పనిమీద దక్షిణానికి వెళుతున్నాను. 


దారి ఇయ్యి," అన్నాడు. వింధ్యుడు 


ఒకసారి వింధ్యపర్వతం సూర్వుడితో, 
““నువు మేరువు చుట్టూ ఎందుకు తిరుగు 
తావు? అంతకన్న గొప్పవాడినైన నాచుట్టూ 
తిరుగు,'' అన్నది. 

4 నేను మెరువు చుట్టూ బుద్దిపూర సక ంగా 
తిరగటంలేదు, నాకు విధించబడిన మార్గంలో 
తిరుగుతున్నాను,” అన్నాడు సూర్యుడు... 

వింధ్యుడికి కోపం 
చం[దుల దారికి, (గహాల దారిక్స్‌ అడ్డంగా 
పెరిగాడు. లోకం అంధకారమయమై 
పోయింది. అప్పుడు దేవతలు అగస్తుడి 
వద్దకు వెళ్ళి, మునిశ్వరా, ని శిష్యుడైన 
వింధ్యుడు లోకాన్ని తారుమారు చేసేశాడు. 
అతల) అదుపులో పెట్టు,” అని వేడుకున్నారు. 


వచ్చి, సూరక్థి 


స్ట్‌. 


““ నేను తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండు! "' 
అన్నాడు అగస్త్యు డు. ఆ మహాముని 
వక్షణం నుంచి తిరిగి రాలేదు, వింధ్యుడు 
తిరిగి తల ఎత్తనూ లేదు! 

కాలకేయు లనే రాక్షసులు సము[దంలో 
నివసిస్తూ, ర్యాతిపూట భూమి మీదికి వచ్చి 
(బాహ్మణులను క్షోభ పెట్టసాగారు. సము[దం 
(ప్రవేశించి కాలకేయులను చంపటం దేవత 
లకు సాధ్యంకాక, వాళ్ళు అగస్తుడి శరణు 
జొచ్చారు. అప్పుడా ముని సము.దజల 
మంతా ఒక్కుగుక్కలో తాగేశాడు. కాల 
కేయులు బయట పడ్డారు. దేవతలు. వారితో 
యుద్ధం చేసి అనేక మందిని చంపారు. 
చ్రావగా మిగిలిన కాలకెయులు పాతాళం 
లోకి పారిపోయారు. అప్పుడు వట్టిపోయిన 
సము[దం, భగీరధుడు గంగను భూమికి 
తెచ్చి నప్పుడు తిరిగి జలమయమయింది. 

అగస్త్యుడి ఆ్యశమం నుంచి బయలువబేరి 
పాండవులు అనేక తీర్థాలు "సేవించుతూ 
కౌశికీ నదీతిరాన్ని చేరి, అక్కడ ఉన్న 
విశ్వామ్మితుడి అ_శశమమూ, దాని అవతల 
ఉన్న విభాండకుడి ఆశమమూ చూసి, 


చందచమాూాదము 


వ వం 
కా ననన హన 


విభాండకుడి కొడుకైన బుశ్యశృంగుడి 
కథ విన్నారు. 

అంగదేశాన్ని పాలించే రోమపాదుడు 
దశరథుడి స్పేహితుడు. ఆయన (బాహ్మణు 
అకు [దొహం చెయ్యగా (బాహ్మణులందరూ 
వదిలివోయారు. తరవాత 
అక్కడ వానలు కురవక కామం ఏర్పడింది. 
రోమపాదుడు తన మంతుల 
సలహాపై వేశ్యలను పంపి, బుశ్య్యశృంగుఖ్ణు 
ఆకర్షించి తన దేశానికి తెచ్చుకుని తన 
కుమార్తె. అయిన శాంతను అతనికిచ్చి 
పెళ్ళి చేశాడు. బుశ్యశృంగుడు అడుగు 
పెట్టగానే అంగదేశంలో ఎప్పటిలాగా వానలు 


మై రాజ్యాన్ని 


అప్పుడు 


కురిశాయి. 


పాండవులు ఇలా అనేక తీర్ధాలు సేవిస్తూ 
మ హేం[దపర్వతం వద్దకు వెళ్ళారు. 
అక్కడ అకృతపర్షు డనేవాడు ధర్మరాజుకు 
పరశురాముడి కథ చెప్పాడు. హైహయ 
వంశాన పుట్టిన కార్తవిర్యుడు దత్తాతేయుడి 
పరం ఇత వెయ్యి చేతులు సంపాదించి, 
బలమదాంధుతకై అనెక ఉప(దవాలు 
చేశాడు. ఒకనాడు అఆ క్షార్తవీర్యుడు పరశు 
రాముడి తండి అయిన జమదగ్శి ఆశ 
మానికి వచ్చి, ఆ(శమాన్ని ధ్వంసం చేసి, 
హోమధథేనువును పట్టుకుపోయాడు. పరశు 
రాముడు ఆ(శమానికి తిరిగి వస్తూనే ఈ 
సంగతి విని, కార్తవీర్యుడితో యుధ్ధం చేసి 
చంపేశాడు. తరవాత కార్తవీర్యుడి కొడు 
కులు వచ్చి, ఒంటరిగా ఆశమంలో ఉన్న 
జమదగ్ని గొంతుకోసి వెళ్ళిపోయారు. 
అప్పుడు పరశురాముడు పగబట్టి ఇరవై 
ఒక్కమారు _పపంచమంతా తిరిగి, కనిపిం 
చిన (ప్రతి క్ష్మ్యతియుళ్లు చంపాడు. 

పాండవులు (పభాసతీర్ధాన్ని చేరుకున్న 
ప్పుడు, ఆ వార తెలిసి బలరాముడూ, 
కృష్ణుడూ, _పద్యుమ్నుడూ, సాత్యకి, అని 
రుద్ధుడూ మొదలైన యాదవులు వారిని 
చూడవచ్చారు. ధర్మరా జా యుద్దంలొ 
కౌరవుల నందరినీ 'చంపి రాజ్యం పొందుతా 
డని యాదవులు పాండవులకు ధైర్యం 
చెప్పారు. 


చందమామ 


యాదవులు ద్వారకకు తిరిగి వెళ్ళినాక 


- పాండవులు తీర్ణయాతలు కొనసాగించారు. 1 


వారు చివరకు గంధమాదనపర్వతం చెరి, 
అక్కడ అర్జునుడి రాకకోసం ఎదురు చూడ 
నిర్ణయించుకున్నారు. అది మహాపవితమైన 
(ప్రదేశం, అన్ని పుణ్యస్థలలాలోకి గొప్పది. 
అక్కడ పాండవులు నరకానురుడి అస్థికల 
గుట్టచూశారు. 

వాళ్ళు గంధమాదన పర్వతాన్ని చేర 
బోతూ ఉండగా భయంకరమైన గాలి 
బయలు దేరింది. దానితో దుమ్ములేచి 


_ అంతటా అంధకారమయి పోయింది. తర 


వాత ఆర్భాటంగా మెరుపులతో, ఉరుము 
అతో కుంభపోతగా వర్షంకురిసింది. తమ్ము 
తాము రక్షించుకోవటానికి తలా ఒకదారీ 
అయిపోయారు. తిరిగి తెల్లవారే సరికి తెరిపి 
ఇచ్చింది. కాని (దౌపద్‌ి నడక్మపయాస వల్లా, 
వానదెబ్బకూ, చలికి గడగడవణుకుతూ 
మూర్చపోయింది. అమె రాళ్ళమీద పడి 
పోకుండా నకులుడు పట్టుకుని, ధర్మ 
రాజును కేక పెట్టాడు, ధర్మరాజూ, కీ ముడూ, 
సహదేవుడూ [(దౌపదిని ఆ స్థితిలో చూసి 
కొంత సెపు దిగ్భ్రమచెందారు. 

ధర్మరాజు ద్రౌపది తలను తన తొడమీద 
పెట్టుకుని చాలాసేపు దుఃఖించాడు. 
మిగిలినవాళ్ళు ఆమెకు ఉపచారాలు చేశారు. 
దారి చాలా కంటకంగా ఉన్నది. ముందుకు 


చందమామ 


1. క్‌ 
లా 
వ 


అల ర పత జ 
యానాం యానం నాననా జా వై 


సాగేమార్గం కనిపించ లేదు. అప్పుడు 
ఖీముడు తలచుకునే సరికి, ఘటోత్కచుడు 
తన రాక్రసబలగంతో వచ్చాడు. ఘటోత్మ 
చుడు పాండవులనూ, (దౌపదిన్‌ ఎత్తు 
కున్నాడు. మిగిలిన వాళ్ళను రాక్షసులు 
ఎత్తుకున్నారు. (పప్రయాణ౦ అతివేగంగా 
సాగింది. వాళ్ళు కాల్మకమాన కైలాసం 
సమీపంలో ఉన్న బదరికాశమం దగ్గిర 
గంగాపవాహ౦ ఉన్నచోట. రాక్షసుల 
భుజాలమీద నుంచి దిగి, గంగలో స్నానాలు 
చేశారు. అక్కడే వారు నివాసాలు ఏర్పరచు 
కున్నారు. అక్కడ ఉండే మునులు పాండ 
వులకు కందమూలాలతో అతిథిసత్మారం 
చేశారు. 


వ్‌ 


వాళ్ళు అక్కడ ఆరురోజులున్న తరవాత 
వారికి గాలి ఎంట ఒక దివ్యమైన సువాసన 
తెలియ వచ్చింది. అంతలోనే పాండవుల 
మధ్య ఒక అపూర్వమైన పుష్పం పడింది. 
అది వెయ్యి రేకులుగల ఎ(రకలవప్పవ్వు. 
చూడటానికి ఎంతో అందంగా ఉండి, 
అద్భుతమైన సువాసనలు వెదజల్లుతున్నుది. 

[దౌపది ఆ పుష్పాన్ని తీనుకొని భీము 
డితో, '' దీన్ని ధర్మరాజుకు ఇస్తాను. ఇలాటి 
పుష్పాలను మనం తీనుకుపోయి - కామ్య 
కవనంలో ఉంచుకుందాం. నాకోసం 
ఈ పూలను వెతికి తీసుకురాగలవా? ” 
అన్నది. 

భీముడు ఆమె కోరిక తీర్చే ఉద్దేశంతో 
విల్లూ, అంబులపొాదీ తినుకుని, వి గాలికి 
సౌగంధికపుష్ప్పం వచ్చిపడిందో ఆ గాలి 


వచ్చిన దిక్కుగా బయలువేరాడు. కోకిలల 
పాటలూ, తుమ్మెదల రుంకారాలూ, సెల 
యళ్ళగలగలలూ వింటూ (దౌపదిని తలుచు 
కుంటూ, చారికి అడ్డం వచ్చిన చెట్లను 
విరుస్తూ, లతలను తెంపేస్తూ, మధ్యమధ్య 


అరణ్యం దద్ర్దరిల్లైటట్లు సింహనాదాలు 
చేస్తూ, చాలా దూరం వెళ్ళాడు. ఒక చోట 
అంతులేని అరటితోట వచ్చింది. ఆ అరటి 
చెట్లను తోనుకుని పోతూ భీముడు మళ్ళీ 
సింహనాదం చేశాడు. దానికి భయపడి సీటి 
పక్షుల గుంపు ఆకాశంలోకి ఎగిరింది. ఆ పక్షు 
లను చూసి, అటుగా నీరున్నదని (గ్రహించి 
భీముడు ఆ దిక్కుగా వెళ్ళి ఒక సనక 
చేరుకున్నాడు. 

భీముడు ఆ సరస్సులో చల్లగా స్నానం 
చేసి, మళ్ళీ అరటితోట వెంబడి బయలు 
దేరి, కొంతదూరం వెళ్ళి, భుజాలుచరచు 
కుని, మరొకసారి సింహనాదం చేశాడు. 
ఆ అరటితోటలోనే ఉన్న హనుమంతుడు, 
ఆ సింహనాదం చేసినది భీముడని (గహించి, 
భీముణ్ణి చూడబోతున్నందుకు సంతోషించి, 
భీముడు వచ్చేదారికి అడ్డంగా పడుకుని, తన 
తోకను కెక్కెంలాగా పైకిఎత్తి, దిక్కులు 
అదిరేలాగా ఒక్కచరుపు చరిచాడు, 

ఆ చప్పుడు పిని భీముడు హనుమం 
తుడు ఉన్న చోటికి వచ్చాడు. 


హానుముండుడు. ఆరటితోట మధ్య పడు 
కుని ఉన్నాడు. చ్యరని ముకావన్తూ పచ్చని 
కళ్ళూ; ఖంగారం లాటి శదీరమూ, మెబై 
న! కలిగి, దారికి అడ్డంగా పడుకుని 

ఉస హనుముదతంల్లో చూసి థీములవి 
వీ మాత్రమూ భీయవేడక్క దగ్గిరకి వచ్చి 
సింహనాదం చేశాడు, 

హనుమంతుడు కళ్ళు తెరిచి ముఖి 
చూసి, చిస్త్పుగా నవ్వుతూ, ' నాయనా, 
ముసలివాల్లి. జబయ్య వాళ్లో. ఆలిస్‌ చయ 
నుఖంళగా సలూ ౨కు ఎందుకు 
వేపావ్స! నావంటి బంచువుల మీద నీ పంటి 

కాని భూతదయ చూవవ పవచ్చు నే! న్‌కు పెద్ద 
పనన ఆదరీంచటం కూదా తెలియదు 
జనలు అటుగా ఒంటరీగా 


₹ క 


ఇౌ గుస్ప్రదీ ॥ 


టా ఇ ని 


ఎందుకు. పచ్చావ్సు! ముందున్న (వదీశం 


వేవశతలు నంచేరించేది, అక్కడికి మను 
మలు పోరాచు, నా మాట విని ఈరిగి 
వెళ్ళు... అన్నాడు. 


క సకసల క్ష్యతియుఖ్ధి. కురుపుంకా స్‌ వైన 
వాళ్ల నా పడు భీమసేనుడు, నువ్వు ఎన 
రవి? ఇకిడ ఎందుకున్నావు? కీ కోతి 
రూపం ఎలా వచ్చింది? నాకు దారి 
ఇమయిర్టి'" అన్నాడు కీముడు. 

క్షు స వానరుణ్ణ, దారీ కొలగను. అమా 
ముత్యం చెయ్యక, మర్యాదగా ఊరిగి 
వెళ్ళిపో," అన్నాడు హనుమంతుడు. 

"'దారి. తొలగకపోతే  అమాయిత్యరి 
చెయ్యటం కాదు, నీకు ఆఅహాయ మే 
చేహిను,'" జబన్నాతడు ముందట, 


తె, సౌగంధిక సపుడ్వ్యాపహరలుం 


"అన్నా, నేను చాలా మునలివాణ్ణై. 
బబ్బు మనిషిని, కదలలేను, సీకు నిజంగా 
వెళ్ళాలనే ఉంకేు నన్ను దాటిటో, "' అన్నాడు 
హనుమంచండు. 


“వాటి వెళ్ళటం చాలా తవ్పని' నాకు 
తెలుసు. లేకహాోతే. హనుమరతుడు సము 
[దాన్ని దాటిన ఎట్టు పప్పుతో దాటకహాయానా?"' 
జన్నాదు భీముడు, 

““ఎవడా హనుముంకుడు” వాడు పము 
(వాన్ని వెరదుకు. దాటవపేటిసి స పుచ్చింది 
ఆన్స్‌ హనుచేంంళఈుడు అటీగాడు, 

“"వా లాల హనుమంతుడు కూడా వాయు 
దేవుడి కొడుకు. నాకు అన్న అన్నమాట, 
చాలా గొప్పవాడు. కాముడి భాదను 


వ్‌ట 


.  అంకాధివకి ఎత్తుకుటోలె, 
1. అమెను వెతుకుతూ. నమ్ముదం. దాటి 


లంకకు వెళ్ళాడు. నేను కూడా ఆ హను 
మంకుడికి తిసిపోని బలవరా[శ్రమాలూ, 
జేజే కలవాలి. మంచీగా నాకు దారీ ఇయ్యి, 
లేదా వెబ్బతింటావు," అన్నాడు ఖీముడు, 
హనుమంతుడు భీముడి గర్వం తెలును 
కుని, నవ్వు ఆపుకుంటూ, " నాయనా, 
నన్నెందుకు బాధిస్తావు ? నా తోకను పక్కకు 
నెట్టినీ దారిన నముష్ట వెళ్ళు,' ' అన్నాడు. 
థీముడు. నిర్లక్ష్యంగా ఎడమచేత్తో హను 
మంరికుడీ తోక ఒటై ఎెత్తటోయినాడన. కాని 


అది కదలలేదు. అమికాశ్చర్యంతో అఆకను 


హనుమంతుడి తోకను రెండు చేతులా మై, 
తనే కున్న బలనుంతా ఉఈఅవపళకూగీంచి కూడా 
ఆ తోకను కదల్బలేక వోయాడు. 

అముడీకి చవ్నేసిగ్గు వేసింది. అతను 
చేతులు రెండూ జోడించి, 
నౌ (పగక్బాను మన్వంచు. నువు  ఎపిదు 
డివో, గంధర్వుడివో గాన్మి మాదుదాలు హస 
రుడవి మటుకు కావు, అభ్యంతరం టెక 
పోతే నీ కధ విమిటొ చెప్పు. సన్ను ని శమ్యు 
డుగా భావించుకో!'' అన్నాడు. 

దానిక హనుముంకుడు, “బాబూ, నేనే 
హనుమంళుళణ్లు: వాలి స్నుగీవులకు వైదం 
మ మ్ముగీవుడు నా సహాయం 
కోర్‌, స్నేహం చకాడు " ఆరటూ 


శ్ర 
మ్‌ మెలా 


క. చట ల 


కామాయంవి కాలం సొతి తస కథ అంతా 
వినిపంచాడు. చివరకు హనుమంతుడు, 
“నెను ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ 
గంధ ర్వులూ, విద్యాధరులూ. కూడా కోజూ 
కామకథను పాటలు కల్లి పాడుతూ ఉం యే 
విన- సంతోషిన్తూ ఉంకాను. ఈ (పటేశం 
నముసుష్యులు కాదగిసద్‌ కాదు. ఇక్కడికి 
ఎందుకు వచ్చావు!” ఆని ఫీముఖ్లు ఆడిగాడు. 

అముడు హనుహమురితుడీకి సొహ్టైాంగ పడ్‌, 
“మహాత్మా, ఇవాళ నీ దర్శనం చేయటం 
వల్ల నా జన్మ సార్టకమయింది. సముుదం 
దొటిన నాడు నీ దూపల వలా ఉన్నది 
చూవ సన్ను భన్యుజ్ణు చెయ్యి, ' అన్నాడు, 

“ఆనాటి డదూపుం ఈనాడు చూపటం 
నాక పాధ్యమ్మా దాయనా ? కాలంతోపాటు 


సమస్తమూ మారటం. లెదా? అన్నాడు 


ఆయినా టమముడు వపటెిలి సై ట్టలేదు, 
అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని 
శకయెదికరరాా పెంచాడు. ఆ శరీరం ఆరటి 
తోటంకా ఆ కమించుకుని, ఆకాశం తాకు 
తున్నట్టుగా ఉండి, సూర్వుడి లాగా (పకా 
కసుస్తృది, కళ్ళు నివ్రాక మూల లాగా 
ఉన్నాయి. కోచ్‌లు దీర రగాగనా, [కూరం 


. 
టి [వ ఒక్‌ : 
వా 


7₹కానదా ఊన్నాయి. తో నదల్ను దట్టంగా, 
ముడిపడి ఉన్నాయి, కోక (బఇహ్మాండంగా 


పెరిగి, నేలను కట్టుకున్నది. 
జ మి 


జ స్‌. అం న్‌ 
త ల అ ల్‌ 


హనుమంతుడు భిముడితో, '' నా రూపం 


చూశావా నాయనా? అవసరమైనప్పుడు 
నా శశరీనాన్ని ఇంకా పెంచగలను.. శత్రువుల 
వదట ఇంకా భయంకరంగా ఉబటాను. 
నువు ఆ రూపాన్ని చూడలేవు, " అన్నాడు, 

ఖఫీముడు, “మహాత్మా. దిన్నె చూడటి 
కుండా ఉన్నాను, కళ్ళు చికట్టు కమ్ము 
తున్నాయి, ఈ రూపాన్ని ఊపనంహద్‌ంచు,' 
అని బతిమాలుకున్నాడు, 

హనుముంతుడు తస మామూలు రూపం 
థరిరిచి, ఫీ ముజ్ణి కొంలించుకుని, “నాయనా, 
ఇది సౌగంధిక వనానికి దారి. వెళ్లిరా. నీకు 
శతం కలుగు గాక. నీకు కష్టం కలిగి 
నేష్తుడు నన్ను ఈలుచుకో, సాహసించి 


క్‌ | 


సౌగంధిక పుష్పాలు కోసేన్స! బేపతటితో 
తగాదా పస్తుంది' ఆస్‌ చెప్పి ఆంతర్హాన 
మయాడు. 

రెట్టించిన ఊ తృొాహంతో భీముడు 
ముందుకు సాగి, కొండల మధ్యగా (వవ 
హించే ఒక నదీతీరాన సౌగంధిక వనాన్ని 
చూశాడు. వైడూద్యాలను పోలిన. నాతొ 
గల రశచశాల సాగంధక ప్పుప్పాలు సువాసన 
నలు వెదజల్లుతూ ఎంతో ఆందంగా 
ఉన్నాయి... (ద్రౌపది కోరక తీర్చటానికి 
భీముడు. ఆ పృష్టులను కోయబోతూండగా 
కభయంకకాకారుకొ న కాసుల పంటి 
కాపలావాళ్లు అఆయుఖాలు ధరించి, థీముడి 


పద్రకు వచ్చి, “' అయ్యా, న్‌ వెపనీవి? 
క్స్‌సై 


ఆయుధాలుధరించి ఇక్కడి కెందుకు 
వచ్చావ? '' అని అడిగారు. 

“ నేను కురుపంగంచాళ్టు. పాంచుదాజు 
కొడుకును. ధర్మరాజు తమ్ముల ఈ 
పాగంధిక పృష్పాల కోసం సచ్చాను," 
అన్నాడు భీముడు. 

"అది కుటేరుడి వనం. అక్కడికి మను 
సులు రాదాచు,. కుబేరుడి అనుమతి 
పొంపి కావలసినన్ని పూలు కోనుకుపో,' 
అన్నారు శ్కానులు., 

“ కుబేకుడు ఎక్కడ ఉన్నాడో! కక 
పోయినా, నాలుగు పూల కోసం చే నతన్ని 
వచ్చ మడగాలా క ఖ్‌ క్షతియుళ్లై. కోరీ 
నేది బలంతో సాధించటం నా ధర్మల, ఇచేమీ 
కుటేరుడి పెరడు కాదు. బది దేవ్పుడు 
సృష్టించిన చోటు, ఇక్కడ జకదిసి మదా 
కరు యాచించేదేమిటి? " అని భీముడు, 
రాక్షసులు: వద్దంటున్నా. వినకుండా, సాగం 
ధిక పృష్పాలున్న కొలనులోకి దిగాడు, 

అద్‌ చూసి రౌక్షసులు, ఫీముడ్‌ నిట 
శభియబుర్డారు, వీముడు తనీ గేద గీరీగ్‌రా 
చిప్ప కొందరు. కాక్షనులను చావగొట్టాడు. 
వారిలో కొందరు. వెళ్ళి కుటేరుడతో. ఇలా 
ఖరీగ్‌ందన్‌ చెప్పారు. 

“' భీముల్లి పూలు కోసుకోస్‌న్వుండి. చా 
ఆభ్యంతరం లేదు, మీరు అతనికి 


అ్థ్థు వెళ్ళకండి," అని వాళ్ళతో అన్నాడు 
చందమామ 


| 


1! 
(క 


గే |. 
|. ౯! | | 
కక! 
జ! 11 
కక్‌ కో 

ల! 


! 


న్‌ 


వః గ్‌ గా క్‌ జ! -' క్ష్‌ ఐన్‌ = క! 


| కుబేరుడి అనుమతి పొంది, అర్జునుడి కోసం 
“ఎదురు చూస్తూ క్‌ంిధమాదస పర్వతం ప్స్‌ద 
ఉండి పోయారు. మవారీంటీదిద్‌ తితిగ్‌ లర 


నారాయుఖ్యాశమం వద్ర చేర్చి భఘటోత్మ 
చుడు తస పఠరివారంతొ సహా సెలవ పుచ్చు 


స్ఞాభా క ( | కడు 


కుటేరుడు, ఆ రాక్షసులు తిరిగి వచ్చి 
చూసేసరికి భీముడు బోలెడన్హి సాగంధిక 
పుష్పాలను కోస్తూ కనిపించాడు, 

ఈ లోపల ధర్మరాజు, తాము ఊస్థ్ర 
చోట శీముడు. కనిపించక పోకరుసరికి, 
"భీముడు ఎక్కడకి వెళ్ళాడు ? న్తుప్తు 
ఎళ్ళడికైనా పంపానా విమిటి?” అని 
(రౌపదిని అత్‌ గాడు. 

ఫీముడు సౌగం ధిక స్వమ్యాలు తెస్తానని 
ఈకాన్యంగా బయలుబేని వళ్ళినట్టు (గపది 
చెప్పంది. అప్పుడు మటోత్మచుడు ళన 
పరివారంతో వచ్చి, పాంతప్త్పలను. మేము 
డున్న చోటికి చేర్చాడు. లీముడు (దొపదికి 
సౌగంధిక వృష్పాలు ఇచ్చాడు. పాండవ్పులు 


వే 


ఇలా ఉండగా ఒకనాడు జటానురు డనే 
(జొాపపి.ని వెత్తుకుపోవాలనే 
డుర్చుడ్దికో , (వాహ్మాణు వేషం చేనుకు, 
ధర్మరాజూ వద్దకు వచ్చి, తాను పరశురాముడి 
కిమ్యుడిననీ, సమస్త కాస్త్రాలూ, అస్త్ర 
విద్యలూ నేర్చినవాడిననీ చెప్పాడు. ధర్మ 
రాజు ఆ మాటలు నమ్మి ఆ రాక్రనుఖై తస 
వెంట ఉండన్‌చ్చాడు, 

ఒకనాడు అముడు వేకుకు వెళ్ళాడు. 
రోమకుడూ, ధౌమ్యుడూ, అతర మునులూ 
కాణక్చక్యాలు కీర్చుకోవటానికి ఆల్షమాసికి 
దూరంగా వెళ్ళారు. ఆ సమయంలో జటా 
నురుడు పొండవ్పుల ఆయుధాలన్హు కాజేసి, 
ముగురు పాండవ్పుకినూూ డాపడిన్‌ ఎత్తుకుని 
పారిపోసాగాడు.  నహదేవుడు మాతం 
ఎలాగో వొడ్‌ భుజం మీది నుంచి. జారి, 
వాడు కాజేసిన ఆయుధాలలో క్తి ఒకటి 
లాగేసుకుని, భీముడి _పేదుపెట్ట గటిగా 
ఆరుస్తూ రాక్షనుడి ఇంట పర్టాడు, 

ధర్మరాహా వాడతో, “" ఓరీ, దుర్మార్టుడా? 
వెండుశీలా ఆధర్మం చేస్తున్నావు? ధైర్యం 


ఆకాక్ట్రనుడు 


చ౦0 చ మాఘ 


ఉంకుమాజయుధాలుమా కిచ్చి, మాతో 


యుద్దం చెయ్యు. నీకు మే మేమి కీడు 
చేళాం పె పెచ్చు మా అతిధిగా ఉంచు 
కున్నాం, ఆంటూ ధర్మపన్నాలు పారం 
క్‌ంచౌడు. 

అద్‌ చూస్‌ నహదేప్పడుు “వీడితో మాట 


లోనే ఖఫీముడు ఎటు నుంచో వచ్చి పర్డాడు. 
బటానురుడు. ధర్మీరాజునూ, నకులుఖ్ణై, 
(వౌొపవిన్‌ కంద దించి. ఫముడితో కలియ 
బర్జాడు. అటానురుడు బలహినుడ్రైజోచయే 
దాకా థీముడు వాడితో మళల్లయుద్దేం జేసి, 
చివరకు వా పైకెత్తి, నేల కేసి కొట్టి 
చరి పేశాడు. 

ఆధదురూ ఆ శమానిక్లి ఈరిగ్‌ వచ్చారు, 
అర్జును ఉంశా రాలేదు. ఆతను వెళ్ళి 
ఆయిదేళ్ళుయింది. అతన్‌ కోనరి సిరీక్షమ్తూ 
పాంగవులు ఆ పాంతల ఈండే ఇతర 
పర్వతాలూ, ఆ్యశ్రమాలూ చూస్తూ కాలం 
వెళ్ళయిద్నారు. 

ఒకనాడు పాండవ్తలు సీలుగురూ ఒకో 
చోటు కూర్చుని కబుక్తు చెప్పుకుంటూ 
ఉండగా ఒక. విమానం ఆకాశంలో (పకా 


ఇస్తూ కనిపిలిచి. వారున్న కొండ పక్కగా 


దిగింది. ఆందులో నుంచి: దేవతా పృకుముడు 


చందమూము 


రేమిటి? చాతవైతే వాళ చంపాలి. లేదా ల. 
వాడ్‌ చేతిలో దావాలి. మరో మౌర్గం లేదు, 
అంటూ రాక్షనుడి మనికి వచ్చాడు, అంచ స 


తరిగి పచ్చిస అర్జునుడు అన్న లకు నమస్క 
రించి, తమ్ములను కౌగలించుకుని, వారి 
షక్క నే కూర్చున్నాడు. 

పాండవ్తులు. అర్మిదుతి రధాన్ని, తాని 
అందాన్నీ వంతగా చూశారు దానికీ పారధ్గి 
ఆఅయిస మాతళ్‌ని గౌరవించి మర్యాదలు 
చేశారు; స్వార్గంలోని క్షమ సమాచారాలు 
అడిగి తెలుసుకున్నారు. వచ్‌ (వక్నట కన్ని 
టికీ మాతలి తగీనీ నమాధానాలు చెప్పు 
రధాన్ని 0౧ స్వర్లానికి శనుకుపోయాడు, 

ఇందుడు అర్జునుడికి అనేక పవ్వు పస్ట 
భరణాలు ఇచ్చాడు. అర్జునుడు వాటిని 
(వౌవది కిచ్చి, ధర్మరాజు దగ్గికే కూర్చుని, 


క్‌ 


అనను ము... పంట్‌ సా. ఆవాస ననన నలం కాజు నరా కరా కా నీకీ 


లాగా అర్జునుడు దిగాడు, స్వర్గం నంచి 


స్వర్గంలో తనకు కలిగిన అనుభవాలన్నిటెిం 
పూసగుచ్చినట్టు వివరించి ఇలా చెచ్చాడు ; 

“= దితికి ప్పలోమ్హా కాలకా ఆని ఇద్దరు 
కసూ రైలు. వాళ్ళు _బహ్మను తమ తపస్సు 
చేత. మెప్పించి, తమ సంతతికి చేపదాన 
వుల చేత దాపు లేకుండానూ. వారఖ్యు అనే 
గొప్పు సగరజ. వారికి నివాసరగానరా వరాలు 
కోరారు. ఆ కారఖుంగా పొటోవముులూ, కాలు 
కేయులూ ఆఅ నేగరంటో ఉంటూ, బేవత 
బన లక్ష్య పెట్టకుండా జీపీన్తూ వచ్చారు. 
నేను ఆ రాతసులను జయించిన ఆనంతరం, 
వాది నగరం ప్రవేశంచాను. కథం 
నడవటం చాతా కప్టమయింది, ఇారికి 
ఆడ్జేంగా రాక్షసుల శవాలు గుట్టలుగా పడీ 
పున్నాయి. సగర మంతటా రాక్షస సప్ర్రిల 
కోదనం వినిపించింది. రథం చప్పుడు విని 
ఆ స్త్రీలు ఇళ్ళలో జారి దాక్కున్నారు. 
అ నేగరల మొదట నిర్మిం చినమ్రాడు బేష 
కల వశంలోనే ఉంటేదన్‌, ఇం్యదుడు 
ఆక్కడ ఉండేవాడనీ, _బహ్మ పరం 


మూలరిగా కాక్షనులు దేవతలను వెళ్ళగొట్టి 


ఆ నగరాన్ని ఆ|కమించుకున్నారని మాతలి 
నాకు చెప్పాడు. వెలోమేు. కాలకేయులను 
ఎలా నిళ్మూక్‌ం చట ౨ ఆన్‌ ఇద్యయుడు 
(బ్రహ్మను అతగగా, దేవదానవ జాతులకు 
చెందనివాడి వల్లనే ఆది సాధ్యమవుతుందని 
[మిహ్మ్‌ చెప్పాడట, జ్య్యాదుడు ఆ పసుకీ 
వ్‌ న్ను నియోగించి, కాలకేయులను చంపి 
టానికే నాకు దివ్యాసప్తాలను ఇప్పుంచాడు,” 

మర్నాడు, అందరూ కావికృళత్యాలు 
తీర్చుకుస్తు ఆనంతరం థధర్మనాజు అర్జునుట్ల 
పితిచి, ఆతను సాధించుకు పచ్చిస అఫ్తా 
లను చూపమన్నాడు, ఆర్థం నాడు త్తి 
ఆయి, దేవదత్త మనే తస శకంఖారి ముడదిలు 
కని తనే నై గేల పివ్యాస్తా అన్నిటిని 
చూపించపాగారు, అఆ సమయంలో నారీ 
దుడు పచ్చి అర్జునుడిళో , ట్‌ అర్జునా, గ 
ఆస్ట్రాలను తగిన కారణం లేకుండా ఎస్పుడూ 
వయోగించకు. ఆందువట్ల చాలా [ప్రమావం 
ఉంటుంది. యుద్రంలో వీటిని నువు (ప్రయో 
గించెటప్పుడు న్‌ వచ్చీ చూస్తానులే సీ క 
ఆని చెప్పి వెళిపోయాడు, 


జా. ట్రా 
| ఖీ 
| శ త్రై | 
| ఎత 
స్‌ 
కా న! 
॥ నా స 
( | 
కా బ్బ క్త న్‌ా న్‌ జే 
కా నా నా | ఇ 
| కా క్‌ స 
| గ్రా. 
ఓ బీ ఖీ న్న 
,| ్ట ల్‌ కా = క ౯ ల 
కష! ల్‌ యా క్‌ శ్ర 
॥ క " || ఖ్‌ గీ జ్‌ ఖు ఫ్‌. 
|| ల ఖీ ఇ 
] న్న న? ప్‌ 
| మ 
| గ క్‌ క్‌ 
| న్‌ 
| ఖ ల్‌ో 
| శక ్‌ నో క నా 
| ల! క్ష జీ | క కా అం | 
| ను "టపి ఇ క్లే జ్‌ గ్‌. యా క్‌ 
ఇ ఇ యమో గ శై కా 
ల్లి ణ్‌ నా క్‌ 
యీ క 
2 ను ల్‌ న. 
/ క. “క న్‌ క శౌ 
| | మ... కా శ జ్‌ 
క్ష స్తా న్‌ = ణా 
| | = ల వూ హ్‌ 
| శ వూ | జ 
ఎ అంక కొ 
| . గ | 
[2 నష 
న. త్‌ో 
| || | గ్‌ 
| మ్‌ ము 
| సల లో ఇ శి కా నా శే ఖో క 
తా. లు 
| లో త్‌ జ క్‌ ట్‌. ;కో జే అన్‌ న్నా 
లని! జ్‌ గ 
లా నో | జ! క్ష వో ణ్‌ 
నక క్త ఇ 
కా న త్‌ లో 
| జే | జీ | (/ 1. 
గ్‌ జీ శ్ర క్‌ బ్‌ గ్‌ క 
| | 
| గా గ ( 
ట్‌ క | న నూ 
| ణ్‌ జీ గ కన్‌ | జె న్‌ ం! 
| ఖ్‌ జ ,” గ్‌ క్‌ ట్ట 
జ్‌ శై న. జో క్ష శ లా 
క. * జ” టా. సక! 
త జ ళా! టే క 
త (జాన ఐ ళ్‌ త 
1 గ్‌ ణా ్‌. 
(౯ | క 
ప క్త (నకు జౌ కా | టా | జ . ్నా జ 
(| క్ర | గ క్‌ న్‌ / ము | నై కా స 
గ్త్‌ ॥ మో కానే క్‌ త్య జే. | జు 
గ న / క జ 
గ /. ళ్శ క క (|| త్‌ | ఖీ 
క్ష శ గ ' ల్‌! [| | | |. స! | స | 
... జ | | కి 
| జే క శ్‌జ్‌్నా ః క్‌ / క్‌ ఖే | క్త] | క్స్‌ 1 / జ్‌ . | / 
/ ॥ గ్‌ శై 
క్‌ ఓ శ్‌ | స్టే కొ ./ ల్‌ లా కి 'టీ ల క్యా వి న 
ఇ ॥ | "ల శో ను ,! నూ నా! 
క క! వే గ | ల్‌ 4 జ క్‌ న్స ర ఖ్‌ శ ష్‌ | 
జ్‌ క | న | ట్య ట్ట లౌ వం. 
ల! జీ | క జ్‌ క్యా 
బ్‌ క్త | ॥ క | క్‌ 2 
॥ న్‌ వ / 
| స ళా నా ణే కి | / ల స్స 
క్ష శీ వయ కే || ః లా ఇ న! 
ం | 1 జ్‌ త్తే జ్‌ ఖో క్‌ 
(1 న్న్న షి ః గ్‌ య జ మొ క న లే మ స్మ | 
్త కా (౯ శ్‌ ఖో 
ము. ం. ల. షు ష్‌ ] (1 ఆ! జీ ష్‌ | 
నా = క్ర ళ లక్‌ క శ 5 క్ష నం. ల్‌ = స గ్‌ | 
శ్రే ళీ స్థిత న్‌ | లు | వే శ న ళ్‌ 
ల శే ల జో ౯  ! జ్‌ శ శ్‌ ' శ న! 
£ా గ | వ కూ వ || 


ఖ్‌ త . క క! 
ల్ల మ “శ్‌, | శ్ర 
కా గ్‌ / ఖే (= క్‌ ! 
హో య న ఖ్‌ న్న్న , 
స్‌ ల్ల ౯ వలి ఆ లా 
తో కానా 
క జ్‌ ము. త్రో న ల 
క | వా న్‌ / 1 | 
వ గ్‌ [న్న ( 2 త్‌ ఖో క్‌ కే | 
క్‌ ట్‌ ల క 
ని... జ 
క 


వ్‌ లా అనార్య 
లు కాలాన ర్‌ ఇక్ష్‌  ఊడాటక వాకా 
కా నా న్‌ా ల్‌ లన! మాకా న్‌ 


న లా... 


లం 


సొండవులు ఒక వీడాదిపాటు అరణ్య 
వాసం చేసిన తరవాత అర్జునుడు ఇం[ద 
లోకానికి వెళ్ళాడు. అతను అక్కడి నుంచి 
తిరిగి రావటానికి అయిదేళ్ళు పట్టింది. 
అతను వచ్చిన అనంతరం మరి నాలుగేళ్ళ 
పాటు వాళ్ళు గంధమాదన [పాంతంలోనే 
గడిపారు. కుటేరుడి అఆనుముతితోనూ, కుబె 
రుడు వీర్పాటు చేసిన యక్షుల సహాయం 
తోనూ దివ్యమైన ఆ (ప్రదేశాల సౌందర్యం 
తనివితీరా చూశారు, వారి అరణ్యవాసంలో 
పదేళ్ళు నిండి, పదకొండో వడు మొద 
అయింది. ఇంక త్వరలో పన్నెండేళ్ళు 
పూర్తి అవుతాయి. తరవాత వాళ్ళు అజ్ఞాత 
పానం కూడా ముగించి కౌరవుల మీద పగ 


తీర్చుకుంటారు. పగ తీర్చుకునే నమయం' 


గ కుం. నీ 
గ్‌ ఫల! 


కోసం అ్యతతంగా ఎదురుచూస్తున్నట్లు 
థీముడు ధర్మరాజుతో పైకే అనేశాడు. పైకి 
అనకపోయినా, అర్జున నకుల సహదేవులు 
కూడా అతంగానె ఉన్నారు. 

ఈ సంగతి ధర్మరాజు (గ్రహించి, 
ఈ దెవపాంతాలను విడిచి తెరిగి వెళ్ళ 
టానికి నిశ్చయించాడు. భీముడు తలచు 
కోగానె ఘటోత్కచుడు తన అనుచరులతో 
సహా వచ్చి, పాండవులను వృషపర్వుడి 
ఆ(శమానికి చేర్చాడు. అక్కడి నుంచి 
వారు బదరికార భ్యానికి వచ్చి, అందమైన 
ళ్‌ అరణ్యంలో ఒక మాసం ఉండి, కిరాత 
దేశం చేరి, నుబాహుపురానికి వచ్చి పడ్డారు. 
ఇం[దసేనుడూ, విశోకుడూ మొదలుగా గల 
పాండవ భృత్యులు ఒకప్పుడు అక్కడే 


32. భీమ విమోచనం 


క్‌ 


గ్‌ 
ల! 
గ్‌! నా. కాలాలు అ నాననా అలల లు ణా. 


పిగబడిపోయారు, అక్కడి నుంచి ఘచో 


త్కృచుళ్లు, అతని అనుచరులనూ పంపేసి, 
తమ భృళత్యులను కలుపుకుని కాలినడకన 


హిమాలయాలలో విశాఖయూపం౦ం చెరు 
కునా "రు. 


ఈ [పాంతంలో వేటాడదగిన మృగాలు 
ఎన్నయినా ఉన్నాయి. వేట మీది 
వ్యామోహం కొద్దీ పాండవులు ఒక విడాది 
పాటు ఆ [పాంతంలోనే ఉండిపోయారు. 

ఒకనాడు భీముడు తగిన ఆయుభథాలు 
తీసుకుని వేటకు బయలుదేరి అనేక మృగా 
లను చంపుతూ వెళ్ళివెళ్ళి ఒక మహా 
సర్పాన్ని చూశాడు. అది ఆకుపచ్చ 
రంగులో ఉన్నది. దాని నోరు కొండగుహ 


50 


_ లాగున్నది. అందులో నాలుగు భయంకర 


మైన కోరలున్నాయి. దాని కళ్ళు ప్రకా 
స్తున్నాయి. దాని నోటి నుంచి విషజ్వా 
లలు వెలువడి, చుటూ ఉన్న చెట్లను 
మాడ్చేస్తున్నాయి. 

అలాటి [పళయనాగును భీముడు పొగ 
రుగా ఎదిరించాడు. వెంటనె అపి ఫీముడి 
శరిరాన్ని బలంగా చుట్టెవేసింది. వెయ్యి 
ఎనుగుల బలం గల ఫఖీముడు ఎంత పయ 
త్సించి దాని పట్లు నుంచి తప్పించుకోలెక 
నిక్షాంతపోయాడు. 

ఈలోపల ధర్మరాజు, భీము డెంతకూ 
తిరిగిరాకపోవటం చూస్తి అతను బయలు 
దేరిన దిక్కు తెలునుకుని, [దౌపదికి రక్షగా 
అక్జున నకుల సహదేవులను ఉండమని, 
ధౌము్యుడితో సహా అరణ్యమార్దాన బయలు 
దేరాడు. చారి పొడుగునా, భఖీముడిచేత 
చచ్చిన మృగాలు గుట్టలుగా పడి ఉండటం 
చేత దారి వెతుక్కునే అవసరం లేక 
పోయింది, 

అలా పోగా చివరకు ధర్మరాజుకు, 
ఖీముడు పాము చుట్టలలో అసహాయుడై 
చిక్కి కనిపించాడు. అతను పోయి అలా 
పాము నోటిలో ఎందుకు చిక్కుకోవలిసిన 
అవసరం కలిగిందో ధర్మరాజుకు అర్హం 
కాలేదు. ఆయన పామును సంబోధించి, 
'“ సర్ప్బరాజా, నీకు ఆహారం కావాలంకే 


చందమామ 


వా న 1/1 
అః గ్‌ / 
క మా జై య! 
జే / నాననా 1, 1! 
జీ] , | 
ఇ / | 
స! కి 
సక | (1 
క్ష్‌ 
జ! | ణ్‌ క 
కై ॥ | క ల గ 
గ్గ న్న | గా: మం జ ఖే 
= ల” శీ క ల 
॥ | 
శ గే 5 
/ శే ల! ల! క 
జ 
. జ! 
౪ ల్‌. | థీ . 
/ క 
మక్‌ క్ష 
నా శీ ॥ 
ఆ సే క్‌] 
ఫా” " స్స్‌ 
స్‌ ల్‌ో టీ 
న్‌ జ 
| న్‌ సే (( 
క కే 
జ్‌ జా. ళో 
/ న్న! క 
త్‌ శీ / కా న భె 
జే మ్‌. ఓ గ క ఇ | 
జ్‌! ా! 
| క జ ా 
శ్‌ య! వం! క్‌ స్ట 
క అన్న క! 
న్న జ క్స్‌ హ్హ 
” క / స్ట లే 
(1 క ః జ 
వాటే ల్‌ ల 
[| ల” | న్నా 
ఖ్‌ జ్‌ | ౬ కీ 
న్‌, / కో వా చే 
ఇ న! జ్‌ 
క క స్ట క్యా 
స్క శ్‌ 
(బళ్ల క్షీ కా 
| క ॥ జు 
ల లకి. న్నా | క జ ల! 
క అజ ల్‌ 
ల్‌ (1 క్‌ 
గట కె | యు క్‌ 
క్‌ కా ! బీ జ! న్నా న్‌; | 
| | క్‌ క క్‌ 
; గ్‌టో బ్‌ నో | 
/| = నో గ ల! 
న ట్‌ 
న! // 
(౧ ఇక్‌, క్‌ | 
జీ లో | 
| లే ః క్‌ | 
న జాన 
శ. + 


వ | క 
శ జ్‌ గ క 
- గో సో జ ( | 
ఛ వ్‌ ల్‌ గోలో గ ళీ 
క ఖ్‌ 
జ్‌ జే జ్‌ 
గ నో 
= జ గ కాన స్‌ 
ఆ | ా శ్‌ 1 న ల రు జి గ్‌ , 
క ఖీ || గ్‌ చై న. లి న 
గ జట గ్‌ / న్‌ 
ఇ కు మ | వ్‌ 
లా ఖ్‌ ,/ ల 
కం గ్‌ లా [ల కో 
= గ్‌ ల 


ఇక్‌ 
కు. 


మరేదన్నా అడుగు, ఇస్తాను. ఇతను 
నా తమ్ముడు, ఇతన్ని వదిలిపెట్టు, ' అన్నాడు. 

దానికా సర్పం, " అయ్యా, నాకు 
నీ తమ్ముడు దైవికంగా దొరికాడు. నేను 
అతన్ని వదలను. అతను నా ఆహారం. 
నువు కూడా ఇక్కడే ఉండిపోయేటట్టుంక్తు 
రేపు నిన్ను మింగుతా !"”" అన్నది. 

ఈ జవాబు విని, “నువు ఎవరు?"' 
ఆని ధర్మరాజు సర్పాన్ని అడిగాడు. 

““ నేను మీ పూర్వీకుక9ి, నా పేరు నహు 
పుడు. చం[దుడికి ఏడోతరంవాణ్ణి. బతికి 
ఉండగా అంతులేని పుణ్యాలు చేసి, అమిత 
మైన తపస్సు చేసి ఇందపదవి సంపా 
దించాను. ఇం(దపదవి రాగానే పొగరు 


వ్‌2ై 


నుక కా 
న ల. నన ల 


తలకెక్కి [బాహ్మణులను అవమానిం 
చాను. అగన్తు డనే ముని నామీద ఆగ 
హించి, పామువు కమ్మని శపించాడు. 
అయితే అ ముని అన్నుగహంతోనే నాకు 
పూర్వస్మృతి, అంతులేని బలమూ కలి 
గాయి. ఎవరు నా (పశ్నలకు సరి అయిన 
సమాధానాలిచ్చినా నాకు శాప విముక్తి 
కలిగేటట్టు కూడా ఆయనే అను[గహిం 
చాడు," అని సర్పం అన్నది. 

“అలా అయితే నా శకి! తగినట్టుగా 
సమాథానాలిస్తాను. నీ ప్రశ్నలు అడుగు," 
అన్నాడు థర్మ రాజా. 

“ఖఆయాహ్మణుడం౦ శే. ఎలాటివాడు? 
అతను తెలునుకోదగినది ఏది?” అని 
సర్పం అడిగింది. 

““' నాకు తోచిన సమాథానం చెబుతాను. 
ఎవడిలో సత్యమూ, దానమూ, ఓర్పూ, 
తపసూ, దయా, కనికరమూ ఉంటాయో 
వాడు [బాహ్మణుడు. వాడు తెలునుకోదగి 
నది వదంకశు, దుఃఖం లేనిద్‌, నుఖం లేనిద్‌ 
అయిన పర (బ్రహ్మం, అన్నాడు ధర్మరాజు. 

“రాజా, నువు చెప్పిన గుణాలన్నీ 
శూ దుడిలో ఊఉంకే వాళ్ల (బాహ్మయుడన 
వచ్చునా? సుఖదుఃఖాలకు అతీతమైన పర 
(బ్రహ్మం అన్నావు గదా, నుఖదుఃఖాలకు 
అతీతమైనది (పపంచంలో ఏదీ లేదా?” 
అని సర్పం మళ్ళీ అడిగింది. 


చందమామ 


'“ సత్వాది గుణాలు శూూదుడిలో ఉంకే 
వాడు- శన్యూదుడు కాడు, 
(బాహ్మముడూ కాడు. (పవర్తనే సర్వోత్తమ 
మైనది. శీతోమ్లాల మథ్య మరేదలేనట్టుగా, 
నుఖదుఃఖాలకు భిన్నమైనది కూడా 
లోకంలో ఏదీ లేదు. అలాటి ద్వంద్వాలకు 
అతీతమెనది పర్మబహ్మ౦ ఒక్కకే అను 
కుంటున్నాను," అన్నాడు ధర్మరాజు. 

“ పపర్తనే అతుుత్రమమన్నావు గదా, 
(పవర్తన చేతనే ఎవడైనా [బాహ్మణుడయే 
టట్టుం కు వర్హాశమాల వర్పాటు వృథాయే 
గదా?" అని సర్పం అడిగింది. 


వానికి ధర్మరాజు, “' మాట్లాడటమూ, | 


పుట్టటమూ, చాపటమూ, బెడ్డలను కన 
టమూ సర్వమానవులకూ సమానమే. 
అయితే పూర్వం [పమాదవశాన జాతిసాంక 
ర్యం కలిగిన కారణంచేత పర్షవిభజన అవ 
సరం అయింది. అంతేగాని, వేదాలు తెలి 
సినవారికి [పవర్తనే [పథానం. (బాహ్మణ 
స్త్రీకి పుట్టినవాడు వేదసంస్కారం పొందే 
వరకూ శూ(దుడితో సమానుడే. తరవాత 
వాడు సత్వాది గుణాలు ఆఅలవరచుకుని 
(బాహ్మణుడవుతాడు. అలాటి గుణాలు గల 
శూ దుడు సచ్చూ(దుడని స్వాయంభువ 
మనువు పూర్వం చెప్పాడు,'' అన్నాడు. 
అప్పుడు సర్చం, “నీ సమాధానాలకు 
సంతోషించాను. నీ. తమ్ముళ్ల నేను కబ 


చందమామ 


అపి లేనివాడు. 


ఇ₹ించన్సు""” అంటూ శాపం వదిలి, పూర్వపు 


నహుష రూపం పొందింది. అంతలో స్వర్గం 
నుంచి విమానం కాగా నహముమడు 
అందులో ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. 
తరవాత ధర్మరాజు ఖీముఖ్ణి వెంటబెట్టు 
కుసి, థౌమ్యుడితో సహా తమ పర్ణశాలకు 
తిరిగివచ్చి, మిగిలినవాళ్ళకు జరిగినది 
చెప్పాడు. 

“భీముడికి ఈ దుస్పాహస మేమిటి? 
థర్మరాజు ఎంత జ్ఞాని !'' అని అందరూ 
ఆశ్చర్యపడ్డారు. 

పాండప్పలు వర్షాకాలం వెళ్ళిపోయేదాకా 
దై్వైతవనంలోనే ఉండి, తమ వెంట 


(బాహ్మణులనూ, పరివారాన్నీ తీనుకుని 


వ్‌వే 


అని, (చౌవదితో, '' పాంచాలి, దుర్యోధనుడు 
మొదలైనవారికి కాలం మూడింది. నీ బిడ్డ 
లను నుభద చక్కగా చూసుకుంటున్నవి. 
(ప్రద్యుమ్నుడు వారిక్‌ విలువిద్యలు నేర్పు 
తున్నాడు, అన్నాడు. 

ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి, 
“నువే మాకు దిక్కు. అరణ్యవాసం 
అయిపోవచ్చింది. ని దయవల్ల అజ్ఞాత 
0౪ 1 వాసం కూడా పూర్తి చేశామంకు అటు 
1... తరవాత మేము ఏం చెయ్యాలో నువే 

11 ఆజ్ఞాపింతువుగాని, ' అన్నాడు, 

| ల్లో ఓ 1. | కృష్ణుడు పాండవుల వద్ద ఉండగానే 

క గట ౬. /// 1 అక్కడికి మార్మండేయుడు వచ్చాడు. 
బయలుదేరి కామ్యుకవనానికి చేరుకున్నారు. ఆయన వయసు చాలా దీర్హమైన్టది, కాని 
అక్కడి బుషులు వారిని చక్కగా అద చూడటానికి ఇర వైయేళ్ళవాడిలాగా కని 
రించారు, పెస్తూ, గొప్ప తేజన్సుతో వెలిగిపోతూండే 

ఇంతలో పాండవులను చూడటానికి సత్య వాడు. మార్కండేయుడు అక్కడ చేరిన 
భామతో సహా కృష్ణుడు వారున్న చోటికి చారికి అనేక కథలూ, అనుసరించవలసిన 
వచ్చాడు. అతను, పాండవుల౦దరూ ధర్మాలూ చెప్పాడు. 
వింటూ ఉండగా, ధర్మరాజుతో, “ రాజా, ఆ్మశమం వెలపల ఈ గోష్టై సాగుతూ 
నువు ఇంతకాలం అడవులలో నివసించి ఉండగా అఇ్మశమం లోపల సత్యభామా, 
కూడా ఆటవికధర్మాలు అవలంబించక రాజ [దౌపదీ ఏకాంతంగా కూర్చుని . కబుర్లు 
ధర్మాన్ని నిలిపావు. ఛభర్మరాజు అనే పేరు చెప్పుకున్నారు. 
నీకు సార్థకమయింది. మీ నియముకాలం ఆ సమయంలో సత్యభామ [దౌపదితో, 
గడవగానే ని శృతువులను యముడి వద్దకు “'ని'భర్తలు దిక్పాలకులకు తిసిపోనివారు 
పంపటానికి మెమంతా తోడువస్తాము. నువు గదా, అలాంటివారు అయిదుగురూ నీకు 
వైభవంగా రాజ్యమేలుతావనుది నిశ్చయం," పశులై, ఎన్నడుగాని నీకు అయిష్టం కలగ 


గ కా! రా 
క్ష! 


హై చందమామ 


కుండా ఎంతో ఆదరంగా చూడటానికి 
వమిటి కారణం? వారిని వశపరచుకోవ 
టానికి నోము లేవైనా నోచావా? మంత్రాలూ, 
మూలికలూ మొదలెన పశీకరణాలు [పయో 
గించావా*? ఆరహస్వ్యం ఏమిటొ నాకు 
కూడా. కాస్త చెప్పావంకే, నెను కూడా 
నా భర్తను వశపరచుకుంటాను,"" అన్నది. 

దానికి (దౌపది, న సత్యభామా, నువు 
చెప్పె వశీకరణ మార్గాలు చెడ్డస్త్రిలు అవ 
లంబించేవి. కృష్ణుడి వంటివాడికి భార్య వైన 
నువు ఇలా అడగటమే తప్పు. నన్ను 
గురించి నీకు సందేహం రావటం కూడా 
తప్పు... తన ఖార్య మందులూ, మం(తాలూ 
[(ప్రయోగిస్తుందని తెలిసినాక మగవాడు 
ఆమెను విషసర్పాన్ని చూసినట్టు చూడడా? 
పాండవులు నా పట్టు | పేమగా- ఉండటానికి 
కారణాలు చెబుతాను విను. నేను లేనిపోని 
కోరికలు కోరి, అవి తీర్చకపోతే అలిగి 
కూర్చోను. భర్తలకు నా మీద విశ్వాసం 
ఉన్నది. గదా అని వారికి జరగవలసిన 
ఉపచారాల విషయంలో ఆ శ్రద్ధ చెయ్యను. 
వారి సేవలు నేనే చేస్తానుగాని, పని మన 


మలచేత చేయించను. వారికి ఇష్టమైన 
' వంటలు నాచేతి మీదుగా చేసి, నేనే పెడ 


తాను. వారు చెప్పేదానికీ, చెసిచానికీ నేనె 
న్నడూ ఎదురు ఇెప్పను,. అకారణంగా 
నవ్వను, నా సవళతులను చూసి అనసూయ 


చందమామ 


పడను, ధర్మరాజు ఇం[ద[పసంలో రాజ్యం 


యు 


జేసే కాలంలో రోజూ అనేక వేలమంది 


(బాహ్మణులూ, (బహ్మచార్లూ, నసన్యాసులూ 
ఆతిభులుగా ఉండేవారు. వారికి అన్ని 
స్మకమంగా జరిగినదీ, లేనివీ నేనే న్వయంగా 
చూసెదాన్ని. అంతేకాదు, పాండవుల ఇతర 
భార్యలూ, లక్షలాది దాసీజనమూ, పశువుల 
కాపర్ల దగ్గిర నుంచి ఎందరో ఉండేవారు; 
ఆ అందరి యోగక్షమాలూ నేనే చూసే 
దాన్ని, చివరకు బొక్కసం జమా ఖర్చులు 
కూడా నేనే చూసేదాన్సి. కుటుంబ భార 
మంతా నేనే మోసేదాన్ని. అందుకనే 
నా భరలకు నాకమైన అంత విశ్వాసమూ, 


స్ప్నేహమూనూ. అంతేగాని మందులూ, 
వ్‌స్‌ 


మాకులూ, మంతాలూ, తంతాలూ నా వట్ప 
ఏమీ లేవు," అన్నది. 

సత్యఖామ ఈ మాటలు విని, "నిన్ను 
ఇలా అడిగినందుకు నాకు చాలా పశ్చాత్తాపం 
కలుగుతున్నది. నా మీద కోపం ఉంచకు. 
నవ్వులకు అడిగాననుకో,'' అన్నది. 

తరవాత మార్మండేయ మహామునీ, 
సత్యభామా కృష్టులూ పాండవుల వద్ద 
సెలవు తీనుకుని, ఎవరిదారిన వారు వెళ్ళి 
పోయారు. అప్పుడే పాండపులు కూడా 
కామ్యకవనాన్ని వదిలిపెట్టి తిరిగి ద్వైత 
వనానికి వచ్చి, ఒక అందమైన (పదేశంలో, 
ఒక సరన్సుతిరాన పర్ణశాల నిర్మించి, 
ఆందులో కాపరం పెట్టారు. 

పాండవులు దైతవనంలో ఉంటూం 
ఉగా ఆ వనంలో ఉండే ఒక (బ్రాహ్మణుడు 
హస్తినాపురానికి వెళ్ళి, ధృతరాష్ట్రుళ్టు కలును 
కుని,  '““చుహారాజా, నేను దై్వైతవనం 
నుంచి వన్తున్నాను. అక్కడ పాండవులు 
చలికి, వేడికి, గాలికి కూడా గురి అయి 


నానా అపస్థలూ పడుతున్నారు. లోకాలను 


జయించగల అయిదుగురు ఖభర్త లుండి 
కూడా. [దౌపది అనాథ లాగా అగచాట్లు 
పడుతున్నది," అన్నాడు. 

ఈ మాట విని ధృతరాష్ట్రుడు లోలోపల 
కుమిలిపోయాడు. ఎందుకంకు, పాండవుల 
పాట్లన్నిటికీ తన ఉఊపేకే కారణమని ఆయ 
నకు తెలుసు. ఆయన ఆ (బాహ్మణుడితో, 
“నా కొడుకు లందరి కన్న కూడా థర్మ 
రాజు ఉత్తముడు. అతని మననులో కోపం 
అనేది ఉండదు. అర్జునుడు ధర్మరాజుకు 
విఖేయుడు, భీముడు. ఆలా కాదు, అతను 
మహాబలుడు. అతని మననులో కోపం 
ఎవ్పుడూ ఉంటుంది. అయితే ధర్మరాజు 
మాటకు కట్టుపడి అ భీముడు విజృంభించ 
కుండా అణిగి పడిఉన్నాడు. ఇంతకూ నా 


కౌడుకు దుర్యోధనుడు దుష్టబుద్ధి గలవాడు. 


వాడి దుర్మార్లమె ఇన్ని కష్టాలకూ కారణం, 
న వాడు ఆ పాండవులకు ఆర ర్టరాజ్యం 

స్తే ఏ బాధా వుండదు. కాని వాడివ్వడు. 
ఇద్‌ వాడి స్వభావానికి పిరుద్ధం,'' అంటూ 
పెద్దగా నిట్టూర్పులు విడిచాడు, 


! క్షే కాజు 

క 
క్‌ 

క 

ష్‌ 
వ క 
కి 
కక్‌ క్‌ ల 
క లై 


్‌ =్ష శ కు! 
జ్‌ 
లేమ యము... న్‌ా. 


సొండవుల వృత్తాంతం విని ధృతరాష్ట్రుడు 
పశ్చాత్తాపాపడటమూ, రానున న్న దానిని గురించి 


ఖభయపడటమూ శకుని గమనించి, ఆ సంగతి 


కర్దుడితో చెప్పాడు. వాళ్ళిద్దరూ దుర 
ధనుడి దగ్గిరికి వెళ్ళి, ముసలిరాజు మధన 

పడుతున్నమాట చెప్పారు. అది విని దుర్యో 
థనుడికి దిగులు పుట్టింది. 

అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, 
'“ రాజా, నీ తెలివితేటలవల్ల అరణ్యాలలో 
అష్టక స్రాలూపడుతున్న పాండవులు దిగులు 
పడాలిగాన్సి వారి రాజ్యం కూడా వశపరచు 
కుని మహారాజువై సర్వసౌఖ్యాలూ అనుభ 
. విస్తున్న చికు దిగులెందుకు? పాండవు 
లిప్పుడు దై్వైతవనంలో ఉన్నారట, ఈ స్ట్‌తిలో 
నాక దగ్గిర నీ వైభవం ప్రదర్శించినట్ల 


[5 ల అదదాణణః 


తపి. ఘోషయా(త 


" ఇ యానా ఇ, 


టాంగ్‌ | ము 
ల... 


పటన మాన్‌ 


ప డ్‌ ల 
| ో తు [| 1. 1 కాం కి! 
ఇక్‌ | కు! 
స. ॥ శ్‌ 
(| న! 
స్య / జె గ్‌ 
| కా జ్‌ 
॥ జె లా 
! జ 
క్‌ క్‌ | కీ మ్‌ 
నల. ల 
న్‌్‌ (లీ 
క్‌ 
| 
/| 
కే జో త్‌ 
ళీ 


యితే వాళ్ళు మరింత ఏడుస్తారు. 
నీ రాణివాసస్త్రాలను చూసి ఆ (దౌపది 
కుళ్ళాపోవాలి, అన్నాడు, 

శకుని కర్టుడు చెప్పినట్టు చేసితీరా 
అన్నాడు. 

ఇద్దరి మాటలూ విని దుర్యోధనుడు, 
““మీ ఆలోచన ఎంతో బాగున్నది. కాని 
నా తండి మనని జ్వైతవనం వెళ్ళనిస్తాడా 
అని నా అనుమానం. అసలే ఆయన పాండ 
పుల స్ట్‌తి చూసి పశ్చాత్తాపపడుతున్నట్టు 
మీరు చెప్పారు గద! అందుచేత మనం 
పాండవ్లుల కష్టాలు కళ్ళారా చూసి ఆనం 
దించటానికి ఉపాయం ఎటన్నా ఉంటుం 
దేమో, మీరు దుశ్శాసనుడితో కూడా ఆలో' 
చించి రేపు ఉదయం నాకు చెప్పండి, 


ఆందరూ చప్పట్లు చరిచి, కర్ణుడి ఆటో 
చనను _పశంసించారు. వాళ్ళు సమంగు 
డనే గొల్లవాణ్ణు పిలిచి, “నువు మా వెంట 


. పెద్దరాజు దగ్గిరికి వచ్చి, ఆయనతో మన 
“క | , 


న ఆఅవులమందలు దై శఫతవనంలో ఉన్నాయిని 


చెప్పు, అన్నారు. 

ఆ గొల్లవాడు దుష్టచతుష్టయం వెంట 
ధృతరాష్తుుడి వద్దకు వచ్చి, “దేహా, మస 
అఆపులమందలు ఇప్పుడు ద్వైతవనంలో 
ఉన్నాయి. అక్కడ వాటికి చక్కని మేత 
ఉన్నది. మందలు క్షేమంగానే ఉన్నవి 


1. గాని, వాటికి [కూరమృగాల బాధ ముందు 
ముందు లేకుండా కాపాడాలి. ఈ మాట 


కోవలసి ఉంటుంది మరి. ఆ పెద్దవాళ్ళిద్ద 
రిని ఇప్పించే మార్గం ఆలోచించండి," 
అని శకుని కర్డులను పంయేుశాడు. 


మర్నాడు: కర్ణుడు వచ్చి, శకుని దుళ్ళా 
సనులు వింటూ౦డగా దుర్యోధనుడితో, 
“ మన: గోవులమ౦ందలు ద్వైతవనలలో 
ఉన్నాయి. - వాటికి [కూరమృగాల బాధ 
లేకుండా రక్షించే ఏర్పాట్లు చూడటం 
నివిధి. అందుచేత, ద్వైతవనానికి ఆ పని 
మీద చెళతామంటే ముసలిరాజు తప్పక 
ఒప్పుకుంటాడు. మనం ఆర్భాటంగా దై వత్‌ 
వనానికి వెళ్ళి పాండవులను అడలగొట్టి 


పద్దాం, అన్నాడు. 


50 


చెప్పటానికే నేను వచ్చాను" అన్నాడు. 

అప్పుడు కర్షశకునులు ధృతకాస్ట్రుడితో, 
“దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి [కూర 
మృగాలను వేటాడితే మందలకు క్షేమం 
కలుగుతుంది. అదీగాక దూడలకు గుర్తులు 
వేయించటమూ, వాటి పోషణు విర్పాట్లు 
కూడా చూసి రావచ్చు," అన్నారు. 

ఆ మాటలు విని ధృతరాస్త్రుడు, ' మంద 
అను [కూరమృగాల నుండి రక్షించటమైళతే 
మంచిదేగాని, ఈ నమయంలో టై్వైతవనా 
నికి వెళ్ళటం మంచి పని కాదు. జూదంలో 
ఓడిపోయి. వనవాసం చేస్తున్న పాండవులు 
ఆ వనంలోనే ఉన్నారు. మీరు అక్కడికి 
పోతే ఏదో ఒక దురంతం జరగవచ్చు. 


చంచవమామ 


[్రనన్రాలణననన్నణననమన యు - లా 


అందులో మీ తప్పేమీ లేకపోయినా, అప 
కీర్తి మీకే వస్తుంది. మిగిలిన పాండవుల 
నుంచి భయంటలేదుగాన్సి భీముడు. పగ 
పట్టిన తొచులాటివాడు. [దౌపది కూడా 
అలాటిటే. మీరు కూడా తొందర స్వభావం 
కలవాళ్ళ. మీకూ మీకూ జగడం వచ్చిం 
దరకే. చాలా [ప్రమాదం కలుగుతుంది. 
ఇట్‌వలనే అర్జునుడు స్వర్గానికి వెళ్ళి, 
దెవ్యాస్తాాలు. తెచ్చాడశట. మీరు అతనికి 
చాలరు. అందుచేత గోవులరక్షణుకు మీరు 
వెళ్ళక, మరెవరినైనా పలపండి,”” అన్నాడు. 

శకుని ధృతరాష్త్ర్రుడితో, '' మేము ఎలాటి 
ఒడుదుడుకులూ. రానివ్వము, అసలు 
మేము పాండవులున్న (పాంతానికే 'పోము. 
కొద్ది రోజులపాటు వనవిహారం చేసి, గోవుల 
మందలను పరీక్షించి, మాదారిన తిరిగి 
వచ్చేస్తాము. పాండవులు కూడా ధర్మరాజు 
నూట మీరి తొందరపాటు పనులు చేయరు, 
ధర్మరాజు ధర్మమూర్తి గదా 1" అన్నాడు. 

ధృతరాష్ట్రుడు ఈ మాటలు నమ్మి, 
“సరే, వెళ్ళి రండి!" అన్నాడు. దుర్యో 
థనుడు పరమానందంతో, కర్షశకుని దుశ్ళా 
సనులను వెంటబెట్టుకుని, అనేకమంది 
పౌరుల్తూ వారి ఖర గ్రిలూ వెంటరాగా 
ఘోషయాత మీద బయలుదేరాడు. అతని 
వెంట ఆఅనేకవేల రథాలూ, వనుగులూ, 
గు(రాలూ, సైన్యమూ, వేటగాళ్ళూ, వంది 


చందమామ 


కా , సీక్‌! 
కు సు 
క న 


అం, 11. | 
కీ జీ? య... | | 
సో! [ | | / / | | 
జె ే క క న! .! జ్‌. 
ల | [1 క్‌ | టి యేల. నీ! 
ల, భజ ల 1! |; (న! | ల | 
స ల్‌. క శ లు. | 1 1. స్‌ న. టల్‌. 
ఇ కష! జ. ల | ;| | త 
ట్‌! కీ [1 | | వను న 
వ్‌ [| జ్‌ జే |. క న... క్‌ వన 


గ్‌ మాం! ఇ ము 
ఖీ జ. | ఎ 


మాగధులూ బయలుదేరారు, బళ్ళ మీట 


రకరకాల వస్తుసామగి వచ్చింది, 

కొన్ని రోజులకు వీరంతా దై్వ్వైతపనానికి 
చేరి, శిబిరం ఏర్పాటు చేసుకున్నారు, 
మందలన్నిటిని పరీక్షించి, ఆవులనూ, ఎద్దు 
అనూ, ఆబోతులనూ వేరువేరుగా విర్చాటు 
చేసి, అన్నిటికీ గుర్తులువేసి, గోవులను 
రక్షంచేవారికి తగిన హెచ్చరికలు ఇచ్చి, 
వారికి బహుమానా లిచ్చి, వారి ఆటపాటల 
పినోదాలు చూసి ఆనందించారు, శిబిరానికి 


కావలిసిన పాలూ పెరుగూ వచ్చాయి, 


వేటగాళ్ళు వేటాడి మాంనం తెచ్చారు. 


దుర్యోధనుడు స్త్రీలనూ, కొడుకులనూ, 
స్నేహితులనూ వెంటబెట్టుకుని వనవిహారం 


వే 


| 


. ఇటో . ఇక న అశ్వ జ! క్‌ + టి క వలా న త క లా ల్‌ న 
యుడు తకు రాతవముులులయుట ఎయొయి ేునతు్‌ మేత వయమతముతముంతిటిితా యం క న ప్‌ న త్త ల న యా ఆస్తే 


(పభువుగారి ఆజ్ఞ. మీరుయీ చోటు వదిలి 
మరెక్కడనైనా విడుదులు కట్టుకోండి,” 
అన్నారు, 

తన సిపకులు వచ్చి ఈ సంగతి చెప్ప 
గానె దుర్యోధనుడు పాగరుగా తన సైనికు 
లను పిలిచి, ఆ గంధర్వ భటులను తరిమి 
వెయ్యమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి 
గంధర్వ భటులతో, '“ దుర్యోధన మహా 
రాజుగారు ఇక్కడ విహారంచేయ వచ్చారు. 


మీరు వెళ్ళిపొండి, లేకపోతే మీ పాణాలు 
దక్కవు, 


అని ఖభయ'పె ఏట్లారు, 


గంధర్వభటులు నవ్వి, " మీరు ఎవరిని 


'' భయపెడదా మనుకుంటున్నారు? మీ 


చేనూ. వనపొందరా చూసి ఆనందిస్తూ, 


దైతవనం మధ్య ఉండే సరస్సు వద్దకు 
వచ్చి, దాని గట్టున విడిది చశాడు. 

అదే సరస్ఫు అపతలి గట్టున థర్మ రాజు 
ఆశమం ఉన్నది. దుర్యోధనుడు చేరిన 
సమయానికి ధర్మరాజు తన వెంట ఊన్న 
(బాహ్మణుల సహాయంతో సద్యస్క మనే 
యజ్ఞం చెయ్యటానికి దీక్షలో ఉన్నాడు. 

దుర్యోధనుడి అజ్ఞ [ప్రకారం అతని సేవ 
కులు సరస్సు ఇవతలి గట్టున కుటీరాలు 


నిర్మించె (ప్రయత్నాలు (ప్రారంభించారు. 


అప్పుడు, సరస్సుకు రక్షకులుగా ఉన్న 
గంధర్వ - భటులు, వారికి అడ్డం వచ్చి, 
“ఇక్కడ ఎ వరూ విడియరాదన్‌ మా 


వ్‌బై 


మహారాజుంశకు మేము లక్ష్య పె స్టేవాళ్ళం 
కాము. మా (ప్రభువు చిితసేనుడనే 
గంధర్వరాజు,. మీరు మర్యాదగా ఈ చోటు 
వదిలి, అవతలపక్క ఉన్న థర్మ రాజు 
ఆశమం పక్కనో, మరొక చోటనో విడు 
దులు కట్టుకోండి. మా గంధర్వ రాజు 
విహరించే స్టలం,. అన్నారు. 

ఈ సంగతి విని దుర్యోధనుడు తోక 


తొక్కిన తాచులాగా అయి, "నన్ను ఆబ్జా 
పంచటానికి గంధర్వు లెవరు?”' అని 
గంధర్వుల మీదికి తన సైన్యాన్ని యుద్ధా 
నికి పంపాడు. 


ఈ లోపుగా గంధర్వులు చితసినుడి 
ఆజ్జపాంది, దుర్యోధనుడి బలాలను తుక్కు 


చశందమాదచు 


చేసేశారు. ఇదంతా దూరాన్నుంచి చూస్తున్న 
కర్ణుడు, దుర్యోధనుడు మెచ్చుకో గలందు ఈ 
అకు గంధర్వభటుల మీద యుద్దానికి వెళ్ళి, 1% / గ గ్గ 
కొందరు భటులను చంపాడు. కాని అంత. మ్‌ .£ ల 


'లోనే గంధర్వభటులు వేలసంఖ్యలో వచ్చి 2. కీ 


దుర్యోనుడి తమ్ములు కర్షుడికి సహాయం 

వెళ్ళారు. చిన్హు కొట్లా క్ర కాస్తా 

యుదమె కూ ర్చు పి. 
"నా గయా 

స్వయంగా యుద్దానికి వచ్చాడు. 


పెద, 


ళు 


. ల స 
చితసెనుడెే. త 


చిత సేనుడు మాయా యుద్దం (పారం న్‌. 


భించే సరికి దుర్యోధనుడి 
పోసాగారు. దుర్యోధనుడి తమ్ములు వాళ్ళను 
మళ్ళించటం మొదలుపెట్టారు. క ఖరుడు 
ఒకడే ధైర్యంగా నిలబడి పోరాడాడు. కాని 
గంధర్వ సైనికులు అతని రథాన్ని 
ముక్కలు ముక్కలు. చేశారు. కర్ణుడు 
విరథుడై, వికర్ల్షుడి రథ మెక్కి పారిపోయాడు: 
దుర్యోధను నుడు గంధర్వులకు దొరికి 
పోయాడు, చితసునుడు దుర్యోధ నుఖ్ణి 
చంపక పెడరెక్కలు విరిచికట్టి వశపరచు 
కున్నాడు. అదె చూసి మిగిలిన ల రులు 
దుర్యోధనుడి తమ్ములనూ, వారి భార్యలనూ 
వటి బంధించారు. 

తమ నాయకులను గంధర్వులు చెరపట్టి 
తీనుకుపోతూ ఉండటం చూసి, కౌరవ 
సైనికులు ధర్మరాజు ఆ(శమానికి పరిగెత్తి 


చశచందనూదమ 


సెనికులు పారి, 


అవక న్యాల క 


సోయి ఆతసకో  “ళుహాత్నా,. శొరవకుమా 
రులన్తూ వారి భార్యలనూ పట్టుకుని గంధ 
ర్వులు గంధమాదన [పాంతాలకు తీనుకు 
పోతున్నారు. దయ ఉంచి వారిని విడి 
పించు, ' అని. మొర పెట్టుకున్నారు, 
ఖీముడీ మాటలు విని, " కాగల పని 
గంధర్వులే చెశారు! పెద్దపెట్టున ఫైన్యా 
లను కూర్చుకుని, యుద్ధం చేసే అవసరం 
తప్పింది. కసైలలో ఉన్న మంచివారికి 
దేవుడు అలా సాయపడతాడు,"' అన్నాడు, 
ధర్మరాజు ఖీ ముళ్ల మందలిస్తూ, “ ఇలా 
మాట్లాడటానికి ఇదా సమయం? కౌరవులు 
ఇప్పుడు మనను శరణుజొచ్చారు. వారిని 
ఆదుకోవటం మన ధర్మం, మన జ్ఞాతుల 


వ్‌ 


శు... 


1111 
య. 


| 
ల. 
క! 


గ ం. 1 | | | 
స స సు! 


క || ౨౯ క వచ (త్‌, 
మొ... 


అర్జునుడు థర్మరాజు చెప్పినను చేస్తా 


“మని, భీమ నకుల సహదేవులతో యుద్దానికి 


శ ర్సులు వెళ్ళిన దారిన బయలుదేరాడు, 


' కౌరవ సైనికులకు (పాణాలు లేచివచ్చాయి. 


పాండవులు తమను వెన్నంటి వస్తున్న 
సంగతి తెలిసి గంధర్వులు ఆగారు. అర్జు 


ఇ నుడు వారిని సమీపించి, “ఓ గంధథర్వు 


జ లారా, మిరు పట్టుకు పోతున్న దుర్యోధనుడు 


.. మా సోదరుడు. అతన్ని విడిచిపుచ్చండి, 


న 


ల (1 క | 
క్‌ు 
జ జ్‌ . / జ్‌ ల న (్‌ మ్మ్‌ 
క్‌ ల్‌ గ్‌ ల్‌ో య్‌ 1 స కానా 


ల క 


అవమానం కాదా? నేను యజ్ఞదీక్షలో 
ఉన్నాను గనక, నుపూ, అర్జున నకుల 
సహదేవులూ, మన పరివారాన్ని వెంటబెట్టు 
కుని గంధర్వులను వెన్నంటి వెళ్ళి, కౌర 
వుల భార్యలను విడిపించండి. తొందరపడి 
గంధర్వులతో యుడ్డా నికి దిగవడ్డు, 
వీలయితే మంచి మాటలతో పనిచేనుకు 
రండి, అది సాధ్యం కాకపోతేనే యుద్దం 
చెయ్యండి. జ్ఞాపకం ఉంచుకోండి: మన 
మధ్య కయ్యుం వస్తే వారు నూరుగురూ, 
మనం అయిదుగురమూ; కాని పైవాళ్ళతో 
క్రయర్టం వస్తె మనం నూట అయిదు 
గురం!'' అన్నాడు. 


కశ 


భార్యలకు అవమానం జరిగితే మనకు 


ఇది మా అన్న అయిన ధర్మరాజు కోరిక,”' 


అన్నాడు. 


“ ఇలా చేయమని మాకు దేవేందదుడి 
ఆఅజ్జ, ఆయన అజ్ఞ పాలించటం మా 
ధర్మం," అన్నారు గంధర్వులు, 

“స్రిలను గంధర్వరాజు చెరపట్టటం 
చాలా అనుచితం, మామాట విని దుర్యో 
ధనుడు మొదలైనవారిన్‌, వారి భార్యలనూ 
విడిచిపెట్టండి. మంచిగా మీరు అలా 
చేయకపోతే, మీతో యుద్దం చేసి మావారిని 
మేము విడిపించుకోవలసి వస్తుంది," 


అన్నాడు అర్జునుడు. 


అయితే గంధర్వులు మంచి మాటలకు 
తోంగక యుద్దానికి సిద్ద్వమయారు, 

పాండవులకూ, గంధర్వులఅకూ యుద్దం 
[పారంభ మయింది, దురోధ నుల్లీ, అతని 
త్‌ మ్ము ళ్గో ఛనూ పట్టు కున్హ స్ట, వాండవులను 


చందమామ 


కూడా పట్టుకోవాలని గంధర్వులు ఆ పాండ 
వులను చుట్టుముట్టారు. కాని పాండవుల 
మీద ఈ ఎళ్తు పారలేదు. అర్జునుడు గంధర్వ 
సెనికులను తన బాణాలతో త్మీపంగా గాయ 
పరచసాగాడు; వాళ్ళు తనపై విసిరిన 
ఆయు థాలను మధ్య దారిలో విరగగొట్టాడు, 

యుద్ధం మధ్యలో చితసే సినుడు, 

“ అర్జునా, నన్ను గుర్తించలేదా? నేను 
చిత సేనుఖ్లి. ని స్నేహితులు. ఈ దుర్మార్లు 
డైన దుర్యోధనుడు మీకూ, [దౌపదికీ తన 
వైభవం (ప్రదర్శించి, బాధించటానికి ఘోష 
యాత నెపంతో తన పరివారాన్ని వెంట 
బెట్టుకుని బై చై ్రతవనానికి బయలుటబేరాడు. 


ఆపి తెలిసి దేవేంద్రుడు వీళ్ళందరినీ పట్టి, 


స్వర్గానికి తనుకు రమ్మని నన్ను పంపాడు. 
ఆందుచేత ఆయన అజ్ఞ నిర్వ ర్తిసు 
న్నాను, అన్నాడు, 

వానికి ఆర్జునుడు,. ' ఇతను దుర్మార్లుడే 
గాని, మా దాయాది. ఇతన్ని విడిపించుకు 
రమ్మని మా ధర్మరాజు మమ్మల్ని ఆజ్ఞా 
పించొడు. నువు మా ధర్మరాజు దగ్గిరికి 


వచ్చి ఆయన చెప్పినట్లు చేస్తై బాగుం 
టుంది. నీ మ్మతుల్ణుగానూ, శిమ్యుణ్థుిగానూ 
ఈ మాట అడుగుతున్నాను,"' అన్నాడు, 

చిత సెనుడు అర్జునుడు మొదలైన వారి 
వెంట ఆ(శమానికి వచ్చి, ధర్మరాజుతో 
హరి గినదంతా చెప్పాడు. అంతా విని థర్మ 

జా “గంధర్వరాజా, మీరు దుర్యోధనుణ్ణి 

చంపకపోవటం నిజంగా మా అదృష్టం, 
మా కులొనికీ గొప్ప ఆపద తప్పింది. 
మిమ్మల్ని చూడటం నా కెంతో సంతోషంగా 
ఉంది. మిరు -నా విన్నపం మన్నించి 
దుర్యోథనాదుల నందరినీ విడిచి పుచ్చండి,"' 
ఇని వేడుకున్నాడు. 

చితసేనుడు ధర్మరాజు కోరినస్తు కౌరవు 
లను విడిచిపుచ్చి, సపరివారంగా స్వర్గానికి 
వెళ్ళిపోయాడు, 

తరవాత ధర్మరాజు దుర్యోధనుఖ్ణు వగ్గిరికి 


పిలిచి, "బాబూ, ఎప్పుడూ ఇలాటి పతం 
చేయకు, అందువల్ల నుఖం కలగదు. 


జరిగిన దానికి విచారించక, అంతఃపుర 


స్త్రీలతో ఇంటికి తెరిగ్‌ వెళ్ళు," అన్నాడు, 


చొవు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా 
అయి. దుర్యోధనుడు తన వారి నంచరిసీ 


కలుసుకుని, దుర్భర మైన అవమానంతో 
కుంగిపోళూ, హస్తినాపురికి ప్రయాణమై, 


దారిలో ఒక చెరువు ఉండే చోట మజలి 
చేశాడు, 

యుద్దరంగం నుంచి పారిపోయిన కర్ణుడు 
ఆ మజిలీలో తిరిగి దముర్యోధనుఖై చేరుకుని, 
జరిగిన సంగతి ఎరగక, “ దుర్యోధథనా, 
నీ పర్మాకమం ఎటువంటి దనాలి! ఆ గంధ 
ర్వులను జయించి ఇంటికి తిరిగి పోతు 
న్నావా? వాళ్ళు ఉద్దండులు. వాళ్ళకు 
ట్టుకోలేక నేను వికర్ణుడి రధం మీద పారి 
వయ, ఇంత సేపూ ఎక్కడో దాగి ఉండి, 
ఇప్పుడే వస్తున్నాను. నీ వంటి. శూరుడు 


(పపంచంలో మరొకడు ఉండడు," అన్నాడు 
ఉత్సాహంగా, 

కర్ణుడు ఇలా మెచ్చుకునేసరికి దుర్యో 
ధనుడికి దుఃఖం.ఆగ లదు. అతను వణుకు 
తున్న గొంతుతో, జరిగినదంతా కర్షుడిక 
చెప్పు, '' నెను యుధ్రంలో గెలిచినా కిరి 
వచ్చెది, చచ్చినా విరస్వర్థం పచ్చెది, 
రెండూ జరగలేదు. తెంటిక్‌ చెడ్డ రేవడ 
నానం మోనుకుని హస్తి 
నాపురానికి తిరిగి వెళ్ళలేను. నా తండికీ, 


నెనాను, ఈ అపవపము 


(దొణ కృపా సకాచులరం నా మొహరత 
చూపలేను; వాళ్ళతో జరిగినది చెప్పలేను, 
నొ కనలు వ మీద విరక్తి పుట్టింది. 
నాం ణా ళ్‌ 

చచ్చిపోతాను. నిక్కడే [పాయె వ వేశం 
చేసాను నానే! రందరూ అవత. 


వ్‌శ, కర్తుడి దిగ్భాజయం 


నయం 
క్‌ 


వెళ్ళి పాండి. దుశ్శాసనుడికి పట్టం కట్టి, 
మీ రందరూ ఉండి రాజ్యం ఏలించండి,"' 
అంటూ తమ్ముణ్ణి కౌగలించుకున్నాడు. 
ఇదరూ ఏడ్చారు. 

ణ్‌ 

కర్ణుడు వారి ఏడుపు చూసి చరాకు 


పడుతూ, “మీ రిద్దరూ దేనికని శోకాలు 
పెడుతున్నారు? ఏడ్చిన కొద్దీ మురింత 


ఏడుపే గాని మనశ్శాంతి రాదు. పాండవులు 
నిన్ను విడిపించారని నువు ఎందుకు కుమిలి 
పోతున్నావు? ని పౌరులుగా వారు నీకు 
న్‌ చెయ్యుటం వారి థర్మం. ఇందులో 
అవమానం ఏమున్నది? చచ్చిపోతానం 
టాొవు. ఈ మాట నీ సామంతులకు తెలిస్తే 
నిన్ను పిరికిపంద కింద జమ కట్టుతారు. 


50 


పాండవుల కున్నదంతా నువు లాగేస్తై వాళ్ళు 
[పపాయోపవేశం చేశారా? ఇలాటి వెరి 
ఆలోచనలు మానుకో,” అన్నాడు, 

వెంటనే శకుని, “' నేను నీకు జూదంలో 
పాండవుల సర్వస్వమూ గెలిచి పెట్టినది 
అనుభవించక [పాయోపవేశం చేస్తానంటా 
వేమిటి? '"" అన్నాడు. 

ఎవరి మాటలూ దుర్యోధనుడి చెవికి 
ఎక్కలేదు. అతను దర్భలు పరుచుకుని, 
నారబట్టలు కట్టి, (ప్రాయోపవేశం చెశాడు. 

దేవతలకు ఓడి పాతాళంలో నివాసం 
ఏర్పరచుకున్న దానవులకు దుర్యోధనుడి 
[పాయోపవేశ దీక్ష తెలిసింది. వారు దుర్యో 
ధనుణ్ణి తమ వద్దకు తెప్పించుకోవటానికి 
గాను అగ్ని చేస్తి, అధర్వవేద మం(తాలు 
చదువుతూ, పాలతో హోమం చేశారు, 


' అప్పుడు ఆ అగ్ని నుంచి కృత్య అనే శక్తి 


ఒకతె, అవులిస్తూ లేచి వచ్చి, దానవుల 
ముందు నిలబడి, నా వల్ల ఏమి కావాలి?" 
అని అడిగింది. 7 

'' భూలోకంలో దుర్వోభనుడు [పాయోప 
వేశం చేసి ఉన్నాడు. అతన్ని ఈ పాతా 
ఇభానికి తీసుకురా, ” అని దానవులు కృత్యతో 
అన్నారు. కృత్య దుర్యోధనుణ్ణి పాతాళ 
లోకానికి తెచ్చింది. 

దానవులు ఆ రాతి అంతా దుర్యోధథనుళ్లి 
తమ మధ్య ఉంచుకుని, కబుర్జు చెప్పి, 


చందమామను 


“ని సామంతులు మహా శూరులు, నువు 
ఉత్తమ క్ష తియుడవు, క్ష్యతియ ధర్మం 
విడిచి, [పాయోపవేశం చేశావేమిటి? ఇందు 
వల్ల నీకు ఆత్మహత్య చేసుకున్న పాపం 
తప్పు ఇంకేమి లభించదు. సుఖమూ క్‌ర్త్‌ 
కూడా దక్కవు. నీ శ్యతువులు మాతం 
ఆనందిసాారు. నిజం చెబుతున్నాము, విను. 
ఈశ్వరుడి వరం పొంది వజ సమానమైన 
స్‌ శరిరం _ పై భాగాన్ని, లోకమాత వరం 
పొంది, అందమైన నీ శరీరం. దిగువ 
ఖాగాన్న్‌ మేమే సృష్టించాం. నువు సాధా 


రణ మానవుడివి కాదు, దేవతామూర్తివి._ 
యుద్దంలో నీపక్షాన పోరాడి, నీ శతువు . 


లను వధించబోయే వారందరూ మా ఆంశ 
లతో పుట్టినవారే, ని స్నెహితుడు కర్ణుడు 
నరకాసురుడి అంశ గలవాడు. అందుచేత 
నువు విచారించకు, '' అని అతని మననుకు 
ఊరట కలిగించి పంపేశారు, కృత్య అతన్ని 
తిరిగి భూలోకానికి తెచ్చి, దర్భశయ్య 
మీద పడుకో బెట్టి అదృశ్యమయింది. 

దుర్యోధనుడు నిద లేచి, రాతి జరిగిన 
దంతా కల అనుకున్నాడు. దాన్ని గురించి 
ఆతను ఎవరికీ చెప్పలేదు. 

ఈసారి కరుడు దుర్యోధనుడి మనసు 
తేలికగానే మార్చగలిగాడు. అతను తన 
పరివారాన్ని వెంట బెట్టుకుని, వైభవంగా 
హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. 


చందవనమూమ 


నిండు సభలో భీష్ముడు దుర్యోధను 
డితో, " '' వద్దంకేు వినక, ఘోషయా(త 
వెళ్ళి, పరాభవం పొందావు. ధర్మరాజు 
నీ మానం కాపాడి, నీ పట్ల ఉదారంగా 
కర్ణుడి మాటలు నమ్మి 
నువు అలాటి వాడితో వైరం పెట్టుకున్నావు. 
నువు స్నెహితుడనుకునే క రుడు, నిన్ను 
గంధర్వుల పాల పెట్టి, తాను యుద్దరంగం 
నుంచి పారిపోయాడు, ఇప్పటికైనా 
పాండవులతో స్నేహం చేనుకుని, వంశాన్ని 
కాపాడు, "' అన్నాడు. 

దుర్యోధనుడు పకపకా నవ్వి, కర్ణ శకుని 
దుశ్శాసనులతో సభ నుంచి వెళ్ళిపోయాడు. 
ఖీష్ముడి మాటలు కర్టుడికి తల వంపు కలి 


(పవ ర్తించాడు. 


వే 


ల్‌ 


షు. 


జ్‌ య ప ఆ స్‌ 


గించాయి. అతను దుర్యోధనుడితో, “రాజా, 
నాకు సేన ఇయ్యి, భీమార్జున నకులసహ 
దేవులు నలుగురూ కలిసి జయించిన దేశా 
అన్నిటినీ నే నాక్కక్టైో జయించి న్‌ కిస్తాను. 
అప్పుడు ఈ ముసలి ఖీష్ముడు నన్నింత 
తేలికగా చూడడు," అన్నాడు. దుర్యోధ 
నుడు సమ్మతించాడు. 

కర్షుడు సేనతో బయలుదేరి, మొట్ట 
మొదటగా (దుపడదున్లో ఓడించి, కప్పం 
పుచ్చుకున్నాడు. తరవాత అతను ఉత్త 
రంగా వెళ్ళి, అంగ, వంగ, కళింగ, మగథ, 
మత్స్య, కోసల మొదలైన దేశాల రాజులను 
ఓడించి, అందరి వద్రా కప్పాలు పుచ్చు 
కున్నాడు. తరవాత కర్ణుడు దక్షణు జైత 


52 


యాత చేసి, చాలా రాజులను ఓడించాడు. 
కుండిననగర రాజైన రుక్మి లాటి వాళ్ళు 
కర్ణుడితో యుద్దం చెయ్యక స్నేహం చేశారు. 
ఇలా దిగ్విజయం చేసి, ధనంతో కర్ణుడు 


కొంత కాలానికి హస్తినాపురానికి తిరిగి 
వచ్చాడు, 


దుర్యోధనుడు కర్ణుణ్ణి అభినందించి, 
'"భిష్ముడూ, (దోణుడూ, బాహ్లైకుడూ 
మొదలెన వీరులు ఎందరుండి కూడా నువు 
చేసిన సహాయం నాకు చేయలేకపోయారు, 
ఈ లోకంలో నీకు సమాను లెవరూ లేరు," 
అన్నాడు. 

కర్షుడు దిగ్విజయం చేశాడు గనక తాను 
కూడా రాజసూయం చేయాలని బుద్ది 
పుట్టింది దుర్యోధనుడికి. అందుకు తగిన 
వర్పాట్లన్నీ చేసి బుత్విజులను పిలిచి, 
తన చేత రాజనూయం చేయించమని అతను 
వారిని కోరాడు. 

కాని బుత్వొిజులు ఆందుకు అభ్యంత 
రాలు చెబుతూ, '"పాండవులను జయించి 
గాని రాజనూయం చేయటానికి వీలులేదు, 
అసపీగాక, ని తండి బతికి ఉన్నాడు, 
ఆయన బతికి. ఉండగా ఒకు చకవర్తి 
అయే అర్హత లేదు. రాజసూయంతో సమాన 
మైనది వైష్ణవమనే మరొక యజ్ఞం ఉన్నది. 
కావాలంకే. ఆ యజ్ఞం చెయ్యవచ్చు, 
అన్నారు. 


చందవనూమయు 


దుర్యోధనుడు ఈమాట తన తమ్ము 
లకూ, కర్ణ శకునులకూ చెబిళె, వాళ్ళు 
బుత్విజులు చెప్పినవై చెయ్యమని సలహా 
ఇచ్చారు. యజ్ఞానికి కావలిసిన ఏర్పాట్లన్ని 
జరిగాయి. నగరం వెలపల యజ్ఞశాల 
నిర్మించారు. ద్వైతవనంలో ఉన్న పాండ 
వులను యజ్ఞానికి ఆహ్వానించటానికి దుర్యో 
ధథనుడు దూతను పంపాడు. 

ధర్మరాజు ఆ దూతతో, “దుర్యోధనుడు 
యజ్ఞం చెయ్యుటం గొప్పు విషయం. మాకు 
కూడా వచ్చి యజ్ఞం చూడాలనే ఉన్నది 
గాన్మి మేమిష్పుడు హస్తినాపురానికి వస్తె 
నూ వనవాస దీక్ష భంగమవుతుంది గనక, 
మేము రాలేము, '' అన్నాడు. 

ఆ దూతతో భీముడు, "మా అరణ్యు 
వాసమూ, అబ్బాతవాసమూ పూర్తి అయాక 
మా థర్మరాజు దురో్యోధథనున్లు, ఆతసి 
తమ్ములనూ బలి పనువులుగా పెట్టె, శస్తాం 
లతో గాప యజం చెయ్యబోతాడు. 
ఆ యబ్ఞానికి నేను తప్పక వస్తానని దుర్యో 

నుడితో చెప్పు,” అన్నాడు. 

దుర్యోధనుడి వైష్ణపయజ్ఞం విజయవం 
తంగా జరిగి, పూర్తి అయింది, కర్ణుడు 
దుర్యోధనుఖై అభినందిస్తూ, టే 
యుధద్రంలో నను పాండవులను చంపి, 
నీ చేత రాజసూయం చేయిస్తాను, చూస్తూ 


ఉండు! "" అన్నాడు. 


చందమామ 


అక్కడ పాండవులు ద్వైతవనంలో చాలా 
కాలం ఉండటంచేత, వారు వేటాడిన 
కారణంగా మృగాల సంఖ్య బాగా క్షీణించి 
పోయింది. అందుచేత ధర్మరాజు తన 
తమ్ములతో సహా తిరిగి కామ్యకవనం 
చేరాడు. అక్కడ వారు పళ్లూ, కాయలూ, 
దుంపలూ పరి చాలావరకు వాటితోనే పొట్ట 
పోసుకుంటూ కాలక్షేపం చేశారు. 

వాళ్ళ వనవాసం పదకొండేళ్ళు ముగి 
ధర్మరాజుకు చాలా బాథగా 
ఉండేది. తాను జూదం ఆడకుండా ఉంకే 
తనకూ, తన తమ్ములకూ,. దౌపదికీ 
చ దుర్భరమైన కమహైలు రాకపోను! 
ముందు రాబోయేది తలుచుకున్నా బాధ 


సింది, 


వ 


(| కర్చుడూ, శకునీ వారిని ఎలా బాధలకు గురి 


గానే ఉండేది. కక్టుడు పాండవుల నందరిని 


యుద్దంలో. చంపుతానని దుర్యోధనుడికి 
మాట ఇచ్చాడు, ఇలాటి మనోవేదనలతో 
ధర్మరాజుకు రాతివేళ న్నిద కూడా 
పస్టేదికాదు. 

పాండవులు కామ్యకవనంలో ఉండగా 
ఒకసారి వ్యాసుడు వారిని చూడ వచ్చి, 
వారు కృశించి ఉండటం చూసి బాధపడి, 
వారికి ఉపశమనం కలిగే మాటలు చెప్పి, 
పదమూడేళ్ళ నియమమూ పూర్తి కాగానే 


పాండవులకు తిరిగి రాజ్యపాప్తి కలుగు 


తుందని ధైర్యం చెప్పి, వెళ్ళిపోయాడు, 
పాండవులు ఈ విధంగా అరణ్యంలో అల 
_మటిస్తూ, ఉండగా, దుర్యోధనుడూ, 


చెయాలా అని అలోచనలు చేస్తూ వచ్చారు. 
ఆ సమయంలో దుఠ్వాసమహాముని, 


తన పదివేల మంది శిష్యులతో హఫ్హినా 
పురానికి వచ్చాడు. దుర్వాసుడు మహా 
కోపిష్టి. ఆయనకు జరిగే ఆతిఖ్యంలో 


' ఏమా[తం లోపం వచ్చినా శపించేస్తాడు. 
' అందుకని దుర్యోధనుడూ, అతని తమ్ములూ 


ఆ మునికి అత్యంత భక్తి (గద్దలతో 'సేవలు 
చేసి, వినయ విచేయతలతో నడుచుకున్నారు. 

దుర్యోధనుడికి దుర్వానుడు అనేక 
రకాల పరీక్షలు పెట్టాడు. 

“రాజా, నాకు ఆకలిగా ఉన్నది. వేగం 
భోజనం సిధ్ధం చేయించు. స్నానం చేసి 
వస్తాను, అని దుర్వాసుడు వెళ్ళిపోయి, 
ఎంతకూ వచ్చెవాడు కాడు. ఆలస్యంగా 
వచ్చి, ““' ఆకలి లేదు,” అనేవాడు. 
_ ఒకసారి అకరాతివేళ లేచి, “మా 
కందరికి ఆకలిగా ఉన్నది,” అనేవాడు 
దుర్వానుడు, తీరా అన్నం వడ్డిస్తే ఆకలి 
లేదనేవాడు. ఒక్కోసారి “ఛి, ఇదేం 
శోజనం !'' అని తిట్టి, తినటం మానేసేవాడు. 

అలా ఎన్ని తిప్పలు పెట్టినా దుర్యో 
థనుడు ఓర్చుగా అన్నిటినీ నహించి సేవలు 
చెయ్యటం చూసి దుర్వానుడు సంతోషించి, 
''శాజా, నీ పరిచర్యలకు సంతోషించాను, 
నీకు ఏమి కావాలో కోరు," అన్నాడు, 


చందచమూదము 


నాలు ఇ 
నా కు మను.ల 

జీ 

క్‌ 


. ॥ ఇ క్ష నాల్‌ ఫూ కా, క్‌ బ్‌ లక క్‌ క్‌! లా 
| వం ల!!! య స స జమా క * వ 
| | ॥ ఖీ టి? వన్న మం క ఏటీ వెం ల్‌ శ షి కాన్‌ మై. | | | జై + = క 
కు నాన వ న... యః 1 1 శై || 2 | | జో న స ! మ! క కా లా ( నల ్‌ వ్‌ ॥ 
కో న్‌ |” ల్‌ క్షు. ॥ * క గ క్‌ / ల క! గ 
య్‌ , న్‌, 
క “ న కో / కి 


క్‌ి 


న ల్‌ న్య (్‌ 
యయ... 


య 


ఖ్‌ 
నీ 
లో కో [. 


ఘా 


ల 
ర 


11250544 ం 


క్ష 
ఇ క! జ! = 
రం! మో నా 


జ్‌ 
మె: 
ని 


న! 


జక కీ 
క్‌ 


దుర్వానుడు " శపించనందుకు. దుర్యో 
ధనుడు ఎంతగానో సంతోషించి, శకుని కర్త 
దుశ్ళాసనులతో సం పతించి, దుర్వాసుడితో, 
“స్వామీ, వరమ ధర్మాత్ముడైన ధర్మరాజు 
అరణ్యంలో ఉన్నాడు. ఆయనవెంట 
ఆయన తమ్ములూ భార్యా, ఆఅనేకమ 
(బాహ్మణులూ త రు, (చౌపది వారి 
కందరకూ భోజనాలు పెటి, తాను తిని, 
పడుకుని ఉన్న సమయంలో మీరు మీ శిష్య 
గలణంతో సహా అక్కడికి వెళ్ళి ఆతిథ్యం 
అడగాలి. ఇదే నేను మీనుంచి కోరేవరం౦,"' 
అన్నాడు, = 

దుర్వాసను డు. అందుకు సమ్మతించి, తనే 
శిష్యులతో సహా కామ్యుకవనానికి బయలు 
దేరాడు. దుర్యోధనుడి సంతోషానికి మేర 
లేదు. '' పొండప్పులు దుర్వానుడిక్‌ ఆగహం 
తెప్పించి, ఆయిుస శాపానికి గురి అయి, 
నాశనమైపోతారు. ఇంత కాలానికి మన 
కోరిక టర మున్నడి, 4 అని కరుడు దురో? 
థనుడితో అన్నాడు. శ 


శుక న్‌ జ స్‌ 
సంత పించారు. 


కామ్యకపనంలో ఒకనాడు (ద్రౌపది తన 
భరలకూ, (కొరక భోజనం పెట్ట 


యంలో చాక్‌ ఆ శమానికి దుర్వాను డు తన 


గ ట్‌ || న . 
పదివేల నష్యులతోనూ వచి" చేరాడు. 


నుడికి ఎదురు వెళ్ళి, మనక చెప్పు, 
అర్హ్భపాద్యాలతో పూజించి, ఆయన పాదా 
లకు సమస్కరించి, '' మహాత్మా, తమరు 
తమ శిష్యులతో సహా మా ఆతిథ్యం స్తీక 
రించాలి, "" అన్నాడు. 

ఈ మహారణ్యుంలో ఊఉ టున్న వాడు 
తనకూ, తన శిష్యులు పదివేల మందికీ 
ఎలా ఫభోజనం పెడతాడా అన) ఆలోచన 
కూడా లేకుండా, దుర్వానుడు. థర్మరాజు 
ఆతిథ నార న్‌ ఒప్పుకుని, తన: 


న ట్ల క? న ల తవా పటే. శా 
స్యుమత కుతో న్నా నం వస్‌ శావతానిక్‌ 


ఇంతమందికి ఎలా భొజనం పెటాలో 
(చౌపదికి అర్దం కాలేదు, ఆమెకు ఇంకేదారీ 
కనిపించక కృ ్టుల్దు థఫాంనించింది 


! 
హి | న 
జ 
స్ట | న్న జ్‌ కా / 
కి నా బె | 
శ్రా క జ / 
| జా 
క. 
| 
హ్ష్‌ 
/ గా 
క్కి 
| 
జే 
జ్య 
క ః జ్‌ 
జు 
! 
॥ క్ట 
1 శే 
శ 
| ో 
1 వ్‌ 
1 
ల 
క్‌ 
టీ చె 
"| జె 
/ 
(. 
! 
! 
స్ట ష్ష్‌ 
| 
య 
| 
న్‌ క్క 
న్న ఖీ 
ఇ | శ్‌ 
న్నా 
| గే క్ష 1 
కా కాకా 
నాన ల... న 
( ణా క లై 
నై న 
కా 
1 
1 
జే ల్‌ 
జ్‌ ర 


దుర్వానుడికీ, ఆయన శిష్యులు వెయ్యి 


మందికీ, వేళ గాని వేళ, ఎలా భోజనం 
సమకూర్చాలో తెలీక [దౌపది కృష్ణుణ్ణి 
(పార్థించగానే, అరణ్యంలో (దౌపది ఎదట 
కృష్ణుడు _పత్యక్షమయాడు, 

(దౌపది కృష్ణుడి పాదాలకు నమస్మ్క్ల 
రిని, ''దుర్వాసుడు తన నిష్యగణుంతో 
గంగ నుంచి తిరిగి వచ్చి భోజనం పెట్ట 
వముంటొడు. అక్షయ పాతలో ఒక్క మెతు 
కైనా లేదు. నేనేం చేసేది? '" అస్నుది. 

''దుర్వానుడి మాట దేవుడెరుగు. 
ముందు నాకు ఆకలి మండిషోతున్నది. 
నా ఆకలి తీర్చు, '' అన్నాడు కృష్ణుడు. 

[దౌపది సిగ్గువడుతూ, “' నేను తినేదా 
కానేపాతలో అన్నం ఉంటుంది, నాభోజునం 


35. మెంధవ పరాభవం 


అయి పోయింది. నువే నన్ను పరీక్ష పెడితే 
నా కేది చారి?" అన్నది. 


౫ “నేను ఆకలితో చచ్చిపోతుంకే నీకు 


హాస్యంగా ఉన్నట్టున్నుది. నీ అక్షయ పాళతలో 
ఎంత ఉంకే అంతే పెట్టు. దాన్ని తీనుకురా, 
చూస్తాం, '' అన్నాడు కృష్ణుడు. 

(దౌపది వెళ్ళి అక్షయ పాత తెచ్చంది. 
దానిలో వ మూలనో ఒక మెతుకు అంటు 
కుని ఉన్నది. కృష్ణుడు దాన్ని నోట వేను 


కుని, "నా కడుపు నిండిపోయింది! "' 
అన్నాడు. 


అతను ఖీముఖ్ణు పిలిచి, “' నువు గంగకు 
వెళ్ళి, దుర్వానుఖ్జీ, ఆయనగారి శిష్యులనూ 
భోజనానికి త్వరగా రమ్మని పిలుచుకురా,”' 
అన్నాడు, 


అ లు. 


భీముడు వచ్చే లోపుగానే దుర్వానుడికీ, 
శిష్యులకూ పొట్టలు ఉఊబ్బరించి, [తేపులు 
రాసాగాయి. శిష్యులు దుర్వాసుడి దగ్గిరికి 
వచ్చి, “' స్వామీ, గొంతు పూడేదాకా తిన్న 
టంగా ఉన్నది. మనం అనవసరంగా ధర్మ 
రాజును పంట చేయించమన్నాం. ఒక్క 
మెతుకు కూడా తినలేం. 
చెయ్యాలి ? అన్నారు. 

దుర్వాసుడు వాళ్ళతో, (|| ధర్మ రాజుకు 
(దోహమే చేశాం. అతను సామాన్యుడు 
కాడు. మన కేసి కోపంగా చూస్తే మాడి, 
"మసి అయి పోతాం. అంబరీమడి వల్ల 
నా కొకసారి పరాభవం- ఇలాగే జరిగింది. 
మనం చెయ్యగలది ఒకకే ఉన్నది. ధర్మ 


ర్‌0 


ఇప్పు జేం 


రాజుకు చెప్పకు౦డా పారిపోదాం,"" 
అన్నాడు. అందరూ గంగ నుంచి అకు 
వెళ్ళిపోయారు. 


అంబరీషుడు ఒకసారి ద్వాదశీ వతం 


చేసి (బాహ్మణులతో సహా భోజనానికి 


కూర్చోబోతూండగా దుర్వాసుడు వచ్చాడు. 
అంబరీషుడు ఆయనను భోజనానికి రమ్మని 
ఆహ్వానించాడు, దుర్వాసుడు స్నానానికి 
వెళ్ళి ఎంతకూ రాలేదు. ద్వాదశి ఘడి 
యలు దాటి పోతున్నాయి. ద్వాదశ వెళ్ళాక, 
పారణ చేస్తే [వత ఫలితం దక్కదు. అతిధి 
రాకుండా భోజనం చెయ్యటం పాపం, 
అందుచేత అంబరీషుడు మధ్య మార్గంగా 
నీరు తాగాడు. దుర్వాసుడు ఆలస్యంగా 
వచ్చి, అంబరీషుడు జలపానం చేసినట్టు 
తెలిసి ఆ(గహించి, మహాకృత్యను సృష్టించి, 
ఆఅంబరీషుడి పైకి పంపకం చేశాడు. ఇంతలో 
విష్టుచ(కం వచ్చి, కృత్యను చంపి, దుర్వా 
నుడి వెంట బడింది. అప్పుడు దుర్వానుడు 
శివుడి వద్దకూ, విష్ణువు వద్ధకూ వెళ్ళి, వారు 
రక్షించ లేకపోగా, తిరిగి వచ్చి ఆఅంబరీషుడి 
కాళ్ళపైనే పడి, [పాణాలు దక్కించు 
కున్నాడు. ఇది దుర్వాసుడికి మరవరాని 
అసుభవం, 

భీముడు గంగా తీరానికి వచ్చేసరికి 
అక్కడ ఒక్కరూ లేరు, అక్కడ ఉండే 
(బాహ్మణులను అడిగితే, “ మునులందరూ 


చందమామ 


( జు అణా స ననన హలా. ల పవమాంననాణలలు నవ. అకానాలాలాాాలాల్చ్కు ట్‌. పవత ము ం? 
స్త. నవస ననన ననన నాననసహాననటనానాా 
క ము . . కు. క్షా | 
అణ ఇ క 
తు 


పారిపోయారే ! '" అని చెప్పారు. భీముడు 
ఆ(శమానికి తిరిగి వచ్చి ఆ మాట చెప్పాడు. 
దుర్వాసుడు మళ్ళీ ఏ వేళగాని వేళ వస్తాడో 
నని ధర్మరాజు భయపడ్డాడు. 
కృష్ణుడు ఆయనతో, “' దుర్వాసుడు ఇక 
రాడు! ' అంటూ జరిగిన సంగతి చెప్పి, 
సెలవు పుచ్చుకుని తిరిగి వెళ్ళిపోయాడు, 
కృష్ణుడి అన్మగహం వల్ల పాండవులను 
దుర్యోధనాదులు ఇలాటి కష్టాలకు గురి 
చేయలేకపోయారు. 
కొంతకాలం గడిచింది, పాండవులు 
కామ్యకవనంలో నే ఉంటూ ఒకనాడు వేటకు 
వెళ్ళ నిశ్చయించారు. తాము తిరిగి పచ్చే 
దాకా వారు (గౌపదిని తృణబిందుడు అనే 
బుషి ఆశమంలో ఉంచి, ఆమెకు తమ 
పురోహితుడైన ధౌమ్యుణ్ణు తోడు ఉంచారు. 
అదే రోజు సైంధవుడు సాళ్వరాజు 
కుమార్తెను పెఖ్ళాడాలని, కొంత సైన్యాన్నీ, 
ఆనకమంది రాజులనూ వెంట బెట్టుకుని, 
పక్కగా వెళు 
తున్నాడు. ఆ్మశమం నిర్ణనంగా వున్నది. 
ఒక పొదరింటి ద్వారం పద్ద [దౌపది, 
మెరుపుతీగ లాగా వెలిగిపోతూ నిలిచి 
ఉండటం మైంధథవుడికి కనిపించింది. 
ఆమెను చూడగానే సైంధవుడి కళ్ళు 
జిగేలుమన్నాయి. అతనిలో మోహం పుట్టు 
కొచ్చింది, అతను కోటికాన్యు డనె రాజు 


తృణబఓందు ఆ శమం 


చందనూమ 


| య్య 
/ తా! మా. వినాణానాటేలు నా న వ మానే అకాల బట్‌ 
తవా న నన అలా. రాం మాము హా న లాలా వైన నన నై తా ఆ వా జా 


న్‌ 
క అణ క 


కుమారుఖ పిలిచి, "ఒరే, ఆ స్త్రీని చూశావా? . 


ఆమెను చూస్తే నాకు ఎక్కడలేని కోరికా 
కలుగుతున్నది. నాకు సాళ్వరాజు కుమార్తె 
వద్దు. ఈమె ఎవరి కూతురో, ఎవరి భార్యో, 
నాతో వచ్చేస్తుందేమో నువు వెల్లి కను 
కురా, ' అన్నాడు. 

ఆ కోటికాన్యుడు కూడా మానాభిమా 
నాలు లేనివాడే. వాడు (ద్రౌపది దగ్గిరికి 
వచ్చి, '"నుందరీ, నువ్వెవరు? వనదేవత 
లాగున్న నీకు భర్త ఎవరు? ఏ కులం 
దానిపవ్‌? నీ పేరేమిటి? ఈ వనంలో ఒంట 
దిగా ఎందుకున్నావు ఇ మానసంగతి నువు 
అడగకపోయినా చెబుతాను. నేను నురథ 
రాజు కొడుకును, నా పేరు కోటికాన్యుడు. 


51 


ట్ర ల 


ఆ కనబడే రాజులు (తిగ రరాజూ, కుళింద 
రాజూనూ. నీవంక ఆ(తంగా చూస్తున్న 
యువకుడు నుబలరాజుకుమారుడు, 
పన్నుండుమంది రాజుల మధ ర్‌ వెలిగి 
షోతున్స రథం మీద కూర్చున్నవాడు సింధు 
సౌవీర దేశాలకు రాజు, జయ[దధుడు 
ఆ జయ్యద్రధుడే నీ సంగతి కనుక్కురమ్మని 
నన్ను పంపించాడు, '" అన్నాడు, 

(దౌపది అతనితో, ''నువు ఎవరో నాకు 
తెలుసు. నా వంటి కులస్త్రీలు నితో మాట్లాడ 
రాదు. కాని ని (పశ్నలకు జవాబు చెప్ప 
టానికి ఇక్కడ ఎవరూ లేరు. అందుచేత 
విధి లేక నేనే చెబుతున్నాను. నేను [ద్రుపద 
రాజు కూతురిని. నన్ను కృష్ణ అని పిలు 


52 


న ననన 
అనాలాానా 
కనానానానాన్లు న 


వకాాతు 


స్తారు. పాండవులు నా భర్తలు. వారిప్పుడు 
వేటకు పోయి ఉన్నారు, త్వరలోనె వస్తారు. 
వారు పచ్చేదాకా మీరంతా ఆగి, వారి అతిథి 
సత్కారాలు పొంది వెళ్ళండి. వారు సంతో 
షిస్తారు, '' అన్నది. 

కోటికాన్యుడు వెళ్లి ప్రంధవుడితో సంగతి 
ఆంతా చెప్పాడు. 

“ఆమె మనుష్య స్తీ' ఆం ఘే సమ్మ 
శక్యం. కాకుండా ఉన్నది. ఆమెను చూసిన 
కళ్లతో మరొక స్త్రీని చూడటం సాథ్యం 
కాదు, '' అన్నాడు పైంథవుడు. 

“అలా అయితే ఆమను రథంలో 
ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపో, ' అన్నాడు 
కోటికాన్యుడు. 

సెంధవుడు తన రథం దిగి, తన వారిని 
ఆరుగురిని ఎంట బెట్టుకుని పాండవుల 
పర్షశాలకు " వెళ్లి, (ద్రౌపదితో, '“నువూ, 
నీ భర్తలూ క్షమంగా ఉన్నారా?" అని 
అడిగాడు. 

'బౌపది అతన్ని క్షేమసమాచారా లడిగి 
అర్హ్యపాద్యాలిచ్చింది. ఆమె అతన్ని కూర్చో 
మని, “పాండవులు వేట నుంచి తిరిగి 
వచ్చి, వేట మ అంనంతో భోజనం పెడతారు, 
అన్నది, 

'' ఆతిఖ్యాని కముందిగాన్‌, నా రధం 
మీద మా నగరానికి వచ్చెయ్యి. నిన్ను 
నా భార్యగా చేసుకుని, నుఖాలలో ముంచి 


చందమామ 


ఎత్తుతాను. రాజ్యభపస్తులెిన పాండవుల 
ఎంట ఈ ఆరణ్యాలలో ఎందుకు ఇక్కట్లు 
పడతావు? సింధు సౌవీర దేశాలను నువే 
ఏలుకో !'' అన్నాడు సైంధవుడు, 

పట్టరాని ఆ[గహం వచ్చింది, 


(చౌపపది!ి 
తన భర్తలు వచ్చేదాకా సైంథవుఖ్ణ మాట 
అలో పెట్టదలచి ఆమె, ““నువు ఎంత తెలివి 
మాలినవాడివి! నా భర్తలు ఇందదుడికి తిసి 
పోనివాళ్ళు కదా, వారికి ఆ్యగహం తెప్పిం 
చటం నీకు ఎంత 1పమాదకరం !'' అంటూ 
థర్మాలు చెప్పసాగింది. 

“పాంచాలీ, పాండవులను గురించి 
మాకు కొత్తగా చెప్పి భయపెడదామను 
కుంటున్నావా? లాభం లేదు. లోకంలో 
ఉస్ప పదిహేడు ఉన్నత కులాలలో మాది 
ఒకటి. ఊరికే మాటలలో పెట్టక, నా ఎంట 
వచ్చెయ్యి. పాండవులకు భయవడి నిన్ను 


వదిలి పోతాసనుకోకు," అన్నాడు పైంథవుడు. 


[(చౌపది మండిపడి, ''ఓర, అధముడా, 
పాండవుల భార్య నికు అంత నులువుగా 
చిక్కుతుందనుకుంటున్నావా? నీ వెనకగా 
అర్జునుడు రథంమిద వచ్చి, నిన్ను కార్చిచ్చు 
లాగా దహించడా? నన్ను తీసుకుపోవటం 
జందుడి తరం కూడా కాదు, నువ్వంత? 
నేనై నిను వరిస్తాననుకోవటం భమ. నేను 
మాహా పతిప్రతను. నామనసు పాండపుల 

స్ప ఇతరులపైన పోదు,” అన్నది. 


చందపవమూదము 


సైంథవుడి వెంట వచ్చినవాళ్ళు [దౌపదిని 
పట్టుకోజోయారు. [చౌపది వాళ్ళకు చిక్క 
కుండా, ధౌమ్యూడికి వినిపించేటట్టు గట్టిగా 


కక్షలు పెట్టింది. సైంధవుడు ఆమెను 
రెండు చేతులా పట్టుకుని. ఎత్తి పరిగెత్త 
సాగాడు. [దౌపది కేకలు విన్న ధౌమ్యుడు 
సెంధథవుడి వెనకగా పరిగెత్తుకుంటూ 
రాసాగాడు. ఆయన కూడా కేకలు పెట్టాడు. 

'సెంధథవుడు [దౌపదిని రథం మీద 
ఎక్కించుకుని బయలుదేరాడు. 

ధౌమ్యుడు సైంధవుడితో, '' మైంథవా, 
ఏం పని ఇది? చేతనైతే ఆమె భర్తలను 
ఓడించి ఆమెను పట్టుకుపో గాని, పరస్త్రీని 
ఇలా బలాత్కారంగా తీనుకుపోవచ్చునా ?" 


వ్‌త 


గ్‌ జ్‌ శ ౧. క్‌ నాను 
లాం ల . అ వా ష్‌ న్‌ క్రై వలన గా ్‌ (కా వానా 
క్‌! | 


అన్నాడు. సైంధవుడు వినిపించుకోక 
రథాన్ని పోనిచ్చాడు. ధౌమ్యుడు ఆ రథం 
వెనకగా పరిగెత్తాడు. 

ఈలోపుగా పాండవులు కొన్ని మృగాలను 
వేటాడి ఒక చోట కలునుకుని, ఆ(శమానికి 
బయలుదేరారు. వారు అ్మశమం చేరేసరికి 
[దౌపది కనిపించ లేదు. సారథి అయిన 
ఇం[దసేనుడికి ధాతేయిక అనేది విడుస్తూ 
కనిపించింది. ఆమె ఇం[దసెనుడితో 
(దౌపదిని సైంధవుడు బలాత్కారంగా 
రథంలో పెట్టుకుని తీసుకుపోయాడన్‌, అది 
జరిగి ఎంతో సేపు కాలేదనీ చెప్పింది. 

ధర్మరాజు థా తేయికతో, ఏడవ వద్దని 
ెస్పి, తన తమ్ములతో వెంటనే మైంధవుడి 


వ్‌4ీ లా 


లెక్కి, సైంథధవుడి సేనలు వెళ్ళిన జాడలను 
బట్టి బయలుదేకారు. త్వరలోనే వారికి 
దుమ్ము రేగుతూ దూరాన కనిపించింది. 
తరవాత వారికి ధామ్యుడు పరిగెత్తుతూ కని 
పించాడు. ఆయనను నింపాపిగా -రమ్మని 
చెప్పి, పాండవులు మాంసం మీదికి ఉరికే 
డేగల్లాగా సైంధవుడి సేన మీదికి ఉరికారు. 

సిన మధ్యలో రథం మీద సైంధవుడి 


' శింట (దౌపది కనిపించగానే వారికి ఒళ్ళు 


తెలియని. కోపం వచ్చింది. “ఆగండి! 
ఆగండి!' అని కేకలు పెడుతూ వాళ్ళు 
సైంథవుడి రథాన్ని చేరుకున్నారు. వారిని 
చూసి సైంధవుడి వెంట ఉన్నవారు 


ఖభయపడ్ధారు. 
(దౌపది మంధవుడితో, ''అరుగో, 


నా భర్తలు వస్తున్నారు. నువ్లూ, నీ సైన్యమూ 
సర్వనాశనం కాబోతున్నది. నీకు కాలం 
మూడటం చేతనే ఈ పాడు -పని చేశావు. 
ఈసారి నువు చావక బతికావంకే అది నీకు 
పునర్జన్మే అనుకోవాలి,'' అన్నది. 
పాండవులు ప్రెంధవుడి సెనమీద బాణ 
వర్షం కురిపించారు. సైనికులు చెల్లా 
చెదరుగా పారిపోసాగారు. ఫీముడు గద 
తీనుకుని సైంధవుడి మీదికి పోబటోతే కోటి 
కాన్యుడు అడ్డపడ్డాడు. వాడికి సహాయంగా 
చాలా రథికులు వచ్చి, భీముడి మీద 


చందమామ. 


శక్తులూ తోమరాలూ, ఇతర ఆయుధాలూ 
విసిరారు. 

అర్జునుడు సెంధవుడి రథాన్ని జేరుకునే 
టందుకు దారిలో అడ్డు పచ్చిన పదిహేను 
మందిని చం పేశాడు. ధర్మరాజు నూరుగురు 
సొవీరులను చంపొడు, నకులుడు రథం 
నుంచి దిగి మైనికులను చంపసాగాడు. సహ 
దేవుడు వొనుగుల మీద ఎక్కిన వారందరిని 
చంపాడు. (తిగర్తరాజు ధర్మరాజు చెతిలో 
చచ్చాడు. 

సెంథవుడి పక్షంవాళ్ళు చాలామంది 
చచ్చారు. కోటికాన్యుడు పారిపోయాడు. 
చివరకు చేసేది లేక ప్రంధవుడు [దౌపదిని 
రథం మీదనే విడిచి, తాను [పాణాలు 
దక్కించుకుని పారిజోటోయాడు. అర్జునుడు 
ఆ సంగతి భీముడికి చెప్పాడు. భీముడు 
అనాధలైన సైనికులను చంపటం నిలిపి, 
ధర్మరాజుతో, '' అన్నా, నువు (దౌపదిని, 
ధౌము్యుళ్ల నీ రధంలో ఆ[శమానికి తీనుకుపో. 
నేనూ, అర్హునుడూ వెళ్ళి ఆ ప్రైంధవుడి 
సంగతి తేల్చుతాము,"' అన్నాడు, 


'“ భీమసేనా, సైంధవుడు ఎంత దుర్మార్గు 
డైనా వాళ్టు చంపవద్దు. దుశ్ళల విధవ 
కారాదు, గాంధారికి శోకం తెప్పించరాదు,"' 
అని ధర్మరాజు ఖీముఖ్థి హెచ్చరించాడు. 
కాని (దౌపది మాతం సైంధవుఖ్ల ,పాణా 
లతో వదలరాదన్నది. ధర్మరాజు ఆఇశమా 
నికి తెరిగ్‌ వెల్లాడు. 

ఒక కోను దూరాన ఖీమార్టునులకు 
మసెంధవుడు దొరికాడు, ఖీమార్జునులు సెంధ 
వుఖ్ధు పట్టుకుని, తల గొరిగి, పంచ శిఖలు 
పెట్టె, వికారంగా తయారు చేసి, మట్టి. 
కొట్టుకుని ఉన్న ఆ సైంధవుణ్ణి రథంలో 
పెట్టుకుని ఆ|శమానికి తెచ్చి ధర్మరాజా 
ముందు పెట్టారు. 

''అక ముందు నువు ఎక్కడికి వెళ్లినా 
పాండవదాసుఖ్లి అని. చెప్పుకు బతుకు, "' 
అని భీముడు, (దౌపది అంగీకారంతో 


సెంధవుఖ్ణు వదిలి పెట్టాడు. 

“ఇక ఎన్నడూ ఇలాటి నీచప్ప పని 
చెయ్యకు, " ఆని మందలించి, ధర్మ రాజు 
సైంధ వుఖ్ణి పం పకాడు. 


॥| 
న. 
/ 
| (గా 
మానా అనాలా. ఎకాజజు మొ. ఎం.వి 


జ్యా 
న 


| 


సొండవులు సైంథవుణ్ణ పరాభవించి 
పంపేసి, కామ్యక పనంలో ఉంటూ ఉండగా, 
మార్కండేయుడు వచ్చాడు. థర్మ రాజు 


ఆయనతో. తాము పడుతున్న కష్టాలూ, 
తఈమతోబాటు (దౌపది పడుతున్నపాొట్లూ 


చెప్పి, “' మహాత్మా, పూర్వం ఏ పతి వత 
అయినా (_దౌపది లాగా కష్టాలు పడిందా? ' 
ఆస్‌ అడిగాడు. 

అప్పుడు మార్కండేయుడు పాండవులకు 
సావితి కథ ఇలా చెప్పాడు: 

పూర్వం మ్మ్యదదేశాన్ని అశ్వపతి అనే 
ధర్మాత్ముడు పాలించాడు. ఆయనకు 
సంతానం 'లేదు, అందుచేత ఆయన కఠిన 
నియమాలతో సావితీదేవతను ఈఊపా 
సించుతూ, పోూమాలు చెశాడు, చివరకు 


..- తనివి. 
జత", | శ త 


జ! 


హోమకుండంలో సావితీవేవి (పత్యక్షమై 
ఏమికావాలన్‌ అడిగింది. 

దానికి అశ్వపతి, ''బేవీ, వంశోద్దారకు 
లైన కొడుకులు కావాలి," అన్నాడు. 

“ రాజా, నీ కోరిక తెలిసి, నేను ముందు 
గానే (బహ్మను అడిగాను. ఆయన నీకు 
ఒక కూతుర్ని .ఇవ్వటానికి మాతమె సమ్మ 
తించాడు. కనక నువు అబే మహాపసాదంగా 
భావించి, తృప్తిపడు,'' అని చెప్పి సావిత్రీ 
వెవి అదృశ్యమయింది. 

అశ్వపతి తపన్ఫు చాలించి, నగరానికి 
తిరిగివచ్చి, యథాప్రకారం రాజ్యం చేస్తూ 
ఉండగా ఆయన భార్య మాళవి గర్భవతి 
అయి, ఒక శుభముహూర్తాన చక్కని ఆడ 
పిల్లను కన్నది, అశ్వపతి ఆమెకు. జాత 


వెర్‌, సావిత్రీ 


నత్యపంతుల క్ర 


కర్మలు జరిపించి, ఆమెకు సావి(తి అని 
నామకరణం చేశాడు. 

సావి[తి ఎంతో గారాబంగా పెరుగుతూ, 
నానాటికి అందంలో మించిపోతూ చూసే 
వారికి ఏ దేవకా స్త్రీయో, సావి తీవేవే 
స్వయంగా మనిషి జన్మ ఎత్తిందెమోనని 
(భమ కలిగేటట్టుగా తయారయింది. 

ఒకనాడు అశ్వపతి ఆమెతో, - అమ్మా, 
న్‌కు పెళ్ళియాడు పచ్చింది. ఏ కారణుం 
చేతనో రాజకుమారుడు ఒక్కడు కూడా 
నిన్ను పెళ్ళాడతానని రావటం లేదు. నీకు 
తగిన భర్తను నువ్వయినా వరించి నాకు 
చెప్పు. నేను నిన్ను అతనికి ఇచ్చి 
నా థర్మం నెరవేర్చుకుంటాను,” అన్నాడు, 


ఏ0 


సావ్మితి తన భర్త కాదగిన వాడికోసం 
వెతుకుతూ రథమెక్కి రాజర్దులుండె అశ 
మాల వెంబడి బయలుదేరింది, 

సావ్మితి అలా తిరుగుతూ ఉండగా ఒక 
నాడు అశ్వపతి వద్ధకు నారదమహాముని 
వచ్చి, లోకవ్వార్తలు చెప్ప నారంభించాడు. 
నారదుడు ఉండగానే సావ్నితి తన పర్యటన 
పూర్తి చేనుకుని, ఇంటికి తిరిగి వచ్చింది. 
ఆమె తన తండికీ, నారదుడికీ నమన్మ 
రించి నిలబజేసరికి నారదుడు అశ్యపతితో, 
"రాజా నీ కూతురు. ఎక్కడికి వెళ్ళి 
వన్తున్నది*? యుక్తవయన్క్మురాలైన 
ఈ పిల్లకు ఇంకా వివాహం చేశానవుకావేం ?'' 
అని అడిగాడు. 

'““మునిందా, ఈమెను భర్తను 
వెళుక్కురమ్మని పంపాను, ఎవరిని వరించి 
వచ్చిందో అడిగి తెలుసుకోవాలి, ' అంటూ 
అశ్వపతి తన కూతురితో, '' అమ్మా, నువు 
వెళ్ళిన పని అయిందా? '' అన్నాడు. 

సావ్నితి తం[డితో ఇలా అన్నది : 

“చాలా కాలంగా సాళ్వదేశాన్ని ఎలిన 
ద్యుమత్సేను డనే మహారాజుకు వార్టక్యంలో 
ఒక కొడుకు పుట్టాడు. ద్యుమక్సేనుడికి 
దురదృష్టవశాన గుడ్డితసం సంప్రాప్త 
మయింది. అది అధారం చేనుకుని, ద్యుమ 
త్చేనుడికి పూర్వం ఓడిన శ్యతువులు ఆయన 
రాజ్యూన్హు కాజేశారు. ఆ ముసలిరాజు తన 


చందమామ 


ముసలి భార్యనూ,. పసికొడుకునూ. వెంట 
బెట్టుకుని అరణ్యాలలో ఉంటూ తపన్సు 
చేసుకుంటున్నాడు, వసితనం 'నుంచీ ఆశ 
మాలలో పెరిగిన ద్యుమత్సేనుడి కొడుకు 
మునికుమారుడి లాగా. పెరిగి, [కూరబుడ్ధి 
ఏమా[తమూ లేక, ఎప్పుడూ నిజంచెబుతూ, 
సత్యవంతు డని పేరు తెచ్చుకున్నాడు. నేను 
ఆ సత్యవంతుఖ్ణు నా భర్తగా వరించి తిరిగి 
వచ్చాను." 

ఈ మాట వినగానే నారదుడు, “అయ్యో, 
పాపం! సావ్వితి తెలియక ఆ కురవాణ్ణి 
భర్తగా వరించింది," అన్నాడు. 

అప్పుడు అశ్వపతి, '' మునీశ్వరా, మీకు 
తెలియనిదంటూ లేదు. ఈ సత్యవంతుడు 
ఎలాటివాడు? అతని గుణఖమూ, రూపమూ, 
శీలమూ ఎలాటివి?' అని అడిగాడు, 

దానికి నారదుడు, “ రాజా, ద్యుమత్సే 
'నుడి కొడుకు తన తల్లి దండులలాగే సత్య 
(వతుడు. అతను గు(రాల బొమ్మలు చాలా 
బాగా తయారు చేస్తాడు, అందుచేత ఆతన్ని 
చిత్రాశ్వు డని కూడా పిలుస్తారు. అతని 
అందచందాలు అశ్వినిదేవతలకు తీసిపోవు, 
సకల నధ్గుణు సంపన్నుడు. కాని అతని 
ఆయువు ఇంకొక్క ఏడాది మాతమే 
ఉన్హుది. ఇవాళ నుంచి సరిగా ఏడాది గడిచే 
సరికి అతని జీవితం ముగిసిపోతుంది," 
అన్నాడు, 


చందమామ 


ఈ మాటకు అశ్వపతి కలతపడి, 
ప అమ్మా, చా ఆఅల్పాయుమ్మళ్లి విడిచి 
మరెవరినైనా వరించు, అన్నాడు. 

“ఒకసారి. (తికరణశుద్ధిగా ఒకరిని 
వరించిన తరవాత, అతను అల్పాయు వైనా, 
దీక్షాయువైనా, శీలవంతుకైనా, దుళ్ళీలుడైనా 
మరొకరిని వపరించటం సాధ్యం కాదు. నేను 
సత్యవంతుళై వదిలేసి మరొకరిని వరించను. 
నన్ను అతనికే ఇచ్చి పెళ్ళిచెయ్యి,'" అన్హుడి 
సావితి తం(డితో. 

నారదుడు కూడా అశ్వపతితో, “ రాజా, 
నీ కుమార్తె దృథనిశృ్చయం గలది, ఆము 
మనను మార్చటం నీవల్ల కాదు. నన్హుడిగిలే 
ఈనాటి రాజులలో సత్యవంతుడికి సమాన 


బె 


మని చెప్పగలవాడు ఎవడూ లేడు, సావిథతిని 
అతని కిచ్చి చెయ్యి, ఆమె సుకృతం 
మంచిదైలే సత్యవంతుడు దీర్హాయువు 
కావచ్చు. శుభమస్తు!" అని చెప్పి స్వర్గా 
నికి వెళ్ళిపోయాడు. 

నారదుడు చెప్పిన (ప్రకారం అశ్వపతి 
తన కుమార్తెను సత్యవంతుడి కిచ్చి పెళ్ళి 
చేయ నిశ్చయించి, సావ్మితిని వెంట బెట్టు 
కుని బంధుమి [త పరివారసహితంగా ద్యుమ 
త్చేనుడి ఆ|శమానికి వెళ్ళాడు. 

ముసలివాడూ, వృద్ధుడూ అయిన ద్యుమ 
తేనుడు ఒక మద్దిచెట్టు నీడన కూర్చుని 
ఉన్నాడు. అశ్వపతి ఆయనతో, “మహారాజా, 
నా కుమా లెను సావితిని నీ కుమారుడి 


వ్‌ 


కిచ్చి పెళ్ళి చేయ ని స్పలాంచి వచ్చాను. 
దీనిని నీ కోడలుగా స్వీకరించు, '' అన్నాడు. 
' “రాజా, మేము రాజ్యం పోగొట్టుకుని, 
ఈ ఆరణ్యంలో జీవిస్తున్నాము. ని కుమా్తె 
సుకుమారి, మాతో కష్టాలు 
అన్నాడు ద్యుమత్చేనుడు, 
“నుఖ దుఃఖాలు మనిషి అభథనంలో 
ఉండేవి కావు. ఆమాట నా కుమార్తెకు 
తెలుసు. కష్టసుఖాలను గురించి ఆలోచించే 
వచ్చాము. నా కూతురూ, నీ కొడుకూ 
ఒకరికొకరు తగినవారు. మనం వియ్యం 
అందుదాం,'' అని అశ్వపతి అన్నాడు, 
ద్యుమత్సేనుడు సంతోషించి, తన ఆశ 
మంలో ఉన్న మునులందరినీ చేరబిలిచి, 
మంచి ముహూర్తంలో సావితీ సత్యవంతుల 
వివాహం జరిపించాడు. అశ్వపతి తన నగ 
రానికి తిరిగీ వెళ్ళాడు. 
తన తండి తిరిగి వెళ్ళగానే సావిథతి 
తన మేలివస్తాలూ, ఆభరణాలూ తీసేసి 
భర్తతోబాటు తాను కూడా నారచీరలు కట్టి, 
శరీర శమ లక్ష్య పెట్టకుండా అత మామ 
లకూ భర్తకూ అన్నివిధాలా సేవలు చేస్తూ, 
మితభాపషిణి అయి కాలం గడపసాగింది. 
కాని ఆమె తన భర్త ఆయువు ఒక్కొక్క 
రోజే తరిగిపోవటం లెక గ్ర... పెడుతూనే 
ఉన్నది. నారదుడు చెప్పిన _పకారం సత్య 
వంతుడి ఆయుర్తాయం ఇంకా నాలుగు 


పడగలదా ?'" 


చందమామ 


రోజులు ఉన్నదనగా ఆమె [తిరాతోపవాసం 
(పారంభించింది, 

“ అమ్మా, అసలే నుకుమారివి. ఇలాటి 
(పతం ఎందుకు [పారంభించావు? నిన్నీ 
కథోర్మ వతం మానమనటానికి నాకు నోరు 
రాకుండా ఉన్నది,” అని ద్యుమత్సేనుడు 
సావి,తితో అన్నాడు. 

'' దృఢనిశ్చయం ఉండాలేగాని, ఎంత 
కఠినమెన పనులైనా నిర్విఘ్నంగా సాగించ 
వచ్చు. నేను దృథనిశ్చయంతోనే ఈ వతం 
(పారంభించాను,'' అన్నది సావిథతి. 

సావి(తికి ఉపవాస శమ కన్న తన భర్తకు 
చావు రానున్నదన్న దిగులు జాస్తి ఆయింది. 
మూడు రాతులూ గడిచాయి. నారదుడు 
చెప్పిన ప్రకారం సత్యవంతుడి జీవితంలో 
ఆఖరు రోజు తెల్లవారింది, 

ఆఅ రోజు సావ్వితి తెల్లవారుతూ నె లేచి, 
సూర్యోదయం కాగానే అగ్ని (పజ్వలింప 
జేసి హోమం చేసి, ఆశమంలో ఈన్న 
అత్త మామలకూ, మిగిలిన పెద్దలకూ నమ 
సాాానాలు బేసి, “* ద్ర ర్షసుమంగలి భవ!" 
అని ఆశీస్సులు హింది, భర్తకు రాబోయే 
మరణం గురించి ఆలోచిస్తూ దిగులుగా 
కూర్చున్నుది. 

“అమ్మా, నీ వతం పూర్తి అయింది 
గదా, పారణ చెయ్యవేం?'' అని అత్త 
మామలు సావితిని అడిగారు, 


చశందమామ 


1 11111 
హ్‌ 4 రా ///. 1 


““ ఈ [వతానికి గ్‌. ఆయిన 
తరవాతనే పారణ చెయ్యాలి, అని సావితతి 
బదులు చెప్పింది. 

సత్యవంతుడు సమిధలనూ, పూలనూ, 
పళ్ళనూ తీసుకురావటానికి గొడ్డలి భుజాన 


పెట్టుకుని, అర ర్ట ౦ లోకి బయలుదేరు 


తున్నాడు. అప్పుడు సావ్నితి అతన్ని సమీ 
పించి, ''నేనూ వసాను. ఇవాళ నిన్ను విడిచి 
ఉండ బుద్ది కావట౦లేదుు"' అన్హుది. 
“పిచ్చిదానా, అడవి ఎలా ఉంటుందో 
నీకు తెలీదు. అక్కడి బాటల నిండా రాళ్ళూ, 
ముళ్ళూ ఉంటాయి. అదీగాక మూడు 
రోజులుగా ఉపవాసం ఉండి బడలి 
ఉన్నావు," అన్నాడు సత్యపంతుడు. 


క్‌3ె 


“ ఉపవాసంచేత నా కేమీ బడలిక లేదు, 
ఎందుకో నాకివాళ ఆరణ్యుంలో తిరగాలని 
పంచింది. అభ్యంతరం చెప్పవద్దు,” 
అన్నది సావితి. 

” నీ యిష్టం. కాని మా అమ్మా, నాన్నా 
ఒప్పుకుంకే అలాగే నావెంట రా. తప్పు 
నా మీద ఉండదు,” అన్నాడు, సత్య 
వంతుడు, 

సావితి మామగారికి తన కోరిక తెలి 
పింది. "నేను వచ్చి డాదాపు సంవత్సరం 
కావస్తున్నది, అరణ్యం చూడాలన్న నా కోరిక 
తరలేదు. ఇవాళ నన్ను నా భర్త వెంట 
వెళ్ళనివ్వండి,' అని అమె అడిగింది. 
ఎన్నడూ ఏ కోరికా కోరినది కాదుగదా అని, 


వశీ 


ద్యుమక్సేనుడు సావితిని సత్యపంతుడి 
వెంట వెళ్ళమన్నాడు. 

అత్తమామల అనుమతితో సావితి, 
కడుపులో పుసైైడు దిగులు ఉన్నా, పైకి 

శో ఉల్లాసంగా కనబడుతూ, సత్య 
పంతుడి. వెంట అరణ్యంలోకి బయలు 
దేరింది. సత్యవంతుడు అరణఖ్యంలోని అందా 
లను చూపుతూ నడుస్తూ ఉంటే సావితికి 
అతను అప్పుడే చచ్చిపోయినక్ప్టు అనిపించ 
సాగింది. 

సత్యవంతుడు బుట్టనిండా పూలూ, 
వళ్ళూ కోసి, కక్టైలు కొట్టటం (పారం 
ఖించాడు. అతనికి కొద్దిఎపట్లో ఆయాసం 
వచ్చింది, ఒళ్ళంతా చెమటలు పట్రాయి, 
అతను గొడ్డలి అవతల పడేసి, సావితి దగ్గి 
రికి వచ్చి, '“తల పగిలిపోతున్నది, శరీరం 
తూలుతున్నుది. నిలబడలేకుండా ఉన్నాను, 
కాస్పేపు పడుకుంటాను," అన్నాడు. 

సావిళి అతని తల పెట్టుకోవటానికి తన 
తొడ ఇచ్చి, పడుక్షోనిచ్చింది. కొంత సేపటికి 
సత్యవంతుడి సమీపంలో సావిషతికి ఒక 
ఆకారం కనబడింది. ఆప్యక్తి నల్లగా, 
వ్మారని కళ్ళు కలిగి, నీలవస్త్రాలు ధరించి, 
చేతిలో పాశం పట్టుకుని, చూడటానికి 
భయంకరుడుగా ఉన్నాడు. 

అతన్ని చూస్తూనే సత్యవంతుడి తలను 
తన తొడమీది నుంచి తీసి కిందపెట్టి, లేచి 


చందమామ 


నిలబడి, నమస్కారం చేసి, “ అయ్యా, 
నువు ఎవరు? ఎందుకు వచ్చావు?” అని 
అడిగింది సావితి. 

“ అమ్మా, నేను యముఖ్ధి, నువు వతి 
[(వతవు గనక నన్ను చూడ గలిగావు. సత్య 


వంళతుడికి ఆయువు ముగిసింది. అతను 


గొప్ప ధార్మికుడు గనక అతని కోసం దూత 
లను పంపక, నేనే స్వయంగా వచ్చాను,” 


అంటూ యముడు తన పాశంతో సత్య 


వంతుడి శరీరం నుంచి బొటనవేలి [ప్రమా 
ఇంలో ఉన్న జీవుణ్ధ లాగి, దక్షణంగా 
బయలుదేరాడు. 

సావ్నితి తన భర్త శరీరాన్హి భ్యదపరచి, 
యముడి వెంట బయలుదేరింది. యము 
డామెను తిరిగి పొమ్మన్నాడు, కాని సావితి 
తన భర్త ఎక్కడికి పోతే తానుకూడా 
అక్కడికి పోతానన్నది, అది తన ధర్మ 
మన్నది. 

యముడు సంతోషించి సావితితో, "నీ 
భర్త (ప్రాణాలు తప్ప మరేదన్నా వరం 
కోరుకో, ' అన్నాడు. 

“'“మామామగారు ముసలివాడూ, గుడ్డి 
వాడూ అయాడు. ఆయనకు చూపూ, శరీర 
బలమూ (వసౌదించు, '" అన్నది సావితి. 
యముడు సరేనన్నాడు. 

కాని సావ్మితి యముళ్లు అనుసరించటం 
మానలేదు. ఆమెను వదిలించుకోవటానికి 


చందమామ ల 


' యముడు అమెను మరొక వరం కోరుకో 


మన్నాడు, 

సావి[తతి రాజ్యం కోల్పోయిన తన మామ 
గారికి తిరిగి రాజ్యపాప్తి కలగాలని వరం 
కోరింది. యముడు సరే నన్నాడు. 

అప్పటికీ ఆమె యముడి వెంట పోవటం 
మానలేదు. యముడు ఆమెను మరొక 
చరం కోరమన్నాడు. సావ్నితి తన తండడికి 
పత సంతానం కోరింది. యముడు అశ్వ 
పతికి నూరుగురు కొడుకులు కలిగేలాగు 
వరం ఇచ్చాడు. 

అయినా సావిత్రి తిరిగి పోవటం లేదని 
గమనించి యముడు ఆమెకు నాలుగోవరం 
ఇస్తానన్నాడు. సావిత్రి తనకూ, సత్యవంతు 


వ్‌5 


డికీ పంశపృద్ధి అయేటట్టు నూరుగురు కొడు 
కులను (పసాదించమన్నుది. 
“ నీకు నూరుగురు కొడుకులు పుడతారు. 
ఇక తిరిగి వెళ్ళు, “అన్నాడు యముడు. 
'“' అలా అయితేనాభర్త ప్రాణాలు తిరీగి 
ఇచ్చెయ్యి, ' అన్నది సావితి, 


యముడు సత్యవంతుడి (పాణాలు 
వదిలేసి వెళ్ళిపోయాడు. సావిితి తన భర్త 
శరీరం ఉన్పుచోటుకు తిరిగి వచ్చి, అతని 
ఈలను తన తొడల మీద పెట్టుకుని కూర్చు 
న్నది. కొంత సెపటికి సత్యవంతుడు కళ్ళు 
తెరిచి సావితి ముఖంలోకి చూసి, “నేను 
చాలాసేపు నిదపోయానా? నన్సైవరో నల్లని 
వాడు చాలాదూరం తీసుకుపోయినట్టు కల 
పచ్చింది, శ అన్నాడు, 

“ అదంతా తరవాత చెబుతాను. చికటి 
పడుతున్నది. నువు లేచి నడపగలిగితే 
మనం ఆశమానికి పోదాం, '"" అని సావితతి 
అన్హుది, 

అతన్ని సావిథతి లేపి నిలబెట్టపలిసి 
వచ్చింది. బుట్టను మోసే -శక్తి అతనికి 


లేదు, దాన్ని ఒక చెట్టుకొమ్మకు తగిలించి, 
సావిథతి మెల్లిగా అతన్ని నడిపించుకుంటూ, 
వెన్నెలలో దారి చూసుకుంటూ ఆశమానికి 
చేర్చింది. 

ఆశమంలో అకస్మికంగా చూపు వచ్చిన 
ద్యుమత్సేనుడు, చీకటి పడినా కొడుకూ 
కోడలూ తిరిగి రానందున ఆందోళనపడి 
తన భార్యతో సహా, కొడుకు కోడళ్ళను 
పేరెత్తి పిలుస్తూ, అరణ్యం కేసి బయలు 
దెరాడు. ఇంతలో సావితీ సత్యవంతులు 
రానే వచ్చారు. ఈ సరికే ఆశమంలో అనేక 
మంది చేరారు. సావితి వారందరికీ జరిగిన 
దంతా చెప్పింది. 

యముడి వరాలు వృథా కాలేదు. ద్యుమ 
తృేనుడికి రాజ్యం తిరిగి వచ్చింది. అశ్వ 
పతికి కొడుకులు కలిగారు. సావితీ సత్య 
వంతులకు కూడా కొడుకులు పుటారు. 

మార్మండేయుడు పాండవులకు ఈ కథ 
చెప్పి, “ (దౌపది పాత్మివత్యం వల్ల మ్‌ 
కష్టాలు తొలగి పోతాయి, ' అని చెప్పి, 
తన దారిన తాను వెళ్ళాడు. 


క్‌ 


సొండవుల అరణ్యవాసం పన్నెండో ఏడు 
పూర్తి కాబోతున్నది. ఇంటదుడు పాండవు 
లకు మేలుచేసే ఉద్దేశంతో (బాహ్మణ 
రూపంలో కక్దుడి వద్దకు వెళ్ళి, అతని సహజ 
కవచకుండలాలు యాచించాలని నిశ్చ 
యించాడు. ఈ సంగతి కర్ణుడి తండి 
అయిన సూర్యుడికి తెలిసింది. సూర్యుడు 
ఒకనాటి వేకువజామున కర్ణుడికి కలలో 
కసిపించి, 'కర్షా, నుప్పు (బాహ్మణులకు 
ఏది అడిగినా ఇస్తావు. అందుచేత ఇందుడు 
న్‌చగ్గిరికి బాహ్మణ వేషంలో వచ్చి, నీ సహజ 
కవచకుండలాలు వాన౦0 అడుగుతాడు, 
ఆయనకు మరేదన్నా ఇయ్యి గాని కవచ 
కుండలా లియ్యకు. అవి ఉన్నంత కాలమూ 
నిన్ను ఎపరూ యుద్దంలో చంపలేరు. అపి 


త7, యక్ష (ప్రశ్న లు 


పోతే మృాతం నీకు తప్పక చావుకలుగు 
తుంది, అని చెప్పాడు. 

'“దేవా, నువు స్వయంగా వచ్చి నాకు 
హితబోధ బెయ్యటమే నాకు పదివేలు, 
కాని, (బాహ్మణులు అడిగినది ఇవ్వటం 
నా (వతం. దీని మూలాస లోకంలో నాకు 
ఖ్యాతి వచ్చింది. అలాటప్పుడు దేవేందు 
డంతటివాడు వచ్చి నా సహజ కవచకుండ 
లాలు అడిగితే ఎలా ఇయ్యకుండా ఉంటాను? 
అందుచేత తప్పక ఇస్తాను. దానివల్ల నా కీర్తి 
మరింత పెరుగుతుంది. పాండవులకు అప 
కీర్తి పస్తుంది. కీర్తి పోయాక బతికి ఉండి 
మాతం లాభమేమిటి? '' అన్నాడు కర్ణుడు. 

“పిచ్చివాడా, శరీరమే. పోయాక కిర్తితో 
ఏం పని? అది శవాలంకరణ లాటివి, నీకూ, 


అర్జునుడికి తప్పక యుద్దం కలుగుతుంది. 
నీకు కవచకుండలాలు ఉన్నంత కాలమూ 
అర్జునుడు ఇందుణఖ్ణి తోడుత్మెన్చుకుస్నా 
నిన్ను గెలవలెడు. అందుచేత వాటిని అందు 
డికి ఇయ్యుకు, అన్నాడు సూర్యుడు. 

“' దేవా నన్నుక్షమించు. బాహ్మణులు 
పచ్చి అడిగితే [పాణాలన్నా ఇవ్వాలన్నది 
నా నియమం... కవచకుండలాల సహాయం 
లేకుండానే నేను అర్జునుణ్ణి గెలవగలను. 
నా వద్ద పరశురాముడూ, [దోణుడూ ఇచ్చిన 
ఆస్రాలు ఉన్నాయి," అన్నాడు కర్ణుడు 
సూర్యుడితో. 

“' నీకు అంత పట్టుదలగా ఉంటే, ఒక 
పని చెయ్యి. ఇంటదుడి వద్ద ఒక అమోఘ 


5్‌0 


మైన శ క్తి ఉన్నది. దానితో ఎలాటి శత్రువు 
నైనా చంపవచ్చు, అది శ(తువును చంపి 
తిరిగి వస్తుంది. ఇందుడు నీ కవచకుండ 


అడుగు. దానితో నువు అర్జునుణ్ణి గెలన 
గలుగుతావు,'' అన్నాడు సూర్యుడు. 

ఇంతలో కర్జుడు న్మిదలేచి తెల్లవారుతూ 
ఉండటం గమనించి, 'ఇందుడి రాకకు 
ఎదురు చూడసాగాడు. అతను రోజూ 
మధ్యాన్నం వేళ సూర్యోపాసన చేసి, 
(బాహ్మణులకు అడిగిన దానాలు చేసివాడు. 
ఈనాడు ఆ సమయంలో ఇంధదదుడు (బాహ్మణు 
వేషంలో వచ్చి, “' భిక్షాం దేహి," అన్నాడు, 

కర్ణుడు అయనను తన అలవాటు 
[ప్రకారం పూజించి, “ బాహ్మణా, నీకు 
ఏం కావాలి? అందమైన స్త్రీలా? సారమైన 
భూములా? మంచి గోవులా? ఎది కావాలో 
కోరు," అన్నాడు, 

“నాయనా, నాకు అవి ఏమీపద్దు. ని 
నహజ కవచమూ, కుండలాలూ కోస్‌ 
అయ్యి," అన్నాడు ఇం(దుడు. 

“* బాహ్మణో త్తమా, ఈ కవచకుండలాలు 
నా (పాణాన్నికాపాడేవి. ఇవిగాక మరేదైనా 
కోరు,'' అన్నాడు కర్తుడు. ఆ (బాహ్మణుడు 
ఇం[దుడేనని అతనికి తెలిసిపోయింది. 

“చశాదు, నాకు నీ కవచకుండలాలే 
కావాల్సి" అన్నాడు ఇం్నదుక్లు. 


చందమామ 


కర్ణుడు నవ్వి, “నువు ఇందుడి వని 
నాకు తెలును. మావంటి వారికి వరాలు 
ఇవ్వవలసిన నువు ఇలా యాచనకు దిగటం 
బాగాలేదు. నీకు నేను కవచకుండలాలు 
ఇచ్చేసినట్ర్టయితే శ్మతువులకు తేలికగా ఓడి, 
అపఖ్యాతి పాలవుతాను. అందుచేత కవచ 
కుండలాలు ఇస్తానుగాని, నాకు అమోఘ 
మైన నీ శక్తిని ఇయ్యి," అన్నాడు. 


దానికి ఇంధదుడు, “'నాశక్తిని అలాగే, 


ఇస్తాను. కాని నువు దానిని ఒక్కణ్జి చంప 
టానికి మాత మే ఉపయోగించ గలుగుతావు. 
నువు (పయోగించగానే అది నీ శత్రువును 
చంపి నా దగ్గిరికి తిరిగి వచ్చేస్తుంది. దానికి 
అభ్యంతరం లేకపోతే తీసుకో" అన్నాడు, 

'' దేవా, నాకు ఉన్న శతువు ఒక్కడే. 
ఆతన్ని చంపటమే నాకోరిక,” అన్నాడు 
కర్టుడు. 

''నాకు తెలును. ఈ శక్తితో అర్జునుణ్ణి 
చంపాలను కుంటున్నావు, కాని కృష్టైడు 
అతనికి అండగా ఉండగా అతన్ని చంపటం 
నీకు సాథ్యం కాదు. ఏమయినా, నేనిచ్చే 
శ క్రిని ప్రాణాపాయ సమయంలో, నీ వద్ద 
ఉండే ఇతర అస్రాలేవి పనికిరానమష్పుడు 
మృ్మాతమే ఉపయోగించు. తొందరపడి 
అనామకుల పైన గాని అనవసరంగా గాని 
(పయోగిస్తే ఈ శక్తి నీ పాణాలే తీస్తుంది," 
అని హెచ్చరించాడు ఇందదుడు. 


తన శరీరంతో పుట్టి పెరిగిన కవచకుండ 
లాలను కోసి ఇచ్చినప్పుడు తనకు వికృత 
రూపం కలగకుండా చెయ్యమని కర్టుడు 
కోరాడు. ఇంటదుడు సరేనన్నాడు. కర్దుడు 
ఇంధదుడి నుంచి శక్తి (గహించి, ఆయనకు 
తన శరీరంనుంచి కవచాన్నీ, కుండలాలనూ. 
కోసి ఇచ్చాడు. 

కర్ణుడి కవచకుండలాలు పోయాయన్న 
వార్త తెలిసి పాండవులు పరమానందం 
చెందారు, కౌరవులు దుఃఖథించారు, 

పాండవులు ద్వైతవనసం౦లో ఉంటూ 
ఉండగా ఒక [బాహ్మణుడు పరిగెత్తుకుంటూ 
వచ్చి, “' నేను అరణిని ఒక చెట్టుకొమ్మకు 
తగిలించాను. ఇంతలో ఒక దుప్పి వచ్చి 


ఇటా. 


ఆ చెట్టును తన శరీరంతో రుద్దుతూ ఉండగా 
నా అరణి దాని కొమ్ములకు తగులుకున్నది. 
ఆ దుప్పి నా అరణితో సహా పారిపోతున్నది. 
అది ' లేకుండా నా అగ్నికార్యం సాగదు. 
దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇయ్యండి, 
అన్నాడు. 

వెంటనే పాండవులు అ దుప్పి వెంట 
పరిగెత్తి," దాన్ని బాణాలతో కొట్టారు. కాని 
ఒక్క బాఖమూ ఆదుప్పికి తగలలేదు. 
పె పెచ్చు, అచి అంతక ౦తకూ వారి కి 
దూరమై, చివరకు కీకారణ్యంలో కనబడ 
కుండా పోయింది. 

పాండవులు అయిదుగురూ అలిసిపోయి, 
ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక చెట్టు 


నీడన చతికిలబడ్డారు. అప్పుడు సకులుడు, 
' మనకిలా కష్టాల మీద కష్టాలు రావటానికి 
కారణమెమిటో ? “' అన్నాడు, 

“ పూర్వజన్మలో చేనుకున్న దుష్ట 
తాల వల్ల ఈ జన్మలో కష్టాలుక లుగుతొయ్యి"' 
అన్నాడు ధర్మరాజు. 

““అనాడు (దౌపదిని సభలోకి తెచ్చి 
నప్పుడే నేనాదుర్మార్లులను చంపకపోవటం 
చేత ఇలా అగచాట్లు పడుతున్నాం, 
అన్నాడు ఖీముడు, 

'““జూదం ఆడేటప్పుడు కర్టుడు పేలిన 
మాటలను నేను శాంతంగా సహించటంవల్ల 
మనం అ,పయోజకుల మళ్లి అరణ్యానికి 
వచ్చామేమో, అవస్థలు పడుతున్నాం,” 
అన్నాడు అర్జునుడు. 

''ఆ శకునిగాళ్టు అప్రూడే చంపేసి 
ఉంకే మనకే పాట్లూ ఉండేవి కావు,” 
అన్నాడు సహదేవుడు. 

థర్మరాజు సకులుళ్ణు చూసి, అందరికీ ఇ 
వాహంగా ఉన్నది. ఈ చెస్టైక్కి, ఎక్క 
డన్నా నీరున్నటదేమో చూసి, బాణాల 
పాదితో నిరు తీనుకురా,'' అన్నాడు. 

నకులుడు చెస్పెక్కి దగ్గిరలోనే. నీరున్న 
జాడలు తెలునుకుని, అక్కడికి వెళ్ళి తాను 
దాహం తీర్చుకుని, మిగిలిన వారికి నీరు 
తెచ్చి పెట్టటానికి బయలుదేరాడు, అతను 


"ఒక సరోవరాన్ని చేరుకుని, నీరు తాగబో 


చందమామ' 


1 
తు = 
స. 
క... 
లే 
॥ నో 
క. 
[కళ ! 
సి గ! 
( జ. 
| మ 
= క్‌ 
శ్రీ 
క్‌ 
| 
ల్ల 


న! 
ప్రక 
'వైఫ* 


న! వ. 
న ట్‌ - 


ం! 
న 
య! ఇకో క 
క్‌ ః ॥ జ 
న ళు || 
| గ 


కొవాక్మ్మి. అర్జునుడు సరస్సుచేరి తమ్ములను చూశాడు. 


౨“ వారిని ఆలా చేసినవారు ఎవరా అని చుట్టూ 


“|| చూస్తే ఎక్కడా ఒక పిట్ట కూడా లేదు, 
“=. దాహ బాధకు తాళలేక అతను నీరు తాగ, 


బోతుండగా అతనికి కూడా అదృశ గ్రవాక్కులు 


య వ వి నిమించాయ., 


“' సామర్థ్యం ఊంకే నా ఎదట కనబడు. 


స అదృశ్యంగా ఉండి మాట్లాడుతావెందుకు ?”" 
' అంటూ అక్షునుడు ధ్వని వచ్చిన దిక్కుగా 


బాణాలు వేసి, నీరుతాగి తానుకూడా: పడి 


శ్ర | పోయాడు. అతని తరవాత భీముడు వచి, 


తూండగా, వీదో అశరీర వాక్కు, “ ఆగు! 
నేనడిగిన (పళ్నలకు సమాధానం చెప్పి 
నీరుతాగు. ఈ సరస్సు నాది, అన్నది. 

నకులుడు ఆ మాటలను లక్ష్య పెట్టక, 
నీరుతాగి, మూర్చపోయాడు. అతను ఎంతకూ 
రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుజ్ణి 
పంపాడు. సహదేవుడు కూడా సరస్సును 
చేరుతూనే, చచ్చిపోయినట్టు పడి ఉన్న 
నకులుఖి చూసి ఆవేదనపడుతూ, దాహ 
బాధ భరించలేక, అశరీరవాణి మాటలు 
పెడి చెవిని బెట్టి, నీరుతాగి, తాను కూడా 
పడిపోయాడు. 

తరవాత ధర్మరాజు, వెళ్ళిన వారి జాడ 
_తెలునసుకురమ్మని అర్జును పంపాడు. 


(8 క 
1 బై మయా జాలా వా. జా చా బాలా పటాల. 


అశరీర వాక్కులను పెడచెవిని బెట్టి, 
సీరుతాగి పడిపోయాడు. 

చివరకు ధర్మరాజు స్వయంగా బయలు 
దేరి సరస్సు వద్ధ [పాణాలు లేకుండా పడి 
ఉన్న తమ్ములను చూసి ఎంతో దుఃఖిం 
చాడు. అప్పుడు అశరీర. వాక్కు ఇలా 
అన్నది : 

“' నేనొక కొంగను, నేనీ సరస్సుల్లో 
చేపలను తిని జీవిస్తూ ఉంటాను. నాపశ్న. 
లకు సమాథానం చెప్పకుండా నీరు తాగి 
నందుకు నీ తమ్ములను చంపాను. నువ్వ 
యినా నా (పన్నలకు సమాధానాలు చెప్పి 
నీకు కావలసినంత నీరు తీనుకో. లేదా, 
నీకు కూడా వారి గతే పట్టుతుంది.'' 

ఈ మాటలు విని ధర్మరాజు, “నా 
తమ్ములు ఒక పక్షి చేత చచ్చేవారు కారు. 


చందమామ 


జ న 


నువు కొంగవు కావు. నువు ఎవరు? నీకేం 
కావాలి? '' అని అడిగాడు. 

'“' అవును, నేను కొంగను కాను, యక్ష 
రాజును," అంటూ ఆ యక్తుడు తాడి ప్రమా 
ణాన సరన్సు ఒడ్డున ధర్మరాజుకు కని 
పించి, '"నీకు నీరు కావాలంటే నా (ప్రశ్న 
లకు సఠి అయిన సమాథానాలియ్యి."' 


అన్నాడు. 
“ అడుగు, నాకు సాధ్య మైకేచెబుతాను, 
అన్నాడు ధర్మరాజు, 


యక్షుడు అనేక (ప్రశ్నలు వేశాడు. ధర్మ 


రాజు చెప్పిన సమాధానాలు యక్షుణ్ణు తృప్తి 


పరిచాయి. 

“ సి సమాధానాలకు సంతోషించాను. 
చచ్చిపోయిన నీ తమ్ములలో ఒక్కల్ణైు బతి 
కిస్తాను. ఎవఖ్ణి బతికించమంటావో కోరుకో,” 
అన్నాడు యక్షుడు. 

'“' యక్షరాజా, నకులుళ్జై బతికించు, 
అన్నాడు ధర్మరాజు. 

'' మహా బలుడైన భీముఖ్ణు, మహా పరా 
(కమశాలి అయిన అర్జునుఖ్ణ వదిలి, నీ 
సవతి తల్లి కొడుకైన నకులుఖ్ధ ఎందుకు 
బతికించమంటున్నావు? '' అని యక్రుడు 
అడిగాడు. 

"మాతం(డికి కుంతీ, మాదీ ఇద్దరు 
భార్యలు, కుంతి కొడుకులలో నేను బతికి 
ఉన్నాను, మాది కొడుకులలో ఒకడు 


చందమామ 


న నం 


బతికి ఉండటం ధర్మమని నాకుతోచింది,”' 
అన్నాడు ధర్మరాజు, 


“* మంచిది, ధర్మ (దోహం చెయ్యక 
పోవటమే ఉత్తమ ధర్మంగా భావించావు, 
నీ తమ్ములందరినీ బతికిస్తాను, '" అన్నాడు 
యక్షుడు. వెంటనే భీమారక్టున నకుల సహ 
దేవులు న్నిదలేచినట్టు లేచి కూర్చున్నారు. 


వారిలో ఆకలిదప్పుల జాడకూడాలేదు. 


జ అయ్యా, నువు మామూలు యక్రుడవు 
కావు, వదేవతవో చెప్పు, అని ధర్మరాజు 
అడిగాడు. 


దానికా యక్షుడు, "నేను ధర్మదేవ 


తను. నీతండ్రిని. నిన్ను పరీక్షించటానికి 


వచ్చాను," అన్నాడు. 


న్‌్‌ 


“' దేవా, ఒక (బాహ్మణుడి అరణుని ఒక 
దుప్పి తీనుకుని పారిపోయింది. పాపం, 
అది లేకుండా ఆయన అగ్ని కార్యం చేయ 
లేడు. ఆయన దైనిక కర్మకాండకు విఘ్నం 
లాకుండా అను [| హించు, "" అన్నాడు 
థర్మరాజు,. 

“ నేనే ఆదుప్పిని. మిమ్ములను యిక్క 
డికి రప్పించేందుకు ఆ పని చేశాను. ఇదిగో 
జ (బాహణుడి ఆరణి. విదన్నా పరం కోరుకో, 


ఇస్తాను, " అన్నాడు ధర్మదేవత. 
“మా పన్నెండేళ్ళ వనవాసం పూర్తి 


అవుతున్నది. అజ్ఞాతవాస కాలంలో మమ్మల్ని 
ఎవరూ గుర్తించకుండా అన్నుగహించు,'' 
అన్నాడు ధర్మరాజా. 

ధర్మ దేవత అలాగేనని వరమిచ్చి 
అద్భృశ్యుడయాడు. 
_ పాండవులు అరణిని తీసుకు పోయి, 
దాన్హి పోగొట్టుకున్న (బాహ్మణుడికి ఇచ్చారు, 
తన అగ్ని కార్యానికి భంగం రాకుండా 
కాపాడినందుకు ఆ (బాహ్మణుడు పాండవు 
అకు తన న తలు క వారికి 


విజయం చేకూరాలని ఆశీర్వదించి, తన 
దారిన తాను వెళ్ళిపోయాడు. 

త్వరలోనే వాండప్పుల వనవాసం ముగి 
సింది; వాళ్ళు తమ. వెంట ఇంతకాలమూ 
ఉండిన (బాహణుల వద్ద సెలవు పుచ్చుకుని, 
వారికి నమస్కరించుతూ,  '" (బాహ్మణోత్త 
ములొారా మా నియమం (పకారం ఇక 
నుంచీ విడాదిపాటు అజ్ఞాతవాసం జరపాలి. 
అందుచెత మీ పద్ద సెలవు పుచ్చుకుంటు 
న్నాము, "' అని చెప్పి, అజాతవాసం 
నిర్విఘ్నంగా సాగేటట్టు వారి ఆశర్వాదం 


పొంచారు, 
అప్పుడు ధౌమ్యుడు ధథ ర్మరాజుతో, 
'' ఇంధదుడికే అజ్ఞాతవాసం తప్పలేదు. 


త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయి," 
అన్నాడు. 
పాండవులు దౌపదినీ, ధౌమ్యుఖణ్ధీ వెంట 
బెట్టుకుని తమ ఆశమం నుంచి కోనుదూరం 
వెళ్ళి, అక్కడ ఏ కాంతంగా, మర్వాటి 
నుంచి తాము [పారంభించ వలసిన అజ్ఞాత 
వాసం గురించి రహస్య చర్చలు చేశారు. 


స్ట గాన 
[గా 
ఈ 
కీ: 
( 
ళన 


అ త్రష్ప్ములారా, మనం ఇక విడాది పాటు 
అజ్ఞాతవాసం చెయ్యువలసి ఉన్నది. ఈ ఏడాది 
పాటు మన జాడ ఎవరికీ తెలియగూడదడు. 


మనం ఈ అజ్ఞాతవాసం ఏ దేశంలో చేద్దాం?" 
అని ధర్మరాజు అడిగాడు, 

''పాంచాల, చేది, మత్స్య, శూరసేన, 
పటచ్చర, వీశార్హ, నవరాష్ట్ర, మల్ల, సాల్వ, 
యుగంథర, కుంతి, సురాష్ట్ర, అవంతి దేశాలు 
పొడి పంటలతో తులతూగుతున్నవి. వాటిలో 
ఏ దెశంలోనైనా మనం అజ్ఞాతవాసం చెయ్య 
వచ్చు. థర్మదేవత అనుగ్రహం. ఉన్నది 
గనక మన అజ్ఞాతవాసానికి భంగం కల 
_గదు,'. అన్నాడు అర్జునుడు. 

'' మత్స్యదెశాన్ని పాలించ విరాటుడు 
ధర్మ శిలుడూ, బలవంతుడూ, మన మేలు 


38, ఆబజాతవాసారంభం 


కోరేవాడూనూ. మనం వడాది పాటు అతని 
వద్ద కొలువు చేద్దాం. మీరందరూ వీయే 
వృత్తులు అవలంబటించదలిచారు ? " అని 
ధర్మరాజు మిగిలిన వారిని అడిగాడు. 

అర్జునుడు విచారంగా, “అన్నా, మామాట 
కేమిటి గాని, ఎవరికీ ఎన్నడూ సేవ చేసి 
ఎరగని నువు విరాటుళ్టు ఏ విధంగా కొలు 
సావు? ఆమాట తలుచుకుంకునె మాకు 
తహ తహ పుట్లుతున్నది, అన్నాడు. 

దానికి ధర్మరాజు, "నేను (బాహ్మణ 
వేషం ధరించి, కంకుడు అని పేరు పెట్టు 
కుని విరాటుడి సభలో చేరిపోతాను. పాచికల 
ఆటతో రాజునూ, మంతులనూ, సామంతు 
లనూ రజింపబేసాను. ఇంతకు పూర్వం ఏం 
చేసేవాడిపని అడిగితే ధర్మరాజుకు (పాణ 


అని భీముడి కేసి తిరిగి, '" భీమసేనా, విరా 
టుడి పద్ద నువు ఎంపని చెయ్యుదలిచావు?"' 
అని అడిగాడు, 

_** నాకు వంట చెయ్యడంలో నేర్పున్నది. 
వల్లవు డని పేరు పెట్టుకుంటాను. విరాటుడు 


ఏనాడూ. తినని వంటకాలు తినిపిస్తాను. 


ఆయుథం లేకుండా కక్సులు చీల్చి, పెద్ద 
పెద్ద కక్షైుల మోపులను అవలీలగా మోసి, 
రాజు ఎలాటి సాహస కార్యాలకైనా నన్ను 
నియోగించేటట్ల్టు చేస్తాను. రాజుగారి వినోదం 
కోనం ఎలాటి మల్లుల నైనా జయిస్తాను. 
పూర్వం వం చేసేవాడివని అడిగితే ధర్మ 


రాజు దగ్గిర కూనిసగా ఉండేవాణ్ణి అని చెబు 


50 


తాను. నేను బయట పడకుండా జా(గత్త 
పడతాను, మీరేమీ విచారించకండి, '' అన్నాడు 
ఖీముడు. 

అర్జునుడి సమస్య అదివరకే తేలి 
పోయింది. అతన్ని నపుంసకుడు కమ్మని 
ఊర్వశి శపించగా, ఇందదుడు ఆ శాపాన్ని 
అరునుడు అజ్ఞాతవాస కాలంలో అనుభవించే 
టట్టు అను. గహించాడు, 

“నేను బృహన్నల అనే పేరు పెట్టు 
కుని, నాముంజేతికి కాచిన కాయలు కన 
పడకుండా కంకణాలు తొడుక్కుని, ఆడదీ 
మగవాడూ కాని అవతారంతో విరాటుడి 
అంతఃపురం (ప్రవేశించి, నాట్య సంగీతా 
లతో ఆఅంతఃపురస్ట్రలను రంజింప బేస్తాను. 
నువు పూర్వం ఏంచెసెదానివి అని అడిగితే 
(దౌపదికి పరిచర్యలు చెసెదాన్ని అని చెబు 
తాను," అన్నాడు అర్జునుడు. 

'' నేను దోమ్మగంధి అని పేరు పెట్టు 
కుని విరాటుడి గురాలకు శిక్షకుడుగా పని 
చేస్తాను, గృురాల జబ్బులకు చికిత్స చేస్తాను, 
నాకు అశ్వవైద్యం బాగా తెలును గద. 
పూర్వం థర్మరాజు దగ్గిర అశ్వాధి కారిగా 
ఊఉఊండేవాళ్ధు అని చెబుతాను, '' అని నకులుడు 
అన్నాడు. 

'“'తంతీపాలు డనే పేరు పెట్టుకుని విరా 
టుడి గోవులను పాలిస్తాను. నేను పూర్వం 


' నీ ఆజ్ఞమీద ఈపని చేసినవాళ్లే గనక కొత్త 


చ:౦దమాను 


ల్‌ రా 


విమీ కాదు. నాకు ఆవులను గురించి, 
ఆటోతులను గురించీ తెలియనిది ఏమీ 
లేదు,'' అన్నాడు సహవచేవుడు. 

(చౌపది ఏమి చేస్తుందనేది ధర్మరాజును 
బాధించింది. ఆమె సిపలు అందుకున్నదే 
గాని, చేసినదికాదు. నుకుమారి, 
భ రల అండన జీవించిన పతివత. 

ధర్మరాజు విచారం చూసి దౌపది, 
“నాకోసం విచారం దేనికి? సైరం(థి వృత్తి 
అనేది గొరవసీయమైనది. ఇతర దాసీలను 
చూసినట్టు పెైరం(ధిని లోకువగా చూడరు. 
అలాటి పృత్తిలో నను స్త్రీలకు తలలు దువ్వి 


"సవలు 


రకరకాల ముడులు వేస్తూ, విరాటుడి భార్య 
అయిన సుథెష్ట్ర వద్ద రహస్యంగా జీవిస్తాను,"' 
అస్పృది. 

తమ్ములూ, (దౌపదీ చేసిన నిర్ణ యాూాలతో 
ధర్మరాజు తృవ్తీ చెందాడు. ఆయన 
ధౌమ్యుఖ్ణే, నూతులనూ, ఇతర వనివారినీ 
(దుపదుడి వద్ధకు వెళ్ళమన్నాడు; ఇం[ద 
సేనుడు మొదలైన మంతులను ఖాళ్‌ రధా 
లతో ద్వారకకు వెళ్ళమన్నాడు; పాండవులు 
ఎటు వెళ్ళారో మాకు తెలియదని చెప్పమని 
అందరిని హెచ్చరించాడు. 

రాజుల వద్ర సేవ చేసేవారు తెలుసుకో 
దగిన ధర్మాలన్నిటినీ ధౌమ్యుడు పాండవ్న 
అకు పోధించాడు. ఎవరి'డారిన వారు వెళ్ళి 
పోగా పాండవులు తమ ఆయుథాలన్నిటిని 


చందమామను 


| జా ఖా శః ల్‌ "ఇకా క. ల పం... 
(| గ్‌. జీ! కాజా (న జా స్ట క్‌ గ్‌ స. . 

క్ష న్‌ా క్‌ జ్‌ జ్‌ వ్‌! క్‌ గ ఖై క్‌ ల. గ? 
1. ౧. క .. క 1 క న్న | ॥ ॥ లీ 


గ్‌ 


వెంట తీనుకుని ద్వైతవనం నుంచి బయలు 


. చేరారు, వాళ్ళు వనాలూ కొండలూ దాటి 


వెళ్ళి మత్స్యటబెశం ప్రవేశించారు, ఆ మత్స్య 
దేశం చశార్దదేశాలకు ఉ త్తరానా, పాంచా 
లానికి దక్షణానా, శూరసేన, దేశాలకు 
మధ్యనా ఉన్నది, 

(దౌపది మిగిలిన వాళ్ళతో, నన ఇక్కడ 
పొలాలూ, చారులూ చాలా కనిపిస్తున్నాయి. 
విశాటనగరం ఇంకా చాలా దూరం ఉండ 
వచ్చు. నేను అలిసి పోయాను. ఈ రాతి 
గడిచే వరకూ, ఈ అరణ్యంలోనే ఉండి 
పోదాం," అన్హుది. 

ధర్మరాజు అడవి దాట నిశ్చయించి, 
(దౌపదిని మోనుకురమ్మని అర్జునుడితో 


వ్‌! 


| 1. స పానాలి! 
అకట క. స. 
న్‌ సో కి 

ల, | 


అన్నాడు. ఆ విధంగా వాళ్ళు విరాటనగరం 
పొలిమేర చేరారు. 

అప్పుడు ధర్మరాజు తమ ఆయుథాలను 
గురించి ఆలోచించాడు. వాటితో నగరం 
(ప్రవేశించటానికి లేదు. వె పెచ్చు, అర్హు 
నుడి గాండీవం [పపంచానికంతకూ తెలిసిన 
ఆయుధం. పాండవులను పట్టి ఇవ్వటానికి 
అది ఒకకే చాలు. అందుచేత ఆయుథా 
లన్నిటిని దాచటానికి తగిన చోటు వెతక 
మని ధర్మరాజు అర్జునుడితో అన్నాడు. 

అర్జునుడు నాలుగు వైపులా కలియ 
జూశాడు. అతనికి శ్మృశానమూ, అందులో 
విపరితంగా పెరిగిపోయిన జమ్మి చెట్టూ కసి 
పెంచాయి. ఆ ప్రాంతానికి ఎవరూ రారు. 


వ్‌లై 


ఒక వేళ వచ్చినా, జమ్మిచెట్టు పైభాగం చెసే 
రికీ కనిపించదు. అందుచేత తమ ఆయుభా 
అను ఆ చెట్లుకొమ్మల గుబుళ్ళమఫ వాచ 
టానికి. అర్జునుడు నిశ్చయించాడు. 

పాండవులందరూ తమ థనుస్సులను 
ఎక్కుదించి నేలపైన ఉంచారు. తమ ఖడ్లా 
అను కూడా థనున్సులతో చేర్చారు. ధర్మ 
రాజు ఆజ్ఞాపించగా నకులుడు జమ్మిచెట్టు 
మిపికి ఎక్కి, వవ్షప్పు నీరు కూడా పడనంత 
దట్టమైన ఆకుల మథ్య ఆయుధాలను దాచి, 
వాటి మద ఒక శవాన్ని కప్పాడు. 

శవాన్ని చెట్టు మీదికి ఎక్కించటం 
దూరం నుంచి గొల్లవాళ్ళు ఎవరో చూసి 
నట్టున్నారు. పాండవులు వాళ్ళతో, “నూట 
ఎనిమిదేళ్ళ వయను గల మా తల్లి చచ్చి 
పోయింది. మా కులాచారం (పకారం 
శవాన్ని చెట్టు మీద ఉంచాము, '' అని 
చెప్పారు. 

తరవాత వాళ్ళు విరాటసగరం కేసి 
బయలుదేరారు. వారు తమలో తాము' ఉప 
యోగించుకోవటానికి జయుడూూూ జయం 
తుడూ, విజయుడూ, జయత్సేనుడూ, జయ 
దృలుడూ అనే పేర్లు పెట్టుకున్నారు, 

విఠరాటనగ రానికి వెళ్ళే దారిలో ధర్మ 
రాజు దున్గను ధ్యానించి, “తల్లీ, నీవే 
మాకు శరణు. మమ్మల్ని కాపాడి కనిపెట్టి 
ఉండు, '' అని వేడుకున్నాడు. ఆ దేవితన 


చందమామ 


దివ్యరూపంతో (పత్యక్షమై, "త్వరలోనే 
నువు యుద్దంలో విజయం పొంది, సుఖంగా 
ఉంటావు, '' అని దీవించి అంతర్జాన 
మయింది, 

తరవాత ధర్మరాజు ఒక. నదిలో స్తానం 
చేసి, చేతులు మోడ్చి ధర్మదేవతను 
ధ్యానించి, “యక్షుడుగా నా కిస్తానన్న వరం 
ఇప్పుడు కోరుకుంటున్నాను, "అన్నాడు. 

వెంటనే చితంగా ఆయనకు కాషాయ 
వస్తాలతోనూ, కమండలంతోనూ సహా యతి 
వేషం వచ్చేసింది. మిగిలిన వారి వెషాలకు 
తగిన పరికరాలన్నీ పక్కనే పత్యక్ష 
మయాయి. అందరూ ఒక్కసారిగా వాటి 
మీద పడి, ఎవరికి కావలసినవి వారు తీను 


కుని తమ తమ వేషాలు తాము చేయ 


తా ల 


త సల్‌ 


నల మాలలు 


క. నన లల కాం 


బోయే పనులకు అనుగుణంగా మార్చు 
కున్నారు. 

ధర్మరాజు పాచికలను తన ఉత్తరీయం 
కొంగున కట్టుకుని, విరాటరాజు కొలువు దీరి 
ఉన్న సభకు వెళ్ళాడు... యతివేషంలో 
ఉన్నప్పటికి ధర్మరాజును చూసి విరాటుడు 
ఆయన తజన్సుకు నివ్వెరపోయాడు. ఆయన 
వెంట పరివారం ఉన్నట్టయితే చక్రవర్తి 
అన్న భావం విరాటుడికి కలిగి ఉండేదే. 

ధర్మరాజు విరాటుజ్ణి సమీపించి, “రాజా, 
నేను సమస్తమూ కోల్పోయి, కొంత కాలం 
నీ కొలువులో ఉండగోరి వచ్చాను. మాది 
వైయా(ఘపద గోతం. -నా పేరు కంకుడు- 
నేను పూర్వం- ధర్మరాజు వద్ద ఆయన అప్పు 
డుగా ఉండేవాళ్ణి. జూదంలో నేను ధర్మ 


| 
కై లిజి! 


కా 
| . 
నక కో క్ష 
| ల్‌ త (| 
| వ క్‌ కం". || గ్‌ ౯ 
| గ్‌ 
|| | 1, = 
క చె ॥| | కక్‌. క్‌ 
॥ న్న్న జ (| 
నా 
గ న | / 
+ జ్‌ -ః + | | 
శ. | | మా గ్‌ 
౯ య 
లక్‌ జ 
న జ క్‌ 
ం జే! 
ఖో గ బా 
ణ్‌ (. 2 ॥ కనా” న్‌ా 
న చా జ 
ం | క్‌ | క. టీ 
క్‌ = 1. మా శ 
॥| ష్‌ జు 
క | 
/.! ( 
గ్‌ 
బ్‌ 
జ 
లా 
న 
జె క్‌ 


నా. కత అ క ల్‌. 
ల! వ నా ఇనాక్‌ క్ష, 


జ న్‌. | ాతలాకకనా క్‌ ర... 


నా న్‌ స్‌ ... 
నాన సనన్‌. 


త్‌. ల కీల ఇ 
[ ర్‌! జీ క్‌ || అ మ, గ్ర. 
మ ఇత్‌ కిట | 
జూంా-", లో ణా 1.1 ర్య ల 

య ఆఘ. గ] 
ల్‌ 1! ళీ 


లై వుడు. నన్ను నియమించినట్టయితే రకరకాల 


రాజుతో ' ఓడితే ఆయన నన్ను ఎన్నడూ 
ధనం అడిగేవాడు కాడు. మీరు కూడా నన్ను 
అలాగే చూనుకోవాలి, '' అన్నాడు. 

ఆ మాటకు విరాటుడు, “'నా పరి 
వారంలో ఎవరైనా నీకు అపియం చేస్తె 
వారిని దండిస్తాను. నిన్ను ఎవరన్నా ధన 
ధాన్యాదులు యాచిస్తే నాకు చెప్పు, నేను 
వాటిని వారికి ఇస్తాను. అందరూ నన్ను 
చూసినక్రై నిన్ను చూస్తారు, ” అన్నాడు. 

మరి కొంత సేపటికి నల్లని బట్టలు ధరించి 
భీముడు రాజు వద్దకు వచ్చాడు. ఆతనికి 
ఒక చేతిలో గరిక, మరొక చేతిలో కత్తీ 
ఉన్నాయి. అతను విరాటుణ్ణి నమీపించి, 
'“' రాజా నేను వంటలవాణ్ణి. నా పేరు వల 


వ్‌డే 


వంటకాలు చేసి పెట్టగలను, '' అన్నాడు. 

“నిన్ను చూస్తె వంటలు చేసే వాడివని 
నమ్మశక్యం కావటం లేదు," అన్నాడు 
విరాటుడు. 

“నా వంట నేర్చు థర్మరాజుకు తెలు 
సును. బలంలో కూడా నేను అందరినీ 
మించినవాళ్టి. మీరు వినోదించాలంకే ఏను 
గులతోనూ, సింహాలతోనూ షపోరాడగలను,"' 
అన్నాడు భీముడు. 

“సరే, నువు మా పాకశాలలో పెద్ద వంట 
వాడుగా పని చెయ్యి, '' అని విరాటుడు 
భీముబ్జ్లు తన వంటసాలకు పంపేశాడు. 

ఈ లోపల (దౌపది మాసిన బట్ట కట్టి, 
జుట్టు విరటోనుకుని, పైరం థీ వేషంలో 
వీధుల వెంట తిరుగుతూ ఉండగా, నగర 
వాసులు, ' అమ్మా, నువు ఎవరు? ఏం 
చేస్తూంటావు ? '' అని అడిగారు. 

వారితో [దౌపది, “ నేను సైరంధిని, 
ఎవరన్నా నన్ను పోషిస్తే వారికి కావలిసిన 
సేవలు చేస్తాను, '' అంటూ వచ్చింది. 

రాజభవనం పై భాగాన విహరిస్తున్న 
సుధేష్టరాణి (ద్రౌపదిని చూసి, పిలిపించి, 
“' నువు ఎవతెవు? ఏం పని చేస్తావు?'' అని 
అడిగింది, 

“దేవీ, నేను సైరంధథధిని. నాకు జుట్టు 
ముడులు వెయ్యటమూ, వంటి పూతలు 


చందమామ 


తయారు చెయ్యటమూ, తలలో పూలు 
అమర్చటమూ, పూలమాలలు కట్టటవయా 
చఇజతనవును. కృష్ణుడి భార్య అయిన సత్య 
భామనూ, పాండవుల భార్య అయిన [దౌప 
దినీ మెప్పించిన దాన్ని. (ద్రౌపది నన్ను 


మాలిని అని పిలిచేది, '' అని (దౌపది ఎంతో 


వినయంగా అస్నృది. 
“నువ్వు చూడటోతే ఆడవాళ్ళనే ఆక 


ర్షించేటంత ఆందంగా ఉన్నావు. మా మహా 


రాజు నిన్ను చూసినాక మళ్ళీ నా మొహం 
చూడజేమోననిపిస్తున్నది. ఆయన నీ దానుజై 
పోతాడేమోనన్న అనుమానం తో నిన్ను 
మా అంతఃపురంలో పెట్టుకో పటానికి భయ 
పడుతున్నాను, ఆస్పది రాణి నుధేష్ట, 
“మహారాణీ, నన్ను విఠరాటరాజుగాని 
మరొకరుగాని ఏమీ చేయలేరు. మహా బల 
వంతులైన 'అయిదుగురు గంధర్వ రాజ 
కుమారులు నాభర్ర్తలు. వారు నన్ను అను 
క్షణమూ కనిపెట్టుకుని ఉంటారు. నన్ను 
కాళ్ళు కడగటంలాంటి పనులు చెప్పకుండా, 
ఎంగిలి తినమనకుండా ఉంకే నేను ఎంతో 


(పతితో కొలుస్తాను. నన్ను మామూలు స్తీ 
కింద చూసి నా జోలికి వచ్చిన వారినిమా తం 


- నా భర్తలు రాత్రికి ర్మాతీ చంపిపారేస్తారు, 
అన్నది [డౌపది, 

ఆ మాటమీద నుఫేస్ట దౌపదినితన ఇంట 
ఉండనిచ్చింది. 


చందమాూాము 


క 


తరవాత నపుంసకుడి రూపంలో అర్జు 
నుడు విరాటరాజు వద్దకు వచ్చాడు, అతను 
ముదురు ఎరుపు రంగు బట్టలు ధరించి 
ఉన్నాడు. అతను సభికులను. దాటివెళ్ళి 
రాజును సమీపించి, '' మహారాబా, నా పేరు 
బృహన్హుల. నాట్య కళలో నాతో సరితూగే 
వాళ్ళులేరు. నాకు జడలు వెయ్యటమూ, 
పూలు పెట్టటమూ కూడా వచ్చు, ' 'అన్నాడు. 

విరాటుడు నమ్మలేక, “నీపాడుగాటి 
చేతులూ, ఎగు భుజాలూ చూస్తూంకు గొప్ప 


కీ క (క 
స్‌ (1 
క్‌ క్‌ ్‌ జీ! 


విలుకాడిలాగా ఉన్నావు,'' అన్నాడు. 


“లేదు, మహారాజా. విల్లు ఎలా 
ఉంటుందో కూడా నాకు తెలీదు, సంగీతం 
పాడతాను. వీణా, మృదంగమూ వాయి 


వ్‌వ్‌ 


క్ర “౯. తొ అంకాకుమమ వనిత. ైలాలాలాా 


సాను. నాట్యం చెయ్యగలను," అన్నాడు 
అర్జునుడు. 

విరాటుడు తన కూతురైన ఊఉ త్తరను పిలి 
పించి, '' తల్లి, ఈమె బృహన్నల. ఇకనుంచీ 
నువు ఈమె వద్దనే నాట్యం నేర్చుకో," అని 


చెప్పాడు. అర్జునుడు ఉత్తర వెంట బంచః। 


పురానికి వెళ్ళిపోయాడు, 

తరవాత కొంత సెపటికి విరాటుడు తన 
గృురాలను చూడబోయేసరికి, నకులుడు 
గు]రాల కేసి పరీక్షగా చూస్తూ కనిపించాడు. 
ఆయన తన వారితో, 
గుురాల సంగతి తెలిసినట్టున్నది. అతన్ని 
సభకు పంపండి," అని తాను అక్కఖైంచి 
వెళ్ళిపోయాడు, 

నకులుడు నభలో ఆయన దర్శనం 
చేనుకుని, “మహారాజా, బతుకు తెరువు 
కోసం మీ దేశం వచ్చాను. నన్ను తమ 
గు[రాలకు యజమానిగా పెట్టుకోండి, నాకు 
పాగరుమోతు గు[రాలను లొంగదీయటమూ, 
గు[రాల జబ్బులు నయం చెయ్యటమూ 


తెలును. ఒకప్పుడు థర్మరాజుగారి అశ్వా 


పటే | 


“ఆయువకుడికి 


వా. జ్‌ అజ. న 
క [కే | త స 
లు శ | న 
జ్‌ ళో శీ జీ ॥ క 
గ్‌. | క 
నానా . | జ్‌ 
షె మ శా ఖ్‌ కే 
క జల్‌ 
క శ క్ల ॥ 
క్‌ య్‌ ॥ ॥ / | 
1. శల 1011 ॥ 
ప! ఖం! ఎ | శ! | 


లను పాలించేవా ణి, నా మేరు దామ గంధి," 
అన్నాడు, 

విరాటుడు అతని మాటలకు తృప్తిపడి, 
అతన్ని తన గుురాలకూ, రధాలకూ అధి 
పతిగా నియమించాడు. 

మరి కొంతసేపటికి సహదేవుడు సభ 
దగ్గిరికి వచ్చాడు. అతను అచ్చమైన గొల్ల 
వాడి వేషంలో, పూలదండలు వేసుకుని, 
తాళ్ళు పట్టుకుని, పొడుగైన వేణువు చేత 
బట్టి ఉన్నాడు. అతను రాజును సమీపించి, 
“ మహారాజా, నేను మీ గోవులకు చోరబాథా; 
రోగబాధా లేకుండా చూసి, పాలు మరిం. 
తగా ఇచ్చెటట్లు చూడగలను. నేను అరిష్ట 
నేమి అనే వైశ్యుణ్ణి. ధర్మరాజు గారి కోటి 
గోవులు నాఅధీనంలో ఉండేవి. నన్ను 
తంతీపాలు డని పిలుస్తారు," అన్నాడు. 

విరాటుడు తృ ప్రపడి, సహదెవుఖ్ధి తన 
గోపాలకుడుగా నియమించాడు, 

ఈ విధంగా పాండవులు అయిదుగురూ 
విరాటుడి అండచేరి తమ అజ్ఞాతవాసం 
[పారంభించారు, 


కై! క! మా ॥ 
ఓక! క పం 
క్‌ న్డ్‌ అవా క్‌ య! 
॥ మ న ల్‌ గ్‌ ళ్‌ 
య్‌! 
| | . న! వ్‌. 
| న. జ | / 
క్‌ జ క క. ల! క్‌. క్‌ 
[| (= / ల. 1. ॥ నల్‌ /' స్ట ఇ 1. 
నం హల జ ౧కు. 
క్‌ | ై జ్య క | | | 1. ్గ శ్‌ | క్ట కె క్‌ | శ 
ల ల్‌ ప! |. శ క య జీ ళ్ళ 1 ॥ 
మం. | క్‌ || జ్‌ క 
క్‌ జ్ఞా త్రో = న్‌ క. అనే. ఖ్‌! 
(| జే . | ఇ = న. మూ గ్‌ - ము మ జా లకే క్ష్‌ ,! న! | 
ష్‌ న్‌! క అ" త 1. మా న్నా 


[1 (౯ ఖా? 


మ. 


టి 


సొాండవులూ, (చౌపదీ విరాటరాజు పద్ద 
గుట్టుగా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ధర్మ 
రాజు పాచికలాటలో డబ్బు గెలిచి తన 
తమ్ములకు పంచి పెస్పేవాడు. ఖీముడు 
తాను పండిన రకరకాల మాంసాలు మిగిలిన 
వారికి ఇచ్చేవాడు, ఆషస్టునుడు అంతః 
పురంలో తనకు లభించే పాత బట్టలను 
అందిరికీ చేర్పేవాడు. నకులుడు తన అశ్వ 
పోషణకు మెచ్చి రాజు ఇచ్చే బహుమానా 

అను మిగిలిన వారికి పంచేవాడు. నహా 
దేవుడు పాలూ, పెరుగూ అందించేవాడు. 
" చెపడి తన భర్తలందరినీ కనిపెట్టుతూ 
తన రహస్యం బయట పడకుండా మసలు 
కుంటున్నది. తము ఆచూకీ దుర్యోధనుడికి 
తెలిసి పోతుందన్న భయం అందరికి ఉన్నది. 


మ వ వడ జ్‌ నా ఇ 


నాలుగు మాసాలు గడిచింది. 
మత్స్యదేశంలో [బ హో్మోతృవం 


ఇలా 
అప్పుడు 


జరిగింది. ఆ ఉత్పవానికి దేశదేశాల నుండి 
మల్లులు వచ్చారు. విశాటరాజుకు మల్ల 


యవద్దుల గురించి బాగా తెలును. అందుచేత 
ఆయన మల్లవీరులకు చక్కని సౌకర్యాలు 
కలిగించి, వారి మధ్య యుద్దాలు విర్చాటు 
చేసి చూసి ఆనందిస్తూ వచ్చాడు. 

అలా వచ్చిన మల్లులలో జీమూతు డనె 
వాడు మహా బలశాలి. వాడు అందరినీ 
తనతో యుద్దం చెయ్యమని పిలిచేవాడు. 
మిగిలిన మల్లులు వాడితో యుద్దం చెయ్య 
టానికి భయపడ్డారు. అందుచేత విరాటుడు 
తన వంట వాడుగా ఉంటున్న భముళ్లి 
పిలిచి, జీమూతుడితో మల్లయుద్ధం చెయ్య 


[ క సలా కటల 
వి9, రీచకుడి. విజృంభణ 


! ననా న్‌ా ఫ్లా కో క్‌ నః 
త వజ! ఖై! ఖ్‌ 
గ న క్‌ కం [| | 8” కూ 
జ (,/ జ న అతా 
క (| న! 


న్‌ క ల్‌ 
ల ణా . |] 
జ్‌ న “ ఇ 


మన్నాడు. రాజు ఆజ్ఞాపిస్తే కాదనటం 
బాగుండదని భీముడు సమ్మతించాడు. 

భీముడూ, జీమూతుడూ రెండు మదపు 
కేనుగుల లాగా మల్లయుద్ధం [ప్రారంభిం 
చారు. మహా దారుణమైన వారి యుమర్డుం 
చూసి _పెక్షకులు పరమానందం చెందారు. 
భీముడు జీమూతుళ్ణై పట్టుకుని గిరగిరా 
తిప్పేసరికి మిగిలిన మళల్లులు దిగ్భ్రమ 
చెందారు. భీముడు జీమూతుఖ్ణు అలా 
తిప్పి, తిప్పి నేల కేసి కొట్టి, చంపేశాడు, 
జీమూతుటబ్లైు జయించిన భీముడికి విరాటుడు 
అంతులేని ధనం కానుక ఇచ్చాడు, 

భీముడి శక్తి సామర్థ్యాలు చూసి రాజు 
అతనిని మల్లులతోనే గాక, సింహాలతోనూ, 


50 గ 


వినుగులతోనూ, పులులతోనూ పోట్లాఢడించి 
వినోదించేవాడు. ఈ పోరాటాలు చూడటానికి 
అంతఃపుర స్రీలు కూడా వచ్చేవారు. 

అర్జునుడు అంతఃపుర స్ర్రాల చేత పాటలు 
పాడించి, నాట్యాలు చేయించి రాజుకు 
ఆనందం కలిగించేవాడు. పొగరుబోతు 
గురాలను అధీనంలోకి తెచ్చి, వాటికి 
కళ్ళాలు తగిలించి, రాజుకు చూపి నకు 
లుడు చాలా ధనం బహుమాన౦గా 
పాందాడు. అలాగే సహదేవుడు పాగరైన 
ఆఅబోతులను మచ్చిక చేసి బహుమతులు 
సంపాదించాడు. తన భర్తలు రాజు కొలు 
వులో పడే పాట్లుచూసి (దౌపది బాధ పడేది. 

ఈ విధ౦గా పాండవుల ఆజ్ఞాతవాసం 
దాదాపు ఏవిడాది పూర్తికావచ్చింది. ఆసమ 
యంలో (దౌపది పాలిటికి సింహబలుడు 
అనే కీచకుడు దాపరించాడు. ఈ కీచకుడు 
విరాటరాజు బావ మరిదీ, బనాపతి కూడానూ. 
అతను సుధథష్ట ఇంట [దౌపదిని చూసి మోహ 
పరవశుడై, తన చెల్లెలితో, '' నేనీమెను 
ఇక్కడ ఇది వరకు చూడలేదు. ఈమె 
అందం నన్ను సమ్మోహితుల్లై చేస్తున్నది. 
ఈమె ఎవరు? అప్పురనలాటి రూపం గల 
ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత 
సౌందర్యవతి చేత చాకిరీ చేయించడ 
మేమిటి? ఈమెనాయింటికి వస్తే పువ్వుల్లో 
పెట్టి పూజిస్తాను,'' అన్నాడు. 


చందమామ 


మలయా ఉదయ టల ములంలత చమట 


వనన లా 
= కారాక... 
న్‌ కు. 


క న 
క్‌ 


గ్‌ ( క క్‌. క్ల ఇ ల్‌ 
/ = కతన 2 | న క ర కు 
లీ || కం . 


అతను నుథెప్ట మహా సెలవు పుచ్చుకుని, 
(దౌపది ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు 
తన కోరిక తెలిపాడు, 

(దౌపది అతనితో, '' నాతో ఇలా మాట్లా 
డటం. తప్పు. నేను మరొకరి భార్యను. 
నను కోరటం నికు కీడు,'" అన్నది, 

“నన్ను అలా తోస్‌ పుచ్చకు. తరవాత 
పశ్చాత్తాప పడగలవు. ఈ రాజుకూ, రాజ్యా 
నికీ నేనే ఆధారం. ఖోగ భాగ్యాలలోనూ, 
రూపంలోనూ, యౌవనంలోనూ నన్ను 
మించిన వాళ్ళు ఈ లోకంలో లేరు. అలాటి 
నన్ను ని సెవకుడుగా చేసుకుని వివిథ 
భోగాలు అనుభవించక దాసిగా ఎందుకు 
పని చేస్తావు? '' అన్నాడు కీచకుడు. 


న 


(దౌపది మండి పడి, ''నా మ్‌ద మోహం 


' విడిచి పెటక పోయావో నీప్రాణాలకు 
అపాయం ఉన్నది. నాభర్తలైన ఆయిదు 


గురు గంధర్వులు నన్ను అహర్నిశలు కని 
పెట్టి ఉంటారు, వారికి నీసంగతి తెలిస్తే 
నీకు చావు తప్పదు. వారి నుంచి నిన్ను 
ఎవరూ కాపాడే వాళ్ళు లేరు," అన్నది. 
[(దౌపది ఈ మాటలు అన్నా కూడా కీచ 
కుడు నిరుత్సాహ పడలెదు. అతనికి ఆమె 
మీది మోహం అంతకంతకూ ఎక్కువ 
కాసాగింది. అతను మళ్ళా నుథేష్ట వద్దకు 
వెళ్ళి, '' ఎలాగైనా సైరంధిని నాకు దక్క 


మాం ] టట్టు చేయక పోయావ్‌, నా ప్రాణాలు నిశ్చ 


యంగా పోతాయి. నేను ఎన్ని రకాల పార్ధిం 
చనా ఆమె మనను నాశేసిమరలటం 
లేదు," అన్నాడు, 

సుఖేష్ష అన్న దుస్థితి. చూసి చాలా 
బాధ పడి, “' పైరం(థ నాకు ఆ(శితురాలు, 


' ఆమెను రక్షిస్తానని నేను మాట ఇచ్చాను. 


తనకు అయిదుగురు గంధర్వులు .భర్తలని 
ఆమె మొదటనే చెప్పింది. అన్నవు 
గనక ఈరహస్యం న్‌కు చెప్పాను. సైరంధి 
మేద (భమ పెట్టుకుని పాణాపాయం తెచ్చు 
కోరు," అన్హుది. 

“వెయ్యిమంది గంధర్వులు కూడా 
నన్నేమీ చెయ్యలేరు, నావంటి అందగాణ్డి 
ఎంతటి పతివత అయినా కోరుతుంది. 


చందమామ 


నావైభవం చూసి మైరం(ధి మనను * 
నా మీదికి తప్పక తిరుగుతుంది. ఎలాగైనా _ 
ఆమెను నాకు అనుకూలవతిని చేసి 
నా పాణాలు నిలబెట్టు," అంటూ కీచకుడు, 
తన చెల్లెలిని బతిమాలసాగాడు, 
“* ఓరీ, పాపీ! నువు కూడని పని తల 
పెట్టటమే గాక అందుకు నన్ను సాధనంగా 
ఉపయోగించుకో జూస్తున్నావు. నిపాపం 
నీతో పోదు, కులాన్నే నాశనం చేస్తుంది. ---. 
నువు ఇంటికి వెళ్ళి, కల్లూ, మధురాన్నమూ _ న! 2 
సిద్ధం చేయించి ఉంచు. వాటిని తీనుకు గ 
రావటానికి పైరం(థిని పంపుతాను. ఆమెను. 


పరుస్తాడు. నీ వద్ధ ఇంకా ఎందరో పరిచారిక 
లున్నారు. వారిలో ఎవరినైనా పంపు,'' 
అస్ప్నృది (దౌపది. 


చందమామ 


“ రాణిగారు కల్లు తెమ్మని పంపింది. 
ఆమెకు చాలా దాహంగా ఉన్నదట. వెంటనే 
కల్లు ఇప్పిస్తే నేను పోతాను," అన్నది దౌపది. 


ఎలా లోబరుచుకుంటావో!'' అన్నది నుధేష్ణ. [తాయాన ణే 
కీచకుడు వెంటనే తన యింటికి వెళ్ళి, “కల్లు తెమ్మని నేనై పంపుతూంకు, 
భక్ష్య భోజ్య పానీయాలు తయారు. వాడు నిన్ను తాకగలడ్వా?” అంటూ నుధేప్ట 
చేయించి, [దౌపది కోసం చూడసాగాడు. (దౌపదికి ఒక బంగారు పాత ఇచ్చింది. 
తరవాత నుథేష్ణ [దౌవదితో, “ మైరం(ధీ, గత్యంతరం లేక ఆ పాత తీసుకుని 
నాకు చాలా దాహంగా ఉన్నది. నువు కీచ _దౌపది కీచకుడి ఇంటికి వెళ్ళింది. ఆమెను 
కుడి ఇంటికి వెళ్ళి, తాగటానికి వీమైనా చూస్తూనే కీచకుడు పరమానందంతో లేచి, 
తీసుకురా,” అని అజ్ఞాపంచింది. “సుందరీ, నీకు స్వాగతం. నా (ప్రావోశ్వరి 
'' అమ్మా, నేను అతని ఇంటికీ వెళ్ళ వైన నువు నా దగ్గిరికి వచ్చావు. నా కోరిక 
ఇలను. అతను కామో[దేకంతో కొట్టుకు తీర్చు. దివ్యాంబరాలు ధరించు, రత్నాలం 
పోతున్న సంగతి నీకు తెలును గదా. నేను కారాలు అలంకరించుకో. నాతో కలిసి తాగి, 
- వెళ్ళితే అతను తప్పక నన్ను అవమాన సుఖంగా ఉండు, '' అన్నాడు. 


థర్మరాజు ఖీముడి కాలి బొటన వేలిని 
తన బొటన వేలితో నొక్కి, “ ఏమోయ్‌, 


| కళ్రైల కోసం ఈ చెట్టును ఎందుకు పడ 


( తక | 


.] గంధర్వులు, 


గొడతావు? అవతల ఇంకా చాలా చెట్లు 
న్నాయి. వాటిని పడగొట్టు, అన్నాడు, 
క 
ఈ లోపల (డౌపది తన భర్తల ఆశ కత 
(గ్రహించి, చుర చురా చూస్తూ విరాటుడి 
'' ఈ నీచుడు నన్నిలా అవమా. 
నిస్తూ ఉంటే మహా బలులెైన నాభర్తలు, 


కాలానికి కట్టుపడి నన్ను 
క్‌! 


ఇ కాపాడలేని స్రితలో ఉన్నారు. అలాటప్పుడు 


“క్రల్లు మరొకతె చేత పంపిస్తాలే," 
ఆంటూ కీచకుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. 
(దౌపది కంగారు పడుతూ కీచకుణి 
ఒక్క తోపుతో పడదోసి, పరిగెత్తుకుంటూ 
విరాటరాజు సభలో (పవేశించింది. కీచ 
కుడు ఆమె వెంట పడి, 
చూస్తూండగానే జుట్టు పట్టుకుని ఆపాడు. 
ఈ దుఠరన్యాయాన్ని ధర్మరాజూ, 
ఖీముడూ సభలో ఉండి కళ్ళారా చూశారు. 
భీముడికి ఆక్షణంలోనే కీచకుళల్ణు చంపా 
అనిపించి, పళ్ళు పట పటా కొరికాడు. 
అతని శరీరమంతా చెమట పట్టింది. కళ్ళ 
నిప్పులు కాలాయి. ఎదురుగా కనబడే 
చెట్టును పే ఊద్రేశంతో అతను లేచాడు, 


విరాటనరాజూ 


వశే 


ల్‌ 


రాజువైన నివైనా రక్షకుడివె, మానభంగం 
కలగకుండా చూడడానికి బదులు ఉపేక్ష 
సావా? '' అని సభలో వారితో, '' రాజుకూ, 
కీచకుడికి లాగే మీకు కూడా థర్మం తెలి 
యదు లాగుంది,'' అన్నది. 

అప్పుడు విరాటరాజు,- * ఏమమ్మా, 
మీ ఇద్దరికీ పరోక్షంగా ఏమి తగాదా వచ్చినదీ 
తెలియకుండా. నేను ఎలా మీమధ్య ధర్మ 
నిర్భయం చెయ్యగలను? '" అని (దౌపదితో 
ఆస్సాడు. 

అప్పుడు ధర్మరాజు (చౌపదితో, క 
నువు ఇక్కడ తారట్రాడక అంతఃపురానికి పో, 
నీ భర్తలు ఏమీ చెయ్యుకపదోతే దానికి కారణం 
ఉండే ఉంటుంది. దేశమూ, కాలమూ 
ఆలోచించకుండా ఇక్కడ శోకాలు పెట్టి 
రాజ సభలో ఎందుకు గల్లంతు చేస్తావు? 


చందమామ 


నీకు అపకారం చేసిన వారిని నీభర్తలే టా ళ్ళి. 


దండిస్తారులే, ' అన్నాడు. 


(దౌపది నుఖేష్ట మందిరానికి తిరిగిపోయి, యా స్త 
శోక దేవతలాగా 
కూర్చున్నది. ఆమె అవతారం చూసి నుభెప్ట, |! 


జుట్టు విరబోనుకుని, 


న! క లో 


ల 


క ర్‌ 
న టట్టు 


'“ మాలినీ, ఎవరు నీకు కష్టం కలిగించారు?” హి | 


అని అడిగింది. 


'' నువు కల్లు తెమ్మని పంపిస్తై కీచకుడు | 
నన్ను బాధించి, నిండు సభలొ పరాభవిం. 
చాడు. ఇలా చెయ్యటం వల్ల ఎవరికి రోషం. 


వస్తుందో వాళ్ళే అతని అంతు చూస్తారు," 
అన్నది (దౌపది. 


నిజంగా కీచకుళై చంపించటానికే ఆమె (44 


నిశ్చయించుకున్నది. ఆమె తన ఇంటికి 
వెళ్ళి స్నానం చేసి, బట్టలు ఉతికేసి, 
తన కోరిక తీర్చగలవాడు భీముడు ఒకడే 
నని నిశ్చృయించుకున్నది. ఆమె రాతి వేళ 
ఖీముడుండే. ఇంటికి వెళ్ళింది. భీముడు 
బుసలు కొట్టుళూ గాఢ ని్నిదలో ఉన్నాడు, 
(దౌపది అతని వద్ధకు వెళ్ళి, గట్టిగా కౌగ 
లించుకుని, ''చచ్చిపోయిన వాడిలాగా 
ఇలా చలనం లేకుండా ఉన్నావేం? బతి 
కున్నవాడు తన భార్యను ఎవడన్నా ఇలా 
నిండు సభలో అవమానం చేస్తే ఊరుకుం 
టాడా? లే, లే! అన్నది, 

భీముడు మెలుకుని పక్క మీది నుంచి 
లేచి, “వమిటి ఇలా పాలిపోయి, చిన్న 


చందమామ 


న్న... శో 
వో క ఖో కై ఇజైక్రానా 
 అధాశ ననన లా నా 
వా. . జా ఆనీ - ఖ్‌ | ప్రై ( ఖ 
జే సు యా . 


బోయి ఉన్నావు? 


వచ్చావు? నా వల్ల కావలిసిన పని ఉంకు 
చెప్పి, ఎవరికీ తెలియకుండా వెళ్ళి 
పడుకో, ' అన్నాడు. 

'“' అన్నీ కెలిసి నన్నెందు కిలా అడుగు 
తున్నావు? మీ అన్న జూదగాడు కావటంతో 
నాకు ఇన్నిపాట్లు వచ్చాయి. నేను ఈ విరా 


ఓటుడి భార్య దగ్గిర సేవలు చేస్తూ ఉండ 


టమే గాక కీచకుడు నా వెంటబడి నాకు 
సహించరాని అవమానం చేశాడు. నాకు 
ఆ విరాటరాజు ఏమంటాడోనన్న భయం 
కూడా ఉన్నది, చాకిరి చేసి చేసి నా చేతులు 
ఎలా మొరటు దేలాయో చూడు" అంటూ 
(దౌపది భీముడికి తన చేతులు చూపింది. 


వవ్‌ 


అఆ ఈ ఖే 
అమా ఖీ స్ట” 
మ న్‌ బన్‌ = 


ప సు. నన నాన నన్నా! 


థఫీముడు అమెతో, ''ఆ కీచకుడు నిన్ను 
సభలో కాలితో తన్నినప్పుడు వాళ్ణు అక్కటె 
చం పేద్రామనుకున్నాను గాని, ధర్మరాజు 
వారించాడు. అసలు ఆ రోజే దుర్యోధన 
కర్ణ శకుని దుశ్ళాసనుల తలలు పగల 
గొట్టకపోతినే ! కొద్ది రోజులు ఓర్చు కున్నా 
వంకే తిరిగి నువు మహారాణివి అవు 
తావు, '" అన్నాడు. 

“' ఈ దుఃఖం భరించటం నా. వల్ల కాదు, 
శను తిరిగి రాణీని కావటం అబధ్ధం, 
ఈ కబుర్లన్నీ దేనికి? ఇప్పుడు జరిగిన 
దానికి (పతీకార మార్గం ఆలోచించు. 
సుభేష్ణ కన్న నేను బాగుంటానని విరాటుడు 
చూస్తున్నాడు. అది తెలిసి కీచకుడు 
నా వెంట పడ్డాడు. "నాకు అయిదుగురు 
గంధర్వులు భ ర్తలున్నారన్‌, వాళ్ళు 
(ప్రాణాలు తీస్తారనీ మంచిగా చెప్పి చూశాను. 
కాని వాడు నా మాట లక్ష్య పెట్టడు. సుథెప్ట 


వాదీకి సహాయం పచ్చి, కల్లు తెమ్మని 


నన్ను వాడి ఇంటికి పంపింది. వాడు నన్ను 
పటుకోటోయాడు, 


నేను పారిపోయి వచ్చి 


న నన ఎ శ జ ని నా గాం నారాల ఇ. 


రాజభవనంలో దూరాను. అందరూ చూస్తుం 
డగా అదుర్మారుడు నన్ను కాలితో తన్నాడు. 
ఈ దుర్మార్గుణ్ణు నువు కుండను పగలగొట్టి 
నట్టు ధ్వంసం చెయ్యకపోతే నేను విషం 
కా! చస్తాను, '' అంటూ ఖీవ ముళ్టు గటిగా 
కాగలించుకుని ఎడ్చింది (దౌపది. 

ఖీముడు ఆమెను గట్టిగా పట్టుకుని, 
కన్నిరు కుడుస్తూ ఓదార్చి, ''నువు చెప్పి 
నకు వాళ్టు చంపేస్తాను. దానికి నువు ఒక 
పని చెయ్యాలి, అలా ఏడుపు మొహంతో 
కాకుండా, నవ్వుతూ కళకళలాడే మొహంతో 
కీచకుళ్టై కలుసుకుని, వాడి కోరిక తీర్చే 
దానిలాగా అభినయించు. నర్తనశాలలో 


పగలు స్త్రీలు ఆడుతారు, పాడుతారు. రాతి 


వేళ అక్కడ ఎవరూ ఉండరు. అక్కడ 
ఒక మంచం కూడా ఉన్నది. రాతికి 
అక్కడికి వాళ్ళు రమ్మను. మూడో కంటి 
వాడికి తెలియకుండా ఆక్కడ కీచకుష్ణై 
వాడి తాతల పద్ర్దకు పంప్పుతాను, అన్నాడు, 

ఇలా మం(త్రాలోచన చేస్తూ వాళ్ళు 
ఆ ర్మాతి గడిపారు. 


ఈలి 


జూన్‌ 19?2 


క 
లి లై" / నా శీ 
ల |, శ బ్ర "ల 


+(తా 1 


[1184111 జ్ర 


లా 


గ్గ 
"1 తా వా ష్ష్‌ జీ | | 
. శే "క్ట గ 


టు ఇ - తే ౯౪ | 


వుర్వాడు తెల్లవారగానే కీచకుడు రాజభవ 
నానికి పచ్చి 'దౌప పదిని చూసి, 
(కమం చూశావు గదా! నిన్న రాజసభలో 
నిన్ను తన్హితే ఒక్కడు కూడా నోలెత్తలేక 
“పోయాడు. ఈ విరాటుడు సపెరుకే రాజు. 


లా సపశా 


సేనలన్ని నా 'అధీనంలో ఉన్నాయి. నేనే 
అసలైన రాజును. అలాటి నా చేత సేవలు 
చేయించుకుని నన్ను ధన్యుణ్ణి చెయ్యి. 
నికు రోజుకు నూరు నిష్కాాలు (మాడలు) 
ఇస్తాను. వందల కొప్తీ దాసదచాసీలను 
ఇస్తాను. మంచి రధం ఇస్తాను, అని 
మళ్ళీ బతిమిలాడ నారంభించాడు. 

“* నీకు నిజంగా నేను కావాలంకశు, నేను 
చెప్పిన నియమాలకు లోబడాలి. మన 
రహస్యం కాజసభకు గాని, న సతు 


(మొన చాల 
టి న ణ్‌ 


అ క నానన 


తాన్‌ వా క్‌ వా ఆనక... జాణ 


గాని వి మా్యతమూ తెలియనాదు, 
ఈ రహస్యం బయటికి పొక్కిందో గంధ 
ర్వులు తప్పక తెలునుకుంటారు. అదే 
నా భయం. ఇందుకు నువు ఒప్పుకుంకే 


నేను ని దానను అవుతాను,” అని (దౌప6 
అస్నుది. 
కీచకుడు. ""అలా అయితే ఎవ్వరికీ 


తెలియకుండా నువు ఉండే చోటికి వస్తాను. 
గంధర్వులకు విమా[త మూూ తెలియ 
నివ్వను,'' అన్నాడు, 

అప్పుడు (దౌపది, “న రనశాలలో రాతి 
వేళ ఎవరూ ఉండరు, బాగా చీకటి పడి 
నాక అక్కడికి రా. మనం అక్కడ కలుసు 
కుంకే ఎవరికీ తెలీదు. గంధర్వులు కను 
క్కోలేరు,'' అన్నది. 


న్‌; జ అమా నా 


త్రి, కచకవధ, 


| 


న. 


న్‌ లన నల కచ ట్‌ స 


క్‌ జ క మెట్లు 


తపమని చుసస్తపపన్తాల్తలానా నాకలా క్తా్తకతానా నాతల క్రిత కకాాన్తక్తానాన్తాానా 


గ న. రట! 
తరవాత ఆమె, తాను కీచకుడితో చేసిన 
విర్పాటు గురించి ఫీముడికి తెలిపింది, 

ఫసైరంధి ఆహ్వానం మృత్యువు పిలుపే 
నని (గ్రహించలేని మూర్జుడు, కీచకుడు, 
అమె తసకు దక్కబోతున్తుదని సమ్మి, 
ఆ పగలు ఎలా గడిచినదీ కూడా తెలుసుకో 
లేక పోయాడు, 

ఈ లోపల భీముడికి కీచకుర్ణు చంపా 
లన్న ఉత్సాహం మితిమీరి పోయింది. అతను 
(దౌపదితో, “వాళు రహస్యంగా కాకపోతే 
బహిరంగంగానే చంపుతాను, వాణి చంపి 
ఆలాగే వెళ్ళి దుర్యోధనుల్జు చంపేస్తాను, 


కావలిస్తే ధర్మరాజును ఈ విరాటరాజు 
కొలువు చెయ్యునీ ! " అన్నాడు ఉ(దేకంతో. 


50 న 


(దౌపది అతన్ని న్మిగహించుతూ, “'నువు 
వార్త నియమాలు ఉల్లంఘంచకుండా 
చంపు," అన్నది. 

''“సరే, ఇవాళ ర్నాతి చీకటిలో నేనె 
వరో కూడా వాడికి తెలియరాకుండా నువు 
చెప్పినప్పు చంపి పారేస్తాను,” అన్నాడు 
ఖీముడు,. 

ఆ రాతి గాఢాంధకారంలో భీముడు 
నర్తనశాల చేరుకుని, లేడి రాక కోసం వేచి 
ఉండే సింహం లాగా కీచకుడి కోసం పాంచ 
ఉన్నాడు. 

త్వరలోనే కీచకుడు రకరకాల అలం 
కారాలు చేసుకుని, పసైరం[థధి కోసం తహ 
తహ లాడుతూ నర్తనశాల (పవేశించాడు. 
ఖీముడు మంచం మీద పడుకుని ఉన్నాడు, 
కీచకుడు ఆతన్ని చేత్తో తడువుతూ, 
"నా అంతఃపురంలో ఎన్నో అలంకారాలు 
చేయించి, పందల కొద్ధ్ర దాసీలనూ, బోఠతె 
డంత ధనాన్న నీ కోసం సిద్ధంగా ఉంచాను, 
నా అంతఃపుర స్త్త్‌లు నావంటి అందగాడు 
(ప్రపంచంలో లేడని మెచ్చుకుంటారు 
ఆలాటి పొట్టి నీకోసం ఈ చీకటిలో పడి 
ఒంటరిగా వచ్చాను," అన్నాడు. . 

దానికి భీముడు, “నిజంగా నుప అంద 
గాడివే, కాని ఇలాటి స్పర్శ నువు ఎప్పుడూ 
అనుభవించి ఉండవు, ' అంటూ మంచం 
మీది నించి లేచి, “ఏనుగును సింహం 


చందమామ 


మనా యా 


ఇ “నక... సట్‌ కీ ట్‌ స అట్‌ ఇ క పక్‌ జా 
చంపినట్టు నిన్ను చంపుతాను. సైరం(థికి 
వ్‌ 


న పడ విరగడ అయిపోతుంది, '' అంటూ 
కీచకుడి జుట్రు పట్టుకుని లాగాడు. 
కీచకుడు తన జాట్లు విడిపించుకుని 
థీముడితో కలియబడ్డాడు. జయించాలన్న 
పీక్షతో ఇద్దరూ భయంకరంగా పోరాడుతూ, 
చేతులతోనూ, గోళ్ళతోనూ, పళ్ళతోనూ ఒకరి 
నొకరు హింసించారు. కీచకుడు ఎంత బల 


మెన దెబ్బలు కొట్టినా కలీముడు సిలబడిన 


చోటి నుంచి కదలకుండా స్తంభం లాగా 
ఉండి పోయాడు. వారి పోరాటంతో నర్తన 
శాల కంపించి పోయింది, 

ఈ పోరాటం మధ్యలో భిముడు క్‌చ 
కుఖ్ణి బలంగా కాలితో తన్ని పడదోశాడు. 
ఆఅ పాటుకు కీచకుడు కదలక పోవటం చూసి 
అతని రొమ్ములో బలంగా పొడిచాడు. తర 
వాత కీచకుఖ్ణు చేతులతో పట్టుకుని గిరగిరా 
తిప్పాడు, కీచకుడి గొంతు పట్టుకుని పిసి 
కాడు. తరవాత కీచకుడి మీద 
మోకాళ్ళతో కుమ్ముతూ పశువును చంపి 
నట్టు చంపాడు, కీచకుడు చచ్చిన తరవాత 
కూడా వదలక, అతని కాభ్యూ, చేతులూ, 
తలా యిుంజంలోకి తోసి, కీచకుడి శవాన్ని 
ఊక పెద్ద మాంసపు ముద్రలాగా తయారు 
చేశాడు, 

భీముడు ఆ స్థితిలో ఉన్న శవాన్ని కాలితో 
ఒక్క తన్ను తన్ని, మంట చేసి, దాని 


చందమామ 


ఎక్కి 1 


వ 


నిన్ను కామించిన వాడి కెపడికెనా ఇ 
గతి!'' అని చెప్పి, పంట ఇంటికి వెళ్ళి 
పోయాడు. 

తరవాత [దౌపది నర్తనశాలను చూసే 
సేవకులను లేపి, '' కీచకుళ్లై గంధర్వులు 
న ర్తనశాలలో చంపారు, వెళ్ళి చూడండి," 
అసి చెప్పింది. వాళ్ళు కంగారు పడుతూ 
దివిటీలు వెలిగించి నర్తనశాలలో (పవేశించి, 
అమానుషంగా చంపబడిన కీచకుడి శవాన్ని 
చూసి, కాళ్ళూ, చేతులూ, మెడా ఎక్కడ 
ఉన్నది పోల్చ్బలేకపోయారు, 

అక్కడ ఉండే కీచకుడి బంధువులు 
శవం చుట్టూ చేరి విడవసాగారు. తాబేలు 


వ్‌ 


. 
ప్‌ 
/ టు 
శః టా =ేేయొయేేనమమి. వా 


లొగా అయిపోయిన కీచకుడి శవం చూసి 
వారికి కంపరం పట్టింది. శవానికి సంస్కారం 
చెయ్యాలి గనక ఊఉపకీచకులు దాన్ని 
తీసుకుపోయ యత్ష్నంతో ఉండగా, దగ్గిర 
లోనే ఒక స్తంభాన్ని కౌగలించుకుని ఉన్న 
పైరంధధి వారి కంట పడింది. 

“దిని కోసమే మన అన్న చచ్చాడు, 
దీన్ని కూడా మన అన్న శవంతో బాటు 
దహించితే అతడికి సంతోషం కలుగుతుంది, 
అనుకుని ఉపకీచకులు విరాటుడితో ఆమెను 
కీచకుడితో పాటు దహనం చేస్తామనీ, 
అందుకు అనుమతి ఇవ్వమని అన్నారు, 

విరాటుడు వారికి ఎదురు చెప్పే థైెర్యం 
లేక సరెనన్నాడు. 


ఫ్‌2 


ఉపకీచకులు (దౌపదిని కీచకుడి శపంతో 
కఠివి కట్టి, శ్మశానానికి బయలుదేరారు, 
దారిలో [(దాపది గట్టిగా గొంతెత్తి తన భర్త 
అను: వారి రహస్య నామాలతో పిలుస్తూ, 
“* జయా, జయంతా, విజయా, జయత్సేనా, 
జయద్బలా, ఈ కీచకులు నన్ను పట్టుకు 
పోతున్నారు, అని కకలు పెట్టింది. 

అప్పుడే పడుకుని నిిదకు ఉప్మక్రమించిన 
భీముడు ఈ కేకలకు లేచి, “' మైరంధీ, 
భయపడకు, నేను వస్తున్నాను,'' అని ఇక 
పెట్టి, మారు వేషం వేసుకుని, (పొకఠకారం 
దూకి, న్మశానం కేసి పరిగెత్తాడు. 

అతను వెళ్ళటప్పటికి చితి సిద్దంగా 
ఉన్నది, ఖవీముడు అక్కడ ఉన్న ఓక 
చెట్టును కౌగలించుకుని -మెకలించి, దాన్ని 
ఆయుధంగా పట్టుకుని ఊఉపకిచకులకు 
ఎదురు వచ్చాడు. 

అతన్ని. చూడగానె, ' అమ్మో, గంధ 
ర్వుడు 1! ” అని అరిచి, | బౌపవిని అక్కడే 
వదిలేసి, ఉపకీచకులు నగరం కేసి పరుగు 
తీశారు. భీముడు ఆనూట అయిదుగురునీ 
వంట తరిమి చంపి, (దౌవది కట్టు విప్పి, 
''నువు నిశ్చింతగా అంత[పురానికి తిరిగి వె ల్దు, 
నేను వంటసాలకు పోతాను, అన్నాడు. 

చచ్చి చెట్లలాగా పడి ఉన్న ఉపకీచ 
కులనూ, ఆంతః పురానికి తిరిగి వెళుతున్న 
సెైరం(ధినీ చూసిన మనుషులు విరాటరాజు 


చందమామ 


దగ్గిరికి వెళ్ళా, ““ మహారాజా, కీచకులందరూ 
చచ్చారు. గంధర్వులు వాళ్ళను చంపి, 
పైరం[థ్‌ని విడిపించారు. అమె తిరిగి పస్తు 
న్నది. ఆమె చాలా అందగత్తె. ఆమెను 
చూసిన వాడికి ఎవడికైనా మోహం పట్టి 
తీరుతుంది. 
అందరికీ ఇదె గతి పట్టుత్తుంది. ఆ విధంగా 
మన నగరమ నాశనమవుతుంది. ఈ సైరం(థి 
కారణంగా మనకు హాని. కలగకుండా ఎదైనా 
పద్ధతి ఆలోచించండి, అన్నారు. 
విరాటరాజు వారితో కచకులందరినీ ఒకే 


అమెను మోహించిన వారికి 


న క ల! అభ 
హనం చెయ్యుమని చెప్పి, సుధేష్ణ 
'' ఆ సైరంధథి రాగానే ఆమెను 
మర్యాదగా పంపించి వెయ్యి. ఆమె కార 
5ఏంగౌా గంధర్వుల వల్ల వమి పళాభవం 


జరుగుతుందోనని నేను ఖభయపడుతున్నుట్టు 
ఆమెకు చెప్పు. తనతో చెప్పే ధైర్యం లేక 
నిన్ను చెప్పమన్నానని కూడా చెప్పు,” 
అన్నాడు, 

(దౌపది సచేల స్తానం చేసి నగరానికి 
తిరిగి వస్తుంకు, గంధర్వుల భయం కొద్దీ 
కొందరు ఆమెను చూసి పారిపోయారు, మరి 
కొందరు కళ్ళు గట్టిగా మూసుకున్నారు. 

ఆమె వంటసాల సమీపంలోకి వచ్చే 
సరికి భీముడు వాకిలి దగ్గిర ఏనుగులాగా 
నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి దౌపది 
చిన్నగా, (న్‌ 
నమస్కారం," అన్నది. * '"నిన్ను సేవిస్తూ 
ఇక్కడ తిరిగే వాళ్ళు బుణవిముక్తులైనారు,"' 
అన్నాడు భీముడు. 


నన్ను కాపాడిన గంధర్వరాజుకు 


ళల లల 
[11111111 [1 


నయన న న 


పురంలో కూర్చుని, ఈ సైరం[ధి గతి 


ఏవముయినదీ కెలియకుండానే, నవ్వుతూ 
అడగ వచ్చావు! '' అని దౌపది అర్జును 
దెప్పి పొడిచింది. . 

“నీతో ఇంతకాలం స్పేహంగా ఉన్న 
నాకు నిన్ను గురించి దుఃఖం ఉండదా? 
ఒకరి మనన్సు ఒకరికం తెలుస్తుంది? "' 
అన్నాడు అర్జునుడు. 

(దౌపది రాజకుమా ర్తెలతో సహా రాజు 


రో జ్‌ గ ళ్‌ గారింటికి వెళ్ళసరిక నుథధేష్ట తన భర్త చెప్పు 


= శ నాలా సల్లా 
(దౌజ్‌ది ముందుకు కదిలి నర్తనశాల 


వద్దకు చర, అక్కడ రాజకువూ త్తెలకు 
నృత్యం నేర్పుతున్న అర్హునుబ్జో చూసింది. 


ఆమెను చూడగానే న “శాలలో ఉన్న 
రాజకుమార్తెలూ ఆమె వద్దకు 
వచ్చి, గొప్పు (పమాదం నుంచి బయట 
వడినందుకు ఆమెను అభినందించారు. 
అర్జునుడు, “" సైరం థి, నువు ఎలా 
బయట పడ్డావు? ఆ దుర్మార్గులు ఎలా 
ఆని (౬ డౌపవ్‌సి 


ఆర్జునుడూ , 


చచ్చారు? చెప్పవా? 
అడిగాడు. 

“ బృహన్నలా, ఎందుకు అడుగుతావు? 
నువు ఆర్బగలదీ, తీర్చగలదీ విమన్నా 
ఉన్నది గనకనా? నుఖంగా కన్యాంతః 


రడీ 


మన్నట్టు గానే, “ నిన్నూ, న్‌ గంధర్వులనూ 
గురించి రాజుగారు చాలా భయపడు 


(| తున్నారు. - నువు మరెక్కడికైనా వెళ్ళిపో, 


నీ అందం చూస్త ఎలాటి వారికైనా మతి 
చెడుత్తుంది. గంధర్వులు చూడబోతే మహా 
కోపిప్పి వాళ్ళుగా ఉన్నారు," అన్నది, 
ఇంకా పదమూడు రోజులు 
నన్ను క్షమించినట్రయితే గంధ 
ర్వులు నన్ను తీనుకుపోతారు, ఆ తరవాత 
రాజుగారూ, వారి బంధువులూ, మితులూ 
సుఖంగా  ఉండవచ్చు,"' 
వేడింది. 

మహా బలపంళుకైన ఆ౨చకుడు తమ్ము 
లందరితో సహా చచ్చిపోవటంతో "విరాట 
నగరంలో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎవరో 
ఆడదాని మూలాన కీచకుల గంధర్వులు 
హత్య చేశారన్న వార్త దేశ దేశాలా వ్యాపిం 


న్‌ ఆమ్మా, 


రాజుగారు 


చరా (ఎ పది 


చందచదమాషవు శ 


ళో, జ్‌ 
టే 
శ 


న | / 
ల్‌ 
గ! 


న్‌ ౫ 
టం 
| ట్‌ గ ॥ 
శ! ల్‌ | క శో 
గ గ క గీ 
| క న్‌్‌? ॥ ప? 
/ | గ ః క | స / కే 
టీ జో స స్‌! గణే య ట్‌ క 


లీ! టల్‌ 
| హో 
| // | గ 


చింది. ఇదేసమయానికి దుర్యోధనుడి చారులు 
పాండవుల జాడ కోసం అనేక దేశాలూ, 
కొండలూ, తీర్జాలూ, (గామాలూ గాలించి 
హా స్పనాప్తురానికి తిరగి వచ్చి, ఎక్కడా 
పాండపుల ఆచూకీ దొరకనట్టు చెప్పారు. 
పాండవులు చచ్చిపోయి ఉండవచ్చునని 
వాళ్ళు ఊహించారు, కీచకుల, గంధర్వులు 
చంపారన్న వార్త కూడా వాళ్ళ తెచ్చి, 
'“' ఆ గంధర్వులు ఎవరికీ కనిపించలేదట,"' 
అన్నారు. 

దుర్యోధనుడు తన సభలో ఉన్న వారితో, 
“ఏం చెయ్యాలో తెలియటంలేదు. మీరు 
కూడా ఆల కోచించండి. పాండవుల ఆబభ్ఞాత 
వాసం ఇంకా కొంచెము మిగిలి ఉన్నది. 
గడువు దాసేలోగా వారి జాడ తెలుసుకున్నా 
మంటే మాటకు కట్టుబడి ఉండే ఆపాండ 
వులు తిరిగి పన్నెంజేళ్ళు వనవాసం ప్రారం 
ఖిసారు, (న అన్నాడు, 

కర్ణ దుశ్శాసనులు మళ్ళ్‌ చారులను 
పంపమన్నారు. వాళ్ళు తప్పుక బతికే ఉంటా 
రనీ, వారిని వెళతకటానికి వాళ్ళ. సంగతి 


న నా మయన్‌ లలల!!! 11111! యాలు టమయయిుక 
నా శ - ఇ 
కు జే త్‌ | శ లీ 
నె |. 


నత్త కాలాన 
1: 
వ 
న్యాక్‌ 


తెలిసిన చారులను పంపమనీ (దవోణుడు 
అన్నాడు. భిష్ముడు కూడా పాండవులు 
బతిక ఉన్నారని ఊహిస్తూ, '“ ధర్మరాజు 
ఉండే దేశం నుఖిక్షంగా ఉంటుంది. అక్కడి 
(ప్రజలు సంతృప్తి పితోనూ, ధర్మపరులుగానూ 
జీపిస్తూ ఉంటారు, వర్తాలు స్మకమంగా 
కురుసాయి. అలాటి దేశం కోసం వెతి 
కంచు,” అన్నాడు. 

తరవాత కృపాచార్యుడు దుర్యోధనుడితో, 
ఖఇష్ముడు చెప్పినది నిజం. ఒక వంక 
పాండవుల కోసం వెతుకుతూ, మనం చెయ్య 
వలసిన పని ఒకటి ఉన్నది. పాండవులు 
అజభ్రాతవాసం ముగించగలిగితే రాజ్యం కోసం 
యుద్ధం చేసి తీరుతారు. అందుచేత మనం 
మన బలాలనూ, ధనాన్ని, రాజు నీతినీ 
పెంపాందించుకోవాలి, సామ దాన ఖోద దండో 
పాయాలు [ప్రయోగించి బలవంతులనూ, బల 


హ్‌నుఅనూ మన పక్షం చేనుకోవాలి, కోశం 
నింపుకోవాలి. అలా అయితే పాండవుల 


పక్షాన పోరాడే రాజులనంవరిని యుద్దంలో 


జయించి సుఖపడతావు,'' అన్నాడు. 


|. . 
జీ 1, | | 
1. 


నా 


ట్గ్‌॥ 


=హు-టో కో 


న్నే 


| 


వాన 


అజ ఆనే 


| 


| 


అను 14 ప వ. క్‌ 


ఖ్‌ | క్‌ 
| 
శ్త 
| 
ళ్‌ 
| 
| 
క్‌ నే 
శ 
+ జ్‌ 
క్ర 
కలో 


శ 


షి 


మ! 


సభలో భీష్ముడూ, కృషపాచార్యుడూ చుర్యో 
ధనుడికి హితబోధ చేసిన మీదట తిగర్త 
రాజూ, రథబలాలకు నాయకుడూ అయిన 
నుశర్మ చప్పున లేచి దుర్యోధనుడితో ఇలా 
అన్నాడు: 

'' మతృ్యదేశపు రాజు నా దేశాన్ని చాలా 
సార్లు చికాకు పరచాడు. అమిత బలవంతు 
డైన అతని సేనానాయకుడు గంధర్వుల 
చేతిలో చచ్చాడు. ఇప్పుడు మత్స్యదేశానిక 
నాధుడు లేడు. మీరు కోరినట్టయితే ఆ దేశం 
మీవ యుద్ధానికి పోదాం. కౌరవులూ, 
(తిగర్హులూ కలిసి వెళ్ళినట్టయితే మత్స్య 
జేశం లొంగిపోతుంది. కావలిసినంత 
ధనమూ, రత్నాలూ, అంతులేని అవుల 
మందలూ కొల్లగొట్ట వచ్చు. వాటితో నీ 


బలం వృద్ది అవుతుంది. నా దెశానికి శతు 


బాధపోతుంది."' 
నుశర్మ చెప్పిన ఆలోచనను కర్ణుడు 
బలపరిచాడు. 
దుర్యోధనుడు తన తమ్ముడైన దుళ్ళా 
సనుడితో, “* సైన్యాన్ని సిద్ధం చెయ్యి. 


సుశర్మ (తిగర్తసేనలతో ఒక పక్క నుంచి 
మతృ్స్యదేశం మిద దాడి చేసి ఆవుల మంద 
అను పట్టుకుంటాడు. మర్దాడు మనం 
మరొక పక్కనుంచి దాడి చేద్దాం," 
అన్నాడు. 

ఈ పథకం ప్రకారం కృష్ణనప్తమినాడు 
నుశర్మ తన బలాలతో మత్స్యదేశం మీదికి 
దండయా. త బయలువరాడు, అష్టమినాడు 
కౌరప సేనలు కదిలాయి. 


శే గోగహణం 


ల్‌! 
ఒక ఓ జ్యే! 
క్‌ 


క 
| 1 లీ లబ 
క్‌! 


ఈ లోపల విరాటనగరంలో రహస్యంగా 
జీవిస్తున్న పాండవుల గడువు పూర్తి 
కీచకుడు చచ్చినాక విరాటుడు 
కుక్కిన పేనులాగా ఉన్నాడు. 

ఇంతలో సుశర్మ సెనలు విరాటుడి 


అయింది, 


గోవుల మందలను చుట్టుముట్టి పట్టు 
కున్నాయి. (తిగర్హులు వచ్చి లక్షల సంఖ్యలో 
గోవులను వశపరచుకున్నారని, వారిని ఎది 
రించి గోవుల మందలను కాపొడుకోపల 


సిందనీ గోపాలకుల నుంచి విరాటుడికి 
శ పార్త వచ్చింది. 
వెంటనే. విరాటుడు. తన  మైన్యాన్ని 


అయ తపరచి, తన 


కుడూ, మదిరాక్షుడూ 


తమ్ములైన శతాని 


మొదలైన వీరులతో 


0 


యుద్ద సన్నృద్దుడైనాడు, తన వద్ద ఉన్న 
పాండవులలో ధర్మరాజూ, ఖీముడూ, నకుల 
సహదేవులూ యుద్ధం చెయ్యగలిగే ఉంటా 
రనుకుని విరాటుడు వారికోసం కూడా 
నాలుగు రథాలు సెద్ధం చేయించాడు. 

పిరాటుడి సేనలు (తిగర్త సెన్యాన్ని 
కలుసుకునే సరికి చాలా పొద్దెక్కింది. ఇరు 
పక్షాలకూ మధ్య తివమైన యుద్దం జరుగు 
తూండగా చకటి పడింది. 
సుశర్మ విరాటుడితో యుద్దం చెసి, ఆయనను 
(ప్రాణాలతో పట్టుకున్నాడు. విరాటుడి సేన 
చీకాకు పడిషోయింది, 

అప్పుడు థర్మరాజు ష్‌ పదులై యుద్దానికి 
వెళ్ళి విరాటరాజును విడిపించుకు రమ్మనీ, 
యుద్రం చేసే పద్దతిలో ఖముడన్న సంగతి 
బయట పడమనీ 
వాచ్చరించాడు. కముడు సుఖర్మను ఎది 
రించి యుద్దం ల్లేస్తి ఆతన్ని చితకపాడిచి, 
బంధించి పట్టుకుని, విరాటుల్జో విడిపించాడు. 
కముడు 
విడిపించాడు. 

తాను గెలిచినట్లు విరాటనగరానికి 
వార పంపి, విరాటుడు తన గోవుల మంద 
లను మళ్ళంచుకుంటూ ఉన్న సమయంలో 
దుర్యోధనుడు (బ్రహ్మాండమైన “సినతోనూ, 
ఫ్‌ష్మ, (దోణు, కర్ణ, శకుని, దుశ్శాసన, 


అశంతాను మొదలెనే  మహావీరులతోనూ 
ఇట్ల 


కో 
నల 


అ సమయంలో 


పడకుండా జాగళత 
లీ 


పట్టికెచ్చిన సుశర్మను ధర్మరాజు 


స 
గా త్రై నా . క్‌ ఫే 
ఇవ అః నా వా ల కాం ్‌ 
కా కా ఖా అవ ష్య 
. "క శానౌెకూ వ 
హూ నం నా క్ష నా 
కా నా | క 
( / = గ్‌ లా వన్న కా కా | 
నై వో వ్‌ = రాత = న్‌ 
ఇస్తే గ్‌ ఇ | మజ నా ఇ 
ణ్‌ ॥1 ఇకా వత 
క | 
న్‌, త 'కీ 
క ల్‌ 
| న స్స్‌ 
ల క జ్‌ 
॥ (స! క్‌ కాలు. నా నే స నానా 
(గ్‌ నాజాలరై | య్‌ క్త 
క్షీ [ | 
న్‌్‌ గ 
శ్ర సి క 
॥ క ! 
ల న్‌ 
న తం లా వ్‌ క. ల! న్‌ా! క్‌ గో 
క. క మ ల క్‌ జ 
లు నన ఇ క = కా నొ వమన వ్‌ 
న్‌ 
॥ వై 
జ న! ॥ జ్‌ నే 
[| ' క్‌ 
| | ట్‌ 
శీ ( | 
| | కక జాజ్‌ 
క. క 
! | 
క 
| 
1 
| 
య క 
క ఖీ ' స. 
! క ల 
| న | | క్ష ప 
ఇ క్ష క 
| న న. 
ని, 
కి క 
శ్రీ! |] కం! స 
| న! | / 8 
ల ల! 
|| | క్‌ 
/. లే ఇస యం! | ! 1 జీ గీ 
/ | క క్‌ 
శ ॥ న ణీ + క్ష క 
,! జో క 
| నీ శ్‌. | జే / 
ట్ట, | = వక్‌ టై క 
జ్‌ ఖీ న. కై 


మరొక పక్కనుంచి మత్సదేశంలోకి జొర 
బడి అక్కడి గోవుల మందలను పట్టాడు. 


గోపాలకుల పెద్ద ఈ వార్త తెలపటానికి 
రథం మిద అతి వేగంగా విరాటనగరానికి 
వెళ్ళి, భూమింజయు డనే రాజకుమారుఖి 
చూసి " “" రాజకుమారా, కౌరవులు మన 
ఆరువేల గోవులను పట్టుకున్నారు. నువు 
మహా ఏవీరుడవని రాజుగారు చెబుతూంటారు, 
మన గోవులను వచ్చి విడిపించు. కౌరవ 
సనను చించిచెండాడు,'' అని అన్నాడు, 

ఉ తరుడు అని (ప్రసిద్ధి కెక్కిన భూమింజ 
సుడు ఈ వ్నార్త వినెటప్పుడు ప్టల మధ్య 
కూర్చుని ఉన్నాడు. అందుచేత . అతను 
తాను నిజంగా మహాయోధుడిగానే అనుకుని, 


క్రై 


'““మన ఆవులను అపలీలగా మరల్బగలను 
గాని, నాకు యుద్ధమర్మం తెలిసిన సారధి 
లేకపోవటం ఎంతో” విచారంగా ఉన్నది. 
మంచి సారధిని చూడండి,” అన్నాడు. 
ఉత్తరుడి వద్ర ఉన్న స్తీలతోబాటు 
బృహన్నల రూపంలో అర్జునుడు కూడా 
అక్కడే ఉన్నాడు, అతను తమ అజ్ఞాత 
వాసం పూర్తి అయినట్లు లక్క చూసుకుని, 
రహస్యంగా (ద్రౌపదితో, “నెను ఒకప్పుడు 
అర్జునుడికి 7 సారధిగా ఉండి, ఆతని మెప్పు 
పొందిన వాడినని ఊఉ తరుడికి చెప్పు, నన్ను 
సారధిగా పెట్టుకోమను,'” అన్నాడు. 

(దౌపది కొంచెం సిగ్గుపడుతూ ఉత్తరుల్ణై 
సమిపించి, అర్జునుడు చెప్పమన్నుమాట 
చెప్పింది, బృహన్నల నపుంసకుడని సందే 
హిస్తూ, (దౌపది గెలుస్తావని గట్టిగా చెప్పిన 
మీదట ఉత్తరుడు సరేనన్నాడు. అతను 
కోరిన మిదటఆతని చెక్లెలు ఉత్తర బృహన్న 
అను సమీపించి, తన అన్నకు సారధిగా పని 
చెయ్యుమని కోరింది. 

ఉత్తరుడు కౌరవ యోధులతో యుద్ధం 


చెయ్యటానికీ, అర్జునుడు ఆతనికి సారథ్యం 


చెయ్యుటానికీ సిధ్రమయారు. ఉత్తరా, ఆమె 
తోటి ఆడపిల్లలూ బృహన్నలతో, ''మీరు 
ఖష్మ (దొణులను జయించి, మా బొమ్మ 
అకు రంగు రంగుల బట్టలు, మెత్తనివి 
తీసుకురండి," అని కోరారు. 


చశచందమాచు 


అర్జునుడు నవ్వి, “ఉత్తరుడు గెలిస్తే 


ఆలాగే తెస్తాను, అన్నాడు. 
రథం నగరం దాటింది. ఉత్తరుడు 


అర్జునుడితో, “ బృహన్నలా, రథాన్ని కొరవ | 


సేన లుండే దిక్కుగా తోలు. మనం 
ఆ సేనను జయించి, ఆవులను మళ్ళించు 
కుని త్వరగా తిరిగి రావాలి, ' అన్నాడు, 

అర్జునుడు రధాన్నా వేగంగా నడిపాడు. 
వాళ్ళు శ్మృశాసం మధ్య ఉన్న శమీప్ఫృక్షాన్ని 
చేరేసరికి దూరాన కౌరవసేన మహా 
సము[దంలాగా కనిపించింది. 
రేపిన దుమ్ము ఆకాశంలోకి చాలా ఎత్తు 
లేస్తున్నది. 

ఆ దృశ్యం చూసి ఉత్తరుడు బెదిరి 
పోయాడు, 

“ అమ్మో, ఈ సేనను నే నెట్టా గెలుస్తాను? 
దేవతలు కూడా గెలవలేరు. మా నాన్న 
సైన్యంతో సహా (తిగర్హుల మీదికి వెళ్ళటం 
జేత నేను పురంలో ఒంటిగా దిగబడి 
పోయాను. నేను భీష్ముఖ్జే, దోణుఖ్ణే, 
ఇంకా అనేక మంది యోధులనూ ఒంటరిగా 
ఎదిరించగలనా ఖృహన్న తా, రథాన్ని 
వెనక్కు తిప్పు," అని ఉత్తరుడు విలవిల 


ఆఅ సేనలు 


_ లాడాడు, 

““నాయనా, భయపడకు. నిన్ను చూసి 
శ తువులు ..వ్వుతారు. వాళ్ళతో యుద్దం 
_ చెయ్యి. గెలిచి వస్తానని ఆడవాళ్ళ ముందు 


చందమామ 


(పజ్ఞలు పలికావు, నేను రథాన్ని శ్యతువుల 
మీదికే " పోనిస్తాను. 
వాళ్ళను జయించకుండా. తిరిగిపోను,”' 


ఏ విధంగా నెనాసర 
కమలా. 


ఆన్నాడు అర్జునుడు, ్క 

“కౌరవులు మా గోవులను ఎత్తుకుపోనీ, 
మా అంతఃపుర స్రలు నన్ను చూసి నవ్వునీ! 
నేను మాతం యుద్ధం చెయ్యలేను,” 
అంటూ ఉత్తరుడు రథం మీదినుంచి కిందికి 
దూకి, విల్లూ బాణాలూ పారేసి, నగరం 
కసి పరిగె త్తసాగాడు. 

'“ యుద్ధంలో చావనైనా చావాలిగాని, 
వెన్న చూపి పొారివోవటమా?'' అంటూ 
అన్టునుడు రధం దిగి, ఉత్తరుడి వెంట 
పడ్రాడు. ఆతని బృహన్నల ఆకారం చూసి, 


వ్‌ 


అర్జునుడని తెలునుకో లేక కౌరవ సేనల 
వాళ్ళు విరగబడి నవ్వారు. 

ఈ లోపల అర్జునుడు ఉత్తరుఖ్ణు జుట్టు 
పటుకుని 'ఆపి, తనను పోనివ్వమని రక 
" రకాలుగా వేడుకుంటున్న ఊఉ త్తరుణ్ణు రథం 
దగ్గిరికి లాక్కొచ్చి, “' నేను యుద్దం చేసి 
గోవులను విడిపిస్తాను, నువు రథం నడుప్పు," 
అంటూ అతన్ని రథం ఎక్కించాడు. 

రథం శమీవృక్షానికి సమీపంగా వచ్చినాక 
అర్జునుడు ఉ త్తరుడితో, '' నాయనా, మన 
వద్ద ఉన్న ఆయుధాలు ఎందుకూ పనికి 
రొవు, నువు ఈ చెట్టు ఎక్కు. దీనిమీద 
పాండవులు తమ ఆయుధాలు దాచారు, 
అందులో అర్జునుడి గాండీవం కూడా 


వ్‌ట్మే 


' ఉన్నది. పై 
ఆయుధాలన్ని కనిపిస్తాయి," అన్నాడు. 


ఉసి, వాటిని 


చ 


ఏమేమో వాగి ఉంటాను, 


కప్పు విప్పావంకే నీకు 
ఉత్తరుడు చెట్టు ఎక్కి, అస్త్రాలను విప్ప 
చూసి ఆశ్చర్యపడుతూ, 
“ మాయ జూదంలో రాజ్యం. పోగొట్టుకున్న 


పాండవులూ, (వౌపద్‌ ఎమయారో తెలియదు 
గద 1" అని విచారంగా అన్నాడు, 


“' నేనే అర్జునుఖ్దు. మీ తండి కొలువులో 
ఉండే కంకుడు ధర్మరాజు. మీ వంటల 
వాడైన వల్లవుడే భీముడు. గుృురాలను 
చూసేవాడు నకులుడు. గోవులను పాలించే 


ర! వాడు సహదేవుడు. కీచకుల చావుకు కారణు 


భూతురాలైన సైరం(ధి [దౌపది,” .అని 
అర్జునుడు అన్నాడు, 

ఉత్తరుడు మొదట అర్జునుడి మాటలు 
సమ్మ లేకపోయాడు, తనకు ఏమేమి 
పేర్పున్నాయో, అవి ఎలా వచ్చాయో అర్జు 
నుడు వివరించి చెప్పిన మీదట ఉత్తరుడు 
అతని కాళ్ళ మీద వడి, “నీ పరిచయం 
కలగటం నా మహాభాగ్యం. నేను తెలియక. 
క్షమించు. 
నాభయం పోయింది. నువు ఏ- సేన కేసి 
రథం తోలమన్నా తోలుతాను,'' అన్నాడు. 

అర్జునుడు ఉత్తరుడి చేత ఆయుధాలను 
రథంలో పెట్టించి, “న్‌ శత్రువులను నేనెలా 
నాశనం చేసానో చూడు,'' అంటూ గాండీ 
వాన్ని మా్మాతం తాను తీసుకున్నాడు. తర 


చందమామ 


నా 


వాత అతను తన చేతి కంకణాలు తీసేసి, 
జుట్టు వముడి. పనుకుని, తూర్పుగా తిరిగి 
అస్రాలను ధ్యానించాడు. అతను గాండీ 
వానికి తాడు తగిలించి బుళకే సరికి 
ధ్వని పుట్టింది. అర్జునుడు శంఖం పూరించే 
నరికి ఉ త్తరుడే భయపడ్డాడు. 
నాదం అతను ఎన్నడూ వినలేదు. 

అర్జునుడి రథం తమకేసి వస్తుంకే 
చూసి దొణాచార్యుడు దుర్యోధనుడితో, 


వ 


" ఆ పచ్చెవాడు నిశ్చయంగా అరక్తునుడు, 


మహా 


ఆఅతాటి 


అన్నాడు, 

ఆ మాట వ్‌ని దుర్యోధనుడు, “ అజ్ఞాత 
వాస సంషత్పరం పూర్తి కాకమునుపే అర్జు 
నుడు బయటపడ్డాడు. తిరిగి పాండవులు 
పన్నెండేళ్ళు వనవాసం చెయ్యాలి. గడువు 
తీరలేదని వాళ్ళు ఎరగకపోయి. ఉండాలి, 
లేదా, మనం పొరపాటు పడి ఉండాలి. సరి 
అయిన లెక్క తేల్చవలిసినవాడు భీష్ముడే. 
నిన్న సాయంకాలం (తిగర్హులు దక్షిణాన 
మత్స్యగోగణాలను పట్టి ఉంటారు. ఇవాళ 
ఉదయం మనం ఉఊ త్తరాన గోవులను పట్టాం. 
గోవులను విడిపించటానిక్‌ అర్జునుడు పస్తు 
న్నాడు. మత్స్య సేన ఇతని వెనక వస్తున్న 
దేమో తెలియదు. అర్జునుడితో యుద్దం 
చేద్దాం,'' అన్నాడు. 

'' గడువు తీరకపోతే అర్జునుడు ఇలా 
బయట పడడు. ఆతను గోవులను విడి 


చందమామ 


న న హు 
న ము || 


[టో ర్ట 
క్‌ వ 


పించుకోకుండా తిరిగిపోడు గనక యుద్దం 
తప్పుదు," అన్నాడు (దోణుడు. 
భీష్ముడు దుర్యోధనుడితో, “ పతి అయి 


దేళ్ళకూ రెండేసి అధిక మాసాలు పస్తాయి, 


పాండవులు పనవాసం కిందా, అజ్ఞాతవాసం 
కిందా గడిపిన పదమూదెళ్ళలోనూ ఆయిదు 
నెలల పన్నెండు రోజులు అధికంగా. 
వచ్చాయి. ఆ లెక్క. [పకారం పాండవుల 
అజ్ఞాతవాసం గడువు తీరిపోయింది. అది 
తెలిసే అర్జునుడు వస్తున్నాడు. యుద్దంలో 
జయాపజయాలు నిర్ణయించటం సాధ్యం 
కాదు. అందుచేత న్యాయంగా పాండవులకు 
రాజ్యం ఇస్తావో, యఎల్దైం చెస్తావ తేల్చుకో, 
అన్నాడు. 


వ్‌వ్‌ 


కవన యాన ననా త కమా 


“* నేను పాండవులకు రాజ్యం ఇవ్వను, 
యుద్దానికి సిద్ధం కండి,” అన్నాడు దురో 
కు! జ! 
ధనుడు, 


"ఆలా ఆయితే, నువు మన సేనలో 
నాలుగోవంతు వెంట బెట్టుకుని హస్రినా 


ప్పరానికి బయలుదేరు. మరొక నాలుగో 
పంతు సేన గోగణాలను వెంట బెట్టుకుని 
నీ వెనకనే వస్తుంది. మిగిలిన సగం సేనతొ 
నేనూ, [దోణుడూ, కర్ట్యడూ, అశ్వత్తామా, 
కృపుడూ అర్జునుణ్ణ ఎదిరించి యుద్ధం 
చేస్తాం,' అన్నాడు ఖీ్‌ష్ముడు. 

అందరికీ ఈ పద్దతి నచ్చింది. దురోర్ట 
ధనుడు కూడా అలా చేయటానికి సమ్మ 
తించాడు. భీష్ముడు సేనను వ్యూహపరచి, 
ఏ పక్కన వి యోధుడు నిలబడాలో నిర్ల 
ముంచాడు, 

వ్యూహంలో నిలబడిన కౌరవసేన కేసి 
అర్జునుడి రథం వచ్చింది. ఇప్పుడు అర్జు 
నుడు గుర్తించటానికి వీలుగా కనిపించాడు. 


అతను ఉత్తరుడితో, ''బాణ౦ వేటు 


దూరంలో రథాన్ని నిలుపు. దుర్మార్గుడైన 


దుర్యోధనుడు ఎక్కడ ఉన్నది చూస్తాను. 
మిగిలిన వాళ్ళను వదిలేసి అతన్ని జయి 
సాను. ఆ తరవాత వీరందరూ ఓడినవాళ్లై,"' 
అన్నాడు, 

ఆతను ఉ త్తరుడి! (దోణుఖ్ణీ, అన్వత్థా 
నునూ, కృపాచార్యుణ్ణ, కర్ణుల్లో చూపాడు. 
కాసి దుర్యోధనుడు కనిపించలేదు. 

“ దుర్యోధనుడు (ప్రాణోలు దక్కించు 
కుని, గోవులతో సహా దక్షణు మానాన హస్తి 
నాపుఠానికి బయలుదేరాడళ్లే ఉంది. ఉత్త 
రుడా, ఈ సేనను సప! రథాన్ని దుర్యో 
ధనుడు వెళ్ళ వై పుగా నడిపించు. అతన్ని 
ఎదిరించి గోప్సీలను మరలిస్తాను,'' అన్నాడు 
అర్జునుడు. 

అర్జునుడు తమ నందరినీ విడిచిపెట్టి 
మరొక దిక్కుగా ఎందుకు పోతున్నాడో 
(గ్రహించి కృపాచార్యుడు, - అర్జునుడు 
దుర్యోధనుడి మీదికి పోతున్నాడు. అర్హు 
నుడి ముందు దుర్యోధనుడు నిలపలేడు. 
అందుచేత మనం దుర్యోధనుడికి ఆండగా 


వెళ్ళి నిలబడదాం,'" అన్నాడు, 


(. /] 
| 
॥ 
/ | ॥ 
| 
మ 
ల / | 
| | 
॥ 
మ్‌. 


ఆర్జునుడు కొంతదూరం ముందుకు వెళ్ళి 
కౌరవసేనల మీద బాణఖవర్తం కురిపించి, 
గట్టిగా శంఖం పూరించాడు. ఆ ధ్వని విస్‌ 
గోవులు మోరలెత్తి వెనక్కు తిరిగి పరిగెత్త 
సాగాయి, అర్జునుడు వచ్చిన పని అప్పుడే 
తీరినట్లు కనపడింది. కాని అతను దుర్యో 
థనుడి మీదికి పోతూ ఉండగా, కౌరవ 
వీరులు అందరూ అతనికి ఎదురు వచ్చారు, 
అర్జునుడు వారిలో కర్ణుల్జు చూసి, ఉత్తరు 
డితో రథాన్ని కర్ణుడి కేసి నడపమన్నాడు. 
కర్ణుణ్ణి అనుసరించి ఉన్న యోధులు 
కొందరు అర్జునుడి పై యుద్దం (పారంభిం 
' చారు. అర్జునుడు వారి నందరినీ ఓడించి, 
కొందరిని చంపాడు. యుధ్ధం త్మ వమయింది, 
అర్జునుడి చేత చచ్చిన వారిలో కర్ణుడి 


తమ్ముడు కూడా ఉన్నాడు. అది చూసి 
కర్లుడు అమిత పౌరుషంతో అర్జునుణ్ణు ఎదు 
ర్కాొన్నాడు. అర్జునుడు కోరినది అదే, 
ఇద్దరూ ద్వంద్వయుద్దం చేస్తూంకే మిగిలిన 
వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. కొంత 
సేపు యుద్ధం చేసి, తీవంగా గాయపడి 
కర్ణుడు వెనక్కుపోయాడు. 

కౌరవులు అర్జునుడి యుద్ద నైపుణ్యాన్నే 
గాక ఉత్తరుడి సారధ్య నైపుణ్యాన్ని కూడా 
మెచ్చుకున్నారు. 

కర్టుడు వెనక్కు తగ్గగానే మళ్ళీ కౌరవ 
యోధులందరూ అర్జునుడ్మిపై యుద్ధం సాగిం 
చారు. వారిలో కృపాచార్యుణ్ణై ఎంచుకుని 
అర్జునుడు తన రధాన్ని ఉత్తరుడి చేత 
అటు నడిపించాడు, అర్జునుడి రథం కృషా 


నవా పల లతా న న ననన ననన 


42. కొరవ పరాజయం 


చా నం 
చార్యుడి రథానికి దండే చేసి ఎదురుగా 
నిలబడింది, అర్జునుడు శంఖం ఊదాడు. 
ఇద్దరిక్‌ మంరంగా జరిగిన యుద్దంలో కృపా 
చార్యుడు ఓడాడు, 
కృపాచార్యుడు వెనక్కు తగ్గగానే 
(దోణుడు అర్జునుడితో యుద్దం చెయటానికి 
ముందుకు వచ్చాడు. అప్పుడు అర్జునుడు 
(దోణుడికి నమస్కారం చేసి, “గురూ, 
వనవాసంలో మేము చాలా కాలం కష్టాలు 
అనుభవించాం. మామీద కోపం వద్దు. 


ముందు మీరు నామీద బాణం వేష స్తేనేగాని 
నేను మీతో యుద్దం చెయ్యలేను,'' అన్నాడు. 

(దోణుడు ముందుగా తానే అర్జునుడిపై 
జాణాలు వేశాడు. తరవాత ఇద్దరూ యుద్దం 


చెశారు. నిజానికి కౌరవ సేనలో (దోణుడికి 
చాలిస యోధుడు లేడు, అర్జునుడు ఆయ 
నను బాణ వర్షంలో ముంచి _ఎత్తేసరిగి, 
కౌరవసేసలలో హాహాకారాలు చెలలేగాయి. 

ఆది చూసి దొణుడి కొడుకైన అశ్వ 
త్టామ ఆర్జునుకు తన బాణాలతో తాకాడు. 
అప్పుడు అర్జునుడు _దోణుళి తొలగిపోనిచ్చి, 
తన రధాన్ని అశ్వళ్టాము కేసి నడిపించాడు. 
అశ్వథ్థామ ఆర్జునుళ్టైు చాలా సెపు చిక్కు 
పెట్టాడు, కాని చివరకు అర్జునుడిదే పై 
చెయ్యి అయింది, 

ఈ విధంగా అట్టునుడు విజ్బంభించి 
మరొకసారి కర్ణడితోనూ, దుశ్శాసనుడి 
తోనూ, కౌరవ వీరులందరితోనూ యుద్ధం 
చేశాడు. ఆయోధులు పారిపోసాగారు, 
అప్పుడు భిష్ముడు అర్జునుడితో యుద్దానికి 
వచ్చాడు. 

ఇద్దరూ ఒకరి మీద ఒకరు అస్త్రాలు 
[పయోగించుకున్నారు. తరవాత మామూలు 
బా౭భాలతో యుద్ధం చేశారు. చివరకు 
భీష్ముడు రథంలో తెలివితప్పి పడిపోయాడు. 
ఆయన సారథి రథాన్ని దూరంగా తోలుకు 
పోయాడు. 

ఆది చూసి దుర్యోధనుడే అర్జునుడి పైకి 
వచ్చాడు. ఇద్దరూ తీ్మీవంగానే యు ద్దం 
చేళ్చారు. అర్జునుడు ఒక బాణంతో దుర్యోధ 
నుడి రొమ్ములో కొట్టాడు. ఆ దెబ్బతో దురో[ 


చందమామ 


థనుడు రథంతో సహా పారిపోయాడు. పారి 
పోతున్న దుర్యోధథ ను చూసి అర్జునుడు 
గేలి చేశాడు, 

దుర్యోధనుడు రోషం వచ్చి, తిరిగి అర్హు 
నుడి కేసి వచ్చాడు. అతని వెంట మిగిలిన 
కౌరవ యోధులందరూ వచ్చారు. అర్జు 


నుడు ఆ అందరితోనూ యుద్ధం చేస్తూ 
సంమోహనాస్త్రం (వయోగించాడు. దాని 


ఫలితంగా యోధులందరూ ఆయుధాలు జొర 
విదీచి మూర్భపోయారు. 

అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో, 
“నాయనా, పగ్గాలు పక్కన పెట్టి వెళ్ళి, 
త్వరగా ఆయోధుల తలగుడ్డలు తీనుకురా, 
ఉత్తర రంగురంగుల బొమ్మ పాొత్తికలు 
తెమ్మన్నది, ఆ తలగుడ్డలలో కృపుడిది 
తెల్లనిది, కర్టుడిది పసుపు పచ్చది, దుర్యో 
ధనుడిపీ, అశ్వతక్ఞామదే నీలం రంగువి. 
నేను వేసిన అస్త్రం భిష్ముళ్ధి బాధించదు, 
అందుచేత ఆయన జోలికి మాతం పోకు,” 
ఆని చెచ్చాడు, 

ఊఉ త్తరుడు వెళ్ళి, తలపాగాలు తీనుకుని 
వెంటనే తిరిగి పచ్చి రథం ఎక్కాడు. 
అతను రధాన్ని సేనల మధ్యగా నడుప్పు 
తుంకే భీష్ముడు. అర్జున్నుభి తన బాణా 
లతో అటకాయించాడు. అర్జునుడు భీష్ముడి 
రధం గుర్రాలను చంపి, భీమ్మడితో యుధ్ధా 
నికి దిగకుండా ముందుకు సాగాడు. 


చందమామ 


హ్‌ 
ళ్‌ + లో గ గో (4 బ్‌ ఇ 
లో క్‌ గ "స్త టై లకీ లి న! 1 
ళ్‌ | జా ఆండనన. ల్‌ో గ 


న | 


అంతలో దుర్యోధనుడికి స్పృహ 
వచ్చింది. నిశ్చింతగా పోతున్న అర్జునుఖ్ణ 
చూసి అతను, “ ఇతన్ని ఎందుకిలా నిశ్చిం 
తగా పోనిస్తున్నారు? ఇతను తప్పించుకు 
పోకుండా చూడండి," అని కేక పెట్టాడు. 

ఆ మాట విని భీష్ముడు, “నీ తెలివి 
ఏమయింది? అందరూ అస్తాలు జార 
విడిచి స్పృహ తప్పి ఉంకే ఈ అర్జునుడు 
అందరినీ చంపగలిగి ఉండి కూడా తల 
గుడ్డలు మాతం తీసుకున్నాడు. అతను 
గెలిచినట్టు ఒప్పుకో. ఆవుల మందలను 
తినుకుపోనీ,'' అన్నాడు. 

భీష్ముడు చెప్పిన (ప్రకారం కౌరవులు 
ఓటమి ఒవ్వుక్షుని తిరిగి వెళ్ళి పోవటానికి 


51 


ననన న యాయ. క త 
ననా యన 


కాం 
వ. 


ల! క్‌ ౯ 
భీ 


నిశ్చయించారు. వాళ్ళు వెళ్ళిపోవటం 
చూసి అర్జునుడు సంతోషించి భీష్ముడికీ, 
[దోణుడికీ, కృషుడికీ, అశ్వక్ఞామకూ మిగి 
లిన కురువీరులకూ నమస్కార బాణాలు 
వేసి? ఒక బాణంతో దుర్యోధనుడి కిరీటాన్ని 
మటుకు పగలగొట్టాడు. 
అతను ఉత్తరుడితో, 
ఓడించాం. గోగణాలను కాపాడాం. 
ఆనందంగా ఇంటికి పద,” అన్నాడు. 
రథం శమీవృక్షం దగ్గిర మరొకసారి 
నిలిచింది, పాండవుల అస్త్రాలన్నీ తిరిగి 
౬ అట్టు మీదికి చేరాయి. అర్జునుడు సారధి 
స్థానంలో కూర్చుని, “' పాండవులందరూ 
తన కొలువులో ఇంత కాలమూ దాగి ఉన్నట్టు 


[ (తువులను 
రక్ష 


వ్‌బై 


తెలిస్తై మీ తండి భయంతో కంగారు పడి 
పోతాడు. అందుచేత యుద్దం చేసి కౌరవు 
లను జయించినది నువేనని ఆయనతో 
చెప్పు," అని ఉతరుడితో అన్నాడు, 

'' మహానుభావా, నువు చేసిన ఈ యుద్ధం 
నాబోటి వాడివల్ల ఏమవుతుంది? ఆయినా 
నీ ఆజ్ఞ అఆయేవరకూ నిజం దాచిపెట్టి, నేనే 
యు ద్దం చేసి గెలిచినట్టు చెబుతాను,"' 
అన్నాడు ఉత్తరుడు. 

“మనం కాస్త విశ్రాంతి తీసుకుని, 
గుృురాలకు నీరు పెట్టి, మధ్యాన్నం దాటి 
నాక నగరం చేరుదాం, ఈ లోప్పగా మీ గోపా 
అకులను సగరానికి వెళ్ళి, నువు గెలిచినట్టు 
మీ తండిగారికి వార్త చఎప్పమను,” 
అన్నాడు అర్జునుడు, 

ఈ లోపుగా విరాటుడు నుశర్మను ఓడించి 
నగరానికి తిరిగి వచ్చి, కొలువు తీరి కూర్చు 
న్నాడు. పెద్దలెన పౌరులూ, (బాహ్మణులూ 
ఆయన విజయాన్ని అభినందించారు, 

ఆయన, “ఉత్తరుడు ఎక్కడికి వెల్లాడు? గ 
అని అడిగాడు. కౌరవసేనలు వచ్చి గోవుల 
మందలను పట్టుకున్నాయని, వాటిని విడి 
పించటానికి ఉత్తరుడు బయలుదేరాడని, 
ఉత్తరుడికి బృహన్నల సహాయం వెళ్ళాడనీ 
అంతఃపుర స్త్రీలు పిరాటుడికి చెప్పారు. 

ఈ వార్త విని విరాటుడు కంగారుపడి 
తన మంతులతో "'సుశర్మతో యుద్ధం 


చందమామ 


చేసిన మిగిలిన యోధులనందరిని ఉత్తరుడికి | 
సాయం పంపండి. నపుంనకుణ్ణి సారధిగా | 


పెట్టుకున్న ఉత్తరుడు [ప్రాణాలతో ఉన్నాడో, 
లేడో ముందు తెలునుకోండి,"' 
ఆ వేశపడ్డాడు. 


విరాటుడి భయం చూసి ధర్మ రాజు /' 


చిన్నగా నవ్వి, “బృహన్నల సారధిగా 
ఉండగా నీ కుమారుడు గెలిచి తీరుతాడు. 
కౌరవసేసటే కాదు, బేవానుర ఘెనలు ఎదు 
రైనా అతనికి అపజయం౦ ఉండదు," 
అన్నాడు. 

అంతలోనే, ఉత్తరుడు శత్రువులను 
జయించి గోవులను విడిపించి తిరిగి వస్తు 
న్నట్టు విరాటుడికి వార్త తెలిసింది, అది 
విని ధర్మరాజు, “ ఉత్తరుడు విజయుడై 
తిరిగి రావటం శుభం. అయితే, బృహన్నల 
సౌరధిగా ఉండగా ఉత్తరుడు జయించటం 
నాకేమీ ఆశ్చర్యం కలిగించదు,'' అన్నాడు. 

కొడుకు గెలిచాడని వింటూ'న విరాటుడు 
పరమానందభరితుడై, వార్త తెచ్చిన వారికి 
బంగారు బట్టలు కప్పి, రాజమారన్లాలను 
ఆలంకరించమనీ, ఉఊతరుడి విజయం 
చాటించమనీ, మంగళ వాద్యాలతో ఉర్తరు 
డ్‌క్‌ ఎదురు వెళ్ళమని ఆభ్హాపంచాడు, 

తరవాత ఆయన పైరం(ధితో, “పాచికలు 
పట్టుకురా, కంకుడితో జూదం అడాలి,"' 


ఆనా యు, 


చందమామ 


15 మ్య్‌ 
| ( కై న! జ] 
అంటూ (౧, 
- - లో 
| . 


న్‌ మం సలిల! 
1 క్ట ఉన్తళ్టాక్ష హాల! ఇ 1 
జ జ ాతాానాణాయలా. న 


కలా ఇ న? 
1 


ఇద్దరూ జాదం అడటొసికి కూర్చున్నా ఇరు. 
అప్పుడు విరాటుడు ధర్మ రాజుతో, “చూశావా, 
కం౦ంకభట్లూూ, నా కొడుకు ఎందరో మహావీరు 
లను ఒంటరిగా ఎదిరించి, జయించాడు 1!" 
అన్నాడు. 

వానికి ధర్మ రాజు, '' బృహన్నల సార 
థిగా ఉండగా ఎందుకు జయించడూ ? ''. 
అన్నాడు. 

విరాటుడికి చప్పున కోపం వచ్చింది. 
అయన ధర్మరాజుతో, '' బాహ్మణాథమా, 
నా కొడుకుతో సమంగా ఆ నప్పుంసకుణ్ణు 
మెచ్చుకుంటావా ? నీకు అనదగినదీ, అన 
కానిదీ కూడా తెలియదే. ఈసారికి నిన్ను 
కమించాను. మరొకసారి అలా మాట్లాడితే 


వ్‌ 


అన్నాడు. 
చొనికి థధ ర్మ రాజు, '“ భీష్ముడూ, 


(దోణుడూ, అశ్వత్థామా, కర్టుడూ, కృప్పుడూ 
గల కౌరపసేనను ఇం(దుడు కూడా జయించ 
లేడు. అలాటి శక్తి బృహన్నలకే ఉన్నది. 
బృహన్నల సహాయం ఉండగా నీ కొడుకు 
అంతమంది వీరులను గెలవటంలో వింత 
ఏమీ లేదు,” అన్నాడు, 

విరాటుడు మండిపడి, “మళ్ళి అదే 
మాట అంటావా?" ఆఅఆ౦టూ పాచికలను 
ధర్మరాజు ముఖం మీద విసిరాడు. థర్మ 
రాజు ముక్కుకు దెబ్బ తగిలి నెత్తురు కార 
సాగింది. 'ఆర కం కింద పడేలోపుగా (దౌపది 


వ్‌టీ 


పక్కనే ఉండి తన చేతిలోకి పట్టుకున్నది. 
తరవాత ఆమె ధర్మరాజు అభిపాయం 
(గ్రహించి, ఒక బంగారు పాత తెచ్చి, థభర్మ 
రాజు ముక్కునుండి కాలే రక్తాన్ని అందులో 
పట్టింది. 

ఇంతలో ఉత్తరుడూ బృహన్నలా వచ్చి 
సట్టు ద్వారపాలకుడు విఠాటుడితో చెప్పాడు. 
“వారిద్దరినీ చూడాలని నేను తొందర 


పడుతున్నాను. వెంటనే వారిని లోపలికి 


(ప్రవేశపెట్టు,'" అని ద్వారపాలకుడితో విరా 


టుడు అన్నాడు, 


ధర్మరాజు ద్వారపాలకుడితో రహ 
'- బృహన్నలను (ప్రవేశ పెట్టకు, 
ఊఉ త్తరుఖ్ఞి మాతమె ప్రవేశ పెట్టు. 
యుద్ధంలో తప్ప, నన్నెవరన్నా గాయపరిస్తై 
వాళ్ళను చంపుతానని బృహన్నలకు [వతం 
ఉన్నది. నారక్తం చూస్తే అతను మీ కాజును 
సకుటుంబంగా నాశనం చేస్తాడు," అని 
చెప్పాడు. 

తరవాత ఉత్తరుడు ఒక్కడే విరాటు 
డున్న చోటికి వచ్చి, తండి కాళ్ళకు నమ 
స్కారం చేస్తి తరవాత ధర్మరాజు కాళ్ళకు 
నమస్కారం చేసి లేచి, ధర్మరాజు ముక్కు 
నుంచి కారుతున్న రక్తం చూసి చాలా ఆవే 
దన వడుతూ, '' ఈ మహానుభావుళ్ణు ఎవరు 
అలా చేశారు? ఈపాడు పని ఎవరిది? "' 
ఆని అడిగాడు, 


స్యంగా, 


చందవమూదము 


న 
జ్‌ 
(| 


న 


| ॥ జీ క్‌ 
ఇ - న! (జ్య జా! జ నాతో 
(ా | మ్యామ్‌. రా వ్‌ మగ్‌ ఇకీ కై జరీ 
కా ౮ యా టి .. 
. ని మా కం ఆనె! క యం జై ౫ . 
న రా. కా య! జా స్‌ ॥ నైనా | 
సు ల తా స క 
[| శాాకా క నర్మ పలా. 
1= | ము స! స లల క కం కంక |. 
జా ్‌ న్‌ [| | ౫ క 
స్‌ న | స 
ట్‌. అనీష్‌ 
| 
క! 


1 00303/0/3/3/3/2/303/3/9 (| 


“' ఈ మతినూలినవాడు నిన్ను కాదని 
ఆ నపుంసకుణ్ణి మెచ్చుకుంటుంకు కోపం 
వచ్చి నేనే ఒక దవెబ్బతికాను,' అన్నాడు 
విరాటుడు. 


కోపం కార్చిచ్చులాగా దహిస్తుంది. అందు 
వేత ఆయనను మంచి చేసుకో,” అని 


ఉత్తరుడు తండడికి హితవు చెప్పాడు. 

విరాటుడు క్షమాపణ చెప్పుకోగా ధర్మ 
రాజు, "'నాజా, నాకోపం పోయి చాలా 
సేపయింది. న, నారక్తం నేల 
మీద ప సీ దేశానికీ, నీకూ ఎక్కువ 
హాని! "' రు 

ధర్మరాజు ముక్కు నుంచి కారేరక్తం 
నిలిచిపోయింది, కొద్ది సేపట్లో ఊఉ త్తరుడు 
బృహన్స్నలతో సహా “అక్కడికి వచ్చాడు. 
బృహన్నల విఠరాటరాజుకూ, కంకుడికీ నమ 
స్కాారాలు పెట్ట నిలబడ్డాడు. 

అప్పుడు విరాటుడు ఉత్తరుణ్లి చూసి, 
బృహన్దులకు వినిపించేలాగా,  '' నాయనా, 
నువు నాకు నిజంగా తగిన కొడుకువు అని 


పంచావు. నిలాటి శూరులు ఎక్కడా. 
ఉండరు, కక్టుడు అంతటి పరాక్రమశాలి 
గదా, అతనితో ఎలా యుద్దం చేశావు ? 
ఖష్ముడంళతటి మహాయోధుళ్లి ఎలా జయించ 
గలిగావు? (దోణుడూ, ఆయన కొడుకు 
అధ్వడ్థామా ఎంతటి విరులు! కృపా 
చార్యుఖ్ధ చూస్తేనే సామాన్యయోధులు 
వణకిపోతారు గదా ! దుర్యోధనుడు ఉండనే 
ఉన్నాడు, ఇలాంటి మహా వఏీరులందరినీ 
జయించి, మన గోవులను విడిపించుకు 
వచ్చావంకు మలయమారుతం విచినట్లు 
ఆనిపించింది. గొప్ప పశంసనియమైన పని 
చేశావు, అన్నాడు. 

ఈ [(పశంసలు విని ఉత్తరుడు, “' గోవు 
అను నేను విడిపించలేదు. శత్రువులను 
జయించినది కూడా నేను కాదు, ఎవరో 
దేవుడు అదంతా. చెశాడు, శ్యతువులను 


చూసి బెదిరి పారివోతున్న నన్ను ఆపి, 
అతను రథం మీద కూర్చుని, నన్ను సార 
ధిగా పెట్టుకుని, యుద్ధం చెసి గెలిచాడు,'' 
అన్నాడు. 


"6 త్తరుడు కౌరవసేనలను జయించి గొవు 
లను మళ్ళించటానికి సహాయపడిన వాడు 
ఎవరో దేవుడని విని విరాటరాజు, “నాకు 
ఇంత మహోపకారం చేసిన ఆ దేవుడు 
ఎవరో గదా! ఆయనను చూసి, పూజించా 
లని నాకు కోరికగా ఉన్నది,'' అన్నాడు. 

దానికి ఉత్తరుడు, “' ఆదెపకుమారుడు 
అక్కడే అంతర్జాన మయాడు. రేపుగాని, 
ఎల్లుండిగాని ఆ యన మనకు దర్శన 
మిస్తాడు,'' అన్నాడు. అఆ దేవకుమారుడు 
నపుంసకుడి ఆకారంలో తన ఎదటనే 
ఉన్న సంగతి విరాటరాజు ఎరగడు. 

విరాటుడు అనుమతించిన మీదట 
అర్జునుడు కురువీరుల తలగుడ్డలను ఉత్త 
రకు ఇచ్చెశాడు, 


తరవాత ఉత్తరుడూ, ధర్మరాజూ, అర్జు 
నుడూ జరగవలసిన దాన్ని గురించి ఏకాం 
తంగా మాట్లాడుకున్నారు. 

ఇది జరిగిన మూడోనాడు పాండవులు 
అయిదుగురూ, కాలకృత్యాలు తిర్చుకుని, 
చక్కగా స్నానం చేసి, తెల్లని బట్టలు కట్లు 
కుని, విరాటుడి కొలువు కూటానికి వచ్చారు. 
వాళ్ళు రాజులు కూచునే ఆసనాలలో 
కూర్చున్నారు. 

కొంత సేపటికి విరాటుడు రాచకార్యాలు 
చూడటానికి సభాస్థ్రలానికి వచ్చి, ఉన్న 
తాసనాలలో కూర్చుని ఉన్న పాండవులను 
చూసి ఒక్కక్షణం నివ్వెరపోయి, మరుక్షణం 
ఆ[గహావేశుడై ధర్మరాజుతో, “ ఏమయ్యా, 
నిన్ను నాతో జూదం ఆడటానికి గదా పెట్టు 


43, ఉఊత్తర వివాహం 


కున్నాను? సింహాసనం మీద కూర్చున్నావు 


ఎందుచేత ? '' అని అడిగాడు. 
విరాటుడు పరాచకాలాడుతున్నాడను 
కున్న వాడిలాగా అర్జునుడు ఆశ్చర్యం (పక 
టిస్తూ, “రాజా, ఈ మహాత్ముడు ఇందుడి 
అర్హాసనం మీద కూర్చోవటానికి కూడా 
అర్హుడే. ఈ చిన్న గద్దె మీద కూర్చోదగడా? 
ఈయన థధర్మస్వరూపుడు. మహాబలశాలి. 
రాజర్షి. మనువు లాగా లోకాన్ని రక్షించగల 
వాడు ఈయన కురుదేశాన్ని పాలించే 
, టప్పుడు, ఈయన వెనక పదివేల గజ 
బలమూ, ముప్క్ఫైవేల రథాలూ ఉంటాయి. 
శకుని కర్దులు అండగాగల దుర్యోధనుడే 


ఈయన బలాన్ని తలుచుకుని దీగులు 


౨0 


పడతాడు. ఈయన ఈ సింహాసనం మీద 
కూర్చోవటానికి తగడా ? '' అన్నాడు. 

విరాటుడి మాటలకు నివ్వెరపోతూ, 
“" ఈయన కుంతీదేవి పెద్ద కొడుకైన ధర్మ 
రాజా? అయితే ఈయన తమ్ములైన 
భీమార్జున నకులసహదేవు లేరీ? (ద్రౌపది 
ఏదీ? వారి జాడ ఏ మాతమూ తెలియ 
రాలేదే,” అన్నాడు. 

దానికి అర్జునుడు, “ వల్లవు డనే పేరుతో 


. ని దగ్గిర వంటలవాడుగా ఉన్నవాడు 


ఖీముడు,. గంధర్వులను జయించి, [దౌపది 
కోసం సౌగంధిక పుష్పం తెచ్చినవాడు, 
అతనే కీచకుణ్ణి హతమార్చిన గంధర్వుడు, 
ఆ పని మరొకరివల్ల అవుతుందా? నీ గురా 
లను చూస్తూ వచ్చినవాడు నకులుడు. 
గోవులను పాలించినవాడు సహదేవుడు. 
ఈ ఇద్దరూ మహారథులు. నీ సైరంధి 
(దౌపది. నేను అర్జునుణ్ణి. రాజా, నీ చాటున 
మాకు అజ్ఞాతవాసం నుఖంగా గడిచింది," 
అన్నాడు. 

పాండవులు ఈ విధంగా బయటపడి 
పోయిన మీదట ఉత్తరుడు అర్జునుడు 
యుద్ధంలో చూప్‌సన పర్మాకమాన్ని వర్షించి 
చెప్పాడు. అతను అర్జునుణ్లి సశశసీ 
చెబుతూ, ''సింహం జింకలసీ తోలి చంపి 
నట్టు ఈయన కౌరవ యోధులను వేటా 
డాడు. ఈ మహావీరుడు ఒక్క బాణంతో 


చందమామ 


వీనుగును చంపటం నేను చూళాను. 
ఈయన శంఖం పూరించే సరికి శతువుల 
తోపాటు, నా చెవులూ గడియలు పడి 
పోయాయి,"' అన్నాడు. 

అది విని విరాటుడు, '' నిజమే. ఇప్పుడు 


పాండవులను మనం మంచి చేనుకోవాలి. 


అందుకోసం మన ఉత్తరను అర్జునుడికి 
ఇచ్చి పెళ్ళి చేస్తాను,'' అన్నాడు. 

“ముందు మనం పాండవులందరిని 
గొప్పగా సన్మానించవలసి ఉన్నది,” 
అన్నాడు ఉత్తరుడు. 

దానికి విరాటుడు, “ అనవ్షను. యుధ్ధంలో 
నేను ఓడిపోయి సుశర్మకు చిక్కినప్పుడు 
నన్ను విడిపించి, మనకు విజయం సాధించి 
పెట్టినవాడు భీముడు. పాండవుల సహాయం 


తోనే మనం గెలిచాం. అందుచేత మనం 
పాండవుల పెద్ద అయిన ధర్మరాజును 
సుముఖుళ్ణై చేసుకోవాలి. మనం తెలియక 
ఏమేమో సపెలి ఉంటాం. అదంతా ధర్మ 
రాజు క్షమించాలి, ' అన్నాడు. 

ఇలా అని విరాటుడు ధర్మ రాజుకు తన 
రాజ్యం, ఖజానా, రాజథానీలతో సహా సమ 
ర్పించి, పాండవులనందరిని మళ్ళీమళ్ళీ 
కౌగలించుకున్నాడు. 

తరవాత ఆయన ధర్మరాజుతో, “మీరు 
క్షేముంగా వనవాసం గడిపి, అమిత క ష్టమైన 
అజ్ఞాతవాసాన్న గడిపారు. నా రాజ్యాన్ని 
అర్జునుడికి ఉండనివ్వండి. అతనికి నా కూతు 
రైన ఉత్తరను ఇచ్చి పెళ్ళి చేస్తాను" 
అన్నాడు, 


మోమును 


| || ర టా ౯ క 1 
ర పు యల 


ళా స్‌ 
తే న్‌ న న 

తోట థె ల న్‌ న! ష్‌ 

జె టే ప 

న ఇ న్య 
. లగ న. 
క ను త! 

జక ట్‌ 

న | ః 


జు ము కఫ గ క 
ని "కుషి ॥ ము. శు లో జ ఓ 
రా / (| 


ధర్మరాజు అర్జునుడి కేసి చూశాడు. 
అర్జునుడు విరాటుడితో, ““రాజా, ని కుమా 
రైను నేను కోడలుగా చేసుకుంటాను. మన 
వంశాల మధ్య ఇలా సంబంధం ఏర్పడటం 
ఎంతైనా మేలు," అన్నాడు. 

అది విని విరాటుడు ఎక్కడలేని 
ఆశ్చర్యం కనబరుస్తూ అర్జునుడితో, 
““నా కుమార్తెను భార్యగా స్వీకరించటానికి 
అభ్యంతరమేమిటి ?'' అన్నాడు. . 

“రాజా, నేను నీ కుమార్తెను చాలా 
కాలంగా చూస్తున్నాను. ఆమె నన్ను 
తం [డిగా చూసుకుంటున్నది. అదీగాక 
నేను ఆమెకు నాట్యాచార్యుణ్ధు. నా కొడుకు 
అభిమన్యుడు కృష్ణుడి మేనల్లుడు. చిన్న 


52 


వాడే, అయినా అస్హైలు తెలిసిన వీరుడు. 
నీ కుమార్తెకు తగిన వరుడు," అన్నాడు 
అర్జునుడు. 

విరాటుడు తృప్తపడి, 
(ప్రకారమే చేస్తాను. 
నీకు అచ్చివచ్చుగాక !'" అన్నాడు. 

పెళ్ళి ఎప్పుడు జరగవలసినదీ ధర్మ 
రాజు నిర్ణయించాడు. విరాటుడూ, అరు 
నుడూ మొదలైనవారు కృష్ణుడికి కబురు 
చేశారు, 

అజ్ఞాతవాస సంవత్సరం పూర్తికాగానే 
పాండవులు విరాటనగరం విడిచి, మత్స్య 
దేశంలోనే ఉపప్లావ్యం అనే చోటికి మారి, 
అక్కడ బస చేశారు. అక్కడికి పాండవుల 
హితులు సైన్యాలతో "సహా వచ్చిచేరారు. 
కాశరాజూ, శ్రైబ్యుడూ చెరొక అక్షౌహిణీ 
సేనతోనూ పచ్చారు. [దుపదుడూ, [దౌపది 
కొడుకులైన ఉపపాండవులూ,. శిఖండీ, ధృష్ట 
ద్యుమ్నుడూ సేనళో 
వచ్చారు. విరాటుడు (దుపదమహారాజుకు 
ఎదురువెళ్ళి, పూజించి, సగౌరవంగా తీనుకు 
వచ్చాడు. ఇలా అనేక మంది రాజులు 
ఉపప్పావ్యం చేరారు. 

ద్వారక నుంచి అభిమన్యుజ్ఞ్డీ, ఇం[ద 
సేనుడు మొదలైన పాండవ భృత్యులనూ 
వెంటబెట్టుకుని కృష్ణుడూ, బలరాముడూ, 
కృతవర్మా, యుయుధానుడూ, సాత్యకీ, 


నర్యేని యిష్ట 


నాతోటి సంబంధం 


ఒక అపహౌాహిళణి 


చందమామ 


అ(కూరుడూ, సాంబుడూ 
రథాలలో వచ్చి చేరారు. 

విరాటుడి ఇంట 
మొదలయినవి మోగాయి. 
టుడు పాండవులను 
థుల కోసం ఎన్న పశువులను కోశారు. 
తాగటానికి చెరుకురసం సారా అందించారు. 


మొదలైన వారు 


శంఖాలూ, ఖేరీలూ 
అక్కడ విరా 
పూజించాడు. ఆతి 


సుధేష్ణ వెంట అంతఃపుర స్రాిలు చక్కగా 
అలంకరణలు చేసుకుని, ఉత్తరను పెళ్ళి 
రూతురుగా అలంకరించారు, 


రించిన మీదట వారిద్దరికీ అర్జునుడు 

కృష్ణుణ్ణి తన వెంట ఉంచుకుని, వివాహం 
కి వై 

జరిపించాడు. 


లా. 


టి కక 4 
ల్‌ లీ 


సి శ 


క్‌. క్‌ 
ట్‌ న న 


జో 


విరాటుడి సఖభాభవనంలో సమావనమయారు. 
సభ మధ్య విరాటుడూ, [దుపదుడూ, మరి 


కొందరు వయను మళ్ళిన రాజులూ కూర్చు 
న్సారు. సభలొ వసుదెవుడూ, సాత్యకి, బల 
రాముడూ, కర్చు డూ, (పదుంముడూ, 
సాంబుడూ, అభిమన్వుడూ, ఊఉపపాండ 


వులూ, పాండవులూ, విఠాటుడి కొడుకులూ 


జీ ఖ్‌ న జ్‌ చాక, అలి ఖ్‌ 

కొంత భల ఇల్లి కబుర్లు చెప్పుకున్నా క్‌, 

కృషఘుడు అ౦దరిని ఉద్రేశించి ఇలా 
అన్నాడు 


దుర్యోధనుడు మోసంతో కాజెయ్యటమూ 
మీ కందరికీ తెలుసు. బల పరా[కమాలతో 
రాజ్యం సంపాదించుకోగలిగి ఉండి కూడా 
ఈ పాండవులు మాటకు కట్టుబడి, మహా 
భయంకరమైన వనవాసం పన్నెండేళ్ళు 
చేశారు. అంత కన్న కూడా కష్టమైనది 
అజ్ఞాతవాసం. ఇదికూడా వారు జయప్రదంగా 
ముగించారు. విడాది పాటు వీరు దాస్యంలో 
గడిపారు. ఇకముందు జరగవలిసిన దేమిటో 
మీరు నిక్టయించండి. అది ధర్మరాజుకూ, 
దుర్యోధనుడికీ కూడా నచ్చేదిగానూ, కీర్తి 
కరంగానూ ఉండాలి, థర్మ సమ్మతంగా 
కూడా ఉండాలి. ఈ ధర్మరాజు అధర్మంగా 
స్వర్ధాధిపత్యం వచ్చినా పుచ్చుకోడు, ధర్మం 


వడ 


కన్ను ళో! 


(ప్రకారం ఒక చిన్న పల్లెను ఏలుకోమన్నా 
ఏలుకుంటాడు. ఆయన ఎప్పటికీ ధృత 
రాష్ట్ర్రుడి కొడుకుల మంచేకోరుతాడు, పాండ 
వులు తమ న్వశ క్తిచేత జయించుకున్న 
రాజ్యూన్న ఇప్పుడు కోరుతున్నారు. ఊఉఊభయ 
పక్షాల వారూ అన్నదమ్ముల బిజ్ధలే గనక 
ఉభయపకాలకూ మేలు జరిగే మార్గం ఆలో 
చించండి. దుర్యోధనుడు న్యాయంగా వీరి 
రాజ్యం వీరికిస్తే సరే, అలాకాక మళ్ళీ 
మోసానికి దిగితే పాండవులు ధృతరాష్ట్రుడి 
కొడుకులను ఒక్కపెట్టున చంపేస్తారు. 
దుర్యోధనుడే బలవంతుడని, పాండవులు 
బలహీనులనీ అనుకోనవసరం లేదు. ఇంతకూ 
దుర్యోధనుడి అభిప్రాయం ఎలా ఉన్నదీ 
తెలియరాలేదు. అది తెలియకుండా 
ఏ నికర్ణయంగాని చెయ్యటం సాధ్యం కాదు. 
కాబట్టి, దుర్యోధనుడి ఉద్ధేశం తెలుసుకోవ 
టానికి ఇక్కడి నుంచి ఒక దూతను, 
కులీనుడూ, జాగరూకుడూ అయిన వాఖ్ధి 
పంపితే బాగుంటుంది, ఆ దూత వెళ్ళి, 
దుర్యోధనుడికి తగిన విధంగా చెప్పి, పాండ 
వులకు అర్ధరాజ్యం ఇచ్చేటట్టు ఒప్పించి 
వస్తాడు గాక 1" ' 

తరవాత బలరాముడు కృష్ణుడి అభి 
(ప్రాయాన్ని బలపరుస్తూ, “ ఇక్కడి నుంచి 
వెళ్ళే దూత భీష్ముఖ్ధ, ధృతరాష్ట్రుఖ్ధ, 
(దోణుఖ్ణీ, అశ్వజ్ఞామనూ, కృపుళ్ణు, శకునినీ, 


చందమామ 


ఇతర కౌారవముఖ్యులనూ, కర్షుళ్దో కలుసు 
కుని, వారికి కోపం రాకుండా మంచిగా 
మాట్లాడి, పని పూర్తి చేనుకురావాలి. నిజానికి 
శకునితో జూదం ఆడటం 
తప్పు. శకుని పాచికల అటలో సాటిలేని 


వాడు. ధర్మరాజు ఆ సభలో ఇంకెపరితో 


. అడినా గెలిచి ఉండేవాడే. ఆడినవాడు 


ధర్మరాజుదే 


ఆ వేశంకొద్దీ తనకున్నదంతా పణంగా ౫. వా 


పెట్టాడు. ఇందులో శకుని చేసిన మోసం 


ఏమీ లేదు. అందుచేత ఇక్కడి నుంచి (! (|| 


వెళ్ళే దూత దుర్యోధనుడి అనుగ్రహం 
సంపాదించాలి,'' అన్నాడు. 

బలరాముడిలా అనేసరికి సాత్యకికి 
అమితమైన ఆగహం కలిగింది. అతను 
చప్పున లేచి, బలరాముఖణ్ణి నిందిస్తూ, 
“ నీ అంతరాత్మకు తగినట్టు మాట్లాడావు. 
అందుచేత నీ మీద నాకు కోపం లేదు. కాని 
నీ అర్జంలేని మాటలు వింటూ కూర్చున్న 
ఈ సభను చూస్తే నాకు. మఠఅడిపోతున్నది. 
జూదంలో (పావీణ్యంలేని ధర్మరాజుచేత 
వాళ్ళు బలవంతాన అఆడిస్తై అది వారికి 
న్యాయమైన గెలుపు ఎలా అయింది? 
ధర్మరాజు ఇంటికి వారు వచ్చి జూదమాడి 
గెలిస్తై అది న్యాయమైన విజయం అయేది. 
ఏమైనా, జూదంలో ఓడినందుకు పాండ 
వులు (ప్రతిజ్ఞ పాలించి వనవాసమూ, అజ్ఞాత 
వాసమూ చేశారు గద, ఇప్పుడు ధర్మరాజు 


చందమామ 


తన రాజ్యం తాను కోరటానికి యాచించ 
వలసిన పని విమిటి? ఏ విధంగానైనా వీళ్ళ 
రాజ్యం కాజెయ్యాలన్న దురుద్దేశం గల 
దుర్యోధనాదులు ధర్మమార్గం అవలంబిస్తా 
రనేమాట అబద్దం. ' మేమంతా వాళ్ళను హత 
మార్చి ధర్మరాజుకు రాజ్యాభిషేకం చెస్తాం. 
ధృతరాష్ట్రుడు జాలి తలిచి ఇచ్చే రాజ్యం 
ధర్మరాజుకు అపసరం లేదు. ధర్మరాజు 
అభిప్రాయం తెలుసుకోకుండా ఏమీ చెయ్య 
వద్దు, అన్నాడు. 

తరవాత (దుపదుడు మాట్లాడుతూ, 
“ సాత్యకి చక్కగా చెప్పాడు. మంచి 
మాటలకు కరిగి దుర్యోధనుడు రాజ్యం 
ఇవ్వడన్నది నిజం. ధృతరాష్ట్రుడికి తన 


వ్‌ 


కొడుకును శాసించే శక్తి లేదు. భీష్మ 
(దోణులు దుర్యోధను అనుసరించవలసిన 
దుస్థితిలో ఉన్నారు. కర్ణుడూ, శకుని 
మూరులై దుర్యోధనుఖ్ధి సివిన్తున్నారు. 
మనం. పంపే దూత పని సాధించుకు 
రావాలంశు మంచిగా మాట్లాడి లాభంలేదని 
నా నమ్మకం. మంచిగా మాట్లాడటం దుర్యో 
ధనుడి దృష్టిలో ఆశ క్తత అవుతుంది, మనం 
చేసె [ప్రయత్నం చెయ్యాలి, శల్యుల్లు, 
ధృష్టకేతుళ్ఞో, జయత్సేనుణ్ణ్లీ, కైకేయు 
లనూ, ఇతర రాజులనూ తమ తము బలా 
అతో రమ్మని పిలవటానికి వేగంగా దూత 
లను పంపాలి. దుర్యోధనుడు కూడా ఆపనే 
చేసాడు. ముందు అడిగినవారికి సహాయం 
లభిస్తుంది గనక త్వరగా సైన్యాల సమీ 
కరణ చూడండి. ఇది చాలా భారమైన 
పని. వార్తలు పంపవలిసిన రాజులు చాలా 
మంది ఉన్నారు. ఇతను న్నా పురోహితుడు. 
వృద్ధుడు. ధర్మశీలుడు. ఇతనికి ఏం 
చెప్పాలో చెప్పి ధృతరాష్ట్రుడి కొలువుకు 


పంపుదాం,'' అన్నాడు, 


కృష్ణుడు చివరకు మాట్లాడుతూ, 
“* దుపదుడు చెప్పినట్టు చేస్తే పాండవులకు 
మేలు కలుగుతుంది. చేసేదానిల్‌ రాజు 
నీతి ఉపయోగించాలి. ఇరుపక్షాలవారూ 
సుఖంగా ఉండగలిగితే మనకు అంతకన్న 
కావలిసినది లేదు. మనమంతా పెళ్ళికి 
వచ్చినవాళ్ళం. పెళ్ళి సలక్షణంగా జరి 
గింది. మన మందరమూ ఇక తిరిగి మన 
మన చోట్లకు వెళ్ళిపోవచ్చు. (దుపదుడు 
వృద్ధుడు. మన కందరికీ గురువులాటివాడు. 
ధృతరాష్ట్రుడికి పంపదగిన సందేశం ఏదో 
ఆయనే చెబితే అక్కడ భిష్మదోణులు 
మొదలైనవారు ఆదరిస్తారు. అది మాకంద 
రికీ సమ్మతమె అవుతుంది. దుర్యోధనుడు 
ఒకవేళ ఆ సందేశాన్ని లక్ష్య పెట్టకపోతే, 
మిగిలిన రాజులకు వార్త పంపినస్తు నాకు 
కూడా పంపండి,” అన్నాడు. 

ఇలా అని కృష్ణుడు తిరుగు (ప్రయాణం 
అవుతున్నప్పుడు విరాటుడు అతనికి ధన 
కనకవస్తువాహనాలు కానుకగా ఇచ్చి సంతో 
షంగా సాగనంపాడు. 


నా ల కనన త ననన యాతన న ను శ్రా ప్‌ వాలా లు క్‌ = 


కృష్ణుడు ద్వారకకు బయలుదేరి వెళ్ళి 
పోగానే ఉపప్లావ్యంలో ధర్మరాజూ, విరో 


టుడూ, ఇతర రాజులూ యుద్దప్రయ 
త్నాలు [పారంభించారు. మంతి, బంధు, 
మి[తులతో వెంటనే బయలుదేరి రమ్మని 
అందరు రాజులకూ విరాటుడూ, (దుపదుడూ 
కలిసి వార్తలు పరిపారు. అలా వార్తలు 
అందిన రాజులు పాండవుల మీది పమ 
చేత నైతేనే మి, విరాట దుపదుల పట్ల గల 
గౌరవం చెతనైతేనమి, ఉపా వ్యాని కి 
రాసాగారు. 

ఇక్కడ యుద్ర్దయత్నాలు సాగుతున్హట్టు 
తెలియగానే ధృతరాష్టుడి కొడుకులు కూడా 


తమ తమ మిత్రులను పిలిపించనారంభిం 


చారు. ఈ విధంగా, రానున్న కురుపాండవ 


నువు ధృతరాషుడితో ధర్మం చెప్పు, విదు 


యుదానికి గాను దేశాలన్హిటా సంచలనం 
కలిగింది. పెద్ద పెద్ద 'సినఅల నడకతో 
భఇరూమి అదిరిపోయింది. 

ఈ లోపల (దుపదుడు తన పురోహితుల] 
కౌరవుల వద్దకు రాయబారం పంపటోతూ, 
“నుపు పజ్ఞావంతుడవు, ధృతరాష్ట్రుడు 
ఎలాటివాడో, ధర్మరాజు ఎలాటివాడో నీకు 
కౌరవులు పాండవులను 
ఎలా మోసం చేశారో ధృతరాష్ట్రుడు ఎరు 
గును. విదురుడు వద్దంటున్నా వినక, తన 
కొడుకు కోరాడని ఆయన ధర్మరాజును 
జూదం ఆడటానికి పిలిపించాడు. వాళ్ళు 
ఇప్పుడు పాండవులకు రాజ్యం ఇప్పుకుండా 
ఉండటానిక నిశ్చయించుకుని ఉన్నారు, 


కాగా తలుసు. 


షు. 4. రంగ పయత్నా ల 


ఇవా వం జాయ లా. “ క ===. ననా 


జక” కకక 


ను లా లా శన న త యా! 


తరవాత పాంతపులు ఇతర రాజుల వజ్టకు 


శ / దూతలను పంపారు గాని, కృష్ణుడి వద్దకు 


రుడు నీకు సహాయంగా మాట్లాడతాడు. 
నువు పాండవుల నుంచితనమూ, దుర్యోధ 
నుడి చెడతనమూ నొక్కి చెప్పినట్టయితే 
వారి పక్షం వారు అధర్మం కోసం యుద్దం 
చెయ్యటానికి వెన కాడుతారు. వారిలో 
ఈ విధంగా చీలిక తీనుకు రావటమే 
నీ పథాన కర్తవ్యం. ఈ పని సీ వల్ల అవు 
తుంది. దుర్యోధనాదుల వల్ల నీకు ఎలాటి 
భయమూ ఉండదు. నువు దూతవేగాక, 
వయసులో చాలా పెద్దవాడివి, అని హెచ్చ 
“రించాడు. 

(దుపదుడి పురోహితుడు తన శిష్య 
గణాన్ని వెంట బెట్టుకుని హస్తినాపురానికి 
బయలుదేరి వెళ్ళాడు. 


50 


అర్జునుడు స్వయంగా బయలుబేరాడు. 
వేగులవాళ్ళ ద్వారా. పాండవుల చర్యలన్నీ 
తెలుసుకుంటున్న దుర్యోధనుడు కొద్దిపాటి 
పరివారాన్హి వెంట బెట్టుకుని, తాను కూడా 


సా స్వయంగానే ద్వారకకు వెళ్ళాడు. ఆర్టు 
' నుడూ, దుర్యోథనుడూ ఓకే రోజూ ద్వార 
' కలో అడుగు పెట్టారు. 


ఇద్దరూ కృష్ణుడి ఇల్లు జేరేసరికి కృష్ణుడు 


, న్మిదపోతున్నాడు. కృష్ణుడి తలదిక్కుగా 
ఒక ఉత్తమాసనం ఉన్నది. దుర్యోధనుడు 
తిన్నగా వెళ్ళి ఆందులో కూర్చున్నాడు. 


దుర్యోధనుడి వెనకనే అక్కడికి పవేశిం 
చిన అర్జునుడు చేతులు కట్టుకుని, కృష్ణుడి 
కాళ్ళ వద్ద నిలబడ్డాడు, 

మరికొంత సేపటికి కృష్ణుడు నిదలేస్తూ, 
తన కాళ్ళ వద్ద నిలబడి ఉన్న అర్జునుణ్ణి 
చూసి, తరవాత తన తల వైపున కూర్చుని 


ఉన్న దుర్యోధనుఖి చూశాడు, ఆతను 
ఇద్దరితోనూ కుశల పశ్నలు చేసి ఆతిధి 


సత్కారాలు పూర్తి చేసిన మీదట వారు 
వచ్చిన పని అడిగాడు. 

దుర్యోధనుడు చిరునవ్వునవ్వుతూ, 
“ కృష్ణా, మాకు జరగబోయే యుద్దంలో 
నువు నా పక్షాన ఉండి సహాయం చెయ్యాలి. 
నీకు నే నొకటి, అర్జునుడు ఒకటి కాదు 


చంచమామ 


గద ! ఇద్దరమూ నీకు ఒకేరకం బంధు 
వులం. అయినా, ముందుగా నేను నీ వద్దకు 
వచ్చాను. అందుచేత నువు నాకే సహాయం 
చెయ్యటం ధర్మం,” అన్నాడు, 

దానికి కృష్ణుడు, 
వచ్చావు గాని, నేను ముందు అర్జునుళ్లి 
చూశాను. అందుచేత, నేను మీ ఇద్దరికీ 
సహాయం చేస్రాను. చిన్నవాడు గనక అర్జు 
నుడు ముందు కోరుకుంటాడు. నా నంటి 
వారు మయోధులు పదిలక్షల మంది ఉన్నారు. 
వారు ఒక పక్షం, నేను మరొక పక్షం. 
నేను మ్మాతం యుద్దం చెయ్యను, సలహా 
ఇస్తాను. అర్జునా, ఇందులో నువు ఏ పక్షం 
కోరుకుంటావు? '" అని అడిగాడు. 

అర్దునుడు కృష్ణుళ్ణి ఎంచుకున్నాడు. 
పది లక్షలమంది గోపాలయోధులను తీను 
కోవటానికి దుర్యోధనుడు సంతోషంగా ఒప్పు 
కున్నాడు. తరవాత అతను బలరాముడి 
వద్దకు వెళ్ళి, యుద్దంలో నహాయం చెయ్య 
మని కోరాడు, 

బలరాముడు దుర్యోధనుడితో, “నాయనా, 
విరాటనగరంలో పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను 
మీ రెండు పక్షాలను సమానంగా చేసి మాట్లా 
= డాను. కాని కృష్ణుడు నాతో ఏకీభవించ 
లేదు. వీ పకానికీ సహాయం చెయ్యరాదని 
నేను అప్పుడే నినృయించుకున్నాను. కాక 
పోయినా, నీకు ఒకరి సహాయంతో ఏం 


చందమామ 


సనువు ముందే |. 


వని? వళ్ళి కశధర ళో యుద్దం 
చెయ్యి!" అన్నాడు. 


దుర్యోధనుడు పరమానంద భరితుడై, 
బలరాముల్ళి గట్టిగా కౌగలించుకుని, తనకు 
విజయం 'కలిగినళ్తే భావించుకుని, కృత 
వర్మ పద్దకు వెళ్ళి, ఆయనను నహాయం 
అడిగాడు. కృతపర్మ దుర్యోధనుడికి "ఒక 
అక్షౌహిణీ సేన ఇచ్చాడు. దుర్యోధనుడు 
ఈ విధంగా తాను వచ్చిన పని పూర్తి చేను 
కుని హస్తినాపురానికి తిరిగివెళ్ళాడు, 

దుర్యోధనుడు వెళ్ళిపోగానే కృష్ణుడు 
అర్జునుడితో, “నేను యుద్దం చెయ్యనని 
చెప్పాను గదా, నన్నే కోరుకుని పెద్ద సెనను 
ఎందుకు పోగొట్టుకున్నావు?'' అని అడిగాడు. 


వ్‌ 


దోసికి అర్జునుడు, “ఆ సేనను నువు 
ఒక్కడివే జయించగలవు. శత్రువుల నంద 
రినీ నే నొక్కణ్లై జయించగలను. నువు 
యుద్దం చేస్తె ఆకీర్తి ఆంకా నీకె దక్కు 
తుంది గాని నాకేం మిగులుతుంది? నాకు 
కాస్త కీర్తి కాంక్ష ఉండటం చేత, యుద్దం 
చెయ్యని నిన్నేకోరుకున్నాను. నువు నాకు 
ఒక్క సహాయం చెయ్యాలి -- నువు నాకు 
రధసారధిగా ఉండాలి. ఈ కోరిక నాకు 
చాలా కాలంగా ఉన్నది. నువు సారధిగా 
ఉంకే, ఈ కౌరవ సైన్యాన్నేమిటి, నురా 
సురులు ఎకమై వచ్చినా జయించగలను., 
అందుచేత నా ఈ కోరిక కాదనకుండా 
తీర్చు,'' అన్నాడు. = 


52 


లె క్‌ ] ల క్రి 
క ణా . ॥ త ఇలా ఖా నా ల్‌ 
- శా. ల ల్‌ శీత ననాం జక ఇటీ శ అటే... కే నాం కశ ఐ 
. మః న అ ఇ ఆ" కొఖౌెబ్యాక్షు క 
వానను 


“ని కోరిక తప్పకుండా తీర్చుతాను," 
అని కృష్ణుడు మాట ఇచ్చి, అర్జునుజ్ణి 
పం పశాడు, 

మదేశపు రాజూ, నకులసహదేవుల 
మేనమామా అయిన శల్యుడికి పాండవులు 
పంపిన మూత ద్వారా పిలుపు అందింది. 


ఆయన పాండవులకు సహాయం చెయ్యటా 


నికి ఒక -అక్షాహిణి సేననూ, మహారధులైన 
తన కొడుకులనూ వెంట బెట్టుకుని బయలు 
దేరాడు. మదదేశప్పు దుస్తులూ, అలం 
కారాలూ, వాహనాలూ, రథాలూ విచితంగా 
ఉండేవి. మహాపరా[కమవపంతుడయిన 
శల్యుడు ఆ వింత 'సినతో మజిలీలు చేను 
కుంటూ పాండవులున్న చోటికి రాసాగాడు. 
శలుడు. పాండవులకు సహాయం వెళు 
తున్న సంగతి చారుల పల్లి తెలు:ుకుని 
దురోోధనుడు, తన మనుషుల ద్వారా 
శల్యుడు నుజలి చెసినప్పుడల్లా సకల 
సదుపాయాలూ చేయించాడు. గుడారాలు 
వేయించి, వాటిని అఆలంకరింపపేశాడు, 
అద్భుతమైన వంట ఏర్పాట్లూ, వినోడాలూ 
అమర్చాడు. శల్యుడికి ప్రయాణం అమిత 
నుఖంగా జరిగింది. ఇదంతా తనకోసం 
ధర్మ రాజు చేయిస్తున్న వర్పాకేనని 
శల్యుడు అనుకుని ఒకసారి, “నా కీ నసదు 
పాయాలు చేయిస్తున్న వాళ్ళను తీసుకు 
రండి. వారు కోరిన పరాలిస్తాను,'' అన్నాడు. 


చందమామ 


రహస్యంగా శల్యుడి వెంటనే ఉంటున్న 
దుర్యోధనుడు ముందుకు వచ్చాడు, 
శల్యుడు అతన్ని తగిన విధంగా సత్క 
రించి, ''నాయనా, నీ కేమి కావాలో చెప్పు, 
తప్పుక ఇస్తాను, అన్నాడు. 

వెంటనే దుర్యోధనుడు, రాజా, 
నా సైన్యానికి నాయకుడివిగా ఉండు," 
అన్నాడు, 

శల్యుడు అందుకు సమ్మతించి, "దుర్యో 
థనా, ఇప్పుడు. నువు మీనగరానికి తిరిగి 
వళ్ళు. నేను ధర్మరాజును చూడవలసిన 
పని ఉన్నుది. ఆతనితో మాట్లాడి ని దగ్గిరికి 
వస్తాను, అన్నాడు. 

| ధర్మరాజును చూసి త్వరగా వచ్చెయ్యి. 
మావిజయం నీకైనే ఆధారపడి ఉన్నది, 


ఆని దుర్యోధనుడు శల్యుఖి కౌగలించుకుని, 
హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. 

తరవాత శల్యుడు ఉపప్షావ్యంలోని 
పొండవ మఘైనికశబిరాన్ని చేరుకుని, ధర్మ 
రాజు నుంచి అతిధి సత్మ్కాకాలు జాంది, 
నకుల నహదేవులను కౌగలించుకుని, వారిని 
తన చెంత కూర్చోబెట్టుకుని, ధర్మరాజుతో, 
“' రాజా. క్షేమంగా వున్నావా + దైవాన్నుగహం 
పల్ల ఆరణ్యవాసం నుంచి బయటపడ్డావు, 
ఆంతకన్న దారుణమైన అజ్ఞాతవాసం కూడా 
చేశావు. రాజ్యభష్తుడికి కష్టాలు గాక 
నుఖాలు కలుగుతాయా ? కౌరవులను 
యుద్దంలో గెలిచి నుఖపడతాఫలే, 
జం నిన్నూ. నీ తమ్ములనూ నుఖంగా 
ఉండగా చూశాను. అంతేచాలు.'' అన్నాడు. 


అంత 


/ స / 
| ళ్‌ ల్‌ గ / శీ 
| వ! న్‌ + న్న జ్‌ 
| న నో జీ నీ షా జీ | [| 
॥ క్‌ క | జ | / . 
" , | జ, జో ఇ | కా గ్‌ 
క / ల “మ క్‌ 9 ॥ | ఇ నీ క్‌ 
/ . జీ క. 1|| , గ ్‌ | 
శీ! క | ల్‌ ల ళ్‌ ||] | శ. ల | క్‌ జ్‌ 
(1 న్‌ కా సు కస టి | | [క్‌ [| (| క్‌ ॥ 
ణో జ ( వ. జ్‌ నల క్ష | క్‌ క్‌ | గక / శీ కః | ఇ ॥ 
ల మ. ల! థ్‌ హ్‌ 0 ఖో 1 | 
కళ షో. | / క్‌ ఇ జ్‌ త ల! 
యం | |. 
ఖ్‌ | హై జా ॥ 
| | వ | / జై ॥ 
క ఖ్‌ గ 1. వె 
లో | గ |; | ష్‌ 1 
జక! ఖై ॥ ప నా ర 
క్‌ శ | | ॥ 
- | గా శే | క్‌ ౪ 
క కై, జ ట్‌ 
| జిక న. ఇ ణా 
ల! బో ! మ శ ॥ 
- ౯ క. ఇ 


నాన ననన ననన నాననా నాననన క ల 


న్‌ "కృష్ణుడితో సమానుడు కౌరవసేనలో 


ఆయన ధర్మరాజుతో, హను వచ్చే 
దారిలో దుర్యోధనుడు చేసిన అతిధిమర్యా 
దలూ, అతడికి సహాయపడతానని ఎలా 
నూట ఇచ్చినదీ చెప్పాడు. 

ఆంతా విని ధర్మరాజు, 
నువు చేసిన పని మంచిదే. సంతోష పెట్టిన 
వొడి కోరిక తీర్చటం పెద్దవాళ్ళు చెయ్యు 


“ మహారాజా 


దగినదే కదా! కాని నాకు కూడా ఒక 
గొప్ప ఉపకారం చెయ్యాలి. నువు యుద్ద 
రంగంలో కృష్ణుడితో స నమా నుడివి, కర్షార్దును 
లకు యుద్దం జరిగినప్పుడు నువు కర్ణుడికి 
సారథ్యం చెయ్యవలసిన ఆపసరం కలుగు 


తుంది. ఆ౦దుకు నందచేహం లేదు. 
ఎందుకం కే అర్జునుడి సారధి అయిన 
వ్‌శీ 


మరొకడు ఉండడు. కర్ణుడికి నారధ్యం 


సెటప్పుడు అర్జునుళైు రక్షించు, కర్షుడిక్‌ 
ఉత్సాహ భంగం చెయ్యి. ఇదేనా ప్రార్థన," 
అన్నాడు, 

దానికి శల్యుడు, “'నీకేమీ విచారం 
పద్దు. ఆవకాశం వచ్చినప్పుడు దుర్మార్లు 


డైన కర్ణుడి సంగతి నేను చూస్తాను, అర్జు 
14 నుడికి విజయం కలిగేటట్టు 
అ! అన్నాడు, 


వరస 


ధర్మ రాజు అనుభవించిన కష్టాలను 


ఇ గురించి _పస్తావించుతూ, దేవేంద్రుడంతటి 
అనుభవించిన కష్టాలను గురించి 


వాడు 
శల్యుడు ఈ విధంగా చెప్పాడు: 

త్వష్ట(పప్రజాపతి ఇం(దుడికి దోహం 
తలపెట్టి, ఇందుల జయించగల విశ్వ 
రూపు డనే వాణ్ణి సృష్టించాడు. విశ్వరూప్ప 
డికి మూడు తలలు. ఈ మూడు తలల 
వాడు ఇందపదవి కోసం తపన్సు [పారం 
ఫించాడు. వాడి తపన్సు ఫలిస్తుందని 
ఇం్మదుడు భయపడి, ఆ విశ్వరూపుడి తప 
స్చుకు భంగం కలిగించమని అందగత్తె 
లైన అప్పరసలను పంపాడు, కాని వాళ్ళు 
విశ్వరూపుడి బుద్ధిని చలింపజేయలేక 
పోయారు, 

అప్పుడు ఇం్మదుడు తానే వెళ్ళి విశ్వ 
రూపుఖ్ణు వ్యజాయుధంతో కొట్టి చంపాడు. 


చందమామ 


క్‌ 
ము 
| 
క్ష | 
క్‌ వ జ 
| 
| 
| కో 
న ఇ 
క | గ 
క్ష్‌ క. 
క్‌ శ | 
| 
టె 
కి ల క్స్‌ || 
గా | ॥ (. . 
| 
/ 
1. నై ఇ న్‌ అనా 
శి గ్‌ శ్‌ 
| ! 
నె క్‌ జ 
న్‌ 
జి క 
సక క్‌ [గా | కా 
౯ ల / / ] ః 
క్ష క న్న స్ట్‌ 
(| జ. శ 
| క! గ్‌ క ల 
| ల క్‌ 
జాకీ 1. జా బు (॥ | 
గా ఇ 
| | ము గా 
క్‌ అక్ష శ్‌ 
| స్‌ లా ఇబ 
,! [౯ వ 
జ్‌! ల! నెక వై. [ల 
జ గ నా గ కా క్‌ 
జ్‌బీ 
/ 
క్ర 
క్‌ 
ళ్‌ క్షి 
క్‌ 
= 
జ 
శ్‌ 
శ్‌ జ్‌ 
నా 
జ్యో 
ల! 
| శ్ర 
॥ క్‌ 
| 
1 | 
| క్‌ క! 
| 
| 
స! 1 
| 
|. 
క్క 
వ మాక్బా | / జౌ 
క్ష ( 
జ | కె 
[నే 1 
వ్‌ జె 
క 
నా 
న్‌ క 
జ ఇన 
ష్‌ క 
జ 
న! 
ఇ 
క జః 
క్‌ 
| 
ఆ 
శీ 
క్లో 
ల! 
నా 
ఇ 
న్యా క్ష్‌ 
ల 


. 


ఆందువల్ల ఇందదుడికి భయం తీరిపోయింది 
గాని, త్వరలోనే అంతకన్న పెద్ద [పమాదం 
అతనికి దాపరించింది. 


తన కొడుకును ఇందదుడు చంపాడని 
తెలిసి త్వష్ట మండిపడి, అం రాణి చంప 
గల వాఖి, వృతుడు అనెవాఖ్ధి సృష్టిం 
చాడు. ప్రళయకాల. సూర్యుడిలా టి 
వృతుడు తండి ఆజ్జమిద స్వర్గానికి వెళ్ళి, 
ఇం(దుఖ్ధి యుద్రానికి పిలిచాడు. ఆయు 
ధాలు లేని వృథఉతుడు ఇందదుడి అస్రాలను 
లక్ష్య పెట్టక, అతన్ను పట్టుకుని మింగేశాడు. 
కాసి 'వృథతుడి8 ఆవలింత వచ్చేసరికి 
ఇందుడు తిరిగి బయటపడి, వృ(తుడితో 
యుద్దం మాని పారిపోయాడు. 

తరవాత ఇందదుడు దేవతలను వెంట 
బెట్టుకుని విష్ణువు వద్ధకు వెళ్ళ, తనకు 
దాపురించిన కష్టాలు తెలిపి, వృత్తుణ్ది చంకే 
ఉపాయం చెప్పమన్నాడు. 

'' వృథటతుడు ఇప్పుడు చావడు,. వాడితో 
ముందు సఖ్యం చేనుకోో'' 
ఇందుడికి సలహా ఇచ్చాడు. అప్పుడు 


నే విష్ణువు 


మహర్షులు వెళ్ళి, వృత్రుడితో, "నువు 
ఇందుఖణ్ణి జయించలేవు. ఇందుడు నిన్ను 
జయించలేడు, మీరిద్దరూ సంధి చేనుకుని 
సౌఖ్యంగా ఉండండి," అని చేప్పారు. 

వృథతుడు వారి మాట విని ఇందుడితో 
సంధి చేనుకుని, ఇందుడంకే చాలా 
| పేమతోనూ, గౌరవంతోనూ ఉంటూ 
వచ్చాడు. కాని ఇందుడు సమయం కోసం 
కాచుకుని ఉండి, ఒక సాయంకాలలి 
వృ్యతుడు ఒంటరిగా సము[ద తీఠాన విహ 
రిస్తున్న సమయంలో, తన వ్యజాయు ధంతో 
చంపేశాడు. 

విశ్వరూపుఖణ్ణి చంపిన పొపమూ, 
వృతుఖ్లి చంపిన పాపమూ చుట్టుకుని 
ఇం(దుడు మతిచెడి, ఎవరికీ కనపడకుండా 
తిరగసాగాడు, ఇందు డిలా అయిపోగానే 
ఇం[దపదవికి మరొకరిని చూడవలసి 
వచ్చింది. మహర్తులు నహుషుడి వద్దకు 
వెళ్ళి, ఆయనను ఇందపదవి (గహించ 
మనీ, మూడు లోకాలూ ఏలమనీ వేడు 


కునా ఇరు. 


ట్‌ న నను నానన న న్‌. కన్‌ వ నీ జ 


బా శ ద్య య్‌ ఎం క్‌ ణా 


కావాలను 


కావా ౩॥ అల అ అం ఖే ల. శన నానన త్‌. గ ముం నము, స్‌ క్‌ ( ఫి త అాయాలల. | ౯ త లట. ( కై జ ॥ క | క "అలా న్‌ ను. . జా యు. 
లలా. ష్‌ స్‌ నెదాఖు వ్‌ ఇ శా / ల ళ్శ జ ణా వ శ శ్‌ ఇ 
శ్రా న్‌ నో 


నహుషుడు మొదట ఎహా సజ్జనుడు, 
కాని ఇం్మదపదవి ౮గానే భోగలాలసుడై 
పోయి, దేపస్త్రీలలి విహ్వరిన్తూ ఒకనాడు 
ఇంటదుడి భార్య అయిన శచీదేవిని చూసి, 
ఆమెను మోహించాడు. తాను ఇందుడే 
గనక శచిదేవి ఇప్పుడు తనకు భార్యగా 
ఉండాలని నహుషుడు కబురు చేసేసరికి, 


శచీదేవి భయపడి బృహస్పతి శరణు 
జొచ్చింది. 

ఈ సంగతి విని నహుషుడు ఖృహస్పతి 
పెన మండిపడి, బుషులనూ దేవతలనూ 
తెట్టాడు. 

“పరపురుషుడి భార్యను కోరటం మహా 
పొాతకం,'' అని వాళ్ళు నహుషుడికి నితి 
చెప్పారు. 


'' ఇం(దుడు ఇలాటి పనులు చాలా 
చేశాడు. మీరంతా అతనికి నీతి చెప్పలేక 
పోయారా? '" అని నహుషుడు వారిని 
అడిగాడు. 

అప్పుడు వెవతలు బృహస్పతి వద్దకు 
వెళ్ళి, ““ మహాత్మా, నహుషుడు చాలా 
కోపంగా ఉన్నాడు. శచీదేవిని అతని 
భార్యగా ఉండమని ఒప్పించు. లేకపోతే 
తోకాలకు క్షేమం లేదు." అన్నారు. 

'* నేను ఎన్ని బాధథలైనా పడతానుగాని 
నహుషుడికి భార్యగా ఉండన్సు"” అన్నది 
శచీదేవి. బృహస్పతి కూడా, శరణుజొచ్చిన 
శచీదేవిని రక్షించి తీరుతానన్నాడు. 

ఆ పరిస్థితిలో, నహుషుడి ఆ[గహం 
చల్లారేటట్టూ, శచీదేవికి ఇబ్బంది కలగ 


శీక5 రాయబారాలు 


అత టట. లో గ్‌ (౮ వక | ల్‌ ౬ 
జా న న్న జ్‌ కే జ క 
1! క్‌. ల్‌ కి రం. | మో వా క్‌ / వన ల జీ న్‌ ఃా డై 


న్స్‌ 


స! 


ఖ్‌ ॥ 
క 
గ్య ర అ ట్‌ స్‌ 


కు౦0డా ఉండేటట్టూ ఒక ఉపాయం 
ఆలోచించవలసి వచ్చింది. 

'' నహుషుడు గర్వోన్మత్తుడై, వతనం 
కావటానికి తగిన స్ట్‌తిలో ఉన్నాడు, అందు 
చేత, ప్రస్తుతానికి శచీదేవి అతని వద్దకు 
వళ్ళి, కొంత వ్యవధి అడిగి వస్తే, ఈ సమ 
స్యను కాలమే తిర్చవచ్చు,”' అని బృహ 
స్పతి దేవతలతో అన్నాడు. 

ఆ (పకారమే శచిదేవి నహుషడి వద్దకు 
ఇళ్ళి, '“ ఇందదుఖ్ణి గురించి బఎవార్తా తెలి 
యటం లేదు. ఎసంగటి తెలియగానే నీకు 
అస్నృది. 


ఈ లోపల 
క్ష 


చారు. ఇంటదదుడు స్వర్గానికి తిరిగి వచ్చి, 


నహమషడి తేజన్సు చూసి భయపడి, మళ్ళీ 
ఎటో పారిపోయాడు, శచీదేవి అతన్ని వెతు 
క్కుంటూ వెళ్ళి, క! నహుషుఖ్ధి చ 
నీ ఇందత్వం నువు తిరిగి పాందు,'" అని 
కోరింది. 

“" నహుషుఖ్జై ఇప్పుడు బలంతో గెలవటం 
సాధ్యం కాదు. ఉపాయంతో గెలవాలి. 
ఆ ఉపాయం నీ చేతిలో ఉన్నది. నహుషుడు 
నిన్ను కోరుతున్నాడు గనక, బుషుల చేత 
మోయించుకుని నీయింటికి రమ్మని నహు 
షమడితో చెప్పు. దానితో నహుషుడు పతన 
మవుకాడు, ' అన్నాడు ఇంటదుడు, 

బుముల చేత మోయించుకుని తన 
వద్దకు రమ్మని శచీదేవి అడగగానే నహు 
షుడు పరమానంద భరితుడై, మునుల 
చేత పల్లకీ మోయిస్తూ బయలుదేరాడు, 
దారిలో మునులు అతనితో ఏటో వాదం 
వేనుకున్నారు. నహుషుడు ఆ(గహించి 
అగస్త్యుడి తలను తన కాలితో తన్నాడు, 
అగస్త్యుడు కోపించి, పాము కమ్మని నహు 
షుళ్టైు శపంచాడు. దానితో సహుషుడు స్వర్గ 
(భహ్టుడయాడు. ఇంద్రుడు తిరిగి తన పదవి 
సంపాదించుకుని, శచిటదేవితో నుఖంగా 
ఉన్నాడు. 

శల్యుడు ధర్మరాజుకు కథ చెప్పి, 
దుర్యోధనుడి పద్రకు ఎళ్ళిపోయాడు, . 


౧వ 


చఊఆఅలంచమాషహము 


(దుపదుడి పురోహితుడు పాండవుల 
దూతగా హ స్తినాపురానికి చేరే లోపుగా 
పాండవ కౌరవ పక్షాల చేరవలసిన వారు 
సేనలతో సహా వచ్చి చేరారు. 

పాండవుల పక్షాన యుద్దం చెయ్యటానికి 
ఏడు అక్షౌహిణుల సిన ఉపప్పావ్యంలో 
చేరింది. మహారధుడైన యుయుథానుడు 
ఒక. ఆకహిణీ సీన ల. చేదిరాజైన 
ధృష్టకేతుడు కూడా ఆంత సేనతో వచ్చాడు. 


జరాసంధుడి కొడుకైన జయత్సేను డనేవాడు 


ఒక అక్షహిణీ సెనతో వచ్చాడు. పాండ్య 
దేశపురాజు పర్వత్మపాంతీయులైన యోధు 
లతో ధర్మరాజుకు సహాయం పచ్చాడు. 
(దుపదుడు అనేక దేశాలకు చెందిన యోధు 
మహారధులైన తన కొడుకులనూ 
బంట బెట్టుకుని ౩ పెద "సినతో వచ్చాడు. 
మత్స్య్యదెశప్పు రాజైన విరాటుడు గిరిజన 
సెనికులను తన వెంట 


అంక చశాలవారు 


బు 
కంలో, 


తెచ్చాడు. ఇంకా 
వెరు పరు ధ్వజాలెత్తి 
కౌరవులతో యూద్రం చెయ్యటానికి వచ్చారు. 
అదే నమయ రంలో, దుర్యోధనుడి పశాన 
పాండవులతో యుద్ధం చెయ్యుటానికి పది 


కౌండు సహయ. పన.ఆయ తమంయింది. 


నరకాసురుడి కొడుకైన భగదత్తుడు. చిన 
కరాతులతో కూడిన మస్‌ అకౌహిభీ్‌ ₹ ణగెసను 
ఉంటి బెట్టుకుని దుప రాథినుంగ్ల!ే చరాడు. 


అర్‌ ముహా బలసంపస్తు మెన సనన్‌ ఆలతాగ 


చంది వదామి 


భూరి శవసుడూ, 
హలీ ఫేనా తెచ్చారు. 
కలిపి కట్టిన 
వనుగుగున్నల లాటి యోధులను కృత 
సింధుసావీరదచేశాల నుంచి 


శల్యుడూ చెరొక . అక్ష 
ఆకులూ, పూలూ 
కదంబమాలలు ధరి చిన 


సర్మ తెచాాడు. 
మో 
జయద్రధుడు (మైంథవుడు) =ఎదలుకుని 
ఆనేకమంది రాజులు, దుర్యోధనుడి పద్దకు 
పచ్చారు. వారి శినలు ఒక అకౌహిణి 
ష్మతిజ్వరం నుంచి. నిలుడు భయంకరమైన 
ఆయుఫాలు ధరించిన గొప్పు యోధులను 


చెంట దెట్టంక్‌ం వచ్చా డు, అపంతివెనప్ప 


శాజులు లెండు అక్షహిణుల సేన తెచ్చారు, 


వక్క ఒర్‌ 
భత 1 కో 


కేకయటదేశపు రాజులు, ఒక అకొహినిి 


ఇ]. 


తెచ్చారు. ఇంకా ఇతర దేశాల నుంచి 
వచ్చిన చిల్లర సేనలన్నీ కలిసి మూడు 
అక్షహిణులు అయాయి, 

దుర్యోధనుడి పకాన వచ్చిన రాజులకే 
హ స్తినాపురంలో చోటు చాలలేదు. ఇక వారి 
సేనల మాట చెప్పనే అవసరం లేదు. 
ఆ సేనలను పంచనదం లోనూ గురుజాం 
గలం లోనూ, రోహితకారణ్యాల లోనూ, 
మరుభూమి లోనూ, అహిచ్చతం లోనూ, 
కాలకూట, గంగాకూటాల లోనూ, వారణం 
లోనూ, వాటధానం "లోనూ, వి స్తీర్ణమైన 
యమునాతీరానా సర్ది, శిబిరాలు విర్పరచారు. 

ఈ విధంగా అక్కడక్కడా విడిసి ఉన్న 
సేనలను చూసుకుంటూ (దుపదుడి పురో 


వ్‌2ై 


హితుడు హస్తినాపురం చేరి, ధృతరాష్ట్రుడి 
నఖాభవనానికి వెళ్ళాడు. ఆఅ వృద్ధాబాహ్మ 


లు గుడికి విదురుడూ, భీష్ముడూ, ధృతరా 
మాయా! ప్రుడూ మర్యాదలు జరిపి, 


పాండవులను 
గురించి కుశల(పశ్చ్శలు చేశారు. ఆ (బాహ్మ 
ణుడు కూడా దుర్యోధనాదుల కుశలం 
అడిగి, నిండు సభలో అందరూ వింటూం 
డగా ఇలా అన్నాడు; 

“నభాసదులారా, ధృతరాష్టుడూ, పాండు 


| వ శాజూ ఒకరి బిడ్డలే. తండీ తాతల ఆస్తిలో 


ఇద్దరికీ సమభాగం ఉన్నది. అలాటప్పుడు 
ధృతరాష్టుడి కొడుకులు తమ తండి ఆస్తి 
అనుభవించుతూ ఉండటానికీ, పాండురాజు 
కొడుకులు తమ తండి ఆస్తి అనుభవించక 
పోవటానికీ కారణం ఏమిటి? పాండవులు 
తమ ఆసి అనుభవించకుండా దుర్యోధ 
నుడు వారిని ఎన్ని బాధలు పెట్టినదీ మీరు 
మరిచిపోలేరు. పాండవుల ఆయువు గట్టిది 
కాకపోతే వారు ఏనాడో చచ్చిపోయి 
ఉందురు. అంతేకాదు. పాండవులు తమను 
స్వశక్తితో గెలుచుకున్న రాజ్యాన్ని కూడా 
ధృతరాష్ట్రుడి కొడుకులు మాయజూదం౦లతో 
కాజేశారు. పాపాల భైరవుడు శకుని వారి 
దుర్మాన్గాలకు సహాయపథ్ధాడు. పదమూడేళ్ల 
పాటు పాండపులు తమ భార్యతోసహా అర 
ఇభ్యాలలో పడరాని పొట్లు పడ్డారు. విరాట 
నగరంలో వారు గడిపిన జీవితం చెప్పదగి 


చందవమాూాను 


నదీ వినదగినదీ కాదు. 


ఇంత జరిగినా. 
పాండవులు కౌరవులతో శాంతి కోరుతున్నారు. 
వారికి కౌరవులతో యుద్దం చెయ్యాలన్న, 
కోరిక లేదు. యుద్దంవల్ల జనక్షయం' 


కలుగుతుంది. ఎవరికీ ఏమాత్రమూ కీడు... 
నాకుండా తము రాజ్యభాగాన్ని తాము తిరిగి , జా స్ట | స 


పాంచాలని చారి కోరిక. దుర్యోధనుడికి 


తన బలంలో తనకు అమితమైన నమ్మకం || మ. | 
ఉన్నది. దానికి తోడు అంతులేని సైన్యాలు రా! 


వచ్చి చేరాయి గనక తాను గెలుస్తానని /“ 
అతను [భమపడుతున్నాడు. దుర్యోధనుడి ్న _ 


సేనలో నాలుగు అక్షాహిణులుంపట జె. 
ఏమయింది? పాండవసేనలో సాత్యకీ | 


ఖీముడూ, నకుల సహాదేవులూ ఒక్కొక్క 
అక్షౌాహిణికి సమానులు. అర్జునుడు ఒక్కడే 
ఇన్ని అక్షౌహిణుల ఎత్తు. అలాటి వాడే 
ఇలాటి బలసంపదగల పాండవు 
పె బుద్దిగల వాచెవడూ యుర్ర్హం తల 


పెట్టడు. పాండవులతో సఖ్యం చెయ్యటానికి 
ఈ తరుణం. మించిపోతే మర్‌ రాదు: 


కృ్టుడు. 


క్‌ 


(దుపదుడి పురోహితుడు ఇలా చెప్పిన 
ప 1 శమం భు 5 మాం తో తవా 
ముదల ఓష్ముడు, (బాహ్మణ తమా 


న్‌ మాటలు కటువుగా ఉన్నా వాటిలో నిజం 


ఇందుడే అతనికి ఎదురు నిలవలేడు, 


మిగిలిన వారి 
అన్నాడు. 


మాట చెప్పేదేమిటి? ” 


భీష్ముడి మాట పూర్తి కాకుండానే 
కర్షుడు లేచి. '“' బాహ్మణోత్త్రమా, మీరు 
చెప్పినదంతా అందరికీ తెలిసినదే, ధర్మ 
రాజు తాను ఆమోదించిన నియమం (పకా 
రమె, జూదంలో ఓడి అరణ్యాలకు 
పోయాడు. పోయినవాడు మూర్జుడిలాగా 
ఇప్పుడు మళ్ళ్‌ రాజ్యం అడుగుతున్నాడు. 
పాండవుల బలానికి బెదిరి దుర్యోధనుడు 
వారికి ఒక్క అడుగు మోపినంత భూమి 
కూడా ఇయ్యుడు. చారికి నిజంగా రాజ్యం 


వ్‌ప, 


| పాండవులకు సరజయుడి ద్వారా అంద 
| బేస్తాను. మీరు పాండవుల వద్దకు తిరిగి 
వెళ్ళండి," అన్నాడు. 


ధృతరాష్ట్రుడు ఆ (బాహ్మణుణఖ్ణు సగౌర 


1. ల్‌ న శే ' పంగా సాగనంపి, సంజయుఖ్ణి పెలిపించి, 
1.1; “సంజయా, నువు వెంటనే బయలుదేరి 


కావాలంకే తిరిగి " వనవాసం చెయ్యాలి, 
రాజ్యం కోసం ధర్మం విడిచి వారు యుద్దా 
నికి తలపడ్డారు," అన్నాడు. 

ఖేష్ముడు చిరాకుపడి, “కర్తా, ఎందుకీ 
వ్యర్థపు మాటలు ? అర్జునుడు ఒంటరిగా 
మనలనందరినీి ఆఅఆవలీలగా ఓడించిన 
సంగతి అప్పుడే మరిచావా? ఈ బాహణుడు 
చెప్పన [(పకారం చెయ్యకపోతే అర్జునుడి 
కోపాగ్సికి మనమంతా రెక్కపురుగుల్లాగా 
మాడిచస్తాం, అన్నాడు. 

అప్పుడు ధృతరాష్ట్రుడు కల్పించుకుని, 
కర్టుఖ్ణ మందలించి, ఖష్ముడు అందరికీ 
మేలుకోరే మాట్లాడాడని అతన్ని హెచ్చు 
రించి, [దుపదుడి పురోహితుడితో, "'అయ్యా, 


కడ. 


“4 ౯” ఉపప్లావ్యానికి వెళ్ళి, ధర్మరాజును కలుసు 


కుని కేమం ఆడిగి, వాళ్ళు. కష్టాల నుంచి 
బయట పడినందుకు అఖభినందిందు. 


క్లై[| తరవాత కృష్ణుణ్ణీ, పాండవులకు యుద్ధంలో 
(.. సహాయం వచ్చిన ముఖ్యులనూ పలకరించు. 


ఖల 1. జో " ఏజ్‌ 1 క /| | ॥ 
కు... కం న శ .. 
.. త కా జా క్‌ |  ం పైట 1! గ . 
నే. . క. /. త్య న 


మన మూలాన పాండవులు అనేక కష్టాలు 
పడ్డారు. వారివల్ల ఒక్క కీడు కూడా మనకు 
కలిగినట్టు నాకు గుర్తురావటం లేదు. ధర్మ 
రాజు మన మీద అలిగి యుద్దం చేసాడని 
తలుచుకుంకేనే నాకు భయంగా ఉన్నది. 
భీమార్జునులు యుధ్రంలో ఎదురులేని 
వాళ్ళు. నువు పారితో ఏం చెబుతావో 
నీ యిష్టం |! యుద్ధం జరగకుండా ఏదో 
ఒకటి చెప్పి, పాండవపక్షం వారిని 
ఒప్పించు, ' అన్నాడు. 

సంజయుడు రధం మీద ఉపప్పాప్యం 
చేరి, ధర్మరాజును కలుసుకున్నాడు. ఇద్దరూ 
ఉభయపక్షాల వారి క్షేమం అడిగి తెలును 
కున్న అనంతరం సంజయుడు, అందరూ 
వింటూండగా ఈ విధంగా తెలిపాడు : 


చందమామ 


కక్ష 


ధృతరాష్ట్రుడు శాంతి కోరి నన్ను 
సంపాడు. పాండవులు శాంతించాలి. వారిని 
లోకం ఆదర్శపురుషులుగా భావిస్తున్హుది, 
అలాటప్పుడు .వారిలో ఎలాటి కల్మషం 
కనిపించినా ఆవ్‌ నూరింతలు అనిపిస్తుంది. 
జయాపజయూలు నిక్ణయించటానికి వీలు 
లేని యుద్దం ఎంత మాత్రమూ కోరదగినది 
కాదు. కౌరవులను చంపి రాజ్యం తీను 
కుందా. మనుకోవటం యోగ్యమైనది కాదు. 


జ్ఞాతు అను చంపటం క స్ట మరణం మేలు. 


పాండవబలం దేపతలనైనా జయించరానిది. (" లశ జ ళ్‌ ఖీ 


ఆలాటిదే 
బలాలకూ యుదడ్రం జరిగితే ఎవరు జయిం 
చినా ఒకటే నని, కొంచెమైనా నుఖం 
ఉండదన్‌ నా నమ్మకం. పాండవుల వంటి 
వారు ధర్మార్ధాలకు దూరమైన హినమార్ష్గం 
తొక్కరనుకుంటాను. శాంతి చేకూరేటట్టు 
చూడమని నేను మీ అందరినీ చేతులు 
మోడ్చి _పార్థిస్తున్నాను."' 

సంజయుడు ఇలా అన్న మీదట ధర్మ 


రాజు, "సంజయా, నేను యుద్దం కోసం 


తపించి పోతున్నట్టు మాట్లాడానా ? శాంతి 
వల సమకూరేదానికి యుదం చేసేమూరుణి 

వ్‌ టా! క ఖా 
కాను. బుద్దిమంతుడైన వాడు తన సుఖం 
గురించి ఆలోచించిన ట్ట పరుల నుఖం 


గురించి కూడా ఆలోచించాలి. కారడవిలో, 


చిచ్చురేపి కార్చి చ్చు (పజ్వలిస్తుంకు, 


చందమామ 


కౌరవబలం కూడా. ఈ రెండు 


మూఢుడు కాడా? దుర్మార్గుడైన దుర్యో 
ధనుల్లై సమర్చించుతూ ధృతరాష్ట్రుడు ఎలొ 
సుఖం పొందగలడు ? కపట జూదం ఆడిన 
నాడే కౌరవుల వినాశనం ఆరంభమయింది. 


కాని కౌరవులతో శాంతంగా సహజీవనం 
చెయ్యటానికి నాకు అభ్యంతరం లేదు. 
వారు మాకు లోగడ చేసిన (దోహాలన్నీ 
మరిచిపోతాను. నాకు ఇం(దప్థం మటుకు 
ఏలుకోవటానికి ఇయ్యమను. దుర్యోధనున్లో 
రాజరాజుగా ఉండనీ, అన్నాడు. 

దానికి సంజయుడు, “ ధర్మరాజా, నువు 
ఎన్నడూ ధర్మం తప్పి ఎరగవు, తుచ్చమైన 
రాజ్యభోగం కోసం నీ కీర్తిని శాశ్వతంగా 


నే 


కళంక పరచుకొంటావా ? యుద్ధం ఆలోచన 
మాను. కౌరవులు నీకు రాజ్యభాగం ఇయ్యరు. 
అం ద్దుం చేస్‌ రాజ్యం పొందేకన్న, నువూ, 
ని తమ్ములూ యాచనా వృత్తితో జీవించటం 


కీ రికరమైనది,'" అన్నాడు. 

నంజయుడు థర్మాథర్మాలను గురించి 
చెప్పినది ధర్మరాజు ఒప్పుకోక, ఆపద్దర్మం 
ఉంటుందనీ, ఆవపదల' నుంచి బయటపడ 
టానికి అధర్మం చెయ్యటం కూడా ధర్మమే 
నన్నాడు; తనకు కృష్ణుడు ఏది చెబితే అదే 
ధర్మమన్నాడు, 

కృష్ణుడు నంజయుడితో, "నువు శాంతి, 
శాంతి అని అంటున్నావు. రాజులకు యుద్దం 
చెయ్యటం థర్మం కాదంటావా ? అధర్మా 
నికి పాల్చడిన వాళ్ళు ధృతరాష్ట్రుడి కౌడు 
కులు. దుర్యోధనుడు పాండవుల సొత్తు 
అధర్మంగా హరించాడు. అందులో రాజ 
థర్మం ఏమున్నది ? చౌాంగకూ, దుర్యోధను 
డికి భోదమెమిటి ? ఇన్నాళ్ళూ అతను పాండ 
వుల ఆస్తి అనుభవించాడు? ఇప్పుడు వారి 
సొత్తు వారి కెందుకు ఇయ్యడు? పరుల 


రాజ్యం అనుభవించే కంక సొంత రాజ్యం 
వెయ్యిరెట్టు మంచిది. దాని కోసం యుద్దం 
చేస్‌ -చావటమైనా మాకు ఇష్టమే. కౌరప 
సభలో ఈ మాట గట్టిగా చెప్పు," అన్నాడు. 

సంజయుడు తనవల్ల తప్పులేవైనా ఉంకే 
క్షమించమని అందరిని కోరి, ఆందరి వద్రా 
సలవు పుచ్చుకుని బయలుదేరబోతూండగా 
ధర్మరాజు, “సంజయా, మము నిజంగా 
శాంతినే కోరుతున్నాము. థృతరాష్టుడు 
కూడా శాంతినే కోరే పక్షంలో. మాకు 
రాజ్యంలో కొంత భాగమైనా ఇయ్యమను. 
మా అయిదుగురికీ అయిదు ఊళ్ళు ఇయ్య 
మను, కుశస్టలమూ, వృకస్థ్టలమూ, మాకందీ, 
వారణావతమూ అనే ఊళ్ళకు తన యిష్టం 
వచ్చిన ఊరు మరొకటి కలిపి ఇయ్యమను. 
అల త సుఖంగా ఉండవచ్చు, నేను 
శాంతికి ఎంత సంసిద్దుణ్ణో, యుద్దానికి 


కూడా అంత సంసిద్ద్యూ, కత్తా యిం. 
ఈ సంటదెనం కూడా తిసుకుని ఏంపి 


యుడు హస్తినాారానికి తిరిగి వెళ్ళీ 


సంజయుడు వాండవులతో తన రాయబారం 
ముగించుకుని హ స్తినాప్పురానికి తిరిగి వచ్చి, 
ధృతరాష్ట్రుడి దర్శనం చేనుకుని, "' రాజా, 
ధర్మరాజు అధర్మమంతా నీ పెనే ఆరో 
పించాడు. నువు లోకనిందకు లోనయావు. 
ధర్మరాజు పంపిన సందేశాన్ని ' రేపు సభలో 
అందరూ ఉండగా చెబుతాను," అని, ధృత 
రాషస్టుడి అనుమతితో ఇంటికి వెళ్ళిపోయాడు. 
సంజయుడు. వెళ్ళగానే ధృతరాష్ట్రుడు 
విదురుణ్ణు కార్యాలోచనకు పిలిపించాడు. 
విదురుడు కాగానే ఆయన, "పాండవుల 
వద్దనుంచి సంజయుడు వచ్చి వెళ్ళాడు, 
నాకు సస రాకుండా వున్నది, మనస్సులో 
ప౦0గా ఉన్నది. నా తాపం పోగొ పీ 
ళన. చెప్పు, అన్నాడు, 


| గ | టమ 


మ మ 
[క స సం స్య! 


ధృతరాష్టుడికి నిద రాకీపోవటానికి 
కారణం పాండవులే అని తెలుసుకుని విదు 
రుడు ఆయనను పెట్టవలసిన చివాట్లన్ని 
పెట్టి, “ రాజా నువు భూమి కోసం అబద్ధం 
ఆడక, వంశక్షయం కలగకుండా చూనుకో, 
దుర్యోధనుడి కోసం పాండవులను దూరం 
చేనుకున్నావు. ఇందుకు దుర్యోధనుడు 
(భష్టుడైపోవటం చూస్తావు. పాండవులను 
చేరదీసి, వాళ్ళు బతకటానికి కొన్ని [గామా 
లైనా ఇయ్యి. నీ కొడుకులను అదుపులో 
ఉంచుకో, జ్ఞాతివెరం తగదు. ఆపదలో 
ఆదుకునేది వాళ్ళే," అన్నాడు. 

దానికి ధృతరాష్టుడు, “నేను ఎప్పుడూ 
పాండవులను గురించి మంచిగానే ఆలో 
చిస్తాను. కాని దుర్యోధనుడు జ్ఞాపకం 


46. కర్టుడిశపథం 


2౯ |. ఖ్‌ 
=. శటిట్రగ 


స్త 


శీ వై, 


| | గా (7 ్న . 


రాగానే నా బుద్ది మారిపోతుంది. ఇదంతా 
దైవయోగం, 
అన్నాడు, 

మర్షాడు ఉదయం ధృతరాష్టుడి సభ 
కిటకిటలాడు కున్నది, దుర్యోధనుడికి 
యుద్ధంలో సహాయం చేయటానికి వచ్చిన 
రాజులందరూ నంజయుడు పాండవుల 
నుంచి తెచ్చిన సందేశం వినటానికి కుతూ 
హలపడి సభకు వచ్చారు. 

ఆ సభలోకి సంజయుడు [పవేశించి, 
ఆందరికీ నమస్కారాలు చేన్సి -"' రాజన్యు 
లార్హా నెను పాండపుల దగ్గిరికి వెళ్ళి 
వచ్చాను. వారు మిమ్మల్నందరిని అడిగి 
నట్టు చెప్పమన్నారు. వారంతా క్షేమంగా 


చేన సను బం చెయ్యగలను రై 


ఏ0 


ఉన్నారు. వారికి నేను ధృతరాష్ట్ర మహా 
రాజు చెప్పమన్న మాటలు చెప్పాను,'” 
అన్నాడు. 


అతనితో ధృతరాష్తుడు, “ సంజయా, 


సతతి నువు వెళ్ళి పాండవులకు నాసందేశం 


తెలిపినందుకు చాలా సంతోషం. మిగిలిన 


వాళ్ళు ఏమన్నదీ తరవాత వింటాంగాని, 


ముందు అర్జునుడు వీమన్నాడో చెప్పు 
చః కపల్‌. వింటారు,” అన్నాడు, 

సంజయుడు ఇలా చెప్పాడు : 

“'ఆందరూ వింటూండగా అర్జునుడు 
ఇలొ చెప్పమన్నాడు : దుర్యోధనుడు మొద 
న వాళ్ళు చాలా పాపాలు చేశారుగాని 
వాటికి [ప్రాయశ్చిత్తం అనుభవించలేదు. 
యుద్ధ 9 తలపెడితే  పాపఫలం అనుభ 
విస్తారు. ధర్మరాజు ఎంతో [కోధాన్ని అణచు 
కున్నాడు; అది బయటికి వస్తే కౌరవులు 
భస్మమైపోతారు. భిముడు ఒక్క గద 
మూతమే తీసుకుని కౌరవ సెనలను నిర్మూ 
లించటప్పుడు దుర్యోధనుడు తప్పక పశ్చా 
తాప పడతాడు. నకుల సహదెవులూ, విరాట 
[(దుపదులూ, ఉపపాండవులూ, అభి 
మన్యుడూ,; నేనూ విజృంభించి పోరాడుతూ 
ఉంటే దుర్యోధనుడికి పశ్చాత్తాపం తప్ప 
ఇంకేమ్‌ మిగలదు. నేను పెద్దలందరికీ 
నమస్కరించి మా రాజ్యం కోసం మాత్రమె 
యుద్దం చేస్తాను. పాండవులు [పాణాలతో 


చందమామ 


ఉండగా ధృతరాష్ట్రుడి కొడుకులు 
మా రాజ్యాన్ని నుఖంగా ఎలా అనుభవించ 
గలరు? ఒకవేళ యుద్దంలో వారు మమ్మల్ని 
జయించగలిగితే లోకంలో ధర్మం నశించి 
నప్పే. అలా జరగదు. యుద్దం తప్పనిసరి 
అయితే ధృతరాష్ట్రుడి పంశం నిర్మూలమవు 
తుంది. కర్ణుడితో సహా ధృతరాష్ట్రుడి కొడు 
కులనందరినీ నేనే చంపుతాను. అందుచేత 
ఏం చేస్తారో తేల్చుకోండి.” ర 

అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, 
“నువు కర్టుడి మాటలూ, శకుని మాటలూ, 
దుశ్శాసనుడి మాటలూ విని చెడిపోతున్నావు. 
కౌరవ పాండవ యుద్దం నివారించు. లేక 
పోతే నాశనం తప్పదు," అన్నాడు. 

ఈ మాటకు కర్ణుడు ఆ|[గహించి, 
'“ భీష్మా, నన్ను గురించి నువు అన్నమాట 
మరొకడు ఆఅంకే బతికి ఉండేవాడు కాడు. 
నేను కరాజధర్మాన్ని వీమ్శాతమూ తప్ప 
లేదు. దుర్యోధనాదులకు ఎన్నడూ, ఎలాటి 
(దోహమూ చెయ్యలేదు. యుద్దంలో 
నేనొక్కళట్లే పాండప్పులందరినీ జయించ 
గలను. మొదటి నుంచీ శత్రువులుగా ఉన్న 
వాళ్ళతో శాంతి ఎమిటి? ధృతరాష్ట్ర మహా 
రాజుకూ, దుర్యోధనుడికీ ఇష్టమైనదంతా 
నేను చేస్తాను," అన్నాడు. 

అప్పుడు భీష్ముడు ధృతరాష్ట్రుడి తో, 
'“ ఈ కర్టుడు పాఎతవులను చంపగలనని 


చందమామ 


(ఏం! 
నో | కో క | 


య! 


మాటిమాటికీ పేలుతూ ఉంటాడు. పాండ 
వులు చేసిన ఘన కార్యాలలో ఒక్కటి 
కూడా ఇతను చెయ్యలేదు, హీనుడూ, 
దుర్చుర్దీ అయిన అతను పాండవులను 
గురించి అవమానకరంగా మాట్లాడతాడు. 
గో గహణమప్పుడు తన తమ్ము అర్జునుడు 
చంపితే ఏం చేశాడు?  మోషయాత సమ 
యంలో గంధర్వులు దుర్యోధనుణ్ణి పట్టుకు 
పోతే ఏం చేశాడు? పాంశవులేగదా అతన్ని 
విడిపించింది ? క వుడు మాటలవాడేగాని 
చేతలవాడు కాడు. ఇతని మాటలు పాటించ 
వధ్ధు,”' అన్నాడు. 

[(దోణుడు మాట్లాడుతూ, " భష్ముడిచ్చిన 
సలహా బాగుంది. అర్జునుడు సంజయుడి 


వ్‌ 


4. 
ద్వారా పంపిన సందేశంలో అబద్ధం ఏమీ 
లేదు, పాండవులతో సంధి చేనుకోమని 
నెను ఎప్పుడూ చెబుతూనే వున్నానుగదా,” 
అన్నాడు, 

ఖష్మ[దొణుకు చెప్పిన మాటలకు 
ధృతరాష్ట్రుడు పమి అనక, ధర్మరాజు 
ఏమన్నాడని సంజయుళ్ల అడిగాడు. ధర్మ 
రాజుకు ఎవరెవరు యుద్దంలో సహాయ 
పడుతున్నారో సంజయుడు వివరించి చెప్పి, 
ధర్మరాజు యుద్దానికి. సిద్దంగా ఉన్నాడని 
చెప్పాడు. 

“క్రాని ధృతరాష్ట్రడికి భీముణ్ణి తలుచు 
కుంకునే వణుకు పుట్టుతుంది. సంజ 
యుడు చెప్పిన యోధులంతా ఒక ఎత్తూ, 


క్‌ 


ఖీముడు ఒక ఎత్తూ అని ఆయన నమ్మకం, 
కముడి బలం చఎలాటిదో థీష్మ (దోణ కృపు 
లకూ తనకూ మ్మాతమే తెలుసు. భీష్మ 
(దోణ కృపులు యుద్రంలో తప్పునిసరిగా 
తమ పక్షాన పోరాడుతారు గాని, వారికి 
పాండవుల పట్ల వైరం లేదు. ఇవన్న్‌ తలచు 
కుంటు ధృతరాష్ట్రుడికి కౌరవనాశం కళ్ళ 
ఎదట కనపడ్డట్టయింది. అర్జునుడు. ఎన్నడూ 
యుద్దంలో ఓడి ఎరగడు. అతన్ని ఎదెరించె 
వాళ్ళు ఎవరున్నారు? కర్ణుళ్ణు నమ్మటానికి 
లేదు. [దోణబుడు వయసు మళ్ళినవాడు; 
పై పెచ్చు అర్జునుడికి గురువు, 

“యుద్ధం పల్ల కౌరవ వంశనాశనం 
తప్పదు. యుద్ధం చెయ్యకుండా ఉంకేనే 
అందరికీ క్షమమని తోస్తున్నది. అందరూ 
ఒప్పుకుంఘి కాంతి కోసం ప్రయత్నిం 
చుదాం,'' అన్నాడాయన, 

ఆ మాటకు నంజయుడు ధృతరాష్రుడితో, 
'- రాజా, అన్ని చిక్కులఅకూ మూల కారణం 
నువే. కురుజాంగల భూములు తప్ప మిగి 
లినదంతా పాండవులు నీకు జయించి ఇచ్చిన 
రాజ్యమే కద. అదంతా నీ సాంతం చేను 
కున్నావు. అదంతా నీ దేనన్న ధోరణిలో 
ఉన్నావు. స్‌ కింద ఉండిన రాజులు అనే 
కులు పాండవుల శక్తి గహించి వారి పక్షం 
అయారు. దుర్యోధనుఖ్ణ అదుపులో ఉంచక 
పోతే చాలా ప్రమాదం ఉన్నది,” అన్నాడు, 


చందమామ 


అప్పుడు దుర్యోధనుడు తం(డితో, 
“మేము ఓడిపోతామని నీకు భయం దేనికి? 
మేము తప్పక గలుస్తాము. నిన్నూ, విదు 
రుళ్లో తప్పు మిగిలిన మన అందరినీ చంపిం 
చ్రాఖని కృష్ణుడి ఉఊద్షైశం. పాండవులు 
నిజంగా యుద్దంలో గెలవగలిగితే అయిదు 
ఉాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? భిముఖ్ఞ 
చూసి నీకెందుకు భయం? నా గదతో 
ఒక్క దెబ్బ కొట్టి భీముల్ణు చంపగలను. 
భీష్ముడు ఒక్కడే పాండవ సేనలను నాశనం 
చెయ్యగలడు. ఆయనతోబాటు (దోణుడూ, 
అశ్వ త్రామౌ కలిసి అర్జునుణ్ణి చంపలేరా ? 
కర్టుడి పద్ద ఇం్మదుడిచ్చిన శకి ఉన్నది. 
పాండవ సేనలో నిజమైన యోధులు పాండ 


వులూ, ధృష్టద్యుమ్నుడూ, సాత్యకీ మాత్రమ. 


మన పక్షాన అలాటి యోధులు ఎందరో 
ఉన్నారు," అన్నాడు. 

తరవాత ఆకను సంజయుఖ్ఞ, “పాండ 
వుల యుద్దతం[తతం ఏమిటి? '' అని అడి 
గాడు. కౌరవపసేనలలో వయ సేనలనూ, 
యోధులనూ పాండవపక్ష యోధులు తమ 
వంతుగా ఎర్పాటు చెనుకున్నదీ సంజ 
యుడు వివరంగా చెప్పాడు, 

ఆ విపర్గాలు విని ధృతరాష్ట్రుడు కెంటేలు 
పడి దుర్యోధనుడితో,. '“' నాయనా, యుద్దం 
అలోచన కట్టిపెట్టు. నిన్ను అందరూ మెచ్చు 
కుంటారు, నువు నుఖంగా బతకటానికి 
సగం రాజ్యం చాలు, పాండవులకు కొంత 


రాజ్యం ఇయ్యి, అజ్ఞానంచేత నాశనం తెచ్చి 


పెటుకోకు, '' అన్నాడు, 


14. 


|. ॥ (ట్‌ స వై... ॥ 
1. | వో ల వాక్య క, | 
శే | (|11/! క మా శ |! 


లః న! 
వు న 
జె 


“కర్తా నీ బుద్ది వికటించి. ఇలా 


' మాట్లాడుతున్నావు. అర్జునుడి పర్మాకమమూ, 


కృష్ణుడి శక్తీ తెలిసి కూడా ఎందుకిలా 
(ప్రగల్భాలు పలుకుతున్నావు? ఇది నీచుడి 
లక్షణం కాదా? * అన్నాడు. 

ఈ మాట కర్ణుడికి ఆవమానకరమయింది. 


(_ అతను భీష్ముడితో, “' కృష్ణుడు నువు చెప్పి 
| నంత గొప్పవాడే, కాని నన్ను తూలనొడటం 


నహించను. నేను అన స్టనన్యాసం చేస్తు 


|. న్నాను. నువు యుద్దరంగంలో నిలిచి 


“నేను ఎవరి, మాటలూ విననవనరం 
లేదు. పాండవులను జయించటానికి నాకు 
ఎవరి సహాయమూ అవసరంలేదు, కర్ణుడూ, 
దుక్శాననుడూ ఉంకే చాలు. పాండవులను 
మేము ముగ్గురమే చంపగలం. వాళ్ళూ 
మేమూ కూడా బతికి ఉండటానికి విక్లిదు, 
నేను నూది మొన మోపినంత భూమి కూడా 
పాండవులకు ఇయ్యును,” అని దుర్యోధనుడు 
అన్నాడు. 

కర్ణుడు దుర్యోధనుణ్ణి సమర్థించి, యుద్ధ 
మాట తాను ఒక్కడే “ వహిస్తాననీ, 
పాండవులను తానే జయిస్తానని అన్నాడు, 

ఆతని మాటలు వింటుంకే భీష్ముడికి 
అసహ్యం వేసింది. 


హై! 


_ధనుడితో, 


ఉన్నంత కాలమూ ంయలాన అడుగు 


పెట్టను. ని అనంతరం నా పరా కమాన్ని 
మిగిలిన వాళ్ళు చూస్తారు,'' అని సభ 
నుంచి వెళ్ళిపోయాడు. 

భీష్ముడు వెటకారంగా నవ్వుతూ. దుర్యో 
“' ఒంటరిగా శ్యతుసును గెలవ 
గల మహా పర్శాకముడు అస్త్రసన్యాసం 
చేశాడే, యుద్దభారం ఇప్పుడెవరు వహిస్తారు? 
వీడు తానొక్కడే శృతువులను జయిసానంకే 
ఎవరు నమ్ముతారు? కాకపోయినా, జయ 
(దధుడూ, బాహ్హికుడూ లాటి మహాయోధుల 
ముందు అలా (ప్రగల్భాలు పలకటం తప్పు 
కాదా? (బాహ్మడినని చెప్పి వీడు పరశు 
రాముడి షా అస్త్రాలు సంపాదించి అధర్మా 
నికి పాల్చడాడు,' అన్నాడు, 

ఖీష్ముడిలా అన్నందుకు దుర్యోధనుడు 
ఆయనను నిందిస్తూ; '' తాతా, పాండవులు 


చందమామ 


(వారా లెక అ! అనాలా గ 


కూడా మాలాటి వాళ్ళే, మాతోపాటు పుట్టిన 
వాళ్ళ. మాకు కూడా అస్త్రవిద్యలూ, యుద్ద 
విద్యలూ తెలుసు, ఆఅలాటప్పుడు పాండ 
వులే గెలుస్తారని ఎలా చెప్పావు? నేను 
యుద్ధంలో మీ ఎవ్వరిమీదా అధారపడ 
బోవటంలేదు,"' అన్నాడు. 

దుర్యోధనుడి యుద్ద కాంక్ష చూసి విదు 
రుడు అతనికి ఒక కథ చెప్పాడు: ఒక 
జోయవాడు వలపన్నితే అందులో రెండు 
పక్షులు తగులుకున్నాయట. ఆయితే అవి 
భయపడక, వలతోపాటు జంటగా ఆకాశంలో 
ఎగిరి పోసాగాయి. వాటిని వెంబడిస్తూ జోయ 
వాడు నేల మీద పరిగె త్తనారంభించాడు. అది 
చూసి ఒక ముని, '' వఠివాడా, ఆకాశంలో 
ఎగిరి పోయే పక్షులను. నేలమీద వెంబడించి 
ఏమైనా ప్రయోజనం ఉందా?'' అని అడి 
గాడు. దానికా బోయవాడు, '' స్వామీ, 
ఆ పక్షులు రెండూ తమలో తాము పోట్లాడు 
కోనంత కాలమూ నా (ప్రయత్నం వ్యర్థమే. 
కాని అవి పోట్లాటకు దిగగానె ఆ పక్షులూ, 
వాటిని కలిపి ఉన్న నావలా కూడా నాకు 


దక్కుతాయి,' అన్నాడు, చివరకు అలాగే 
జరిగింది. పక్షులు కీచులాడుకుని కింద 
పడాయి. బోయవాడు. తెంటినీ పట్టుకుని, 
తన వల తాను తీనుకున్నాడు. 
పవ్‌దురుడు దుర్యోధనుడికి ఈ కథ చెప్పి, 
“నాయనా, జ్బాతుల్లు ఆస్తికోసం కలహిం 
చటం వల్ల సర్వనాశనం కలుగుతుంది. 
ఇంకొక సంఘటన చెబుతొను, మేను 
ఒకసారి కిరాతుల వెంట గంధమాదన 
పర్వతానికి వెళ్ళాం. అక్కడ భయంకర 


మెన లోయలో ఒక పెద్ధ తేనెపట్టున్నది. 


ఆ తేనె తాగితే జరామరణాలుండవనీ, 
వాళ్ళకు కళ్ళు వస్తాయని అక్కడి చ 
చెప్పారు, మా వెంట వచ్చిన కిరాతులు 


అతేనె కోసం ఆశపడి, (కూరసర్ప్వాలు 


తిరిగే ఆ లోయలోకి దిగి చచ్చిపోయారు, 
వాళ్ళు తేనె కోసం ఆశపడ్డారేగాని, దాన్ని 
సాధించటంలో గల (ప్రమాదం ఆలోచించ 
లేదు. రేపు రాజ్యం కోసం పాండవులతో 
యుద్దం చెయ్యుటం కూడా ఇలాటి అవి 
వేకమే అవుతుంది,'' అన్నాడు, 


ధృతరాష్ట్రుడు కూడా యుద్ధం ప్రమాదకర 
మని దుర్యోధనుఖ్ణు హెచ్చరించాడు. దుర్యో 
ధనుడు ఎవరి మాటలూ వినిపించుకోలేదు. 
సభలో కూర్చుండి ఉన్న రాజులు యుద్ధం 
తప్పదని రూఢి చేనుకుని, లేచి వెళ్ళి 
పోయారు, 

ధృతరాష్టుడికి తన కొడుకులు యుద్ధం 
చేసి గెలవాలన్న ఆశ ఉన్నది. ఆయన 
సంజయుణఖ్ణు రహస్యంగా పిలిచి, “ సంజయా, 
నీకు పాండవ బలమూ, మన బలమూ 
కూడా తెలుసు గనక, పాండవుల పక్షొన 
యుద్ధం చేసేవారిలో ఉత్సాహంగా ఉన్న 
వారెపరో, నీరసంగా ఉన్నవారెవరో, బలం 
గలవారూ, 


బలహీనులూ ఎవరో కాస్త 
చెప్పు,' అన్నాడు. 


శ, కృష్ణరాయబాఠం 


దానికి సంజయుడు, “"రాజా, నేను 
నీకు వకాంతంలో ఏమీ చెప్పను, నేను 
చెప్పేది విని నువు అనూయపడతావు. 
అందుచేత వ్యాసుఖ్ధీ, గాంధారినీ ఇక్కడికి 
పిలిపించు, అన్నాడు. 

త్వరలోనే వ్యాసుడూ, గాంధారీ వచ్చారు. 
అప్పుడు సంజయుడు ధృతరాష్టుడితో, 
““ రాజా, కృష్ణార్జునులు అవతార పురుషులు, 
మహావీరులు. కృష్టుణ్ణ మూడు లోకాలూ 
ఏకమై కూడా తేరిపార చూడలేవు. అలాటి 
కృష్ణుడు నీ కొడుకులను నిర్మూలించ సంక 
ల్పించాడు, అన్నాడు. 

“సంజయా, ఈ రహస్యం నీకెలా తెలి 
సింది? నా కెందుకు తెలియలేదు ?"” అని 
ధృతరాష్ట్రుడు అడిగాడు. 


వనన కా ాత్తకపదావతదముావతనతనణడడుం.:22 = 0అ-- వని అ... అలన 
జా 


' యంలో మమ్మల్ని ఆఅదుకోగల వాడివ్‌ నువు 
ఒక్కడివే. నిన్ను నమ్ముకునే మేము కౌర 


1//,/ + వులను ళో ] న్స ళ్‌ చేయ సంకల్పించాం. 


మం మమ్మల్ని కాపాడే భారం నీదే! "' అన్నాడు. 


“నువు ఏమి చెప్పదడలచావ్‌ అది నిశ్ళ్శం 
కగా చెప్పు,” అన్నాడు కృష్ణుడు. 

ధర్మరాజు ఇలా అన్నాడు: 

“సంజయుడు చెప్పినదంతా విన్నావు 
గదా. ధృతరాష్టుడు చెప్పమన్న మాటలే 
అతను చెప్పాడు. ఆ ముసలి లోభి మాకు 


... రాజ్యం ఇవ్వకుండానే మానుంచి శాంతి 


బ్‌ కోరుతున్నాడు. 


“రాజా, నువు విద్యా విహీనుడివి, 
తమస్సుతో నిండినవాడివి. నేను విద్యద్వారా 
కృష్ణుడి మహత్తు తెలునుకున్నాను,” 
అన్నాడు సంజయుడు. 

వ్యాసుడు ధృతరాష్ట్రుడితో, గం నువ్వంకే 
కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ సంజయుడు 
కృష్ణుడి సంగతి పూర్తిగా తెలిసినవాడు. 
ఇతను చెప్పినట్టు చేస్తే నీకు లాభం కలుగు 
తుంది,” అని చెప్పాడు. 

ఈ లోపుగా ఉపప్లావ్యంలో, సంజయుడు 
తన రాయబారం ముగించి, హస్తినాపురా 
నికి తిరిగి వెళ్ళిపోగానే, ధర్మరాజు కృష్ణు 
డితో కృష్ణా, ఇదే మాకు మిత్రులు 
సహాయపడదగిన సమయం. ఈ ఆపత్పమ 


50 


ధృతరాష్టుడి నిజాయితీని 
నమ్మి మేము ఘోరమైన అరణ్యవాసం 
అనుభవించాం. కాని ఆయన దుర్యోధనుడి 
ఇష్టానుసారమే పోతాడు, నేను నా తల్లికి 
గాన్సి హితులకుగాని కొంచెం కూడా నుఖం 
కలిగించలేకపోయాను. కనీసం మా అయిదు 
గురికీ అయిదు ఊళ్ళు ఇస్తే యుద్ధం 
మానేస్తానన్నాను. ధృతరాష్ట్రుడు అందుకు 
రూడా సిద్ధంగా లేడు. దారిద్యం కన్న 
చావు మేలు. క్షతియధర్మం చాలా పాపిపైిది. 
కాని క్ష్యతియులమైన మేము ఆ ధర్మాన్ని 
విడిచి, ఇతర వృత్తులను అనుసరించలేం. 
ఆందుచేత మేము శాంతి మార్గాన్నే కోరు 
తున్నాం. అది పనికిరానప్పుడు యుద్ధం 
ఉండనే ఉన్నది. ఆ౦దుచేత ఇప్పుడు 


మాకు ఏది కర్తవ్యమో చెప్ప.” 


చందమామ 


దానికి కృష్ణుడు, ' రాజా, నాకు మీరూ, 
వారూ ఒకక, మీ ఉభయపక్షాల (శ్రేయన్సు 
కోరి నేను కౌరవుల వద్దకు పోతాను. మీ ఆశ 
యాలకు భంగం కలగకుండా కౌరవులకు 
శాంతి కలిగేటట్టు చేశానంకేు నాకు ఎంతో 
పుణ్యం వస్తుంది. ఎంతోమందికి చావు 
రాకుండా చేసినవాళ్లు అవుతాను," అన్నాడు. 

ధర్మరాజు ఇందుకు స మ్మతిం చక, 
'“ దుర్మార్గుడైన దుర్యోధనుడు నీమాట 
వినడు. అతని వద్ద చేరిన రాజులందరూ 
అతని ధోరణి గల వాళ్ళ. అలాటి వాళ్ళ 
మధ్యకు నువ్వు వెళ ఛటంనా కెంతమా[తమూ 
ఇష్టం లేదు. నీకు లేశ మాతం బాధ 
కలిగినా నేను సహించలేన్సు'' అన్నాడు. 

దానికి కృష్ణుడు, “' ధర్మరాజా, దుర్యో 
ధనుడి సంగతి నే నెరుగుదును. అక్కడి 
వాళ్ళకు నాసంగతీ త్తెలును. వాళ్ళు 
నో జోలికి రావటానికి సాహసించరు. ఒక 
వేళ వస్తే అందరినీ భస్మీపటలం చేస్తాను. 
మనం శాంతికోసం౦ (ప్రయత్చాంచకపోతే 
లోకాపవాదానికి గురిఅవుతాం. అందుచేత 
నేను అక్కడికి వెళ్ళటం అవసరమే,”' 
అన్నాడు. 

. “నీకు ఎదురు చెప్పటానికి నేనెంతవాఖ్ఞ? 
నువు క్షమంగా వెళ్ళి, మా కార్యం చక్క 
బెట్టి, శాంతి సాధించి, తెరిగిరా. అవసరాన్ని 
బట్టి మంచిగాన్తూ కరుకుగానూ మాట్లాడు. 


చందమనూమ 


క... 
నువు ఏం చెప్పాలో నీకు నేను చెప్పాలా ఖ్‌ 
అన్నాడు ధర్మరాజు, 

దానికి కృష్ణుడు, " ధర్మరాజా, నువు 
ధర్మాన్ని ఆ[శయించావు. కౌరవులు వైరాన్ని 
ఆ[శయించారు. క్ష(త్రియుడు జయించినా, 
మరణించినా యుద్రం చెయ్యటమే అతని 
ధర్మ౦గాని బిచ్చమెత్తుకోవడం కాదు. 
వాళ్ళు చాలామంది స్నేహితులను చాలా 
కాలంగా సమకూర్చుకుని బలవం౦ తులైె 
ఉన్నారు. వారు శాంతికి ఒప్పుకుంటా 
రనుకోకు. నువు మెతగా కనబడినంత 
కాలమూ వాళ్ళు నీ రాజ్యం అనుభవిస్తూనే 
ఉంటారు. నికు చేసిన (దోహాలకు వాళ్ళు 
కొంచెమెనా పశ్చాత్తాపపడటం లేదు. 


ఏ] 


|. ట్‌ 


నా 


వాళ్ళను నువు దయతలచకు. నువు ధృత 
రాష్టుళణ్ణీ, భీష్ముళ్ట తలుచుకుని భక్తి భావం 
చూపటం నాకు కొంచెం కూడా నచ్చలేదు. 
నేను వెళ్ళి, కౌరవ సభలో అందరి 
అపోహలూ తొలగించి, నీ ధర్మబుద్ధి అంద 
రికీ అర్హమయేటట్టు చేస్తాను. నేను నీకు 
నష్టం కలగకుండా శాంతి కోసమే [పయ 
త్నిస్తానుగాని, పరిస్థితి చూస్తే యుద్దం తప్ప 
దనే నాకు అనిపిస్తున్లుది. దుర్యోథనుడు 
బతికి ఉండగా నీ రాజ్యం నీకు దక్కదు. 
అందుచేత తగు (పపయత్నంలో ఉండు,” 
అన్నాడు. 

అప్పుడు భిముడు కృష్ణుడితో, “" కృష్టా, 
నువు కౌరవ సభకు వెళ్ళటం చాలా ఉచి 


వ్‌2ై 


అర్జీ న న్‌ నమో కనా స్‌ 


తంగా ఉన్నది. అందరూ వింటూండగా 
నువు దుర్యోధనుడితో మంచి మాటలు 
చెప్పి, శాంతి సాధించు. వాడిది రాక్షస 
స్వభావం. వాడికి మంచిగా చెప్పటం చాలా 
కష్టమే. అ౦దుచేత వాడితో మరింత 
స్నేహంగా మాట్లాడాలి. మా వంశానికి ఘోర 
(ప్రమాదం రాకుండా చూడు. నాకుగాని, 
ధర్మ రాజుకుగాని, అర్జునుడికిగాని యద్ర 
కాంక్ష లేదు. మేము శాంతినే కోరుతున్నాం,” 
అన్నాడు. 

భీముడన్న ఈ మాటలు విని కృష్ణుడు 
నిర్హాంతపోయాడు. భీముడు ఇంత సాధు 
వుగా ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. భీముడు 
అలా మాట్లాడటం చూస్తే నిప్పు చల్లగా 
ఉన్నట్టు తోచింది కృష్ణుడికి అతను 
భీముణ్ణి రెచ్చగొస్టే ఉద్దేశంతో ఇలా 
అన్నాడు: 

“ భీమా, యుద్దమంకే ఉత్సాహం గల 
వాడివి ఇలా నీరుగారి పోయి మాట్లాడుతున్నా 
వేమిటి? ధృతరాష్ట్రుడి కొడుకులను చంపే 
ఉద్రేశం వదులుకున్నావా? దుర్యోధనుణ్ణి 
ఎప్పుడు చంపుతానా అని అహోరాతాలు 
అలమటించినవాడివి. నిన్ను చూస్తై పిచ్చి 
ఎత్తుతుందేమో ననిపించేది. అలాటి వాడివి 
శాంతి కోసం దేవులాడటం ఎంత ఆశ్చర్యం! 
నిజం వమిటంకు, నువు బెదిరిపోయావు. 
అందుకే శాంతి కోరుతున్నావు. న్‌ పరాక్ర 


మై చందమామ 


కా నాం చా కకనాు ట్‌ 
| ప వా | 


మనల మనా నలు బు నననునేనను 


మాన్నే నువు మరిచావు. నువు మాట్లాడు 
తుంకే ఇంకెవరో మాట్లాడుతున్నట్టున్నది. 
ఈ అథైర్యం నీకు నప్పటం లేదు. కతి 
యుడివి, గొప్ప కార్యాలు సాధించినవాడివి. 
నీ వంటి వాడు తన (ప్రయోజకత్వంతో 
సంపాదించినది తప్ప అనుభవిం్శద గోరడు."' 

ఈ మాటలు విని భీముడికి చాలా రోషం 
వచ్చింది. అతను ఇలా అన్నాడు; 

““ కృష్ణా, నేసు 'ఒకటి చెబితే, నువు 
మరొకటి అనుకున్నావు. నాకు యుద్ధ్దమంశే 


ఇష్టం లేదని ఎలా అనుకున్నావు? ఇంత 


కాలం నన్ను ఎరిగి ఇచేనా నువు [గహించి 


నది? నన్ను తెలిసిన వాళ్ళెవరూ నీలాగా 
మాట్లాడరు. చెబుతున్నాను విను. నేనే 
చెప్పుకోవటం తప్పు గాని, నా బలమూ, 
పౌరుషమూ సాటిలేనివి. నా చేతికి చిక్కిన 
వాడు [ప్రాణాలతో బయటపడలెడు. యుద్ధం 
జరిగినప్పుడు నాపరాకమం నువే చూస్తావు. 
నా శరీరబలం తగ్గలేదు. నేను భయపడ 
లెదు. మాభరతవంశం నాశనం కావటం 
ఇష్టం లేకనే నేను నితో శాంతవచనాలు 
చెప్పాను. 

ఈ మాటలకు కృష్ణుడు నవ్వి, థ్‌మా, 
నిన్ను నిందించటానికి నెను అలా అనలేదు. 
నీ శక్తులు నీ కన్న కూడా నాకు బాగా 
తెలును. నేను కౌరపసభలో మ్‌ [ప్రయో 
జనంతోజాటు శాంతి సాధించటానికే [ప్రయ 


చందమామ 


క. శాని నా రం నెర చేరళ 
పోతే యుద్దం తప్పదు. 
మంతా నీ మీదనే ఉండబోతుంది, 


అప్పుడు భార 
నేనై 
యుద్దం కోరను. ని మనను తెలునుకో 
గోరి అలా అన్నాను, అంతే! '' అన్నాడు. 

తరవాత అర్జునుడు కృష్ణుడితో, ''కౌరవ 
సభలో నువు చెప్పదగినది ధర్మ రాజు 
చెప్పాడు. కౌరవులు శాంతికి అంగీకరించ 
రని నువు అనుకుంటున్నట్టు కనబడు 
తున్నది. అటే జరగవచ్చు కూడా. అయినా 
(ప్రయత్నించకుండా ఉండరాదు. మాకూ 
మాకూ సఖ్యం కలిగేటట్లు (ప్రయత్నించు. 
అది నీకు అసాధ్యం కాదనుకుంటాను. 
లేదా, నువు మరొక విధంగా నిర్ణయించినా 


వ్‌ 


దానివల్ల మాకు మేలే అ 
చంపటం తప్పనిసరి అయితే అలాగే చేయ 
పచ్చు. మాకు ఏది మేలో ఆది నువే నిక్ష 
యించుు,'' అన్నాడు. 

“' అర్జునా, నేను చేయవలసిన [ప్రయత్న 
మంతా చేస్తాను. శకుని కర్టులు ఎగదోన్తూ 
ఉండగా దుర్యోధనుడు మంచిగా మీకు 
రాజ్యం ఇవ్వడు. ధర్మరాజు శాంతి కోరు 
తున్నట్టు ఆ దుర్మార్లుడితో చెప్పగూడదను 
కుంటున్నాను. వాడి సంగతి తెలియనట్టు 
మాట్లాడతా వెందుకు?" అన్నాడు కృష్ణుడు. 

తరవాత నకులుడు కృష్ణుడితో, 


మా అన్నలు తము అభి[పాయూలు 


చెప్పారు. నీ అభ్మిపాయుం న్‌ కున్నది. 
వ్‌జే 
నాకా. వే ముమున [1 ఎ ననుచు టాడా నీటు మై 


వుతుంది. వాళ్ళను 


కాని ఇవేవ్‌ అమలు కాకపోవచ్చు. పరిస్థితిని 
బటి ఆందరి అభ్‌_పాయాలూ చూరుతాయి., 
కనక పరిసితిని బటి చెయ్యఎగినది చెయి. 
యు చి లి 
శాంతంగా మాట్లాడి అాభం లేకపోతే పరుషం 
గానే మాటాడు," అనాడు. . 
రా చట 
సహదేవుడు కృష్ణుడితో, “ధర్మరాజు 
ధర్మమే చెప్పాడు గాని, నువు మటుకు 
తప్పుక యుదం జరిగేటటు చూడు. వాళు" 
స్‌! లి ష్‌! 
సౌాంతి కావాలన్నా రూడా "ఆఅ (ప్రయత్నం 
చెడగొటు,'' అన్నాడు. 
ప్‌ 
సాత్యకి సహదెవుఖ్ణు బలపరిచాడు. 
పాండవుల పక్షాన వచ్చిన యోధులందరూ 
సింహనాచాలు చేశారు, 


అప్పుడు [దౌపది దుఃఖిస్తూ కృష్ణుడితో, 


''“ధర్మరాజు శాంతి కోరి అయిదూళ్ళు చాలు 
నన్నా ఆ దుర్యోధనుడు ఒప్పుకోలెదు. పాండ 
వులకు రాజ్యం ఇస్తనే గాని నువు శాంతికి 
ఒప్పుకోకు. యుద్దంలో పాండవులు కొరవు 
లను చంపగలరు. అదే వారికి సరిఅయిన 
నాకు తీరని అఆవమానం చేసిన 
ఆ దుర్యోధనుడు ఇంకా బతికే ఉన్నాడు. 
నువు సంధి మాటలు మాట్లాడేటప్పుడు 
నా జుట్టును మరిచిపోకు. ఇది పట్టుకునే 
నన్ను నిండుసభలోకి ఈడ్చుకు వచ్చారు. 
దుశ్శాసనుడి చెయ్యి తెగిపడటం చూస్త 
గాని నాకు శాంతి కలగదు,'' అంటూ శరీరం 
అదిరేటట్టుగా ఏడ్చింది. 


మారం. 
[1 


చందమామ 


న్న 
అవు 
కటక డాన్‌ లస. లా త యా. త టచ్‌... న 


టి 


| 
కే! 


చు టల 


జాగ నజ న 
న్‌ యు 


కృష్ణుడు ఆమెను తగిన విధ౦గా 
ఓదార్చాడు. 

కృష్ణుడు పాండవృల రాయబారిగా 
బయలుదేరుతూ. సాత్యకితో, “ సాత్యకీ, 
నారధంలో శంఖమూ, చ[కమూ, గదా, 
ఇతర ఆయుధాలూ పెట్టు. దుర్యోధనుడు 
దుర్మార్గుడు, అతనికన్న దుర్మార్గులు కర్ష 
శకునులు. ఎంతటి బలవంతుడైనా శ తువు 
బలహీనుడని నిర్లక్ష్యం చెయ్యరాదు," 
అన్నాడు. 

అంతా సి ద్ధ్దమయాక కృష్ణుడు తన 
రథంలో సాత్యకిని కూడా ఎక్కించుకుని 
హస్తినాపురానికి బయలుదేరాడు. షపాండ 
వులూ, చేకితానుడూ, ధృష్పకేతుడూ, (దుప 
దుడూ, కాశీరాజూ, శిఖండీ, ధృష్టద్యు 
మ్నుడూ, విరాటుడూ మొదలైన రాజులు 
కృష్ణుఖ్ధి కొంతదూరం సాగనంపారు, 

వాళ్ళు తిరిగి ఎళ్ళిటప్పుడు ధర్మరాజు 
కృష్టుణ్ణ కౌగలించుకుని, '“' కృష్ణా, 


మా అమ్మను, కుంతిని కుశలం అడుగు. 
ఆమె మమ్మల్ని ఎంతో గారాబం౦గా 


పెంచింది; మాకు వ ఆపదా రాకుండా 
వెయ్యి క భ్ళతో ._ కాపాడింది; మా మూలాన 
పడరాని పాట్లుషడ్డది. మా అందరి పక్షానా 
నువు అమెను కౌగలించుకో. ఆమెను 
ఓదార్చు. ధృతరాష్టుడూ, ఖ్‌ ష్మ (దోఖ 
కృపులూ, బాహ్ఞిక సోమదత్తులూ, అశ ళ్టామా 
మొదలైన పెద్దలందరికీ నా నమస్కారాలు 
చెప్పి, కుశలం అడుగు. విదురుఖ్ఞి నాకు 
బదులు కౌగలించుకో,"' అన్నాడు, 

తరవాత సాగనంప వచ్చిన వారంద 
కృష్ణుడి వద్ద సెలవు పుచ్చుకుని ఎనక్కుు 
మరలి వెళ్ళారు. 

దారుకుడు తోలుతున్న క అప్పుడి రథం 
అమిత వేగంగా పయాణం సాగించింది. 
కృష్ణుడు కౌరవుల రాజ్యం ప్రవేశించి, 
వృకస్థలంలో ఆరాతి మజిలీ చేయ నిశ్చ 
యించాడు. అక్కడ అతను విడిదిలో దిగ 
గానే ఆ (గామంలోని పెద్దలందరూ ఆతన్ని 
చూడవచ్చి, అతన్ని తమ ఇళ్ళకు తీసుకు 
పోయి, సత్కరించారు. కృష్ణుడు పారిక్తి 
తన విడిదిలో ఆతిథ్యం ఇచ్చి, సత్కరించాడు. 


ర్చృస్టుడు వస్తున్నాడని హస్తినాపురంలో 
తెలియగానే ధృతరాష్ట్రుడు భీష్మదోణు 
లనూ, సంజయ విదురులనూ, దుర్యో 
ధనుణ్జీ అతని మంట్రులనూ పిలిపించి, 
“ కృష్ణుడు ఇక్కడికి వన్తున్నాడట. ఊళ్ళో 
అందరూ వింతగా చెప్పుకుంటున్నారు, 
అతనికి దారిలో అన్ని సదుపాయాలూ 
ఏర్పాటు చెయ్యండి. అతనికి రకరకాల 
సత్కారాలు చెయ్యండి, అన్నాడు. 
దుర్యోధనుడు హస్తినాపురం నుంచి 
పృకస్థలం దాకా చొరి అంతా అలంకరింప 
జేసి అక్కడక్కడా నభలు నిర్మింప 
జేశాడు. కృష్ణుడు ఆ అలంకరణలనూ, 
సభలనూ చూడకుండానే హస్తినాపురం 
చేరాడు. దుర్యోధనుడు తప్ప = మిగిలిన 


ధృతరాష్ట్రుడి కొడుకులూ, భీష్మదోణాదు 
లైన పెద్దలూ రథాల మీద అతనికి ఎదురు 


వెళ్ళారు, 
కృష్ణుడు ధృతరాష్ట్రుడి మందిర ౦ 


ముందు రథం దిగి, కాలి నడకన మూడు 
కక్ష్యలు దాటి, ధృతరాషస్ట్రండి కొలుపు 
కూటం (పవేశించాడు. అతను సభలోకి 


అడుగుపెట్టగానే ధృతరాష్టుడితో సహా 
అందరూ లేచి నిలబర్థారు. కృష్ణుడు 


ముందు ఖీమ్ముళ్టు, ధృతరాస్ట్ర్రుళ్హ్ర కుశల 
(ప్రశ్నలతో గౌరవించి, మిగిలిన రాజులంద 
రినీ వయనువారీగా పలకరించాడు. అతను 
కూర్చోవటానికి ధృతరాష్ట్రుడు బంగారు 
ఆసనం తెప్పించి వేయించాడు. కృష్ణుడు 
అక్కడ అతిథిసత్కారాలన్నీ పాంది, కొంత 


శీర, కృష రాయబారం క. 


_ =వాకవా 2” కసాాలల 


అలాల ననన ంాంలనననలననా కనాను. మునినా నినన 


రా 


క్ట ॥ 
క్ష్‌ ॥ 
క సి 


"సేపు కబుర్లతో కాలక్షేపం చేసి, అక్కడి 
నుండి విదురుడి ఇంటికి వెళ్ళాడు. 

ఆ రోజు మధ్యాహ్నం కృష్ణుడు కుంతీ 
దేవిని చూడటానికి ఆమె ఇంటికి వెళ్ళాడు. 
కుంతీదేవి కృష్ణుడి కంఠం కౌగలించుకుని, 
తన కొడుకులను తలుచుకుని విడ్చింది. 
ఆమె అతనికి తగిన సత్కారాలు చేసి 
కూర్చొబెట్టి, కృష్టా, నా కొడుకులు నన్ని 
క్కడ వదిలి, ఆరణ్యాలకు వెళ్ళారు. 
నా శరీరం ఇక్కడ ఉన్నబేగాని, నా మనను 
వాళ్ళవెంకే ఉన్నది. తండి లేని ఆ బిడ్డ 
లను నేను ఎంతో గారాబంగా పెంచాను. 
భయంకరమైన అరణ్యాలలో వాళ్ళు ఎలొ 
జీవించారో? ధర్మరాజు ఎవరూ, ఎన్నడూ 


50 


మోయనంత ధర్మభఖారాన్ని మోస్తున్నాడు. 
అతను ఎలా ఉన్నాడు ? క్షేమంగా ఉన్నాడా? 
ఖీముడు కులాసాగా ఉన్నాడా ? అర్జునుడు 
కులాసాగా ఉన్నాడా? సహాదేవుడు ఎలా 
ఉన్నాడు ? వాడు నాకు ఎన్హివిథాల 'సీవలు 
చేసేవాడు! నకులుడు కేమమా? వాళ్ది 
నేను మళ్ళీ చూస్తానా? నాకు కొడుకుల 
కన్న [ప్రియమైనది (దౌపది ఎలా ఉన్నది? 
అంత మంచి మనిషి కష్టాలు పడిం 
దంటే పుణ్యాత్ములు సుఖపడతారని ఎలా 
నమ్మటం ?'' అన్నది. 

కృష్ణుడు కుంతీవేవిని ఊరడించి, 
“* నీ కొడుకులూ, కోడలూ నీకు కనిపిస్తారు. 
శ్యతువులను జయించి వారు నీ దగ్గిరికి 
వస్తారు," అన్నాడు. తరవాత అతను కుంతి 
దేవి వద్ద సెలవు తీసుకుని దుర్యోధనుడి 
వద్దకు వెళ్ళాడు, 

దుర్యోధనుడి ఇల్లు ఇం[దభవపనం 
లాగున్నుది. దాని పైఅంతస్థులో దుర్యో 
ధథధనుడు రత్నసింహాసనం మ్‌ద కూర్చుని 
ఉన్నాడు. అతని సమీపంలో దుశ్శాసన, 
కర్ణ, శకునులు కూర్చుని ఉన్నారు. ఇంకా 
ఆక్కడ అనేకమంది కౌరవులూ, ఇతర 
రాజులూ ఉన్నారు. కృష్ణుడు రాగానె 
అందరూ లేచి నిలబడి మర్యాదచూపారు. 
కృష్ణుడు ఆందరితోనూ కుశల(పశ్నలు చేసి, 
ఎవరికి తగినట్టు వారిని పరామర్శించి తన 


చందమాను 


కోసం (పత్యేకంగా వేసిన ఆసనం మీద 
కూర్చున్నాడు. దుర్యోధనుడు కృష్టుణ్ధి 


తన ఆతిథ్యం స్వికరించమన్నాడు. అందుకు షే! 


కృష్ణుడు ఒప్పుకోలేదు, 

“మా రెండు పక్షాలకూ సహాయపడ్డావు 
గదా, మేము _పేమతో ఇచ్చే ఆతిథ్యం 
నిరాకరించటానికి కారణ మేమిటి ?'" అని 
దుర్యోధనుడు కృష్ణుల్సి అడిగాడు. 

'' నను దూతగా వచ్చిన వాణ్ణి. నేను 
వచ్చిన - పని నెరవేరితే నిరభ్యంతరంగా 
మీరిచ్చే ఆతిథ్యాన్ని స్యికరిస్తాను,”' అన్నాడు 
కృష్ణుడు. 

“మమ్మల్ని గురించి నువు అపోహలు 
పెట్టుకోరాదు. నువు వచ్చిన పని నెర 
వేరినా, నెరవేరకపోయినా కూడా నీకు 
ఆతిథ్యం ఇవ్వటం మావిధి. అందుచేత 
నువు మా ఆతిథ్యం స్వీకరించి తీరాలి," 
అని దుర్యోధనుడు మళ్ళీ అన్నాడు. 

కృష్ణుడు నవ్వి, “ ఇష్టమున్నవారితోనూ, 
ఆపదలో ఉన్నప్పుడూ భోజనం చెయ్య 
వచ్చు. దురోధనా, నీకు మా పట్ల (పీతి 
లేదు, మేము ఆపదలలోనూ లేము. మాకూ 
మీకూ మధ్యవైరం ఉన్నది గనక నువు 
నాకు ఆతిథ్యం ఇవ్వరాదు, నీ ఆతిథ్యం 
నేను పుచ్చుకోనూ కాదు. నీకు పాండవుల 
మీద అకారణ వైరం ఉన్నది. వారేమో నాకు 
పాణాలవం౦టివారు, వారివల్ల ఒక్క 


చందమామను 


కృష్ణుడితో విదురుడు, 


న్‌! 
భళి 


న న 


ఇ టె న ప్‌ న్‌్‌ 
స? 
మామ. 


క అతా 


వంకలు 
హక 
తావాబ్ల్‌్‌ [ ల 


ఆధర్మంగాని జరిగినట్టు ఎవరూ చెప్పలేరు. 


వారిని. ద్వేషిస్తున్నావంచటే నన్నూద్వేషిస్తు 


న్నట్ట! అందుచేత నీ ఆతిథ్యం స్వీకరించ 
మసి నన్ను ఒత్తిడి చెయ్యకు, " అని చెప్పి, 
అక్కడి నుండి బయలుదేరి, [దోణుడూ, 
కృపుడూ, ఫష్ముడూ మొదలెనవారు వెంట 
రాగా, విదురుడి ఇంటికి వెళ్ళాడు. 

తన వెంట వచ్చిన వారి నందరిని వారి 
వారి ఇళ్ళకు పంపి, కృష్ణుడు విదురుడి 
ఇంట భోజనం చేశాడు. భోజనానంతరం 
స 
ఇక్కడికి రావటం అంత మంచిది కాదని 
నాకు తోస్తున్నది. దుర్యోధనుడు అన్ని 
థర్మాలనూ అతి కమించాడు, అతని 


వ] 


మ | శ్‌ 
జః | 
వాం! ఇన్‌ వ్‌ జీ క్‌ || | | 
క్‌ వల్‌ వ్‌ పా ఇ న. ల్‌ 1! క! ; స్వం క్‌ తే 
కాగా యాన్‌ వి ఇ స ము... లో బ్‌ న్‌్‌ 
బా న! శ నను ఎ 
ణ్‌ క్‌ వై ఇ ౯ వః 
న్‌ వ్‌! = 
నన్‌! | స. నాలు! [న న్‌ 
ఎ / | / ( ॥ [ న్‌ా | బీ కా. క్‌ 
గ కా క్‌ న అర్య మా ; || క్‌ 
|; క్త ట్‌! స న! గ్‌ ణ్‌ ఇ. |. 
లాన్‌ ల క | లు కు న్‌ ల లల కం. , 
(1. | కప ౬ న క్‌ స | 
నీ మా కయెనన  . 5 | బం “త; | 
స 
తక. గీ ల్‌ తా అయా క క్‌! | భా! | వా. 
న నా న్‌ | 111 | శ్‌ 
క న్‌ గ | క, / | 


/ 
రా తాన కీన్‌ పా వాజ్‌. 


మనన్సు యుద్ధం మీదే ఉన్నది గాని, కాంతి 
మీద లేదు. కర్టుడు ఒక్కడే పాండవ బలా 
లన్నిటిని గెలుస్తాడను కుంటున్నాడు గనక 
ఆతను శాంతికి ఒప్పుకోడు. ఆతనికి సైనిక 
బలం కూడా చాలాహెచ్చుగా ఉన్నది. 
ఆందుచేత నువు ఏమి చెప్పినా అతని తలకు 
ఎక్కదు. అతనికి అండగా వచ్చిన రాజు 
లలో ఫీకు శ్మతువులు చాలామంది ఉన్నారు. 
వాళ్ళమధ్యకు నువు వెళ్ళటం నా కెంత 
మాతమూ ఇష్టం లేదు. నీ మీది అభి 
హానంతో చెప్పానుగాని, నీ పభావమూ, 
పహరుషమూ తెలీక కాదు," అన్నాడు. 
దానికి కృష్ణుడు విదురుడితో, '' స్నెహి 
రుడు చెప్పదగిన మాట చెప్పావు. నువ్వ 


గల్లీ 


న్నట్టు జరుగుతుందని తెలిసే నేను 


వచ్చాను, అయినా శాంతి కోసం శాయ 
శక్తులా _పయత్నించి,  ఉభయపక్షాలకూ 


| నాశనం కలగకుండా చూడటం నా థర్మం, 


లేకపోతే, సర్వనాశనం జరుగుతూ ఉం 
కృష్ణుడు చూస్తూ ఊరుకున్నాడన్న మాట 
వస్తుంది. నాకు వచ్చిన భయం ఏమీ లేదు, 
అని చెప్పి, ఆర్మాతి విదురుడి ఇంటనే 
న్మిదచేశాడు. 

మర్షాడు ఉదయం కృష్ణుడు నిదలేచి, 
కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, 
సంధ్యావందనం చేస్తూ ఉండగా దుర్యో 
ధనుడూ, శకుని వచ్చి, ధృతరాష్ట్రుడు 
సభలో ఉన్నాడని, కృష్ణుడి రాకకోసం 
ఎదురు చూస్తున్నాడని తెలిపారు. 

ఇంతలో కృష్ణుడి సారథి అయిన చారు 
కుడు రథం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. 
కృష్ణుడు తన రథంలో విదురుల్జు ఎక్కించు 
కుని బయలుదేరాడు. దుర్యోధన, సేదున్తులు 
తమ రథంలో బయలువేరారు. వారి వెంట 
అంకా అనేకమంది రాజులు ఏనుగుల 
మీదా, గృురాల మీదా వచ్చారు. వీరితో 
జాటు. చాలామంది పౌరులుకూడా ఊరే 
గింపులో చేరారు. ఇలా పెద్ద బలగంతో 
రాజవీధి వెంబడి ధృతరాష్ట్రుడి నభకు వెళ్ళ 
కృష్ణుఖ్లో వీధుల వెంబడి నిలబడి స్త్రల్హూ 
పిల్లలూ, వృద్దులూ చూశారు, 


చందమామ 


గా లో ఎవ ఒ యు కా ౯ 
వి ల్‌ క క 
శానా అకాల 


త్‌. 
న్‌్‌. ఆ 
వ. 


మే 


బ్రా. 


ఓ 


నానా 
ల గ గా జై! న్య గ | నా నలో క్‌ 
గ్‌ క క | కగు 
గ ఇ నీ క్‌ | / స 
క్‌ లా 1 1 "| 
జా! వ్‌ గ | 
క జీ 


జే 


క్‌ క్ట | [కాం ? 
! జ జా. ఇ ౩ కాంకాకక 
1 యయా క లన్‌ 


“కాజా, వీరులందరూ నాశనం కాకుండా 


నరా! కొరవ పాండవుల మధ్య శాంతి సాధించ 


మని నిన్ను యాచించటానికి నేను ఇక్కడికి 
వచ్చాను. మేలు చేకూరే మార్గాలు నీకు 


ఒకరు చెప్పనవసరం లేదు. అన్ని రాజ 


వంశాలకూ అ[గస్ట్థానంలో కురుకులం 


క... ఉన్నుది, కౌరవులకు నువు ముఖ్యుడివి. 


భు. దగ్గిర గన తన హు 
దిగి, ఒక చేతో విదురుణ్దే, మరొక చేత్తో 
సాత్యకిని పట్టుకుని సభలోకి [పవేశించాడు. 
కృష్ణ.డకి ముందుగా కర్ణ దుర్యోధనులూ, 
ఆతని వెనకగా కృతవర్మ మొదలైన వృష్టి 
వీరులూ సఖా (పవేశం చేశారు. సభలోని 
వారంతా కృష్ణుడికి తగిన గౌరవమర్యాదలు 
చూపరు. అతను తన కోసం 
ఉంచిన ఆసనం మీద కూర్చున్నాడు. 
ఆతసికి దగ్గిరలో నె కర్ణుడూ, దుర్యోధనుడూ 
ఒకే ఆసనం మీద కూర్చున్నారు. విదురుడు 
కృష్ణుడి పక్క నే మరొక ఆసనంమిద కూర్చు 
న్నాడు. నిళ్ళబైంగా ఉన్న సభతో కృష్ణుడు 


ఇత్‌. 
దంగా 
డా 


ధృతరాష్ట్రుల్లి ఉదైంంచి అలా అన్నాడు ; 


ప్రణీ 


ఎవరు పి తప్పుచేసినా నువు శిక్షించగలవు. 
దుర్యోధనుడు మొదలైన నీ కొడుకులు 
' ధర్మమూ, అర్హమూ విడిచి పెట్టి, మర్యాద 
లన్నీ మంటగలిపి అనేక దుష్కార్యాలు 
చేస్తున్నారు, ఉది నువు తెలుసుకోవాలి. 
రానున్న ఆపదకు కౌరవులే కారణభూతులు, 
ఈ ఆపదను నివారించకపోతే భూమి మీద 
గల [|పజలందరికీ నాశనం గలుగుతుంది. 
ఈ ఆపదను తప్పించే శక్తి నీలో ఉన్నది. 
కౌరవ పాండవుల మధ్య శాంతి కలిగించటం 
కష్టం కాదని నానమ్మకం, అది నీ చేతి 
లోనూ, నా చేతిలోనూ ఉన్నట్టిదే. నువు 
నీ కొడుకులను సన్మానానికి తిప్పు, నేను 
పాండవుల కోపాగ్పిని చల్లార్చుతాను, నీ కొడు 
కులనూ, నీకులంవారినీ శాసించే హక్కు 
నీ కున్నది. వారిని శాసించి, వారికీ. పొండవు 
లకూ సంధి చెయ్యి. పాండవులను జయిం 
చటం ఎపరితరమూ శాదు. వారు నీకు 
అండగా ఉండగా నిన్దు జయించటం 
ఎపరితరమూ కాదు. నువు (ప్రపంచాన్ని 


చందవమూమ 


ఆంతనూ శాసించగలుగుతావు. పాండవులతో | 


నంధి. నీకే లాభకరం. యుద్దంలో నీ కొడు 


కులు ఓడినా, పాండవులు ఓడినా నీకు | స 
విం సుఖం ఉంటుంది ? యుంద్దుం జరిగితే ల. 
[ప్రపంచంలో గల రాజులందరూ అందులో | 


పాల్గొని అందరూ చచ్చిపోతారు. అందుచెత 
ఈ (ప్రపంచాన్ని కాపాడటం నీ చేతిలో 
ఉన్నది. ఇక్కడ చేరిన రాజులందరూ 


సంతోషంగా సహపంక్తి ఫోజనాలు చేసి, | 


ఎవరి. ఇళ్ళకు వారు వెళ్ళిపోయేటట్టు 
చూడు, పాండవులకు నీ కన్న పెద్ధ దిక్కె 
సరు? కష్ట సమయంలో నువు ఆదుకోక 
పోతే వారికి ఎవరున్నారు? ఆ మాకే వారు 
నీతో చెప్పమన్నారు. ఈ సభలో ఉన్న 
వారితో వారు మరొకమాట చెప్పమన్నారు : 
ఏ సభలో అధర్మ నిర్ణయం జరుగుతుందో 
ఆ అథర్మ౦ పల్ల కలిగిన పాపం సభలోని వారి 
కందరికీ చుట్టుకుంటుంది. అందుచేత 
సభికులు ధర్మాన్ని, న్యాయాన్ని చెప్పటం 
వారీ విధి, నేను బాగా ఆలోచించి చెబు 
తున్నాను. ఈ రాజులందరినీ మృత్యువు 
నుంచి కాపాడు. పాండవులకు న్యాయంగా 
వారి తండి భాగం ఇయ్యి. ధర్మరాజు 
ఎలాటి వాడో నీకు తెలును. లక్క ఇల్లు 
కాల్చినా అతను తిరిగి నీ పద్దకే పచ్చాడు, 
నువు అతన్ని ఇం(దపస్థానికి తోలితే మారు 
మాటాడక వెళ్ళాడు. శకుని మాయతో 


చందమామ 


నీ కొడుకు తన సర్వస్వమూ కాజేసినా ధర్మ 
రాజు సహించాడు, నేను మీ క్షమమూ పాండ 
వుల క్షమమూ కోరి చెబుతున్నాను, నీకొడుకు 
లను న్నిగహించు. పాండవులు నీకు సేవ 
చెయ్యటానికైనా, యుద్దం చెయ్యటాని 
కెనా సిద్ధంగానే ఉన్నారు. కనక నీకు 
ఏది మంచిదని తోస్తే అది చెయ్యి." 

కృష్ణుడు మాట్లాడటం పూర్తి చేసిన తర 
వాత అందరూ మౌనంగా ఉండిపోయారు. 
ఎవరుగాని అతనికి ఎలాటి సమాథానం 
గాని చెప్పక పోవటం అందరికీ ఆశ్చర్యంగా 
తోచింది. 

అప్పుడు పరశురాముడు ధృతరాష్ట్రుడితో, 
“ శాజా, నీకు ఒక నీతితో కూడిన సంగతి 


వ్‌ప్‌ 


శ్రెబుతాను. అది నీకు నచ్చినట్టయితే దాని 
[(పకారం నడుచుకో ,'' అంటూ ఇలాచెప్పాడుః 

పూర్వం దంభోద్భవు ఉనే రాజు ఉండే 
వాడు. అతను [పతి ఉదయమూ నాలుగు 


వర్షాల వారినీ పిలిపించి, “ మీలో ఎవరైనా 
నన్ను జయించగలకా ? '' అని అడిగేవాడు. 
అలాటి ఆత్మహ్లాఘం కూడదని (బాహ్మణులు 
సలహా ఇచ్చినప్పటికీ ఆ రాజు తన అల 
వాటు మానలేదు. 

చివరకు (బాహ్మణులు జ జ. విసిగి 
పోయి, “రాజా, నరనారాయణులసి ఇద్దరు 
రుషులున్నారు. వారిద్దరే ఎంతమందినైనా 
జయించగలరు, వారుగ ౦ధమాదనపర్వతం 
మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. 
యుద్దం చెయ్యాలని ఉత్సాహం ఉం 
వారి 'వద్దకు వెళ్ళు, |] అన్నారు, 

ధంభోద్భవుడు తన సేనలను వెంట 
బెట్టుకుని నరనారాయణులు తపస్సు చేసు 
కునే చోటికి క వారు ఆతిధ్యం ఇయ్య 
బోతే తనకు యుద్ధంతో ఆతిధ్యం కావా 
లన్నాడు. ఆది యుద్దాలు చేసే 


(ప్రదేశం 


కాదని వారు చెప్పినా అతను వినిపించు 
కోలేదు. అప్పుడు నరుడనే రుషి అలిగి, ఇన్ని 
దర్భలు మం(తించి. రాజు మీదా, అతని 
సేన మీదా వేశాడు. ఆ దర్భాస్త్రానికి దంఖో 
ద్భృవుడూ, అతని సేనలూ దిగ్భ్రమ చెంది 
పోయాయి. దంభోద్భృవుడు నరుడి కాళ్ళపై 
బడి క్షమాపణ చెప్పుకున్నాడు, 

“నువునీ (ప్రగల్భాలు మాని (ప్రజారంజ 
కంగా రాజ్యం పాలించుకో,'' అని నరనారా 
యణులు దంభోద్భవుణ్ధి పంపేశారు. 

పరశురాముడు ఈ కథ చెప్పి, “ధృత 
రాష్ట్రా, నరుడు మాత్రమె ఇంత పని చెయ్య 
గలిగాడు. నారాయణుడు నరుడి కన్న 
కూడా అధికుడు. అఆ నరనారాయణులే 
అర్జునుడూ, కృష్ణుడూనూ. అందుచేత అర్జు 
నుడు గాండీవం ఎక్కు పెట్టక ముందే 
దురభిమానం ఆపతల పెట్టి అతన్ని శరణు 
వేడుకో. కృష్ణుడు తోడైన అర్జునుళి యుద్ధ 
రంగంలో నహించటం అసాధ్యం. యుద్ధం 
మాట కట్టి పెట్టి పాండవులతో సంధి 
చేనుకో, అన్నాడు, 


పరశురాముడు మాట్లాడటం చాలించగానే 
కణబ్వమహాముని కౌరవసభఖ లో దుర్యోధ 
నుడితో, “ ధర్మ రాజుతో సంధిచేసు కోవటం 


మంచిది. కౌరవ పాండపసప్ప్తులు భూమి 
నంతనూ కలిసి పాలించవచ్చు. నువే 
బలవంతుణ్ఞునుకోకు. అవతల వాళ్లుకూడా 
బఅవంతులే అయినప్పుడు బలం అనేదానికి 
అర్హంలేదు. షా సందర్భంలో నీకు మాతలి 
కథ చెబుతాను,” అంటూ ఇలా చెప్పాడు: 

వేవేందుడి సారధి అయిన మాతలికి 
లేక లేక ఒక చక్కదనాల ' కూతురు కలి 
గింది. గుణకేశి అనే ఆ పిల్ల అందచందా 
అలో అందరు స్రిలనూ మించింది. ఆ మెక్టు 
యుక్త వయసు వచ్చేసరికి ఆమె 'తల్లి 
దం(డులు ఆమె వివాహం తలపెట్టారు. 


మాతలి ఎంత వెతికినా "తన కుమార్తెకు 
తగిన వరుడు ఎక్కడా లభించలేదు. చేవ 
లోకంలోనూ, మానవలోకంలోసూ చూడటం 
అయిన తరవాత మాతలి తన కుమార్తెతో 
సహా నాగలోకానికి [పయాణమయాడు. 

దారిలో అతనికి నారదుడు తటస్థపడి, 
““ నేను వరుణుడి వద్దకు పోతున్నాను. 
నీ_పయాణం ఎక్కడికి ?'' అని అడిగాడు. 
మాతలి తాము పోతున్న పని నారదుడికి 
చెప్పి, “" నేను కూడా వరుణుడి దగ్గిరికే 
పోతున్నాను,'' అన్నాడు, 

ఇద్దరూ కలిసి వరుణుడి దగ్గిరికి 
వెళ్లారు. వరుణుడు వారి కిద్దరిక్రీ తగిన 


విధంగా అతిధి సత్కారాలు చేసి, మాతలి 


వచ్చిన పని తెలునుకుని, నాగలోకంలో 


49. విశ్వరూప సందర్శనం 


శే జ! 1 


తిరగటానికి అనుమతి ఇచ్చాడు. నార 
డూ, మాతలీ నాగలోకమంతా తిరిగి, 
అనేకమంది యువకులను చూశారు. శేషు 
డుండే భోగవతీపురంలో సుముఖుడు అనే 
నారయువకుడు మాతలికి నచ్చాడు. 

“ గుణకేశకి ఈ కుృరవాడు తగిన 
పరుడు. అందుచేత అతన్ని వివాహానికి 
ఒప్పించు," అని' మాతలి నారదుళ్లి 
కోరాడు. 

నారదుడు సుముఖుడి తాత అయిన 
ఆర్యకుడికి మాతలిని పరిచయంచేసి, అతని 
కోరిక తెలిపాడు. 

ఆర్యకుడు ఈ మాటకు సంతోషించి 
కూడా పెకి దెన్యం కనబరుస్తూ, “ నారదా, 


ఈ వివాహానికి ఎలా ఒప్పుకోను? ఇటివలనే 

రుత్మంతుడు నా కొడుకును చంపి తిని, 
వచ్చే మాసంలో నా మనమడైన సుముఖుణ్లి 
తింటానని (ప్రతిజ్ఞ చేసి వెళ్లాడు. నా కొడుకు 
పోయినందుకూ, నా మనమడు పోబోతున్నం 
దుకూ మేము పుష్పెడు దుఃఖంలో ముణ్‌గి 
ఉన్నాం. గరుత్మంతుడు అన్నంత పని 
చేస్తాడు. నేనీ సంబంధానికి ఎలా ఒప్పు 
కోను? ' అన్నాడు, 

ఆ మాటవిని మాతలి కొంచెం ఆలో 
చించి, '' మహానుభావా, నాకొక ఆలోచన 
తట్టింది. నీ మనమడైన సుముఖుళ్లి 
నా వెంటా, నారదుడి వెంటా ఇందుడి 
వద్దకు పంపిస్తే, నేను చెయ్యవలసినది 
చేసి, అతనికి పూర్థాయువు కలిగేటట్టు 
చూస్తాను. గరుత్మంతుడు ఇతని జోలికి 
రాకుండా చూస్తాను. మీ కందరికీ నుఖం 
కలుగుతుంది,'' అన్నాడు. 

ఆర్యకుడు అందుకు సమ్మతించాడు. 
మాతలి సుముబఖున్చే, ఇతర ముఖ్యులనూ 
వెంట బెట్టుకుని ఇందుడి వద్దకు తిరిగి 
వచ్చాడు. అక్కడ విష్ణువు దేవేందుడితో 
కబుర్హాడుతూ. ఉన్నాడు. మాతలి తన 
అభిప్రాయం చెప్పగానే విష్ణువు అంధద్రుడితో, 
“' సుముఖుడికి అమృతం ఇచ్చి దేవతలతో 
సమానుణ్ఞ్ణి చెయ్యి. ఆ విధంగా చూతలి, 
నారదుల కోరిక తిరుతుంది,'' అన్నాడు. 


చందవనమాూామ 


గరుత్మంతుడికి ఆగహం తెప్పించటానికి 
జంకి ఇం(దుడు విష్ణువుతో, “' సుముఖుడికి 
నువే అమృతం ఇయ్యి,” అన్నాడు. 

“ అన్ని లోకాలనూ పాలించే వాడివి, 
నిన్ను ఆపగల వారెవరు? నువే నుముఖు 
డికి అమృతం ఇయ్యి," అన్నాడు విష్టువు. 

కాని ఇందదుడు సుముఖుడికి దీర్తా 
యువు ఇచ్చాడు గాని అమృతం ఇయ్య 
లేదు. సుముఖుడు గరుత్మంతుడి భయం 
తీరి, మాతలి కుమార్తెను పెల్లొడి సుఖంగా 
ఉన్నాడు. 

ఈ సంగతి తెలిసి గరుత్మంతుడు మండి 


పడి, ఇంధదుడి వద్దకు వచ్చి, “నా నోటి 


ముందున్న ఆహారానికి ఏమని అడ్డం తగి 
లావు? ఆహారం. లేక నేనూ నా వాళ్లూ 
చచ్చిపోమా? నెను ఎంత బలవంతుఖణ్ధ ! 
నన్ను తేలికగా చూస్తావా? నేను నిన్ను ఒక 
చిన్న ఈకతో మోయగలను,'" అన్నాడు. 
అప్పుడు విష్ణువు, '' గరుడుడా, నా ఎటు 
టనే (పగల్ఫ్భాలాడకు. నన్ను మోస్తు 
న్నాననుకుని నీకు గర్వంగా ఉన్నది. నిజా 
నికి నేనే నిన్ను మోస్తున్నాను. చేతనైతే 
నా ఎడమచెయ్యి చూయి!” అంటూ తన 
ఎడమ చెతిని గరుత్మంతుడి వీపు మిద 
పెట్టాడు. దాని బరువుకు గరుత్మంతుడు 
కూలబడిపోయి కళ్ళు తేలవేశాడు. అతనికి 
(పాణాలు పోతున్నట్టు అనిపించింది. 


గరుత్మంతుడు క్షమాపణ చెప్పుకుని, 
తనను కాపాడమని విష్ణువును వేడు 
కున్నాడు. 

కణ్వుడు దుర్యోధనుడికి ఈ కథ చెప్పి, 


న దురో్యధనా, పాండవులు యుధ్ధంలో 
నిన్ను తలపడగానే నీకుకూడా గరుత్మంతు 
డికి జరిగిన భంగపాటు కలుగుతుంది. 
మిమ్మల్ని కాపాడటానికి కృష్ణుడు వచ్చాడు. 
అతను చెప్పినట్టు చేసి ని కులాన్ని కాపా 
డుకో,"" అన్నాడు. 

దుర్యోధనుడు కర్ణుడి కేసి చూసి వెకిలిగా 
నవ్వాడు. తరవాత అతను కణ్వుడితో, 
“' మహర్షి, నన్ను దేవుడు ఇలా పుట్టించాడు. 
నాకు ఎలా జరగవలసి ఉన్నదో నా పర్తన 


వ్‌ 


న. కషాయ 
క. వ 


దానికి అనుగుణంగా ఉన్నది. నాకు వెయ్యి 
మాటలుచెప్పి ఏం[పయోజనం?"" అన్నాడు, 

తరవాత నారదుడు ' దుర్యోధనుడితో, 
““ నాయనా హితం చెప్పేవాళ్ళు చాలా 
అరుదు. అలాటి వాళ్ళు మంచిమాటలు 
చెబితే మొండికెయ్యరాదు. దీనికి దృష్టాం 
తంగా నీకు గాలవుడి కథ చెబుతాను," 
అంటూ ఇలా చెప్పాడు; 

గాలవుడు విశ్వామి[(తుడి శిష్యుడు. 
అతను విధ్య పూర్తిచేసుకుని వెళ్ళిపోతూ 
విశ్వామిత్రుడికి గురుదక్షిణ ఇస్తానని 
మొండి పట్టు పట్రాడు; విశ్వామిత్రుడు 
దక్షిణ అవసరం లేదని ఎంత చెప్పినా 
విన్నాడు కాడు. 


వ్‌2 


సీ 
ఇ 
ము శమము 


ను 


“' అలా అయితే, ఒక్క చెవి మాతం 
నల్లగా ఉండే తెల్లని గు(రాలు ఎనిమి 
వందలు పట్టుకురా! ” అన్నాడు విశ్వా 
మితతుడు చిరాకుతో, 

గాలవుడి [పాణంమీదికి వచ్చింది. అతని 
దగ్గిర చిల్లిగవ్వలేదు. గురువుగారు కోరిన 
గుురాలు ఎక్కడ ఉంటాయో తెలీదు. 
అతను విష్టుమూర్తిని ధ్యానించాడు. 

అంతలో గరుత్మంతుడు వచ్చి, '' నన్ను 
విష్టువు పంపాడు. ఎక్కడికి కావాలంశ1ే 
అక్కడికి తీసుకుపోతాను,"” అన్నాడు. 

గాలవుడు సంతోషించి, గరుత్మంతుడి 
వీపుమీద ఎక్కి తూర్పుగా పొమ్మన్నాడు. 
గరుత్మంతుడు అతివేగంగా పోతు౦ కు 
గాలవుడికి ఏమీ కనిపించలేదు, స్పృహ 
తప్పిపోతున్హుది. 

'' అయ్యో, అంతవేగంగా పోకు. నేను 
గురాల కోసం వెతుకుతున్నాను," అన్నాడు 
గాలవుడు. 

'““ఆ మాట మొదకే ఎందుకు చెప్ప 
లేదు? '' అని గరుత్మంతుడు గాలవుడితో 
కూడా బుషభం అనే పర్వతంమీద దిగాడు. 
శాండిలి అనే తపస్విని వారికి ఆతిథ్యం 
ఇచ్చింది. 

తరవాత గరుత్మంతుడు, ''నికు ముందు 
థనం కావాలి. దానితో గురాలు సంపా 
దించు. (ప్రతిష్టానపురం ఏలే యయాతి 


చందమామ 


ఆలా జక కోన య వ న మి 
క కో (లక ల 
వా వ! 


నా మిత్రుడు, గొప్ప ధనికుడు. అతని 
వద్దకు పోయి. ధనం అడుగు," అని గాల 
వుక్జై యయాతి దగ్గిరికి తీసుకుపోయాడు. 
యయాతి గరుత్మంతుడి ద్వారా గాల 
వుడి వృత్తాంతం తెలుసుకుని గరుత్మం౦ంతు 
డితో, “ మ్మితమా, పూర్వంలాగా నా దగ్గిర 
ఇప్పుడు ధన౦ లేదు. 
నా కుమార్తెను మాధవిని ఈ బాహ్మణుడికి 
ఇస్తాను. ఆమె సహాయంతో ఇతని కోరిక 
తీరనీ,' అని గాలవుడికి మాధవిని ఇచ్చాడు. 
“ఈ పిల్ల ద్వారా నీకు కావలిసిన 
గురాలు సంపాదించుకో. నేను పోతాను," 
అని గరుత్మరితుడు వెళ్ళిపోయాడు. 
తరవాత గాలవుడు మాధవిని వెంట 
బెట్టుకుని, అయోధ్యరాజైన హర్యశ్వు డనే 
వాడి వద్దకు వెళ్ళాడు. అతను వచ్చిన పని 
తెలిసి హర్యశ్వుడు, '' గాలవ మహర్షి, 
ఈ పిల్ల సర్వలక్షణ సంపన్నుగా ఉన్నది. 


అయినా, 


నా దగ్గిర గుురాలు అనేకంగానే ఉన్నాయి 
గాని నీకు కావలసిన గుృరాలు రెండు 
వందలు మాత్రమే ఉన్నాయి,' అన్నాడు. 

“' నన్ను ఈ విధంగా ఇతర రాజులకు 
కూడా ఇచ్చి నీకు కావలిసిన ఎనిమిది 
వందల గు రాలూ సంపాదించుకో,"”” అని 
మాధవి చెప్పినమీదట గాలవుడు ఆమెను 
హర్యశ్వుడికి ఇచ్చి రెండు వందల గు[రాలు 
తీసుకున్నాడు. 


చందమామ 


తరవాత హర్యశ్వుడు ఆమెను గాలవుడికి 
తిరిగి ఇచ్చేశాడు. 

తరవాత గాలవుడు మాధవిని తీసుకుని 
దివోదానుడు ఏలే కాశీకి వెళ్ళాడు. దివో 
దాసుడి పద్ద కూడా గాలవుడు కోరిన 
గు(రాలు రెండువఇదలే ఉన్నాయి. అతను 


ఒక కొఢుకు పుటినదాకా మాధవిని తన 


భార్యగా ఉంచుకుని, తరవాత ఆమెను 
గాలవుడికి తిరిగి ఇచ్చేశాడు. 

అప్పుడు గాలవుడు ఆమెను ఉఊశీనరుడు 
ఏలే భోజనగరానికి తీనుకుపోయి, అతనికి 
కొడుకు పుట్టిన దాకా దూధవిని భార్యగా 


ఇచ్చి, తిరిగి ఆమెను వెంటబెట్టుకుని 


వచె 


టో ఇ 4 టం త్‌ ఇమా ఖలీ 
త ఖ్‌ 1 ఖా వ జూ 
ర చట్ట 51 కు క 


బయలుదేరాడు. ఉశీనరుడి వధ్ధ కూడా 
రెండువందల గురాలే ఉన్నాయి. 

ఇంకా రెండు వందల గు[రాలు కావాలి. 
దొరుకుతాయో తెలీదు. 
అంతలో గాలవుడికి గరుత్మంతుడు ఎదురై, 
బరిగినదంతా విని “' గాలవ్నా మిగిలిన 
(శేమపడకు. ఒక చెవి 
నల్లగా ఉండే తెల్లని గ్యురాలు [(పపంచంలో 
మరి లేవు. మిగిలిన రెండు వందల 


అవి ఎక్కుడ 


గురాల కోసం 


గు[రాలకు బదులు ఈ మాధవినే విశ్వా 


మ్స (తు డికి ఇచ్చెయ్యి,” అని సలహా 
ఇచ్చాడు. 
గాలవుడు మాథవిని విశ్వామిత్రుడి 


వద్దకు తీసుకుపోయి, తన. గురుదక్షణ కింద 


వ్‌ట్మే 


“1, ఆరువందల గురాలనూ, మాధవినీ ఇచ్చాడు. 
11 (+ విశ్వామిత్రుడు మాధవిని సంతోషంగా 
మ? స్వీకరించాడు. 


నారదుడు ఈకథ చెప్పి, "“దుర్యో 


ధనా. మొండి పట్టుదల వల్ల గాలవుడు 


ఇస్సు పాట్లు పడవలసి వచ్చింది. అందు 
చేత నువు మొండితనం మాని నీహితం 


కోరి చెప్పే వాళ్ళ మాటలు విను,'' అన్నాడు. 


అప్పుడు ధృతరాష్టుడు కృష్ణుడి త్రో 
న్‌ కృష్తై, జరుగుతున్నదేదీ నాకు సమ్మతం 


' శాదు, కాని నేను పరాధీనుఖి. ఈ దుర్యోధ 


నుడికి బుద్దిచెప్పటం మా కెవరికీ సాధ్యం 
కాలేదు, నువు చెప్పి చూడు," అన్నాడు. 
కృ ష్టుడు దుర్యోథనుడితో, “ దుర్యో 


- ధనా, నువు తల పెట్టినది నీవంటి వాడు 


జేసే పని కాదు, దుర్మార్గులు చెయ్యవలసి 
నది. నీకు సలహా ఇస్తున్న వారి కన్న 
నువే జ్ఞానివి. పాండవుల సఖ్యం నీకు 
థధర్మార్ధకామాలనిస్తుంది. యుద్ధం సర్వ 
నాశనకారి. పాండవుల పరాక్రమాన్ని సరిగా 
(గహించు. నువు వారితో సంధి చేనుకుంకేే 
నీ వారంతా సంతోషిస్తారు, అన్నాడు. 
భీష్ముడూూ (దోణుడూ కూడా కృష్ణుడి 
మాటలను బలపరిచారు. విదురుడు దుర్యో 
ధనుడితో,' "నువు ఏమైనా నాకు చింత 
లేదు. నేను ని తల్లిదండులైన గాంధారీ 
ధృతరాష్టులను గురించి విచారిస్తున్నాను. 


చందమామ 


ల. 


నీ పంటి - కొడుకును కన్నందుకు వాళ్ళు 
దిక్కులేని వాళ్ళు కా బోతున్నారు,' 
అన్నాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, 
“నాయనా, కృష్ణుడి స్నేహం మనకు అన్ని 


విధాలా మంచిది. ఈ అవకాశాన్ని జార ॥ జ్ర 


విడపకు,'' అన్నాడు. 

ఎవరి మాటలూ దుర్యోధనుడికి నచ్చ 
లేదు. అతను కృష్ణుడితో, '' అందరూ నన్నె 
నిందిస్తున్నారు. నువు పాండవ పక్షపాతిగా 
మాట్లాడావుగాని ఉభయపక్షాల బలాబలాలు 


ఆలోచించి మాట్లాడలేదు. నేను చేసిన (|, || 
మహా పాపం ఏమిటో నాకు తెలియటం 


లేదు. పాండవులు ఇష్టపడి జూదమాడి, 
అరణ్యానికి పోతే అది నాతప్పా? పాండ 
వులు మామీదికి ఎందుకు యుద్ధానికి 
పూనుకున్నారు? మా అపరాధం ఏమిటి? 
నేను ఇందదుడికైనా భయపడను. వారు 
క్షతియధర్మంతో యుద్దానికి వస్తె మేము 
యుద్ధంలో చాపటానికైనా సిద్ధమే. నాకు 
ఏమీ తెలియనప్పుడు పాండవులకు రాజ్యం 
ఇవ్వబడింది. నేను బతికి ఉండగా ఆ రాజ్యం 
వారికి తిరిగి రాదు. నూది మొన మోపి 
నంత భూమి కూడా నేను వారికి ఇయ్యను, 
నాతో ఇన్ని మాటలు చెప్పి _పయోజనం 
లేదు,” అన్నాడు. 

కృష్ణుడు దుర్యోధనుడితో, “నీ కోరిక 
తీరి నీకు వీరమరణం లభిస్తుందిలే ! నువు 


చందమామ 


నే క ౯ క లా క్ని కా . వ క్ష | | ా. 
వా య గా కా లా భక క 


కాయ చన నయన్‌ శా బలు. 


పాండవులకు 
ఏ తప్పూ చెయ్యలే దంటున్నావు. నీకు 
పతనం తప్పదు. మంచిగా అడుగుతుంకే 


పాండవుల తండి రాజ్యం 
కియ్యవు. రేపు వారు మొత్తం రాజ్యం 
తీసుకుంటారు ,"" అన్నాడు. 

దుర్యోధనుడు కోపంతో సభనుంచి వెళ్ళి 
పోయాడు. అతని పక్షం వారంతా అతని 
వెంట ఎళ్ళిపోయారు. 

అప్పుడు కృష్ణుడు ధృతరాష్తుండితో, 
“ మహారాజా, వంశ నాశనం కాకుండా 
చూడాలంకే. పెద్దలందరూ దుర్యోధనుడు 
మొదలైన వారిని బంధించి పాండవుల వశం 
వేసి, వారితో సంధి చేనుకోండి,"” అన్నాడు. 


ఏ5 


పాండవుల 


ధృతరాష్ట్రుడు ఈ మాటకు కంగారుపడి 
దుర్యోధనుడికి గాంధారి చేత చెప్పించి 
చూశాడు. [ప్రయోజనం లేక పోయింది. 

దుర్యోధనుఖ్ణీ, అతని మంథతులనూ 
బంధించి పాండవులకు అప్పగించ బోతు 
న్నట్టు దుశ్శాసనుడు దుర్యోధనుడితో 
చెప్పాడు. “మనమే ముందుగా కృష్ణుణ్ణి 
బంధించి, పాండవులను కోరలు తీసిన 
పాముల్లాగా చేద్దాం,” అన్సాడతను, 

ఈ సంగతి సాత్యకి ఎలాగో పసికట్టాడు. 
అతను కృతవర్మతో, '' నేను కృష్ణుడితో 
ఈ సంగతి చెప్పివస్తాను. నువు ఈలోపల 
మన సైనికులతో సభా ద్వారం దగ్గిర 
సిధ్రంగా ఉండు," అని చెప్పి, సభలోకి 
వెళ్ళి కృష్ణుడితో అతన్ని క స్రైయ్యటానికి 
దుష్టచతుష్టయం (ప్రయత్సించ బోతు 
న్నట్టు చెప్పాడు. తరవాత అతను ఇదే 
సంగతి ధృతరాష్టడికీ, విదురుడికీ చెప్పి, 
సభలో ఉన్నవారందరికీ చెప్పాడు. 


. "ధృతరాష్ట్రుడు దుర్యోధన్నుఖి సభకు 


పిలిపించి చివాట్లు పెట్టాడు. విదురుడు 


కూడా అతన్ని మందలించాడు. కృష్ణుడు 
ఆతనితో, “' నేనిక్కడ ఒంటరిగా ఉన్నా 
ననా నీ ఉద్దేశం? నా వెంట సమస్త 
పాండవ సేనా, అంధక వృష్టియోధులూ, 


ఆదిత్యులూ, రుదులూ, వనువులూ, 
బుషులూ ఉన్నారు, చూడు!” అన్నాడు. 

మరుక్షణం కృష్ణుడి శరీరమంతటా 
అందరూ అంగుళం (ప్రమాణంలో, మెరు 
పుల్లాగా ,పకాశిస్తూ, మంటలు కక్కుతూ 
కనిపించారు. కృష్ణుడి నుదుట (బహ్మా, 
వక్షస్టలాన వికాదశ రుదులూ, భుజాలలో 
దిక్సాలకులూ, ముఖాన అగ్నీ కనిపించారు. 

ఆ ఘోరరూపాన్ని చూడలేక నభలో 
అందరూ కళ్ళు మూసుకున్నారు. కృష్ణుడు 
దివ్యదృష్టి ఇవ్వటం చేత [దోణుడూ, 
భిష్ముడూ, విదురుడూ సంజయుథూ, 
ఆ విశ్వరూపాన్ని చూడగలిగారు. 

“ఈ కలకలం వమిటి?'' అని ధృత 
రాష్ట్రుడు అడిగాడు. 

కృష్ణుడు ధృతరాషుుడికి కూడా దివ్య 
దృష్టి ఇచ్చాడు. 


రృష్టుడు [పసాదించిన దివ్యదృష్టితో థృత 
రాష్ట్ర్రుడు విశ్వరూపాన్ని అశగా చూశాడు. 
తరవాత ఆయన కృష్ణుడితో, ' '“భగవంళుడా, 
ఎంతో దయతో నువు నాకు దివ్యనే తాలు 
ఇచ్చావు. వీటిని మళ్ళీ నువే తీనుకో. 
నీ రూపాన్ని చూసిన కళ్ళతో షూమూలు 
మనుషులనూ, (ప్రపంచాన్నీ చూడలేను," 
అన్నాడు, 

మరుక్షణం సభ ఎప్పటిలాగే ఉన్నది. 
కృష్ణుడు మామూలుగానే ఉన్నాడు. నార 
దుడు మొదలైన దేవర్డులు సభలో లేరు. 
కృష్ణుడు సభలోని ముషలతో వస్తానని 
చెప్పి, ఒక చెయ్యి సాత్యకికీ, రెండో చెయ్యి 
విదురుడికీి ఇచ్చి, సభ నుంచి బయలు 
దేరాడు. అతని వెంట కారవులూ, మిగిలిన 


హా జల 


రాజులూ బయలుటేరారు. చాలా కోపంలో 
ఉన్న కృష్ణుడు వారి వంక చూడనైనా లేదు, 
ద్వారం వద్ద దారుకుడు రథధంతోసహా 
సిద్దంగా ఉన్నాడు. కృష్ణుడు రధంలో ఎక్కి 
కూర్చోగానే ధృతరాసుడు అతనితో, ''కృష్తా, 
నన్ను నువు అపార్థం 'చేనుకోవద్దు. పాండవుల 
పట్ల నాకు ఎలాటి దురుద్దేశమూ లేదు. నేను 
దుర్యోధనుడికి చెప్పినహితం నువు విన్నావు, 
సభలో అందరూ విన్నారు గదా !'' అన్నాడు. 
కృష్ణుడు ధృతరాష్ట్రఖ్దీ, థీష్మ, [దోణ, 
బాహ్లిక, కృపులలాటి పెద్దలనూ ఉద్రేశించి, 
'' మహాత్ములారా, సభలో జరిగిన దంతా 
మీరు చూశారు. దుర్యోధనుడు రోషంతో 
సభనుంచి లేచిపోయాడు. ధృతరాష్ట్రుడు 


స్‌ 0, యుద్ధనన్నాహం 


తాను ఆసమర్థుళ్ణ అని అన్నాడు. న్‌ు 


“నాయనా, థర్మానికి భంగం రానివ్వ 
వద్దని ధర్మరాజుతో చెప్పు. క్షతియులు 
బాహుబలంతో జీవించటం థర్మ౦, అందు 


కోసం హింస చెయ్యవలసి వస్తే అది విధి 


(4 నిర్రయమన్న మాట. పూర్వం కుబేరుడు 


శ ముచికుందు డనే రాజర్సికి భూమండల 


మంతా ఇస్తానంటే ముచికుందుడు తీసు 


నాకో లక తన భుజబలంతో సంపాదించుకున్న 
ఆ . రాజ్యమే తనకు కావాలన్నాడట. థర్మ 


రాజు ఇప్పు డనుసరించే మార్గం నాకు 


ల నచ్చినది శాదు. అది పాండు రాజుగాని, 


భీష్ముడుగాని ఆమోదించేపీకూడా కాదు. 


టెక... అతనస్‌కి నిత్యమూ యజ్జై దాన తపస్సులూ, 


నాకు శలవు ఇప్పించండి," అన్నాడు. 
పెద్దలందరూ కృష్ణుడికి వీడ్కోలు చెప్పి 
తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. 
కృష్ణుడు రథం మీద తన మేనత్త అయిన 
కుంతి ఇంటికి వెళ్ళాడు. అతను కుంతి 
దేవికి కౌరవసభలో జరిగినదంతా చెప్పి, 


“దేవీ, ఎందరు ఎన్నివిధాల చెప్పినా 


దుర్యోధనుడు. వినిపించుకో లేదు. రాజ 
లోకానికి కాలం మూడింది. అర్జునుడు 
వాళ్ళను కార్చిచ్చులాగా దహిస్తాడు. నేను 
పాండవుల దగ్గరికి పోతున్నాను. వారికి 
ఏమన్నా సందేశం ఇస్తావా?" అని 
అడిగాడు, 


వ్‌0 


ఎఆికే్తీ క. ప చక 


శార్య్మప్రజ్ఞలూ, బలమూ, ఓజన్సు ఉండా 
లని నేను దీవించినట్టు చెప్పు. రాజ్యపాలన 
థర్మ బద్దంగా చెయ్యటం ఉత్తమ క్షత్రియ 
అక్షణం,; ఖిక్రాటనమూ, వ్యవసాయమూ 
వాణిజ్యమూ పనికి రావు. పాండపులు తమ 
తండి రాజ్యభా గాన్ని తాము రాబట్టుకో వాలి. 
నాకు పరుల అండన బతకటం. కన్న 
దుఖఖం ఏమి ఉంటుంది? యుద్ధం చేసి 
తం[డి తాతలకు ఊఉ త్తమలోకాలు కలిగించ 
మని ధర్మరాజుతో చెప్పు, అన్నది కుంతి 
కృష్ణుడితో. 

ఆమె కృష్ణుడికి వీడ్కోలు చెబుతూ, 
తాను తన కౌడుకులనూ, కోడలినీ అడిగినట్టు 
చెప్పమన్నది. 


చందమామ 


కి ] ॥ ఖు మజ! | ణ 
పా లత లా టా క్‌ కా క | | 
ాజాఅలాకన-.-.2-వంకటకుటిరు కటా వీక్‌ డన యత పతు. తు. రు . 
మ అలం ననన నానన నాడా కా 3 
క పజ న కర లా లా ఎవవటేత! 


కృష్ణుడు కుంతి మందిరం నుంచి 
బయలుదేరి. కౌరప ముఖ్యలందరికీ 
వీడ్కోలు చెప్పి, సాత్యకితోపాటు కర్ణుణ్ణి 
కూడా తన రథం . మీద ఎక్కించుకుని 
బయలుదేరాడు. రథం నగరం దాటి నిర్ణన 
మైన [పదేశం చేరగానే, కృష్ణుడు కర్టుడితో 
ఏకాంతంగా " కర్ణా నువు వేదాలూ, థర్మ 
శాస్త్రాలూ చదువుకున్న వాడివి. అందుచేత 
నువు (గ్రహించ గలవు. కన్యగా ఉరిడగా 
స్త్రీకి పుట్టిన వాళ్లు కానినుడు అంటారు. 
అలాంటి కన్య ఎనరిని వివాహం చేసు 
కుంటే వాడే కానీనుడికి తండి అపుతాడు. 
నువు కుంతీదేవికి . కానీనుడుగా పుట్టస 
వాడివి. అందుచేత పాండురాజు పెద్దకొడు 
కుపు ధర్మశాస్త్రాల (ప్రకారం రాజు 
కావలిసిన వాడివి. నికు తండి పక్షాన 
పాండవులూ, తల్సి పక్షాన వృష్టివంశం 
వాళ్ళూ బంధువులు. నా వెంట పచ్చా 
వంకే పాండవులూ, వాళ్ళ కొడుకులూ, 
పాండవుల పక్షాన వచ్చిన రాజులూ నీ పాడా 
లకు నమస్మ్కరించుతారు. నికు పట్టాభి 
షేకం జరుగుతుంది. (దౌపది నిన్ను 
ఆరవ భర్తగా స్వీకరిస్తుంది. ధర్మరాజు నీకు 
యువరాజుగా ఉంటాడు, అని చెప్పాడు. 

దానికి కర్టుడు, '“ళ్ళష్ణా, నా మీది 
[పేమతోనూ, స్ప్నేహంతోనూ నువు చెప్పిన 


దంతా విన్నాను. నేను పొండు రాజు 


శందమాను 


టం! 


1! 
క జీ 
ల 


కొడుకు ననటానికి సంచేహంలేదు. కుంతీ 
దేవి నన్ను కని నదిలో పారేస్తై, ఆథిరథు 
డనే సూతుడు నన్ను చూసి తెచ్చి తన 
భార్య అయిన రాధకు ఇచ్చాడు. నన్ను 
అష్టకమ్రైోలు పడి పెంచిన ఆ దంపతులకు 
పిండాలు పెట్టటం నా ధర్మ౦ కాదా? నాకు 
వాళ్ళే నామకరణం చేసి వనుపషేణు డని 
పేరు పెట్టారు. ఇతర స ంస్కారాలన్స్ని 
చేశారు. వాళ్ళ బంధువుల పిల్లలనే నేను 
పెళ్ళాడాను. నాకు వారియందు కొడుకులూ, 
మనమలూ కూడా కలిగి పెరుగుతున్నారు. 
పదమూడేళ్ళుగా ధృతరాష్ట్రుడి ఇంట, 
దుర్యోధనుడి అండన రాజ్యభొగాలు అనుభ 
విస్తున్నాను, నన్ను చూనుకుని దురోధనుడు 


వ్‌ 


టిని! 
ల్‌ో 
బం ఖల! 


పాండవులతో యుద్దానికి సిద్దపడ్డాడు, 
అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యమని 
అతను నన్ను కోరాడు. భయంచేత గాని, 
తోభంచేత గాని నేను దుర్యోధనుడికి 
అన్యాయం చెయ్యను. నేను అర్జునుడితో 
యుద్ధం చెయ్యకపోతే మా ఇద్దరికీ ఆపకీర్తి 
తప్పదు. ని సహాయంతో పాండవులు 
తప్పక జయిస్తారు. నేను తన అన్ననని 
తెలిస్తే ధర్మరాజు రాజ్యం కోరడు. నేనేమో 
(ప్రపంచమంతా జయించినా అ రాజ్యాన్ని 
దుర్యోధనుడికే ఇస్తాను. భూమినంతా ధర్మ 
రాజునే ఏలుకోనియ్యి. దుర్యోధను ఖ్ధి 
సంతోష పెట్టటానికి పాండవులను గురించి 
చాలా హీనంగా మాట్లాడాను. నేను 


(౧. 


బాగున్నది. 


న. కక్‌ జ్‌ అ అశ 


చెప్పినట్టు ఎవరికీ చెప్పక, అర్జునులి 
యుద్దానికి సిద్దులు చెయిర్థ, అన్నాడు. 

కృష్ణుడు నవ్వి, '"నీకు రాజ్యకాంక్ష 
లేదన్నమాట. సరే, ఈ మాసం యుద్ధానికి 
ఇంకా వారం రోజులకు అమా 
వాస్య వస్తుంది, ఆ రోజున యుద్ధం (పారంభ 
మయేటట్టు చూడమని భీష్మ, (దోణ, 
కృపులతో చెప్పు. నువు కూడా యుద్దానికి 
సిద్ధంకా,” అన్నాడు. 

కర్టుడు కృష్ణుణ్ణి కౌగలించుకుని, సెలవు 
పుచ్చుకుని, తన రథ౦మీద ఇంటికి 
వెళ్ళాడు. కృష్ణుడు సాత్యకితో సహాతన 
రథంలో ఉపప్పావ్యానికి బయలుబేరాడు. 

కృష్ణుడు తాను చేసిన కృషి ఫలించక 
తిరిగి వెళ్ళగానే విదురుడు కుంతీబేవి 
వద్ధకు వచ్చి, “ నేను ఏది వద్ధు అను 
కున్నానో అదే జరగబోతున్లుది. పాండవ 
కౌరవులు మహాయుద్ధంలో ఆనేక లక్షల 
(ప్రాణాలను బలి పెట్ట టోతున్నారు. కృష్ణుడు 
సంధి కుదర్చలేక తిరిగి వెళ్ళాడు." అని 
దుఃఖించాడు. 

కుంతీదేవికి కూడా, యుద్ధంలో ఖీష్మ 
(దోణుల వంటి మహాపురుషులు 
చావటం భయంకరంగా తోచింది; తన 
కొడుకులు యుద్ధంలో జ్ఞాతులను చంపి 
విజయం పొందటం కన్న దారిద్యంతో 
మాడి చాపటమే మేలేమో ననిపించింది. 


చందమామ 


జా గా న 
- పలి కాలు శ్ర ఆనా 
క్‌ | ఇకో 


రానున్న ఆపదకు మూలకారకుడు కర్ణుడే 
ననీ, అతను తన కొడుకులను ట్వెషిస్తూ, 


వారిని చంపటానికి నిశ్చయించు కున్నాడనీ 


ఆమె అనుకున్నది. అందుచేత ఆమె కర్షుడ్‌ 


క్‌ కీ క ళ్‌ 
/ జా?! 4? నా. 


మనను పాండవులకు అనుకూలంగా మార్చు ఖో | సస! కనాన 


టానికి నిచ్చయించుకుని, గంగా తీరాన 
కర్టుడు జపం చేసుకుంటున్న చోటికి 
వెళ్ళింది. కర్ణుడు తూర్పుగా తిరిగి, చేతు 


లెత్తి జపం చేనుకుంటున్నాడు. కుంతి ౫ "జ కి 


అతని వెనకగా వచ్చి, ఎండదెబ్బకు పడలి, 
కర్టుడి పై బట్టమీద కూర్చున్నది, 

కర్ణుడు జపం చాలించి, కుంతిని చూసి 
సమస్కారం చేసి, “అమ్మా, కర్ణుణ్ణి, 
నమస్కారం చేస్తున్నాను. - ఏ పనిమీద 
ఇక్కడికి వచ్చావు? అని అడిగాడు, 

“నాయనా, నువు నా కొడుకువు. రాధ 
కొడుకువు కావు, సూతకులం వాడివి కావు. 
నా మాట నమ్ము. నువు నీ తమ్ములను 
ఎరగక, దుర్యోభనుడి కోసం మహా పాపానికి 
ఒడిగట్లటం అనుచితం. అర్జునుడు స్వశక్తితో 
గెలుచుకున్న రాజ్యాన్ని కౌరవులు ఆపహ 
రించారు. నువు దానిని ధృతరాష్టుడి 
కొడుకుల నుంచి తీనుకుని నువే ఏలుకో. 
బలరాముడూ, కృష్ణుడూలాగ నువూ, అర్జు 
నుడూ (_పేమగా అస్నదమ్ములై ఉండండి. 
మీ రిద్ర్దలూ ఏకమైతే మీకు అసాధ్యం వ్‌మీ 
ఉండదు," అన్సది కుంతి. 


చందమామ 


' ఈమాటలు విని కర్టుడు ఏ మాత్రమూ 
చలించక, కుంతితో ఇలా అన్నాడు; 
“'“అమ్మా, నీమాటలు నేను వినను. 
నువు నాకు మహాపాపం చేశావు. ఏ శతువూ 
నాకు అంతకన్న పాపం చెయ్యలేడు. పుట్ట 
గానే నన్ను పారేశావు. నేను క్ష్యత్రియుడుగా 
పుట్టినా నూతుడు గా పెరిగాను. నాకు 
క్షత్రియ సంస్కారాలు ఏవీ జరగలేదు. 
ఇన్నాళ్ళూ నాక్షేమం౦ నీకు, పట్టలేదు, 
ఇప్పుడు నువు నీ మంచికోఠి నాకు హితం 
చెబుతున్నావు. నే నిప్పుడు పాండవుల పక్షం 
అయితే, భయపడి వాళ్ళ ఆండన చేరానని 
లోకం అనుకుంటుంది. యుద్ధం జరగబోతూ 
ఉండగా నేను పాండవులకు అన్ననని 


రవ 


వ్‌ బా! 
క్‌ గా శబ 


నాం కాదా. --  -- బాన నతన వ 
శాకదై గ్గ జ ట్‌ ఆ | మేకా క్‌ ్షి ॥ ( న్‌ 


| క్రమాలు సార్ధకం కావు. యుద్ధంలో అర్జు 


న్స్‌ నుడు చచ్చినా నాతోకలిసి అయిదుగురు 


జీ; . కొడుకులు నీకుంటారు. నేనే చచ్చినా నీకు 

1 న్న! , ఆయిదుగురు కొడుకులుంటారు. సీకు అరు 

ఫీ గురు కొడుకులు పి పరిస్థితిలోనూ ఉండరు. 
జ్ఞ నువు నిశ్చింతగా ఉండు.'' 


కుంతి దుుఖావెశంతో కర్ణుణ్ణ కౌగలించు 


శ్‌ శ జ కుని, ““ నాయనా,' ఇది విది విలానం. కౌర 
మా స్త! త వులు నాశనం కాక తప్పుదు. నీ తమ్ములు 
నీ నలుగురికి అభయం ఇచ్చినమాట మరపకు, 


(పకటిస్తే రాజులంతా నన్ను దుమ్మెత్తి 
పాయ్యరా? ధృతరాష్ట్రుడి కొడుకులు నన్ను 
ఎంతో ఆదరించ్చి సత్కరించారు. ఆ సత్మ్క్హా 
రాలన్నీ వ్యర్థపుచ్చునా ? నామీద ఆభారపడి 
వాళ్ళు యుద్దానికి సిద్దమయారు, నేను వారి 
బుణం తీర్చుకోవటానికి పాణాలైనా అర్చిం 
చాలి. దుర్యోధనాదుల కోసం నెనూ, 
నా కొడుకులూ [పాణం ఉన్నంత దాకా 
పోరాడతాం. అయినా నువు ని కొడుకులను 
గురించి భయపడి వచ్చావు గనక నిన్ను 
నిరాశ చెయ్యను. నీ కొడుకులందరినీి నెను 
చంపను, ఒక్క అర్జునుడు మినహాగా, 
మిగిలిన పాండవు లెవరి[ప్రాణాలూ తీయను. 
అర్జునుఖై చంపితేనేగాని నా బల పకా 


నీకు శుభం కలుగుగాక ! '' అని వీవించింది. 


నన ఈ.  కర్దుడు ఆమె పాదాలకు నమస్కారం చేసి 
మాల్‌ 1 తన ఇంటికి వెళ్ళాడు. కుంతి తన మంది 


రానికి తెరిగి పచ్చింది. 

కృష్ణుడు ఉపప్లావ్యం చేరుతూనే 
పాండవులకు జరిగినదంతా చెప్పాడు. అతను 
చాలా సేపు వారితో మంతాలోచన చేసి 
తన విడిదికి వెళ్ళి విశాంతి తీసుకున్నాడు. 

ఆ రాతి పంచపాండవులు కృష్ణుడితో 
సహా యుద్ధ సన్నాహం గురించి చర్చిం 
చారు. పాండవుల పక్షాన పోరాటానికి, 
వీడు అక్షాహిణుల సిన సిద్దంగా ఉన్నది, 
ఒక్కొక్క అక్షహిణికీ ఒక్కొక్క నాయ 
కుడు నియమించ బడ్థాడు. ఆ పడుగురు 
అక్షహిణీ నాయకులూ ఎవర౦ కే; 
విరాటుడూ (దుపదు డూ ధృష్టద్యు 
మ్పుడూ, శిఖండీ, సాత్యకీ, చేకితానుడూ , 


చందమామ 


థీముడూనూ. ఈ ఏడుగురి మీదా ఒక 
మహా నాయకుడుండాలి. అతను భీష్ముడికి 
దీకైనవాడుగా ఉండాలి, అలాంటి వాడు 
ఎవడని ధర్మరాజు తన తమ్ములను అడిగితె, 
సహదేవుడు విరాటులళ్టో, నకులుడు (దుప 
దుఖ్జీ, అర్జునుడు ధృష్టద్యుమ్ను ల్ల, 
ఫీముడు, శిఖండిని నూచించారు. వి ఇద్దరూ 
ఒక విధంగా చెప్పకపోవటంతో ధర్మరాజు 
కృష్ణుడి అభిప్రాయం [ప్రకారం సర్వ 
సేనానిని నిర్ణయింతామన్నాడు. కృష్ణుడు 
థృష్టద్యుమ్నుళ్లో నూచించాడు. 

పాండవ బలాలకు ధృష్పద్యుమ్నుడు 
సర్వసెనానిగా నిర్ణయించ బడినట్టు తెలిసి 
రాజులందరూ సంతోషించారు. ఆర్భా 
టఏంగా సైనిక సన్నాహం ఆరంభమయింది. 
రథాలు నడిచాయి, ,శంఖాలూ, దుందు 
భులూ మోగాయి. పాండవుల బలాలు 
మహా సము[దంలాగా కదిలాయి. సేనకు 
ముందు ఖీమ, నకుల, సహదటేపులు 


వెళ్ళారు. వాళ్ళ వెనకగా అభిమన్యుడూ, 
ఉప పాండవులూ, ధృష్టద్యుమ్నుడూ, 


ఇతర పాంచాల యోధులూ కదిలారు. సేన 
మధ్యలో ధర్మరాజున్నాడు. సైన్యం వెంట 
రకరకాల వాహనాలూ, యం తాయుథాలూ, 
వైద్యులూ, పరిచారకులూ ఉన్నారు, 
(దౌపది తన చాసదాసీజనంతో సహా ఊప 
ప్తావ్యంలోనే ఉండిపోయింది. 

పాండవులు సేనలతో బయలువేరే 
ముందు (బాహ్మణులకు గోవులూ, బంగా 
రమూ దానం చేసి, వారి అశీర్వాదాలు 
పొందారు, 

సన వెనక ఖాగంలో విరాటుడూ, కుంతి 
భోజుడూ, ధృష్టద్యుమ్నుడి కొడుకులూ ? 
నలభైవేల రథాలూ, లెండు లక్షల గు రాలూ, 
అయిటు లక్షల కాల్చలమూ, అరవైవేల 
ఎనుగులూ వెంట బెట్టుకుని చేకితానుడూ, 
ధృష్టకేతుడూ, సొత్యకీ, కృష్తుడూ 
అర్జునుడూ కదిలారు, ' 

ఈ మహాసెన కురుక్షేత౦ం చేరగానే 
శంఖాలు మోగాయి, మైనికులు పరమా 
నంద భరితులై, దిక్కులు పిక్కటిల్లేటట్టు 
సింహనాచాలు చేశారు. 


వొండవుల సేనలు కురుక్షేతం చేరగానే 
సైనిక శిబిరం నిర్మించటానికి మంచి, ఆను 
కూల (ప్రదేశం చూశారు. దానికి తృణ, 
కాష్ట్ర జల సమృద్ది ఉన్నది, సమీపంలో 
శ్మశానాలు గాని, దేవాలయాలు గాని, 
బయుషుల ఆ(శమాలు గాని లేవు, కృష్ణార్హు 
నులు అనేక మంది రాజులను వెంటబెట్టు 
కుని, రధం మీద శిబిరం నిర్మించే ప్రదేశ 
మంతా కలయతిరిగి, అక్కడక్కడా గుంపు 
లుగా చేరి ఉన్న కౌరవ సైనికులను 
దూరంగా తరిమే కారు. 

ధృష్టద్యుమ్నుడూ, సాత్యకీ యుయు 
ధానుడూ, శిబిరాల నిర్మాణానిక కొలతలు 
పెట్టించారు. హిరణ్వతినదీ తీరాన 
పాండవ శిబిరాలు లేచాయి. వాటి చుట్టూ 


కృష్ణుడు చాలా పెద్ద అగడ్త తవ్వించాడు, 
పాండవ శిబిరాల వంటివే మిగిలిన రాజు 
అందరికీ వర్పడాయి. అన్ని శికిరాలలోనూ 
సమృద్ధిగా భోజనానికీ, తాగటానికీ ఎర్వాట్లు 
సేన వెంట అనేక వేలమంది 
శిల్చులూ, వైద్యులూ ఉన్నారు. కపచాలూ, 
ఆయుధాలూ, తేనే, నెయ్యా, ధూపసామ(గ్రీ 
మొదలైనవి = కొండలంత . రాసులు పోసి 
ఉన్నాయి. ధర్మరాజు (పతి కబిరానికీ 
వెళ్ళి, అన్ని సదుపాయాలూ సరిగా అమరి 
నదీ, లేనిదీ స్వయంగా చూశాడు, 

కృష్ణుడు హస్తినాపురం నుంచి బయలు 
దేరగానె దుర్యోధనుడు కర్ణ శకుని, దుశ్శా 


క రిగొయి. 


_సనులను పిలిపించి, ''నాకూ, పొండవు 


లకూ యుద్దం జరగటమే కృష్ణుడు కోరేది, 
య్‌ ఓ! 


కౌరవ శిబిరాలు సిద్దమయాయి. హస్తినా 


' సపరమంతా మైనిక సన్నాహపు సందడితో 
= నిండి పోయింది. కౌరవ సేనలు సైనిక 
శిబిరాలు చేరుకున్నాయి. 
/ 


తీరా తన దాయూదులను చంపటానికి 


[ప్రయత్నాలన్నీ చేసిన మీదట థర్మ రాజును 


థర్మ నంటేహాలు బాధించాయి. ఆయన 


ల్‌ వ! | కృష్ణుడితో, శక కృస్తా, వమునరం చేయబటోయేది 


అతను వారిని ఎలాగూ రెచ్చగౌట్టుతాడు. 
మనం పెద్ద ఎక్తున యుద సన్నాహం 
చెయ్యవలసి ఉన్నది, అందుచేత మీరు 
చురుకుగా యుద్దయత్నాలు చేసి, కురు 
కేతంలో మన శిబిరాలు నిర్మించండి, వేల 
కొద్దీ శిబిరాలు నిర్మాణం కావాలి. మనకు 
ఆహారం వచ్చే మార్గాలు శ తువుకు 
స్వాధీనం కారాదు, వాటికి బలమెన రక్షలు 
కావాలి. శిటిరాలలో వస్తుసమృద్దీ, ఆయుథ 
సమృద్దీ ఉండాలి. లక్షల కొద్ద పతాకాలూ, 


ధ్వజాలూ తయారు కావాలి, శిబిరాల మధ్య | 


మానాలు చక్కగా చదును చేయించండి, 
రేపే సైన్యం కదలి శెబిరాలు వ₹ేరాలి, '" 
అని చెప్పాడు. 


50 


1 ధర్మవిరుద్ధం కాదు గద?'" అన్నాడు. 


దానికి కృష్ణుడు, “మన రాజ్య ఖాగం 
అవ్వకపోతే నునం నంధి చేసుకోలేం గదా? 
ఆలాటపష్టుడు యుద్దం చెయ్యుక గత్యంతర౦ 


విమున్నది? అన్నాడు. 


కృష్ణుడు ఇలా అన్న మీదట ధర్మరాజు 
యుద్ధ (పకటన చేశాడు. సేనలలో ఉత్సా 
హమూ సంచలనమూ బయలుదెరింది. 

తరవాత ధర్మ రాజు ఫీమార్దునులతో, 
“వంశ నాశం జరగగూడదని మనం వన 
వాసమూ, అజ్ఞాత వాసమూ చేశాం, పడరాని 
కహైలు పడ్డాం. కాని ఆ వంశ నాశనం 
ఇప్పుడు దాపరించనే దాపరించింది. వంశ 
రక్షణ కోసం మనం చేసిన [పయత్నం 
ఫలించలెదు. కాని వంశ నాశనానికి మనం 
చేసే [పపయత్స్నం ఫలించ బోతున్నది. 
నున గురువులనూ, వృద్దులనూ చంప్‌ మనం 
ఎలాటి విజయం సంపాదిసామో నాకు 
అర్థం కాలేదు, అని దిగులుగా అన్నాడు. 


చందచదవమూదచు 


-5ా / 1 1 
స. 


= కలో 


“నియమించాడు. వారు: 


ఆయుధాలూ, తకైలాలూ, తదితర వస్తువులూ 
సేకరించబడ్డాయి. 

దుర్యోధనుడు తన వవకొండు అకా 
హిమయిళికూ పదకొండు మంది నాయకులను 
కృపుడూ, 


టు! [దోణుడూ, శల్యుడూ, పెంధవుడూ, సుదక్షి 


(| కల (1. భూరిశవనుడూ, 


ననన న. త ్ష 
ళన త్య 


“మన తల్లీ, విదురుడూ చెప్పిన దానికన్న 
మనకు చేదే ధర్మం ఎమున్నది? యుకర్రం 
జరీగే తీరాలి," అన్నారు ఖీమార్టునులు. 
అంతే నన్నాడు కృష్ణుడు. 

మర్నాడు దుర్యోధనుడు తన పక్షాన 
వచ్చిన పదకొండు ఆక్షాహిణుల సేననూ 
వాటి బలా బలాలను బట్టి విభజించాడు. 
ఉత్తమమైన సేనలు ముందూ, మధ్యమ 
మైనవి మధ్యలోనూ . బలహీనమైనవి వెను 
కనూ ఉండేటట్టు ఎర్బాటు చేశాడు. విరిగి 
పోయిన రథాలను మరమ్మళు చెయ్యటానికి 
కృరలు లఅక్షల సంఖ్యలో సిద్దం చేయ 


బడ్డాయి. రథాలన్నిటిలోనూ అమ్ముల 
పొదులు అమర్చ బడాయి. రకర కాల 
వ్‌బై 


బుడూ, కృతవర్మా, అశ్వక్టామా, కర్టుడూ, 
శకుని, బాహ్లైకుడూనూ. 
నిండు సభలో ఇలా అకౌహి£ీపతులను 


' నియమించిన అనంతరం దుర్యోధనుడు 
". భీష్ముడి కేసి తిరిగి చేతులు జోడించి, 


'“" మహాత్మా, ఎంత పెద్దసేన అయినా తగిన 


| నాయకుడు .లేకపోతే చీమలప్పుట్ట లాగా 


చెదిరిపోతుంది. వేరు వేరు సేనాపతుల 
మధ్య పోటీ ఉంటుంది గాని సామరస్యం 
ఉండదు. పూర్వం హైహయ క్ష్యత్రియుఆ 
మీద (బాహ్మణులు ధ్వజమెత్తి యుద్ధానికి 
తలపడ్డారు. వారివెంట వైశ్య, శ్నూద 
వర్హాలవారు కూడా హైహయులతో యుద్దం 
చేశారు. కాని ఎన్ని యుద్దాలు హరిగినా 
అల్పసంఖ్యలో ఉన్న హైహయులకే 
విజయం లభిస్తూ వచ్చింది. దానికి కారణం 
వమంకే హైహయులకు సమర్హుడైన నాయ 
కుడు ఒకడే ఉన్నాడు. మూడు వర్హాలసేన 
బహునాయక మైనది. ఈ. రహస్యం తెలుసు 


కుని (బాహ్మణులు తమలో ఒక సమర్హుడికి 
నాయకత్వం ఇచ్చి, హైహయుల మీద 
చందమామ 


గెలిచారు. నువు నీతిలో శ్నుకు డంత వాడివి. 
మా మేలు కోరినవాడివి. ధర్మం తప్పని 
వాడివి. ఓటమి ఎరగనివాడివి, అందుచేత 
నువు నా సేనలన్నిటికీ అధిపతివిగా ఉండి, 
ఇం(దుడు దేపతలను కాపాడినట్టు మమ్మల్ని 
కాపాడు,'' అన్నాడు. 
దుర్యోధనుడి బలాలకు సర్వసేనాపతిగా | న! 
ఉండటానికి భీష్ముడు రెండు నిబంధనలు 
తెలిపాడు; తాను పాండవులలో ఎవరినీ 
చంపడు ; కర్షుడూ, తానూ ఒకేసారి యుద్ధం (ఆ 
చెయ్యటం పొసగదు, ఎందు కంకే కర్టుడికి. 
తానంకే అమితమైన మత్సరం ।; అందుచేత 


ముందు కర్ణుడైనా యుటద్దరంగంలోకి రావాల్సి | 4 


లేదా తానైనారావాలి, 

భీష్ముడు ఇలా అనటం విని క్‌ర్తుడు 
దుర్యోధనుడితో, '“రాజా, భీష్ముడు జీవించి 
ఉండగా నేను యుద్దరంగంలో అడుగు 
పెట్టను, అని మాట ఇచ్చాడు, 

తరవాత దుర్యోధనుడు శాస్త్రోక్తంగా 
ఖీష్ముళ్లు సర్వ 'సినాపతిగా ఆఖి పేకించాడు. 
తరవాత అతనూ అతని తమ్ములూ, 


సేనలూ కురుక్షేత్రానికి తరలివెళ్ళాయి. 


ఇంక యుద్దం ఆరంభం కాబోతున్నదని 
వని బలరాముడు, కొందరు యాదవ వీరు 
అను వెంట బెట్టుకుని, పాండవ శిబిరానికి 
వచ్చాడు. అందరు రాజులూ, పొండవులూ, 
కృష్ణుడూ లేచి నిలబడి ఆయనను గౌరప్‌ిం 


చందమామ 


చారు, బలరాముడు. పెదలైన విరాట (దుప 
దులకు నమస్కారం చేసి కూర్చుని. 
అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు : 

“మహా భయంకరమైన యుద్ధమూ, 
కసేక్త్ష్రయమూ జరగబోతున్నది. అద్‌ 
త ప్పెటట్టు లేదు. ఈ యుల నుంచి 
మీ రందరూ [పాణాలతోనూ, వికలాంగులు 
కాకుండానూ బయటవడగా చూసానని 
ఆశిస్తున్నాను. మనకు పాండవులవంటి బంధు 
వులే కౌరవులూ అనీ, ఇరు పక్షాలనూ 
సమంగా చూడమనీ నేను కృష్ణుడికి ఎన్నో 
సార్లు చెప్పాను. కాని ఆతనికి అర్జును 
డంకే (పాణం. పాండవు లంకే అభి 
మానం. నామాట విన్నాడు కాడు, భీమ 


ఏతే 


,' చెప్పు. నేను నీకు ఎలాటి భయమూ కలగ 
కుండా శ్యతువును మట్టు పెక్టుస్తాను. పరా 


ఇన్‌ కమంలో నాకు ఎవరూ చాలరు. ఈ రాజు 
స్ట అందరూ ఇక్కడి నుంచి కదిలే పనిలేదు. 


నవ్వుతూ, 


(దోణుళ్జీ నేనే చంపేసి, 
మీ రాజ్యం మీ కిప్పిస్తాను,'" అన్నాడు. 
అర్జునుడు అందరి ముఖాలూ చూసి 
'““వీఠరాగేసర్హా నేను భయపడే 
నమన్య లేదు. ఎవరి సహాయమూ లేకుం 


 విడిపించాను ? 


ఖాండవ దహనం చేయిం 


క స్‌ ' చాను; విఠాటుడి గోవులను కౌరవ సేనల 


దుర్యోధను లిదరూ నాకు [పెయమైన, 
గనమ్మ్యులే. ఇదరూ నా దగ్గర గదాయిద్దంలో 
క [1 షా 


ఆరితేరిన వాళ్ళే. యుద్దంలో కృష్ణుడి 
నహాయంతో పాండవులు గెలిచి తీరుతారు. 
కాని కౌరవుల వినాశం నేను చూడలేను. 
సరస్వతీ నదీ [పాంకాన గల పుణ్యక్షతాలు 
సేవించ బోతున్నాను. 

ఇలా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు, 

అదే సమయంలో రుక్మిణి అన్ప ఆయిన 
రుక్మి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల 


వద్దకు "వచ్చి, ధర్మరాజు చేత అతిధి 


సత్కారాలు పొంది. సభలో అందరూ 
వింటూ 0౦ఉగా అర్జునుడితో, ''అర్జునా, 
ఈ యుధ్ధంలో నీకు సహాయం కావాలం1ు 


నుంచి మళ్ళించాసు. 


మీరు సహాయం 
చేయ దలిస్తే మరెవరికైనా సహాయం 
చెయ్యండి. లెదా, మా వెంట ఉండి నేను 
ఎలా యుద్దంచేస్తానో చూడండి," అన్నాడు. 

అప్పుడు రుక్మి తన పెద్ద సేనను వెంట 
బెట్టుకుని దుర్యోధనుడి దగ్గిరికి వెళ్ళి, 


ఇలాగే (పగల్ఫ్భాలాడాడు. దుర్యోధనుడు 


కూడా రుక్మి సహాయం నిరాకరించాడు. 
రుక్మి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. 

ఈ విధంగా కురుక్షతంలో జరిగిన 
యుద్దంలో చేరనివారు బలరాముడూ, రుక్మి 
మా్యతమే,. మిగిలిన వారంతా విదో ఒక 
పక్షాన యుద్దం చేశారు. 

హిరణ్వశీ నపీ తీరాన శిబిరంలో ఉన్న 
పాండవుల పద్దకు దుర్యోధనుడు శకుని 


చందమామ 


కొడుకైన ఉలూకుళ్థై దూతగా పంపి, ఛర్మ 


రాజుకూ, కృష్ణుడి క్రీ, ఖీమార్చునులకూ, 


నకుల సహచేవులకూ ఇలా పాగరుతోకూడిన 


సందేశం పంపాడు. 


'" ధర్మకాజా, నువు రుద్రాక్ష పిల్లివి. నీది . | 
పిల్లి జపం. లోకాన్ని వంచించటానికి. నువు 


వేదాలనూ, 


ఇప్పుడైనా కాాతధర్మ౦ అవలంబించి | 


యుద్దం చెయ్యి. నువు ఆయిన (గామాలె 


అడిగితే బుద్ధిపూర్వకంగా నే నేను నిఠశాక గ్‌. 


సహనాన్ని ఆవలంబించావు.. 


రించి, నిన్ను యుద్దానికి పురికొల్పాను. ర 


''కృష్ణా, నువు మా సభలో ఏదో గారడీచేసి 
ఒక రూపం చూపించాప్తు, 
యుద్ధరంగంలో నా ఎదట పడు, యోధులు 
ఇలాటి మాయలకు ఆ(గహిస్తారు గాని భయ 
పడరు. యుద్ధంలో పాండవులను గెలిపించి, 
వారికి రాజ్యం ఇప్పిస్తానని (పగల్ఫ్భాలాడావు. 
ఆ మాటలు నిలబెట్టుకో. 

“భీమా, నువు తిండిపోతువు, యుద్ధానికి 
పనికిరావు. నా (పతాపం చేత నిన్ను నేను 
విరాటుడికి వంటలవాణ్ణి చేశాను. ధృత 
రాష్ట్రుడి కొడుకుల నందరినీ యుద్దరంగంలో 
గెలుస్తానని (పతిజ్జలు పలికావు, ఆ పతి 
జలు నిలబెట్టు. ' 

ఇదే ధోరణిలో దుర్యోధనుడు అర్జున 
నకుల సహదెవులకూ, ధథృష్టద్యుమ్నుడికీ 
సందేశాలు పంపాడు. వాటిని ఉలూకుడు 


చందమామ 


అదేరూపంతో |. స్‌ న్‌. మమా 
తెచ్చి పొందవ శిబిరంలో అందించాడు. 


కాజ. నాననా యా వనన 


దుర్యోధనుడు ఊహించినక్టు అందరూ 
ఆగహావేశం చెందారు. వారు ఉలూకు 
డితో, ''దుర్యోధనుడు మమ్మల్ని యుద్దానికి 
రెచ్చగొట్టుతున్నాడు. ఆతని కోరిక తీరు 
తుందని చెప్పు,” అన్నారు. 

ఉలూకుళ్లై పం పేస్‌ ధర్మరాజూ, ధృష్ట 
ద్యుమ్నుడూ తమ సేనలను యుద్ధరంగానికి 
తరలించారు, ధృష్టద్యుమ్నుడు తమ విరు 
లకు కౌరవవీరులను ఈ విధంగా (ప్రతి 
యోధులని నిర్ణయించాడు : 

కర్ణుడికి అర్జునుడు; దుర్యోధనుడికి 
భీముడు; శల్యుడికి ధృష్టకేతుడు;. కృష్పడికి 
ఉత్తమౌజుడు; ఆశ్వక్టామకు నకులుడు; 


వ్‌ 


కృతవర్మకు శైబ్యుడు; మైంథవుడికి యుయు 
థానుడు, భీష్ముడికి శిఖండి; శకునికి సహ 
దేవుడు, వృష సేనుడికి అఫ్‌మన్వ్యుడు; 
(తిగర్హులకు ఉపపాండవులు; (దోణుడికి 
తాను (ధృష్టద్యుమ్నుడు. 

ఇలా కొరవ సేనలో గల యోధులందరికీ 
తన సేనలోని పతి యోధులను నిక్షయించి, 
ధృష్టద్యుమ్నుడు పాండవసేసలను 
వ్యూహంగా తీర్చాడు. అతని ఉద్దేశంలో 
అభిమన్యుడు అర్జునుడి కన్న యుద్దంలో 
(పతాపశాలి |! 

అవతల కౌరవసినకు నాయకుడైన 
భీష్ముడు దుర్యోధనుడు కోరిన మీదట, 
రెండు పక్షాలలో గల మహాపవీరుల తర 
తమ ఫీదాలను ఈ విధంగా తెలిపాడు; 


కౌరవసేనలో కృతవర్యా, శల్యుడూ, 
సైంధవుడూ, కృషప్తడూ, అశ్వక్టామా, 


(దోణుడూ, బాఫ్లాకుడూ మొదలైనవారు అతి 
రథులు, ఉత్తమ వీరులు, అశ్వత్థామకు 
(పాణాల మీది ఆశ అనే లోపం ఉన్నది; 
లేకపోతే అతనితో సమానుడైన వీరుడు రెండు 


సేనలలోనూ లేడు. వృషసేనుడూ, అలం 
బును ఉనే రాక్షనుడూ మహారధులు. నుదక్షి 
బండూ నీలుడూ శకునీ, విందాను 
విందులూ మొదలైనవారు వికరథులు, 
కవచకుండలాలు పోవటం చేతా, శాప 
(గస్తుడు కావటం చేతా కర్షుజ్జి రథుల జాబి 
తాలో చేర్చటానికే లేదు; అతను అర్హ 
రథుడు. 

పాండవపసేనలో, అయిదుగురు పాండ 
వులూ అతిరథులు. వారిలో అర్జునుడు 
ఉభయ సేనలలోక సాటిలేని యోధుడు; 
ఆతన్ని ఎదిరించి పోరాడే శక్తి గల భీష్మ 
(దోణు లిద్దరూ వయోవృద్దులే. ఆఅఆభిమ 
న్యుడూ, సాత్యకి, ఉ త్తమౌజుడూ, యుధా 
మన్యుడూ, శఖండీ, ధృష్టద్యుమ్నుడూ, 


అతని తమ్ముడు సత్యజితూ, ఘటోత్క 
చుడూ అతిరథుల కిందికే వస్తారు. ఉప 
పాండవృలు అయిదుగురినీ మహారథులన 
వచ్చు. అలాగే, విరాటుడూ, (దుపదుడూ, 
శశుపాలుడి కొడుకైన థృష్టకేతుడూ మొద 
లైెనవారు కూడా మహారథులే |! 


| 
| 
గ తు కా 
| 
| 
| 
| 
జో 
క న. 
జ్‌ జో గ్‌ 
| [| క 
| ట్‌ శ 
జ 
/| 
| 
| ! 
| క బో ల గ 
శ్‌ వ్‌ 
క్‌ 
ః కా కా 
కం కబాయి ఆ కా మ్‌ ల్‌ 
న్న 
క్‌ 
జ్‌ 
/ 
| 
! 
టో 
గ క్ట జో స్ట్‌ 
జూ కై 
కి 
వ్ర / 
నన్న ఆడీ మ వ క 
హ్‌ ఖ్‌ ర్‌ 
ల్‌ | 
కం 
అలా ప. లా శ్‌ జ | 
ల లా | 
చా . 
న్వ్‌ ॥ | | 
క్ర గ్య జ. ఖ్‌ కో | 
అ కై గ | క్‌ జ 
స ఆ ల్‌ క ( క వా 
తా జ కీ క్‌ | ఖ్‌ 
1 
త్‌ గ్గ కా / 
నా వై న్య బీ జా! 
శ్ర 
క్‌ న్‌ 
క | ణః 
ఇ [ | ల 
క (| || | 


భీష్ముడు దుర్యోధనుడికి ఉభయపక్షాల 
వీరులను గురించి విపరంగా చెప్పిన మీదట 
దుర్యోధనుడు ఆయనను, “తాకా, శ4ఖండి 
యుద్దానికి వస్తే ఆతన్ని ఎందుకు చంప 


నంటావు? సోమకులతో సహా పాంచాలు 
లందరిని చంపుతానని నువు ముందు చెప్ప 
ఉన్నావే? అని అడిగాడు. 

వానికి ఫీష్ముడు ఇలా సమాథానం 
చెప్పాడు; 

“నేను శిఖండిని యుద్దరంగంలో 
ఎందుకు ఎదుర్కోనో చెబుతాను, ఈ రాజు 
అందరితోపాటు నువుకూడా విను, నా తండి 
శంతనమహారాజు దీర్షకాలం రాజ్యపాలన 
చేసి చనిపోయిన ఆఅఆన౦తరం, నేను 
చితాంగదుఖణ్ధ రాజు గొనూ, విచిత 


'ఇకకావఆలులు. ..ఆఅఅకలలు-. 


52, శిఖండి కథ 


కాం క్ష్‌ ఆ నా 
ల వాణకాణు వలు. క్‌ న్‌ 


వీర్యుణ్ణై యువరాజుగానూ ఆఅఖి షేకించాను. 
కొంత కాలానికి చిత్రాంగదుడు పోయాడు. 
అప్పుడు నేను విచి తవీర్యుణి రాజును 
9] 

ఆతనికి నేను అండగా ఉంటూ 
రాజ్యపాలన చెళ్తాను. 

'' అతనికి యుక్తవయను వ చ్చింది, 
అతనికి తగిన కన్యను చూసి పెళ్ళి చేయ 


చెసి, 


నిశ్చయించాను,. ఆ సమయంలో కాశ్‌రాజు 


కూతుళ్ళు ముగ్గురు స్వయంవరం చేనుకో 
బోతున్నారని తెలిసింది. వాళ్ళు మంచి 
అందగత్తెలు. వాళ ల పేర్లు అంటా, ఆంటికా, 
అంబాలిక స్వయంవరానికి రాజు 
లందరూ ఆహ్వానించ బారు. నేను ఒంట 
రిగా రథం మీద కాశీశాజధానికి వెళ్ళి, 
సాటిలేని అందగత్తిలయిన రాజకుమార్తె 


ఎం అలా = 


[2 స్‌ ముంచి, ఓడించాను. వాళ్ళు భళ్త దరూ 


వదిలి పారిపోయారు, 
"' నేను కాశీరాజు కుమార్తెలను తీసుకు 


( [| న్‌ |. వచ్చి, సత్యపతికి చూపి, వాళ్ళను విచి.త 


వీర్యుడికి ఖార్యలుగా తెచ్చానని చెప్పాను. 
అమె నేను చేసిన పనికి చాలా సంతోషిం 


/. చింది. నేను పెళ్ళి [ప్రయత్నాలు చేస్తూంకే, 


కాఫరాజు పెద్ధ కూతురు, అంబ తాను 
సాళ్వరాజును _పేమించానని, అతను కూడా 


... తనను (పేమించాడని, తాము వివాహం 


( ళన. స్వయంవరాని! వచ్చిన 
రాజులందరినీ కూడా చూశాను. నేను వారి 
నందరినీ నాతో యుద్ధానికి ఆహ్వానించి, 
రాజకుమా ర్తెలను ముగ్గురినీ నా రథంలో 
ఎక్కించుకున్నాను. 

“ *“రాజులార్హా నను ఈ ముగ్గురు 


కన్యలనూ తీనుకు పోతున్నాను. నేను 
శంతనుడి కొడుకును, నా పేరు భీష్ముడు. 
మీకు చేతనైతే ఈ కన్యలను విడిపించు 
కోండి, అని నేను రాజులతో అన్నాను. 
వాళ్ళకు నా మద చాలా కోపం వచ్చి, 
రథాల మీదా, వీనుగుల. మీదా, గుురాల 
మీదా ఆయుధాలు ఎత్తి, నా మీదికి యుద్దా 
నికి వచ్చారు. నేను వాళ్ళను బాణవర్షంలో 


చేసు కోవటానికి నిశ్చయించు కున్నామనీ, 
ఈ సంగతి తన తండికి తెలియదని, 
తనను సాళ్వరాజు వద్దకు చేర్చమనీ 
(పార్జించింది. నేను మా తల్లి సత్యవతి 
తోన్లూ మంతి పురోహితులతోనూ సంప 
దించి, అంబకు దచాసీలనూ, రక్షకులనూ 
తోడు ఇచ్చి, సాళ్వుడి వద్ధకు పంపేశాను, 

“కాని సాళ్వుడు ఆమెను స్వీకరించక, 
ఖీమ్ముడు బలాత్కారంగా తీసుకుపోయిన 
కన్య తనకు అవసరం లేదన్నాడు. ' నేను 
భీష్ముడికి భార్యను కాలేదు. ఆయనే నన్ను 
సగౌరవంగా నీ వద్దకు పంపాడు," అని అంబ 
అన్పృది. ఆమె ఎంత బతిమాలినా, బడ్చినా 
సాళ్వుడు మనను మార్చుకోక, "న్‌ యిష్టం 
వచ్చిన చోటికి వళ్ళు,' అన్నాడు, 

“ అంబ తన దుస్థితికి ఎన్నో కారణాలు 
ఉన్నప్పటికీ, నా మీదనే పగపట్రి బుషు 


వంచమామ 


కానన న నాఆ ల్‌ న ను. 


లుండే ఆ శమాలకు వళ్ళింది. అక్క డ ము 
శైభావత్యు డనే ముని అంబకు కలిగిన (' 


కష్టం తెలునుకుని, ' అమ్మాయీ, ఇక్కడ 


తపస్సు, చేనుకునే మునులు నీ కష్టాలను 


వం తీర్చగలరు?' అన్నాడు. తనకు జీవితం 


మీద విరక్తి కలిగిందనీ, తనకు తపస్సు త్త (| 


చేనుకునే పద్రతి తలుపమనీ అంబ ఆయ 


నను వేడుకున్నది. 
“" తరవాత ఆ (శమువాను లైన మును 


లందరూ కలిసి ఆమెను గురించి చర్చిం ౫ | 


చారు, కాని వీ నిరయమూ చెయ్యలేక / 


పోయారు, వొళ్ళు ఆమెను ఆమె తండి 
ఇంటికి వెళ్ళమన్నారు. అందుకు అంబ 
ఒప్పుకోలేదు; తపన్సు చేనుకుంటానని, 
ఆ విధానం 'చెప్పమనీ అన్నది. 

ఆ సమయంలో అక్కడికి హో[త 
వాహను డనే రాజర్షి వచ్చాడు. ఆయన 


ఆంబకు తల్లి వైపు తాత. ఆయన ఆంబ 
కథ విని చాలా విచారించి, "అమ్మా, నువు 


తపస్సు చెయ్యులేవు, జమదగ్ని కొడుకైన 
పరశురాముడి పద్దికు వెళితే ఆయన నిను 
ఫీషమ్ముడి దగ్గిరికి చేర్చగలడు ; అందుకు 
ఖష్ముడు ఒప్పకోక పోతే, యుద్దంచేసి 
భష్మట్ణ చంపగలడు," అస్వాడు. 
“పరశురాముడు మహెం[దపర్వతం 
మీవ తపస్సు చేసుకుంటున్నాడు. కాని 
ఆయున మర్హాడు ఈ ఆ్మశమానికే వస్తు 


చందమామ 


న్నట్టు వార్త తెలిసింది. మర్చాడు పరశు 
రాముడు అక్కడికి రానే వచ్చాడు, 
అక్కడి మునులు, అంబతో సహా, ఆయ 
నకు అతిథి పూజలు చేశారు. మాటల 
సందర్భంలో హో తవాహనుడు పరశు 


రాముడికి తన కూతురి కూతురైన అంబ 
కథ చెప్పి, ఆమె కష్టం తీర్చుమన్నాడు., 

“ *“ అమ్మాయీ, నువు భీష్ముడి వద్దకు 
పోతావా ? సాభ్వుడి పద్రకు పోతావా? 
ఏది కావాలంటే అది నేను సమకూర్చ 
గలను, "' అని పరశురాముడు అంబతో 
అన్నాడు. తన కష్టైలకు మూలం ఖీమ్ముడే 
ననీ, అతన్ని చంపితేగాని తన పగ చల్లార 
దనీ అంబ పరశురాముడితో అన్నది, 


వ్‌ 


లా ఆకానాలు- 


“ పరశురాముడు నన్ను చంపటానికి 


ఒప్పుకోలేదు గాని, అంబను నా వశం 
చెయ్యటానికి, నేను అంగీకరించక పోతే 
నాతో యుద్దం చెయ్యటానికీ ఒప్పుకున్నాడు. 
ఆయన అంబనూ, కొంతమంది బుమలనూ 
వెంట బెట్టుకుని కురుక్షే తానికి వచ్చి, 
సరనస్వతీనదీ తీరాన విడిసి, తన కోరిక 
నెరవర్చమని నాకు కబురు పంపాడు. 
నేను ఒక గోవునూ, (బాహ్మణులనూ వెంట 
బెట్టుకుని ఆయనను చూడబోయి, ఆయ 
నకు తగిన పూజలు చేశాను, 
“పరశురాముడు నన్ను చూసి, “భీష్మా, 
నువు స్త్రీని కోరని వాడివిగదా, ఈ అంబను 
ఎందుకు బలొత్మార౦గా పట్టుకు 


వై 


పోయావు? పట్టుకు పోయిన వాడివి నీ దగ్గర 
ఉం౦ంచుకోక ఎందుకు వంపేశావు? 
నీ మూలంగా ఈమె జీవితం (భష్టమయింది 
గద! నువు పట్టుకుపోయిన ఈ పిల్లను 
నురెవరు పెళ్ళాడతారు? సాళ్వుడు ఈమెను 
నిరాకరించాడు. అందుచేత ఈమెను నువే' 
పర్మిగహించు,"" అన్నాడు. 

“ఆ మాటకు నేను, ఆమెను నా తమ్ముడి 
కిచ్చి పెళ్ళి చెయ్యునని, తనక్తు సాళ్వుడి 
పైన మననున్నట్టు ఆమే చెప్పిందనీ, ఆమె 
కోరి సాళ్ళ్వుడి వద్దకు వెళ్ళిందని పరశు 
రాముడికి చెప్పాను. 

“ఆ మాట విని పరశురాముడు, నేను 
తన మాట వినకపోతే నన్నూ, నా మంధు 
లనూ చంపుతానన్నాడు. నేను ఆయనను 
శాంతపరచటానికి చూశాను... ఆయన 
నాకు అస్తాం లిచ్చిన గురువు. ఆ మాట 
చెప్పాను. అయితే గురువు ఆజ్జ పాటించ 
మని ఆయన పట్టుపట్లాడు. గురువు కాదు 
గదా, ఇందుడే వచ్చి అధర్మం చెయ్య 
మన్నా నేను చెయ్యనన్నాను; తప్పని సరి 
అయితే యుద్దం చేస్తానన్నాను, 

ల స్టర్ట ఇద్దరికీ కురుక్షేతంలో మర్నాడు 
యుద్దం జరిగేటట్లు ఎర్పాటు చేసుకున్నాం, 
నేను హస్తినాపురానికి తిరిగివచ్చి, సత్య 
వతికి సంగతంతా చెప్పి, ఆమె ఆ శీర్వాదం 
పొంది, యుద్ధసన్నదుడనై రథం ఎక్కి 


చందవూమ 


కురుక్షేత్రానికి వెళ్ళాను. పరశురాముడు 
అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నాడు. 


మా యుద్ధం చూడటానికి మునులందరూ [౯౯ ౧ | 
ఒక పక్కగా నిలిచి ఉన్నారు. నేను ౯౮- ల. స 
వరశురాముడికి నమస్కారం చేసి యుద్ధం ౧ య... ౮? 
చెయ్యటానికి సిద్దముయాను. మెము ఒకరి గ 


నొకరం స్పృహ తప్పి పోయేటట్టు బాభూ. 
లతో కొట్టుకున్నాం. మా యుద్ధం ఇరవై ఊో 
నాలుగు రోజులు సాగింది. పరశురాముడు సక 


తాను ఓీడిపోయినట్టు ఒప్పుకున్నాడు. 


'“' తరవాత ఆయన అంబతో, "చూశావు 
గదా, నేను థీష్ముల్లి జయించలేక క 
హోయాను.. అందుచేత నీకు నేనేమీ చేయ 


లేను. కావాలంకే, నీకై నువే భఖీష్ముళ్లి 
శరణివేడు,' అన్నాడు. ఆంబ అలా చేయ 
నిరాకరించి, నన్ను చంపటోనికై తపస్సు 
చేసుకుంటానని, వెళ్ళిపోయింది, పరశు 
రాముడు మునులతో సహా మహేందదపర్వ 
తానికి వెళ్ళిపోయాడు. నేను అంబ వెంట 
కొందరు మనుషులను పంపి, ఆమె ఎక్కడికి 
పోతుందో, ఏం చేస్తుందో కనిపెట్టి నాకు 
తెలియజేయమన్నాను. 

“అంబ యమునా తీరాన ఉంక1ు 
బుష్యా(,శమాలకు వెళ్ళింది. అక్కడ ఆమె 
ఘోరమైన తపన్సు చేసింది. ఆలా ఆమె 
పన్నెండేళ్ళపాటు తపన్సు చేసింది. బంధు 
వులు మధ్యలో మానమని ఎంతగా చెప్పినా 


చందమామ 


వినలేదు. కొంత కాలానికి ఆమెకు 
(ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె 
నన్ను జయించేటట్లు పరం కోరుకున్నది. 
శివుడామెకు ఆ వరం ఇచ్చాడు; వచ్చే 
జన్మలో స్త్రీగాపుట్టి, పురుషుడుగా మారి, 
నన్ను ఆమె యుధ్ధంలో చంపేటట్టు శివుడు 
చెప్పి, అంతన్థానమయాడు. ఆమె వెంటనే 
చితిపేర్చుకుని, ' భీష్ముఖ్ధి చంపటానికి అగ్ని 
(ప్రవేశం చేస్తున్నాను" అంటూ అగ్ని 
(ప్రవేశం చేసింది." 

ఈ విషయాలు చెప్పి, భీష్ముడు దుర్యో 
ధథనుడికి శిఖండి వృత్తాంతం తెలిపాడు. 

(దుపదుడి భార్యకు పిల్లలు కలగలేదు. 
ఆయన కూడా భీష్ముడి చేతిలో ఓడిన వాడే 


53 


వూ 


శివుడు 


కావటం చేత, ఖీమ్ముణ్ణి చంపు కొడుకు 
కోసం శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. 
శివుడు _పత్యక్షమెై, “ భీష్ముఖై చంపగల 
స్త్రీపురుషుడు కలుగుతాడు," అని చెప్పాడు. 

తరవాత (దుపదుడి భార్య గర్భవతి 
ఆయి, కాలకమాన ఒక ఆడపిల్లను కన్నది. 
కాని (ద్రుపదుడు తనకు కొడుకు కలిగినట్టు 
లోకానికి చాటాడు. తరవాత ఆయన 
ఈ రహస్యాన్ని చాలా శ్రద్దగా కాపాడుతూ, 
ఆ పిల్లకు కొడుక్కు చేయవలిసిన కర్మ 
లన్నీ చేశాడు. కూళురి రహస్యం దాచటంలో 
[దుపదుడి భార్య కూడా చాలా (శద్దవహిం 
చింది. [దుపదుడికి ఒక కు ధైర్యం---శివుడి 
నూట |పకారం తన కూతురు కొడుకు అవు 


వ్‌త్మే 


కటట స కసాయి 


తుందని, ఆ పిల్లకు ఆయన శిఖండి అని 


శిఖండి చి తకళా, శిల్పమూ చక్కగా 
నేర్చుకున్నది. ఆమె మగవేషంతో (దోణుడి 
వద్దకు వెళ్ళ విలువిద్య అభ్యసించింది. 
కాల్మకమాన ఆమె యుక్తవయన్మురా 
అయింది. అది చూసి [(దుపదుడు చాలా 
బెంగపడ్డాడు. శివుడు చెప్పినట్టు ఆమె 


కాజా. ఇంకా పురుమడుగా మారనే లేదు. 


'' శివుడి మాట ఎన్నటికీ అబద్ధం కాదు. 
మనం మన పిల్లకు తగిన కన్యను చూసి 


క వివాహం చే సెద్దాం్కి"' అని [దుపదుడి 


భార్య అన్నది. 

(దుపదుడు ఈ ఆలోచన ఆమోదించి 
దశార్ణ రాజు రూతురిని శిఖండికి భార గ్ట్‌గౌ 
ఎన్నుకుని, వివిధదేశాల రాజులకు ఆ పార్త 
తెలిపాడు. దశార్దరాజు హిరణ్యరోముడు 
చాలా బలవంతుడు. ఆయన కుమా ర్తెపేరు 
కూడా శఖండే. (దుపదుడితో వియ్యుమంద 
టానికి ఆయన నంతోమించాడు. 
లిధ్రరికీ వివాహం జరిగింది. 

కొంత కాలానికి దశార్హరాజు కూతురు 
యౌావనవతి ఆయిం౦ది. ఆమెకు తన భర్త 
మగవాడు కాడనీ, ఆడది 'అనీ తెలిసింది. 
ఆమె సిగ్గుపడుతూ ఈవార్త తన చెలికత్తెలకు 
చెప్పింది. వాళ్ళు ఈ రహస్యాన్ని దశార్డ 
రాజుకు ఆందజేశారు, 


నష్లిండు 


చందమామ 


దశార్హరాజు (దుపదుడు చేసిన వంచనకు 
మండిపడి తన దూతను. (దుపదుడి వద్దకు 
పంపాడు, దూత పచ్చి తన రాజుమాటలుగా 
ఇలా చెప్పాడు; '' దుర్మార్గుడా, ని కూతు 
రికి నా కూతురిని పెళ్ళిచేసుకుని నన్ను 
అపమానించావు. నేను వచ్చి, నిన్నూ, 
నీ బంధు మితులనూ . చంపబోతున్నాను."' 

[దుపదుడి నోట మాట లేదు. ఆయన 
దశార్ణరాజుకు, “ నేను మిమ్మల్ని మోస 
గించలేదు,'' అని మాతం జవాబు 
పంపాడు. దశార్థరాజు తృప్తిపడక, (దుప 
దుఖ్తి నిర్మూలించటానికి వస్తున్నట్టుగా, 
దూతద్వారా యుద్ధవార్త పంపాడు, 

[(దుపదుడు బెదిరిపోయి, ఇప్పుడు ఏం 
చెయ్యాలని తన భార్యను అడిగాడు. 
తన పరివారం వాళ్ళను మోసగించటానికి, 
తానే తన కూతురును కొడుకని అంత 
కాలమూ (భమపడినట్టు నటించాడు. 

తన తల్లి దండడులకు కలిగిన కష్టం 
చూసి, శిఖండి పాణత్యాగం చేయ నిశ్చ 
యించి, ఇల్లు విడిచి కీకారణ్యాలకు వెళ్ళి 
పోయింది. ఆ ఆరఖ్యుం స్టూణాకర్ణు డనే 
యక్ర్షుడి పాలనలో ఉన్నది, శింఖడి 
ఆ వనంలో కొన్ని రోజులు ఉపవాసాలు 
చేసిన మీదట యక్తుడు ఆమెను చూసి, 
“నువు ఇక్కడ ఎందు కున్నావు? నీకు 
వింకావాలి! సహాయం చేస్తాను,'' అన్నాడు, 


చందమామ 


వా స 
ః స 
అమో = ము 


“ నాకు సహాయం చెయ్యటం నీ తరం 
కాదు,'' అన్నది శిఖండి. 

'' నేను కుబేరుడి మ్మితుఖ్ధి, నువు కోరిన 
పరం ఇవ్వగలను, అన్నాడు యక్షుడు, 

తాను మగవాడుగా పెరిగి, ఆడపిల్లను 
పెళ్ళాడటమూ, అందువల్ల తన తండికి 
వచ్చిన విపత్తూ గురించి శఖండి యక్తుడికి 
తెలిపింది. 

“ నేను నీకు కాంత కాలం పాటు 
నా పురుషత్వం యిచ్చి, నీ స్త్రీత్వం నేను 
తీసుకుంటాను. మీ తండికి కలిగిన ఆపద 
గడవపగానే మళ్ళీ నా పురుషత్వం నా కిచ్చి 
ని స్త్రీత్వం నువు తీసుకో అన్నాడు 


వ్‌ 


న! క్‌ 


శిఖండి పరమానందం 
చేస్తానన్నది. 

అతదిగా వెళ్ళిన శిఖండి మగవాడుగా 
తిరిగి వచ్చేసరికి ఆమె తల్లిదర్శడులు అపరి 
మితమైన ఆనందం పొందారు. ''నా కొడుకు 
సుగవాడే, కావలిస్తే వచ్చి చూనుకోవచ్చు,"' 
అని [దుపదుడు దశార్ణరాజుకు కబురు 
పంపాడు. దశార్థరాజు ఈ మాట నిజమో 
కాదో తెలునుకునేటందుకు కొందరు 
స్త్రీలను పంపాడు, వాళ్ళు శిఖండిని ఆనేక 
న్‌ధాల పరీక్షించి, తిరిగి వెళ్ళి, శిఖండి 
పురుషుడే నని దశార్లరాజుకు తెలిపారు. 
దశార్థరాజు స్వయంగా వచ్చి, (దుపదుడి 
మీదా, శిఖ౦ండి మీదా చాలా గౌరవం 
(ప్రదర్శించి, తనకు అబద్ధం చెప్పిన కుమా 
ర్రెను కోప్పడి, తిరిగి వెళ్ళాడు. 

ఈలోపల కుబేరుడు విమానం మీద 
తిరుగుతూ స్టూణాక ర్టుడుండే వనానికి వచ్చి, 
స్ట్థూణాకర్ణుడు తనను చూడరానందుకు 
ఆశ్చర్యపడ్డాడు. యక్షులి తీసుకు రావ 
టానికి వెళ్ళిన కుబేరుడి దూతలు ఆడదిగా 


చెంది అలాగే 


ఉన్న స్టూణాకర్ణుణ్ణి కుబేరుడి వద్దకు 
తెచ్చారు. యక్షుడు స్తీ ఆయిపోవ టానికి 
కారణం విని, కుటేరుడు ఆ(గహించి, 
“ఎప్పటికీ ఆఅడదిగానే ఉండిపో!" అని 
శపించాడు. మిగిలిన వాళ్ళంతా శావాంతం 
చెప్పమని [పాథధేయపడిన మీదట కుబేరుడు, 
శికిండి చనిపోయిన అనంతరం యకుడికి 
మగతనం తిరిగివచ్చేటట్టు అను[గహించాడు, 

తరవాత శిఖండి యక్షుడి వద్ధకు వచ్చి, 

“అయ్యా, మా ఆపద తప్పింది. ఇక మీ 
పురుషత్వం మీరు తీనుకోండి,"' అన్నాడు. 
యక్షుడు తనను కుబేరుడు శపించాడనీ, 
పురుషత్వాన్ని శిఖండి జీవితాంతం ఉంచుకో 
వచ్చుననీ చెప్పి, పంపేశాడు. 

భీష్ముడు ఈ విధంగా శిఖండి వృత్తాంతం 
చెప్పి, “అంబ శిఖండిగా పుట్టింది. ఆడదిగా 
పుట్టిన వాళ్ళనూ, ఆడపేరుగల వాళ్ళనూ, 
ఆడవేషంలో తిరిగే వాళ్ళనూ చంపనని 
నా (వతం. అందుకే శిళ్లుండితో యుద్దం 


చెయ్యను, శిఖుండినీ చంపనని అన్నాను,” 
ఆన్నాడు. 


న ఇ త ఘం అలా ల 


వ్‌ 


జ క స. న 2 క్‌ నా 
మై... 


ఆగస్తు కే” 
ట్ర 


శి. .. శ శ 


వుర్నాడు యుద్దం [పారంభమవుతుందనగా 
ఆ రాత్రి దుర్యోధనుడు తన సేనలోని 


(ప్రముఖ యోధులను, “మిరు పాండవ 
సేనను నిర్మూలించటానికి ఎంతకాలం 


పట్టుతుంది ? “ అని అడిగాడు. 
తనకు ముప్ఫైరోజులు. పట్టుతుందని 
భీష్ముడు చెప్పాడు. (దోణుడు తాను 
వృద్ధుడూ, బలహీనుడూ అయాడు కనక 
తనకు కూడా ముప్ఫైరోజులు పట్టుతుం 
దన్నాడు. కృపుడు తనకు రెండు మాసాలు 
పట్టుతుందన్నాడు. అశంతాము తసకు పది 
ల తరు 
రోజులు పట్టుతుందన్నాడు. కర్ణుడు తనకు 
అయిదు లోజులు చాలునన్నాడు. అది విని 
భీష్ముడు నవ్వి, “కృష్ణుడి సహాయంతో అర్జు 
నుడు ఎదురుపడనంత కాలమూ 


కా! 
న. 


అలాగే (పగల్ఫ్భాలు పలికి, ఇంతకన్న కూడా 
గొప్పలు చెప్పుకుంటావు,'' అన్నాడు, 

ఈ సంగతి చారుల ద్వారా విని ధర్మ 
రాజు అర్జునుడికి ఆ మాట చెప్పి, “నువు 
కౌరవ మనను ఎంతకాలంలో నిర్మూలించ 
గలవు?" అని అడిగాడు. 

దానికి అర్జునుడు, “నీ కెందుకు 
విచారం? మన యోధులు కౌరవసేనను 
నిస్సంశయంగా నిర్మూలించగలరు. నన్నుడి 
గిత, మూడు లోకాలూ ఎత్తి వచ్చినా ఒక్క 
క్షణంలో  జయించగలనసంటాను. ఎందు 
కంగు, నా దగ్గర పాశుపత్మాం ఉన్నది. 
అది భీష్మ, దోణ, కృప, కర్ణుల వద్ద లేదు, 
కాని అలాటి అస్టైంతో అందరిని చంప 


జల కోక్‌ 


నాదు" అన్నాడు, 


త్‌ఏ,. యువానికి ముందు 


గ్‌ 7 న 
ఎ గా తనన 


ట్స జ 
ర. ర్స ళ్‌ 
| 
| 
(7|| గ 1 | 
ళ్‌ ళ్‌ /| 
౯. గ /. 
|! క్‌ 1 | 
| క్ల | | 
/| 
| 


మర్నాడు తెల్లవారగానే కౌరవ సేనలు 


పాండవసేనల కేసి నడిచాయి. దుర్యోధ 
నుడి పక్షాన వున్న రాజులలో పరస్పరాఖి 
మానమూ, విజయకాంక్షా కనిపించాయి, 

కురుక్షే (తం మధ్యలో దుర్యోధనుడు 
శిబిరం నిర్మించి, దాన్ని మరొక హస్తినొ 
పురం లాగా తయారు చేయించాడు, ఆది 
నగరం లాగున్నది గాని శిబిరం లాగా లేదు. 

అదే విధంగా పాండవసేనలు కూడా 
యుద్దభూమికి కదలి వచ్చాయి. ఉభయ 
పక్షాల సేనలూ రెండు మహా సము(దాల 
లాగా కురుక్ష తంలో కూడేసరికి. మిగిలిన 
(ప్రపంచంలో పిల్లలూ, స్రిలూ, ముసలి 
వాళ్ళూ మాత్రమే మిగిలారు, 


50 


యుద్దం [ప్రారంభం కాబోతూ ఉండగా 
వ్యానుడు ధృతరాష్టుడి వద్ధకు వచ్చి, 
“నీ కొడుకులకూ, మిగిలిన రాజులకూ 
కాలం మూడింది. నువు వారి కోసం దుఃఖం 
చటం అనవసరం, నువు యుద్ధాన్ని చూడ 
గోరినట్టయితే నీకు దివ్యదృష్టి. ఇస్తాను. దాని 
సహాయంతో నువు యుద్ధరంగంలో వీమేమి 


స జరుగుతున్నదీ చూడగలుగుతావు,'' అన్నాడు. 


దానికి ధృతరాష్ట్రుడు, ''మహర్తీ, జ్ఞాతుల 


.. చావు కళ్ళారా ఎలా చూసేది? యుధ్ధం 
1... గురించి వివరాలు వింటాను. 
(. ఏదైనా పద్ధతి ఉంకే చెప్పు,” అన్నాడు. 


అందుకు 


అప్పుడు వ్యానుడు, '._యుద్ధరంగమంతా 
రాతింబగళ్ళు ఈ సంజయుడి కల్ల ముందు 
కనపడేటట్టు చేస్తాను. అతను నీకు యుధ్ధ 
(క్రమమంతా చెబుతాడు,” అన్నాడు. అదే 
విధంగా సంజయుడు యుద్దవార్తలను 
ధృతరాష్ట్రుడికి తెలుపుతూ వచ్చాడు. 

యుద్దారంభానికి ముందు కౌరవసేనకు 
సర్వసేనాని అయిన భీష్ముడు యుద్దం 
చేయబోతున్న రాజులతో, “ రాజులారా, 
మీ కందరికీ స్వర్గ ద్వారాలు తెరిచి ఉన్నాయి. 
ఆ ద్వారంకుండా ఇం(దలోకానికీ, [బహ్మ 
లోకానికీ వెళ్ళండి. క్షత్రియులకు ఇదే సరి 
అయిన మార్గం, నిర్భయంగా పోరాడండి. 
క్ష[తియుడు వ్యాధ్శిగస్తుడై,  మంచానపడి 
చావరాదు,' అన్నాడు, 


చందమామ 


ర 3 2 న్‌ా న్‌ క శా శతకాల 


బాలా ఆరా! 


భీష్ముడు రణరంగంలో నిలిచి ఉండగా 
యుధభ్రరంగంలోకి అడుగు పెట్టనని (ప్రతిజ్ఞ 
చేసిన కర్షుడు తప్ప మిగిలిన రాజులంతా 
యుద్ద ఘోషతో కదిలారు. 

ఉభయ మైన్యాలూ వ్యూహంలో తీర్చి 
దిద్దబడ్డాయి. పాండవసేనకు భీముడు 
ముందు నడిచాడు. శిఖండి మైన్యం వ్యూహ 
మధ్యంలో ఊన్నది. కుడి పా ర్భ్వాన్ని 
సాత్యకి రక్షిస్తున్నాడు, ధృష్టద్యుమ్నుడు 
వ్యూహ మంతటా సంచరిస్తున్నాడు. కృష్ణుడు 


సారధిగా రథం మీద కూర్చున్న అర్జునుడు, 


రెండు సేనల మధ్య తన రథాన్ని నిలప 
మని కృష్ణుణ్ణి - కోరాడు. కృష్ణుడు అలాగే 
చేసి, '' అర్జునా, భీష్మదోణులు మొదలు 
గాగల కౌరవవీరులను చూడు,'' అన్నాడు. 

అర్జునుడికి తన ఎదట కనిపించినవారు 
అతనికి తం(డులూ, తాతలూ, గురువులూ, 
మేనమామలూ,, సోదరులూ, మనమలూ 
అయిన బంధుజనం. యుద్ధంలో వారి 
నందరినీ చంపాలనే సరికి అతనికి కంపరం 
పట్టుకున్నది, చేతి నుంచి గాండీవం జారి 
పోతున్నట్టయింది. 

అతను కృష్ణుడితో, '' యుద్ధంలో 
ఈ బంధువులను చంపటంలో గల మేలేదీ 
నాకు కనబడదు. నాకు రాజ్యం వద్దు, 
సుఖాలు వద్దు,” అంటూ దుఃఖంతో 
రథంలో కూలబడ్థాడు, 


చందమామ 


అదిచూసి కృష్ణుడు, “అర్జునా, నీ కిదేం 
మనోజాడ్యం? ఇది స్వన్గానికి దారితీియదు, 
అపకీ ర్తి తెస్తుంది! వీరుడవైన నీ కిది తగదు, 
చాపుబళుకులను గురించి బుద్ధిమంతులు 
శోకించరు. ఆత్మకు ఒక దేహం శాశ్వతం 
కాదు. దానికి దేహాలు వస్తాయి, పోతాయి. 
ఆత్మ చచ్చేది కాదు, చంపేదీ కాదు. అది 
చినిగిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేను 
కున్నట్టుగా జీర్మమైన దేహాలను విడిచి, 
కొత్త దేహాలను ధరిస్తుంది. అందుచేత 
నువు యుద్ధానికి సిద్ధపడు, క్షత్రియుడికి 
యుద్ధం చెయ్యట౦ ఉత్తమ ధర్మం. 
యుద్ధం మాని కీర్తిక స్వర్గానికీ దూరం 
కాకు, అపకీర్తి కన్న మరణం మేలు, 


వ్‌] 


(క్రాాాాాలా లా ఆజా ఇ 
. 


[కే న ప్‌ 
స. గ ఖే 4 
./ (8 


|| |. 

| 
/ జీ నో, క్‌ 
గా 7 ॥ 


యుద్దంలో గెలిచావా భోగాలు అనుభవిస్తావు; 


చచ్చావా స్వర్గనుఖాలు అనుభవిస్తావు. 
నుఖదుఃజాలనూ, లాభా లాభాలనూ, 
జయాపజయాలనూ సమంగా చూడటం 
బుద్దిమంతుల లక్షణం, “ అంటూ అర్జు 
సుదకి హితబోధ చేశాడు. 

కృష్ణుడి టోధల వల్ల అర్జునుడి మనను 
మారింది. అతని సంశయాలు తొలగాయి. 

ఇంతలో ధర్మరాజు తన కవచం విప్పి, 
తన ఆయుధాన్ని ఒక పక్కన పెట్టి, రథం 


నుంచి దిగి, చేతులు జోడించుకుని కాలి 
=నడకన భీష్ముడి కేసి బయలుదేరాడు, 


అది చూసి ఆర్జునుడూ, మిగిలిన పాండ 
వులూ రథాలు దిగి, ధర్మరాజు వెనకగా 


వ్‌2 


బయలుదేరారు. ఆందరి వెనకగా కృష్ణుడు 
కూడా వెళ్ళాడు, 

అర్జునుడు ధర్మరాజును, "' రాజా, 
మమ్మల్ని విడిచి పెట్టి, ఇలా శతు సేన కేసి 
వెళ్ళుతున్నా వెందుకు? ”' అని అడిగాడు. 

భీమ, నకుల, సహదేవులు కూడా ధర్మ 
రాజును అదే (పశ్నవేశారు. వాళ్ళ (పశ్నలు 
వినికూడా జవాబు చెప్పకుండా ధర్మరాజు 
ముందుకు సాగాడు. క ఎమ్లుడు నవ్వుతూ 
వారితో, “ఆయన ముందుగా భీష్మణ్లీ, 
(దోణుఖ్జీ, కృపుఖ్ధ్ర, శల్యుఖ్ణీ అనుమతి కోరి, 
తరవాత యుద్దం (ప్రారంభిస్తాడు. అలా 
పెద్దల అనుమతితో యుద్దం చేస్తే విజయం 
లభిస్తుంది,” అన్నాడు. 

ఈ లోపుగా కౌరవసేనలో రకరకాల 

“శి. భి! ఈ ధర్మరాజు క్ష్మృతియకులం 
చెడబుట్టాడు |! యుద్ధం చెయ్యటానికి 
భయపడి, తన తమ్ములతో సహా భీష్ముణ్ణి 
శరణు వేడవస్తున్నాడు. అటువంటి తమ్ము 
లుండగా ఇతను భయపడటం ఎంత సిగ్గు 
చేటు! తీరా యుద్దం చెయ్యవలిసి వచ్చే 
సరికి గుండెజారిపోయి ఉంటుంది," అను 
కున్నారు కౌరవయోధులు,. వాళ్ళకు 
దుర్యోధనుడి పక్షంమీద గౌరవం పెరిగింది. 

రెండు సేనలలో వాళ్ళూ, భీష్ముడితో 
ధర్మరాజు విమంటాడో, భీష్ముడు ఏం సమా 


చందమామ 


- 


| 11111 టం (0441 


యుద్ధం చెయ్యి. గెలుస్తావు. నా నుంచి 


(స. ఏ వరం కావాలన్నా కోరుకో. అందువల్ల 


నీకు అపజయం కలగదు. ధనం మనిషిని 
దానుఖణ్ధి చేస్తుంది. అందుచేత నేను 
కౌరవులపక్షాన పోరాడవలిసి వచ్చింది. 


. నువు ద్వానికి భంగం లేకుండా వ వరమైనా 


17 ' కోరవచ్చు." అన్నాడు. 


ధానం చెబుతాడో, యుద్దమంబ ఒళ్ళు 
పొంగే భీముడు వీమంటాడో, కృష్ణార్జునులు 
ఏం మాట్లాడతారో వినాలని ఎంతో ఆసక్షిగా 
ఉన్నారు. 

ధర్మరాజు తన తమ్ములతో భయంకర 
మైన శ్యతుసైన్యంలోకి జొరబడి, అతి 
వేగంగా భీష్ముణ్ణి సనమీపించి, ఆయన 


పాదాల మీద పడి, “తాతా, యుద్దంలో 
ఎవరూ ఎదుర్కోలేని నీతో యుద్ధం చెయ్య 
టానికి నీ అనుమతి కోసం వచ్చాం. నువు 
మాకు నీ అనుమతి ఇచ్చి, నతు 
అన్నాడు, వై 


దానికి భీష్ముడు, “నువు అలా పేల్చి. 


నందుకు నాకు చాలా సంతోషమ్టుయింది... 


వ 
ళ్‌ 


కశ ష్‌ య 


“ఓటమి ఎరగని నిన్ను ఈ యుధ్ధంలో 
మేము ఓడించే ఉపాయం వీది? 


“' మా (శ్రేయస్సు కోరినవాడివైతే చెప్పు,” 


అన్నాడు ధర్మరాజు. 

“ అదే నాకు తెలీదు. యుద్ధంలో నన్నె 
వడూ జయించలేడు. నాకు యుద్ధంలో 
చావు కూడా లేదు. మరొకసారి రా,” 
అన్నాడు భీష్ముడు. 

ధర్మరాజు భీష్ముడికి నమస్కారం చేసి, 
(దోణుడి రథం వద్దకు తమ్ములతోసహా వెళ్ళి, 
(దోణుడికి ప్రదక్షణ నమస్కారాలు చేసి, 
'““బాహ్మణోత్తమా, యుద్ధం చెయ్యటానికి 
నీ అనుమతి కోరవచ్చాను. 
లేకుండా శ్యతువులను ఎలా 
గలను? '' అన్నాడు, 

దానికి (దోణుడు, "' రాజా, నువు యుద్దం 
తల పెట్టగానే ముందుగా నన్ను వచ్చి 
చూశావు కావె వెందుకు ? అందుకుగాను నీకు 
అపజయం కలిగేటట్టు శపించి ఉండవలసి 
“నదే. కాని ఇలా వచ్చావు గనక నేను సంతో 


నీ అజ్ఞ 


జయించ 


వ్‌ 
ఈత 


నో న చందమామ 
కో సా మ? 2 
శశీ పం. సా, 


ట్‌ కం, వీచేళ || 
షించాను. యుద్ధం చెయ్యి. గెలుస్తావు. (1 య. 


నీ కేదైనా కోరిక ఉంకే చెప్పు, యుద్ర 


సహాయం తప్ప మరేదైనా చేస్తాను. కౌరవుల (టి; 


ఉప్పు తిన్నందున వారికోసం యుద్ధం 


చెయ్యక తప్పదు," అన్నాడు. 


““ మీరు కౌరవుల తరపునే యుద్దం 


చెయ్యండి. నాకు మీ విజయాశీర్వాదం | 


చాలు,'' అన్నాడు ధర్మరాజు, 
“ నీకు కృష్ణుడు తోడుండగా విజయాని 


కేమి లోటు? తప్పక జయిస్తావు,” అన్నాడు 


(దోణుడు. 

“ నిన్ను ఓడించటం ఎవరికీ సాధ్యం 
కాదు. అలాటి నిన్ను మేము ఎలా ఓడించ 
గలమో చెప్పు,” అని ధర్మరాజు దోణుబ్బి 
అడిగాడు. 

“' నేను యుద్ధం చేస్తున్నంత కాలమూ 
నీకు విజయం కలగదు, అందుచేత, నువూ 
నీ తమ్ములూ సాధ్యమైనంత త్వరగా నన్ను 
చంపెయ్యండి,'' అన్నాడు (దోణుడు. 

“ అందుకే నిన్ను అడిగాను. నిన్ను చంపే 
ఉపాయమేది?'' అని ధర్మరాజు మళ్ళీ 
అడిగాడు. 

“ నేను అస్త్రం పట్టి ఉండగా నన్నెవడూ 
చంపలేడు. కాని అ్యపియం ఏదైనా 
నా చెవుల బడితే, అది కూడా నమ్మదగిన 
వాడు చెబితే, అస్త్రసన్యాసం చేస్తాను," 
అన్నాడు [దోణుడు. 


చరిదమామ 


తరవాత ధర్మరాజు కృపుడి వద్దకు 
వెళ్ళి, “గురువర్యా, మీ అనుమతితో యుద్దం 
(ప్రారంభించి విజయం పొందగోరి వచ్చాను," 
అన్నాడు. 

కృపుడు కూడా సంతోషించి, భీష్మ 
(దోణులు చెప్పినక్టు యుద్ధసనహాయం తప్ప 
మరేదైనా కోరుకోమని అన్నాడు. “నువు 
ఎలా చస్తావు ?"” అని అడగటానికి బిడయ 
పడి ధర్మరాజు దీనంగా నిలబడ్డాడు, అది 
చూసి కృపుడు, “నన్సు ఎవరూ చంప 
లేరు, వెళ్ళి యుద్ధం 'చెయ్యి. నీకు జయం 
కలగాలని ఆశీర్వదిస్తున్నాను, అన్నాడు. 

ధర్మరాజు కృషప్పుడి వద్ధ శలవు పుచ్చు 
కుని శల్యుడి వద్దకు వెళ్ళి “మానూ, 


వ్‌5 


యుడ్డం చెయ్యటానికి అనుజ్ఞ ఇయ్యి. 
నీ ఆనుమతితో శతువులను జయిస్తాను,”' 
అన్నాడు. 

శల్యుడు కూడా తన అనుమతి ఇచ్చి, 
ధర్మరాజుకు జయం కలగాలని ఆశ+ర్వ 
దించి, యుద్ధంలో సహాయం తప్ప ఇంకే 
దైనా కోరమన్నాడు. 

_ అప్పుడు ధర్మరాజు, “మహారాజా, 
యుద్ర (ప్రయత్నాల సమయంలో కర్ణుడి 
వధకు తోడ్పడమని కోరాను. అదే నేనిప్పుడు 
మళ్ళీ కోరుతున్నాను," అన్నాడు. 

“ ధర్మరాజా, తప్పక సహాయం చేస్తాను. 
నీకు యుద్దంలో జయం కలుగుతుందని 
శపథం చేస్తున్నాను, వెళ్ళి యుద్దం చెయ్యి," 
అన్నాడు శల్యుడు. 

ధర్మరాజు తన తమ్ములతో. సహా కౌరవ 
సేన నుంచి వె ళ్ళ పోయాడు. కృష్ణుడు 


కర్ణుడి వద్దకు వెళ్ళి, “కర్ణా, నువు భీష్ముడు 
యుద్దరం౦ గంలో ఉన్నంత కాలమూ 
దుర్యోధనుడి పక్షాన యుద్ధం చెయ్యవుగదా, 
అంతదాకా పాండవుల పక్షాన యుద్ధంచెయ్య 


గూడదా? భీష్ముడు పడిపోయినాక కొరవ 
పక్షాన యుద్ధం చెయ్యవచ్చు," అన్నాడు. 

| నేను దుర్యోధనుడి కోసం [_పొణాలెనా 
ఇస్తాను గాని ఆతనికి ఎన్సుడూ అపకారం 
చెయ్యను," అన్నాడు కర్ణుడు. 

కొరవసేననుంచి బయటికి వచ్చిన 
ధర్మరాజు రెండు సేనల మధ్యనిలబడి, 
కౌరవసేన . కేసి తిరిగి, ''మీలో ఎవరైనా 
మాకు నహాయం చెయ్యగోరితే రండి,” 
అని అడిగాడు, 

అప్పుడు ధృతరాస్తుడి కొడుకులలో 
ఒక డైన యుయుత్సుడు ధర్మరాజు పట్ల 
అభిమానం కలవాడై, '' నువు కోరితే నేను 
నీ పక్షానికి వచ్చి కౌరవులతో యుద్ధం 
చేస్తాను, ఆన్నాడు, 

అందుకు ధర్మరాజు సంతోషంగా ఒప్పు 
కున్నాడు. ఆయన తన స్థానానికి తిరిగి 
వచ్చి కవచం ధరించాడు. అందరూ తము 
తమ రథాలు ఎక్కారు. యోధులందరూ 
శంజూలు పూరించారు. ఖేరులు మోగాయి. 
ఆంలట్టైల ఆరంభమయింది, 


మెొొటమొదటగా యుదానికి తలపడిన 
వాడు భీముడు. అతను భయంకరమైన 
సింహనాదం చేసి కౌరవసేన మీదికి 
వచ్చాడు. ఆతన్ని దుర్యోధన, దుశ్శాసన, 
దుర్ముఖ, దుస్పహాదులు అనేకమంది 
చుట్టుముట్టారు. వాళ్ళ నందరినీ ఉప 
పాండవులూ, అభిమన్యుడూ, నకుల 
జేవులూ, ధృష్టద్యుమ్ముడూ మొద 
వాళ్ళు ఎదుర్కొన్నారు. అలా ఆరంభ 
యుస్టైల అన్ని రంగాలకూ వా 

మొట్ట మొదటగా ద్వంచ్వ ఎస్టాల 
భిష్ముడికీ, అర్జునుడికీ మధల£ జరిగింది, 
ఎవరూ ఎవరికీ తీసిపోకుండా యుథ్ధం 
చేశారు. ఆ వెంటనే సాత్యకి కృతవర్మ 
తోనూ, అభిమన్యుడు బృహదృ్చలుడి 


పించింది, 


భీముడు దుర్యోధనుడి 


ఎనచెళ్య దుళ్ళాసను నకుకుడితోనూ, 
దుర్ముఖుడు స హదెపుడితోనూ, ధర్మరాజు 


ధృష్టద్యుమ్నుడు టోణుడి 
తోనూ, ధృష్టకేతువు బాపహ్లాకుడితోనూ, 
ఘటోత్మ చుడు అల౦ంబునుడితోనూ, 
విరాటుడు 
'చుపదుడు సైంధవుడి 


శిఖండి అశ్వత్రామతోనూ, 
ఖభగదతుడితోనూ 
తోనూ ద్వంద్వయుద్ధాలు చేశారు. ఎవరూ 
ఓడలేదు, 

దొమ్మియిద్దం కూడా విస్తారంగా జరి 
గింది. మొత్తం యుద్ధంలో భీష్ముడు వీర 
విహారం చేసి, ఎక్కువగా 
రాభీంచాడు. మిట్టముధ్యాన్నం కావస్తూ 
ఉండగా ఆయన పాండవసేనలో జొర 


ఆందవరిక న్న 


న్‌శీ, క్వేతుడి మరణం 


- | ఉత్తరుడు దెబ్బతిని పడిపోయాడు. 


ఆవి 


నల్ల! నే చూసి ఉత్తరుడి అన్న అయిన స్వతుడు ఓటే 
౧౯. సారి ఏడుగురు కౌరవ యోధులను ఎదు 


[౫ 
ట్‌ 


' ర్కొాని, భయంకరమైన యుద్ధం చేశాడు. 
(ఆ యుద్ధంలో శల్యుడికి వెటుకవాసిలో 
-, చావు తప్పింది. అయితే శ్వేతుణ్ధ భీష్ముడి 


నుంచి కాపాడటానికి పాండవ యోధులు 


5 గొప్ప (ప్రయత్నం చేశారు. దీని ఫలితంగా 


బడ్డాడు. ఆయన వెంట రక్షకులుగా 
దు ర్ముఖుడూ, కృతవర్మా, కృపుడూ, 
శల్యుడూ, వివింశతీ ఉన్నారు. భీష్ముడు 
తమసేనను నాశనం చేస్తూ రావడం చూసి 
అభిమన్యుడు అలిగి, భిష్ముడిపై తలపడి, 
భిష్ముడి జండా పడగొట్టి, భీష్ముడి వెంట 
ఉన్న యోధులందరి తోనూ భయంకరంగా 
యుద్ధంచేసి, అపర అర్జును డనిపించాడు. 
త్వరలోనే అభిమన్యుడికి అండగా భీముడూ, 
విరాటుడూ, అతని కొడుకులూ, సాత్యకీ, 
ధృష్టద్యు మ్ద్పుడు మొదలైనవారు పది 
మంది యోభులు పచ్చారు, 

ఉత్తరుడు ఒక ఎనుగు నెక్కి శల్యుడి 
మీదికి పచ్చాడు. ఇద్రరికీ జరిగిన యుద్దంలో 


50 


[ఉభయ పక్షాల యోధుల మధ్య తీవమైన 
.. _ దొమ్మియుద్ధం జరిగింది. మిగిలిన కౌరవ 
. యోధులను పారిపోగొట్టిన శ్వేతుడు భీష్ము 


డికి ఎదురుగా నిలిచి గొప్ప యుద్ధం చేశాడు. 


' శ్వతుడు ఆ సమయంలో అడ్డుపడక పోతే 


భీష్ముడు పాండవ సేనను విపరీత౦గా 
ధ్వంసం చేసి ఉండేవాడు. అతను భీష్ము 
డితో యుద్రం చెయ్యటమ గాక, ఖీష్ముడు 
వెనక్కు తిరిగిపోయేటట్టు కూడా చేశాడు. 
పాండవులు హర్షధ్వానాలు చేశారు: 
ఫష్ముడు ఎనక్కు తగ్గగానే శ్వేతుడు 
ధృతరాష్ట్రుడి కొడుకులున్న చోటికి 
వచ్చాడు. అలఅను కౌరవసేనను ధ్వంసం 
చేస్తూ ఉండటం చూసి భీష్ముడు మళ్ళా 
అతన్ని ఎదుర్కొన్నాడు. భిష్ముడికి అండగా, 
ఎనిమిది మంది కౌరవ యోధులు వచ్చి 
శ్వేతుడిపై బాణవర్దం కురిపించారు. 
క్వేతుడు అంత మందిని (పతిఘటించి 
పోరాడుతూ, భీష్ముడికి చెయ్యీ, కాలూ 


చందమామ 


ఆడకుండా చేశాడు. చూసేవారికి ఖిమ్మడు 
ఓడిపోతాడనే అనిపించింది. వారిద్దరి 
మధ్యా జరిగిన యుద్ధంలో శ్వేతుడి రథం 
ధ్వంసం అయింది. భష్ముఖ్ధ్థ చంపటానికి 
అతను విసిరిన 
కష్ముడి రధం చూర్ణమయింది. కాని అలా 
అవుతుందని తెలిసి భిష్ముడు ముందుగానే 
రథం దిగి, మరొక రథం మీద ఎక్కి 
శ్వేతుడి పైకి వచ్చాడు. 

శ్వేతుడు రథం పోగొట్టుకుని ౧ల మీట 
చూసి సాత్యక, 


ఖఫీముడూ, అభిమన్యుడూ మొబంఆదలెన అనేక 


నిలబడి ఉండటం 


మంది యోధులు అతనికి ఆండగా వచ్చారు. 
అయితే భీష్నుడు వారినందరిని దూరానే 


గ్‌ 


ళో కాళ 

గ ల గ్‌ 

టి జ. 
జా ॥ ॥ 


నిలవగొట్రాడు. తరవాత భీష్ముడు ప్రయో 
గించిన ఒక్క బాణం శ్వతుడి (పాణాలు 
మహారధుడూ, పాండవ సేనా 
పతులలో ఒకడూ అయిన శతుడి మరణం 
పాండపులకు తీరని దుఃఖమూ, కౌరవులకు 
అమితానందం కలిగించింది, 


లాగేసింది. 


న్వెతుడు చ్రావగానే అతని తమ్ముడు 

శంఖు డనే వాడు మండిపడి, కృృతవర 

ఆంటు ఉస్ప, శల్యుడి పకి యుబదానికి 
ఒం గ్‌ 

వడుగురు కౌరవ 

శల్యుడికి అండగా వచ్చారు, శంఖుడి పెకి 


వచ్చాడు. యోధులు 


ఖమష్ముడు మృత్యు దేవతలాగా వచ్చిపడ్డాడు, 


అర్జునుడు శయయిడికి తోడువ చ్చా డు, 
శల్యుడు శంఖుడి రథాన్హి పరగగొమైసరికి 


శంఖుడు అర్జునుడి రథం ఎక్కాడు, 


తా నా లాలా అంటడు డాంానా కాలా 


ఖలు 


థిష్ముడు అర్జునుణ్ణి విడిచి పెట్టి (దుప 
దుడి పైకి వెళ్ళి (దుపదుడి సినను 
కార్చిచ్చులాగా తన బాణాలతో నాశనం 
చేయసాగాడు. ఆ సమయంలో భిష్ముణ్లి 
చూసి పాండవ వీరులు పణికిపోయారు. 
ఆయనను నిరోధించటం వారికి సాథ్యం 
కాలేదు, 

అ౦తలో సూర్యాస్ట్రమానమయింది. 
ఉఊఉభయపకాల వారూ యుద్ధం చాలించి 
తమ తమ శబిరాలకు వెళ్ళిపోయారు. 
భీష్ముడు చేసిన దారుణ యుద్ధానికి దుర్యో 
ధనుడు పరనూసందం చెందాడు. కాని 
ధర్మరాజు మొదటి రోజు తమకు కలిగిన 
నహానికి విచారిస్తూ కృష్ణుడి వద్దకు ఎళ్ళి, 


వ్‌ 2 


' అవుతాను. 
తెచ్చింది. నా తమ్ములందరూ గాయ 
| పడ్డారు. బతికి ఉన్నంత కాలమూ తపస్సు 


(టం | గ్‌ క్‌ 41. (44 | స క్ర" క 
మ | పూ! 1 స! 


“* భీష్ముడంత యుద్ధం చేశాడు! . మన 


' సేనను ఎండుగడ్డిని దహించినట్టు ధ్వంసం 


చేశాడు గదా! ఖభీష్ముళ్లి జయించటం 


ఎవరివల్ల అవుతుంది? ఆయనను ఎది 
రించటం నాచే బుది తక్కువ. కృష్రా, 
౪! లు 


ఆర ఖణ్యాలకు పోయి ,'ఏఖంగా బతుకుతాను. 
ఈ రాజులందరికీ చావు తప్పించిన వాఖ్ధి 
రాజ్యకాంక్ష నన్నీ దుస్టితికి 


చేనుకుంటాను. నాకు కర్తవ్యం ఏమిటో 
వెంటనే చెప్పు. యుద్ధంలో అర్జునుడు 
తటస్థంగా ఉంటున్నాడు. ఖభీముడొక్కడే 
తెగబడి యుద్ధం చేస్తున్నాడు.. భీష్ముడి 
చేతిలో మా కందరికీ చావు రాసిపెట్టి 
ఉన్నది," అని శోకంలో మతి చెడి 
మాట్లాడాడు. 

కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుతూ, 
“నువు ఇలా దిగులు పడటం భావ్యం 
కాదు. నీతమ్ములు (తిలోక శూరులు. 
సాత్యకీ, విఠాటుడూ, [దుపదుడూ, ధృష్ట 
ద్యుమ్నుడూ లాంటి మహారధులు అనేక 
మంది నికు ఆండగా ఉన్నారు. నీకు 
విచారం దేనికి? శఖండి ఖీష్ముఖ్లి చంప 
టానికి పుట్టినవాడే గద ! " అన్నాడు. 

అప్పుడు ధర్మరాజు ధృష్టద్యుమ్నుడితో, 
“ నిన్ను 'సేనాపతిగా చేయమని కృష్ణుడు 


చందమాచు 


యు 


శా 


శి శి * 
హక లే జ. 


జే 1 
క. శై ..! ఎ 
న్నర (శ్వ న 
జి శి క్స్‌ జ. (| 
ఖ్‌ | క్ష 


(ల 
జా హాల 


గ్ర 
న. 


మర్హాడు తెల్లవారింది. రెండో రోజు 
బే 


| యుద్ధానికి పాండవసేన (కొంచవ్యూహంలో 


నిర్మించబడింది. దానికి ముందు ఈ రోజు 
అర్జునుడు నిలిచాడు. ఈ వ్యూహానికి తల 
వద్ద (దుపదుడు తన సేనలతో నిలిచాడు. 


' ధర్మరాజు తోకవద్దా భీమ ధృష్టద్యుమ్నులు 


రెక్కల స్థానంలోనూ ఉన్నారు. సూర్యో 


'దయం కాక పూర్వమే వ్యూహం తయారై, 


యుద్ధానికి సిద్ధమయింది. 
పాండవ సేన (కౌంచవ్యూహంలో 


మ. ఉండట౦ చూసి, భిష్మ (దోణులూ, 


మమ్మల్ని ఆదేశించాడు. అందుచేత నువు 
కౌరవ సేనలను సంహరించాలి. నీ వెనక 
మేమంతా ఉంటాము,” అన్నాడు. 
దానికి ధృష్టద్యుమ్నుడు, *' రాజా, నేను 
(దోణుఖి చంపటానికి పుట్టిన వాఖ్ణు. 
భీష్ముఖ్లే, (దోణుఖ్లీ, కృపుఖ్ణీ, శల్యుళ్లు, 
మిగిలిన అందరు యోధులనూ నేను 
ఎదుర్కొంటాను, అన్నాడు. 

“ శౌాంచవ్యూహం శ్యతువులను నాశనం 
చేన్తుందట. దేవాసుర యుద్ధమప్పుడు 
ఇం(దుడికి బృహస్బతి ఆ వ్యూహం చెప్పా 
డట. అది అందరికీ తెలియదు. రేపు మన 
సేనను [కౌంచవ్యూహంలో నిలబెట్టు,” 
అన్నాడు ధర్మరాజు. 


వడ 


కా దుర్యోధనాదులూ కలిసి తమ సేనకు (పతి 
, వ్యూహం పన్నారు. 


అందులో వివిధ 
యోధులు వేరు వేరు స్థానాలలో ఉన్నారు. 
ఉభయసినలూ పెళ్ళికి పోతున్నట్టుగా 
మహోత్సాహంతో శంబజాలూ, భేరీలూ 
మోగించి, యుద్ధానికి తలపడ్డాయి. 
యుద్ధం ఆరంభమవుతూ నే ఖీష్ముడు, 
అభిమన్యుడూ, భఖీముడూ, అర్జునుడూ, 
విరాటుడూ, ధృష్టద్యుమ్నుడూ మొదలైన 
పాండవ పక్ష. యోధుల మీద బాణ వర్షం 
కురిపించాడు. పాండవవ్యూహం చెదిరి 
పోసాగింది. అర్జునుడు మండిపడి, తన 
రథాన్ని భీష్ముడి కేసి నడపమని కృష్ణుడితో 
చెప్పాడు. అతను భీష్ముఖ్ధి చంప నిశ్చ 
యించాడు. కపిధ్వజమూ, అనేక పతాకలూ 
కలిగిన అర్జునుడి రథం భీష్ముడి కేసి 


చందమామ 


పోతూంశ, దారిలో అంతులేని కౌరవ జో 


సినను ఆర్జునుడు చంపాడు. 


అది చూసి భీష్ముడు అర్జునుడికి ఎదురు న 
వచ్చాడు. ఆయన వెంట రక్షకులుగా 


సెంధవుడు మొదలైన వీరులు అనేక, 


మంది వచ్చారు. అర్జునుడి మీద భీష్ముడితో గ్ల! శ 


పాటు (దోణుడూ, క ృపుడూ, దుర్యోధనుడూ, 


శల్యుడూ, అశ్వత్థామా, వికర్ణుడూ కూడా 
బాణాలు వేశారు. బాణాల దెబ్బలు తిని మా 
కూడా చలించక అర్జునుడు తిరిగి అందరినీ 

అర్జునుడికి |. 
సహాయంగా సాత్యకీ, విరాటుడూ, ధృష్ట. 


తన బాణాలతో నొప్పించాడు. 


ద్యుమ్నుడూ, ఉప పాండవులూ, అభి 
మన్యుడూ యుధ్రంలోకి వచ్చారు. (దోణుణ్ణి 
అర్జునుడి నుంచి తప్పించటానికి (దుప 
దుడు ఆయన మిదికి వెళ్ళాడు, 

అప్పుడు దుర్యోధనుడు ఖీష్ముడి వద్దకు 
వెళ్ళి, '' తాతా, అన్టునుడు మన సెనలను 
ధ్వంసం చేస్తున్నాడు. నీ మూలంగా కర్ణుడు 
అస్త్రం పట్టనని శపథం చేశాడు గద! 
అతను ఉంకశే బాగుండేది, కాని లేడు 
గనక ఈ అర్జునుఖి చంపే మార్గం నువే 
చూడు, అన్నాడు. 

దుర్యోధనుడు ఇలా అనగానే భిష్ముడు 
రోతపడుతూ, '"'ఛి, ఛి! క్షత్రియ 
ధర్మం!" అని అర్జునుడి రధాన్ని సమీ 
పించాడు. వెంటనే భీష్ముడికి అండగా 


వం 


చందమామ 


న్‌ స్‌ క 1. 


న్‌ 


న వదలూ! అర్జునుడికి అండగా పాండవ 
పిసలో గమ్య ఖీష్మార్దునుల మధ్య 


యుద్ధం ఆరంభమయింది. ఇద్దరూ మంచి 


యుర్రొాతృాహంలో ఉన్నారు; ఒకరి బాణాల 
నుంచి మరొకరు తనను తాను కాపాడు 
కుంటూ ఇద్దరూ సమంగా యుట్టం చేశారు. 
ఈ యుద్ధంలో ఇద్రరి రధాలూ, గు రాలూ, 
సారధులూ గాయపడ్డారు. గ్య లప్షుడికి మూడు 
కారసాగింది. 
భీష్ముడు చేసిన ఈ పనికి ఆ(గహించి 
అర్హుడు భీష్ముడి సారధిని కూడా మూడు 
బాణాలతో కొట్టాడు, ఆ యుద్దంలో భీష్ముడు 
అర్జునుణ్దుగాని, అర్జునుడు ఖష్ముఖ్ణిగాని 
జయించ లేదు. 


బావాలు తగిలి రక్తం 


వవ్‌ 


ఈ సమయంలో ఇతర ద్వంద్వ యుద్ధాలు 
సాగాయి, (దోణుడికీ, సృష్టద్యుమ్నుడిః 
ఘోరమైన యటుజ్చల జరిగింది. ధ్బృష్ట 
ద్యుమ్నుడి విబృంభణచూసి పొండప వీరులు 
ఉత్సాహంతో సింహనాదాలు చేశారు. కాని 
చివరకు ధృష్టద్యుమ్నుడు తన బాణాన్నీ, 
రథధాన్నీ పోగొట్టుకుని, కవచం తూట్లుపడి, 
(దోణుడి బాణాల తాకిడికి గురి అవుతూ 
ఉన్నస్థితిలో ఖీముడు సింహనాదం చేస్తూ 
వచ్చి అతన్ని కాపాడి, దోణుడితో యుద్ధం 
ఆరంభించాడు. 

దుర్యోధనుడు భీముడి పైకి కాళింగుళ్ధు, 
అతని సేననూ పంపాడు. (దోముడు భీములళ్ల 
పదిలి, విరాట [దుపదులతో యంయద్రం చేయ 
బోయాడు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజు 
పద్దకు మరొక రథంలో వెళ్ళాడు. ఖీముడు 
తనపైకి వచ్చిన కాళింగుడి సేనలతో పోరాడి, 
కాళింగుడి కొడుకులైన శ(క్రదేవుణ్ణీ, భాను 
మంతున్దు, (శుతాయుషు డనే కాళింగుఖ్టు 
చంపి, కాళింగుడి ఘేనమధ్యపడి భిభ 


తంగా చంపసాగాడు. అది చూ? ధృ 


|| న్‌ 
ఖ్‌ వానో 


నం 


4 క్‌ ననే టో ననన న్న బా ఆలా సావన నాం వాచం ఉనన ఇ 


ద్యుమ్నుడు ఉత్సాహం పాంది, సింహ 
నాదం చేని, వీముడికి నహాయం౦గా 
వచ్చాడు. ఆ సమయంలో భీముడు యముడి 
లాగా ఉన్నాడు గాని మనిషిలాగా లేడు. 
'సినలలో కోలాహలం విని భిష్ముడు 
వేగంగా అక్కడికి వచ్చాడు. ఆయన మీద 
'సాత్యకీ, భీముడూ, ధృష్టద్యుమ్నుడూ 
కలియబడ్డారు. భిష్ముడు ముగ్గురితోనూ 
తీపంగా యుధ్దం చేశాడు, భీముడి 
రధాశ్వాలు చచ్చాయి. ఖముఖ్ణి ధృష్ట 
ద్యుమ్నుడు తన రధం మీద ఎక్కించు 
కుని ఆవతలికి తీసుకు పోవలిసి వచ్చింది, 
ఖీముడికి సంతోషం కలగ గలందులకు 
సాత్యకి భీష్ముడి సారధిని తన బాణాలతో 
చంపేశాడు. గురాలు భీష్ముడి రధాన్ని 
ఎటో ఈడ్చుకుపోయాయి. తరవాత సాత్యకి 
ఖిముడి వద్ధకు వచ్చి, ఆతని భుజం తట్టి, 
“ఆహా, భీమసేనా! విమి ని పతాపం! 
కాళింగుఖ్ణు, అతని కొడుకులనూ నువు 
ఒక్కడివే చంపావు గద!' అంటూ 
కౌగలించుకుని (ప్రోత్సహించాడు. 


/! ( ట్‌ 
స్నా కాం జ. // 
ల మా ల్‌ సోని మనే ₹ 
న న్‌ ( 
న. స సం. 


క్షాక్యా 
ఇ గ్‌ా 
కా 
([/. 
| 2 
సా 
, త 


యుద్ధం రెండో రోజు, మధ్యాన్నం దాటి 
నాక, కౌరవ యోధులైన అశ్వక్టా మా, 
కృపుడూ, శల్యుడూ పాండప యోధులైన 
ధృష్టద్యుమ్న, అభిమన్యులతో యుద్దం 
చేశారు. తరవాత, దుర్యోధనుడి కొడుకైన 
లఅక్ష్మణిడికీ, అభిమన్యుడికీ మధ్య త్న్‌వ 
మైన ద్వంద్వయుద్ర్దం జరిగింది. అందులో 
లక్ష్మణుడు ఓడిపోతూ ఉండటం చూసి 
దురోర్టిధనుడూ, ఇంకా అనేక మంది 
కౌరపయోధులూ వెళ్ళి అభిమన్యుబ్హో 
చుట్టుముట్టారు. 

అభిమన్యుడు నిర్భయంగా ఆందరితోనూ 
పోరుతూ ఉండగా, అతనికి అండగా అర్హు 
నుడు వచ్చాడు. అది చూసి భీష్మ[దోణులు 
మొదలైన మహారధులు అటునుంచి 


వచ్చారు. అర్జునుజ్ది ఆ సమయంలో ఎడు 
ర్కోవటం ఎవరి వల్లా కాలేదు. ఆతను 
(పళయకాల రుదుడిలాగా కొౌరవసనలను 
చించి చెండాడు తుంటే, చచ్చినవారు 
చాపగా, మిగిలినవారు పారిపోసాగారు, 

థీష్ముడు (దోణుడితో, ““ అప్టునుడు ఇలా 
యుద్దం చె సటప్పుడు అతని ముందు 
ఎవరూ  సిఅలవలేరు. పారిపోయే మున 
మన్యాన్ని వెనక్కు తిప్పటం సాధ్యంకాదు. 
అదీగాక సూర్యుడు అ స్తమించ బోతున్నాడు. 
ఇవాళకు యుద్దం ముగించటం మేలని 
పిస్తుంది,'' అన్నాడు. 

మూడో రోజు ఉదయం కౌరపమేనలు: 
గరుడవ్వ్యూహంలోనూ, పాండవ సునలు అర్థ 
చం[(దచప్యూహంలోనూ యుద్దానికి సెద్ర 


న న్న అవా బ్రమ [ వరా 
॥ | ల. 


కక్‌. పాండవుల విజ్బంభణా 


నా య. 
నా - 
నా! 


మయాయి. యుద్ధం ఆరంభ మవుృతూనే 
దుర్యోధనుడు రథబలాలను వెంట బెట్లు 
కుని ఘటోత్క చుళ్ణు ఎదుర్కొన్నాడు. 
పాండవులు భీష్మ [(దోణులను ఎదుర్కొొ 
న్నారు. అభిమన్యుడూ, సాత్యకీ శకునిని 
ఎదుర్కొన్నారు. అర్జునుడు రథ యోధు 
అను విపరీతంగా వధచెయ్య సాగాడు... అదే 
విధంగా భీష్మ [దోణులు పాండవ సేనలను 
నిర్మూలించ సాగారు, అయితే భీముడూ, 
ఘటోత్మచుడూ కలిసి కౌరవ సేనను 
తరమసాగారు. ఆ సేనను మళ్ళించటం 
భీష్మ [దోణుల తరం కాలేదు. ఆ పని 
దుర్యోధనుడు చెయ్యగలిగాడు. దుర్యోధ 
నుడి సేనలు మరలటం చూసి, పారిపోయ్‌ 


వ0 


వునన ననాతకహినను...: 


ఇతర సినలు సిగ్గుపడి తాముకూడా మరలి 
యుద్రానికి వచ్చాయి. 

దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వచ్చి 
నిఘ్టరంగా, “' తాకా, నువు యుద్దరంగంలో 
ఉండగానే మన సెనతు చెదరి పారిపోవటం 
నీ కెంత ఆవమానం? నీకు పాండవుల పట్ల 
అంత దయ ఉన్నట్టయితే, యుద్దానికి 
ముందే, ' నేను -పాండవులతోనూ, సాత్యకి 
తోనూ, ధృష్రద్యుమ్నుడితోనూ యుద్దం 
చెయ్యను, " అని చెప్పి ఉండవలిసింది. 
మీ రందరూ మీ పఠ్మాకమాలకు తగినట్టుగా 
యుంద్రం చెయ్యకపోతే నేనేమయిపోతాను ?"" 
అన్నాడు. 

భీష్ముడు కోపంతోనే నవ్వుతూ, 
'“వమోయ్‌, నీకు ఎన్నిసార్లు చెప్పాను? 
పాండవులను జయించటం దేవేందుడికీ, 
దేపతలకూ కూడా సాధ్యం కాదని 'నేను 
నితో అనలేదా? ముసలివాణ్ణి, నా శక్తికొద్దీ 
పోరాడుతూనే ఉన్నాను. నేను ఎలా పోరాడేద్‌ 
నుపూ, నీ వాళ్ళూ చూడండి, అన్నాడు. 

పాండవులది యుద్దంలో - పై చెయ్యి 
అవుళూ ఉండటం చూసి భీష్ముడు మహా 
ఖీభత్ప్సమైన యుద్దానికి పూనుకున్నాడు. 
దుర్యోధనుడి సేన అంతా ఆయన వెంట 
ఉన్నది. అ పూట భీష్ముడి ఎదటపడి 
దెబ్బ ఈఊననివాడు లేడు. పాండవ సైన్యం 
వెయ్యి చిలికలయి.ది. కృష్ణార్దునులు 


ఊఉందమామ 


ఎన్‌ [ శక్‌ 1 


మువీ. కో 


మాస్తూ ఉండిపోయారే గాని భీష్ముఖ్ణ నిరో 
ధించలేకపోయారు, 
బెదిరిన గొడ్డలాగా పారిపోయే మైనికు 


లను చూసి కృష్ణుడు అర్జునుడితో, “అర్జునా, 


ణు (పతాపం అప్పుడు చూపించు. ఎదట 
పడిన కౌరవుల నందరినీ చంపేసానని 


మొదట మాట .ఇచ్చావు. భీమ్ముఖణ్ణై చూసి 
యోధులందరూ మృత్యువును చూసినట్టు 
బెదిరిపోతున్నారు,'' అన్నాడు. 

[1 కృష్తా, రథాన్ని ఖీష్ముడి కెదురు 
నడిపించు. ఆ ముసలివాడి అంతు తేల్చు 
కాను 
అలాగే చేశాడు. 

భీష్ముడు ఎదురుకాగానే అర్జునుడు 
ఆయన చేతి విల్లును తన బాణంతో విరగ 


అన్నాడు అర్జునుడు. కృష్ణుడు. 


గొ నేశాడు. భీష్ముడు ఆర్జునుణ్ణై మెచ్చు 
కుంటూ, మరొక విల్లు తీనుకుని, తనతో 
యుదం చెయ్యుమన్నాడు. అదరూూయుదం 

ఓ జ్‌ శ్‌ 
చెనుంశు కృషుడికి అరునుడు పటుదలగా 

అవనే శ* వ్యా! ణో ఓ 
యుద్రం చేస్తున్నట్టు తోచలేదు. "ఈ ఆర్టు 
నుడు ఫష్ముడి మటు అంత గౌరవం చూపితే 
ధర్మరాజు శన నశించటానికి ఎంతో కాలం 
పట్టదు. నేనే కవచం ధరించి, భీష్ముణ్ణి 
చంపి, పాండవుల కార్యం నెరవేర్చాలి,” 
అనుకున్నాడతను. 

ఈ లోపల అర్జునుడి మీపికి కొని 
సనందల మంది కౌరవ వీరులు వచ్చి, : 
అతన్ని చుట్టు ముట్టారు. ళు స్టెితిలో 
సాత్యకి అర్జునుడికి అండగా పచ్చాడు. 


అతను పారిపోయే వారిని నిలవమని హెచ్చ 


. వం. 


; 
ము. 


రించాడు. కృష్ణుడు సాత్యకితో, 
పాయ్యేవాళ్ళను హషోనీ, మిగిలినవారిని కూడా 


పారిపోనీ, ఈ అమ్మళ్లో, (దోయుళ్డో, మిగ 
లిస కౌరవ యోధులనూ నా చక్రాయుధంతో 
చంపి, ధర్మరాజుకు పట్టం గట్టుతాను, 
అన్నాడు. 

ఇలా అని కృష్ణుడు తన చక్రాయుధాన్ని 


కుజాన పెట్టుకుని, పగ్గాలను విడిచి ట్టి, 
నేలమీదికి దూకాడు. చ(కం పట్టుకుని 
తన పైకి వచ్చే కృష్ణుడితో భీష్ముడు 


శాంతంగా, “రా, నీ చేతిలో చాపటం వల్ల 
నాకు కర్త, గౌరపమూ లభిస్తాయి, ''అన్నాడు. 

కృష్ణుడు భష్ముడి వద్దకు వచ్చి, 
“" ఈ పజాక్షయానికి మహలళారభుం నువే! 


వ్‌ 


“సాత్యకి, 


మాయజూదం ఆడేటప్పుడు దుర్యోధనుళ్లి 
నివారించలేకపోయావు గాని, ఇప్పుడు అతల్డి 
రక్షించటానికి బయలుబేరావు ! 
(దోహి నీమాట ఒకవేళ విని ఉండకపోతే 
వాళ్ల ఎందుకు వదిలిపెట్టావు కాపు? "' 


ఆ కుల 


అని అడిగాడు. 
“ రాజు పరమ వైపం కదా?" అన్నాడు 
ఖీష్ముడు, 


“యాదవులు కంనుళై వదిలిపెట్టలేదా ? 
విపరీత బుద్ది గలవాడు వినాశనం చెందక 
తప్పుతుందా? ”' అన్నాడు కృష్ణుడు. 

అంతలో అర్జునుడు తన రథం నుంచి 
న! పచ్చి, కృష్ణుణ్లి గట్టిగా పట్టుకున్నాడు. 
అతను క ఎమ్షుఖి వేడుకుంటూ, “ శాంతించు. 
పాండవులకు నీ కన్న వేరే గతి ఏది? నేను 
చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటాను. కౌరవుల 
నందరినీ యుద్దంలో చంపుతానని నా బంధు 
మితుల మీద ఒట్టు పెట్టుకుంటున్నాను,” 

లు ౬ 
అన్నాడు, 


ఆ మాటకు తృప్తిపడి కృష్ణుడు తిరిగి 


పచ్చి రథం మీద కూర్చుని, పగ్గాలు 
చేతబట్టి, శంఖం పూరించాడు. వెంటనే 
అర్జునుడు మహా దారుణమైన యుద్దం 


(_పారంభించాడు. అతనితో ఖీమ్మడితోబాటు 
భూరి(శ్రవుడూ, శకునీ మొదలైన కౌరవ 
యోధులు యుద్దం చేశారు. అర్జునుడి 


చందమామ 


అలములు. లాకు 


అ వయ. 


అగూ శేదించాయి. యోధులు 
దెబ్బతొన్నారు. 

త్వరలోనే విరాటుడూ, 
మొదలెన వారు అర్జునుడికి సహాయం 
వచ్చారు. యుద్దరంగమంతా పీనుగు పెంట 


అయింది, రక్తం ఎర్లుకట్టి పారింది. పాండ ప 


తవ రగా 


[దుపదుడూ 


వులు విజయధ్వానాలు చేశారు. అర్జునుడు. గ 


ఐం[దాస్త్రం (ప్రయోగించాడు. దానితో 


లైన వారు వెనక్కు తిరిగారు. కౌరవ | 


సేనలు చెల్లాచెదురుగా పారిపోసాగాయి. 
ఆరోజు అర్జునుడు కౌరవయోధులకు గొప్ప 
ఆఅపకి ర్తి కలిగించాడు. ధర్మరాజు యుద్దం 
ముగించి తమ శిబిరానికి వెళ్ళిపోయాడు, 

నాలుగో రోజు తెల్లవారగానే కౌరవ సర్వ 
సేనాధిపతి అయిన ఖీష్ముడు చాలా 
కోపంతో యుద్దానికి సిద్దద్దుయాడు. ఆయన 
వెంట ,[దోణ, దుర్యోధన, బాహ్హ|ికులు 
మొదలైన వీరులు బయలుదేరారు. ఆ రోజు 
పాండవసేనకు ముందు అర్జునుడు నిల 
బడ్తాడు, 

యుద్దం ఆరంభమవుతూ నే భీష్ముడూ, 
అర్జునుడూ ఒకరినొకరు ఎదుర్కొన్నారు. 
(దోణుడూ, కృపుడూ, శల్యుడూ, వివింశతీ, 
దుర్యోధనుడూ, మరికొందరు కూడా అర్హు 
నుడి పైకి వచ్చారు. అలా వచ్చిన కౌరవ 
విరులను అభిమన్యుడు ఎదుర్కొన్నాడు, 


చందచూమ 


అర్జున, అభిమన్యులకు ధృష్టద్యు ముడు 


తోడు వచ్చి, అనంతరం జరిగిన యుద్దంలో 
సాంయమని అనె యోధుడి కొడుకును 
చంవాడు. 

అప్పుడు ధృష్టద్యుమ్నుడి మిదికి 
శల్యుడు వచ్చాడు, ఇద్దరూ తెండు గడి 
యల పాటు. సమ యచర్టాది చేశారు, 
ఇంతలో శల్యుడి మైకి అభిమన్యుడు వచ్చి 
పడ్డాడు. శల్యుఖి రక్షించటానికి వచ్చిన 
దుర్యోధన, దుశ్శాసన, దుర్మర్తణు, 
దుస్పహ, దుర్ముఖ, చితసెనాదులు 
అభిమన్యుణ్ణు చుట్టుముట్టారు. అప్పుడు 
ఖీముడూ, ధృష్టద్యుమ్నుడూ, ఉప పాండ 
వులూ, నకుల సహదేవులూ, అభిమన్వుడూ, 


వ్‌వే 


నో 
న 


ల 22 భ్‌ చం 
_! ఎల తనన నా... సుంద న శ్‌ 


ల! 


వాడల నవా కమయుమమొం-వమునన్‌.. మ. 


టో 


వీళ్ళు సదిమంపీ దుర్యోధనాదులు పద్‌ 
మందితో యుద్ధం చేశారు, 
అ యుద్ధంలో భీముడు గద పట్టుకుని 


శల్యుడి మీదికి బయలుదేరాడు. అది 
చూసి దుర్యోధనుడు వినుగుల సినను 
ముందుంచుకుని భిముణ్ణు ఎదుర్కొన్నాడు. 
ఫీముడు గర్జిన్తూ. గదతో సహా రథం నుంచి 
దిగి ఎనుగులను ఎడాపెడా చంపనొారం 
ఫించాడు*, మిగిలిన తొమ్మిదిమంది పాండవ 
యోధులూ వెనకనుంచి అతన్ని కాపాడారు, 
వ యుద్ధంలో అనేక ఏనుగులూ గజ 
మూధులూ చావటం జరిగింది. ఆ సేన 
మాగధుడిది. అందుచేత మాగధుడి ఐరా 
వతం లాటి గొప్ప వీనుగును ఎక్కి, దాన్ని 


ఆభిమన్యుడి రథం. మీదికి పురిగొల్పాడు. 
అభిమన్యుడు ఆ వనుగునూ, మాగధుఖ్ణో 
కూడా బాణాలతో కొట్టి చంపేశాడు. 
ఆ తరవాత భిముడి పీడనకు తట్టుకోలేక 
అనేక వీనుగులు వెనక్కు తిరిగి కౌరవ 
సైనికుల నే తొక్కుతూ పారిపోయాయి. 
భీముణ్ణి చంపటానికి వచ్చిన కౌరవ 
ఎరులకూ, ఖీముక్లై కాపాడుతున్న పాండవ 
పీరులకూ మధ్య త్మీవంగా యుద్రం జరిగింది. 

పాండవ వీరులలో విజృంభించి యుద్దం 
చేసి అందరిని పీడించినవాడు సాత్యకి. 


ఆతని దెబ్బకు ఎవరూ తట్టుకో లేకుండా 


ఉన్న స్థితిలో భూరి శవుడు అతనితో 
యుద్దానికి తలపడ్డాడు, కాని సాత్యకి 
ఆయనను పారదోలాడు. 

అప్పుడు ఉభయ పక్షాల యోధులకూ 
జరిగిన యుద్ధంలో ఖీముడు (ప్రముఖంగా 
పోరాడుతూ ధృతరాష్ట్రుడి కొడుకులను, 
నుపేణుడూ, జలసంధుడూ, వీరబాహుడూ, 
ఖఫీమరధుడూ, నులోచనుడూ అనేవారిని 
వరసగా చంపాడు. 

ఖీష్ముడిది చూసి, భీముఖి ముట్రడించ 
మని తన మహారధులను అటిచాడు: 
వారిలో భగదత్తుడు, నరకానురుడి కొడుకు, 
ఒక మదగజాన్ని ఎక్కి, భీముడి పైకి 
వచ్చాడు. అభిమన్యుడు యుదలైనవాళ్ళు 
భగదత్తుడి మీదా, అతని ఏనుగు మీదా 


చందనూమ 


దత్తుడు అ.:గాయపడిన ఏ: 
సినలప్రైకి పురికొల్పాడు. ఇంతేగాక భగ 
దతుడు ఖీముల్ష ఒక బాణంతో మూర్చ 
పోగొట్టి సింహనాదం చేశాడు. 

ఆది చూసి ఘటోత్కచుడు కోపావేశం 
చెంది, మరొక మదగజం మిద వచ్చి, 
భగదత్తుడి పై కలియబడ్డాడు. వాళ్ళ 
యుద్ధం వొారుఖుంగా పరిఖమించింది. 
అందులో భగదతుడు చస్తాడని శంకించి, 
మహారధుడూూ సినాపతీ అయిన భగదత్తుళు 
కాపాడుకోవటానికి (దోణుడూ, దుర్యోధనుడు 
బుందలైన వారు సహాయం వెళ్ళారు. 
వెంటనే ఘటోత్మచుడికి సహాయంగా 
వాందవయోధులు వచ్చారు, 

ఘటోత్కచుడి యుద్ధం చూసి ఫీమ్ముడికి 
ఆయన (దోణుడితో, 
"ఈ ఘటోత్కచుడు విజృంభించి ఉన్నాడు. 
వాడికి సహాయం కూడా బలంగా ఉన్తుది. 
మసం అలసి ఉన్నాం. అందుచేత ఇవాళకు 
యుద్రం చాలింకాం," అన్నాడు. 


ఆసహ్యం వేసింది. 


ఈ మాట ఆందరికీ నచ్చింది. ఆందరూ 
ఉపాయంగా ఖుటొత్క్మచుడి యుద్ధం నుంచి 
బయటపడి, యుద్దరంగం నుంచి వెళ్ళి 
పోసాగారు. అప్పుడు పాండవులు శంఖాలు 
పూరించి, సింహనాదాలు చేసి, భిముళ్లై, 
ఘటోత్కచుఖ్జీ పొగడుతూ తమ శిబిరాలకు 
వెళ్ళిపోయారు. ఎవరి ఇళ్ళకు వారు 
వెళ్ళిన అనంతరం దుర్యోధనుడు తన 
తమ్ములు పోయిన౦దుకు కొంతసేపు 
దుఃఖుంచి, తరవాత తన శిబిర కృత్యాలు 
నిర్వర్తించి, ఆలోచనలో పాడు. 

ఈ వార్తలన్నీ సంజయుడు చెప్పగా 
ధృతరాష్టుడు, “ సంజయా, పాండవులను 
తదుచుకుంగు నాకు భయంగా ఉన్నది. 
ఏం జరుగుతుందో తెలియటం లేదు, 
విదురుడు చెప్పినక్షు జరుగుతుందొ 
ఏమో? ఎలాగైనా పాండవులు చచ్చే 
టందుకూూ నా కొడుకులు బతికేటందుకూ 
మార్గం ఉంకు చెప్పు, పాండవులు ఏదో 
వరం పాంది్‌ ఉంటారు. దెవుడు నన్ను 
(కూరంగా శిక్షిస్తున్నాడు,” అన్నాడు, 


| ఇ 
| న్‌ | 
జీ జీ | 
నో . 
" 


వోొలడపులను గురించి ధృతశా షు డు 


మాటకు సంజయుడు, 
పాండవుల వద్ధ మం[తాలూ, మాయలూ 
ఏమి లేవు. వాఖ్యు యుద్దంలో తమ శక్‌ 
చూపుతున్నారు. వాళ్ళ ధర్మమ వాళ్ళకు 
యుద్దంలో జయం కలిగిస్తున్నది. ని కొడు 
కులు 
వారిన్‌ 


మంద్‌ 


చేసిన దుష్కర్మలు విషప్ఫక్షమె 
నాశనం చేస్తున్నాయి. నికు ఎంత 
హితం చెప్పలేదు? నువు మాతం 
విన్నావా? విదురుడూ, భఖిష్మ (దోణులూ, 
నేనూ ఎంతో చెప్పాం, నీ కవి వ మాతమూ 
రుచించలెదు. ఇప్పుడు నువు నన్నృడిగిన స్పై, 
శిలైరంలో రాతివెళ దుర్యోధనుడు ఘుష్ముణ్ణు 
కూడా అడిగాడు, "' 
తెలిపాడు. 


అంటూ జరిగినదంతా 


“తాతా, నువూ, (వోణుడూ, కృపుడూ, 
ఇతర మహారధులూ నా కోసం [పాణాలొడ్డి 
పోరుతున్నా కూడా పాండవుల ముందు 
నిలవలేకుండా ఉన్నారు, అందుకు 
కారణం విమటి?” అన్‌ దుర్యోధనుడు 
ఖమ్ముట్లై అడిగాడు. 

దాసికి 
చాలా సారు చెప్పాను, ముఖ్యా చెబ్బు 

దా జ 
తున్నాను. పాండవులతో సంధి చేసుకో. 
నువూ, నీ తమ్ములూ సుఖంగా ఉండండి, 


ఖమ్ముడు, “నాయనా, నీకు 


కృష్తుడు పాండవులకు అండగా ఉండగా 
వారి. ఎవరూ చంపలెర్హుు"" అని ఆతనికి 
ల యో గ ఇ | ష్టల ఇ 
విశ్వావాఖ్యానిం ఇలా చెప్పాడు: 

ఒకసారి. (బహ్మటెవుడు గంధమాదన 
పర్వతం మీద కూర్చుని ఉండగా దేప 


కర, భీముడి విజృంభణ 


అప్పుడు వేవతలూ, బుపులూ (_బహ్మను, 


' “ పిఠ్రామహా, నువు పార్టించినది ఎవరిని? 
దేనికి పార్టించావు?'' అని అడిగారు. 


దానికి _బహ్మ, “ఆయన మహావిష్ణువు. 


పూర్వం చచ్చిపోయిన దైత్యులూ, దాన 


(|... వులూ, రాక్షసులూ తిరిగి భూమి మీద జన్మిం 
1... 2 చారు. వారిని చంపటానికి నరుడితో బాటు 
4 1 1 నారాయణుడు కూడా మానవుడుగా పుట్టాలి. 
1 4;/ వారివెంట దేపతులు కూడా పుట్టుతారు. 
లన స్‌ "శ! వారిని ఎవరూ జయించలేరు. మూఢులు 

ఈ సంగతి తెలుసుకో లేర్కు” అన్నాడు. 


తలూ, బుమలూ వచ్చి ఆయన చుట్టూ 
చేరారు. ఆ సమయంలో ఆకాశంలో కాంతి 
వంతమైన విమానం ఒకటి వారికి కనిపిం 
చింది. _బహ్మ దాన్ని చూసి చేతులు 
జోడించి ధ్యానించాడు. అది చూసి 
వేవతలూ, బుషులూ లేచి నిలబడి నమ 
స్మారాలు చేశారు. 

(మహ్మ ఆ విమానాన్ని స్తుతించి, “ దేవ 
దేవా, నీ అంశను పంపి, యదువంశంలో 
జన్మింపజెయ్యి,” అని అడిగాడు. 

“నీ కోరక (గహించాను,. అలాగే 
చేస్తాను, " అన్న జవాబు వినిపించింది. 
దెవతలూ, బుషులూ ఆశ్చర్యపోయి చూత్తూ 
న్నంతలో విమానం అంతర్జానమయింది, 


అ వనానరననన్నన కా న్‌ న వ నే. ఛే 


గ్‌ జ గీ 
జ్‌ ఖో జే +. వా టా 


భీష్ముడీ కథ చెప్పి దుర్యోధనుడితో, 
“ నువు ఒక [కూరరాక్షనుడివై ఉండాలి. 
ఆందుకే కృష్ణార్డునులతో వైరం పెట్టు 
కున్నావు, ' అన్నాడు, తరవాత ఎవరి శిబి 
రాలకు వారు వళ్ళి న్మిదపోయారు. 
యుద్ధం అయిదో రోజు తెల్లవారింది, 
ఉభయ సేనలూ వ్యూహాలుపన్ని యుద్ధానికి 
సిద్ధమయ్యాయి. కౌరవులది మకరవ్యూహం, . 
పాండవులది డేగవ్యూహం. ఆ వ్యూహానికి 
ముందు ఖీముడూ, శిఖ౦0డీ, థ్బష్ట 
ద్యుమ్నుడూ నిలబడ్డారు. వారికి వెనకగా 
సాత్యకీ, అర్జ్హునుడూ ఉన్నారు. 
దుర్యోధనుడు దోణుడితో, “ఇవాళ 
పాండవులు చచ్చిపోయేటట్టు చూడు," అని 
చెప్పాడు. ఈ మాట వింటూనే (వోణుడు 
సాత్యకిని ఎదుర్కున్నాడు. సాత్యకికి 


చందమామ 


తోడుగా భీముడూ, (దోణుడికి తోడుగా 
ఖష్మ, శల్యులూ వచ్చి యుద్దం చేశారు, 
ఫష్మ, [టోయిలు ళ్ట్రేక్ట దారుణయుద్దాన్ని 


ఎదుర్కు నేటందుకు అభిమన్యుడూ, ఊఉఆవ. 


పాండవులూ, శిఖండీ వచ్చారు. శిఖండితో 
ఖీష్ముడు యుద్ధం చెయ్యలేదు. [దోణుడు 


శిఖండిని భయంకరంగా ఎదుర్కొనే సరికి, శై 


శిలుండి నిలవలేక తప్పుకుని వెళా డు. 


అప్పుడు పాండపుల వెంట అర్జునుడు వచ్చి వ్యా 
కేష్ముడి క్ష తలపడ్రాడు. ఇద్దరూ పట్టుదలతో ర 


యుద్దం చేశారు. అదే సమయంలో ఉభయ | 


సల! 
పక్షాల వీరులూ విజ థంభించి యుద్దం క 
చేశారు. ఆ యుద్దంలో సేనలు అపారంగా [౩ 


నష్టమయాయి, 

ఈ అయిదో రోజు యుద్దంలో ముఖ్యంగా 
చెప్పుకోదగిన ఘట్టాలేవంకే : అశ్వత్టామకూ 
అర్జునుడికీ జరిగిన యుద్ధంలో అర్జునుడు 
ఆస్వత్టామ ధరించిన కవచాన్ని తన బాణాలతో 
చాదించాడు, దాన్ని అశ్వక్థామ లక్ష్య పెట్టక 
సాహసంతో పోరసాగాడు, కాని అర్జునుడు 
అశ్వక్థామ గురుప్పుతుడని అతన్ని వదిలేసి 
ఇతర శతువులను వెతుక్కుంటూ వెల్లాడు, 
దుర్యోధనుడికి భీముడికీ ఈ రోజు గొప్ప 
లముస్టుల జెరిగింది. అభిమన్యుడు లక్ష్మణ 
కుమారుడితో చేసిన యుద్ధంలో కృపుడు 
లక్ష్మణకుమారుల్టు రక్షించి, అవతలికి 
తీనుకుపోయాడు, 


చందమామ 


1. న్న ల్లో 


సేనలను భీభత్సం చేస్తూ ఉండటం చూసి 
దుర్యోధనుడు అతని పెకి అనేక రథాలను 
పంపాడు. సాత్యకి అస్తాాలతో ఆ రథికులం 
దరిన్‌ నానా తిప్పలూ పెట్టుతూ, ఆ సేనకు 
నాయకుడైన భూరి[శవుడి పైకి వచ్చాడు. 
భూరిశవుడు గొప్పయోధుడు. ఆయన చేసే 
యుద్దానికి తట్టుకోలేక, సాత్యకికి అండగా 
ఉన్న మయోధులందరూ చెల్లా చెవరుగా 
పారిపోయారు. అప్పుడు సాత్యకి కొడుకులు 
వచ్చి, భూరిశవుఖ్ణ చుట్టుముట్టి, భూరి 
శవుడి చేతిలో చావుదెబ్బలు తిన్నారు. 
వారు పడిపోవటం చూసి సాత్యకి కోపో 
(దేకంతో భూరిశవుడితో ద్వంద్వయుద్రం 


వ్‌1 


ఆ రోజు సాత్యకి విజ్బంభించి కౌరప 


సాగించాడు. 
మయాయి. వారు కత్తులు తీసుకుని నేలపై 
నిలబడ్రారు. ఆ సమయంలో భీముడు వచ్చి 
సాత్యకిని తన రథంలోకి తీనుకున్నాడు. 
అలాగే భూర్నిశవుణ్ణ దుర్యోధనుడు తన 
రథంలో తీసుకుపోయాడు, 

సూఠ్యాస్తమయం ఆయే సమయానికి 
రెండుపక్షాల సేనలూ అలిసిపోయి, యుద్దం 
సాగించలేక, తమ తమ శిబిరాలకు వెళ్ళి 
పోయాయి, 

ఆరో రోజు తెల్లవారగానే మళ్ళి యుద్దం 
[(పారంభమయింది. పాండవ సేనలు మకర 
వ్యూహమూ, .కౌరవసేనలు (కౌంచ 
వ్యూహమూ థరించాయి. కాని ఈ వ్యూహాలు 


్‌ైై 


ఇద్రరి రథాలూ ధ్వంస 


' భగ్నం కావటానికి ఎంతోసేపు పట్టలేదు. 


ఆరంభంలోనే భీముడికీ, (ద్రోణుడికీ పడింది. 


' దోణుడు భీముణ్ణి బాణాలతో తీవ్రంగా 
కొట్టాడు. ఖీముడు మండిపడి (దోణుడి 


సారథిని చంపాడు, (దోణుడు తన రథాన్ని 


= తానే నడుపుకుంటూ యుద్ధం చేసి, పాండప 


శకనలను చిందరవందర చేసేశాడు. 


.. ఇందులో భీష్ముడు (దోణుడికి తోడయాడు. 


అవే విధంగా ఖిమార్జునులు కౌరనసేనా 


' వ్యూహాన్ని ఛిన్నాభిన్నం చేశారు. యుద్ధం 


దొమ్మి యుద్ధంగా పరిఖుమించింది. 
ఖీముడు భీమ్మఖణ్ణు లెక్కచెయ్యక, ధృత 
రాస్ట్ర్రుడి కొడుకులను చంపే నిశ్చయంతో 
కౌరపసేన [పవేశించాడు. వాళ్ళు ఆతన్ని 
[పాణాలతో పట్లుకో వాలనుకుని చుట్లు 
ముట్టారు. భీము డది గమనించి, గద 
తీసుకుని రథం నుంచి కిందికి దూకి తన 
చుట్టూ ఉన్న కౌరవసేనను నిర్మూలించ 


సాగాడు. 


(దోణుడితో యుద్దం చేస్తున్న థధృష్ట 
ద్యుమ్నుడు దూరంగా ఉన్న భీముడి రథం 
చూసి, (దోణుళ్లు విడిచి ఖముడి రథాన్ని చేర 
వచ్చి, రథం జాలిగా ఉండటం చూసి, 
షపారధిని, ''భీముడేనుయాడు?' అని 
అడిగాడు, 

దానికి సారధి విశోకుడు, '“రాజా, నన్ను 
రెండు గడియలు ఇక్కడే ఉండమని 


చందమామ 


ఖముడు కౌరవ మైన్యంలో జొర 
అన్నాడు, 


బడ్డాడు, 
ఖీముడికి అపాయం కలుగు 
తుందని శంకించి ధృష్టద్యుమ్నుడు తాను 
కూడా అతని మార్గానే బయలుదేరాడు, 
కొంత దూరం వెళ్ళేసరికి, ఖఫీముడు దారిలో 
అద్ధమైన వినుగులనూ, పైనికులనూ 
చంపుతూ ధృష్టద్యువ్మ్నుడికి కనిపించాడు, 
అంతలోనే. కౌరవయోధులు భిముఖ్లి 
చుట్టుముట్టి, ఆతని మీప బాభువర్త్షం కురి 
పించారు. థృష్ణద్యుమ్నుడు వచ్చి చేర 
సరికి, భీముడు ఒళ్ళంతా నెత్తుర్లు కారుతూ 
కూడా మృత్యుదేవతలాగా కనిపించాడు. 
ధృష్టద్యుమ్నుడు అతన్ని తన రథం మీద 
ఎక్కించుకుని, అతని శరీరంలో గుచ్చు 
కున్న స్‌ు పెరికి, లస డు, 


పన 


( 


ఈ లోపల ధరగా డి. కొడుకులు 
మ్‌ వంబ్లైనీ, థృష్టుడదార్థిమ్ముష్లై నాడా ఒకే 
దెబ్బతో చంయెయ్యాలని వచ్చిపడ్డారు. 
వారి బోణాల మర్పంటి పమభిగి మా 


ధృష్టద్యుమ్నుడు చలిం? చక, , వారి నందరినీ 
సమ్మోహనా స్త్రంతో మూ ర్భవో గొట్లాడు, 
అంతలో దోణుడు వచ్చి _పజ్ఞాస్త్రం [పయో 
గించి, మూర్భ్చపోయిన వారందరిని -లేవీ 
గొట్టాడు, 

ఇంతలో ధర్మరాజు, ఖమ, ధృప్ట 
ద్యుమ్నులు ఎఏమైనదీ తెలియక, అభి 
మన్యుడు మొదలైన పన్నండు మంది 
యోధులను పంపాడు. వారిని చూడగానే 
కము, ధృష్రద్యుమ్ములు మరింత ఉత్సా 


హంగా యుద్దం చెయ్యసాగారు. అంతలో 


ధృష్టద్యుమ్నుడికి, తన తండి దుపదుడు 
(దోణుడి దెబ్బకు తట్టుకోలేక పారిపోవటం 
కనిపించింది. అతను | దోణుడితో తలపడి, 
తన రధాన్నీ, సారథినీ కోల్పోయి, వేగంగా 
అభిమన్యుడి రథం ఎక్కాడు. (దోణుడు 
పాండవ సేనలను అల్లకల్లోలం చేస్తుంకే 
ఖీముడూ, థృష్ణద్యుమ్నుడూ ఏమ్‌ చేయ 
లేక పోయారు. (దోయిడి పరాక్రమాన్ని 
ఉభయ సెనలూ మెచ్చుకున్నాయి. 
ఖీముఖ్ధి పట్టుకునే ఆలోచన దుర్యోధ 
నాదులకు మళ్ళివచ్చింది. కాని, ధర్మరాజు 
పంపిన అభిమన్యుడు మొదలైనవారు 
వాళ్ళను తరిమేశారు. ఖీముడు మాతం 
ఆ దుర్యోధనాదులు తనకు అందుబాటు 


(మైన కోరిక పుట్టింది. 


కమ స ననన మ ననన ల 


లోకి పచ్చి కూడా, [పాణాలతో తప్పించుకు 
పోయినందుకు కలతపడ్డాడు. 
యుద్దరంగం దక్షిణ పార్శ్వంలో అర్జునుడు 


విజృభించి అంతులేని శతు సేనలను నిర్మూ 
' లించాడు. 


సూర్యుడు పడమటికి దిగుతూ ఉండగా 
దుర్యోధనుడికి భీముళ్ణి చంపాలని తీవ 
అతను భీముఖ్ణ 
ఎదుర్కొని, ఖముడి చేత తన గొడుగూ, 
ధ్వజమూ విరగ గొట్టించుకుని, చివరకు 
చావుదెబ్బలు తిని, కృపుడి రథంలో 
విశాంతి తిసుకున్నాడు. అప్పుడు ధృష్ట 
కతువూ, ఆభిమన్యుడూ, ఉపపాండవులూ, 
కేకయులూ" ధృతరాష్ట్రుడి కొడుకుల మీద 
యుద్దం సౌగించారు. ఉభయపక్ష విరుల 
మధ్య. జరిగిన యుద్ధంలో దుష్కర్షుడు 
అనవాడు చచ్చాడు. 

కొంత మేపటికి సూర్యుడు అస్త 
మించాడు,. ఠెండు సేనలూ కాంతించాయి. 
యుద్దం చాలించి దుఠ్యోధనుడు తమ శిబి 
రానికి తిరిగి వెళ్ళాడు, థర్మ రాజూ 
భీముణ్ణీ, ధృష్టద్యుమ్నుణ్ణీ సంతోషంతో 
కౌగలించుకుని తానుకూడా తమ శిబిరానికి 
తిరిగి వెళ్ళాడు, 

కొంత విశ్రాంతి తీసుకున్న తరవాత 
దుర్యోధనుడు ఖీష్ముడితో, “ కాత్హా మనం 
ఎంత ఆభేద్యమైన వ్యూహాలను పన్నినా 


చందమామ 


ళ్‌ నా 


సో 


॥, 
జ్యా 


శ సళ 


శి 


వారయఖులు పాటిని భగ్నంచెసి, విజ్బం 


కస్తున్నారు, బముడు ఇవాళ మన 
శ్‌ం హహ ౦ లో శచారబడి, నన్ను 


చాలా ఏడించాడు. వొడి భయుంకరాకారం 
చూసి నేను మూర్చపోయాను. నా మనను 
ఆందోళన పడుతున్నది. స్‌ అన్నుగహంతో 
పాండవులను చంపి, జయం పొందుదామసి 
నా ఆశ,"' 

దానికి ఖీష్ముడు, 


జయం కలగాలని నను. 


అన్నాడు. 


పాటు పడుతున్నాను. మాతమూ 
ఒభ్ళు దాచుకోవటం లేదు. పాండవుల 


పక్షాన పోరుతున్నవా ళ్ళు హారులూ, మహా 
రధులూ అస్త్ర వే త్తలూనూ, అన్నిటికీ 


తెగించి పోరాడుతున్న అ వీరులను సుల 
భంగా జయించటం సాధ్యపడదు, నేను 
నా (పపాణాలను లక్ష్య పెటకుండా న్‌ కోసం 


యుద్దం చేస్తున్నాను, స్‌ కోసం అవనర 


క ష్‌ కీ, ఖ్‌ 
మత సరదూడు లొ కాలసూ 
క. 


టౌసికి సిదంగా ఉన్నాను. 
క్‌ క 


భస్మం చెయం 


అరా ౦టి 


రమూ పెట్టుకోకు,'' అన్నాడు, 


మై 
|. 1 గీ 


ఈ టహటూట విని దుర్యోధనుడు చాలొ 
సంతోషించాడు, 
ఖఇష్ముడు కొంచెం ఆలోచించి, దుర్యోధ 


నుడితో మళ్ళీ ఇలా అన్నాడు; 


“నీ. కోనం పోరాడటానికి ఉత్సాహ 
ఎడుతున్సువారిలో నెనుగాక, దోయిడూ, 
నలు్యుడూ, కృతవర్మా, అశ్వత్థామా, సోమ 
దతుడూ, సెంధవుడూ, విందచాను పిందులూ, 
బాహ్హికుడూ, బృహద్చలుడూ, చిత సేనుడూ, 
వివింశతీ మొదలైన మహా విరులూ, అనేక 
వేల రథయోధులూ, గజ, ఆశ్వ బలాలూ 
సెద్రంగా ఉన్నాయి, పీరందరూ దేవతల నైనా 
జయించ గలవాళ్ళ, నీ హితం 
కోరి ఒకమాట చెప్పాలి; ఇందుడితో దేపత 
లంతా కదిలివచ్చిన వాండపులను జయించ 
లేరు. అందుచేత పాండవులే నన్ను 
జయిస్తారో, 
చెప్పటం నాకు సాధ్యంకాదు. వే. 

ఈ మాట చెప్పి ఖ ఫీమ్ముడు, దుర్యోధనుడి 
శరీరానికి తగిలిన గాయాలు మానటానికి 
విశల్యకరణ అనె మందు ఇచ్చాడు, 


(1 ఖీ 


అయితే, 


ననే పాండవులను జయిసానో 


కేటి / 3 


వ 
ర్త టి 


గుం 


ఇ 


యుద్ధం ఏడోరోజు తెల్లవారింది. కౌరవ 
సేనలను భీష్ముడు మండల వ్యూహంలో 
నిలబెట్టాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు 


అనేక వేల రథాలూ, ఏనుగులూ గల 
సేనతో భీష్ముడికి రక్షకులుగా ఉన్నారు. 

కౌరవవ్యూహాన్ని చూసి ధర్మరాజు తన 
సేసలను వజజం అనే వ్యూహంలో ఆమ 
ర్బాడు యుద్రం ఆరంభం కాగానే 
యోధులు ఒకరి వ్యూహాన్ని ఒకరు ఛేదించ 
నారంభించారు. [దోణుడు విరాటుడితోనూ, 
అశ్వత్థామ శిఖండితోనూ, దుర్యోధనుడు 
ధృష్టద్యుమ్నుడితోనూ, నకుల సహదేవులు 
తమ మేనమామ అయిన శల్యుడితోనూ, 
విందాను విందులు ఇరావంతుడితోనూ, 
అనేక మంది కౌరవ వీరులు అర్జునుడి 


తోనూ, ఛీముడు కృతవర్మతోనూ, 
అభిమన్యుడు ధృతరాస్తుడి కొడుకులైన 
చ్మితసేన, వికర్ణ, దుర్మర్షణులతోనూ, ఘటో 
తృచుడు భగదత్తుడితోనూ, అలంబునుడు 


సాత్యకితోనూ, భూరిశ్రవుడు ధృష్టకేతుడి, 


తోనూ, ధర్మరాజు శుతాయువుతోనూ 
యుద్దంచేశారు. 


అర్జునుడితో యుద్దం చేస్తున్న వీరులు 


అతని పైన బాణపర్షం కురిపించారు. 
అరునుడు మండిపడి ఐం[దాస్త్రం [ప్రయో 
శ్‌ లా న్‌ 
గించాడు. ఆ ఆ స్త్రంతో అతనికి ఎదురుగా 
పోరాడుతున్న వారందరూ గాయపడ్డారు. 
అతని బాణాలు అంతటా పడుతున్నాయి. 


వాటి తాకిడికి తట్టుకో లేక  కౌరవవీఠరులు 


భీష్ముణ్ణి శరణుజొచ్చారు. 


57. ఇఅరావంతుడి మరణం 


+ తము 


అలా వచ్చిన వారిలో ముఖ్యుడైన 
సుశర్మతో దుర్యోధనుడు, “భీష్ముడు అఆర్జు 
నుడితో (_పాణాలొడ్డి పోరాడ బోతున్నాడు, 
మీ రందరూ ఆయనకు అండగా ఉండండి," 
అన్నాడు. ; 

త్వరలోనే, కౌరవ వీరులను వెంట 
బెట్టుకుని భీష్ముడు అర్థునుడి మిద 
యుద్దానికి వచ్చాడు. 

ఈ లోపల విరాటుడితో యుద్దం చేసిన 
(దోణుడు ముందు విరాటుడి సారధిని, 
గుురాలను చంపాడు. తరవాత విరాటుడు 
తన కొడుకైన శంఖుడి రథం ఎక్కి, తండి 
కొడుకు లిద్రరూ యుద్దం చేసేటప్పుడు, 
(దోణుడు ఒక్క బాణ౦తో శంఖు 


| 
న 
| 


చంపేశాడు. అది చూసి విరాటుడు 


ల... పారిపోయాడు. 


అలాగే శిఖండితో యుద్దం చేస్తూ అశ్వ 
తామ అతని సారధినీ, గు[రాలనూ 
చంపాడు. అప్పుడు శిఖండి కత్తి తీసుకుని, 
ఎంతో నేర్పుగా, అశ్వత్రామ తనపై (ప్రయో 


' గించే బాణా లన్నిటినీ ధ్వంసం చెయ్య 
' సాగాడు. చివరకు శిఖండి చేతిలోని కత్తి 


విరిగిపోయింది. అతను వాన్ని అశ్వత్తామ 
క! 


' పైకి విసిరి, తప్పించుకుపోయాడు, 


అలంబునుడితో సాత్యకి అద్భుతంగా 
పోరాడాడు. రాక్షనుడైన ఆల౦బుసుడు 
మాయాయుద్ధం ఆరంభించే సరికి, సాత్యకి, 
అర్జునుడు తనకిచ్చిన ఐ౦ (దాస్తాన్ని 
(ప్రయోగించాడు. అలంబునుడు త్మవంగా 
గాయపడి పారిపోయాడు. 

ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడితో 
యుద్దం చేస్తూ, . అతన్ని బాణవర్తంలో 
ముంచాడు, తరవాత దుర్యోధనుళ్టై గాయ 
పరిచి, ఆతని గు[రాలను చంపాడు, 
దుర్యోధనుడు కత్తి తీసుకుని, రథంనుంచి 
దిగి, ధృష్టద్యుమ్ను డి మీదికి వచ్చాడు. 
ఇంతలో శకుని వచ్చి, దుర్యోధనుణ్ణి తన 
రథంలో ఎక్కించుకుని తీసుకుపోయాడు. 

ఫీముడితో యుద్దం చేసిన కృతవర్మ 
భీముణ్ణి గాయపరిచి, తాను గాయపడి, 
తస గృురాలను పోగొట్టుకుని, తన బాప 


చందమామ 


ఆయిన పృషకుడి రథం ఎక్కాడు. ఇది 
దుర్యోధనుడి కళ్ళ ఎదకు జరిగింది. 
ఉలూవికీ, అర్జునుడికి పుట్రెన కొడుకు, 


తనతో యుద్దం చేసిన వించాను విందులను 


పారిపోదయే దాకా బాణాలతో కొట్టాడు. 
ఘటోత్మచుడికీ, భగదత్తుడికీ మధ్య 


యుద్ధం చిత్రంగా జరిగింది. భగదదత్తుడు | 


పెద్ద ఏనుగు నెక్కి పాండవ 


వాజెవడూ లేక పాండవ సేనలు పారిపో 


సాగాయి. ఘటోత్కచుడు అకస్మాత్తుగా. 
మాయమయాడు. ఇంతలో కౌరవ సేనలో 


హాహాకారాలు చెలరేగాయి. మఘమఘటో 
త్మచుడు మళ్ళీ కనిపించి, భగదతుడి 


మిద బాణవర్తం కురిపించాడు. భగదతుడు 
ఘటొత్కచుఖ్ణు బాణాలతోనూ, తోమరాల 


తోనూ కొట్టాడు.- చివరకు ఘటోత్కచుడు 
యుద్ధం చెయ్యలేక పారిపోయాడు. 

నకుల సహదేవులు తమ మేనమామ 
ఆయిన శల్యుడితో యుద్దం చేస్తి మహా 
_విరుడైన ఆయనను మూర్భపోగొట్టారు. 
శల్యుడి రథాన్ని సారధి దూరంగా తీనుకు 
పోయాడు. నకుల నహదేపులు గెలిచి సింహ 
నాదాలు చేన్తూంకే కౌరవులు నిరుత్సాహం 
చెంచారు. అప్పటికి మధ్యాన్నమయింది. 

అభిమన్యుడికీ, ధృతరాస్త్రుడి కొడుకు 
లకూ జరిగిన యుద్ధంలో అభిమన్యుడు 


రదచూను క. 
శ్‌ 
(వం న ఆయనా ల అంతము క ననచుననప?్‌ అ. తన్‌. | అవత వను న క! కళ 


వ్రైన్వాన్సి. 
చిందర వందర చేశాడు. తమను కాపాడే 


ననన ః 


చితసే బన, వికర్ష , దుర్యర్తమలు ముగ్గురి 
అది చూస్‌ 
అభిమన్యుడి పెకి కౌరవయోధులు వచ్చి 
అప్పుడు అభిమన్యుడికి సహా 
యంగా అర్జునుడు వేగంగా వచ్చాడు. 


రథాలూ ధ్వంనం చేశాడు. 
పడ్డారు. 


రెండు పక్షాలకూ సంకుల యుద్దం జరి 
గింది. అర్జునుడి బాణాలు అందరినీ బాధిం 
చాయి. సుశర్మ బంధువులు చాలామంది 
అర్జునుడి చేతిలో చచ్చారు. నుశర్మ కొంత 
మాట యోధులను వెంట బెట్టుకుని 
అర్జునుడి పైకి వచ్చాడు. 

అన్టునుడు వారినందరినీ ఓడించి, 
ఖీష్ముళ్ధై ఎదిరించటానికి ముందుకు 
సాగాడు, మధ్యదారిలో అతను రెండు 


లె 


శా కక. కా నా 
కాం కల్‌ లగా, 


గడియల సెపు దుర్యోధన, సైంధవులు మొద 
లైన వారితో యుద్దం చెయ్యవలిసి వచ్చింది. 

అర్జునుడు భీష్ముఖణ్ధి చేరవచ్చే సరికి 
అక్కడికి ధర్మరాజూ, భీము నకుల సహ 
దేవులు కూడా వచ్చారు. ఆ విధంగా 
పాండవులు అయిదుగురూ భిష్ముడితో ఒకే 
సారి తలపడటం జరిగింది. 

అంతమందీ కలిసి కూడా భఖిష్ముళ్లి 
పడించలేక పొయారు. ఇంతలో సైంధవుడు 
వచ్చి, పాండవుల విల్లులన్నీ ఖండించాడు. 
దుర్యోధనుడు ధర్మరాజునూ, నకుల 
సహాదేవులనూ బాణాలతో కొట్టి బాధించాడు. 
శల్యుడు యిదలెన కౌరవ పక్షయోధులు 
పాండవులను తీవ్రంగా బాణాలతోకొట్రారు, 


వ్‌2ై 


ఆగ్నేయాస్త్ర 0 


ధర్మరాజు శిఖండి వద్దకు వెళ్ళి, “నువు 


(1 చూడు, ఎలాటి దారుణయుద్ధం చేస్తున్నాడో! 
/' నాకు చూడగా నువు భీష్ముడంటే బెదిరి 
1) నట్టు కనిపిస్తున్నది. వచ్చి భీమ్మబ చంపు, 


అన్నాడు. 
ఈ మాటలు విని శఖండి భీష్ముడితో 


దారిలో శల్యుడు శిఖండి మీద దారుణమైన 
(పయోగించాడు.. శిఖండి 
బెదరక, దానికి [పతిగా వారుణాస్త్రం 


ఈ లోపల ఖష్తుడు ధర్మరాజు విల్లునూ, 
థ్వజాన్ని విరగగొట్టి, సింహనాదం చేశాడు. 
థర్మరాజు బెదిరిపోయాడు. 

ఖముడు గద తీసుకుని పెంధవుడి 
మీదికి వెళ్ళాడు. సైంధవుడు తనపై వేసే 
బాణాలను లక్ష్య పెట్టక, అతని గుురాలను 
గదతో మోది చంపాడు. అప్పుడు దుర్యో 
ధథనుడు ఖీముడి మీదికి వచ్చాడు. భీముడు 
గద తీసుకుని అతని మీదికి కూడా వెళ్ళాడు. 
ఆ గదను తప్పించుకోవటానికి దుర్యోధనుడి 
మనుషులు, దుర్యోధనుళ్లై ఒంటరిగా విడిచి, 
బెదిరి పారిపోయారు. అలా భీముడి గద 
వెబ్బనుండి తప్పించుకుని, నేలమీద దూకి, 
రధం ధ్వంస్వం కాగా, _పాణాలతో బయట 
పడిన చితసేనుజ్ణు అందరూ అభినం 


చందమామ 


దించారు. ధృతరాష్ట్రుడి కొడుకైన వికర్ణుడు యా 


క | ె 
త 
నె కె 


చ్మితసేనుఖి తన రధం మీద ఎక్కించు మ 
కున్నాడు. కొంత సేపటికి శఖండి భీష్ముడికి 


ఎదురుగా వచ్చి, “నిలు, నిలు!" అని + 


కేక పెట్టాడు. కాని భీష్ముడు అతనితో 
యుద్ధం చెయ్యులేదు. నో 
సూర్యాస్తమయం కావచ్చేవేళకు థృష్ట 


ద్యుమ్నుడూ, సాత్యకీ కౌరన బలాలను 


విపరీతంగా థ్వంసం చేయనారంభించారు. 
అప్పుడు విందానువిందులు థృష్టద్యుమ్నుణ్ణి 


ఎదిరించి, అతని రథాన్ని భగ్నం చేశారు... 


అతను సాత్యకి రథం ఎక్కాడు. 


ఆ రోజు యుద్దం ముగిసేలోపల అర్ద. 


| కమొయమునాాాలావనన నాననా 


నుడు నుశర్మ మొదలైనవారిని ఓడించాడు; 
భీముడు దుర్యోధనుడు మొదలైన వారిని 
జయించాడు. ఉభయ పక్షాలవారూ తమ 
తమ శిబిరాలకు వెళ్ళిపోయారు. శిబిరాలు 
చేరగానే వాళ్ళు తమ శరీరాలలో గుచ్చు 
కున్న బాణాలు మొదలైనవి తియించుకుని, 
చక్కగా. స్నానాలు చేసి, యుద్ధం గురించి 
ఆలోచించటం మాని, కొంత సేవు గీత 
వాద్యాలను సుఖంగా అనుభవించారు. 
మర్నాడు ఉదయం మళ్ళీ ఉభయ 
సేనలూ యుద్ధానికి ఉప్మక్రమించాయి. 
వ్యూహాలూ, (పతివ్యూహాలు పన్నిన అనం 
తరం యుద్దం ఆరంభమయింది. ఆరంభం 
నుంచి భీష్ముడు రుదుడు లాగా తయా 


"చందమామ 


న. 
| మా న ా్‌.. య్‌ యో 2 మాం మానా న.._కమాా 


యోధులందరిని భీష్ముడి మీదికే పంపాడు, 

భీష్ముడు సోమకులనూ, సృంజయు 
అనూ పాంచాలులనూ వధించసాగాడు. 
ఆయనకు ఎదురుగా నిలబడి యుద్ధం 
చేసినవాడు భీముడు ఒకడే. అతను కూడా 
ఖభీష్ముడంత ఖభయంకరంగానూ ఉండటమే 
కాక, భీష్ముడి సారధిని చంపి, భీష్ముడి 
రథం తొలగిపోయేటట్టు చేసి, భీష్ముడికి 
అండగా యుద్దం చేస్తున్నవారిలో ధృత 


రాష్ట్ర్రుడి కొడుకులైన నునాభుడు అనేవాణ్త 


ఒక్క తీవమైనబాణంతో తల నరికాడు, 


అది చూసి ధృతరాస్టుడి కొడుకులు 
మరి విడుగురు---ఆదిత్యకేతువూ, బహ్వాశీ, 


రయాడు. ఆది చూసి ధర్మరాజు ముఖ్య 


కుండధారుడూ,  మహోదరుడూ, 


త్‌ే 


మాజి అణ 


కుడూ, అఆపరాజతుడూ, విశాలాక్తుడూ అనే 
వారు---భీముడి పైకి వచ్చారు. ఖీముడు 
ఆ ఏడుగురినీ బాణాలతో కొట్టి చంపాడు. 
ఇది. చూసి దుర్యోధనుడి మిగిలిన 
త్రమ్ములకు దడపుట్టింది. దుర్యోధనుడు 
దుఃఖిస్తూ ఖఫీష్ముడి పద్దకు వెళ్ళి,  '' తాతా, 
నా తమ్ములందరినీ ఖీముడు చంపేస్తున్నాడు. 
ధైర్యంగా నిలబడి పోరాడేవాళ్ళందరినీ 
ఖీముడు చంపుతున్నాడు. నువుమా పట్ల 
(శద్దవహించటం లేదు,'' అన్నాడు, వ 
భీష్ముడికి. కోపం వచ్చింది. ఆయన 
ఏడుస్తున్న దుర్యోధనుడితో, "ఈ సంగతి 
ముందు నీకు తెలీదా? మేమంతా ముంటే 


ఖు! 


- పండిత 


చెప్పలేదా? నీ తమ్ములు ఎవరు దొరికినా 
థీముడు చంపక వడవడు. నన్నూ, 
(దోణుళ్లై ఈ యుద్ధంలో ఇరికించకుండా 


(“| | ఉండవలిసింది. నువే నీ పరాక్రమంతో 


పాండవులను చంపు, అన్నాడు. 
మధ్యాన్నం వేళకు యుజం చాలా 


కీ త్మివస్టాయికి వచ్చింది. మహావారుణమైన 
...., ద్యుమ్నుడూ, సాత్యకీ, శిఖండీ తమ 
క . గ శినలతో సహా వచ్చారు. ఆలాగే విరా ; ; 

' దుపదుడూ సోమకులను వెంటబెట్టుకుని 


వచ్చారు. ఇంకా కైకయులూ, ధృష్ట 
కేతువూ, కుంతిభోజుడూ తమ సేనలతో 
భీష్ముడి పైకి వచ్చారు. అర్జునుడూ, ఊప 
పాండవులూ, చేకితానుడూ ఇతర కౌరవ 
యోధులతో యుద్దం చెశారు. అభి 
మన్యుడూ, భీముడూ, ఘటోత్యచుడూ 
మరొక పక్కనుంచి కౌరవ 
ధ్వంసం చెయ్యసాగారు. 
కౌరవయోధులు అదే విధంగా' పాండవ 
సేనను నాశనం చేశారు. [దోణుడు సోమక 
సృంజయులను వధచేశాడు. భీముడి చేత 
చచ్చే కౌరవసేనలూ, (దోణుడి చేత చచ్చే 
పాండవసేనలూ హాహా కారాలు చెయ్యటం 
వినిపించింది. ముమ్మరంగా సాగే 
ఆ యుద్ధంలో అర్జునుడి కొడుకైన ఇరా 
పంతుడు కౌరవసేనపై విరుచుకు పడ్డాడు. 


వున్యాన్ని 


చందమామ 


ఇరావంచతుడి తల్లి, నాగఠాజైన ఐరా 
వతుడి రూతురు. లమె ఖర్తను గరుత్మం 
తుడు చంపేసిన మీదట, ఐరావతుడు 
ఆమెను అర్జునుడి వద్దకు పంపాడు. ఆమె 
అర్హునుణ్ణ మోహించి అతని పల్ల ఈ ఇరా 


పంతుక్లు కన్నది. ఇరావంతుడు నాగలోకం ' 


లోనే తల్లి వద్ద పెరుగుతూ వచ్చాడు. కాని 
ఇతని 'పెనతండ్రి అయిన అశ్వ 'సీనుడికి 
అర్జునుడి పై ద్వేషం ఉండేది. అందుచేత 
అశ్వ సేనుడు ఇరావంతుజ నాగలోకం 
నుంచి వెళ్ళగొట్టాడు. 

ఆ సమయంలో అర్జునుడు ఇంద 
లోకంలో ఉన్నాడు. ఆ సంగతి. తెలిసి 
ఇరాపంకళుడు అక్కడికి వెళ్ళి, అర్జునుణ్థి 
కలునుకుని, తన పుట్టుపూర్వోత్తరాలు తెలి 
పాడు. అన్ని విధాలా తన ఆంతవాడైన 
ఇరావపంతుబ్ఞై చూసి అర్జునుడు చాలా 


సంతోషపడి, “యుద్ధం వచ్చినప్పుడు నువు' 


మాకు సహాయ౦ రావాలి, అన్నాడు. 
ఆ మాట గుర్తుంచుకుని ఇరావంతుడు 
పాండవులకు యుద్ద సహాయం చెయ్య 


టానికి మేలు జాతి యవనాశ్వాలను వెంట 
న్‌ మం కుని వచ్చాడు. 

ఇరాపంతుడు తన అశ్వసేనతో విజ్బం 
ఖంచి.కౌరవ సేన మీదికి వచ్చేసరికి, శకుని 
తమ్ములైన గజుడూ, గవాక్షుడూ, వృష 
భుడూ, చర్మ వంతుడూ, అఆర్హవుడూ, 
శుకుడూ అనే ఆరుగురు, శకుని వద్దం 
టున్నా వినకుండా సాహసించి, ఇరా. 2 
అశ్వ సేనతో యుద్దానికి వచ్చారు. వాళ్ళు 
తనతో యు ద్రంచేసి తనను బాణాలతో 
హింసిస్తుంకే, ఇరావంతుడు కత్తి తీనుకుని 
ఆత్మరక్షణ చేనుకుంట్లూ వృషభుడనే 
వాళ్ల తప్ప మిగిలిన అయిదుగురిని 
చం' సళాడు. 

ఇది చూసి దుర్యోధనుడు ఇరావంతుడి 
పెకి ఆర్జ్యశృంగు డనే రాక్షసుఖ్లై యుద్ధానికి 
పంపాడు, ఇదరూ మహాదారుణ౦గా 
పోరాడిన మీదట, ఇరావంతుడు మూర్య 
పోయి ఉన్నప్పుడు ఆ రాక్షసుడు అతన్ని 
కత్తితో నరికి చంపాడు. కారవసే నలు 


హరించాయి. 
లే 


[97 


జే వ 
స్‌ ఆ లా యా 


ల్‌ 
జ్‌ 


శ్‌ 


యుద్ధం చాలా తీ పంగా ఉన్నది. తన 
కొడుకైన ఇరావంతుడు చనిపోయినట్టు 


అర్జునుడికి ఇంకా తెలియదు. అతను కౌరవ 
భి వీరులను చంపటంలో నిమగ్నుడై 
ఉన్నాడు. రెండో వైపునుంచి భీష్ముడు 
పాండవ సేనలను హడలగొన్రైస్తున్నాడు, 
ఖముడూ, ధృష్టద్యుమ్నుడూ, సాత్యకీ 
తను పరా్యకమాన్ని (ప్రదర్శిస్తున్నారు. 
ఈ అందరినీ మించి (దోణుడు యుద్దం 
, చేన్తున్నాడు. 

ఇరావంతుడు చావటం చూసి, ఫీముడి 
కొడుకైన ఘటోత్మ చుడు భయంకరమైన 
పెడబొబ్బ పెట్టి, భయ౦కరాకారంతో, 
చేతిలో ఒక మెరిసే శూలాన్ని పట్టుకుని, 
రొక్షసగణాలను వెంటబెట్టుకుని భా 1 


58, మటోత్క చ భగదక్తుల పోరాటం 


నా 


దేరాడు. అతన్ని చూసి, కౌరవసేనలు 
దడుచుకున్నాయి, అదిచూసి దుర్యోధనుడు 
యుధ్ధసన్నద్ధుడై, ఘటోత్కచుడికి ఎదురు 
వచ్చి, సింహనాదం చేశాడు. దుర్యోధనుడి 
ట్‌క?7 చంగకకల గాణ. టం వినుగు 


సరికి మల. మండిపోయింది. 
అతని రాక్షసులు వఏనుగులసేన మీద పడి 
ధ్వంసం చెయ్యసాగారు. గజయోధులు 
చస్తూ ఉండటం చూసి దుర్యోధనుడు 
బాణాలతో ఆ రాక్షనులను చంపనారంభఖిం 
చాడు. అప్పుడు ఘ టో త్మ చుడు దుర్యో 
ధనుఖ్ధు తానే ఎదుర్కొన్నాడు. 

ఆ యుద్ధంలో బాగా గాయపడి రక్తం 
ఓడుతున్న పన్లక నా దుర్యోధనుళ్లి 


క ల న త ను క ల. 


టా. 


(| 


కా కన న 


.,| దత్తుడూ, బాహ్లికుడూ, 


ఆ మాట వింటూనే, (దోభుడూ, సోమ 
మంథవు డూ, 


|, కృపుడూ, భూర్మిశవుడూ, శల్యుడూ, బృహ 
లం! దృలుడూ, అశ్వత్థామా, వికర్ణుడూ, చిత 


సేనుడూ, వివింశతీ" మొదలైన మహా 


శా. యోధులు అనేక రథాలను వెంట బెట్టు 
చ లష... కుని వెళ్ళేసరికి, ఘటోత్క్మచుడిచే తరమ 
స్త బడుతున్న దుర్యోధనుడు కనిపించాడు. 


వాళ్ళు ఘట్‌ రోత్మచుడిక అధ్ధుపడి యుద్దం 


ఖీ. సాగించారు. ఘటోత్కచుడు తన న్‌ 


౪ ఆ యోధులందరినీ ఎదుర్కొని పోరాడాడు. 
క) | అప్పుడు జరిగిన యుద్ధంలో మహా వీరు 


ఆ సమయంలో ' వంగదేశపురాజు తాను 
ఎక్కిన గొప్ప వినుగును దుర్యోధనుడి 
రథానికి అధ్ధంగా తోలాడు. ఘటోత్కచుడు 
విసిరిన శక్తి తగిలి ఆ ఏనుగు కూలిపోయింది. 
వంగశరాజు దాని మీదినుంచి దూకి, ఎటో 
పారిపోయాడు. తరవాత ఘటోత్కచుడు 
విజ్బంభించి, భయం౦క ర౦గా అరుస్తూ 
దుర్యోధనుణ్ణి ఫీడించసాగాడు. 
ఘటోత్కచుడి పెడబొబ్బలు విని 
భీష్ముడు న్లో! ““దుర్యోధనుబజ్ణు ఘటో 
త్మచుడు పీడిస్తున్నట్టున్నా డు. వాళ్లో 
చంపటం ఎపరిగీ సాధ్యంకాదు. మరం. 
వెళ్ళి దుర్యోధనుణ్ణి రక్షంచండి,'' అన్నాడు. 


50 


మ | లందరూ దెబ్బతిన్నారు. కొందరికి కవచాలు 
చంపటానికి ఒక గొప్ప శని చేతబట్టాడు. 


తూట్లు పడ్డాయి. కొందరు గాయపడ్డారు. 
కొందరి సారధులు చచ్చారు. మొత్తం 
మీద అందరూ యుద్ధవిముఖులయారు, 
వెంటనే ఘటోత్య చుడు మళ్ళీ దుర్యో 
థనుడి పైకి వెళ్ళాడు. అప్పుడు మరికొందరు 
కౌరవపక్ష వీరులు ఘటోత్కచుడి పైన తల 
పడ్డారు. అతను వారితో యుథద్ధంసాగించాడు. 
ధర్మరాజు భఖిముడితో, 
ఘటోత్కచుడు తనకు మించిన యుద్ధం 
చేస్తున్నాడు. పాంచాలులను నిర్మూలించే 
(ప్రయత్నంలో ఉన్న భీష్ముఖ్ణు అర్జునుడు 
ఎదిరించి పోరాడుతున్నాడు," . అన్నాడు. 
అర్జునుడికి సహాయంగా వెళ్ళటం కన్న 
ఘటోత్క్మ చుడికి సహాయం చెయ్యటం 


చళద మామ 


లు భా. 
కాళ టం! అసత “౯ 
షం అట ం రా లా త జు సు 
ల క్ట జ్‌ జన 
మ్‌ స్ట ॥ 


“నీ కొడుకు. 


రాంరాం రాంక్‌ 
| క్‌ | 


ఎక్కువ అవసరమని (గహించి భీముడు 
ఆతివేగంగా ఘటోత్కచుడి పద్దకు ఖయలు 
దేరాడు. అతని వెంట అభిమన్యుడూ, 
ఉప పాండవులూ, నీలుడూ, సత్యధృతీ, 
సౌచిత్త,  (_శేభిమంతుడూ, వనుకానుడూ 
మొదలైనవారు వెళ్ళారు. ఉభయపక్ష వీరు 
అకూ తి వమైన యాల జరిగిం ది. 
యుద్దంలో పాండవ పక్షానిదే పై చెయ్యి 
ఆఅఆయింది,. 

అది చూసి దుర్యోధనుడు భీముఖ్ణి 
ఎదుర్కొన్నాడు. యుద్దంలో ఖ్‌ ముడు 


చబ్బతిని, రథంలో కూలబడ్డాడు, అంతలో _ 
ఘటొత్మ చుడూ, అభిమన్యుడూ మొదలైన 


పాండవవీరులు దుర్యోధనుణ్ణి చుట్టు 
సుట్టారు. దుర్యోధనుడు (పమాదంలో 
ఉండటం తెలిసి దోణుడు అతనికి సహా 
యంగా కొందరు కౌరవవీరులను వెంట 
బెట్టుకుని వచ్చాడు మళ్ళి సాగిన 
యుద్దంలో ఘటోత్కచుడు రాక్షసమాయలు 
(ప్రయోగించి, . శతువులకు ద్‌గ్భమ "వలి 
గించాడు. ఘటోత్కచుడి దెబ్బకు తట్టుకో 
లేక కౌరవ సైన్యాలు చెల్లాచెదరై, 
కేసి పరిగెతసాగాయి. 

అప్పుడు దుర్యోధనుడు భిష్ముడి వద్దకు 
వచ్చి, ' తాతా, పాండవులు కృష్ణుణ్ణి నమ్ము 
కున్నశ్టే మేము నిన్ను సమ్ముకుని యుద్ధం 
[పార౦ంభించా౦,. ఘటోత్క్మ చుడూ, 


నీట్‌ రాల 


చందమామ 


ఫు బేరి నాకు గొప్ప. రా కలి 
గించారు. ఈ అవమానం నన్ను నిలువునా 
దహిస్తున్నది. ఎలాగైనా ఈ రాక్షసాథముడు 
చ్రావాలి. ఈ ఉపకారం చేసి పెట్టు, అన్నాడు. 

అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, 
'"నాయనా, నువు ధర్మరాజుతోగాని,. 
ఖీముడితోగాని, అర్జునుడిడోగాని. నకుల 
సహదేవులతోగాని యుద్ధం చెయ్యి. _ రాజు 
రాజుతో పోరాడటం రాజధర్మం. రాక్షసు 
డెన ఘటోత్మ చుడితో పోరాడాలంకు 
మేమంతా ఉన్నాం. వాడితో యుద్ధం 
చెయ్యటానికి భగదత్తుల్ఞు పంపు. ఆతను 
ఇం[దుడంతటి వాడు," అని ఖభగదత్తుడితో, 
“నువు ఆనేక మంది రాక్షసులతో పోరాడిన 


న్స్‌] 


౨. తీకం పాండవ మైన్యాన్సి ధ్వంసం చేయ 
(/ సాగింది. 


అది చూసి ఘటోత్కచుడు 
భగదత్తుడి మీదికి వచ్చాడు. భగదత్తుడు 


,...... అందరినీ వరసగా చితకగొక్టుశాడు. భీముడి 


సి న తెలిసింది. 


వాడివి. ఘటోత్క్మ చుఖ్ణి ప్రతిఘటించ 
టానికి నువ్వే 'సరి అయినవాడివి. నువు 
ఇప్పుడే వెళ్ళి మేమంతా చూస్తూండగా 
వాళ్లో చంపెయ్యి, ' అన్నాడు. 

భీష్ముడు ఈ మాట అనేసరికి భగ 
దత్తుడు నుపపతీక మనే తన. గొప్ప ఏనుగు 
నెక్కి, పాండవయోధుల మీద యుద్ధానికి 
వెళ్ళాడు. గొప్ప యుద్ధం జరిగింది. భగ 
దత్తుడు భీముడితో తలపడ్డాడు. నుప్రతికం 
అతివేగంగా భీముడి రథం మీదిక రావటం 
చూసి, కేకయులూ, ఉపపాండపులూ, 
అభిమన్యుడూ, దశార్హరాజైన క్షతదేవుడూ, 
చేదిరాజైన చితకేతుడూ ఆ ఏనుగుమై 


బాణాలపర్షం కురిపించారు... కాని సు[ప 


వై 


సారధి రథంలోనే మూర్భపోయాడు. 
ఇంతలో అర్జునుడు భమఘటోత్మచు 
లున్న చోటికి వచ్చి యుద్ధం చేశాడు, భగ 
దత్తుడు తన ఏనుగు చేత పాండప సైన్యాన్ని 
తొక్కిస్తూ వెళ్ళి, ధర్మరాజుతో యుద్దం 
[పారంభించాడు, 
ఆ సమయంలో, ఇరావంతుడు చని 
పోయిన నంగతి భీముడికీ, అర్జునుడికీ 
అర్జునుడు చాలా బాధపడి, 
కృష్ణుడితో తన రథాన్ని కౌరవసేన మీదికి 
నడపమన్నాడు. మళ్ళీ ఉభయపక్షాల 
వీరుల మభ్య యుద్దం ప్రజ్వలించింది. 
ఈ యుద్ధంలో భీముడు వ్యూఢోంన్కుఖ్ణి, 
కుండలి అనే వాళ్లు, అనాధృప్ట, కుండభఖేద్‌, 


'వైరాటుడూ, దీర్షనేతుడూ, దీర్షబాహువూ, 


సుబాహువూ, కనకధ్వ్వజుడూ అనే వాళ్ళను, 
ధృతరాష్ట్రుడి కొడుకులను వరసగా 
చంపాడు. అతను అలా వారిని చంపే 
టప్పుడు (దోణుడు అతని పైన శరపరం 
పరలు |1పయోగించి కూడా అతన్ని ఆపలేక 
పోయాడు. చికట్లు ముంచుకు వస్తూండగా, 
ఆలసిపోయిన ఉఊభయపక్షాల వారూ యుద్ధం 
చాలించి, శీబిరాలకు వెళ్ళిపోయారు, 


చందమామ 


అనంతరం దుర్యోధన, శకుని, దుళ్శా 
సనులు కర్ణుడితో కలిసి మం[టతాలోచన 


చేశారు. అప్పుడు దుర్యోధనుడు కర్షుడితో, 


“ భీష్ముడూ, [దోణుడూ, శల్యుడూ ఎందు 
చేతనో పాండవులను బాధించలేక షోతు 
న్నారు. పాండవులు అపజయమన్నది లేక 
మన సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. రోజు 
రోజుకూ నా సేన తరిగిపోతున్నది. దేవుడూ, 
పొండవులూ కూడా నాకు పరాభవం కలి 
గిస్తున్నారు. నేను పాండవులను ఎలా 
జయిస్తానో తెలియకుండా ఉన్నది,” 
అన్నాడు. క 
దానికి కర్ణుడు, “ మహారాజా, ఖష్ముడు 
యుద్దం విరమించనీ, నేను వచ్చి పాండవు 
లను" సోమకులతో సహా చంపేస్తాను. 
నా పర్మాకమం ఎలాటిదో భీష్ముడికి చూప్పు 
తాను. భీష్ముడికి పాండవుల మిద (పేమ, 
చూస్తూ చూన్తూ వారిని చంపడు, చంప 
లేడు కూడా. అందుచేత నువు వెంటనే 
భీష్ముడి శిబిరానికి వెళ్ళి, ఆయననూ- అస్త్ర 
సన్యాసం చెయ్యమని. చెప్పు, ఆయన 
ఆఅ పని చేసిన మరుక్షణం పాండవులు 
చచ్చారే అనుకో | అన్నాడు. 
దుర్యోధనుడు తన తమ్ములనూ, ఇతరు 
లనూ వెంటబెట్టుకుని భీష్ముడి వద్దకు వెళ్ళి, 
“తాతా, నీకు నామీద కోపమో, లేక 
నా దురదృష్టమోగాని, నువు పాండవులను 


చందవనమూామ 


రక్షిస్తున్నావు. ని ఉద్దశం వారిని 
చటమే అయితే, యుద్దం విరమించి, 
యుద్ధ భారం కర్ణుడి మీద ఉంచు. అతనూ, 
అతని బంధువులూ పాండవులను జయి 
స్తారు, అన్నాడు. 

ఈ మాటలు ఖష్ముడికి ములుకులలాగా 
తగిలాయి. ఆయన కళ్ళు ఎ(రబడాయి. 
ఆయన మూడు లోకాలనూ దహించే వాడి 
అలాగా అయిపోయి, దుర్యోధనా, ఇలాంటి 
మాటలు ఎందుకు అంటున్నావు? నాపయ 
తంలో లోపం వఏవిమిటి? శ్యతువులను 
అపారంగా నాశనం చేస్తున్నాను. అర్జునుడు 
మహా వీరుడని “నికు తెలియదా? నిన్ను 
గంధర్వులు పట్టుకు పోయినప్పుడు కర్ణుడు 


ఏవే 


రక్షిం 


జ్‌ 
న ఖే జ ఎ |, ్య || క "| వ. 
బా న. | | స | 
వ రా క! న. స" క క్‌ 
- క్షా .. జ ల్లీ | గ య! ్ష 1. బ్‌ ్ట 
క్ష. జః / | మ ్‌ క! 
క్ట గ క వ న్స | 
వీ జ్‌, | 
ఎక్‌ మ్‌ న... | క్‌, | జీ 
తె? ం (టీ; జో ళ్‌ 
॥ త జ / గ్ల 1 
| లోకీ! క. || కం! మ క 
బో | /| టు! ్‌ లే 
క జగ, [1 వౌ 
య! ఉచ కట? క్ష ్‌ 
జ శీ ఆః త 


ఏం చేశాడు? ఉత్తర 


టే! 
వత! 


శ మ్‌ సమ న 
5 జీ న్‌ ॥ 
ల! . జల 
| | త ల న్‌ జ గ శే 1 న 
౧, | | / కీ జ్‌ ల య జ్‌ 
ర! |! నా 11, | మ! న 
ఎ టో టే. న్న వాలం 
ప క ' క జ క్‌ ళో కక జో క్‌ ో ఖ్‌ గ్‌ 
|| క | కీ! న క్‌ ల కీ వాల క్‌ ఇ త 
క్‌ [| సే భ్‌ క శీ, న్యా | క్‌ ప 
| జీ క [1 క థ్‌ జీ త్‌ శ్‌ 
కా ఇ క్‌ క 
న వై 
| టై = ఇ 
జు 


అర్జునుడు మననందరినీ ఒంటిగా జయించ 
లేదా? అతను ఇందుడికి లొంగని నివాత 
క్రవచులను జయించాడే ! ఈ యుద్ధం నువు 
కోరి తెచ్చుకున్నది. నీ శతువును నువే 
చంపు, మేం చూసి ఆనందిస్తాం. నా మాటకు 
వస్తే, నేను శిఖండిని తప్ప మిగిలిన సోమ 
కులనూ, పాంచాలులనూ అందరినీ చంపు 
తాను, లేదా చచ్చిపోతాను. ఇంతకన్న 
నేను చెప్పేదేమీ లేదు. రేపు మహా యుధ్ధం 


చెయ్యబోతున్నాను. ఇక నువు వెళ్ళి 


పడుకో, అన్నాడు. 
దుర్యోధనుడు ఈ మాటతో తృప్తి పడి, 
మర్పాడు న్నిద లేస్తూనే తన పక్షాన పోరాడే 


కీ 


స్నా వ న ఇమ క ఎకకకాట.కితతితమే.ము = 


; రాజులతో, “' ఇవాళ ఖీష్ముడు గొప్ప యుద్దం 
( చెయ్యదోతున్నాడు,"” అని చెప్ప, దుళ్శాస 


నుడితో, “' ఇవాళ మనకు విజయం కలగ 


. బోతున్నది. భీష్ముఖి మనం రక్షించుకోవాలి. 
“= అందుకు 


శకుస్‌, శల్యుడూ, కృపుడూ, 


(దో బుడూ, పివింశతి సహాయపడాలి," 


అన్నాడు, 


తొమ్మిదో రోజు యుద్ధం ఆరంభమయింది, 


హ్‌ భీష్ముడు సర్వతోభ[ద మునే వ్యూహంలో 
“స కౌరవ సేనలను నిలిపాడు. పాండవులు 
“= | దానికి ప్రతి వ్యూహం పన్నారు, _యయుద్ధం 
౨ ఆరంభమవుతూనే 
చా! పోయి, రెండో అర్జునుడిలాగా కౌరవ సేన 


అభిమన్యుడు రెచ్చి 


లనూ, సైంధవుడూ, కృపుడూ, (దోణుడూ, 
అశ్వత్థామా లాటి మహా వీరులనూ చెదర 
గొక్రుశాడు. అప్పుడు దుర్యోధనుడు రాక్షసు 
జైన అలంబునుళ్ణు అభిమన్యుడి మీదికి 
పురికొల్పాడు. 7 

అభిమన్యుడికీ, అలంబునసుడికీ యుద్దం 
జరిగింది. అలంబునుడు గొప్ప యుద్ధమె 
చేశాడు గాని, అతను అభిమన్యుడి ధాటికి 
తట్టుకోలేక మాయా యుద్ధానికి దిగి, 
అందులోనూ నెగ్గలేక, చివరకు ఓడి పారి 
పోయాడు. తరవాత అభిమన్యుడు కౌరవ. 
సేనను ధ్వంసం చేస్తూపోయాడు. 

ఆ సమయంలో భిష్ముడు అభిమన్యుఖ్ణ 
ఎదిరించాడు. అదే సమయంలో అర్జునుడు 


చందమామ 


మాడా అఖిమున్యుడి 


పళ్టుకు వచ్చాడు, 
నట్మిడ్‌ వెంట అలకా ఆక మంది వహ 
అర్జునుడి వెంట 
కూడా ఉన్నారు. ఈభయు పక్షాలకూ గొప్ప 


ఆఅలాగ 


ఎరులున్నారు, 
యఏుద్రల పెరిగింది. 
మరొక పక్క భము 
| శుతాయివూ ఏనుగుల సేనలతో వచ్చారు. 
ఖముడు:. గద పట్టుకుని రథం నుంచి దిగి, 
ఐనుగులనూ,. వాటి 


కాజ 


తన చుట్టూ మూగిన 


మీద ఉన్న యోధులనూ తన గదతో 
చావ బాదసొగాడు. 


ఆ లోజు ఖమ్ముడు మహా దారుణమైన 
ఆుస్టైల చేశాడు. పాండవ సైన్యం 
రీతంగా నాశనమయింది. పాండవ 'సెనికులు 
అస్త్రాలు కూడా పదిలేసి పారిపోయారు, 
అయి యుద్దం నిలిచి 


భా జు 
చ త 


సూర్యా నమయుం 
ణీ క్‌ | 
పోయి ఏంట. 


భీష్ముడు. విజ్భృంభిస్తే ఎలా యుద్ధం 


చేయగలడో చూసిన పాందవులకు సంచెళ్టు" 


నాయి పడినటయింది, థర్మ రాజుకు యుద్ధం 


క్‌ త్‌ జీ శ = సాలా త 
ముట్‌ విరక్త కలిగింది, ఆయు? 


ఏం చెయ్యాలని: అడిగాడు, 
నువు 
షు మ్ముల్లైి అర్జునుడు చంపక 


క్చష్ణుప్లై స్స్‌" 
న. థర్మ రా జాటు ఓదార్చు టూ ల్‌ 


పిగులుపపకు. 
హె సలా. నేను చంపుతాను, హసమ్ముడు బళ 
గెలవటానికి అడ్డు ఏదీ ఉండదు. 
ని టు. 1 నా న్యతువే కద! తలుచుకుంకు 
ఆర్హున కుడు. కష్ముట్ల్రో తప్పుక - చంపగలడు, 
ది అతని కర్తవ్యం కూడా," _ అన్నాడు, 

ఈ మాట విని థభర్మ రాజు కృష్ణుడితో, 
కోరినవాడు, మనం 
గెలవాలన్న కాంక్ష కలవాడు, మన పక్షాన 
యుద్రం చెయ్యుకపోయినా మనకు హితం 
చెబుతానన్నాడు, మనం ఆయన దగిరికి 
పోయి, ఆయన ఎలా చస్తాడో అడుగుదాం, 
అటుపంటి మహా పురుషుఖ్గి చంపుదానుసు 
క్ష_తయాధర్మం ఎంత 


స ఖమ్ముడు మా శకేనుం క్‌ 


కుంటున్వాం గతా, 


పిషిది! " అన్నాడు. 


జ్‌ ఈ మాటకు సంతోషించి, 
అక జ! క 


కే నో ట్‌ 
నంత నుసహా  'అరుడు ఎలా 


ఆయనే చప్పాలి. మనం ఆయస 


అన్నాడు. 


పది రోజులు యుద్ధం చేసి భీష్ముడు" 


యుద్ధరంగంలో పడిపోయాడు. ఆయన 
శిఖండితో యుద్ధం చెయ్యడు గనక అర్జు 
నుడు శిఖండిని ముందు పెట్టుకుని, 
వెనక నుంచి తాను బాణాలు వేస్తూ 
భీష్ముణ్ణి పడగొట్టాడు. 

భీష్ముడు పడిపోయాడు గాని వెంటనే 
చావలేదు. ఆయన శరీరం నిండా బాణాలు 
గుచ్చుకుని "ఉండటం చేత, ఆయన పడి 
పోయినప్పుడు ఆయన శరీరం నేలకు 
తగలలేదు. ఆ స్థితిలో ఆయనకు దాహం 
వేస్తే, అర్జునుడు భూమిని బాణంతో కొట్టి, 
పాతాళగ౦ంగను పైకి- తెప్పించాడు. 
ఉత్తరాయణం వచ్చినదాకా ఖష్ముడు 
అంపశయ్య మీద స గ్‌ ఉన్నాడు. 


భీష్ముడి అనంతరం కౌరవసేనలకు 
,[దోణుడు సర్వ సనా ధిపత్యం వహించి, 
అయిదు రోజులపాటు యుద్దం చేశాడు. 
ఆయన పన్నిన పద్మవ్యూహంలోకి [పవే 
శించి అర్జునుడి కొడుకైన అభిమను్యుడు 
శుయా దుల మధ్య చిక్కి చని 
పోయాడు. ఇది జరిగినప్పుడు అర్జునుడు 
దూరాన మరొక రంగంలో యుద్ధం చేస్తు 
న్నాడు. అభిమన్యుడి వెనకగా మిగిలిన 
పాండవులు పద్మవ్యూహంలో (ప్రవేశించ 
బోతే, పైంధవుడు వారికి అడ్థుపడ్డాడు. 
ఆ కారణంగా అభిమన్యుడికి ఎవరూ 
సహాయం లేకపోయారు. 

ఈ సంగతి విని అర్జునుడు మర్నాడు 
పైంధవుబ్ద చంపుతానని (ప్రతిజ్ఞ చేసి, 


గ్‌ 9 యుద్ధంలో పాండవుల వ విజయం 


అతన్ని అవమానిస్తూ, నిరుత్చాహపరున్తూ 
వచ్చాడు. రెండవ రోజు కర్ట్జుడు అర్జు 


యంతో నుడితో యుద్దం చేస్తూండగా అతని రథ 


| సినాని అయినాడు. 


న్నా ల క్‌ ల. కు. క్‌ క. 
క క్‌ 


సాత్‌ 


అంత పనీ చేశాడు: తరవాత (దోణుడూ, 
__ ధృష్టద్యుమ్ముడూ యుద్ధం చేస్తూండగా 
థర్మ రాజు అశ్వత్థామ చచ్చినట్టు అబద్దం 
చెప్పాడు. తన కొడుకు చచ్చాడని ధర్మ 
రాజు నోట విని [దోణుడు అస్త్రసన్యాసం 
చేసి, 1పాయోపవేశం చేశాడు. అప్పుడు 
ధృష్టద్యుమ్నుడు ఆయనను చంపాడు. 

(దోణుడు చనిపోయిన అనంతరం 
కౌరవ ,బలాలకు కర్చుడు సర్వసేనాని 
అఆయాడు. కర్షుడు శల్యుణ్ణి తనకు 
సారధిగా ఇప్పించమని దుర్యోధనుణ్ణి 
కోరాడు. శల్యుడు కర్ష్చుడికి సారధి కావ 
టానికి ఒప్పుకున్నాడు, గాని అతను 
యుద్ధం చేసిన రెండు రోజులూ శల్యుడు 


వ్‌0 


అణ వలనా యా న ఇత క్ష అలు యొ 


[ము పోయాడు. 


క. 
క కాత కండము నస 


చ[కం బురదలో కూరుకుపోయి ౦ది. 
కర్ణుడు దాన్ని ఎత్తుతూండగా అర్జునుడు 
అతన్ని చంపేశాడు. 

కర్ణుడి ఆనంతరం శల్యుడు కౌరవ 
ఆయన ఆరోజే 
ధర్మరాజుతో యుద్ధం చేస్తూ చచ్చి 

పద్దెనిమిదో రోజున యుధ్ధం ముగిసింది. 
ఆ యుద్ధంలో పద్దెనిమిది అక్షౌహిణుల 


అతని తమ్ములందరూ పోయారు. దుశ్శా 
సనుఖ్ణి భీముడు భయంకరంగా చంపి, 
అతని నెత్తురు తాగాడు. 

యుద్ధంలో ఉభయపక్షాల యోధులూ 
ఆనేకవేలమంది చనిపోయారు. పాండ 
వుల పక్షాన పాండవులూ,  ఉపపాండ 
వులూ, యుయుత్పుడూ, సాత్యకీ, ధృష్ట 
ద్యుమ్నుడూ, శిఖండీ మిగిలారు. 

యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి పుట్టిన 
వాడు. యుద్ధం ముగియగానే అతను 
హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. 

కౌరవుల పక్షాన అశ్వత్థామా , కృపుడూ, 
రృతవర్మా, దుర్యోధనుడూ మిగిలారు. 
యుద్ధం ఆఖరు దశలో కృపాశ్వజ్ఞామలూ, 


చందమామ 


వగా. వాయె. నాతని... 


శ్‌ = వక స్య 


కా. 


కృతవర్మా దుర్యోధనుడి కోసం చూస్తే, ర ఖ 
అతను ఎక్కడా కనిపించలేదు. అతను ఖీ కిట తీ (౧) 


గద ఒకటి భుజాన పెట్టుకుని ఒక పెద్ద 
మడుగు వద్దకు వెళ్ళాడు. కృతవర్శ్మా, 
కృపుడూ, అశ్వత్థామా (ప్రాణాలతో మిగిలా 
రన్నది కూడా అతనికి తెలియదు. 
మడుగు వథభ్ధ కూర్చుని ఉన్న దుర్యో 
థనుడి వద్దకు సంజయుడు వచ్చాడు. 
తనకు అపజయం కలిగినందుకూ, తన 
వారంతా పోయినందుకూ విచారిస్తున్న 
దుర్యోధనుడు సంజయుళల్లు చూసి, “మన 
వాళ్ళలో నువు తప్ప ఇంకెవరూ మిగల 
లేదా? నేను ఈ మడుగులో ఇంకా 
ప్రాణాలతో ఉన్నానని నా తండడికి 
చెప్పు,'' అని మడుగులో ప్రవేశించాడు. 
సంజయుడు అక్కడి నుంచి వచ్చే 
స్తుండగా అతనికి కృతవర్మా, కృ'పుడూ, 
అశ్వత్థామా కనబడి, ''సంజయా, దుర్యో 
థనుడు ఎక్కుడ?'' అని అడిగారు. 
సంజయుడు వాళ్ళకు మడుగును 
చూపించి, దుర్యోధనుడు జల స్తంభన 
చేసి అందులో ఉన్నట్లు చెప్పాడు. 
అశ్వత్థామ పెద్దగా ఏడుస్తూ, “" అయో్యో, 
మేము బతికి ఉన్న సంగతి అతనికి 
తెలీదు కాటోలు. మేము నలుగురమూ 
కలిసి శతువులను జయించలేమా ? "” 
అన్నాడు. వాళ్ళు ముగ్గురూ పాండవులతో 


చందమామ 


చేస్తామని బయలుదేరారు. కాని 
వాళ్ళు రణరంగానికి చేరేసరికి చికటి 
పడింది. కౌరవ శిబిరానికి చెందిన స్త్రీలను 
సేవకులు హస్తినాపురానికి "తీసుకు 
పోతున్నారు. 

యుద్దం అయిపోగానే పాండవులు 


కృష్ణుడితో సహా దుర్యోధనుడి కోసం వెతక. 
సాగారు. దుర్యోధనుడు మడుగులో దాగి, 


ఉన్న సంగతి వారికి తెలిసింది. వాళ్ళు 
అక్కడికి వచ్చారు. 

ధర్మరాజు దుర్యోధనుడితొ, ''నివంశ 
మంతా 'నాశనమయాక ని పాణాలు 
దక్కించుకోవటానికి మడుగులో దాక్కు 
స్నావా * ఇది అక్రమం. బయటికి వచ్చి 


వ్‌] 


.. మాతో యుద్దం చెయ్యి. నీవంటి గర్విప్తిక 
(ల ' ఈ 


ఈ పిరికితనం తగదు. మమ్మల్ని ఓడించ 
కుండా నీ రాజరికం నిలవదు. వచ్చి, 
మమ్మల్ని ఓడించు," అన్నాడు. 

''నాకు రాజ్యం అక్కర్లేదు. నువే 
అంతా ఏలుకో,'' అన్నాడు దుర్యోధనుడు. 

'“'ని నుంచి నాకు రాజ్యదానం అవ 
సరం లేదు. అదీగాక, దానం చెయ్య 
టానికి నీకు ఇప్పుడు రాజ్యమూ లేదు. 
మమ్మల్ని జయించి రాజ్యం పొందు, 
లేదా మా చేతిలో ఓడిపో,'' 
ధర్మరాజు. 

ఇలాటి సూటి పోటి మాటలతో పాండ 


అన్నాడు 


వులు రెచ్చగొప్టే సరికి, దుర్యోధనుడు శించి, ముందుగా ధృష్ట్పద్యుమ్నుఖి నిద 
52 చంద నూ మ. 
అ ల త కే ॥ క న . న ము త క కా క హా కారాల కా 


. పాండవులనూ, 


' మడుగు నుంచి బయటికి వచ్చి, 
“=. తతో గదాయుద్దం చేశాడు. భీముడు 
జాణ దుర్యోధనుడి తొడలు విరగ గొట్టాడు. 


భీము 


తొడలు విరిగి పడిపోయి పాణాలతో 


_ ఉన్న దుర్యోధనుడి వద్దకు కృపాశ్వజ్ఞామ 
'_ కృతవర్మలు వచ్చి, 


అతని దుస్థితికి 
అశ్వత్థామ అ రాళ 
బతికి ఉన్న ఇతర 
పాంచాలులనూ చంపేస్తానని దుర్యోధ 
నుడి దగ్గిర ప్రతిజ్ఞ చేశాడు. ఈ మాటకు 


విచారించారు, 


జై దుర్యోధనుడు సంతోషించి, అశ్వత్థామను 
 ఈతన సర్వ నే సినాన్‌గా నియమ్‌ంచాడు. 


తరవాత ఆ యోధులు ముగ్గురూ 
బయలుదేరి, పాండవ శిబిరాలకు సమీ 
పంగా ఒక చోట దాక్కున్నారు. అక్కడ 
అరణ్యం ఉన్నది. అందులో ఒక వెయ్యి 
కొమ్మల మర్రిచెట్టు కింద వాళ్ళు విశ 
మించారు. అశ్వళ్ఞామ శ్యతువులను అన్యా 
యంగా, నిదపోతున్నప్పుడే చంప నిశ్చ 
యించాడు. ఎందు కంక, పాండవులు 
అలాంటి అన్యాయాలు యుద్ధంలో చాలా 
చేశారు. అతను కృపుఖ్లీ, 'కృతవర్మనూ 
ఇందుకు ఒప్పించి, వారితో బయలుదేరి 
పాండవ శిబిరానికి వచ్చాడు. కృషపుఖ్లీ, 
కృతవర్మనూ అతను శిబిర ద్వారం వద 
నిలబెట్టి, తాను కత్తి దూసి లోపల ప్రవే 


వ్‌ జాణ అనరాని 


లేపి, అతన్ని చంపాడు. ఈ అలికిడికి 
కొందరు లేచి, అతని మీదికి వచ్చారు. 
అశ్వత్థామ అందరినీ చంపాడు. తరవాత 
అతను ఉపపాండవు లందరిని చంపొడు. 
శిబిరంలో వాళ్ళు మేలుకుని, వారిలో 
కొందరు అశ్వత్థామతో యుద్దం చేసి 
చచ్చారు; బయటికి పారిపోతున్న వారిని 
కృృపుడూ, కృతవర్మా చంపారు. తరవాత 
ముగ్గురూ బేరి శిబిరానికి మూడు వైపులా 
అగ్గి పెట్టారు. తరవాత వాళ్ళు ఈ వార్తను 
దుర్యోధనుడికి చెప్పటానిక బయలు 
దేరారు. 

ఆ రాతి పాండవులు ఆ శిబిరంలో 
లేరు. ఉన్నట్లయితే వాళ్ళు అశ్వత్థామ 
చేతిలో చావటమో, లేక వాళ్ళు అశ్వత్థా 
మకు ఈ దారుణ హత్యాకాండ చెయ్య 
కుండా అడ్డుపడటమో జరిగేది. 

కృపాశ్వత్టామ కృతవర్మలు వచ్చేసరికి 
దురోగర్టథభనుడు మరణవేదన పడు 
తున్నాడు. అతను వాళ్ళు చేసినదంతా 
విని, సంతోషిస్తూ [పాణాలు వదిలాడు, 

తమ కొడుకులూ, బ౦ధువులూ 
యుద్ధంలో గెలిచి కూడా హత్యకు గురి 
అయినట్లు తెలిసి, పాండవులూ, దౌపదీ 
మొదలైన వాళ్ళు ఎంతో శోకించారు. 
ఇంత పని చేసిన అశ్వక్ఞామను చంపే 
స్తానని భీముడు బయలు దేరాడు, 


చందమామ 


అప్పుడు [దౌపది, '' ఆ అశ్వక్టామ తలలో 


మణి ఉంటుందట. వాణ్ణి చంపి, ఆ మణి 
తెస్తే నేను కళ్ళారా చూస్తాను,'' అన్నది. 

భీముడు ధనుర్చాణాలు తీనుకుని 
రథం మీద బయలుదేరాడు. ఆది చూసి 
కృష్ణుడు భీముడికి తోడుగా అర్హునుళ్లో 
కూడా వెళ్ళమన్నాడు. కృష్ణుడితో బాటు 
ధర్మరాజూ, అర్హునుడూ కూడా మరొక 
రథం ఎక్కి బయలు బేరారు, వాళ్ళు 
త్వరలోనే భీముళ్ణు చేరుకున్నారు, కాని 
భీముజ్డి వెనక్కు మళ్ళించ లేక 
పోయారు, ; 

వాళ్ళు గంగాతీరాన్ని చేరేసరికి, 
వ్యానుడూ, అతని ఆఅఆనుచరులైన 


బుముుషులూ, వారి వెంట అశ్వత్థామా కని 
అశ్వత్థామ మట్టిగొట్టుకుని, 
నారబట్టలు కట్టుకుని ఉన్నాడు, అశ్వత్హా 
మను చూస్తూనే భీముడు భయంకరంగా 


పించారు, 


కేక పెట్టాడు. అశ్వత్థామ ఖీముళ్లు, 
అతని వెనకగా వచ్చే కృష్ణుడి వెంట 
ధర్మరాజునూ, అర్జునుళ్ణు చూసి. .వీమీ 
తోచక, తన తండి తనకిచ్చిన (బహ్మ 
శిరోనామకాస్త్రం అనే భయంకథ' మైన 
అస్త్రాన్ని ఆవాహన చేసి, '' అపాండవం 
అగుగాక '' అని దాన్ని (ప్రయోగించాడు, 
కృష్ణుడు (పేరేపించగా అర్జునుడు కూడా 
అదే అస్త్రాన్ని ప్రయోగించాడు, రెండు 
అస్తాాలూ జశజయ౦ంకర'0గా మంటలు 


వ్‌షీ 


వ్‌ వార్త 
| 


కక్య్కుతూ ఒక దాని నొకటి ఎదు 
ర్కాొన్నాయి, 
అప్పుడు వ్యాసుడూ, నారదుడూ 


ముందుకు వచ్చి, ఇద్దరిని అస్త్రాలు ఉప 
సంహరించ మన్నారు. అర్జునుడు తన 
అస్తాన్ని ఉపసంహరించాడు. అశ్వత్థామకు 
ఆ పని చెత కాలెదు. అతను వ్యానుడితో, 
'' నేను భీముఖ్ణి చూసి ఈ అస్త్రాన్ని 
ప్రయోగించాను. ఉపసంహరించటం 
నా వల్లకాదు. ఇది పాండవులను నిర్మూ 
లించక విడవదు,'' అన్నాడు. 

కృష్ణుడు ఆ మాట విని, '“సరెే, 
పాండవుల అంకురం ఇప్పుడు ఉత్తర 
గర్భంలో ఉన్నది. దాని మీద నీ అస్త్రం 
ప్రయోగించు, '' అన్నాడు, 

అశ్వత్థామ తన తలలో ఉన్న మణిని 
అర్జునుడి కిచ్చెటట్టూ, అర్జునుడు అతన్ని 
పాణాలతో పదిలేటట్టూ బుషములు రాజీ 
పరిచారు. అశ్వత్రామ తన తలలోని 
మణి తీసి అర్జునుడి కిచ్చి, అడవులు 
పట్టి పోయాడు. భిముడు ఆ మణిని 


తీసుకుపోయి (దౌపది కచ్చి, '' ఇక 
విచారించకు, '' అన్నాడు. [దౌపది 


ఆ మణిని ధర్మరాజు తలలో ధరించ 
టానికి ఇచ్చింది. 

హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు తన 
నూరుగురు కొడుకులూ యుద్ధంలో 


1/1 1 


క |! 
| 


ల 
వన ల 
మా లం 

క క బ్‌ో | ఇ | 


పోయినందుకు అంతులేని విచారంలో 
మునిగిపోయాడు. నంజయుడు ఆయ 
నతో, “నీ కొడుకులే ఏమిటి? పథైెనిమిది 
అక్షౌహిఖిల సేన నాశనమయి౦ది. 
పపంచంలో ఉన్న రాజు అందరూ 
చచ్చారు. చచ్చిన వారి కందరికి (పేత 
కార్యాలు చేయించు,”' అన్నాడు. 
ధృతరాష్ట్రుడి వెంట గాంభారీ, కుంతి, 
ఇతర ఆంతఃపుర స్త్రీలూ ఏడున్తూ యుద్ద 
భూమికి వచ్చారు. ఈ సంగతి తెలిసి 


పాండవులు కృష్ణున్లో, సాత్యకినీ, 


యుయు త్చుళ్లో వెంటబెట్రుకుని అక్క 
డఉకి వచ్చారు. 

ధర్మరాజు ధృతరాషస్తుడికి నమస్క 
రించి అయనను చూడటానికి 
పచ్చిన వారందరి పేర్లూ చెప్పాడు, 
ధృతరాష్ట్రుడికి లోపల మండిపో 
తున్నది. ఆయన ధర్మరాజును కౌగ 
లించుకుని, తరవాత భీముణ్ణి కౌగ 
లించుకోబోయాడు. కృష్ణుడు భీముణ్ణి 
ఇనప భీమ విగ్రహాన్ని 


వెనకు్కులాగి, 


జా ళా | 


' శ్రాదు. ఇనప విగ్రహాన్ని,” 


సటార్‌.. 
“శ్రిత క! తలస మననతే సు 


ముందుకు తోశాడు. ధృతరాష్ట్రుడు అవి 


హాన్ని బలంగా కౌగలించుకునేసరికి, అది 


కాస్తా పిండి అయిపోయింది. అదే నిజంగా 
థీముడైతే చచ్చే ఉండేవాడు. ఛథృత 
రాష్ట్రుడి బలం వెయ్యి ఏనుగుల బలం! 
కాని ఇనప విగ్రహాన్ని నుగ్గు చేసి ధృత 
రాష్టుడు ముక్కలా, నోటా నెత్తురు 
కక్కుతూ కింద పడిపోయాడు. తరవాత 
ఆయన, '' అయో్యో, ఖీమా! '' అంటూ 
దొంగ ఎవఎడుపు సాగించాడు, 

కృష్ణుడు ఆయనతో, “'రాజా, పిచా 
రించకు. నువు నుగ్గు చేసినది భీముళ్లి 
అన్నాడు. 
ఆ విగ్రహం దుర్యోధనుడు తన గదా 
యుద్దాభఖ్యాసం కోసం చేయించిన'ది, 

తరవాత కృష్ణుడు ధృతరాష్ట్రుళ్ణు ఊర 
డించాడు. 

''నా కిప్పుడు పాండవులు తప్ప కొడుకు 
లెవరున్నారు ?"' అంటూ ధృతరాష్ట్రుడు 
ఖమార్జున నకుల సహదేవుల శరీరాలు 
నిమిరాడు. 


నం. వా 


మొ కలా” అవాానాం క వ... 


న 
/ 


ఆలలద్ధం అయిపోయిన తరవాత పాండ 
వులు గంగా తీరాన చచ్చిపోయిన బంధు 
వులకు తిలోదకాలూ, దశదానాలూ 
మొదలయినవి చేసి, ఒక నెల రోజులు 
_మైలపట్టి, ధృతరాష్టుడితోనూ, విదురుడి 
తోనూ, స్రీజనంతోనూ నగరం వెలపల 
ఒక పర్ణశాలలో నివసించారు, 

తరవాత ధర్మరాజును చూడటానికి 
వ్యానుడు మొదలైన మునులూ, వారి 
శిష్యులూ, [బాహ్మణులూ, గృహస్టులూ 
వచ్చారు. 

ధర్మరాజు వారితో, '' కృష్ణుడూ, 
భీమార్జునులూ నాకు విజయం కలిగిం 
చారు. కాని నాకు ఇది విజయంగా 
తోచటం లేదు. జాతులను చంపుకున్నాను. 


క క న నం ణం. 


60, చార్వాకవధ 


అభిమన్యుళ్లీ, [దౌపది కొడుకులనూ 
పోగొట్టుకున్నాను. నాకు ఈ రాజ్యభోగం 
ఏమి రుచిస్తుంది? ఇది ఇలా ఉండగా, 
మహాదాతా, మహావిరుడూ అయిన కర్ణుడు 
మాకు అన్న అని మాతల్లి తిలోద 
కాలప్పుడు, బయట పెట్టింది. అలాటి 
మహారథుడు ఎందుకు చచ్చాడో తెలియ 
రాదు," అన్నాడు. 

అది వినినారదుడు కర్ణుడికి గల శాపా, 
లను గురించి ధర్మరాజుకు తెలిపాడు, 

కర్ణుడు (దోణుడి దగ్గిర విద్య నేర్చు 


కునేటప్పుడు అర్జునుడి విలువిద్యను 
చూసి అఆసూయపజటేవాడు. అలాగే అత 


నికి ధర్మరాజు తెలివితేటలూ, భీముడి 
బాహు బలమూ, నకుల సహదేవుల 


కలాల లా స్తా ననా వనననమనినాలు...........=తకననినుా.... ... క నాల కానాల బ్రా 


ల ఆ = కాజాలాడాలాడా. షు హమ్‌ షా ౮ ౯ క్‌ స్ట అలా ఇ క్‌ _- కు క్‌ 
కం ం జ ఇ జా తతో రం తా ర రన క్‌ గాల 
1, న , = తీ ళో శో ౯ మ. - న్న (౪ ఆ నగా 
న 1 


సౌజన్యమూ, 
స్నేహమూ చూసి అసూయగా ఉండేది. 
ఆ కారణం చేతనే అతను దుర్యోధనుడి 
స్నేహం సంపాదించాడు. 
(దోణుడికి శిష్యుడుగా ఉంటూ కర్ణుడు 
ఒకనాడు రహస్యంగా [(దోణుడి వద్దకు 


నో మధ్య 


వెళ్ళి, “*' గురువర్యా, మీకు శిష్యుల 
పట్ల పక్షపాత ముద్ధి లేదుగదా, యుద్ధంలో 
ఎలాగైనా అర్జునుణ్ణి జయించాలని నాకు 
తీవమైన కోరిక ఉన్నది. నాకు బహ్మాస్త్రం 


[ప్రయోగ ఉపసంహారాలతో ఉపదేశిం 


చండి,'' అని కోరాడు. 
(దోణుడు అర్జున వకపాతి. అందు 


(బాహ్మణులకూ, క్ష్యతియులకూ తప్ప 


శ్‌ 


(బ్రహ్మాస్త్రం ఇవ్వరాదు, అన్నాడు. 


ఈ మాట విని కర్ణుడు, మహేం(దగిరి 


సమీపంలో తపన్సు చేసుకుంటున్న పరశు 
రాముడి వద్ధకు వెళ్ళి, సాష్టాంగ వందనం 
చేసి, '' మహాత్మా, నేను భృగువంశానిక 
చెందిన [బాహ్మఖ్జి. నన్ను ని శిష్యుడు” 


స్వీకరించు," అన్నాడు. పరశురాముడు 
అందుకు సమ్మతించాడు. పరశురాము,డు 
అతనికి అనేక శస్త్రాలూ, 
ఎలా పప్రయోగించాలో, ఎలా ఉపసంహ 


ఆసనాలూ 


రించాలో తెలిపాడు. 


ఇలా ఉండగా ఒకనాడు కర్టుడు తన 
ధనుర్చాణాలతో తన గురువు ఆ శమానికి 
సమీపంగా సము[ద తీనాన తిరుగుతూ 
ఒక అవును చూసి, దాన్ని బాణంతో 
కొట్టి చంపాడు, అది ఒక (బాహ్మణుడి 
పసపళామథధేనువని అతనికి తెలిసింది. 
వెంటనే కర్టుడు ఆ [(బాహ్మణుడికి క్షమా 
పణ షు న. కాని ఆ బాహ్మ. 
బడు శాంతించక, '' యుధ్ధంలో నీరథ 
చ[కం భూమిలో కుంగి, 'శతువు చేత 
దెబ్బతిని, నా ఆవు చచ్చినట్టు చావు,'' 
అని శాపం పెట్టాడు. 

కర్ణుడు పరశురాముఖణి తన నిరంతర 
సేవలతోనూ, విద్యా కౌశలంతోనూ 
మెప్పించి, ఆయన వద్ద ధనుర్వేద మంతా 


చందమామ 


పు న్‌ గి 


మాం బో. 
ష్‌ (| 
క //0 


ఫై. సై 


శా 


1. 


సూ 


1 1 ఖీ ( జ్‌ | 


ఆ 


- జ ఫీ క స్స 
న 
ని 
స! 


ల! 
| గ. 


ఆ|| 


వ్‌ న! 
ట్‌ 


/ య! య. || జ 

య గ గ ఖే 
క (1 |. 
కీ 


] |] | | 
ఖో జ ఖల [| ల్‌ కో నే కి |: 
టి (న, 

| ఖ్‌ నో 
లం. 
టీ. శ జో ( గ, త్త గ్‌ 
; న. కి 1 
॥ క్త క న 1! “| గ్‌ 
క స | 
(|! 


ల! 


కీ క్ష ం శ త్‌ 


నానా. యాల గాన * = యాన 


నేర్చుకుని, [బహ్మాస్త్రం ఉపదేశం 
పొందాడు. కాని ఒకనాడు ఒక వింత 
జరిగింది. పరశురాముడు కర్ణుడి తొడ 
మీద తల పెట్టుకుని నిదపోతున్నాడు. 
ఇంతలో ఏదో కీటకం కర్దుడి తొడను 
తొలచసాగింది. కర్ష్లుడు బలవంతాన 
బాధ సహించుకుని, గురువుకు నిదా 
భంగం కలగకుండా ఉండగలందులకు 
నిశ్చలంగా కూర్చున్నాడు. అతని రక్తం 
కాలువలు కట్టింది. 

తరవాత పరశురాముడు లేచి, రక్తం 
చూసి, కక్టుడి తొడను కొరుకుతున్న 
పురుగును కళ్ళారా చూసిన మీవట, 
'' ఓరీ, (బాహ్మణుడికి ఇంత సహనం 


క్‌2 


ఉండదు. నువు నిజంగా ఎవరు? "' 
అని అడిగాడు. 

నిజం చెప్పకపోతే పరశురాముడు 
శపిసాడని భయపడి కర్ణుడు తాను సూత 
కులం వాళ్లని చెప్పాడు, (బ్రహ్మాస్త్రం 


_ కర్జుడికి యు ప్త ౦లో స్ఫ్చురించ కుండా 
“| పరశురాముడు శాపం పెట్టాడు. 


ఇన్ని శాపాలకు గురి అయి కూడా 
కర్ణుడు గొప్ప యోధుడనిపించుకున్నాడు. 
కళింగదేశంలోని రాజపురానికి రాజైన 
చిత్రాంగదుడి కుమార్తెకు స్వయంవరం 


జరిగినప్పుడు దుర్యోధనుడు ఆమెను ' 


బలాత్కారంగా ఎత్తుకుపోతూంకే మిగి 
లిన రాజులు అతనిపై యుద్ధానికి 
వచ్చారు. అప్పుడు కర్జుడు అతనికి 
విజయం చేకూర్చిపెట్టాడు. 

మరొకసారి కర్జుడు ఎవరికి జయించ 
రాని జరాసంధుక్టో జయించి, అతని 
నుంచి మాలిని అనే గొప్ప నగరాన్ని 
కానుకగా పుచ్చుకున్నాడు. అతని పరా 
(కమం చూసి ఇందుడు అర్జునుడి 
క్షేమం కోసం అతని కవచకుండలాలు 
పట్టుకుపోయాడు. కర్టుడు యుద్ధంలో 
చావటానికి ఇవన్ని తోడ్పడ్డాయి. 

నారదుడి నుంచి కర్ణుడి విషయాలు 
ఈ విధంగా తెలునుకుని, యుద్దంలో 
చచ్చిన వారినందరిని తలుచుకుని ధర్మ 


చందమామ 


రాజు, “* పిల్లల కోసం తల్లిదండులు పడ 


యా 


రాని పాట్లు పడతారు. వాళ్ళు భోగాలు 


అనుభవించటం కోసమే గదా తల్లులు 
తొమ్మిది నెలలు మోసి, ప్రసవవేదన 
అనుభవిస్తారు! భోగాలు అనుభవించ 
కుండా ఎంతమంది యువకులు 
ఈ యుద్ధంలో . దుర్మరణం పొందారు! 
ఛి, క్షకృతియ ధర్మం! రాజ్యం కోసం 
ఎంత పాపానికి ఒడిగట్టాను! నాకి రాజ్యం 
అక్కర్లేదు. అర్జునా, దీన్ని నువే ఏలుకో. 
నేను తీరయా(తలు చేస్తాను,'' అన్నాడు. 

ఈ మాటలో అర్జునుడికి ఏదో అవ 
మానం తోచి, కొంచెం కోపం కూడా 
వచ్చింది. అతను ధర్మరాజుతో, '' అన్నా, 
మనం మన రాజ్యం తిరిగి సంపాదించు 
కునేటందుకు క్షత్రియధర్మాన్ని అవలం 
బించాం. తిరా రాజ్యం వచ్చాక బిచ్చం 
ఎత్తుకుంటాననటం 
ఉన్నది. బిచ్చమె ఎత్తుకోదలిస్తే ఇంత 
మందినీ ఎందుకు చావనిచ్చినట్టు? 
ఇప్పుడు నువు బిచ్చ్చమెత్తుతానంకేు 
అందరూ నిన్ను చూసి నవ్వరా? దారిద్యం 
కోరదగినది కాదని నహుషుడు చెప్పాడు. 
అన్ని థర్మాలకూ మూలం ధనమే కదా! 
అందుచేత రాజ్యం స్వీకరించు. అశ్వ 
మేధయాగం౦ చేసి, అన్ని పాపాలూ 
పోగొట్టుకో,'' అని చెప్పాడు. 


అసందర్భంగా 


చందమామ 


| / 
టం. 
గ 
.. ॥ 
| జ లి 
క కీ 
ఖీ 
/ 
| న్‌ 
| ! | 
. గ శ్‌ / 


ఖీముడు అర్జునుడికి తోడై, '' రాజ 
థర్మాన్ని తిట్టటంలో అర్థమేమిటి? శత్రు 
వులను చంపటంలో దయ ఏమిటి? 
హింస ఏమిటి? పని పెట్టుకుని దుర్యో 
థధనుడు మొదలైన వాళ్ళను చంపినది 
బిచ్చం ఎత్తుకోవటానికా? ఈ సంగతి 
ముందే తెలిస్తే మేం ఆయుధాలు పట్టు 
తామా? ఇంతమందిని చంపుతామా? 
శక్తి కొద్దీ మేమూ బిచ్చమే ఎత్తుకునే 
వాళ్ళం. నుయ్యి తవ్వి నీరు ఉపయో 
గించననే వాడిలాగా మాట్లాడుతున్నావు. 
నిన్ను అనవలసిన పనిలేదు. నిమాటకు 
కట్టుబడి బలవంతులమై కూడా అస 
మర్థులలాగా తిరగటం మాదే తప్పు. 


53 


గ్‌ ఇ ను. మలక్‌ కా క తా ి నా. 
1 / | ళ్‌ మ్‌ఖ ళ్‌ జ్ర 
కా జ” ్షోి వ తా 


చేసి కాదా? రాజ్యం నంపాదించటొా నికి 
మరో మార్గం ఏదైనా ఉన్నదా? ఇలాగే 
మాట్లాడితే, 'ధర్మరాజుకు మతిపోయింది, ' 
అంటారు. అంబరీషుడూ, మాంథాతా లాటి 
మహామహులు రాజ్యాలు ఏలారు." 
ఇంకా అనేకమంది రుషులు ధర్మ. 


శ్వ . రాజుకు హితోపదేశం చేశారు. వ్యాసుడు 


ఈ మాటలు ర. రాజ్యం ఏలుకో ,'"' 
అన్నాడు. నకుల సహదేవులు కూడాధథర్మ 
రాజును ఈ విధంగానె హెచ్చరించారు. 
తరవాత (దౌపది ఇలా చెప్పింది; 
“నీ తమ్ములు చెప్పినట్టు చెయ్యి, 
వాళ్లు అరణ్యవాసంలో పడరాని కష్టాలు 
పడుతున్నప్పుడు, ఈ కమహైలు ఎల్లకాలం 


ఉండవని, త్వరలోనే దుర్యోధనుణ్ణి 
జయించి. రాజ్యం సంపాదించుకొంటా 
మనీ నువు వారిని ఓదార్చిన మాట 
. గుర్తు తెచ్చుకో. అప్పుడు అలా అని 
ఇప్పడు ఈ మాటలంకే వీరికి నిరు 
త్భాహం కలుగుతున్నది. పూర్వం నువు 
అనేక రాజ్యాలు జయించినది యుద్ధం 


ఏల నిశ్చయించాడు. 


ధర్మరాజుతో, ''తనను చంపవచ్చిన 
వాడు వేద వేదాంగపారగుడైనా చంప 
వచ్చును. అందువల్ల బహ్మహత్యా వోషల ॥ 


| (/. , కలగదు," ఆని చెప్పాడు. 


తన తమ్ములేగాక, దేవస్టానుడూ, 
వ్యాసుడూ, కృష్ణుడూ కూడా చెప్పిన 
మీదట ధర్మరాజు తన విచారానికీ, 
ఆఅనుమానాలకూ స్వస్తి చెప్పి, రాజ్యం 

ధర్మరాజు కోసం రథం సిద్దమయింది, 
దానికి పదహారు తెల్లని ఎద్దులు కట్టి, 
తెల్లని స్తంభాలు అమర్చారు. పగ్గాలు 
పట్టుకుని భీముడు సారథి స్థానంలో 
కూర్చున్నాడు. అర్జునుడు ధర్మరాజుకు 
తెల్లని గొడుగు పట్టాడు. నకుల సహ 
దేవులు ఆయనకు వింజామరలు పట్టారు. 
ధర్మరాజు ఎక్కిన రధం వెనకగా 
యుయుత్సుడి రథం కదిలింది. చాసి 
వెనక కృష్ణు సాత్యకులు రెండు గురాలు 
లాగే రధంలో వెళ్ళారు. ఈ ఊరగింపుకు 


చందమామ 


ముందుగా ఒక పల్లకిలో గాంధారీ, ధృత 
రాష్టలూ, కౌరవ స్త్రీలూ, కుంతీ, దౌపదీ 
వేరు వేరు వాహనాలలో విదురుడి వెంట 
బయలుగేరారు. వెనకగా చతురంగ 
బలాల 'సీన వచ్చింది. వందిమాగధులు 
స్తోతపాశాలు చదువుతూండగా ధర్మ 
రాజు హస్తినాపురానికి చేరుకున్నాడు, 
నగరం అంతా చక్కగా అలంకరించి 
ఉన్నది. అంతటా తెల్లని పూల తోర 
భూలూ, తెల్లని జెండాలూ ఉన్నాయి, 

వైభవంగా ధర్మరాజు పుర ప్రవేశం 
చేసేటప్పుడు వేలకొద్దీ పౌరులూ, పౌర 
కాంతలూ చూడటానికి వచ్చి వీధుల 
నిండా నిలబడి, హర్షం వెలిబుచ్చారు. 
మంతులూ, తదితర ప్రముఖులూ వచ్చి, 
'' రాజేందా, మా భాగ్యం చేత నువు 
శతువులను జయించి, ధర్మంగా తిరిగి 
బ్రాహ్మ 


రాజ్యం పొందావు, అన్నారు. 
ఖలు ధర్మరాజును ఆశీర్వదించారు. 
ధర్మరాజు రాజమందిరం (ప్రవేశించి, 
ధౌమ్యుడికీ, ధృతరాష్ట్రుడికి నమస్క 
రించి, దేవతారాధన చేశాడు. ఇంతలో 
పెద్ద కలకలం పుట్టింది. దుర్యోధనుడికి 
మిత్రుడైన చార్వాకుడు అనే వాడు 
ధర్మరాజును నమీపించి, “' జాతులను 
చంపి నువు ఏమి అనుభవిస్తావు? నువు 
ఇలా బతకక పోతేనేం?'' అన్నాడు, 


చందమామ 


ఈ మాట విని ధర్మరాజు సిగ్గు 
పడుతూ, (బాహ్మల కేసి తిరిగ, "' నన్ను 


అను[గ్రహించండి. అసలే విచారంలో 
ఉన్ను నన్ను నిందించ వద్ధు,'' అన్నాడు. 

దానికి '“ శాజా, 
చ చార్వాకుడి అభిపాయం మా అభి 
[పాయం కాదు. వీడు దుర్యోధనుడి 
స్నేహితుడు. అందుకని ఇలా అంటు 
న్నాడు. నీకూ, నీ తమ్ములకూ అశుభం 
గలగబోదు,'' అని, అందరూ కలిసి 
ఆ చార్వాకుళ్లి చంపేశారు. ధర్మ రాజుకు 
మనశ్శాంతి కలగటానికి కృష్ణుడు, 
చార్వాకుడు కృతయుగంలో ఒక రాకను 
డనీ, వాడు బదరీవనంలో తపన్సు చేసి 


వ్‌వ్‌ 


[బా హ్మ్‌ లు, 


(బహ్మను (పత్యక్షం చేసుకుని, (అబాహ్మల 
నుంచి తప్ప ఇతరుల వల్ల చావు లేకుండా 
వరంకోరాడనియు క్తిగా ఒక కథ చెప్పాడు, 

తరవాత ధర్మరాజు యథావిధిగా 
రాజ్యాభిషిక్తుడయాడు. ధౌమ్యుడు ఒక 
వేదిక నిర్మింపజేసి, దాని పైన పులి 


చర్మం పరిపించి, దాని 
రాజునూ, 


పైన ధర్మ 
(దౌపదినీ కూర్చోబెట్రాడు. 


ధౌమ్యుడు అగ్ని చేసి, ధర్మరాజు చేత 


అందులో హోమం చేయించాడు. తర 
వాత కృష్ణుడు ఒక శంఖంతో ధర్మ 
రాజును అఖిమేకించి, భూమి కంతటికీ 
రాజువు కమ్మన్నాడు. ఇందుకు ధృత 
రాష్ట్రూడూ, ప్రజలూ ఆమోదించారు. 
మంగళ ధ్వనులు మోగాయి. ధర్మరాజు 
(బాహ్మణ సత్కారం చేశాడు, 

ఆయన [పజలతో, ''మహాజనులారా. 
మహారాజు ధృతరాష్టుడే మాకు దైవం. 
మాపై అభిమానం గల వారందరూ 
ఆయన శాసనాన్నె శిరసావహించాలి, 
మేము జీవించి ఉన్నది ఆయనకు సేవ 


శత 
| టా వ సం 
బ్‌ే క | న! ర మల ఖే 


క 
| వ్య జత! 
ఓ 
|| 


చెయ్యుటానికే. నాకూ, మీకూ కూడా 
ఆయనే పపభువు! '' అన్నాడు. 

తరవాత ధర్మరాజు భఖముళ్లి యువ 
రాజుగా [పకటించి, విదురుళి 'మంతతిగా 
నియమించాడు. సంపయాడు కోశాధి 
కారీ, సలహాదారూ అయాడు. నకులుడు 
భృతు్యుల వేతనాలు నిర్ణయించటానికి, 
అర్జునుడు రాజ్యుక్షేమం యూడటానిక్‌, 
ధౌమ్యుడు దేవ బాహ్మణ కార్యాలకూ 
నియుక్తులైనారు. సహదేవుడి పని అన్ని 
వేళలా ధర్మరాజు వెంట ఉండటం. 

తరవాత, యుద్ధంలో చచ్చిన వారంద 
రికీ (శాద్దాలు పెట్టారు, భూదానాలిచ్చారు. 
ధృతరాష్ట్రుడు తన కొడుకులకూ, ధర్మ 
రాజు (దోణుడికీ, కర్ణుడికీ, థృష్టద్యుమ్ను 
డికి, ఘటోత్మచుడికి, అభిమన్యుడికి, 
విడి విడిగా కం జై రు, 
చచ్చిపోయిన వారి జ్ఞాపకార్హం ధర్మ 
సథత్రాలూ, చలిపం౦దిర్లూ, చెరువులూ 
నిర్మించారు. తరవాత పజల కేమం 
పాటిస్తూ ధర్మరాజు రాజ్యం చేయసాగాడు. 


శ్రాద్ధాలు 


ణి ( = క్క జ గీ మ్య వి న్‌ పీ ల ఆల్‌? 
జై న. ష్ట్ర క వ | క శ | క్‌ స్ట ( | | మ! గ గ్‌ భ్‌. 
క్‌ [క వ. ర. “జిల! ా | క్‌ 
హు ల! /.. 
ల... టి ౯ “1! క జ్జ | / 
/] ల్‌ క, క | స క్‌ | జో ఇక! జ్‌. [22 మ ౯ | ట్‌ / | 
నలో స్టా. లక్‌ మ = | 


వితము న మల సాం ఆన్న ాాడనైైత నవాజ్‌ మప ానవయన న న గిన అణ అల అనా నో 


తనకు రాజ్యం తిరిగి సంపాప్తం కాప 
టానికి ముఖ్య కారకుడైన కృష్ణుడికి 
ధర్మరాజు తన కృతజ్ఞత తొలుప్పుకుని, 
అతన్ని స్తుతించాడు. తరవాత. ఆయన 
తన తమ్ములతో, “''నా మూలాన మీరు 
అరణ్యాలలో చెప్ప నలవిగాని కష్టాలు 
పడ్డారు. ఒక మాదిరివాళ్ళు ఆ కష్టాలకు 
తట్టుకుని ఉండరు, ఇప్పుడు మనం 
జయించాం. మీరు కొంతకాలం విశ్రాంతి 
తీసుకోండి. తరవాత మళ్ళీ కలుసు 
కుందాం," అన్నాడు, 

ఆయన ధృత రాష్ట్ర్రుడి అనుమతితో 
దుర్యోధనుడి భవనాన్ని దాసదాసి 
జనంతో సహా భీముడికి నివాసంగా 
ఇచ్చాడు; అలాగే దుశ్శాసనుడి భవనాలు 


61 భీష్ముడి మరణం 


అర్జునుడికి, దుర్మర్షణ దుర్ముఖుల 
ఎత్తయిన మేడలు నకుల సహదేవులకూ 
ఇచ్చాడు. వాళ్ళు తమ కొత్త ఇళ్ళలో 
(ప్రవేశించారు. కృష్ణుడూ, సాత్యకీ అర్హు 


నుడి ఇఅంటనే బసచేశారు. 


కొద్ది రోజుల అనంతరం ధర్మరాజు 
కృష్ణులు చూడబోయి, ''మాకు రాజ్యమూ, 
(ప్రతిష్టా లభించాయి గాని, మేం థర్మ 


హాని చేశామన్న అనుమాన౦ ఇంకా 


బాధిస్తూనే ఉన్నది. ఈ అనుమానాన్ని 
దయచేసి రహితం చెయ్యి,” అన్నాడు. 

కృష్ణుడు కొంచెం సెపు అలోచించి, 
“నేను భఖీష్ముఖ్ణి గురించి ఆలోచిస్తున్నాను, 
ఆయనకు తెలియని ధర్మం లేదు, 
అంపశయ్య మీద పడుకుని ఉన్న 


ఆ భీష్ముడు చచ్చిపోతే ఎంతో జ్ఞానం 


ఆయనతో నశించిపోతుంది. అందుచేత 
నువు త్వరగా ఆయన వద్దకు వెళ్ళి ధర్మ 
సందేహాలు అడిగి, ఆయన నుంచి అనేక 
విషయాలు నేర్చుకో," అన్నాడు. 

దానికి థ ర్మ రాజు, '' ఆయనను 
గురించి ని కున్న అభిపాయమె నాకూ 
ఉన్నది. నువే మమ్మల్ని ఆ మహాను 
భావుడి వద్ధకు తినుకుపో. నిన్ను చూడా 
అని ఆయన కూడా కోరుతూ ఉండ 
వచ్చు,'' అన్నాడు. 

కృష్ణుడు తన వెంట ఉన్న సాత్యకితో, 
'' మనం ఇప్పుడే భీష్ముఖ్టై చూడ 
బోతున్నాం. రథం సిధ్ధం చేయించు,”' 


5్‌0 


అన్నాడు. తరవాత కృష్ణుడూ, సాత్యకి 
ఒక రథం మీదా, ధర్మరాజూ, అర్హు 
నుడూ మరొక రథం మీదా, భిముడూ, 
నకుల సహదేవులూ ఇంకొక రథం మీదా 
ఎక్కి, భీష్ముడు పడి ఉన్న చోటికి 
వెళ్ళారు. కృషప్పుడూ, యుయుత్పుడూ, 
సంజయుడూ వేరు వేరు రథాల మీద 
వెళ్ళారు. 

వారిలో వారికి అయిదు మడుగులు 
పరశురాముడివి 
అని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. 
ఇరవై ఒక్క సార్లు పరశురాముడు క్షథతి 
యులను వెతికి వెతికి చంపి, ఈ మడు 
గులు వారి రక్తంతో నిండితే, పరశు 
రాముడు ఆ రక్తంతో పితృతర్పణాలు 
చైశాడట. 

ధర్మరాజు కోరిన మీదట కృష్ణుడు 
పరశురాముడి కథ ఇలా చెప్పాడు: 

జహ్ముడు అనే రాజర్షి వంశంలో 
పుట్టిన గాధి "అనే వాడికి సత్యవతి అనే 
కూతురు కలిగింది, కాని కొడుకులు 
లేరు. సత్యవతిని భృగుడి కొడుకైన 
బుచికుడికి ఇచ్చి పెళ్ళిచేశారు, బుచీ 
కుడు. తనకూ, తన మామగారికి కొడు 
కులు కలగాలనే. ఉద్దేశంతో హవిన్సు 
తయారుచేసి, దాన్ని రెండు భాగాలు 
చేస్తి సత్యవతితో, '' ఈ భాగం మీ అమ్మ 


కనిపించాయి . ఆవి 


చందమామ 


కిచ్చి, రెండొ భాగం నువు తిను. ఆలా 
చేస్తే మీ అమ్మకు మంచి పరాక్రమ 
వంతుడైన కొడుకు పుట్రి, క్షృతియుల 
నందరినీ చెండాడి, రాజు అవుతాడు. 
నీకు పరమ శాంతుడైన (బాహ్మణోత్త 
ముడు పుట్టుతాడు,'' అని చెప్పాడు, 
ఇది జరిగిన ఒకటి రెండు రోజులకే 
సత్యవతి తల్లి దండులు బుచికుడి 
ఆ శమానికి, 
వచ్చారు. సత్యవతి తన తల్లితో తన 
భర్త చెప్పిన మాట చెప్పి, రెండు భాగా 
లుగా ఉన్న హవిస్సును ఆమె చేతి! 
సత్యవతి తల్లి తొందరపడి 
తన కూతురు తినవలసిన భాగాన్ని తాను 
తిని, తాను తినవలసిన భాగాన్ని తన 
కూతురికి పెట్టింది, ఆ సమయంలో 
అరణ్యానికి వెళ్ళి ఉండిన బుచికుడు 
ఇంటికి తిరిగివచ్చి, జరిగిన సంగతి 
తెలుసుకుని, '' మీ అమ్మ చేసిన పార 
పాటు చేత ని కడుపున మహా [కూరు 
డైన క్ష్మత్రియుడూ, మీ అమ్మ కడుపున 
(బాహ్మణుడూ పుడతారు," అన్నాడు. 
సత్యవతి ఈ మాటకు ఎంతో విచా 
రించి, “' ని తపశ్శక్తి చేత నా కడుపున 
(కూరుడు పుట్టకుండా చూడాలి, వాడి 
కొడుకు కావలిస్తై [కూరుడు కాని,"' 
అన్నది. అలాగే చెస్తానన్నాడు ముచి 


ఇచల్చుంటి, 


చందమామ 


ా 
జు జ 
వా. జనన న ల నా కా అతని 


తిరయా తలు చేస్తూ. 


కుడు, సత్యవతికి శాంతుడైన జమదగ్శ్నీ, 
గాధి ఖార్యకు విశ్వామి[తుడూ కలిగారు. 
జమదగ్శిికి పరశురాముడు పుట్టాడు. 
పరశురాముడు పెరిగి పెద్దవాడై, గంధ 
మాదనంలో మహాదేవు ఆరాధించి, 
ఆ దేవుడి దయవల్ల అనేక అస్తాాలూ, 
ఒక గం(డడగొడ్డలి సంపాదించాడు. 


ఇలా ఉండగా, హైహయ వంశానికి 


. చెందిన కృతవీర్యుడి కొడుకు అర్జునుడు 


అనేవాడు దత్తాతేయుడి అనుగ్రహం వల్ల 
వెయ్యి చేతులు గలవాడై, రాజులందరిని 
అశ్వమేథ యాగం చేసి, 
(బాహ్మణులకు అంతులేని దానాలు 
చేస్తూ అగ్నిదెవుడికి 


జయిు౦చి, 


వ్‌| 


పర్వతారణ్యు 


(వాంతాలు దానంచేశాడు. 
అను అగ్నిదేవుడు తగలబెక్టై టప్పుడు 
వసిష్టైుడి ఆ్యశమం కూడా కాలిపోయింది. 
అందుకు వసిష్టుడు అలిగి, “'నా ఆశ 
పూన్ని అగ్గి ఎలా ధ్వంసం జెళాడొ, 
ని చెతులను 


శ్‌ (చాంతా 


పరశురాముడు అలా 
ధ్వంసం చేస్తాడు,'' అని శాపం పె 
శాడు. ఈ శాపానికి అర్జును 
ఏమా[తతమూ జంకలేదు. 
పరశురాముడికి, కార్తవీర్యార్థునుడి8 
వైరం ఎర్బడటానికి కారకులు ఆ అర్హు 
నుడి కొడుకులు. పాగరు బోతులైన 
వాళ్ళు పరశురాముడి ఆశ్రమానికి 
వళ్ళి, పరశురాముడు లేని సమయంలో 


వ్‌2 


అతని హోమభథేనువునూ, చానిదూడనూ 
బలాత్క్మార౦గా తోలుకు పోయారు. 
ఆ౦దుపల్ల కలిగిన కోపంతో పరశు 
రాముడు కార్తవిర్యార్డునుడి వెయ్యి 
చేతులూ నరికి, తన గోవునూ. దూడనూ 
తెచ్చుకున్నాడు. 

హైహయులు అఆ పోట్లాటను అంతళా 
పానివ్వక, పరశురాముడు ఆ(శమంలో 
లేని సమయంలో మరొకసారివచ్చి, జమ 
వగ్శి తల నరికారు. పరశురాముడు 
మండిపడి, భూమి మిద క్షతియుడన్న 
వాడు లేకుండా చేస్తానని (పతిజ్ఞ చేసి, 
అర్హునుడి కౌడుకులనూ, మనమలనూ 
మాత్రమే కాక, భూమిమైన క్షత్రియుడు 
అనేవాడు ఎక్కడ ఉన్నా, వెళ్ళి చంపే 
కాడు. 

అంతటితో శాంతుడై పరశురాముడు 
వనానికి వెళ్ళి తపస్సు చేనుకుంటూ 
ఉండగా, ఒకసారి విశ్వామిత్రుడి కొడుకు 
పరావనువు అనేవాడు ఆయన వద్దకు 
వెళ్ళి "' క్షృతియులనందరిని చంపుతా 
సని (ప్రతిజ్ఞ చేశావు గాని, నెరవేర్చుకొ 
లేదు. పపతర్దనుడు మొదలైన వాళ్ళు 
జీవించే ఉన్నారు," అన్నాడు. 

పరశురాముడు మళ్ళీ ఆయుధాలు 
ధరించి బయలుదేరి, వృద్ధులని, పెల్లలన్‌, 
కడుపులో ఉన్న పిండాలని కూడా 


చందమామ 


యం! 
గ | 


జ గ ఖ్‌ 
॥ "మ శా | | 
కై క. | | 
| | |! | న! 1. 
| | జీ న. 
,! “| 
| ఖ్‌! న త. సీ | 
1 ,| ల జ్‌ (౯ క! | 
వ్యా (హవా! 
నా / 
॥ ఇ 
జీ” మ... క క గ 
ల్‌ 
క క్ష్‌! న్‌ ళ్‌ ఆ హా 
క్‌ ్‌ 
జో (టో 
] 


నా నాకు ఆం క 


పాటించకుండా 1& ఆయు లన౦దరిని 
చంపాడు. ఇలా ఇరవైఒక్కసార్లు (పపం 
చంలో ఉన్న క్షృతియులను హతమార్చి, 
పరశురాముడు అశ్వమేధయాగం చేసి, 
భూమినంతా కశ్యప్పుడికి దానం చేశాడు. 

కశ్యపుడు భూమిని దానంగా పుచ్చు 
కుంటూ, ''రామా, నికు కూర్చునె మెర 
మాతం చోటు ఇస్తాను. అక్కడె కూర్చుని 
తపస్సు చేసుకో, అన్నాడు. ఆయన 
ఆ భూమి కంతటిక [బాహ్మణులను రాజు 
లుగా చేసి, తాను తపోవనానికి వెళ్లాడు, 
(బాహ్మణుల పరిపాలనలో అరాజకం౦ 
బలవంతులు బలహిసులను 
పీడించసాగారు. 


(ప్రబలి, 


కళ్యపుడు ఈ సంగతి తెలిసి, 


పాలించటానికి క్షత్రియుల కోసం వెతికితే 


చాలామంది దొరికారు. కొందరు హైహ 
యులను వారి తల్లులు రహస్యంగా కాపా 
డారు. పురువంశానికి చెందిన విదూరధు 
డనేవాడు బుక్షపర్వతం మీద పెరిగాడు. 
సౌదానుడు అనేవాణ్ణి పరాశరుడు కాపా 
డాడు. శిబి కొడుకును గోవులు రకిం 
అతనికి గోపతి అన్న పేరు 
సత్వం (పతర్షనుడి కొడుకు వత్పుడనే 


వాడు బతికాడు. గౌతముడు గుప్తుడు: 


అనేవాళ్లు కాపాడాడు. బృహ (దథుఖ్ణ 
మత శవం! 
కృతియ కుమారులను సము(దదం రక్షిం 
చింది. ఇలా బతికిన వారంతా శిల్చ్బకా 
రుల జాతులలోనూ, సువర్షకారుల 
జాతులలోనూ జీవిస్తూవచ్చారు. , 
కశ్యపుడు ఆ క్షతియుల నందరినీ పిలి 
పించి, వారికి భూమి ఇచ్చి పాలించుకో 
మనిచెప్పాడు, 
ఎక్కడ చూసినా 


కోతులు ఇవాపాజడాయి, 


కొత్త రాజవంశాలు 
వెలిశాయి. 

కృష్ణుడు ఇలా చెప్పిన పరశురాముడి 
కథ విని ధర్మరాజు భీష్ముణ్ణి చూడ 
బోయాడు, ఉత్తరాయణం 
ఇంకా యాభైఆరురోజులున్నుది. ఖష్ముడు 
ఊరడిస్తూ. యుధ్రంలో 


అప్పటికి 


ధర్మరాజును 


“చందమామను 


త్వరలోనే భూమి మీద 


| క్షే 
యే 
ల 
" 

| | 


యా న 1 


కన్నా మా చానా వానా హాన్‌ 
క కే! | ్‌ు అననమి. 
ను శ లు 


శతువులను చంపటం ధర్మవిరుభం 
కాదనీ, అది క్షతియ ధర్మమని చెప్పాడు. 
ఆయన తాను [ప్రాణాలతో ఉన్నంత 
కాలమూ థర్మ రాజుకు అనేక ధర్మాలూ, 
ధర్మ సూక్షాలూ, నీతులూ చెప్పి, చివరకు 
('పాణాలు వదిలాడు. అప్పుడొక చిత్రం 
జరిగింది! భీష్ముడి శరీరంలో "ఏయే 
అంగాల నుంచి (ప్రాణం పోతున్నదో 
ఆ అంగాల నుంచి బాణాలు వాటంతట 
అవే రాలి పడిపోయాయి. చూస్తూండ 
గానే ఆయన శరీరంలో బాణాలన్నీ ఊడి 
పోయాయి, ఇది చూసి అందరూ ఆశ్చర్య 
పడ్డారు, 

దారుక(రలూ, గంధ దవ్వాలూ తెచ్చి 
పాండవులూ, విదురుడూ చితిపేర్చారు, 
భీష్ముడికి తెల్లబట్టలు కప్పి, పూలు 
చల్లారు. భీష్ముడి తెలగొడుగును 
యుయుత్సుడూ, ఆయన చామరాలను 
ఖీమార్జునులూ, ఆయన తలపాగాను 
నకుల సహదేవులూ పట్టుకున్నారు. ధర్మ 
రాజూ, ఛథృతరాష్టుడూ ఆయన పాదాలు 
పట్టుకున్నారు. భమ్మడికి దహనసం 


స్కారం జరిగింది. అందరూ గంగాతీరం. 


చేరారు. ధర్మరాజు జలతర్పణాలు 
విడిచాడు. 

ఆయన కుప్పకూలిపోయి ఏడు 
స్తూంకే, కృష్ణుడి _పేరేపణతో భీముడు 


చందమామ 


ల 0, 


జ్‌ క్ష జ్‌ న్‌ణా మః క 

నే ల అవా అల. చెదాాలన! కు వా 
ల జిత పా. అఅపనానానత ౯ మ 5 
జ కా క తా = ఇ వా 


ఓదార్చాడు. అయితే అన్న దుఃఖం చూసి 
మిగిలిన పాండవులు కూడా ఏడ్చారు, 
అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును 
ఊరడిస్తూ, ''నూరుమంది కొడుకులనూ, 
సమస్తాన్ని పోగొట్టుకున్నందుకు నేనూ, 
గాంధారీ విడవాలిగాని నీకు విచారం 


దేనికి? రాజ్యం గెలుచుకున్నావు. నీకు. 


బాధ్యతలు చాలా ఉన్నాయి. ఏడుస్తూ 
కూచోకు,'' అన్నాడు. 

వ్యానుడు ధర్మరాజుతో అశ్వమేధ 
యాగం చెయ్యుమన్నాడు. 

దానికి ధర్మరాజు, '' మహాత్మా, అశ్వ 


మేథధయాగం చేసి ఘనంగా దానాలు 


చెయ్యాలి, ఆల్బదానాలు నాకిష్టం లేదు. 


వ 


ీ 
క ల క్ర న్‌ 3 


గొప్ప. దానాలు చెయ్యటానికి నా వథ్ర 
ధనం లేదు, [ప్రజలు చూడబోతే దీనులూ, 
పిల్లలూనూ. వారిని యాచించటం నాకు 
ఇష్టం లేదు. ఆత్మీయులను కోల్పోయి 
ఏడ్చేవాళ్ళ మీద పన్నులు పిమని 
వెయ్యను ? '' అన్నాడు. 

ధర్మరాజుకు పుష్కలంగా థనం 
దొరికేమార్గం వ్యాసుడు చెప్పాడు. పూర్వం 
మరుత్తమహారాజు యాగం చేసి (బ్రాహ్మ 
ఖులకు దకిణ లిచ్చాడు. ఆఅ (బాహ్మ 
ణులు అఆ ధనమంతా హిమాలయం మీద 
వదిలేశారు. దాన్ని తెచ్చుకుంటే థర్మ 
రాజుకు చాలుతుం౦దని వ్యానుడు 
చెప్పాడు. 

ధర్మరాజు మరుత్తుడి కథ వినగోరితే, 
వ్యాసుడు ఇలా చెప్పాడు : 

[తేతాయుగారంభంలో మనువు వంశాన 
కరంథముడు అనే రాజు బృహస్పతినే 
యాజకుడుగా పెట్టుకుని, నూరు అశ్వ 
మేథధాలు చేసి, ఇంటదుడితో సమాన్సుడని 
పించుకున్నాడు. 


అతని కొడుకు మరుత్తు తండిని 
మించినవాడు. అతను యాగాలు చెయ్య 
సంకల్పించి, వేలకొద్దీ బంగారు పాతలు 
చేయించాడు. ఆ యజ్ఞంలో పాత్రలే 
కాక సమస్త ఉపకరణాలూ బంగారంతో 
చేసినవే. మరుత్తు అనేకమంది రాజులతో 
కలిసి, హియాలయానికి ఉత్తరంగా, 
మేరుపర్వతానికి సమీపాన ఒక చిన్న 
కొండమీద యాగాలు చేశాడు, 

ఈ యాగాలకు బృహస్పతి యాజ 
కుడు కావలిసింది. కాని ఇ౦ం[దుడు 
మరుత్తు పట్లు ఈర్ష్యగలవాడై బృహసృతిని 
వారించాడు. అప్పుడు మరుత్తుడు 
బృహస్పతి తమ్ముడైన సంవర్తుణ్ణి యాజ 
కుడుగా పెట్టుకున్నాడు. యజ్ఞం మహా 
వైభవంగా జరిగింది. తరవాత మరుత్తు 
బంగారం రానులుగా పోసి, (బాహ్మణు 
లకు దానాలు చేశాడు. అయినప్పటికి 
ఇంకా ఎంతో మిగిలిపోయింది. అ బంగా 


లాన్ని తెచ్చుకోమని వ్యానుడు ధర్మ 
రాజుకు చెప్పాడు, 


శతా ' 
జత 
వ 


| 2. శీ ..! || మ సు | న 

| | ఫ్ర ॥ “| | | ॥] న య! స. | ల సక శీ ( క | “ ప్‌ స 

శై... ఉట జీ న స. ] న. 
క! (| | ఖ న్‌ ప! టా క్‌ి 


లో / 
క ల వం! ఓ 
క క్ష టి డక్‌ ఆ టు జే న 


ధర్మరాజు రాజ్యాభిషిక్తుడైన తరవాత 
కృష్ణుడు చాలాకాలం హ స్తినాపురంలో 
ఉండి, తన తండి అయిన పనసుదేవుఖ్ణి 
చూడాలనిపించి, సాత్యకిని, నుభ[దనూ 
వెంట బెట్టుకుని ద్వారకకు తిరిగి పచ్చాడు, 

వసుదేవుడు కృష్ణుడి ద్వారా యుద్ధ 
వార్తలన్నీ తెలునుకుని, తన మనమడైన 
అభిమన్వుడి చావు విని చాలా బాధపడ్డాడు, 

ఈ లోపల, ధర్మరాజు అశ్వమేధానికి 
అవసరమైన ధనాన్ని హిమవత్పర్వతం 
నుంచి తిసుకు కావటానికి సంకల్పిం 
చాడు, పాండవులు సేనలను కూర్చు 
కుని, ధృతరాష్ట్రుడి వద్దా, కుంతి గాంథా 
ర్‌ల పద్దా అనుమతి తీనుకుని, హిమవ 
తృర్వతానికి బయలుదేరారు, వాళ్ళు 


నదులూ, అరణ్యాలూ, పర్వతాలూ దాటి 
హిమాలయం చేరి, మరుతుడి ధనం దాచి 
ఉంచిన చోట విడిశారు, వాళ్ళు ఒక 
రాతి అంతా ఉపవాసమూ, జాగరమూ 
చెస్తూ దర్భచాపల మీద కూర్చుని ఉండి, 
మర్నాడు శివుడిక, కుబేరుడికి, మణి 
భ(దుడికీ అర్చనలు చేసి, భూతబలులు 
ఇచ్చి, నిధిని తవ్వారు. అందులో అనేక 
మైన చెంబులూ, గిన్నెలూ, బిందెలూ, 
మూకుళ్ళూ, పళ్ళాలూ ఉన్నాయి. అన్నీ 
బంగారంతో చేసినవి. వాటిని తీనుకు 
పోవటానికి అంతులేని 
గు(రాలూ, వాహనాలూ, మనుషులూ 
అఆవసరమయింది. వాటితో పాండవులు 
హస్తినాపురానికి తిరిగి వచ్చారు. 


షకంకులూ, 


శవం లాగా ఉన్నాడు. అందరి సంతో 
షమూ అంతలోనే చల్లారి పోయింది, 


కృష్ణుళ్లు పిలుచుకు రావటానికి కుంతి 


బయలుబేరేసరికి, సాత్యకితో సహా కృష్ణుడే 


॥.. వచ్చాడు. నుభద్రాా [ద్రాపదీ మొదలైన 


ము లు 
అశ్వమేథభానికి[ పయత్నాలు [ప్రారంభ 


మ్నుళ్లీ, సాత్యకి మొదలైన వారినీ వెంట 
బయలు 


ద్య 


బెట్టుకుని హస్తినాపురానికి 
దేరాడు. అతనితోబాటు సొంబుడూ, 
చారుథేష్టుడూ, గదుడూ, 
సుభదతో సహా 
బయలుదేరారు, 

ధృతరాష్ట్రుడు విదురుడితో సహా ఎదురు 
వచ్చి, వారిక స్వాగతం చెప్పి, అహ్వా 
నించాడు. కృష్ణుడు యుయుత్సుడి ఇంట 
బస చేశాడు. 

ఈ సమయంలోనే ఉత్తర (పసవిం 
చింది. పుట్టిన పట్లవాడు ఏడవలేదు, 


వ్‌0 


కృతవర్మా, 
బలనరాముడూ రూడా 


కుంతి కృష్ణుణ్ణి చూసి గభద కంఠంతో, 
4న కృష్తా, నువే కాపాడాలి. ఆ అశ్వత్థామ 
(ప్రయోగించిన అస్త్రం మూలాన నీ మేన 


 ల్లుడి కొడుకు చచ్చి పుట్టాడు! వీళ్ణి బతి 


కంచు," అన్నది, 

అదే విధంగా సుభదా, ఉత్తరా, 
(దౌపద్‌ కృష్ణుణ్ణి వేడుకున్నారు. ఉత్తర 
బొత్తిగా పిచ్చిపట్టిన 
పోయి, మూర్భ్చుపోయింది. 

కృష్ణుడు తన పాదంతో 'ఆ పెల్లవా ి 
నిలువునా నిమిరాడు, 
వాడిలో చైతన్యం వచ్చింది. వెంటనే 
అందరిక్‌ ఆనందం కలిగింది. [బాహ్మ 
బులు బిడ్డను ఆశీర్వదించారు. పాండవ 
వంశం పరిక్షీణం కాకుండా కలిగాడు 
గనక పరిక్షిత్తు అని 
కృష్ణుడు పేరు పెట్రాడు. ఆ పిల్లవాడు 
విన దిన ప్రవర్ధమానుడు కాసాగాడు, 

పరీకిత్తుకు నెల నిండే సరికి పాండ 
వులు ధనంతో తిరిగి వచ్చారు. వారు 
వస్తున్నారని ఆలియగానె హస్తినాపురాన్ని 


నానిలాగా అయి 


అప్పుడా పిల్ల 


ఆ పిలవాడీన్‌ 
లా 


చందమామ 


చక్కగా అలంకరించారు. యాదవులు 
పాండవులకు ఎదురు వెళ్ళారు. ఎక్కడ 
చూసినా నృత్యాలూ, గానాలూ జరుగు 
తూండగా పాండవులు హస్తినాపురం 
(ప్రవేశించారు. వాళ్ళు తమకు మనమడు 
కలిగాడని, చచ్చి పుట్టిన ఆ శిశువును 
కృష్ణుడు బతికించాడనీ విని, దృష్ణుణ్ణ 
అభినందించారు. 

తరవాత థర్మరాజు, వ్యాసుడి అను 
మతీ, కృష్ణుడి అనుమతీ పొంది, అశ్వ 
మేథ యాగం చెయ్యటానికి ఉపక 
మించి, చైతపౌర్ణమి నాడు యజ్ఞదిక్ష 
పూనాడు. యాగాశ్వాన్ని అశ్వలక్షణాలు 
తెలిసిన సూతులూ, బ్రాహ్మణులూ ఎన్నిక 
చెయ్యాలి. తరవాత 'దాన్ని దేశాల మిద 


వదలాలి, అది ప్రపంచమంతా తిరిగి 
రావాలి. 

అశ్వమేధయాగం జరిగే కాలంలో ధర్మ 
రాజు దీక్షలో ఉంటాడు గనక, భీముడు. 
నకులుడి సహాయంతో రాజ్యం చూడ 
టానికి, అర్జునుడు యాగాశ్వం వెంట 
వెళ్ళి, దానికి రక్షకుడుగా ఉండటానికి, 
సహదేవుడు కుటుంబ విషయాలు చూడ 
టానిక్‌ ఏర్పాటయింది. 

అశ్వరక్షకుడుగా పోబోతున్న అర్హు, 
నుడితో ధర్మరాజు, *' అర్జునా, గురాన్ని 
రకిన్తూ దాన్‌ వెంట వెళ్ళేటప్పుడు 
ఏ క్షృతియులైనా నిన్ను ఎదిరిస్తే వారితో 
వెరం రాకుండా మనులుకోవాలి. 
ఈ యాగానికి 


మనం చేయనున్న 


స ఏ ట్‌ 
| క 


అని చెప్పాడు. 

ధర్మరాజు యజ్ఞ దీక్ష వహించి 
సాయంగా విడిచిన గుృురం వెనకగా 
గాండీవం ధరించి అర్జునుడు బయలు 
దేరితీ పురజనులు "గుంపులు గుంపులుగా 
చూసి, ఆనందించారు. అర్జునుడి వెంట 
అశ్వపోషణ బాగా ఎరిగినవాడు, యజ్ఞ 
వల్కుడి శిష్యుడు ఒకడూ, వేదపారగు 
లైన కొందరు బాహ్మణులూ, కొందరు 
కతియులూ కూడా బయలుదేరారు. 


యుద్ధంలో పాండవులు జయించిన 


ఖభూమి అంతటా అ అశ్వం సంచారం 


చేసింది. 


వాళ్ళన౦దరిని ఆహ్వానించు,” 


ఎవరితోనూ యుద్ధం చెయ్యవద్దని 
ధర్మరాజు చెప్పినప్పటి అర్జునుడు 
దారిలో అనేక యుద్ధాలు చెయ్యవలసి 
వచ్చింది. అతన్ని అనేక చోట్ల కరాతులూ, 
యపనులూ ఎదుర్కొన్నారు. అనేక 
మంది ఆర్యక్ష[తియులు కూడా అతన్ని 
(ప్రతిఘటించారు. అన్ని యుద్ధాలలోనూ 
అర్జునుడు గెలిచాడు. 

భారతయుద్ధ౦లో అర్జునుడి చేత 
చచ్చిన [తిగర్హుల కొడుకులూ, మన 
మలూ అరునుడు యాగాశ్వం వెంట 
రక్షకుడుగా వస్తున్నట్టు విని, స్పర్హతో 
యుద్ధసన్నథద్ధులై వచ్చి, అశ్వాన్ని పట్టు 
కోవటానికి వచ్చారు. 

అర్జునుడు వాళ్ళతో మంచిగా మాట్లాడ 
బోతే వాళ్ళు అతన్ని తమ బాణాలతో 
కొట్రారు. (తిగర్హుల నాయకుడైన నూర్య 
పర్మతో అర్జునుడు యుద్ధం చెయ్యువలిసి 
వచ్చింది. ఆతను సూర్యవర్మనూ, కేతు 
ధర్ముడు అనే వాళ్ట, థధృతవర్మ అనే 
వాళ్ణీ, ఇంకా పథ్ధెనిమిది మంది (తిగర్హు 
లనూ. చంపిన మీదట మిగిలిన వాళ్ళు 
అతనికి లోబడద్రారు. 

అలాగే పాస్ట్యోతిష పురంలో భగ 
దత్తుడి కొడుకు వజదత్తుడు అర్జునుడి పై 
యుద్ధం చేశాడు, అర్జునుడు అతన్ని 
ఓడించి కూడా, చంపక విడిచి పెట్టుతూ, 


చందమామ 


అతన్ని అశ్వమేధయాగానికి ఆహ్వా 
నించాడు, 


తరవాత అతనికి సైంధవులతో యుద్ధం |! సా 


జరిగింది. అర్జునుడు ఆ మైంధవుల 


నందరినీ ఓడించాడు. భారతయుద్ధంలో న్‌ు 


అర్జునుడి చేత చచ్చిన మైంథవుడి భార్య 
దుశ్శల ధృతరాష్తుడి కూతురు. ఆమె 


కొడుకు సురధుడు అర్జునుడు గుర్రం |. 


వెంట వస్తున్నాడని వింటూనే భయంతో 
(పాణాలు విడిచాడు, 

అప్పుడు దుశ్శల తన మనమళణ్ణు, పసి 
వాఖ్థి,, ఒక రధంలో పెట్టి అర్జునుడి 
మడు పరీక్షిత్తులాటి వాడే. విణ్ఞి చూసి, 
ఈ మైంధథవులందరినీి క్షమించు. వీడి 
తాత మీకు చాలా 'దోహం చేశాడు, అది 
మరిచిపో,'' అన్నది, 

అర్జునుడు తనకు చెల్లెలైన దుశ్శలను 
కౌగలించుకుని, ఆమెనూ, ఆమె మన 
మళ్ణీ ఇంటికి పంపేసి, తాను గుర్రంతో 
జాటు ముందుకు సాగాడు, 

కాలక్రమాన అశ్వం మణిపురం చేరింది. 
అపుడు మణిపురాన్ని విలుతున్నవాడు 
బభువాహనుడు. అతను అర్జ్హునుడికీ, 
చితాంగదకూ పుట్టినవాడు. తన తండి 
తన దేశంలోకి వచ్చాడని విని బభువాహ 
నుడు కొంతమంది [బాహ్మణులను వెంట 


చందమామ 


వదకు తెచ్చి, ''విడు కూడా నీ మన 
వ 


అర్జునుడికి అతని [పవర్తన చూసి 
కోపం వచ్చి, ''నువు క్షతియుడివికావా? 
నేను చుట్టపు చూపుగా రాలేదు. అస్త్రాలు 
థరించి యాగాశ్వాన్ని. రకస్తూ వచ్చాను. 
వీరుడవైతే అశ్వాన్ని పట్టి, నాతో యుద్దం 
చెయ్యాలి. గాని, తియ్యగా మాట్లాడటానికి 
వస్తావా ?'' అన్నాడు. 

అప్పుడు ఉలూచి అక్కడికి వచ్చి, 
బ(భువాహనుడితో, ““నాయనా, నేను ఒక 
నాగస్త్రీని. నీకు తల్లిని. నీ తండి యుద్ద 
దుర్మదంతో ఉన్నాడ్డు. యుద్ధం చేసి 
అతన్ని మెప్పించు,'' అన్నది. 


ఫ్‌ 


అతను యుద్ధ వేషం ధరించి, రథం ఎక్కి 
అర్జునుడి పైకి యుద్ధానికి వచ్చాడు. 
మహా చారు ణ0౦గా యుద్ధం చెస్సి, 
ఇద్దరూ మూర్భుపోయారు. చిత్రాంగద 
వచ్చి, తన భర్తా, కొడుకూ కూడా పడి 
పోవటం చూసి ఏడవసాగింది, కొంత సేప 
'- టికి బృభువాహన్తుడు తేరుకుని, అర్జునుడి 
కోసం ఏడున్తున్న తన తల్లిని చూసి, 
తాను చేసిన పనికి పశ్చాత్తాప పడి, 
ప్రాయోపవేశం చేశాడు, 

అప్పుడు ఉలూచి అతన్ని సమీపించి, 
''పిచ్చివాడా, నీ తండి ని చేతిలో చచ్చా 
డఉనుకుంటున్నావా ? అతన్ని ఎవరూ 


న్‌జీ 


కదం లల మంద, 


జయించలేరు. నేను నా మాయచేత నీకు 
అలాటి భమ కలిగించాను. ఈ మణిని 
తీసుకుపోయి అతనికి తాకించు. అతను 
వెంటనే లేస్తాడు,'' అన్నది. బభువాహ 
నుడు మణిని తగిలించగా నె అర్జునుడు 
ని్మిద లేచినట్టు లేచి కూర్చున్నాడు. 

అర్జునుడు బభువాహనుఖ్ణు కౌగలించు 
కుంటూ ఉలూచి, చిత్రాంగదలు అక్కడే 
ఉండటం చూసి. చాలా అనందించాడు. 
అతను వాళ్ళను, “* ఈ యుద్ధరంగానికి 
మీరెందుకు వచ్చారు? '" అని అడిగాడు. 

దానికి ఉలూచి, “అర్జునా, నువు 
భీష్ముణ్ణి క్రమంగా చంపటం చేత నీకు 
పాపం చుట్టుకున్నది. అది పరిహారం 
కావటొనికి నేను నిన్ను నీకొడుకు చేత 
చంపించాను,”' అన్నది. 

అర్జునుడు ఈమాట విని సంతోషించి, 
బ(భువాహనుళ్లో అశ్వమేధయాగానికి 
అహ్వానించాడు. బభువాహనుడు ఒక 
రాతి తనతో తన యింట అతిథిగా ఉండ 
మని అర్జునుఖ్లి ఆహ్వానించాడు. కాని 
అర్జునుడు తాను గుర్రం వెంట తిరగక 
తప్పదన్నాడు, 

యాగాశ్వం సము[దం దాకా వెళ్ళి, 
ఇం(ద(పస్టానికి తెరిగి రాసాగింది. అది 
మగధ కాజధాని అయిన రాజగ్భృహం 
చేరింది. అక్కడ రాజుగా ఉన్న మేఘ 


చందమామ 


యని. 


గ్‌ 1 స ఇ సై టే! 


[గ 


వో! 
/ "1 


(11 కా వ్య ష్‌ 
ఛ్‌ 1/11 ఇ | క ్మ 
1 


| జ సీ 
111. 


రా! హ్‌ | ॥ 


| 
| 
| |] 

|, 

| 

| న 

టీ 
(| కక 
"| | 


| | | | / | 
| 
| | న! క్‌ 
క్‌ || | | స || క్‌! 1 || / | | 
టీ యే | 
శ్‌ | | న! 
|. 
1; / , | || | | | క 
॥ 2. || | | క 
న. | 11 న శ్‌ 
| ల! క 
జీ శా) 
/11 లో శ న ల్‌ | | | || / 1 


గ | 


సంధి అనేవాడు అర్జునుడి మీదికి యుధ్రా 
నికి వచ్చి, యుద్దం చేసి, అర్జునుడి 
చేతిలో ఓడిపోయాడు. 

అర్జునుడు అతనితో, “'“చిన్నవాడివైనా 
చక్కగా యుద్ధం చేశావు. నిన్ను చంపటం 
నా కిష్టం లేదు. వచ్చే చైతపౌొర్ణమికి 
మా అన్న ధర్మరాజు అశ్వమేథయాగం 
చేయబోతున్నాడు. దానికి నువు రావాలి," 
అన్నాడు. 

ఈ విధంగా అర్జునుడు గురం వెంబడి 
పోతూ మైచ్చులతోనూ, ఏకలవ్వుడి నిషా 
దులతోనూ, శకుని కొడుకైన గాంధార 
రాజుతోనూ, (దావిడులతోనూ, ఆం(ధుల 
తోనూ, ఓ(ఢులతోనూ యుద్ధాలు చేసి 
అందరినీ గెలిచి, హస్తినాపురానికి తిరిగి 
వచ్చాడు. 

చ్యైతపౌర్ణమి తిరిగి రాబోతున్నది. ఒక 
మాసం ముందు నుంచి యాగ్యప్రయ 
త్చాలు జరిగాయి. 

యాగానికి అంతులేని జనం వచ్చారు. 


వారిలో అనేకమ౦ది వేదవేత్తలూ, 


రాజులూ ఉన్నారు. కృష్ణ బలరాములు 
తమ వెంట సాొత్యకిన్‌, (ప్రద్యుమ్నుణ్ణీ, 
సాంబుళ్లీ, గదుళ్లీ, కృతవర్మనూ, ఇతర 
ప్రముఖ యాదవులనూ తెచ్చారు. చిత్రాం 
గదనూ, ఉలూచినీ వెంట బెట్టుకుని 
బ(భువాహనుడు వచ్చాడు, 

అశ్వ మధయాగం చాలా వైభవంగా 
జరిగింది, ధర్మరాజు వచ్చిన వారి కంద 
రిక్ర గొప్పగా దానాలు చేశాడు, అందరూ 
యజ్ఞాన్ని మెచ్చుకుని, ధర్మరాజు చేసిన 
దానాలను కర్తిన్తున్నారు. ఆ సమయంలో 
ఒక ముంగిస అక్కడికి వచ్చి, ''మీరంతా 
ష్‌ యజ్ఞాన్ని మెచ్చుకుంటున్నారు గాని, 
ఉంఛవ్చత్తితో జీవిస్తూ కురుకేతంలో 
నివసించిన ఒక ముని చసిన పేలపిండి 
దానం ఇంతకన్న ఎంతో గొప్పది, ''అన్నది. 

ముంగిస అన్న ఈ మాటలకు అందరూ 


ఆశ్చర్యపోయి, ''నువు ఎవరు? ఎక్కడి 


నుంచి వస్తున్నావు ? ఇంత శాస్త్రోక్తంగా 
జరిగిన యాగంలో నువు ఏం వంక కని 
పెట్టావు? నిజం చెప్పు,"' 


అని అడిగారు, 


ధర్మరాజూ, యాజ్ఞికులూ అడిగిన చానికి 
ముంగిస ఇలా చెప్పింది: 

'' నేను అబద్దం చెప్పలేదు. ఈ యాగం 
పేలపిండి దానంతో సమం కాదు. ఇది 


నేను స్వయంగా చూసిన సంగతి. రాలిన 
గింజలు ఏరుకుని కురుక్షే. తంలో నివసిం 
చిన మునీ, ఆయన భార్యా, కొడుకూ, 
కోడలూ కూడా స్వర్గానికి వెల్లారు. ఆయన 
వల్లనే నా శరీరంలో సగం భాగం బంగా 
రంగా మారిపోయింది. 

“నేను చెప్పిన (బ్రాహ్మణుడు తన 
భార్యతోనూ, కొడుకుతోనూ, కోడలితోనూ 
ఉంఛవ్చత్తితో, పక్షులు జీవించినట్లుగా, 
జీవిస్తూ ఉండేవాడు. రోజుకు ఒక్కసారి 
వాళ్ళు అహారం తీసుకునేవారు. 


నని. ్‌ మె 


న! ణ్‌ 
య 


63, ధృతరాష్ట్రుడి వాస్మప 


టో 
॥ (ఆం టన్‌ 


కా 


““కరువు వచ్చింది. చెట్లూ చేమలూ 
మాడిపోయాయి. ఆ కుటుంబానికి రోజుకు 
ఒక సారి తినే అవకాశం కూడా పోయింది. 
ఒకనాటి మధ్యాన్నం తిక్టమైన ఎండలో 
కాలుతూ వాళ్ళు కొంత యవథా న్య 0 
సంపాదించారు. దాన్ని వాళ్ళు పిండికొట్టి, 
నాలుగు ముద్దలు చేసి, నలుగురూ పంచు 
కుని తినబోతూండగా వాళ్ళ కుటీరానికి 
ఓక (జాహ్మణుడు అతిథిగా వచ్చాడు. 

''“ఆకలి మిద వున్న ఆ (బబాహ్మణుళ్లి 
వాళ్ళు లోపలికి ఆహ్వానించి, అర్హ్యపాద్యా 
లిచ్చి, దర్భాసనం మీద కూర్చోబెట్టారు. 
గృహన్టు తన అతిథికి తనవం౦తు 
"సిలపిండి ముద్ద ఇచ్చాడు. అతిథి 
దాన్ని ఆరగించి ఇంకా ఆకలి తీరనట్టు 


1! 
అయాయ మమాడాసెకుక టవ... అ ెులుగనంజా2ంఅ నాలను. 


నా అం 
జ = ఉమ మ 


| 125 ర | వ్‌ న ఇక! [1 ర్‌ 11 ఇ! | | క్‌ ల | 
టన వ క్త 
ప్‌ ఇగ క యా జా | ఆ 


క్ష (4. రే న 


కనబడ్డాడు. అప్పుడు (బాహ్మణుడి భార 
తనవంతు అహారం కూడా అతిథికి 
ఇచ్చింది. ఆ అతిథి (బాహ్మణుడి కొడుకు 
వంతూ, కోడలివంతూ ఆహారం కూడా 
తిని, సంతోషించి, తాను యమధర్మ 
రాజునని తెలుపుకుని, అందరికీ స్వర్గ 
ప్రాప్త కలిగినట్టు చెప్పాడు. 
'““అయ్యలారా, అప్పుడు నేను 
నా బిలంలో నుంచి పైకి. వచ్చాను. 
ఆ" పేలపిండి వాసన సోకటం చేతా, 
అక్కడి నిటిలో తడవటం చేతా నాతలా, 
సగం శరీరమూ బ౦గార౦గా మారి 
పోయాయి. ఇక్కడ యాగం 
జరుగుతున్నదని తెలిసి, నా మిగిలిన 


గొప్ప 


వ్‌ 


శరీరం కూడా బంగారం చేసుకుందామని 
ఎంతో ఆశతో వచ్చాను. 
ఫలించలేదు. *' 

అలా చెప్పి ఆ ముంగిస అక్కడే 
అద్భృశ్యమయింది. 

ధర్మరాజు తన తమ్ములతో సహా రాజ 
పాలన చేస్తున్నాడు. ధృతరాష్టుణ్ణి విదు 
రుడూ, సంజయుడూ, యుయుత్పుడూ, 
కృపుడూ కనిపెట్టుకుని ఉండేవారు. 
కుంతి ఎప్పుడూ గాంధారి వెంట ఉండేది. 
[దౌపదీ, సుభద్రా, పాండవుల ఇతర 
భార్యలూ వారిద్దరినీ కనిపెట్టుకుని ఉండే 
వారు. వ్యానుడు తరచుగా వచ్చి, కథలు 
చెప్పి పోతూండేవాడు. ఏ విషయంలో 
గాని ధర్మరాజు ధృతరాష్ట్రుడి మాటకు 
ఎదురు చెప్పైెవాడు కాడు; ఆయన ఎది 
కోరినా సమకూర్చవాడు. గాంధారి, థభృత 
రాషస్టులకు పుఠతత్రవియోగ౦ జ్ఞాపకం 
రాకుండా ఉండే విధంగా పాండవులు 
మసలుకునేవారు. భీముడు మాత్రం 
ధృతరాష్టు డంకు కసిగా ఉండేవాడు. 

ధృతరాష్టుడు దాన ధర్మాలు చేసె 
వాడు, (బాహ్మణులకు అ[గహారాలిచ్చే 
వాడు. ఆయనకు అయిష్టంగా (పవర్తిం 
చిన వారిని శికిస్తానని ధర్మరాజు తన 
కొలువు చేసేవారికి స్పష్టం చేశాడు. 
ఒక్క ముక్కలో చెప్పాలంంకు ధృత 


కాని నా అశ 


చందమామ 


రాష్ట్రడి కొడుకులు బతికి ఉంకే ఎలా 
జరిగిపోయే దో, అలాగే జరుగుతూ 
వచ్చింది. గాంధారీ థృతరాషులు కూడా 
వాండవులను తమ కొడుకుల లాగే చూను 
కునేవారు. 

అలా పది వానేళ్ళు గడిచింది. థృత 
రాష్టుడికి గాని, గాంధారికి గాని ఏలోటూ 
లేకపోయినా, భీముడు అవకాశం దొరికి 
నప్పుడల్లా అనే శూలాల లాటి మాటలు 
అప్పుడప్పుడూ పారి చెవిన పది, బాధ 
కలిగేది. ఈ సంగతి ధర్మ రాజుకు 
తెలియదు. 

ఒకనాడు ధృతరాష్ట్రుడు 
“నాయనా, ఇంతకాలమూ నన్ను ఎంతో 
బాగా చూశావు. ఎన్నొ దానధర్మాలు 
చేశాను. క్షతియ థర్మం అవలంబించి 
చనిపోయిన నా కొడుకులు ఉత్తమ 
లోకాలు పొందారు. వారికి నేను (శాద్దాలు 
పెట్టాను, ఇక నావల్ల వారికి జరగదగిన 
మెలు ఏమిలేదు. నాకు లాఖించే పుణ్యం 
సంపాదించుకోవాలి. నువు సరేనంకు, 
వాన ప్రస్థ్రం పోదామనుకుంటున్నాను. 
గాంధారి కూడా నా వెంట ఉంటుంది. 
నేను వనంలో ఉండే నిన్ను ఆశీర్వదిస్తూ 
ఉంటాను,'' అన్నాడు. 

అందుకు ధర్మరాజు ఒప్పుకోక, ''నువు 
వనంలో కష్టాలు పడుతుంకటు నేను 


ధర్మరాజుతో, 


చందమామ 


జో 


జ! 
|| 
| 


రాగా 


"| కివినినికాితకా ౫ 2 న. న 
ల్‌ 


చెయ్యలేను. 
ఉపవాసాలు చేస్తూ, కటిక నేల మీద 
పడుకుంకే నన్నూ, నా తమ్ములనూ 
లోకం నిందించదా? నాకీ రాజ్యం పద్దు, 
భోగాలు వద్దు. రాజ్యం యుయుత్పుడి 
కిస్తాను,"' అన్నాడు. 

నాకు తపస్సు చేసుకోవాలని 
ఉన్నది. మన వంశం వారికి వనవాసం 
పరిపాకే. నేను నీ దగ్గిర చాలాకాలం 
ఉన్నాను. ముసలివాళ్ణి, నా వనవాసా 
నికి నువు ఒప్పుకోవచ్చు," అన్నాడు ధృత 
రాష్టుడు. ఆయన వానప్రస్థం వెళ్ళాలని 
పట్టుబట్టటమ గాక, ధర్మరాజు అందుకు 
ఒప్పుకోకపోతే భోజనం చెయ్యనన్నాడు. 


రాజ్యం 


వే 


[ (| |/ 


న్‌ 


ఆ సమయంలో వ్యాసుడు వచ్చి ధర్మ 
రాజుతో థృతరాష్టుణ్ణి పనానికి వెళ్ళ 
నియ్యుమన్నాడు. అప్పుడు ధర్మ రాజు 
సరేనని, థధృతరాషుడి చేత భోజనం 


చేయించాడు. 

ధృతరాష్టుడు వనవాసం వెళ్లుతున్నట్లు 
తెలిసి, హస్తేనాపురంలొని అన్ని వర్షాల 
వారు ఆయనను చూడ వచ్చారు. ధృత 
రాష్టుడు (ప్రజలతో, ''నేనూ, గాంధారీ 
కోలిసి వనవాసం పోబోతున్నాం. అందుకు 
మీరు అనుమతించాలి. దుర్యోధనుడి 
కంకు ధర్మరాజు బాగా పరిపాలిస్తున్నా 
డని నా నమ్మకం. ఈ భూమిని మొదట 
శంతనుడూ, తరవాత భిష్ముడూ, విచిత 


వ్‌2 


వీర్యుడూ పాలించారు. నేనుకూడా మీకు 
కొంత సేవ చేశాను. ఎలా చేశానో నాకు 
తెలియదు. అందులో ఏవైనా లోపా 
లుంటే క్షమించండి. మా దుర్యోధనుడు 
దుర్చుధ్ధి అయి క్షత్రియ వినాశం తెచ్చి 
పెట్టాడు. అందులో నా దోషం కూడా లేక 
పోదు. అదంతా మరిచి పొమ్మని నేను 
మీకు చేతులు మోడ్చి వేడుకుంటున్నాను. 
ఇక నుంచి ధర్మరాజు మిమ్మల్ని పరిపా 
లిస్తాడు,” అన్నాడు. | 

ఈ మాట విని పొరజానపదుల (తి 
నిధిగా ఒక [బాహ్మణుడు ధృతరాష్తుడితో, 
“కాజా, నువు మా ఎడల ఎంతో మైతితో 
ప్రవర్తించావు. మీ వంశం వారెవరూ 
మాకు ఎలాటి లోపమూ చెయ్యలేదు. 
దుర్యోధనుడు కూడా మాకు ఎలాటి 
[దోహమూ చెయ్యలేదు. నువు వనవాసం 
వెళితే మేం సంతాపం 
పొందుతాం, యుద్దం తెచ్చి పెట్టినందుకు 
మెం దుర్యోధనుణ్ణి తప్పుపట్టం. కురు 
క్షయానికి దేవుడు తప్ప మరెవరూ కార 
కులు కారు. ధర్మరాజు సత్పురుషుడు. 
ఆయన మమ్మల్ని వెయ్యిఎళ్ళు పాలిం 
చాలని కోళుకుంటున్నాం, '' అన్నాడు. 

మర్నాడు ఉదయం విదురుడు థర్మ 
రాజు వద్దకు వచ్చి, '' ధృతరాష్ట్రుడు 
కార్తీకమాసంలో పోతాడు. 


చిరకాల 


వనవాసం 


చందమామ 


పోయేముందు ఆయన భఖీమ్మడిక, సోమ 
దత్తుడిక, బాహ్లైకుడికీ, తన కొడుకులకూ, 
(దోణుడిక, మైంధవుడిక, మి(టఉళతులకూ 
శ్రాద్ధాలు పెడతాడు. అందుకు కొంత 
థధనసం కోరుతున్నాడు, "' అని చెప్పాడు. 

ధనం ఇయ్యుటానిక ధర్మరాజూ, ఆర్టు 
నుడూ సంతోషంగా ఒప్పుకున్నారు. కాని 
ఫీముడు మాటాడలేదు. అర్జునుడు 
అతనితో, “'నువు కూడా కొంత ధనం 
ఇయి్యి. ధృతరాష్ట్రుడు వానప్రస్థం వెళ్ళ 
బోతూ, [శ్రాద్ధాలకని మనని ధనం యాచి 
స్తున్నాడు, మనం ఒకప్పుడు ఆయనను 
యాచించిన వాళ్ళమే 
కదా ?' అన్నాడు. 

దానికి భీముడు, "'భీష్ముడికీ, సోమ 
దత్తుడికీ, బాహ్హికుడికీ, భూరిశవుడిక్‌, 
(దోణుడిక, ఇతరులకూ (శాద్రాలు చెయ్య 
టానికి డబ్బు ఇయ్యువచ్చు. కర్ణుడి కోసం 
కుంతి డబ్బు ఇస్తుంది. దుర్యోధనాదు 
లకు దెనికి? వాళ్ళు ఉత్తమ లోకాలకు 
షపోకపోతేనేం? మనని పడరాని కష్టాలు 
పెట్టారే!'' అన్నాడు. 

థ్‌ ర్మ రాజు భీముడితో, “' ఇక 
చాలిం చు!"*' అని, విదురుడితో, 
'' ఈ భీముడు బాధపడనవసరం లేదు. 
ధృతరాష్ట్రుడు కోరిన ధనమంతా నేనే 
ఇస్తాను," అన్నాడు... 


రాజ్యం కోసం 


చందమామ 


తరవాత ధృతరాష్ట్రుడు పెద్ద. ఎత్తుల 
(శాభ్రయజ్ఞం రైస్‌, ధర్మరాజు చేత అంతు 
లేని దానాలు చేయించాడు్సు ఈ, పని 
ముగిసిన మర్నాడు ధృతరాష్ట్రుడు గాంథధా 
రితో సహా కార్తకపూజ చెసి, నారబట్టలు 
థరించి వానప్రస్థం బయలుదేరాడు. 


ఆయనకు ముందుగా అగ్గి హో(తాలు 


నడిచాయి. ఆయన. వెంట కౌరవ, 
పాండవ స్త్రీలు బయలుటేరారు. ఆయన 
వెళ్ళిపోతున్న౦దుకు .. పాండవులు 
ఏడ్చారు. కుంతి గాంధారిని చెయ్యి 
పట్టుకుని నడిపించింది. (దౌపదీ, సుభా, 
పరిక్షత్తుతో సహా ఉత్తరా, నగరంలోని 
స్త్రీలూ వెంట నడిచారు. విదురుడూ, 


వ్‌ 


ల్శే 
ళల 


ఆం 


తపస్సు చేనుకుంటాను,"' అన్నది. 
 పాండవుల౦దరూ 
(/) ' ఆాశారు. కాని అమె వారి మాట విన 
|. లేదు, చేసేదిలేక పాండవులు దౌపదితో 


ఆమెను వొరించ 


(౧ = సహా హన్తినాపురానికి తిరిగి వచ్చారు. 


టానికి అనుమతి పొందారు. 

ధృతరాష్ట్రుడు నగర ద్వార దాటి, 
యుయుత్సుళల్లీ, కృపుణ్ణీ వెనక్కు తిరిగి 
వెళ్ళమన్నాడు. ఒకరొకరే వెనక్కు 
తగ్గారు. చివరకు ధర్మ రాజు మా[తమె 
మిగిలాడు. అతను కుంతితో, ' అమ్మా, 
నువు తెరిగి వెళ్ళు. నేను ఈ మహారాజు 
వెంట. వెళతాను,” అన్నాడు. 

కాని కుంతి గాంధారి ధృతరాష్టుల 
వెంట వెళ్ళ నిశ్చయించుకున్నది. ఆమె 
ధర్మరాజుతో, 
ధృతరాషస్ట్రులు నా అత్తమామల. లాటి 
వాళ్ళు. వీళ్ళను సెవిస్తూ, నేను కూడా 


“నాయనా. ఈ గాంఫథారీ 


వ్‌జీ 


సంజయుడూ ధృఆరాష్టుడితో జాటు వళ్ళి 


' నడిచి గంగాతీరాన ఒక చోట నిలిచాడు. 


బాహ్మణులు అగ్నిహోత్రాలు చేశారు. 
తరవాత విదురుడూ, నంజయుడూ 
ఆయనకూ, గాంథారికీ దర్భలతో పడకలు 
ఎర్పాటు చేశారు. 

విదురుడి సలహాపె, ఆఅఆగంగా తీరం 
శ్తోనే ధృతరాష్ట్రుడికి పర్టశాల 
టయింది, అక్కడ కొధికాలం ఉండి, 
ధృతరాష్ట్రుడు కురు కే[త౦0లోని ఒక 
ఆశమం చేరాడు. అక్కడ శతయూపు 
డనే రాజర్షి ఉంటున్నాడు; ఆయన తన 
కొడుకు రాజ్యం అప్పగించి, వానప్రస్థం 
వచ్చేశాడు. ధృతరాష్ట్రుడు తపశ్చర్యలు 
సాగించాడు. ఆయనను చూడటానికి ఎవ 
రైనా వచ్చినప్పుడు వారికి కుంతి .నసప 
ర్యలు చేసెది. ధృతరాష్టుడు తపస్సు 
చేసుకుంటూ, మధ్య మధ్య అనేక కథలు 
పింటూ ఊంటేవాడు. 

ధృతరాష్ట్రుడు వెళ్ళిపోవటంతో హస్తి 
నాపుర వాసులకు నగరం చిన్నబోయినట్టు 
తోచింది. వాళ్ళు ఎప్పుడూ ఆ ముసలి 


విర్పా 


చందమామ 


రాజును గురించే మాట్లాడుకోసాగారు. ఇక 
పాండవుల సంగతి వేరే చెప్పనవసరం 


వాళ్ళు జీవచృ్యవాలలాగా తయారయారు. 
అందరికన్నా ముందు బయటపడిన 
వాడు సహదేవుడు. అతను కుంతిని 
చూడాలని తహతహలాడనాగాడు. దౌపది 
కూడా ధర్మరాజుతో, '' ఆడవాళ్ళందరూ 
గాంధారీ ధృతరాష్టులనూ, కుంతిదేవిని 
చూడాలని కోరుతున్నారు," అన్నది. 


ఆ[శమానికి [ప్రయాణం ఏర్పాటు చేశాడు. 
పౌరులు రాదలచుకుంకు రావచ్చునని 
ఆయన (ప్రకటించాడు, 

ఒక మహాసేన బయలుటేరింది. రథాల 
మీదా, గృుకాల మీదా, ఒంకుల మీదా, 
కాలినడకనా జనం బయలుదేరారు. ఆడ 
వాళ్ళు పల్లకిలలొ ఎక్కి వెళ్లారు. యుయు 
త్పుడూ, ధౌమ్యుడూ మాతం రాజభవ 
నంలో ఉండిపోయారు. 

పాండవుల రాక తెలిసి కొందరు ఆశమ 
వానులు వారిని చూడ వచ్చారు. ధర్మ 
రాజు వారిని, ““మనమా పెద్ధ తండి ధృత 
రాష్టుడు ఎక్కడ ? '' అని అడిగాడు, 


యమునానదికి వెళ్లినట్టు వాళ్లు చెప్పారు. 
పాండవులు వాళ్ళు చెప్పిన మార్గంగా 
వెళ్ళి దూరాన థృతరాష్టుణ్ణీ, గాంథారినీ, 
కుంతిని చూశారు. సహదేవుడు వేగంగా 
పరిగెత్తి వెళ్ళి, తల్లి కాళ్ళు పట్టుకుని 
ఐడవ నారంభించాడు. ఆమె కూడా 
కన్నీరు కార్చుళతూ, 
కౌగలించుకుని, సహదేవుడు వచ్చాడని 
గాంధారికి చెప్పింది. ఇంతలో ఆమెకు 
మిగిలిన పాండవులు కూడా కనిపించారు. 

తరవాత పాండవులూ, వాఠి భార్యలూ 
తన చుట్టూ కూచుని ఉంకేు' ధృతరాష్ట్రు 


ధృతరాష్ట్రుడు స్నానం చెయ్యటానికి, * డ8 'తాను మళ్ళీ హస్తినాపుర౦లో 


పుష్పోదకాలు తినుకునశావటానికీ 


చందవనూమ 


ఉన్న స్తై అనిపించింది. ఆ శమంలో ఉండే 


వ్‌5్‌ 


అతన్ని లేవనెత్తి, 


క వ! క" 
గ్‌ ట్ట | మ! ర గ 
శ క గ , | క్ల! సంక్‌ క 
శ సలం ఖ్‌! ౧ వె; 
(. క్ష | ఖ్‌ జ /| జె కల ల క మ మ్స క ఇక్‌ బో క 1 శ నోహెటె గ్ర క | | 
న్‌ ॥ || ॥ టో, క! 1 క్‌ ఖీ ॥| వ ఇ! క్‌ | || |. | / | | ( ( ” | 
వ ల అ. క్‌ జ టీ... | జ ల | | 1 | క్‌! ॥ త్య, క్‌ ఆ వ (| క! 
లు! టే ల్లో (కం స ఉక న్‌ జ 
క్ష ॥ శ్రా శా, ఖ్‌ 11 | గ న్న , వ్‌ము క క శ్‌ 
॥ నాల్‌ జి. త మ న. కూ క్ష్‌ క్ష మ 


ఫం 


మునులందరూ పాండవులను చూడ 


వచ్చారు. నంజయుడు వారిని విడి 
విడిగా ఆ మునులకు పరిచయంచేశాడు. 
ధర్మరాజు ధృతరాష్టుణ్ణి కుశలప్రశ్నలు 
వేసి, '' విదురుడు కనపడటం లేదేం? 


ఆయన ఎక్కడ? '* అని అడిగాడు. 


“* విదురుడు. తిండి మాని, ఘోర 
తపస్సు చేసి కృశించా డు. అతను 
దిగంబరుడుగా వనంలో సంచారం చేస్తూ, 


| అప్పుడప్పుడూ కనిపిస్తున్నట్టు (బాహ్మ 


బులు చెబుతున్నారు,"' 
ధృతరాష్ట్రుడు. 

ఆయన ఇలా అంటూండగానే దూరాన 
విదురుడు ఆ[శమానికి తిరిగివస్తూ కని 
పించాడు. ధర్మరాజు ఒంటరిగా విటు 
రుడి కేసి వెళ్ళాడు. విదురుడు ప్ర్‌క్రా 
రణ్యం మథ్య కనబడుతూ, కనపడ 
కుండా పోతూ ఉండటం గమనించి 
ధర్మరాజు, “అయ్యా, విదురా! నీకోసమే 


అన్నాడు 


వస్తున్నాను," అని కేక పెట్టి ముందుకు 
పరిగెత్తాడు. 


విదురుడు అరణ్యం మధ్య ఒక 
శూన్య (ప్రదేశంలో నిలిచాడు. “* నేను 
ధర్మరాజును,” అంటూ థర్మరాజు 
ఆయనకు ఎదురుగా నిలబడ్డాడు. 
విదురుడు దాదాపు గుర్తించ రానంతగా 
కీభించిపోయాడు. విదురుడు రెప్పవేయ 
కుండా ధర్మరాజు కేసి చూడసాగాడు. 
విదురుడి అవయవాలు తన అవ 
యవాలతో చేరిపోతున్నట్టూ, విదురుడి 
ప్రాణాలు తన [(పపాణాలతో, ఐక్యమవు 
తున్నట్టూూ ధర్మరాజుకు అనుభూతి 
కలిగింది. 

తరవాత కొద్దై 1 బపటికి విదురుడి శవం 
షక చెట్టుకు 'చేరగిలబీడి ధర్మరాజుకు 
కనిపించింది. ధర్మరాజు" విదురుడి కళే 
బరానికి. దహనసంస్కారం. చేద్రామను 
కున్నాడు, కాని యతులకు దహన 
సంస్కారం లేదు. అందుచేత ఆ [పయ 
తృంమాని, ఆశమానికి తిరిగివచ్చి, 
జరిగిన సంగతి అందరికీ తెలిపాడు. 


అందరూ అమితంగా ఆశ్చర్యపథ్థారు. 


;తరాష్టుడు తన అతిథులకు తాను 
పళ్ళూ 


బే 
ల్‌ నె 


దు౦ప లూ, 


ఆ రాతి పాండవులు తమ తల్లిక్‌ నాలుగు 
వైపులా పడుకున్నారు. మ హం వాళ్ళు 
స్త్రిలసూ, పు ృరోహితులనూ టబెట్టుకుని 
చుట్టుపట్ల [పదేశాలు నటల 


క్ష్‌... చోట్‌ ఆగ్ని వేదికలు కనిపించాయి. 
వాటిలో 
చెస్తు న్నా రు, 


అగ్నులు మండుతున్నాయి. 
మునులు '' పోూంఘాలు 


అక్కడ మృగాలు గుంపులు గుంపులుగా 


ఎలాటి భయమూ టెకుండా సంచరిస్తు 
న్నాయి. అలాగె రకరకాల పకులు 
రూడా స్వ్రచ లగా సంచరిస్తున్నాయి, 
పాండవులు అఆ ఆశమం వర్యటించి, 
ఆక్కడి మునులకు వివిధ చర్మాలూ, 


కంబళాలూ ఇచ్చి, ధృతరాష్ట్రుడి వద్దకు 


పెట్టాడు. తిరిగి వచ్చారు. 


ఆ సమయంలో వా్యానుడు తన శిష్యు 
లతో సహా అక్కడికి వచ్చాడు. ఆయన 
ధృతరాషస్టుడితో, '' వనవాసం న్‌కు 
సుఖంగా ఉఊంటున్నుదా? పుత్రశోకం 
నిన్నిప్పుడు బాధించటం లేదు గదా? 
గాంధారి నీ మూలాన కష్టాలు పడటం 


లేదుగద? చరుంతి మిమ్మల్ని చక్కగా 


కనిపెట్టి ఉంటున్నది. గద?'' అని 
కుశలం అడిగాడు, 
తరవాత ఆయున విడురుఖ్ణి (ఏరించి 


చెబుతూ, "*"విదురుడే థధ ర్మ రాజా. 
ప శాపం చేత యమ 


నాన శాన్‌ బ్య బా న్‌్‌ జు 


1 


వం 


1... మతితో ధర్మరాజు వారినందరిని సత్క. 
. రించాడు, వ్యాసుడూ, ఇతర అతిథులూ, 


/ | / | క క ః్‌ 
॥ | | శ్‌ 
(| ' ॥ ల! | | ( శ 
| 1. |. 
= క్‌ మాలా న 


వ్‌ 


బలంతో ధర్మరాజు కూడా అయాడు. 
అందుకే విదురుడు ధర్మరాజులో ఐక్య 
మయాడు. అందుకోనం ఆతను తన 
యోగ బలాన్ని ఉపయోగించుకున్నాడు,” 
అన్నాడు. 

పాండవులు తమ పరివారంతో నహా 
ఆ ఆశమంలో నెల రోజులు గడిపారు. 
ఆ తరవాత మళ్ళీ వాగ్గినుడు అక్కడికి 
వచ్చాడు. కథలతో అందరికి మంచి 
కాలకవేపరి జరిగింది. అంతలో అక్కుడిక్‌ 
నోరదుడూ, పర్వతుడూ, దేవలుడూ, 
విశ్వావపసుడూ, తుంబురుడూ, “చెత 
సేనుడూ వచ్చారు. ధృతరాష్ట్రుడి అను 


. పాండవులూ, ధృతరాష్తుడూ, 
కుంతీ, (దౌపదీ, సుభా 
స్త్రీలూ కూర్చున్నారు. [ప్రాచిన మహర్షుల 
“కథలూ, టబేవానురుల కథలూ చెప్పు 
కున్నారు, 


యమధర్మ రాజే 


గాంధారీ, 
మొదలైన 


ఒకసారి ధృతరాష్ట్రుడు వార్థనుడితో , 
''“ మిరు కావటం వల్ల నా జన్మ సఫల 
మయింది. నాకు పరలోక భయంలేదు. 


కాని, నన్ను వేధిస్తున్న దేమిటంసే, 
నా నొడుకుల పాపబుద్ది మూలంగా వుణఖ్యా 


తులైన పాండవులు అవమానం జాందారు, 
ఎందరో యువకులు యుద్ధంలో (ప్రాణాలు 
పోగొట్టు కున్నారు. యుద్ధంలో చచ్చిన 
నా కౌొడుకులతకూ, వారి శగొడుకులకూ 
వం గతి కలుగుతుందో రా తింబవళ్ళు 
నా కవే మనోవేదన... ఆందు చేత నాకు 
శాంతి లేకుండా ఉన్నది,'' అన్నాడు. 
థృతరా ప్పుడు ఇలా అనే సరికి 
గాంధారికి దుఃఖం పాంగి 
ఆమెతో బాటు కుంతి, [దౌపదీ, సనుభదా, 
ఇతర స్హిలూ ఏడవసాగారు. గాంధారి 
చేతులు జోడించి వ్యాసుడికి నమస్కారం 
చేసి, '“'మా కొడుకులు పోయి పదహారెళ్ళ 


యింది. ఇంత కాలసూ నా భర్త వారి 


కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు. (దౌపది_ 


చందమామ 


వచ్చింది. 


తన కొడుకుల కోసమూ, అన్నల కోసమూ 
ఎడుస్తున్నది. సుభద అభిమన్యుడి 
కోసం _ ఎడుస్తున్నది, ఈ భూరిశవుడి 
ఖార్య తన మామగారిసీ, భర్తనూ, కొడు 
కునూ పోగొట్టుకుని ఏడుస్తున్నది. 
వూ కొడుకుల భార్యలు నూరుగురూ 
ఎడుస్తున్నారు. ఇంత మంది దు॥ఖమూ 
పోగా స్పై ఉపాయం ఉంకు చూడండి," 
అన్నది, 

వ్యానుడు కుంతిని, ''ని మననులో 
ఏదో ఉన్నది. ఏమిటది?" అని అడి 
గాడు. తాను కర్ణుడి కోసం దుఃఖిస్తున్నట్టు 
కుంతి చెప్పింది. 

వ్యానుడు గాంధారితో, “నువునీ కౌడు 


కులనూ, బంధువుల సందరిని చూస్తావు. 


కంతి కర్ణుళు, సుభ్యద అభిమన్యుణ్ణి, 
[దౌపది తన కొడుకులనూ, తండడినీ, 


అన్నలనూ చూస్తారు. ఈ ఆలోచన నాకు, 


ముందే ఉన్హుది. దాన్ని నువూ, కుంతీ 
బయటెక లాగారు. మీరు ఎవరి కోసమూ 
దుఃఖించే ఆపసర౦ లేదు. భారత 
యుద్ధంలో చనిపోయిన వారందరూ వేరు 
వేరు అంశలతో పుట్టిన దేవతలూ, రాక్ష 
సులూనూ. ధృతరాష్ట్రుడు ఒక గంధర్వ 
రాజు. పాండురాజు మరుత్తుల గణానికి 
చెంపినవాడు. విదురుడూ, ధర్మరాజూ 
యముడి ఆంశన పుళట్టిన వాళ్ళు, దులో 


చందమామ 


నయ కాం 


దుశ్శా 

సనుడు మొదలైన వారందరిదీ రాక్షసాంశ. 
భీముడు వాయువు అంశనా, అర్జునుడు 
నరు డనె మహర్షి అంశనా, నకుల సహ: 
దేవులు అశ్వినుల అంశనా, అభిమన్యుడు 
చం(దుడి అంశనా, [(దౌపదీ ధృష్టద్యు 
ములు అగ్నీ అంశనా పుట్టారు. శిఖండిది 
రాక్షసాంశ. బృహస్పతి అంశన 
(టోణుడూ, శంకరుడి అంశన అశ్వళ్ఞామా 
పుట్టాము. భీష్ముడు వనువులలో ఒకడు. 
మీరందరూ భాగీరథీ తీరానికి వెళ్ళండి. 
యుద్దంలో చనిపోయిన వారి నందరిని 
అక్కడ మీకు చూపించి, మీ దుఃఖం 
పోగొట్టుతాను,'' అన్నాడు. 


వ్‌] 


హపహోయిన 


' పిలిచాడు. 


నానా నాజులనూ రమ్మని 


వెంటనే నదీతీరం వెంబడి" పెద్ద కల 


' కలం. వినిపించింది. పూర్వంలాగే కౌరవ 
' పాండవ సేనలు కనిపించాయి; ఖిషుడూ, 
(దోణుడూ మొదలైన వారు ఒక్క 
రొక్కరె నదిలో నుంచి. రాసాగారు, 
 విరాటుడూ, 


[(దుపదుడూ, ఉప పాండ 


ర న వులూ, అభిమన్తుడూ, ఘటో తృ చుడూ, 


కర్ణుడూ, దుర్యోధనుడూ. మొదలైన 


ళా నై ' వారందరూ పూర్వం ఏయు వేషాలలో 
య. సం యుద్ధానికి వెళ్ళారో ఆ వేషాలతో, అవే 


నా నానా పనే క “అందరి! 
పు టుకాచ్చింది, 
ఆందరూ గంగాతిరానికి బయలుదేరారు. 
ధృతరాష్ట్రుడు పాండవులనూ, మును 


గొప్పు ఉత్సాహం 


లనూ, ఇఅతరులనూ వెంట  తీనుకు 
పోయాడు. అందరూ గంగా తీరం చేరి, 
తగిన (పదేశంలో పగలంతా హు: 
చారు. సూరుకుడు అస్తమించాడు. 
అందరూ స్నానాలు చేసి, కాలకృత్యాలు 
నిర్వరర్తి రించారు, 

ఆనంతరం ఆందరూ వ్యాసుడి పద్ద 
జెరారు. అప్పుడు వ్యాసుడు గు 


జలంలో ముఖిగి, పసాండ న, - కౌరవ 
యోభులనూ, ఖారత యుద్ధంలో చని 


$్‌2 


వాహనాలమైన గంగ నుంచి వెలువడి 
వచ్చారు. వారి మధ్య ఉప్పుడు వైరా 
లేమీ. లేవు. వ్యాసుడు తన తపశ్శక్తితో 
ధృతరాష్ట్రూడికి దివ్య ద షై ఇచ్చాడు, 
గాంథఛారీ ధృతరాష్ట్రం లిద్దరూ తవు వారి 
నందరినీ చూడగలిగారు. మిగిలిన 
వాళ్ళకు కూడా, చచ్చిపోయిన వారంతా 
ఇలా తిరిగి రావటం మహాద్భుత ముని 
పించి, గగుర్పాటు కలిగింది. 

బతికున్న వారు చచ్చిపోయిన వారిని 
కలునుకుని ఎంతో ఆనందించారు, 
పాండపులు కర్ణులు, అభిమన్యుళ్ఞ, ఉప 
పాండవులనూ కలుసుకున్నారు, ఆ రాతి 
ఆఅందరిక్‌ ఎంతో సంతోషంగా గడిచింది. 
తరవాత చచ్చిన వారంకా ఎలా వచ్చారో 


చందమనూవము 


| | నం | అశ. గ 
| 1 గ్‌ ఫి / ల! శ్‌ | 


"కా జ్య కా 

యె గ ళు 

త ల. శ కట 1. | 
ణ్‌ జా 


ఆట [| లా 
ఎవ యే అక్‌ 


న్‌ ' తిరిగి వెళ్ళమని, రాజ్యం 


పాండవులను ఆయన హసిన్‌ 
చూనసుకోమనీ 
హెచ్చరించాడు. ణో ర్మ రాజుకు వెళ్ళి 


ఖీ! టీ ప పోవాలని లేదు, రాజ్యం చెయ్యాలనీ 


లేదు. రాజ్యం శూన్యంగా ఉన్నది. ధర్మ 


న 1 రాజు లాగే సహదేవ్నడికి కూడా కుంతిని 


జే /జ్రీం “వులను అముదుగురినీ 
_వీడ్క్హాలు చెప్పాడు. ధర్మరాజు సపరి 


అలాగే గంగలో ప్రవేశంచి అదృశ్యమై 


పోయారు. ఎవరెవరు వియే లోకాల 
నుంచి వచ్చారో ఆ లోకాలకు తిరిగి 
వెళ్ళిపోయారు. , 

వ్యాసుడు బతికున్న కౌరవ కాంతలతో, 
“*“ మీలో ఎవరైనా భర్తల వెంట వారుండే 
లోకాలకు పోదలిస్తే నదిలో 
చండి,” అన్నాడు. ధృతరా హ్ట్రుడి 
కోడ ళ్ళు తమ అత్తమామల అనుమతితో 
గంగలో [పవేశించారు, 
“ఈ సంఘటన జరిగిన ' అనంతరం 
ధృతరాష్ట్రుడి దుఃఖం పూర్తిగాపోయింది,. 
ఆయన తన ఆశమానికి తిరిగి వెళ్ళాడు. 
నెల రోజులకు పైగా తన వెంట ఉన్న 


(ప్రవేశిం 


వ్‌జ్మీ 


వదిలిపెట్టి పోవటం ఇష్టం లేదు, కాని 
కుంతి వాళ్ళను హస్తినాపురానికి తిరిగి 
పాండి అని గట్టిగా చెప్పింది. వాళ్ళు 
వెళ్ళక తప్పలేదు. ధృతరాష్ట్రుడు పాండ 
కౌగలించుకుని, 


వొరంగా హస్తినాపురానికి బయలుటవే రాడు, 

తరవాత కొంతకాలానికి థర్మ రాజును 
చూడటానికి నారదుడు వచ్చాడు.. ధర్మ 
రాజు ఆయనకు సకలమర్యాదలూ చేసి, 
కుశల [ప్రశ్నలు చేశాడు. తాను గంగా 
తీరాన తపోవనాలు చూసి వస్తున్నానని 
నారదుడు చెప్పేసరికి ధర్మరాజు, 
''మాపెత్తండి కనిపించాడా ? కులాసాగా 


ఉన్నాడా ? గాంధారీ, కుంతి, సంజ, 
“యుడూ ఎలా ఉన్నారు? అంటూ 


అడిగాడు. 
దానిక నారదుడు ఇలా చెప్పాడు: 
''ధర్మరాజా, మీ అన్నదమ్ములు వచ్చే 
సిన అనంతరం ధృతరాష్ట్రుడు గాంధారి, 


కుంతిలతో కురుకేతం నుంచి గంగా 


చందమామ 


లైన [(బాహ్మణులూ అగ్ని హో తాలు 
తీనుకుపోయారు. గంగాద్వార౦ వద్ద ని 
పెత్తండి వాయుభక్షణ అవలంబించ 
ఆరుమాసాల పాటు కఠోరమైన తపస్సు 
చేశాడు. గాంధారి జలాహారం తీసుకున్నది. 
కుంతి మాసోపవాస (వతం పట్టింది. సంజ 
యుడు రోజుకు ఒక్కభోజనం చేశాడు. 
యాజకులు మాతం విడవకుండా అగ్ని 


హో (కాలు (వేల్చారు. తరవాత ధృత, 


రాష్ట్ర్రుడు ఎవరినీ పాటించకుండా 'వనా 
లలో తిరగసాగాడు సంజయుడు 
ఆయనకు తోడు వెళ్ళాడు. గాంధారి, 
కుంతీ ఆయన. వెనకనే తిరిగారు. కుంతి 
గాంధారిని కనిపెట్టుకుని ఉండేవి, 
అంతలో ఒకనాడు థృతరాష్టుడు గంగలో 
స్నానం చేసి, తన" ఆశ్రమం కసి వస్తూం 
డగా, ఆరణ్యం అంతా ఆంటుకున్నది. 
కార్చిచ్చు తమకు సమీపంలోకి వచ్చిం 


టీని తెలిసి ధృతరాష్ట్రుడు నంజ 


యుడితో, '' నువు అగ్నిలేని దిక్కుగా 


వెళ్ళిపో. మేం'ఈ అగ్నిలో కాలి ఉత్తమ 
గతికి పోతాం," అన్నాడు, 

సంజయుడు. ఆదుర్హాగా, 
నువు అగ్నిలో మరణించటం నా కిష్టం 
లేదు. అగ్ని చూడబోతే చుట్టుముట్టింది. 
ఏం చెయ్యాలి ? '' అన్నాడు, 


చందమామ 


. రాజా, 


“త క్‌ 


ద్వారం వెళ్లాడు. సంజయుడూ, యాజకు మం! 1), 


1 స ఇని! క 
జ “శ్‌ 


" | 
;! క్‌ 
క ॥ ఖీ 
యు 
న! 1 ట్ర 
తై గ 


'' సంజయా, తపన్వులు గాలీ, మ 


నిప్పూ---దేనితో నైనా చావటానికి 
పడతారు. నువు తాత్సారం చెయ్యక 
వెళ్ళిపో," అన్నాడు ధృతరాష్ట్రుడు, 
సంజయుడు ధృతరాష్ట్రుడికి, కుంతి 
గాంధారీలకూ (ప్రదక్షిణం చెసి, వారిని 
యోగ సృమాధిలోకి పొమ్మని చెప్పాడు... 
ముగ్గురూ అలాగే చేశారు. సంజయుడు 
కార్చి చ్చులో నుంచి బయట పడి 
గంగా తిరాన ఆ్మశమాలకు చేరుకుని 
నారదుళ్లి చూశాడు. ధృత రాష్ట్ర్రుడూ, 
గాంధారీ, కుంతీ కార్చిచ్చులో కాలి 
పోయారు. ఈ సంగతి నారదుడికి చెప్పి, 
సంజయుడు హిమాలయానికి వెళ్ళాడు, 


అష 
క! 


క 


ఈ వార్త తెలియగానే పాండవులతో 


బాటు నగరంలో అందరూ శోకించారు, 
కార్చిచ్చుకు కారణమైన అగ్ని ధృత 
రామ్ర్రడి దేనని, తస అగ్నితోనె తాను 
మరణించి ధృతరాష్ట్రుడు ఉత్తమ గతి 
పొందడాడస్‌ నారదుడు ధర్మరాజును 
ఊరడించాడు. 

ధర్మరాజు గంగను చేరి చనిపోయిన 
వారికి జలతర్చ్భణాలు విడిచాడు. తర 
వాత శ్రాద్ధం పెట్ట, పన్నెండో నాడు 
దానాలు చేశాడు. ఖారత యుద్ధం ముగె 
సిన పధథైెనిమి దేళ్ళకు ధృతరాష్ట్రుడు 
పోయాడు. ఆందులో చిపరి మూడేళ్ళు 
ఆయనకు వనవాసంలో గడిచాయి. 

ధృత రాష్ట్రుడు, పోయిన అనంతరం 
మరో పదైనిమిటెళ్ళు ధర్మరాజు రాజ్యం 
చేశాడు. ఆ నమయంలో ఆయనకు. ఇక 
దారుణవా ర్త చేరింది; ముసలం (రోక లి) 
మూలాన యాదవ అందరూ 
పోయారట; కృష్ణుడూ, బల రాముడవా 
మా్యతమె మిగిలారట |! 


జో క్‌ 
చచ్చి 
త 1 


ధర్మరాజు తన తమ్ములను పిలిపించి, 
“ యాదవు లందరూ తమలో తాము కొట్టు 
కుని చచ్చారట. ఇప్పుడేం చెయ్యాలి? 3 
అని అడిగాడు. 

యాదవ వినాశం ఎలా జరీిగిందం కే; 

ఒక సారి విశ్వామి[తుడూ, క ణ్య్వుడరౌ 
నారదుడూ ద్వారకకు వరు. వాళ్ళు 
రావటం చూసి సారణుడు మొదలైన 
యాదవులు కొందరు సాంబుడికి ఆడ 
వేషం వేసి ఆ మునులకు చూపించి, 
'' ఈవిడ గర్భిణ. ఈవిడ భర్త కొడుకు 
ఇావాలం సన ఈమెకు ఏ కర్ణ 
“ అని అడిగారు. 
“దానికి మునులు, -- వృష్టి, ఆ౦ంథ 
నాశనం చేసే ముసలం ఒకటి 
సాంబుడికి పుట్టుతుంది,” ' 


కృులను 
అని జవాబు 
చె్బారు, 


కుని, జరిగినది చెప్పారు. కృష్ణుడు అద్‌ 


తెలునుకుని మునులు శపించిన 
జరుగుతుందని నిశ్చయం నటన. 


ఆగస్టు 07.4 


ఆ 2! లలల ఆ! న్‌ 


వుర్నాడే సాంబుడికి ముసలం 
పుట్టింది. ఆ ముసలాన్ని చూర్ణం చేసి, 
క చూర్ణాన్ని సము(దంలో పాఠరెయించ 
మని కృష్ణుడు ఉత్తరు విచ్చాడు. తర 
వాత అతను ఎవరూ తాగరాదన్‌, తాగిన 
వాళ్ళను కొరత వేయిస్తానని [ప్రకటన 
చేశాడు. క్ర! 
వృష్టి అంధకులు' ఎంత జా[గత్తగా 
ఉన్నప్పటిక దుశ్శకునాలు కనిపిం 
చాయి. ఎక్కడ చూసినా ఎలుకలు 
చెలరేగాయి. యాదవులలోనే అవలక్ష 
ణాలు తలఎత్తాయి. పెద్దలంకే ఆదరం 
పోయింది, ఖార్యా భర్తలు పరస్పరం 
తిట్టుకో సాగారు. భోజనంలో పురుగులు 
కనిపించసాగాయి. ఇలాంటి శకునాలే 


55, యాదపనాశనం౦ 


భారతయుథద్ధం జరగబోయే ముందు 
కూడా కనిపించి, |1పజాక్షయం సూచిం 
చాయి. ఇది గుర్తుతెచ్చుకుని కృష్ణుడు, 
యాదవుల నందరినీ సము తీరానికి 
తీర్భయా(తకు బయలుదేరపీశాడు, 
తీరయాాతకు సన్నాహాలు జరిగాయి, 
పెద్ద ఎత్తున మద్య మాంసాలు తయారు 
చేశారు. వీనుగుల మీదా, గురాలమీదా, 
రథాల మీదా యాదవులు సకుటుం. 
బంగా బయలుదేరి, సముదద తిరానికి 
వచ్చి చెరి, అక్కడ విడుదులు ఏర్పాటు 
చేసుకున్నారు, అక్కడ (ప్రభాస తిర్ణం 
ఉన్నది. 

వృష్టి వంశం. వాడూ, కృష్ణుడికి 
అప్తడూ అయిన ఉద్ధవుడు యాదవ 


వరులను సముదం ఒడ్డుకు తీసుకు 
పోయాడు. ఆక్కడ వాళ్ళు ఆకాశం 
బద్రలయేటట్టు ఆర్భాటం చేస్తూ తాగటం 
(పారంభించారు. కృష్ణ, బలరాములతో 
సహా అందరూ తెగతాగారు, 

తాగిన ఆవేశంలో యుయుధానుడు 
కృతపర్మతో, “'నిదపోతున్న ఉప 
పాండవులు మొదలైన వాళ్ళను చంపావు 
గదా. యాదవుడైన వాడు ఎన్నడూ 
అలా చేయడు,'' అన్నాడు. మాట మీద 
మాట పెరిగింది. యాదపులు తాము తాగే 
పా[తలతో ఒకరి నొకరు కొట్టుకో సాగారు. 
పంశ కలహం పారంభమయి.0ది, 


[పపద్యుమ్న్ముడు భోజుల మీదికి వెళ్ళాడు, 
సాత్యకినీ, 


భోజులు ప్రద్యుమ్ను ణీ 


చంపారు. కృష్ణుడికి కోపం వచ్చింది. 
అతను ఇంత గడ్ధి పీక్‌ వానితోనే అనేక 
మందిని చంపాడు. అఆ గడ్డి ముసలం 
లాగా పనిచేసింది. అందరూ ఆ గడ్డినే 
పీకి ఒకరి నొకరు చంపుకున్నారు. 
చః కొట్టుకో వటంలో ఒక [కమం కూడా 
లేకుండా పోయింది. తండి కొడుకునూ, 
కొడుకు తండిని కూడా చంపుకోవటం 
జరిగింది, 

తన కొడుకులూ, మనమలూ చావటం 
చూసి కృష్ణుడు, [ప్రాణాలతో మిగిలి 
ఉన్న వారినందరినీ చంపేశాడు. అప్పుడు 
కృష్ణుడి సారధి అయిన దారుకుడూ, 
బభువు అనే వాడూ కృష్ణుడితో, 
'' అందరూ చచ్చారు. మనం యిక్క 


డెందుకు; పోయిబలరా ముళ్ల వెళు 
కుదాం,'" అన్నారు. 

ఆ ముగ్గురూ వెతుకుతూ పోగా, వారికి 
బలరాముడు * ఒక చెట్లు కింద కనిపిం 


చాడు. కృష్ణుడు దారుకుడితో, '" నువు 


వెంటనే హ స్తినాపుకానిక్‌ పోయి యాదవు 
లంతా మునుల శాపం తగిలి చచ్చారని 
చెప్పు. అర్జునుడు తప్పక వస్తాడు," 
అన్నాడు, 

దారుకుడు రథం మిద బయలు 
దేశాడు. కృష్ణుడు బభువుతో, '' నువు 
ఆడవాళ్ళను కాపాడు. బంగారం కోసం 
దొంగలు వాళ్ళను ఎత్తుకుపో ప చ్చు,'' 
అన్నాడు. కాని బభువు కూడా కృష్ణుడు 


చూస్తూండగానే, ఒక బోయవాడు వదిలిన 


జా క 


ఎక్‌్‌ ఇ స్త న శ అన్నా 


బాణం తగిలి చచ్చాడు, అందు చేత 
కృష్ణుడు బలరాముడితో, '' నేను ఆడ 
వాళ్ళను ద్వారకలో చేర్చి వస్తాను. నువు 
ఇక్కడే ఉండు," అని స్త్రీలను వెంట 
బెట్టుకుని నగరానికి వెళ్ళి, స్త్రీలను తన 
తంథడికి అప్పగించి, “" నేను ఈ నగరంలో 
ఉండలేను. బలరాముడూ, నేనూ 
తపస్సు చేసుకుంటాం,'' అని తండికి 
నమసాారంచేసి, బలరాముడి వద్ధకు 
తిరిగివచ్చాడు. 

బలరాముడు నిర్ణన [ప్రాంతంలో 
యోగసమాధిలో ఉన్నాడు. 
చూస్తూండగానె ఒక తెల్లని సర్పం బల 
సము 
ఆ సర్పానికి 


కృష్ణుడు 


రాముడి ముఖం నుంచి వచ్చి, 
[(దంలో (ప్రవేశించింది. 


శ్‌ 


ల్‌ మ. 
కక. 


ష్‌ స! స 
బీ 0! 


స్వాగతం చెప్పటానికి వరుణుడూ, ఇతర 


సర్ప్బాలూ ఎదురు వచ్చాయి. 

తరవాత కృష్ణుడు దార తెన్నూ 
లేకుండా తెగతిరిగి ఒక చోట పడు 
కున్నాడు. ఇంతలో జరుడు అనే బోయ 
వాడు వేటాడుతూ అటుగా వచ్చి, 
కృష్ణుఖ్లి దూరం నుంచి చూని ఏదో 
మృగమసుకుని, కృష్ణుడి పాదాన్ని 
బాణంతో కొట్టాడు, ఆప్పుడు కృష్ణుడు 
తన శరీరాన్ని విడిచిపెట్టి, తన తేజస్సుతో 
భూమ్యాకాశాలు నిండగా ఆకాశంలోకి 
వెళ్ళిపోయాడు. ఇందదుడూ, సమస్త 
దేపతలూ' ఆతనికి ఎదురు వచ్చి తనుకు 
పోయారు. 


వ్‌2ై 


కృష్ణుడు పంపిన దారుకుడు కురు 
దేశాలు చేరి, ' పాండవులను కలుసుకుని, 
యాదవ వంశాలు నాశనమైన సంగతి 
చెప్పాడు. పాండవులు అది విని మహా 
దుఃఖించారు, అర్జునుడు దారుకుడి 
వెంట. ద్వారకకు వెళ్ళి అనాధలైన 
యాదవ స్త్రీలను చూశాడు. వాళ్లు అర్హు 
నుఖ్ణి చూసి గొల్లున ఏడ్చారు. ఆ స్థితిలో 
వాళ్ళను అర్జునుడు చూడలేక పోయాడు. 
అర్జునుడు సత్యభామనూ, రుక్మిణిని 
ఊరడించి, వసుదేవుడి వద్దకు వెళ్ళాడు, 

వసుదేవుడు అర్జునుళ్ల్టు కౌగలించుకుని, 
“నాయనా, మేటి రాక్రనులను చంపిన 
నా కొడుకులు పోయారు. నేనింకా 
జీవించే ఉన్నాను. ని శిష్యులైన పద్యు 
మ్నుడూ, సాత్యకీ మూలంగా యాదవ 
పంశం నాశన మయింది. ఎవరిని తప్పు 
పక్టు పనిలేదు. మునుల శాపం తగిలింది, 
కృష్ణుడు ఉపేకించాడు. నువు వస్తావని, 
నువు చెప్పినట్టు చెయ్యుమనీ కృష్ణుడు 
నాతో చెప్పి వెళ్ళాడు," అన్నాడు. 

తరవాత అర్జునుడు దారుకుడి వెంట 
యాదవ సభకు వెళ్ళి, మంత్రులతో, 
“ద్వారక సము[దంలో ముణిగిపోతుంది. 
నేను ఆందరినీ ఇం(ద ప్రస్థానికి తీసుకు 
పోతాను. వాహనాలు సిద్ధం చెయ్యండి, 
ధనరానసులు పోగుచెయ్యండి. మీకు రాజు 


చందమామ 


కాబోయే వ(జుడు ఇందపస్థంలో 
ఉంటాడు. ఆందరూ పయాణ సన్నాహం 
చెయ్య౦డి. అని 
చెప్పాడు. 

ఆ మర్నాడే వసుదేవుడు యోగ 
సమాధిలోకి పోయి, ప్రాణాలు వదిలాడు, 
వనుదేవుడి భార్యలు దేవకీ, రోహిళలీ, 
భ(దా, మదిరా ఆయనతో సహగమనం 
చేశారు. వసుదేవుడికి ఇష్టమైన (ప్రదేశం 
లోనే ఆయనను దహనం చేశారు. తర 
వాత వజుడు యొదలైన వృష్టి, అంధక 
కుమారులు జలతర్పణాలు విడిచారు. 

తరవాత అర్జునుడు యాదవుబందరూ 
చచ్చిపోయిన చోటికి వెళ్ళి, వారికి ఉత్తర 
[1కియలు చేశాడు. . ఏడవ రోజున అతను 


ఆలస్యం వద్ధు,'' 


[ప్రయాణ మయాడు. స్త్రీలూ, చావగా 
మిగిలిన వారూ అతని వెంట బయలు 
దేరారు. రఖాల మీదా, ఏనుగుల మీదా, 
కాలినడకనా వీరంతా పోతూ ఉంకే వీరి 
వెనకగా సము[దం ద్వారకను ముంచుతూ 
పచ్చింది. 

అర్జునుడు అక్కడక్కడా మజిలీలు 
చేస్తూ పంచనదం చేరాడు. అంత మంది 
నిసన్సహాయులైన ఆడవాళ్ళ వెంట అరు 
నుడు ఒక్కడే యోధుడు. ఉండటం 
చూసి కొందరు దొంగలు కరలు తిను 
కుని, రాళ్ళు రువ్వుతూ ఆడవాళ్ళ పైన 
పడారు. అర్జునుడు వాళ్ళను భయ 
పెట్టాడు, కాని వాళ్ళు ఆతని మాటలు 
లక్ష్య పెట్టలేదు. అర్జునుడు తన గాండీ 


టే స 


+ ల రక్షణలో ఉం 


ఉంచి వజుల్లు ఇందద(పన్రానికి రాజుగా 
వజాడి 
చోరు, 


(౧ కృష్ణుడి భార్యలలో రుక్మిణి మొదలైన 
.. వారు అగ్నిపవేశం చేయగా,. సత్యభామ 


అణా ని లా 


11 వాన్ని ఎతు పె పెట్టటమే ఎంతో కష్ట 
మయింది. తరవాత ఆతనికి ఆస్తాలేవీ 
జాపకం రాలేదు. 
ఏమి చెయ్యలేక సిగ్గు పడవలసి వచ్చింది. 


అతను దొంగలను 


అతను చూస్తూండగా నే దొంగలు యాదవ 


స్త్రీలను నాలుగు దిక్కులకూ తిసుకు 
పోయారు. దొంగలు ఎత్తుకుపోగా మిగి 
లిన స్త్రీలనూ, ధనాన్ని తిసుకుని అర్హు 
నుడు కురుక్షేత్రం (పవేశించాడు, 
ధర్మరాజు నిర్ణయించిన మీదట కృత 
-వర్మ భార్యనూ, కొడుకునూ మార్తికా 
వతం లోనూ, 


చిన్న పిల్లలనూ, ్త్త అనూ, 


ముసలి వాళ్ళనూ, ఇంట పస్టంలోనూ, 


సాత్యకి కొడు కును 
ఫ్‌త్మీ 


సరస్వతిలోనూ 


క! చేసుకున్నారు, 


౨కి వెళ్ళాడు. 


మొదలైన వారు అడవికి వెళ్ళి తపన్ను 
తరవాత అర్జునుడు వ్యానుడి ఆశసూ 
అతన్ని చూడగానే 
వ్యానుడు, ఓంత. దీనంగా 
కనబడుతున్నావు, ఐం జరిగింది?" అని 
అడిగాడు. 


ఖ్‌ క ఆరునా, 
జైజై 


“మహాత్మా, నాకు 
డూ, 
బలఅ రాముడూ చనిపోయారు. మునుల 
శాపం తగిలి ఎ యాదవృ్పలందరూ నశిం 
చారు. ఎలాటి శస్తైాంల దెబ్బలకై నా తటు 
కోగల మహావరులు తుంగగట్డతో కొట్టు 
కుని చచ్చిపోయారు, 
వాలా బాధ కలిగించింది. ర్ఫృ్లుడు లేని 
ఈ లోకంలో నేను ఎలా ఉంటానో తెలి 
యటం లేదు. ఇది ఇలా ఉండగా ఇంత 
కన్న దారుఖుం జరిగింది, నా పరాక్రమం 


క 


జ్‌ 


విచారం ఎందుకు ఉండదు? క ఎట్లు 


ఇదంతా నాకు 


ఆంతా వోయింది.. "చొంగలు 
స్తిలను ఎత్తుకు పోతూవు౦ కు నేను 
వాళ్ళను నువారించబేకపోయాను. నామనను 
వికలంగా ఉన్నది. శాంతి కలగటం 


చందమామ 


యాదవ * 


యే. 
1/1 


“ట్ట శ ( - ఇ క 
(4 శీ £! 


. | మై న గ మ కూ న్‌ క! 
| ల | ( ు క్క 


కి ఐం 
వె | 
గ ట్లో క 
న్న్న జ | కై .! 
క ! ను 


|| 
| 


అన్యవాకీన్‌ 


1 (144 


న్‌ శ్‌ /! 
స 4 [11 


నానా ల్లా నై నా ధా కానా 
యయ ౧ భె న శ - న 
త్ర | జు జ 
/ ఇ 
క | క్‌ ! 


లేదు, నేను కాలుకాలిన పిల్లిలాగా తిరుగు 
తున్నాను. నేను. ఏం చెయ్యాలి?'' అని 
అడిగాడు. 

షు అర్జునా, వృష్టి, అంధకులు శాపం 
తగిలి నశించారు. వారి కోసం విచారిం 
చకు, కృష్ణుడు దాన్ని ఆపగలిగి ఉండి 
కూడా చూస్తూ ఊరుకున్నాడు. శాపం 
తప్పించటం అతనికి మాతం సాధ్యమా? 
కృష్ణుడు అవతరించిన పని పూర్తి 
అయింది. అతను తన స్వస్థానానికి వెళ్లి 
పోయాడు. నువు కూడా భీమనకులసహ 
దేవులతో కలిసి అనేక మహత్కార్యాలు 
చేశావు. మీరు కృతార్జులైనారనే 
నా నమ్మకం. మీరు కూడా త్వరలోనే 
ఉత్తమగతికి పోతారు. కాలంమారుతూ, 
అన్నిటిని మార్చుతుంది. ప్రపంచమే 
కాలానికి అధీనమై ఉన్నది. కాలం 
ఒకప్పుడు మనని శాసిస్తుంది, మరొకష్పుడు 
మనం చెప్పినట్టు వింటుంది, ని అస్త్రా 
అకు పని తీరిపోయింది. అపి పోయాయి,” 
అన్నాడు వ్యాసుడు, 


మా వా లైపో తనన లై జా న కా? 
సే న్‌ హ్‌ . లి నాలను ఖ్‌ గ్‌ జ 
క త్‌ లా వా జ్‌ నా = చా ఆల్వట్‌్‌:, 
గ 
జ 


వానను. 
త్‌ . 


అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వెళ్లి, 
ధర్మరాజుతో తాను ద్వారకలో చేసిన 
దంతా చెప్పాడు, 

అంతా విన్నమీదట ధర్మరాజుకు మహా 
(ప్రస్థానం చెయ్యాలన్న ఆలోచన _ కలి 
గింది. ఆయన అర్జునుడితో, ''తమ్ముడా, 
కాలం అన్ని (పాణులను బంధిన్తుంది,'"' 
అన్నాడు, 

పాండవులందరిక రాజ్యత్యాగం చేసి, 


మహాపస్థానం పోవాలన్న కోరిక కలి 


గింది, థర్మరాజు యుయు ళ్చుళ్లు బలిచి 
అతనికి రాజ్యం ఇచ్చాడు, తన రాజ్యానికి 
పరీకిత్తును రాజుగా చేశాడు. హ స్తినాపురా 
నికి పరీకిత్తూ, ఇం(ద పసానికి పజుడూ 
రాజుగా ఉండేటట్టు ఏర్పాటు జరిగింది. 
ఇద్దరిని కనిపెట్టుకుని ఉండమని ధర్మ 
రాజు సుభ్నదకు చెప్పి, ద్వారకలో చని 
పోయిన కృష్ణుడూ, బలరాముడూ, 


వనుదేవుడూ, సాత్యకీ, (ప్రద్యుమ్నుడూ 
మొదలైన వారికందరికీ శాస్త్రోో కంగా 
(శాద్దకియలు జరిపాడు. 


= 
జ్‌ 
జీ 


1 5 


తరవాత ధర్మరాజు విందుభోజనాలతో 
బుషులను తృప్తిపరచి, కృష్ణుడి తరపున 


గొప్ప దానాలు చేశాడు; పరీకిత్తును 
కృపుడికి శిష్యుడుగా ఇచ్చేశాడు; తన 
మం[తులను పిలిచి తాను మహాప్రస్థానం 
చెయ్యబోతున్నట్టు చెప్పాడు; వాళ్ళు 


అభ్యంతరాలు చెబితే, వారిని ఎలాగో 


ఒప్పించాడు, 

తరవాత పంచపాండవులూ [(దౌపదీ 
తమ ఆభరణాలన్నీ తీసేసి, నారబట్టలు 
ధరించారు; తమ అగ్నులన్నిటినీ నీట 
గలిపి, బయలుదేరారు. ఆఅ స్థితిలో 
వాళ్ళను చూస్తూ ఉంకు, జూదంలో 
ఓడి వారు వనవాసం  బయలుటబేరటం 


గుర్తుకు వచ్చి, పౌరస్త్రీలు. దం ఖంతాలు." 


కాని పాండవులు మాతం ఏమాత్రమూ 


చింతించలేదు. 


వాళ్లు నగరం దాటి పోతూ.౦కే కుక్క 
ఒక ట్ర వారీ వెంట బయలుదేరింది. 
కుక్కతో నహా ఏడుగురూ మహా(ప్రస్థానం 
బయలుదేరారు. వాళ్ళ ఉద్దేశాన్ని మార్చే 
ఉద్దేశంతో కొందరు పౌరులు వారి వెంట 
కొంతదూరం వెళ్ళి, వెనక్కు తిరిగారు 
(దౌపదితో సహా పాండవులు వెళ్ళిపోయే 
సరికి ఉలూపి గంగానదిలోకీ, చి తాంగద 
మణిపుఠానికీ వెళ్ళిపోయారు, పాండవుల 
మిగిలిన భార్యలు పరీక్షిత్తు వెంట ఉండి 
పోయారు, 

ముందుగా పాండవులు తూర్పు 
దిక్కుగా, ఒకరి వెనక ఒకరు నడుస్తూ, 


న క ల ల లా! న న కాం నమా వెలా సలా వాహక వనన య నలా కక ఇ జ్‌ న న లా =. 
తననన మతిని న య వయ ల ల ల 


్ట (౯ టే 

॥ క్త జ అ 

ల, జ. స క. | 
శు “గత శ్రీ లో = 


(2 1. 1; గ్‌ 
(బీ. 


అర్జునుడు మిగిలిన వాళ్ళు చెప్పిన 


 / మీదట తన గాండీవాన్ని, అక్షయతూణీ 
1! నాలనూ సము[దంలో పతేశాడు, 


తరవాత పాండవులు దక్షణుంగా తిరిగి, 
సము[ద తీరం. వెంబడి నైర్భతీ దిశగా 


శ్యాాశఖనక[ే నడిచి, పడమరకు తిరిగారు. సముద్రంలో 


ముణిగిన ద్వారక వారికి కానవచ్చింది. 
లో అక్కడి నుంచి వారు ఉత్తరంగా నడి 


1; + చారు. వారికి హిమాలయాలు తగిలాయి; 


(ప్రయాణించారు. వాళ్ళు అనేక దేశాలూ, 
నదులూ దాటి కాలక్రమాన లౌహిత్యం 
అనే 'సముదదాన్ని చేరారు. 

అర్జునుడు యీ మహా (పస్థ్టానంలో 
ఇంకా తన గాండీవాన్నీ, అక్షయతూణీ 
రాలనూ తన వెంటనే ఉంచుకుని 
ఉన్నాడు. 

వారి దారిలో అగ్నిదేవుడు కొండలాటి 
శరీరంతో ఎదురు తగిలి, '' పాండవు 
లారా, నేను అగ్నిదేవుఖ్ణి. అర్జునుడికి 
ఇక గాండీవంతో పనిలేదు. దాన్ని అతను 
వదొలిపెట్టాలి.. ఇది. వరుణుడిది. దీన్ని 
వరుణుడికి 


అన్నాడు. 


వగ 


తిరిగి ఇచ్చెయ్యాలి,"' ల 


'//. వాటిని దాటి వెళ్ళగా వారికి మేరు 
నలా]. పర్వతం కనిపించింది. 


ఇలా వారు నడుస్తూ ఉండగా, దారిలో 
భీముడు 
ఆ సంగతి ధర్మరాజుకు చెప్పేసరికి, 
ధర్మరాజు వెనక్కు తిరిగి అయినా 
చూడకుండా ముందుకు సాగాడు, 
తరవాత కోంతసేపటికి సహదేవుడు 
పడిపోయాడు. ఇలా వరసగా నకులుడూ, 
అర్జునుడూ' కూడా పడిపోయిన సంగతి. 
భీముడు ధర్మరాజుకు తెలిపాడు. తరవాత 
భీముడు కూడా తాను పడిపోతున్నానని 
చెప్పి, పడిపోయాడు. ధర్మరాజు మాతం 
వెనక్కు తిరిగి చూడకుండా ముందుకు 
సాగాడు. కుక్క మాతం ధర్మరాజు 
వెనకగా నడుస్తూనే ఉన్నది. 
కొంతసేపటికి పెద్ర మోతతో ఇం[దుడు 
తన రథంలో వచ్చి, ధర్మరాజును 


చందమామ 


అ రథంలో ఎక్కుమన్నాడు. ధర్మరాజు 


ఇంధదుడితో, “నా తమ్ములంతా చని 
పోయారు గవా! వారు కూడా నాతో 
రావాలి, [దౌపది కూడా మా వెంట 
ఉండాలి, ఇందుకు సమ్మతించు. వాళ్లు 
లేకుండా నేను స్వర్గానికి పోగోరను,'' 


అన్నాడు, 


దానికి ఇం[దుడు, '' వాళ్ళందరూ 
తమ శరీరాలను వదిలిపెట్టి ఇదివరకే 
స్వర్గానికి చేరారు. నీకు బొందితో స్వర్గం 
లభిస్తున్నది,'' అన్నాడు. 

'' అయితే, ఈ కుక్క ఎంతో విశ్వా 
సంతో నా వెంట వస్తున్నది. దాన్ని కూడా 
స్వర్గానికి తీనుకు పోవాలి,'' అన్నాడు 
ధర్మరాజు. 


“నా అంత వాడివై స్వర్గానికి పోతున్న 
నీకు ఇంకా ఈ కుక్కతో ఏంపని? దీన్ని 
విడిచిపెట్టు," అన్నాడు ఇంద్రుడు. 

ధర్మరాజు అందుకు ఒప్పుకోలేదు. 
కుక్కలకు స్వర్గంలో చోటు లేదని 
ఇం[దుడు ఎన్నివిధాలుగా చెప్పినా ఆయన 
వినిపించుకోలేదు. 

అప్పుడు కుక్క రూపంలో ఉన్న 


యముడు ధర్మరాజు ముందు (ప్రత్యక్షమై, 


'“ నిన్ను వనవాసమప్వ్పుడు యక్షుడి 
రూపంలో ఒకసారి పరీకించాను. ఇప్పుడు 


మళ్ళీ కుక్క రూపంలో పరీక్షించాను. 


నీతో సమానుడు స్వర్గంలో కూడా లేడు. 
శరీరంతో నువు ఉత్తమ లోకాలకు 
పోగలవు,'” అన్నాడు. 


శాం దుడూ, యముడూ , మరుత్తులూ, 
అశ్వనీదేవతలూ, ఇతర దేవతలూ ధర్మ 
రాజును రధంలో కూర్చోబెట్టి, తమ 


విమానాలలో 
దేరారు. 


ఆయన వెంట బయలు 


లకు వచ్చారు గాని, బొందితో ఇలా 
వస్తున్న ధర్మరాజుకు ఎవరూ సాటి 
కారు,'" అని నారదుడు అన్నాడు, 

“నుఖమెనా, దుఃఖ మైనా నా తమ్ములు 
లేని స్థానం నాకు అవసరం లేదు,"' 
అన్నాడు ధర్మరాజు. 

ఇం[దుడు ఆయనతో, “రాజా, ఉత్తమ 
లోకాలకు పోతున్నా నువు మానవ 


జేగ్రీ 


సంబ౦థాలను విడిచిపెట్ట వేమిటి? 
నీ తమ్ములు ఉ త్తమలో కాలకు పోలేదు. 
ఈ స్వర్గాన్ని, దేవతలనూ, సిద్ధులనూ, 
జేవబుపులనూ చూడు!” అన్నాడు, 

“' నా తమ్ములను విడిచి ఉండలేను. 
వాళ్ళూ, దౌపదీ, మా కొ డుకులూ 
ఎక్కడ ఉంకు నేను అక్రడికే పోతాను,” 
అన్నాడు ధర్మరాజు. 

స్వరానికి చేరుకున్న ధర్మరాజు 
అక్కడ ఉత్తమాసనం మీద కూర్చుని, 
దేవతల మధ్య వెలిగిపోతున్న దుర్యోధ 
నుళ్టు చూశాడు, అయనకు వెంటనే 
అసూయప్పుట్టొ, అక్కడి నుంచి వెనక్కు 
తరిగి, ''లోభి అయిన ఈ దుర్యోధ 
నుడితో బాటు నాకు స్వర్గ నుఖాలు 
వద్దు," అన్నాడు. 

నారదుడు నవ్వి, '' రాజా, స్వర్గంలో 
పోతపగలు విడిచిపెట్టాలి. ఈ దుర్యోధ 


నుడు వీరమరణ౦ పొంది, స్వర్గం 


సాధించుకున్నాడు,'' అన్నాడు. 

దానికి ధర్మరాజు, “ సమస్త పాషా 
లకూ ఒడిగట్టిన ఈ దుర్యోధనుడికి 
స్వర్గం లభిస్తే, మహాపుణ్యాత్ములైన 
నా తమ్ములకు ఏ ఉత్తమ లోకాలు 
లభించాయో నేను తెలునుకోవాలి. 
ధృష్టద్యుమ్నుడూ, అభిమన్యుడూ, ఊవ 
పాండవ్లలూ మొదలైనవారు. ఎక్కడ 


చందమామ 


ఉన్నారో నేను చూడా లి," అని 
నారదుడితో అన్నాడు. 

కర్ణుడూ, తనకోసం యుద్ధంలో కా 
లర్పించిన రాజులూ స్వర్గంలో కనిపించక 
పోవటం చూసి ధర్మరాజు ఆశ్చర్య 
పోయాడు. ఆయన అలా అనటం విని, 
““ వారున్న చోటికే పద, నీ యిష్ట [కారం 
జరపమని ఇందుడు మాకు ఆజ్ఞ 
ఇచ్చాడు," అన్నారు దేవతలు. వాళ్ళు 
ఒక దూతను పిలిచి ధర్మరాజుకు 
ఆయన కోరిన వారందరినీ చూపమన్నారు. 
ఆ [దూత ధర్మరాజుతో, భీముడు మొద 
లైన వారున్న చోటికి బయలుదేరాడు. 

వాళ్ళు వెళ్ళే దారిలో పాపులున్నారు. 
మార్గం నడవడానికి ఏమీ నుఖంగాలేదు. 


దారినిండా నెత్తురూ, మాంసమూ 
ఉన్నాయి. ఈగలూ, దోమలూ ముసురు 
తున్నాయి. ఎటు చూసినా జుట్టూ, ఎము 
కలూ, [కిమికీటకాలూ, మంటలూ ఉండి 


భయంకరంగా కనబడుతున్నాయి. 
దారిలో సెగలు కక్కుతున్న వేడినీరు 


గఅ నది కనిపించింది, 

ధర్మరాజు తన ముందు నడిచే దేవ 
దూతతో, '' ఇలా మనం ఇంకా ఎంత 
దూరం వెళ్ళాలి ? '' అన్నాడు. 

'' నీకు శశమగా ఉన్నట్టున్నది. తిరిగి 
పోదాం. ఇక ముందు నడవ దగిన దారి 
కూడా లేదు,'' అన్నాడు దేవదూత, 

ధర్మరాజుకు నిరాశతో బాటు, 
దుర్గంధం మూలంగా తల తిరిగిపోయింది. 


శ తనని -ఎన్తానిననమాావవన్షానన్లా ఎ 


ఇంతలో కొన్ని [గొంతులు దీనంగా, 
“* ధర్మరాజా, నువు రావటం వల్ల మాకు 


కాస్త నుఖంగా ఉన్నది. రెండు ఘడి 
యలు ఆగు,” అనటం వినిపించింది, 

'“'“మీరంతా ఎవరు ?, ఎందుకిక్కుడ 
ఉన్నారు? '' అని ధర్మరాజు ఆ కంళా 
అను అడిగాడు. 

“* నేను కర్ణుణ్ణి! నేను టీము వ. న్‌ు 
అర్జునుఖు ! నేను నకులుళ్లి ! నేను స 
దేవుల 1 నేను ద్రౌపదిని!” అని 
ఆ గొంతులు సమాథధానమిచ్చాయి, 

అది విని ధర్మ కాజు తనలో, 
“ఈ పుణ్యాత్ము ల౦తా ఏ పాపొలు 
చేశారు? ఏ పుణ్యం చేసి దుర్యోధనుడు 


వ్‌0 


॥ 


స్వర్గనుజాలు అనుభవిస్తున్నాడు? 
ఇదంతా ఏమిటి? నేను నిదపోతు 
న్లానా? మేలుకుని ఉన్నానా? నాకు 
పిచ్చిగాని పట్టిందా? '" అని రకరకాలుగా 
బాధపడ్డాడు. ఆయనకు దేవతల మీదా 
ధర్మం మిదా అమితమైన కోపం వచ్చి 
తిట్టి పోశాడు. తరవాత. ఆయన దేవ 
దూత కేసి తిరిగి, ''నువు ఎవరి దూతవో 
వారి దగ్గిరికిపో, నేనువారి వద్దకు రానని 
చెప్పు. నేను నా సోదరులను విడిచి 
రాను. నా రాకతో వాళ్ళు కాస్త నుఖ 
పడుతున్నారు,'' అన్నాడు, 

దేవదూత ఇం్మదుడి వద్ధకు తిరిగి వెళ్ళి 
జరిగిన సంగతి చెప్పాడు. 

ధర్మరాజు రెండు ఘడియలపాటు 
అక్కడే ఉండి పోయాడు. . ఇంతలో 
ఇంద్రుడు మొదలైన దేవతలు అక్కడికి 
వచ్చారు. వారు రాగానే అక్కడి చీకటి 
అంతా పోయింది. పాపుల ఆ[కందనలు 


పోయాయి, వైతరణి ఆద్భృశ్యమయింది. 


నుఖమెన వాయువులు వీచి, నువాసనలు 
వచ్చాయి. 

ఇం దుడు థధర్మరాజుతొ, “ధర్మరాజా, 
నీ ప్రవర్తనను దేవతలు మెచ్చారు. 
ఇక చాలు, వచ్చెయ్యి. నువు సిద్ధి 
పొందావు. నీకూ, నీతమ్ములకూ ఉత్తమ 
లోకాలు కలుగుతున్నాయి, కోప్పడవద్దు. 


చందమామ 


వ.ఆీ! 
మ లా 


రాజెనవోడు నరకం చూడక తప్పదు. 


ప్రతి వ్యక్తీ తాను చేసిన పుణ్యపాపాలలో. 


ముందు పుణ్యం అనుభవిస్తే తరవాత 
పాపం అనుభవించక తప్పదు. అలాగే 
ముందు పాపం అనుభవించిన వాడు 
తరవాత పుణ్యం ఫలితం పొందుతాడు. 
తక్కువ పాపం శేసినవాడు ముందుగా 
నరకం అనుభవిస్తాడు. అందుకే నిన్ను 
ముందు సరకానికి పంపాను. నీ తమ్ములూ, 
దౌపదీ కూడా తాము చేనుకున్న కొద్ది 
పాపానికి నరకం అనుభవించారు, వారికి 
పాపవిముక్తి కలిగింది. ఇప్పుడు 
నీ వారంతా స్వర్గంలో ఉంటారు. వచ్చి 
చూడు. నీవు కర్ణుణ్ణి గురించి కూడా 
ఆదుర్దాపడుతున్నావు. అతనికి కూడా 
స్వర్గప్రాప్తి కలిగింది. నువు రోజులు 
సంపాదించే కన్న ఎక్కువ పుణ్యం 
సంపాదించావు. హరిశృ్వ౦0 దు డూ, 
మాంధాతా, భగీరధుడూ, దుష్యుంతుడి 
కొడుకైన భరతుడూ పొందిన స్థానాలు 
నీకు లభిస్తున్నాయి. ఇదుగో ఆకాశగంగ. 


అశ్వనీదేవతల 


ఇందులో స్నానం చేశావంకే నీ మానవ 
భావాలన్నీ పోతాయి," అన్నాడు. 
ధర్మరాజు ఆకాశగంగలో తన మానవ 
శరీరాన్ని విడిచిపెట్టి, తిన్నగా తనవా 
రున్న చోటికి వెళ్ళాడు. అక్కడ ఆయ 
నకు కృష్ణుడు కనిపించాడు. అతను 
ఇప్పుడు కూడా గుర్తించదగిన రూపం 
లోనే ఉన్నాడు. అర్జునుడు - కృష్ణుడి 


వెంటనే ఉన్నాడు. ధర్మరాజును చూసి 


వాళ్లు గౌరవంగా ఆయనను సమీపించారు. 

“అంకొకచోట ఆఅదిత్యులలాగా ప్రకాశిస్తూ 
కర్ణుడు కనిపించాడు. భీముడు పూర్వపు 
రూపంలోనే మరుద్గణాల మధ్య కాన 
వచ్చాడు. అలాగే నకులసహదేవులు 
“స్థానంలో కనిపించారు. 

ఇంద్రుడు ధర్మరాజుకు (దౌపదినీ, 
ఆమె కొడుకులనూ, ధృతర్గాష్టుఖ్ణీ, అభి 
మన్యుణ్ణీ, పాండురాజునూ, కుంతీమా 
(దులనూ, భీష్మదదోణులనూ, ఇతర 


యోధులనూ చూపించి, వారిని గురించి 
వివరాలుచెప్పాడు. 


(అయిపోయింది)